కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కే జి ఎఫ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ ను సాధించగా.
కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చింది.ఇక ఈ సినిమా పూర్తి సస్పెన్షన్ తో ముగియగా.
ఇటీవలే కేజిఎఫ్ 2 తో తెరకెక్కనున్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ తో రానుంది.
ఈ సినిమాలో యష్ సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తుంది.ఇక ఈ సినిమా గురించి ఇండియా మొత్తం ఎదురు చూస్తుందని అర్థమవుతుంది.
ఈ సినిమా మరోసారి భారతీయ భాషల్లో జూలై 16న విడుదల చేయడానికి సినీ నిర్మాతలు నిర్ణయించుకున్నారు.ఈ సినిమా మొదట్లోనే భారీ బడ్జెట్ ను సొంతం చేసుకోగా ఈసారి కూడా భారీ బడ్జెట్ తో బెట్టింగులు కూడా జరిగాయి.
ఇక ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఉందని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ యాక్షన్ సీన్ సీక్వెన్స్ ఉందట.
ఈ సీన్ ఎప్పుడో తెరకెక్కిన ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ సన్నివేశంలో అదిరిపోయే లెవెల్ వుంటుందని, ఇక యష్ తో పాటు ఎవరు ఉంటారని తెలియక పోగా.
ఈ సీన్ మాత్రం సినిమాలో మంచి క్రేజ్ తెప్పిస్తుందని అంటున్నారు.ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదివరకే ఈ సినిమా గురించి నిర్మాతలు భారీ అంచనాలు వేయగా చాప్టర్ 1 కంటే చాప్టర్ 2 కే ఏడు రెట్లు పెట్టుబడి పెట్టామని తెలిపిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా దర్శకుడు దిల్ రాజు కూడా అగ్రిమెంట్ ను కూడా చేయాలని కోరగా.
దీనికి సినీ నిర్మాతలు ఒప్పుకోలేదని తెలిసింది.