హన్మకొండ జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి

హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఇంటి గోడ కూలి ముగ్గురు మృత్యువాత పడ్డారు.

 Tragedy In Hanmakonda District.. Three People Died-TeluguStop.com

మృతులు ఒకే కుటుంబానికి సాంబయ్య, సారమ్మ, జోగమ్మగా సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే గోడ కూలిందని స్థానికులు భావిస్తున్నారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube