కొన్ని సార్లు మనం చూసే సన్నివేశాలు హృదయాన్ని ద్రవింపజేస్థాయి.ఉగ్రవాదులతో చేతులు కలిపి వినశనానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను పోలీసులు బంధించారు.
ఉగ్రవాదులను చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు.ఒకసారి దొరికారంటే ఇక వాళ్ళని ఎన్ కౌంటర్ చేసేస్తారు.
అసలు వీరిపై పోలీసులు కనికరం లాంటివి చూపించరు.ఎందుకంటే వారి మనసు అంత క్రూరంగా ఉంటుంది.
మనుషుల ప్రాణాలు అంటే అసలు వారికి లెక్క లేదనే విధంగా వారి మానసిక పరిస్థితి ఉంటుంది.
అయితే ఎంత పెద్ద ముష్కరుడైనా అతనికి కుటుంబం ఉంటుంది.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉగ్రవాదులలో ఓ ఉగ్రవాదిని చంపకూడదనే ఓ నిర్ణయానికి వచ్చారు.ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.
అదేంటంటే పోలీసుల చేరలో తన భర్త ఉన్నాడని తెలుసుకున్న భార్య, తన కొడుకుతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళింది.అయితే మొదట భార్య లొంగిపొమ్మని ఎంత చెప్పినా ఆ ఉగ్రవాది మనసు కరగలేదు.
ఇక చివరికి నాలుగేళ్ల కొడుకు నాన్న రా నాన్నలొంగిపో వాళ్ళు నిన్ను ఏమీ చేయరు.అని ఏడుస్తూ అడగడంతో ఒక్కసారిగా రాతి గుండె కరిగి లొంగిపోదామని ప్రయత్నించినా అక్కడ ఉన్న ముష్కరులు లొంగిపోవడానికి ఒప్పుకోలేదు.
ఇక అందరి ముష్కరూలతో పాటే అతనిని ఎంకౌంటర్ చేసారు.ప్రస్తుతం ఈ చిన్నారి వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.