శ్రీవారి సన్నిధిలో అగ్ని ప్రమాదం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాదం సంభవించింది.లడ్డూ తయారీ కేంద్రం‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

 Tirumala Temple In Fire-TeluguStop.com

ఆదివారం లడ్డూల కోసం బూందీ తయారు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.గోడలకు, పైకప్పుకు పేరుకుపోయిన నెయ్యి మరకలకు అగ్గి తగలడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి.
ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.అగ్ని ప్రమాదం సంభవించడంతో లడ్డూల తయారీ నిలిచిపోయింది.దీంతో బూంది తయారీ కేంద్రం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.కాగా మంటలను అదుపు చేసే క్రమంలో ఓ కార్మికుడికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube