తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సుంకరి రాజు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సుంకరి రాజు, కృష్ణ ఎమ్మెల్సీ MD రాహుళ్ల, తెలంగాణ ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు దర్శించుకున్నారు.

 Thirumala Sri Venkateswara Swamy Was Visited By Telangana Mp Lingaya Yadav, Mlc-TeluguStop.com

ఈ ఉదయం విఐపీ విరామ సమయంలో వీరు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ఆలయంలోనికి ప్రవేశించిన వీరికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లను చేయగా.దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube