రాబోయే కాలానికి.కాబోయే సీమాంధ్ర రాజధాని తుళ్ళూరు పై పడింది అందరి కన్ను.
ఒక పక్క ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.దూసుకుపోతున్న పాలక పక్షం.
మరో పక్క వచ్చిన అవకాశాలను చేజార్చుకుని తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిపక్షం.ఇలా రెండు పార్టీలు.
రాజధాని నడుమ చేస్తున్న రాజకీయం అసలే వేడి వేడిగా సాగుతుంది.ఇదే క్రమంలో గౌరవ ప్రతిపక్ష నేత జగన్ రేపు రాజధాని జిల్లాలో పర్యటనకు సిద్దం అవుతున్న క్రమంలో అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా మారాయి.
దాదాపుగా యుద్దవాతావరాన్ని తలపించేలా ఉంది ఆ ప్రాంతం.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.
వార్తల్లో ఉన్నంత పట్టు.అక్కడి పరిస్థితుల్లో లేకపోవచ్చు.ఎందుకంటే…ప్రభుత్వం భూసేకరణకు ఇచ్చిన గడువు.నిన్నటో పూర్తి కావడం.
ఇక భూములు ఇవ్వని రైతుల నుంచి ప్రభుత్వ పద్దతిలో భూములు సేకరించడం చేస్తాం అంటూ.ఇప్పటికే ప్రభుతం ప్రకటించగా….
అంతా అయిపోయాక అక్కడకు జగన్ వెళ్ళి ఏం చేస్తారో అని సాక్షాత్తూ వైకాపా అభిమానులే పెదవి విరుస్తున్నారు.నిజమే మరి…చేతులు కాలక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఏముంది.
జగన్ అన్నా కొంచెం త్వరగా ఆలోచించాల్సింది.