టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్క‌టేః పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్క‌టేన‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.అందుకే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను కేవ‌లం ఐదు నిమిషాల్లోనే ఆమోదించారని విమర్శించారు.

 Trs And Bjp Are One And The Same- Pcc Chief Revanth Reddy, Bjp, Congress, Pcc Ch-TeluguStop.com

మునుగోడులో ఎన్నిక‌ల‌కు అంత అర్జెంట్ ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

గ‌తంలో హుజురాబాద్ ఉపఎన్నికైనా, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికైనా వారి అవ‌స‌రాల కోసం మాత్ర‌మేన‌ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మ‌రోవైపు మునుగోడు ఉప ఎన్నిక‌పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు కొన‌సాగుతుంది.ఈ క్ర‌మంలో గాంధీభ‌వ‌న్ లో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక క‌మిటీ స‌మావేశం అయింది.అనంత‌రం పీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మ‌న్ల‌తో భేటీ జ‌రిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube