రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది.నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
షాద్ నగర్ లోని సోలిపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.వెంచర్ కోసం తీసిన గుంటలో పడి మృతిచెందారు.
దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది.నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
షాద్ నగర్ లోని సోలిపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.వెంచర్ కోసం తీసిన గుంటలో పడి మృతిచెందారు.
దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు