స్థానిక నేతల ఆక్రమణలకు అడ్డుపడుతున్నారని పిఓ ను బదిలీ చేశారంటూ ఆరోపణ 1/70 గిరిజన చట్టాలను పివో పటిష్టంగా అమలుపరుస్తున్నందునే స్థానికప్రజా ప్రతినిధులు బదిలీ వేటు వేయించారంటూ ఆరోపణప్రమోషన్ పేరుతో ప్రభుత్వం గిరిజనులను మభ్య పెడుతోందంటూ మండిపడ్డ ఆదివాసీ సంఘ నాయకులు.
పిఓ శ్రీధర్ బదిలీని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్.
లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరిక.