రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సోలిపూర్ శివారులో షాద్ నగర్ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన్ ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు.ఓ చోట వెంచర్ కోసం వేసిన స్థలంలో నీరు నిలవగా ఉన్న ఓ నీటి గుంటలో చేపలు పట్టేందుకు దిగారు.
ఈ క్రమంలో ఈత రాక మునిగిపోయి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.