హుజురాాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేతల హల్ చల్

హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు హల్ చల్ చేసినట్టు తెలుస్తోంది.డబ్బుల విషయంలో అన్నదాత సీడ్ కంపెనీ ఓనర్ ను బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 The Huzurabad Acp Office Is Full Of Leaders-TeluguStop.com

అంతేకాకుండా సీడ్ కంపెనీకి తాళం వేయడంపై ఓనర్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుని ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఏసీపీ కార్యాలయంలో సీడ్ కంపెనీ ఓనర్, టీఆర్ఎస్ నాయకులతో రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగింది.

ఏసీపీ వెంకట్ రెడ్డి ఎదుటే సీఐ, సీడ్ కంపెనీ ఓనర్ ను నేతలు దుర్భాషిలాడినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube