బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు ఎపి లో ప్రభుత్వ పాలన అడ్డగోలుగా విఫలమైంది వైఫల్యాలను మూటగట్టుకొనే ప్రభుత్వం జగన్ ది గుంటూరు లొ జిన్నా టవర్ పేరు మార్చాలని శాంతి యుతంగా నిరసన తెలిపితే మా కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టారు జిన్నా పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఎందుకు మనం ఎపి లో ఉన్నామా పాకిస్ధాన్ లో ఉన్నామాజిన్నా టవర్ దశాబ్దాలుగా ఉంది సరే కొనసాగాలని ఎక్కడైనా ఉందా పాకిస్ధాన్ లోని వ్యక్తికి గుంటూరు లో ఏం పని ఈ విషయం లేవనెత్తితే మా నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడతారాహిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీ ఓట్లు దండుకోవాలనే తప్ప అందరు ప్రజలు సమసమానంగా ఉండాలని లేదా హిందూ వ్యతిరేక విధానాలను ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనలు చేపడుతోంది
కొత్త కోనసీమ జిల్లాగా ఏర్పడి నెల కూడా కాకముందే అల్లర్లు ప్రభుత్వ వైఫల్యమే విధ్వంసకర బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఇది రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యం ఎవరైనా శాంతియుతంగా పోరాడాలి తప్ప.విధ్వంసకర చర్యలు పాల్పడడం కరెక్ట్ కాదు విధ్వంసంలో బిజెపి వారు ఎవరూ లేరు.
బిజెపి అలాంటి విధ్వంసకర చర్యలను ప్రోత్సహించదు అంబేద్కర్ పేరు మీద వివాదాన్ని ప్రభుత్వమే స్రుష్టించింది వైసిపి ప్రభుత్వమే కనుక దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ప్రజల్లో చర్చ జరిపితే బావుండేది అంబేద్కర్ జిల్లాను అపహాస్యం చేసింది ప్రభుత్వమే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి