ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జరిగింది.టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైకుపై వెళ్తుండగా ఆటోతో ఢీకొట్టారు.అనంతరం వేట కొడవళ్లతో నరికి చంపారు.
ప్రస్తుతం తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్ గా ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు.
హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.