మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ పై చెప్పులు

ఈ రోజు మంత్రి పరిటాల సునీత కు అవమానం జరిగింది.సునీత కాన్వాయ్ ను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు యత్నించారు.

 Tention Thopudurthi Minister Paritala Sunitha Tour-TeluguStop.com

కాన్వాయ్ ను మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది.

దీంతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమలో మంత్రి కాన్వాయ్ పై చెప్పులు విసిరారు.డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.నల్ల జెండాలు ధరించి ఆందోళనకు దిగారు.

కాగా, డ్వాక్రా మహిళల ఆందోళన కారణంగా యాలేరు గ్రామ శివారులో పరిటాల సునీత గంటకు పైగా వేచి ఉన్నారు.తోపుదుర్తికి సునీత కాన్వాయ్ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube