తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఇద్దరు సజీవ దహనం..!!

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి వెళ్తున్న కారు  అదుపుతప్పి గోకవరం వద్ద విద్యుత్ స్తంభాన్ని వేగంగా వచ్చి ఢీకొనడంతో స్తంభంపై కారు పడి మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.

 Two Burnt Alive In A Road Accident In East Godavari District, Vishakhapatnam, Ja-TeluguStop.com

మృతుల వివరాలు చూస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్ బుక్క వీధికి చెందిన హనుమంతరావు, దేవీపట్నం మండలంకి  చెందిన సతీష్ గా పోలీసులు గుర్తించారు.

ఇదే క్రమంలో కారులో ఉన్న ముగ్గురు రమాదేవి, భాను, ఆదిత్య కుమార్ కొద్దిపాటి గాయాలతో బయటపడటంతో, వెంటనే అగ్నిమాపక సిబ్బంది రావడంతో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. 

Telugu Burnt Alive, Godavari, Gokavaram, Jaggam Pet, Mallisala, Tragedy, Vishaka.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube