తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రొఫెసర్ కె.
పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153 కు, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ అభయ్ ధర్మాసనం ఈ పిటిషన్ పై నేడు విచారణ జరపనుంది.