కామం కళ్లను ఆవహిస్తే తల్లి అయితే ఏంటి, చెల్లి అయితే ఏంటి.అవునండి నేటి కాలంలో కొందరు దరిద్రులు ఎన్ని వెధవ పనులు చేస్తున్నారంటే.
వావివరసలు మరచి కన్నుమిన్ను కానరాక బంధాలకు ఘోరీలు కడుతూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఆడది కనిపిస్తే చాలు ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నారు.
ఇకపోతే ముంబైలో సవతి తల్లిపై ఓ నటుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.ముంబైకి చెందిన ఓకుంటుంబంలోని పెద్దకు ముగ్గురు భార్యలట.ఇతను టీవీ సీరియల్స్కు దర్శకుడిగా చేస్తుంటాడట.40సంవత్సరాల ఇతని కొడుకు కూడా నటుడిగా టీవీ సీరియల్స్లో రాణిస్తున్నాడు.
అయితే వరసకు తల్లి అయ్యే ఒక ఆవిడ పట్ల వ్యామోహన్ని పెంచుకున్న ఈ నటుడు బంధాలు మరచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడట.
అంతే కాకుండా ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు కూడా దోచుకుని పారిపోయాడు.కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు నిందితుడికి, బాధితురాలికి మధ్య ఏమైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.