నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రానున్నారు.ముందుగా బీజేపీ ఎన్నికల కమిటీలో ఆయన సమావేశం కానున్నారు.
అనంతరం ఉపఎన్నిక సన్నద్ధతపై చర్చించి, పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.