చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో టెన్షన్.. టెన్షన్..!

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.టీడీపీ నేత నారా లోకేశ్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

 Tension In Sansireddypalle Of Chittoor District.. Tension..!-TeluguStop.com

లోకేశ్ మాట్లాడకుండా పోలీసులు మైకును లాక్కున్నారు.అదే క్రమంలో లోకేశ్ నిలబడ్డ స్టూల్ ను సైతం లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది.దీంతో సంసిరెడ్డిపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు పోలీసుల తీరుపై నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో స్టూల్ పై నిలబడి నిరసన తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube