ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న పులుల సంచారం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది.జిల్లాలో మొత్తం ఐదు పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

 Tiger Migration On The Rise In Joint Adilabad District-TeluguStop.com

భీమ్ పూర్ మండలంలో నాలుగు పులులు, నార్నూర్ మండలంలో ఒక పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో నార్నూర్ మండలం ఎంపల్లిలో పులి పాదముద్రలను గుర్తించారు.

భీమ్ పూర్ మండలం తాంసి.కేలో రైతులకు పులి సంచరిస్తూ కనిపించింది.

దీంతో సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube