విజయవాడ పటమట దత్తానగర్లోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎంఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించనున్న సీఎం అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందని కలవనున్నారు.
.తాజా వార్తలు