భారతీయుడి కధ అమెరికాలో 'కోటి'..గెలిచింది..!!!!

రఘు కర్నాడ్ ప్రముఖ జరలిస్ట్ గా, రచయితగా సుపరిచతమైన వ్యక్తే.ఆయన తన మొదటి పుస్తకంతోనే రికార్డ్ క్రియేట్ చేశారు.

 The Indian Story Farthest Field Won Million Prize Money In America-TeluguStop.com

ఆయన రాసిన “ద ఫార్తెస్ట్ ఫీల్డ్” – యాన్ ఇండియన్ స్టోరీ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్’ పుస్తకానికి ప్రఖ్యాత విండ్‌హామ్-కాంప్‌బెల్ పురస్కారం లభించింది.

ఒక్క పురస్కారం మాత్రమే కాదు దాంతో పాటు రూ.కోటిపైగా బహుమతి కూడా దక్కింది.ఈ విషయాన్ని లండన్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలిపారు.

అమెరికాలోని యేల్ యూనివర్సిటీ సహకారంతో అందచేసిన ఈ పురస్కారానికి అంతర్జాతయంగా చాలా ప్రాధాన్యత దక్కింది.

అయితే ఈ అరుదైన గౌరవం దక్కిన రెండవ భారతీయుడిగా రఘు రికార్డ్ క్రియేట్ చేశారు.భారతీయ వర్ధమాన రచయితల్లో రఘు శైలి చాలా కొత్తగా ఉందని కితాబు ఇస్తున్నారు.ఇదిలాఉంటే ఈ విషయంపై హార్పర్‌కోలిన్స్ ఇండియా పబ్లికేషన్స్‌కు చెందిన ఎడిటర్ స్పందిస్తూ ఈ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube