ఈడీ విచారణకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.ఫెమా నిబంధనలు ఉల్లాంఘించారని మంచి రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

 Trs Mla Manchi Reddy Kishan Reddy For Ed Investigation-TeluguStop.com

విదేశాల్లో వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.గోల్డ్ మైన్ వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై గతంలో ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గత ఆగస్టులో వీడియో అధికారులు నోటీసులు ఇచ్చారు.అయితే నోటీసులకు మంచి రెడ్డి ఇచ్చిన వివరణ పై అధికారులు సంతృప్తి చెందలేదని అర్థమవుతుంది.

ఈ క్రమంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎదుట హాజరయ్యారు అయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube