ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అనేక విషయాలలో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ క్రమంలో జూలై 12 వ తారీఖున ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా తాజాగా ఆగస్టు 16 నుండి ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
అయితే క్లాసులు నేరుగా భౌతికంగా కాకుండా ముందుగా ఈ నెల 12 వ తారీఖున ఇంటిలోనే ఆన్లైన్ విధానం ద్వారా .స్కూల్లో క్లాసులు ప్రారంభం అయ్యేలా ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల ఈ విషయాన్ని తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో.ఏడాది ప్రారంభంలో.మార్చి ఏప్రిల్ మధ్యలో.
తరగతులు క్లోజ్ చేయడం జరిగింది.
చాలా వరకు పరీక్షలు కూడా రద్దయ్యాయి.అయితే ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో పాటు వైరస్ తీవ్రత తగ్గటంతో .మళ్లీ తరగతులు పున ప్రారంభం అయ్యేలా .ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
.