టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.ఫెమా నిబంధనలు ఉల్లాంఘించారని మంచి రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
విదేశాల్లో వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.గోల్డ్ మైన్ వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై గతంలో ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గత ఆగస్టులో వీడియో అధికారులు నోటీసులు ఇచ్చారు.అయితే నోటీసులకు మంచి రెడ్డి ఇచ్చిన వివరణ పై అధికారులు సంతృప్తి చెందలేదని అర్థమవుతుంది.
ఈ క్రమంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎదుట హాజరయ్యారు అయినట్లు సమాచారం.