ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ తన అందరికంటే ముందుగా ఒక సీటును తన ఖాతాలో వేసేసుకుంది.మొత్తంగా తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ విజయం వైపుగా దూసుకుపోతుండగా… కూటమి టీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు.
ఇక ఎంఐఎం విషయానికి వస్తే… ఇప్పటికే తెలంగాణలో మొదట గెలిచిన అభ్యర్థి ఎవరో తేలిపోయింది.చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) గెలిచారు.
ప్రస్తుతానికైతే దాదాపు 89 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.కూటమి 16, బీజేపీ 4, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
.
తాజా వార్తలు