తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై నేడు సుప్రీంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రొఫెసర్ కె.

 Today Supreme Court Hearing On Increase Of Assembly Seats In Telugu States-TeluguStop.com

పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153 కు, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ అభయ్ ధర్మాసనం ఈ పిటిషన్ పై నేడు విచారణ జరపనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube