బాలాసోర్ లో ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది.దీంతో అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.

 Track Renovation Work Started In Balasore-TeluguStop.com

ప్రమాద ఘటన నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్మీ, వాయుసేన బృందాలు శరవేగంగా రెస్క్యూ చేపట్టాయి.శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడిన బృందాలు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

అదేవిధంగా సురక్షితంగా బయటపడిన వారిని స్వస్థలాలకు తరలిస్తున్నారు.ఇందులో భాగంగా సుమారు 250 బాధితులతో భద్రక్ స్టేషన్ నుంచి ఓ ట్రైన్ బయలు దేరింది.

ఈ రైలు రేపు ఉదయం 9 గంటలకు చెన్నైకు చేరుకోనుందని అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube