శ్రీవారి దర్శన టికెట్ల పెంపు. కరోనా తీవ్రత తగ్గాల్సిందే..!

కరోనా టైం లో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.కరోనా తీవ్రత ఉదృతంగా ఉన్న సమయంలో శ్రీవారి దర్శన టికెట్లను తగ్గించారు.కరోన తీవ్రత దృష్ట్యా ఈ నెలలో కూడా శ్రీవారి టికెట్లను తగ్గించామని ఈవో ధర్మారెడ్డి అన్నారు.5 వేల టికెట్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు.తిరుమలలో భక్తులు సాధారణంగా ఉన్నారు.రాత్రి 9 గంటలకే శ్రీవారి ఏకాంత సేవ నివహించి ఆలయాని 9: 30 నిమిషాలకే మూసివేస్తున్నామని చెప్పారు.

 Tirumala Srivari Darshan Tickets Reduced , Tirumala Srivari Darshan Tickets ,tir-TeluguStop.com

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత దర్శనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.కరోనా టైం లో భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి వెనుకాడుతున్నారు.

అయితే ఈ టైం లో తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు మాత్రం స్వామి దర్శనం బాగా అందుతున్నదని తెలుస్తుంది.నిత్యం భక్తులతో కిటకిటలాడి దర్శనం ఒక నాలుగైదు సెకన్ల పాటే కలుగుతుంది.

కాని ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి మంచి దర్శనం అందుతున్నట్టు తెలుస్తుంది.అయితే తిరుమలలో ఒకప్పటిలా భక్తులు రద్దీ ఉండాలంటే కరోనా తీవ్రత పూర్తిగా తగ్గాల్సిందే.

కరోనా ఉన్నా సరే కొందరు ఇప్పటికి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు.అలాంటి వారికి కేటాయించిన దర్శన టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube