ఇదేం ఖర్మ రాష్ట్రానికి యాత్రలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఇదేం ఖర్మ రాష్ట్రానికి యాత్రలో భాగంగా ఆయన పోలవరం, కొవ్వూరు నియోజకవర్గాలను సందర్శించనున్నారు.

 This Is The Second Day Of Chandrababu's Visit To Kharma State-TeluguStop.com

నరసన్నపాలెంలో బీసీ సంఘాలతో చంద్రబాబు సమావేశం అనంతరం కొయ్యలగూడెం, కేఆర్ పురం మీదుగా పోలవరానికి బాబు చేరుకోనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు.

రాత్రి కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube