నేషనల్ హెరాల్డ్ కేసులో ముగిసిన టీ.కాంగ్రెస్ నేతల విచారణ

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఈడీ విచారణ ముగిసింది.నేషనల్ హెరాల్డ్ కేసులో టీ.

 The Trial Of T. Congress Leaders Ended In The National Herald Case-TeluguStop.com

కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, అనిల్ లు అధికారుల ఎదుట హాజరైయ్యారు.పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఇరువురు నేతలను ఈడీ ప్రశ్నించింది.

ఈ విచారణలో భాగంగా గీతారెడ్డిని సుమారు 3 గంటల పాటు, గాలి అనిల్ ను రెండు గంటల పాటు విచారించారు.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.

మరోవైపు ఇదే కేసులో పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలను కూడా ఈడీ అధికారులు విచారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube