ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఇదేం ఖర్మ రాష్ట్రానికి యాత్రలో భాగంగా ఆయన పోలవరం, కొవ్వూరు నియోజకవర్గాలను సందర్శించనున్నారు.
నరసన్నపాలెంలో బీసీ సంఘాలతో చంద్రబాబు సమావేశం అనంతరం కొయ్యలగూడెం, కేఆర్ పురం మీదుగా పోలవరానికి బాబు చేరుకోనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు.
రాత్రి కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.