రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది.యాచారం మండలం తాడిపత్రిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు.
చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.