తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని ఏపీ యువజన విద్యార్థి జెఎసి నటీనటులను డిమాండ్ చేసింది.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చైర్మన్ కృష్ణ యాదవ్ మాట్లాడారు.
రాష్ట్రం విడిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న విభజన హామీలు నెరవేర్చిన పోవడం పై నటీనటులు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ చెందిన నటీనటులు ఏపీ ప్రజలు ఆదరాభిమానాలతో కోట్లు గడిస్తూ హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతున్నాయి మండిపడ్డారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన నటీనటులకు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి సిగ్గుంటే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ అభివృద్ధికి పాటుపడాలి ఏపీ ఆకాశానికి గురికాక తప్పదని హెచ్చరించారు.