రాజకీయ నేతలకు బెయిల్ ఇవ్వొద్దన్న పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.తీవ్రమైన నేర అభియోగాలున్న నేతలకు బెయిల్ ఇవ్వొద్దని, అదేవిధంగా బయట ఉన్న నేతల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
ఈ క్రమంలో పిటిషన్ ను పరిశీలించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సాధ్యం కాదని తెలిపింది.పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని న్యాయస్థానం సూచించించి.
లేని పక్షంలో పిటిషన్ ను కొట్టివేస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.