భారత్, సౌతాఫ్రికా మధ్య చివరి టీ20 మ్యాచ్

భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 చివరి మ్యాచ్ జరగనుంది.ఇండోర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.మూడు మ్యాచ్ ల సిరీస్ ఇప్పటికే 2-0 ఖాతాతో భారత్ కైవసం చేసుకుంది.

 The Last T20 Match Between India And South Africa-TeluguStop.com

అయితే, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే కానుంది.ఈమ్యాచ్‌లో ఎట్టకేలకు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సౌతాఫ్రికా ఆటగాళ్లు చూస్తుండగా.

ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.మరోవైపు ఈరోజు టీ20 మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది.

దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌ నుంచి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube