Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to info@telugustop.com.

శ్రీవారి సేవలో అందాలనటి ప్రియాంక జవల్ కర్.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సినీనటి ప్రియాంక జవల్ కర్ దర్శించుకున్నారు.రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు‌‌.టీటీడీ అదికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది .

Read More..

ఈనెల 21న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం : దేవినేని ఉమా

ఈనెల 21న బాబు ఘ్యారిటి భవిష్యత్ గ్యారెంటీ( Babu Surety Bhavishyathu Ki Guarantee ) కార్యక్రమంతో అన్నేరావుపేట నుండి ప్రచార కార్యక్రమంను ప్రారంభించడానికి బయలుదేరుతున్నాం.కాసుకో జగన్ రెడ్డి…నీసిద్దం దేనికి అంటూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao...

Read More..

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు.. కొడాలి నాని

గుడివాడలో తనకు సిటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్ గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు….రామోజీ ,రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదు.సీఎం జగన్ ( CM...

Read More..

చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వంలో ఏమి చేసాడో చెప్పాలి - సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి: సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు.చర్చలు అసెంబ్లీ లోజరుగుతాయి.చంద్రబాబు అది వదిలి బయట సవాల్ చేస్తున్నారు.చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వం లో ఏమి చేసాడో చెప్పాలి.కారు కూతలు ఎందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారు.మ్యానిఫెస్టోలో ఏమి చెప్పారు.ఏమి...

Read More..

ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌ -మాజీ మంత్రి బాలినేని

అప్పుడు రోశయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది.! ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్‌.రోశయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం.నేను మైన్స్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్‌కు ఫోన్‌ చేసి బాలినేని తన ఫ్రెండ్‌ కొడుకని,...

Read More..

గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ..

ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani )కి షాక్గుడివాడ వైసీపీ( Gudivada YCP )లో బయటపడ్డ అసమ్మతి సెగ. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలసిన బ్యానర్లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి...

Read More..

విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.షెడ్యూల్ కంటే నాలుగు గంటల ఆలస్యంగా విశాఖ చేరుకున్న పవన్.ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర జనసేన నేతలు.రోడ్డు మార్గాన నోవాటల్ కు పయనం .

Read More..

వైసీపీ నాయకులకు దళితుల మీద ప్రేమ నాటకం..జనసేన నాయకులు కిరణ్ రాయల్

జనసేన నాయకులు కిరణ్ రాయల్ ప్రభుత్వ పథకాలకు వున్న అంబేద్కర్( Ambedkar ) పేరు తీసివేసి సీఎం జగన్ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు.అంబేద్కర్ భావజాలం పేరు చెప్తున్నా జూపూడి ప్రభాకర్ లాంటి దళిత నాయకులు అంబేద్కర్ ను తొలగిస్తే ప్రశ్నించకపోవడం దళిత...

Read More..

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నారా లోకేష్..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు.ఈరోజు విశాఖపట్నం పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలలో శంఖారావం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ముందు ఈరోజు...

Read More..

వరదరాజుల రెడ్డి పై మండిపడ్డ రాచమల్లు

మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత వరదరాజు రెడ్డికి రాజకీయ సమాధి కట్టే వరకు తాను నిద్రపోనని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.గతంలో భూమి ఆక్రమించుకోవడం కోసం అమాయకుడిని సజీవ దహనం చేసిన చరిత్ర వరదరాజు రెడ్డి అని...

Read More..

ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్

విజయవాడ: ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్.ఇంద్రాకిలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మ వారి చిత్రపటం ప్రసాదం అందించిన ఆలయ అధికారులు.గోపీచంద్ నటించిన భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్న గోపీచంద్.

Read More..

Hrithik Roshan War 2 : మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్ తో వార్ 2 మొదలు పెట్టబోతున్న హృతిక్ రోషన్ 

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్( Hero Hrithik Roshan ) తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు.జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.హృతిక్...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం..

ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు.నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు....

Read More..

మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం.

ఎలెక్షన్ బాండ్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో మరుపురాని రోజు లాంగ్ లివ్ సుప్రీం కోర్టు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేసిన చింతా మోహన్సుప్రీం తీర్పుపై ఉద్వేగానికి లోనైన చింతామోహన్పార్లమెంటులో మద్దతు ఉందని చట్టాలను, పీపుల్స్ రెప్రజెన్టేటివ్...

Read More..

Ravikula Raghurama : క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా \'రవికుల రఘురామ\' మూవీ సాంగ్ లాంచ్ 

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ'( Ravikula Raghurama ). సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ...

Read More..

చంద్రబాబు పై కేశినేని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న.

కేశినేని నాని( Kesineni Nani ) పండుగలకు బస్సు టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముకునే బ్రోకర్ నానికున్న అవలక్షణాలన్నీ ఎదుటివారిపై రుద్దుతున్నాడు.చంద్రబాబు( Chandrababu) టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కొత్త ప్రచారం చేస్తున్నాడు.కేశినేని నాని పార్టీలో ఉండటానికి వీల్లేదని మెడపెట్టి గెంటిన మాట వాస్తవం.అందుకే...

Read More..

ఎన్నికల బాండ్ల ర‌ద్దు సాహ‌సోపేత చ‌ర్య‌ ..జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఎన్నిక‌ల బాండ్ల‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు సాహ‌సోపేత‌మైన‌ద‌ని, ఇక దీనిపై ఎలాంటి మార్పుల‌ను అనుమ‌తించొద్ద‌ని జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు.సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్ర‌భుత్వం శిర‌సావ‌హించాల‌ని, ఇప్ప‌టికే...

Read More..

Laggam Movie : మాట ముచ్చటతో" మొదటి షెడ్యూల్ పూర్తి !!!

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ( Venugopal Reddy )నిర్మిస్తున్న సినిమా లగ్గం.భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 5నుండి పూజతో ప్రారంభమైన ఈ...

Read More..

ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి నాయకుల నిరసన

ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి( tdp ) నాయకుల నిరసన రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేయడంతో నిరసన హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేసిన ధియేటర్ యాజమాన్యం రైతులను భయపడ్డ సీఎం...

Read More..

GVL Narasimha Rao : 5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు

విశాఖ : వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్.( GVL Narasimha Rao ) పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు.5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు.మూడు రాజధానులు అన్నారు....

Read More..

పాలేం లో మంచినీటి వాటర్ టాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని..

హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడాగుడివాడ రూరల్ మండలం లోని మల్లయ్య పాలేం లో పంచాయతీ లో మంచినీటి వాటర్ టాంక్ 1.11లక్షలతో నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని.ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) కామెంట్స్. ఇళ్ల...

Read More..

YCP Manifesto : ఈనెల 18న సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేస్తారు

అనంతపురము: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) కామెంట్స్…ఈనెల 18న సిద్ధం సభ వేదికగా సీఎం జగన్( CM Jagan ) మేనిఫెస్టో విడుదల చేస్తారు.ఆయన ఆరోజు కీలక ప్రసంగం చేయనున్నారు.అది రాష్ట్రానికి దిశా దశను మార్చే...

Read More..

MLA Kapu Ramachandra Reddy : ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు

అనంతపురము, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) సంచలన కామెంట్స్.అధిష్టానం పెద్దలు నాతో సంప్రదింపులు చేస్తున్నారు.అసెంబ్లీలో సీఎం జగన్( CM Jagan ) స్వయంగా మాట్లాడించారు.కోపం తగ్గిందా అన్నా అని అడిగారు.తర్వాత వచ్చి కలవమన్నారు.మా...

Read More..

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద ఫైర్..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జంగా వ్యాఖ్యల పట్ల అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం...

Read More..

Ycp Rajyasabha Candidates : రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన సీఎం జగన్..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను( CM Jagan ) కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి,( YV Subba Reddy ) గొల్ల బాబూరావు,( Golla Baburao ) మేడా రఘునాథరెడ్డి.( Meda...

Read More..

Ys Sharmila Nagari Meeting : నగరిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ

నగరి నియోజక వర్గం:నగరిలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) భారీ బహిరంగ సభ.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) కామెంట్స్.నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా అంట కదా? నియోజకవర్గం లో అంతా జబర్దస్త్ దోపిడీ...

Read More..

హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం… హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ని చూసేందుకు భారీగా చేరుకున్న అభిమానులు. పవన్ కళ్యాణ్ ని చూసి ఒక్కసారిగా జై జనసేన సీఎం సీఎం...

Read More..

చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది..బుద్ధా వెంకన్న

మాజీ ప్రధాని పివిని ( P V Narasimha Rao )జగన్ అవమానించారు.గతంలో వైయస్ఆర్ కడప సభలో పివిపై చెప్పులు వేయించి అవమానిస్తే ఇప్పుడు జగన్ అవమానించారు.చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది.మొన్న ఢిల్లీలో ప్రెస్టేషన్లో...

Read More..

ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 16న థియేటర్స్ లో ప్రవీణ్ ఐపిఎస్ !!!

ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో)( Praveen IPS ) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల...

Read More..

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంది..సాధినేని యామిని

దేశ వ్యాప్తంగా పలు సంస్థలు చేస్తున్న సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయి దేశంలో, రాష్ట్రంలో ప్రజల మూడు ఏమిటో అందరికీ అర్దమవుతుంది దేశంలో మోడీ( Narendra Modi )గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ప్రజల్లో అభిమానం బాగా...

Read More..

స్వగృహ ప్రవేశం చేయండి వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి ఆహ్వానం..

ముఖ్యమంత్రి జగన్( Chief Minister Jagan ) పని అయిపోయింది.కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయండి అని వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి( Tulasi Reddy ) పిలుపిచ్చారు అన్ని వర్గాల ప్రజలలో వైకాపా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది వచ్చే...

Read More..

చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా...లక్ష్మీ పార్వతి

చంద్రబాబు జీవితం ప్రజలకు తెలుసు అన్ని అబద్ధాలు మోసాలు.చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా.ఆవేశంలో ప్రజలు చంద్రబాబు అబద్ధాలు నమ్మద్దు.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టి పెట్టి తెలుగు ప్రజలకు గౌరవాన్ని తీసుకు వచ్చారు.ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువల్ని దిగజారుస్తున్నారు.అందరికి చంద్రబాబు...

Read More..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చలో అసెంబ్లీ లో ఉద్రిక్తత...

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితిసింది.అసెంబ్లీ వద్ద కుబ్దుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్( Vivekananda Goud ) పోలీసులతో ఘర్షణ. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన...

Read More..

అబద్ధాలు చెప్పటం రేవంత్ రెడ్డి మానుకోవాలి - ఎమ్మెల్సీ కవిత

సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క గార్లు చేసిన వ్యాఖ్యల పై బంజారాహిల్స్ లోని తన నివాసంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఎమ్మెల్సీ కవిత...

Read More..

నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడిని..జేసి ప్రభాకర్ రెడ్డి

జేసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) పొలిటికల్ కామెంట్స్ ….నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడినిపెద్దాయన ఉన్నాడు పై జరగని ఎన్నున్నాయి మొన్నేమో జనసేన( Janasena ) ఈరోజు బిజేపి అంటుంన్నారు కష్టాలున్నాయి చూద్దాం నాకైతే సింగిల్ టికెట్ అని...

Read More..

Ycp Vs Janasena : కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ జగన్ ప్రభుత్వం

ఆంద్రప్రదేశ్ కు కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం( YCP YS Jagan Government ).కరోనా కు వ్యాక్షన్ మందు ఉంది.కానీ జగన్ వైరస్ కు మందు ప్రజలే .అని జగన్ పై ధ్వజమెత్తారు జనసేనపార్టీ రాష్ట్రప్రధాన...

Read More..

ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు - వైఎస్ షర్మిల

కృష్ణా, గన్నవరం నియోజకవర్గం : హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కెవిపి రామచంద్రరావు.ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు,...

Read More..

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి..

2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి.నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ( Dr YS R Horticultural University...

Read More..

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

అమరావతి: మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్.చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి...

Read More..

Perni Nani : కలియుగ శల్యుడు పవన్ కల్యాణ్: మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని)( Perni Nani ) మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే… బంధాల గురించి పవన్ మాట్లాడటమా.? జగన్ గారి ప్రభుత్వం వల్ల మేలు జరిగిన ప్రతి కుటుంబం, ప్రతి వైయస్ఆర్సీపీ కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు...

Read More..

చంద్రం పాలెం హైస్కూల్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జె.డి లక్ష్మినారాయణ...

చంద్రం పాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి.60 రోజుల్లో నిర్మాణం అన్నారు,నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు.సంతకాల సేకరణ తో జివిఎంసి కి కార్పోరేటర్ ని అడుగుతాం.ఒక్కొక్క...

Read More..

Sarpanchs Protest : ఏపీ అసెంబ్లీ వద్ద హై టెన్షన్..

అమరావతి: ఏపీ అసెంబ్లీ( AP Assembly ) వద్ద హై టెన్షన్.అసెంబ్లీ ముట్టడించేందుకు వచ్చిన సర్పంచులు.( Sarpanchs ) అసెంబ్లీ వద్ద సర్పంచుల‌ సంఘం నేతలను అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు.సర్పంచ్ సంఘం నేతలను అదుపులోకి...

Read More..

Ambati Rambabu : టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి( Ambati Rambabu ) హెచ్చరిక.అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై( TDP MLAs ) వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.‘మీరు కాగితాలు చించి స్పీకర్( Speaker ) మీద వేయడం మర్యాద కాదు.అవమానకరంగా మాట్లాడటం, సైగలు...

Read More..

Laggam\' Is As Awesome As \'pelli Pusthakam\': Dr. Rajendra Prasad

Laggam‘ is a movie produced by Venugopal Reddy under Subhishi Entertainments.Ramesh Cheppala, who gained fame as a director with the movie ‘Bhimadevarapalli Branch’, is writing and directing this movie.Sai Ronak...

Read More..

Laggam : పెళ్లిపుస్తకం తరువాత నా కెరీర్ లో ఆ స్థాయి చిత్రం లగ్గం : డా రాజేంద్రప్రసాద్

సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం( Laggam )భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు.సాయి రోనక్, గనవి లక్ష్మణ్( Sai Ronak ,...

Read More..

నందమూరి వసుంధరా పర్యటన

శ్రీ సత్య సాయి జిల్లా ప్రముఖ శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో పరంపర సంస్థ నృత్య కళాకారులు నృత్య ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు గుడి సంబరాలు కార్యక్రమాల్లో భాగంగా పరంపర సంస్థ...

Read More..

Chandrababu Pawan Kalyan : ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్..

అమరావతి: ఉండవల్లిలో( Undavalli ) చంద్రబాబు( Chandrababu ) నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) గత నెల 13 న ఇద్దరు నేతలు చివరిసారిగా భేటీ. తాజా భేటీలో కీలక అంశాలపై స్పష్టత వచ్చే ఛాన్స్.సీట్ల సర్దుబాటు...

Read More..

Buddha Venkanna : చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం

విజయవాడ:టీడీపీ నేత బుద్దా వెంకన్న.( Buddha Venkanna ) టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు.మొన్నటి వరకు కొడాలి నాని మొరిగేవాడు.ఇప్పుడు కేశినేని నాని( Kesineni Nani ) కుక్కలా మొరుగుతున్నాడు.చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని వాగుతున్నాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

Read More..

Saptha Sagaradaache Ello Side A Side B Director Hemanth M Rao Announced His Next Film With Shiva Rajkuma

The project will be bankrolled by Dr.Vaishak J Gowda, under his production house VJF – Vaishak J Films.Hemanth M Rao, says the Shivarjkumar Sir’s experience as an actor is huge,...

Read More..

Hemanth M Rao : శివరాజ్ కుమార్ హీరోగా సప్త సాగరాలు దాటి డైరెక్టర్ హేమంత్ ఎం రావ్ సినిమా !!!

సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Dhaati )సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ ఎం రావు, 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో...

Read More..

Ycp Siddham Meeting: ఏలూరులో సీఎం \'సిద్ధం\' సమావేశంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో జోష్..

ఏలూరు: ఏలూరులో సీఎం ‘సిద్ధం’ సమావేశంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో జోష్.వినూత్న రీతిలో సీఎం జగన్‌కు మద్దతుగా మహిళా స్టార్‌ క్యాంపెయినర్లు గోదావరి నది ఒడ్డున ‘సిద్ధం’ అనే పదాన్ని మానవహారంగా ఏర్పాటు చేసారు. సీఎం జగన్‌, తో పాటు వైసిపికి వ్యతిరేకంగా...

Read More..

ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారు - వైయస్ షర్మిలా

ఢిల్లీ: Apcc చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి.టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజేపీ పార్టీ ఏకీభవిచంచింది.కాంగ్రెస్ పార్టీ 5 ఏండ్లు ప్రత్యేక హోదా అంటే లేదు 10...

Read More..

Ys Sharmila : Ncp అధినేత శరద్ పవార్ ను కలిసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

NCP అధినేత శరద్ పవార్ ను కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా( special status ) అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని వినతిపత్రం ఇచ్చిన షర్మిలా రెడ్డి( Sharmila Reddy )షర్మిలా రెడ్డి...

Read More..

Guduru: గూడూరులో 5 కోట్ల నగదు పట్టివేత..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు నిఘా పెంచారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు వేర్వేరు ప్రాంతాల వద్ద ఐదు కోట్ల 13 లక్షల రూపాయల ఆక్రమ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని...

Read More..

Rk Sagar : త్వరలో థియేటర్స్ లో ఆర్కే నాయుడు \'\'ద 100\'\' చిత్రం !!!

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఇటీవల ‘షాదీ ముబారక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు హీరో ఆర్కే సాగర్( RK...

Read More..

సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలి..దేవినేని అవినాష్

వజ్రగ్రౌండ్స్ లో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని,మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు ఇంచార్జీ దేవినేని అవినాష్జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలుసీఎం జగన్( CM Jagan ) చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలనాలుగు విడతలుగా...

Read More..

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసెందుకు అసెంబ్లీకి చేరుకున్నారు మాజి ముఖ్యమంత్రి కేసిఅర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసెందుకు అసెంబ్లీకి చేరుకున్నారు మాజి ముఖ్యమంత్రి కేసిఅర్. గతానికి భిన్నంగా వినూత్నంగా కొత్త కారులో, చేతిలో కర్ర పట్టుకొని గురువారం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.ఆయనతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు హాజరయ్యారు.కాగా,...

Read More..

పేదల కోసం జగన్ పని చేస్తారు ధనికుల కోసం చంద్రబాబు పని చేస్తారు..కేశినేని నాని

సమాజం కోసం జగన్( Cm ys jagan ) పని చేస్తే పనికిరాని కొడుకు నీ ముఖ్యమంత్రి చేయటం కోసం పని చేసే వ్యక్తి చంద్రబాబు ఎల్లో మీడియా లో వార్తలు చదివి జగన్ పై నాకు అనుమానాలు ఉండేవి వాస్తవాలు...

Read More..

సమాధానం చెప్పండి స్కూటీ గెలుచుకోండి : జన జాగరణ సమితి

సమాధానం చెప్పండి-స్కూటీ గెలుచుకోండి విశాఖ రైల్వే జోన్( Visakha Railway Zone ) ను ఎప్పుడు ప్రారంభిస్తారు?విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను అధికారికంగా ఏ తేదీ నుండి ప్రారంభిస్తారో? సరియైన సమాధానం చెప్పిన వారికి ఎలక్ట్రిక్ స్కూటీని బహుమతిగా అందజేస్తామని జన...

Read More..

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు : కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నాని( Keshineni Nani )కి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి...

Read More..

Trailer For \'lsd\' Series Is Out; Mx Player To Stream It From 2nd February!!!

‘LSD’ is the title of a new web series directed by Shiva Kona and produced by Anil Moduga and Shiva Kona.Praveen Mani and Shashank Tirupati are providing music for this...

Read More..

ఎల్ఎస్‌డి సీరీస్ ట్రైలర్ విడుదల, ఫిబ్రవరి 2 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ !!!

అనిల్ మోదుగ , శివ కోన ( Anil Moduga, Shiva Kona )నిర్మాణంలో శివ కోన దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త వెబ్ సీరీస్ ఎల్ఎస్‌డి.ప్రాచీ టకర్, నేహా దేస్పాండె, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు...

Read More..

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం..

చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్లీ తిరిగి రావడమే ట్విస్ట్ అనుకుంటే మరో ట్విస్ట్ తూర్పుగోదావరి జిల్లా( East Godavari District ) రంగంపేటలో చోటుచేసుకుంది.వీరంపాలెం నకు చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య వ్యాపారంలో అప్పుల పాలవ్వడంతో 40 లక్షల రూపాయల...

Read More..

అప్పన్నను దర్శించుకున్న ఇండియన్ క్రికెటర్స్

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు ఇండియన్ క్రికెటర్ కులదీప్ యాదవ్ బృందం స్వామివారిని దర్శించుకున్నారు.వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్.శ్రీనివాస్ మూర్తి స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనము బేడ ప్రదక్షిణ స్వామివారి దర్శనము అనంతరము వేద...

Read More..

సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై షర్మిల ( Sharmila )చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదు.పదిమంది పనికిమాలిన వెధవల్ని...

Read More..

చంద్రబాబు చేసిన వైఖ్యాలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని...

చంద్రబాబుకు మతిభ్రమించి….మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడు.రా కదలిరా అంటూ కదలి వెళుతున్న చంద్రబాబు ( Chandrababu )ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారు.2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారు, ఇప్పుడు...

Read More..

కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్..

కేశినేని నాని( Keshineni Nani ) టీడీపీలో సంసారం చేస్తూ.వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదువైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు ఎప్పటి నుంచో...

Read More..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం..

కోకపెట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.ఒరిస్సాకు చెందిన సోమ్యా రాజన్ గా గుర్తించిన ఎక్సైజ్ enforcement అధికారులు.పక్క సమాచారంతో పట్టుకొని 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు( Enforcement police...

Read More..

చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది.బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు.దీంతో చంద్రబాబు...

Read More..

టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించాలి - నాదెండ్ల మనోహర్

విజయవాడ: నాదెండ్ల మనోహర్. జనసేన పిఏసి ఛైర్మన్.పవన్ కళ్యాణ్ త్వరలోనే జనంలోకి వస్తున్నారు.మ్యానిఫెస్టో, ప్రచార అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.జనసేన, టీడీపీ కలవకూడదని చాలా మంది ఎదురు చూశారు.ప్రయత్నాలు కూడా చేశారు.ఇరు పార్టీలు కలిసి పని చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి మంచి...

Read More..

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి నీ కలిసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి నీ కాజీపేట లోని ఆయన నివాసం లో కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచే దిశగా ప్రయత్నాలు...

Read More..

నాకూ జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ:షర్మిల

APCC చీఫ్ షర్మిల( APCC Chief YS Sharmila ) సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూ( YS...

Read More..

జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన Apcc చీఫ్ షర్మిల ..

APCC చీఫ్ షర్మిల( APCC chief Sharmila ) సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా, వెరీ గుడ్...

Read More..

Ysr ఘాట్ వద్ద నివాళులు అర్పించిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా, ఇడుపుల పాయ: ఇడుపుల పాయ ఎస్టేట్ లో YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. షర్మిలా రెడ్డితో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైఎస్ సునీతా రెడ్డి. ఇడుపుల పాయ...

Read More..

విశాఖ బీచ్ లో మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి సందడి.

జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీనర్( Beach cleaner ) చేపట్టిన లావణ్య త్రిపాటి…హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) తో పాటు వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్…అందమైన విశాఖ నగరంలో మరింత...

Read More..

చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని..

పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy )ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంపీ కేసినేని నాని( MP Kesineni Nani )సమాజం కోసం పనిచేసే వ్యక్తి జగన్ తన...

Read More..

వైసీపీకి నేనంటే భయం పట్టుకుంది - వైఎస్ షర్మిలా

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపి వేశారని…రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా DCC అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ ఘటన పై APCC...

Read More..

మీది జగన్ రెడ్డి పార్టీ.. నియంత పార్టీ.. ప్రజలను పట్టించుకోని పార్టీ - వైఎస్ షర్మిలా

ప్రకాశం జిల్లా: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదు.Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి.మీ పార్టీలో YSR లేడు.మీది జగన్ రెడ్డి పార్టీ.నియంత పార్టీ…ప్రజలను పట్టించుకోని...

Read More..

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను పరిశీలించిన Apcc చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి..

ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహంవైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) ఇది వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ 750 కోట్లు పెట్టీ కట్టారు.లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు 12...

Read More..

వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను : Pcc చీఫ్ వైఎస్ షర్మిల

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు నేను వైఎస్సార్ రక్తం రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )అయినప్పుడు ఆయన బిడ్డ...

Read More..

పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

మండపేటలో టీడీపీ( TDP ) అభ్యర్థిని చంద్రబాబు( Chandrababu naidu ) ప్రకటించడాన్ని తప్పు పట్టిన పవన్.పొత్త ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.లోకేశ్( Nara lokesh ) సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను. పొత్తు...

Read More..

చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావు - సజ్జల

APCC ఛీప్ షర్మిళ వ్యాఖ్యలపై సజ్జల ప్రెస్‌మీట్.షర్మిళ మాట్లాడిన ప్రతీదానికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు.షర్మిళ తనకు అన్యాయం జరిగింది అంటున్నారు… ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా…?? ఏ పదవులు ఆశించి అప్పుడు కష్టపడ్డారు…?? షర్మిళ చంద్రబాబు స్క్రిప్ట్...

Read More..

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ( Jai Bharath National Party )అధ్యక్షుడు V.V.లక్ష్మీనారాయణ( V V Lakshminarayana ) మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు( Farmers ) ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు...

Read More..

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం, జనవరి 28నమీ జీ తెలుగులో!

హైదరాబాద్,25జనవరి 2024:తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు( Zee Telugu ) ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది.థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ...

Read More..

Soldiers Akshay Kumar And Tiger Shroff Fight Their Villain Prithviraj In This Action-packed Teaser Of Bade Miyan Chote Miyan

In January, fans were in for heaps of surprises from the team of Bade Miyan Chote Miyan.Following a series of captivating posters and glimpses from the film, the makers have...

Read More..

అక్షయ్ కుమార్ , టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల !!!

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ( Akshay Kumar )తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా( Bade Miyan Chote Miyan )’.అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే...

Read More..

నన్ను బిగ్ బాస్ షో లో పంపిస్తా అని మోసం చేసాడు - స్వప్న చౌదరి

సోమాజిగూడ ప్రెస్ క్లబ్: స్వప్న చౌదరి పాయింట్స్.మేము లీగల్ గా ఫైట్ చేస్తాం.నా కేస్ నమోదు చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీస్లకు కృతజ్ఞతలు.నా దురదృష్టం యాంకర్ గా ఉండి మోసపోయను.మీడియా నాకు సపోర్ట్ గా ఉంది.నన్ను బిగ్ బాస్ షో లో పంపిస్తా...

Read More..

Urvashi Of Grey Fame Is All About Versatility.

There is a new actress in town, Urvashi, who made her Telugu debut with the film Grey.She was seen as an undercover spy in the film, and in a recent...

Read More..

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌( CM Jagan ) రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి.చంద్రబాబు అభిమాన సంఘం చేరారు .హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును...

Read More..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా..

షర్మిల( YS Sharmila )తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు, రఘువీరా రెడ్డి పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి వైవీ సుబ్బారెడ్డి( Yv subbareddy )పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్...

Read More..

The First Look Of "ramam Raghavam" Directed By Dhanraj With Samuthirakani In The Lead Role Released !!!

The much anticipated debut production titled “Ramam Raghavam,” directed by Dhanraj and starring Samuthirakani in the lead role, has unveiled its first glimpse.The bilingual film, produced by Prudhvi Polavarapu under...

Read More..

సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న "రామం రాఘవం" ఫస్ట్ లుక్ విడుదల !!!

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి “రామం రాఘవం( “Ramam Raghavam )” టైటిల్ ను ఖరారు చేశారు.జనవరి 22న అయోధ్యలో...

Read More..

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ఉంటుంది - కొణతాల రామకృష్ణ

అనకాపల్లి: అనకాపల్లి లో పెంటకోట కన్వెన్షన్ హాల్లో కొణతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.భారీగా తరలివచ్చిన అభిమానుల.కొణతల రామకృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రకటన.అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది.రాజశేఖర్ రెడ్డి తో...

Read More..

ఎపిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు

ఎపిసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు.పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం. పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు.రోడ్డుపై బైటాయింపు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు.కావాలనే...

Read More..

బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని - ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న

విజయవాడ:ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న కామెంట్స్.కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా.బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని.2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా.కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో...

Read More..

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి లక్ష లడ్డూలు..

ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం( Ram Mandir ) ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లక్ష లడ్డూలు పంపాలని తీర్మానం చేయడం జరిగిందని, TTD jeoతెలిపారు దానిలో భాగంగా లక్ష లడ్డూలను ప్యాకింగ్...

Read More..

కొడాలి నాని, కేసినేని నానీ లకు దేవినేని ఉమామహేశ్వర రావు స్ట్రాంగ్ కౌంటర్

రేవంత్ రెడ్డి( Revanth Reddy ), సీతక్కలను చూసి నానీలు బుద్ధి తెచ్చుకోవాలి అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి కొడాలి నానికి గుడివాడ సెంటర్లో ప్రజలు పట్టిస్తారుగుడివాడ( Gudivada )లో రా కదలిరా సభ బ్రహ్మాండంగా...

Read More..

కేశినేని‌ నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు - గద్దె రామ్మోహన్ రావు

విజయవాడ: గద్దె రామ్మోహనరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కామెంట్స్.కేశినేని‌ నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు.కేశినేని నాని ఉన్నదుఉన్నటు మాట్లాడతారని అందరూ అనుకుంటారు… ఆది అయనకే తెలియాలి.తూర్పు నియోజకవర్గ ఇంచార్చితో కలిసి రెండు ప్రదేశాలలో...

Read More..

చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని..

కృష్ణా జిల్లా గుడివాడ: చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు.తనపై,సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు.సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో...

Read More..

ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో.. ఎంపీ కేశినేని నాని,

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డ్ లో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ఎ మ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కామెంట్స్కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం కానుంది.పార్టీలోకి...

Read More..

విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు.

విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు.పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.పురంధేశ్వరి కామెంట్స్.నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక...

Read More..

అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి‌ ప్రభుత్వం 22న సెలవు ప్రకటించాలని బిజెపి రాష్ట్ర శాఖ డిమాండ్..

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కామెంట్స్.22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది.రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం.ఈనెల 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ...

Read More..

ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం : కాంతి రాణా

డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్( Election Commission ) వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం…తనిఖీల్లో భాగంగా 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ,...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరదే, సినిమా యాక్టర్ శ్యామ్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ విఐపీల విరామం సమయంలో ఆలయంలోకి...

Read More..

ఆలయాలు పునః నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం - బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్.హిందువులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆయోధ్యా రామాలయం ప్రారంభోత్సవం మరో 5 రోజుల్లో జరగబోతుంది.ఆ అమృత ఘడియలు కోసం యావత్ హిందులోకం ఎదురుచూస్తోంది.ఓ వైపు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయాలు నిర్నాణాలు జరుగుతుంటేమన...

Read More..

300 రకాలకు పైగా పిండివంటలతో అల్లుడికి ఆదిత్యం..

కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా 300 రకాల పిండి వంటలతో ఆదిత్యమిచ్చి అత్తింటి వారు అదరగొట్టారు.అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత( Rishita ) కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్...

Read More..

కేశినేని నాని వసంత పై దేవినేని ఉమా ఫైర్

ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడు.అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలిచంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) లపై విషం చిమ్ముతున్న నాని ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులపై చేతులు వేసుకుని...

Read More..

గుంటూరు సిఐడి కార్యాలయానికి టిడిపి అధినేత చంద్రబాబు

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గుంటూరు సిఐడి కార్యాలయానికి( Guntur CID Office ) టిడిపి అధినేత చంద్రబాబు.హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు.గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు( Chandrababu Naidu ) స్వాగతం పలికిన...

Read More..

బిజెపికి విక్రమ్ గౌడ్ రాజీనామా, త్వరలో కాంగ్రెస్ లో చేరిక !!!

ముఖేష్‌ గౌడ్‌( Mukesh Goud ).పరిచయం అవసరం లేని పేరు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరపున హైదరాబాద్‌( Hyderabad ) నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు.తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే.ఏమీ ఆశించకుండా...

Read More..

కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం - బుద్దా వెంకన్న

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.కేశినేని నాని అవినీతి పరుడు నిరూపించడానికి మేం సిద్దం.కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత.? తిరిగి చెల్లించింది ఎంత.?తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా.? కేశినేని నాని కబ్జాలు...

Read More..

బెజవాడలో మహేష్ అభిమానుల సందడి..

బెజవాడలో మహేష్ అభిమానుల సందడి.ధియేటర్లను మహేష్ బాబు కటౌట్లతో నింపేసిన అభిమానాలు.గుంటూరు కారం రిలీజ్ సందర్బంగా ధియేటర్ల వద్ద డాన్స్ వేస్తూ హంగామా చేస్తున్న ఫ్యాన్స్.ధియేటర్ల వల్ల అభిమానులను కంట్రోల్ చేస్తున్న పోలీసులు.

Read More..

గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభం

కృష్ణా జిల్లా గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.కే కన్వెన్షన్ ప్రాంగణంలో వృషభరాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, చర్నాకోల్ తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి...

Read More..

నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదు - కేశినేని చిన్నీ

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) కామెంట్స్.మా కుటుంబ కలహాలు 1999 నుంచీ ఉంటే, చంద్రబాబు కేం సంబంధం ?నాని నన్ను ఎన్ని అన్నా 99నుంచీ నేనే సద్దుకుంటు పోతున్నా.నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని...

Read More..

హిందూపురం నియోజకవర్గంలో నాల్గవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో నాల్గవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.ఎమ్మెల్యే బాలకృష్ణతో సెల్ఫీలు దిగటానికి పోటెత్తిన అబిమానులు కార్యకర్తలు. జై బాలయ్య జై జై బాలయ్య అంటు నినాదాలతో హోరెత్తించిన అబిమానులు. మూడు నెలల క్రితం...

Read More..

నర్సీపట్నం మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు... అయ్యన్నపాత్రుడు

పందెం పుంజులు కోడిపెట్టెలు కూడా పట్టుకు పోతున్నారు వైసీపీ నాయకులు.పందెం పుంజులు సుమారు 100 కోళ్లు విజయసాయిరెడ్డి విశాఖ నుంచి పట్టుకుపోయాడు.ఇలాంటి పనులు చేస్తున్న వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు.నా బీసీ నా ఎస్టి అంటూనే ఆ వర్గాలను నాశనం...

Read More..

అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్

సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేఏపాల్.అనుమతి లేదని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తోన్న కేఏపాల్సీఎం...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సుధీర్ బాబు

ఈరోజు ఉదయం విఐపి విరామ( VIP break ) సమయంలో తిరుమల శ్రీవారి( Tirumala )ని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు( Vedic scholars ) ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు...

Read More..

ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ - ఎమ్మెల్యే పద్మావతి

అనంతపురం: సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్ బుక్ లో హాట్ కామెంట్స్.పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే పద్మావతి.సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్నచూపు.ఒక ఎస్సీ మహిళ ను కాబట్టే అంత చిన్న చూపా?? ఎస్సీ...

Read More..

తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తో భేటీ అయిన కేశినేని శ్వేత..

విజయవాడ: తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తో భేటీ అయిన కేశినేని శ్వేత. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత.కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా.ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో...

Read More..

హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహించనున్న బాలకృష్ణ..

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం: నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో బాగంగా హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, అబిమానులు. ఈరోజు హిందూపురంలో టిడిపి మైనారిటీ నాయకుడు ధాధాఫీర్ సోదరి వివాహాంలో ముఖ్య...

Read More..

షర్మిల రాక వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు - ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

తిరుమల: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి, ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తో పాటు, ఎంపీ సంజీవ్...

Read More..

మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేష్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు

మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించారు.ఆదివారం ఉద‌యం త‌ల్లి భువ‌నేశ్వ‌రి, భార్య బ్రాహ్మిణి, త‌న‌యుడు దేవాన్ష్‌తో క‌లిసి నారా లోకేష్ మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు.ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో...

Read More..

సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారు - సుంకర పద్మశ్రీ

విజయవాడ: సజ్జల వాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ రియాక్షన్.అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారు.జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడు.తప్పుడు ప్రచారాలు...

Read More..

చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..

వైఎస్సార్‌( YSR ) మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయి.టీడీపీ, కాంగ్రెస్‌( TDP , Congress ) కలిసే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాయి కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు( Chandrababu naidu ) కంటాక్ట్‌లో ఉంటున్నాడు . షర్మిల(...

Read More..

తాడిపత్రిలో నేడు మెము మూడు వాహనాలకు మాత్రమే గాలి తీశాం.. జేసి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్.....

మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్.తప్పుడు పత్రాలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అధికారులు నిజా నిజాలు తేల్చండి తాడిపత్రిలో నేడు మెము మూడు వాహనాలకు మాత్రమే గాలి తీశాం రేపటి నుంచి తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పెన్నా...

Read More..

టిడిపి బీసీ సదస్సుపై ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్

కృష్ణా జిల్లా: టిడిపి బీసీ సదస్సుపై ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అమలు చేయడం తప్ప.బీసీల కోసం చంద్రబాబు ఏం పాటుపడ్డాడు.ఓసి రిజర్వుడు స్థానాల్లో బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ ది.అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని నటుడు శ్రీకాంత్ ( Srikanth )దర్శించు కున్నారు. రాత్రి తిరుమల( Tirumala ) వెళ్లిన ఆయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.శ్రీకాంత్ దంపతులకు టిటిడి అధికారులు దగ్గరుండి...

Read More..

షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నాను : ఎమ్మెల్యే ఆర్కే

ఏపీ నుండి కాంగ్రెస్( Congress ) లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే ను నేనేషర్మిల తో పాటు సీఎం జగన్(CM Jagan ) ను కలవడానికి వెళ్తున్నాను అమరావతి( Amaravati ) రాజధానికి నేనేమీ వ్యతిరేకం కాదు బలవంతపు భూసేకరణను మాత్రమే...

Read More..

అనిల్ పై మాజీ మంత్రి నారాయణ సెటైర్లు..

మాజీమంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) నెల్లూరు సిటీని జనసేనకు కేటాయిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయుల...

Read More..

వైయస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై Ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు కౌంటర్ ఎటాక్..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై కౌంటర్ ఎటాక్ చేసిన పూతలపట్టు ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనే మార్పులు చేపడుతున్నారని. నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి...

Read More..

చంద్రబాబు నాయుడుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్..

చిత్తూరు జిల్లా: చంద్రబాబు నాయుడు పై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.రైతులకు,డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది.టిడిపి అధికారంలోకి వస్తే సచివాలయలు ఉండవు,జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయి.చంద్రబాబు అధికారంలో వస్తే మనకు సేవలు అందిస్తున్న...

Read More..

వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

గుంటూరు: గుంటూరు తూర్పు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమితులైన మంత్రి విడుదల రజిని నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో 31వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా ప్రారంభించాల్సిన కార్యాలయం అద్దాలు రాళ్లతో పగలగొట్టి అక్కడ...

Read More..

మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

40ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని… దేశంలోనే ‍ఒక సీనియర్ నాయకుడు, మచ్చలేని వ్యక్తి నడుపుతున్న పార్టీని వంద కోట్లు పెట్టి కొంటానంటావా.నీ అహంకారాన్ని తగ్గించుకో.ఇదీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇచ్చిన...

Read More..

కరెన్సీ నగర్ సినిమా రివ్యూ & రేటింగ్ !

ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ( Koduru Gopala Krishna ) నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్.యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న...

Read More..

అమ్మవారి సేవలో యాంకర్ శ్యామల

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanoor )ని యాంకర్ శ్యామల( Anchor Shyamala ) శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More..

నా ప్రాణానికి జగన్ అవినాస్ రెడ్డి నుంచి హాని ఉంది : బీటెక్ రవి

15 ఏళ్లుగా నాకు సెక్యూరిటీ ఉంది ఉన్నపళంగా నాకున్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందిపులివేందులకు సీఎం వస్తే 3 వేల మంది సెక్యురిటీ పెట్టుకున్నారుఆయన పైన పోటీ చేసే నాకు 1+1 సెక్యురిటీ ఇవ్వలేరా నా ప్రాణానికి సీఎం హామీ ఇస్తే ఎలాంటి...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల( Tirumala ) శ్రీవారిని కేంద్రమంత్రి సత్య పాల్ సింగ్ భాగెల్, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్( Anil Chauhan ), ప్రముఖ సింగర్ మంగ్లీ( Mangli ), వేర్వేరుగా శుక్రవారం దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.వీరికి...

Read More..

ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్లేందుకు సీఎం నాకు అవకాశం ఇస్తున్నారు - ఎంపీ మార్గాని భరత్

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్. ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్.ఈ సారి 175 సీట్లలో మనం గెలవాలని సీఎం జగన్ సూచించారు.దీనికోసమే ఇన్ చార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు.సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ..

తిరుమల( Tirumala ) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు…రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా( RK roja ), ఎంపీ కేసినేని నాని, విశాఖపట్నం టిడిపి ఎమ్మెల్యే గణబాబు,( Gana Babu ) తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్ తెలిపారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్( SP Singh...

Read More..

పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన అంగన్వాడి వర్కర్లు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన అంగన్వాడి వర్కర్లు.ఎమ్మెల్యే ఇంటి ముందు భైటాయించి ఆందోళన చేపట్టిన అంగన్వాడి వర్కర్లు.ఆందోళన చేపట్టిన అంగన్వాడి వర్కర్లతో ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ.రెండు వారాల నుంచీ మీరు రోడ్డెక్కి...

Read More..

మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు నిరవధిక ధర్నా ..

మచిలీపట్నం( Machilipatnam )లో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు.అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి ముట్టడికి వస్తారని అంగన్వాడి కార్యకర్తలు సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని...

Read More..

శ్రీవారి సేవలో పాల్గొన్న పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ

తిరుమల( Tirumala ) శ్రీవారిని పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్( Sanjay Jaiswal ).20 మంది కమిటీ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల...

Read More..

షర్మిల రాక పై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకోవడం మిగిలింది: రుద్రరాజు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: కాంగ్రెస్ పార్టీ లోకి షర్మిల రాకపై ఎపి పిసిసి అధ్యక్షుడు రుద్రా రాజు కామెంట్స్.షర్మిల రాక పై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకోవడం మిగిలింది.షర్మిల పార్టీ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి అమె నిర్ణయం బట్టి...

Read More..

గుంటూరు జిల్లాలో 'ఆడుదాం ఆంధ్ర' ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం జగన్

గుంటూరు జిల్లాలో ‘ఆడుదాం ఆంధ్ర’ ప్రోగ్రాం( Aadudam Andhra )ను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి( Byreddy Siddharth Reddy ) బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు.మంత్రి రోజా కీపింగ్ చేశారు....

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని

తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని ( Yashaswini )తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమల కు వచ్చి… ఇవాళ శ్రీవారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనంతో...

Read More..

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌( CM YS Jagan ) ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నల్లపాడు చేరుకుంటారు, అక్కడ లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్రా క్రీడా...

Read More..

సినీ తారలకు అయోధ్య నుంచి పిలుపు

ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా నరేంద్ర మోడీ గారి చేత జనవరి 22న ప్రారంభోత్సవం కానున్న సంగతి అందరికీ తెలిసిందే, ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులకు పిలుపు అందినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ అయినా పి టి...

Read More..

చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు...

చంద్రబాబు ఎంతమంది పికేలను పెట్టుకున్న సీఎం జగన్ ను పికేదెం ఉండదు.కొడాలి నాని కామెంట్స్చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియననీ సీఎం జగన్, మేము రోజు చెబుతూనే ఉన్నాం.ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా.ప్రశాంత్ కిషోర్ ను మేము...

Read More..

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో ముగిసిన వైసీపీ నేతలు భేటీ..

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో ముగిసిన వైసీపీ నేతలు భేటీ.మాజీమంత్రి పేర్ని నాని. టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేసాం.మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు.తెలంగాణ లో ఉన్న ఓటర్లు...

Read More..

గతిలేక పీకేను బతిమలాడుకుని తెచ్చుకున్నారు - పేర్ని నాని

చంద్రబాబు-పీకే భేటీపై పేర్ని నాని కామెంట్స్.చంద్రబాబు కు సిగ్గు సారం మానం అభిమానం లేవని అర్ధమవుతుంది.బీహార్ వ్యక్తి ఇక్కడికొచ్చి ఏం చేస్తాడని గతంలో మాట్లాడారు.లోకేష్ మాకుబెయేవారి సలహాలు అవసరం లేదని అన్నాడు. గతిలేక పీకే ను బతిమలాడుకుని తెచ్చుకున్నారు.పార్టీ కార్యకర్తల మీద,పవన్...

Read More..

ఎంతమంది పీకే లు వచ్చినా పీకేదేమీ లేదు - మంత్రి జోగి రమేష్

చంద్రబాబు పీకే భేటీపై మంత్రి జోగి రమేష్ కామెంట్స్.చంద్రబాబు కు ఒక పీకే ఉండగా రెండో పీకే ను తెచ్చుకున్నాడు.ఎంతమంది పీకే లు వచ్చినా పీకేదేమీ లేదు. మేనిఫెస్టో రూపంలో చంద్రబాబు ప్రజలను ప్రలోభ పెడుతున్నారు.భవిష్యత్తు కు గ్యారంటీ లేని చంద్రబాబు...

Read More..

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన టిడిపి నేతలు..

విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన టిడిపి నేతలు.ధూళిపాళ నరేంద్ర. ఓటర్ ల లిస్ట్ కు సంబందించి అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అక్రమాల పై పిర్యాదు చేశాం.గంపగుత్తగా ఫామ్ 7 ధరకాస్తులు ఇవ్వడం., ఒకే వ్యక్తి 100 ఓట్...

Read More..

మహిళలు ఆర్టీసీకి సహకరించండి:ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజ్ఞప్తి

మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళలకు కీలక సూచన చేశారు.తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సు ల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టి కి వచ్చిందని తెలిపారు.దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు.తక్కువ దూరం...

Read More..

తిరుమల లో బంగారు రథోత్సవం...

వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi )సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిదిలో బంగారు రథోత్సవం జరుగుతుంది.తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. టీటీడీ( TTD ) ఎన్ని ఏర్పాట్లు చేసినా… భక్తుల ఊహించని స్థాయిలో తిరుమల కొండకు వెళ్లారు.‌ బంగారు...

Read More..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటన..

జై భారత్ నేషనల్ పార్టీ( Jai Bharat National Party )గా ప్రకటన జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫోటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ జెడి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్మా పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించు కున్న పలువురు ప్రముఖులు

యాంకర్:- తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.ఏకాదశి పురస్కరించుకొని పెద్ద ఎత్తున విఐపీలు తిరుమల( Tirumala ) కి వచ్చారు. ఇందులో ప్రదానంగా ఏపీ హైకోర్టు జడ్జి సుజాత( High Court Judge Sujatha ),...

Read More..

హృతిక్-దీపిక రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. ఇష్క్ జైసా కుచ్..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్(Fighter ).వార్, పఠాన్ సినిమాల‌ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంకా రిలీజ్కు...

Read More..

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపి మంత్రులు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్ కోటి, ఏపీ శాసనసభ డిప్యూటీ...

Read More..

జగన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలకు రూ. 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం : దేవినేని ఉమామహేశ్వర రావు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM ys jagan ) పుట్టినరోజు వేడుకలకు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సొంత పత్రికలో 100 కోట్లతో తన పుట్టినరోజున యాడ్లు వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర...

Read More..

తండ్రి, కొడుకు, పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లే - మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా జిల్లా: యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్.పవన్, లోకేష్, చంద్రబాబు అడుగు ఉడిపోయిన బక్కెట్ గాళ్ళంత నిన్న చేసింది, పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే.సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలుపెట్టారు.కొడాలి...

Read More..

బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్

బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి( Pallavi Prashanth ) 14 రోజుల రిమాండ్.అతనితో పాటు అతని సోదరుడు మహావీర్ కు( Mahaveer ) సైతం రిమాండ్.ప్రశాంత్ సొంతూరు అయిన గజ్వేల్ లో( Gajwel ) ఇంటి వద్ద...

Read More..

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి ఆర్‌ కే రోజా( Rk roja ), సీఎస్ డాక్టర్ కె ఎస్‌ జవహర్ రెడ్డి, శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ...

Read More..

వైసీపీ ప్రభుత్వం, సిఏం జగన్ పై టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైసీపీలో మగాళ్లు లేరని.టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్న...

Read More..

దేశంలోని అతి పెద్ద మైనింగ్ స్కాం పొదలకూరులోజరుగుతుంది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దేశంలోనే అతిపెద్ద మైనింగ్ స్కాం.సుమారు 8 వేలకోట్ల రూపాయల విలువచేసే క్వాడ్జిస్టోన్ దోపిడి.అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.అర్ధరాత్రి అక్రమ అరెస్టుపై...

Read More..

శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్లార్ వారి శ్రీ మంజునాథ సేవను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేసిన ఆలయ అర్చకులు,...

Read More..

దిగ్విజయంగా ముగిసిన యువగళం...

గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం( Yuvagalam ) ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.అభిమానుల‌ జయ జయ ధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం. జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో...

Read More..

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా కరెన్సీ నగర్ ట్రైలర్ విడుదల !!!

ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్( Currency Nagar Movie )యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టిడిపి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ..

తిరుమల శ్రీవారిని టిడిపి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి( K E Krishnamurthy ) దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమల ( Tirumala )కి వెళ్లి నాయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో...

Read More..

ఆరోగ్యశ్రీ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు( Arogyasree ) 25 లక్షల వరకూ ఉచిత వైద్యం.ఉదయం 11 గంటలకు ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్( CM Jagan ) .రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.కార్డుల పంపిణీలో పాల్గొనాలని...

Read More..

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా ముందుకు వెళ్తాం - నాదెండ్ల మనోహర్

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.హైదరాబాద్ లో ఆదివారం ప్రత్యేకంగా భేటీ.రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు.ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు, వచ్చే ఎన్నికల వ్యూహాలే ప్రధాన అజెండాగా...

Read More..

వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతినిచ్చింది - మంత్రి రోజా

వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతినిచ్చిందని AP మంత్రి రోజా అన్నారు.‘గుంటూరు నుంచి తిరుపతికి రైలులో ప్రయాణించా.జర్నీ చాలా బాగుంది.వందేభారత్ రైళ్లను మన దేశంలో ప్రవేశపెట్టడం గర్వకారణం. ఇందుకు కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్...

Read More..

ఎన్నికల్లో ఓటమి తప్పదనే వైసిపి నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు - అచ్చెన్నాయుడు

వైసిపి ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని ఎప్పుడు ఎన్నికలు జరిగిన టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.ఆదివారం శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయ.జగన్ కు కూడా...

Read More..

బీజేపీతో జనసేన పొత్తు అలానే ఉంది - దగ్గుబాటి పురంధరేశ్వరి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని కోణాల్లో ప్రజలను కలిసేందుకు అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యి భవిష్యత్ ప్రణాళికపై...

Read More..

ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంపై కుటుంబ సభ్యుల అనుమానాలు

ప.గో.జిల్లా: ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంపై కుటుంబ సభ్యుల అనుమానాలు.షేక్ సాబ్జి మరణం ప్రమాదం కాదు, హత్య అంటూ ఆయన కొడుకు, సోదరుడు ఆరోపణలు.రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీ ని కావాలనే అంతమొందించారని ఆరోపిస్తూన్న కుటుంబ...

Read More..

Party Anthem Of The Year: Superstar Hrithik Roshan Takes Celebrations To New Heights With \'sher Khul Gaye\' From Fighter !

The highly anticipated new song from India’s Dance Icon, Superstar Hrithik Roshan, has just been launched, adding an extra dose of excitement to his upcoming film ‘Fighter.’ The electrifying track...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో బాలివుడ్ నటి దీపికా, దగ్గుబాటి కుటుంబం..

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి దీపిక పదుకొనే దర్శించుకున్నారు తిరుమల కాలిబాటలో నడుచుకుంటూ వెళ్లిన ఆమె ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించు కున్నారు.అందాల భామ దీపికాను చూడ్డానికి ఆలయం ముందు...

Read More..

ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన

ఎన్నికలు ఉండటంతో ముందుగానే పరీక్షలు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రెస్ మీట్…* ఈ ఏడాది 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించబోతున్నాం…సాధారణ ఎన్నికల ముందే పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం...

Read More..

Telugu Cinemas Leading Star Nani Extends Heartfelt Appreciation To Hi Nanna Co-star Angad Bedi

Renowned Telugu actor and superstar, Nani, took to his social media platform to express his gratitude and admiration for his Hi Nanna co-star, Angad Bedi.The heartfelt message was shared on...

Read More..

శ్రీవారి సేవలో మంత్రి మెరుగు నాగార్జున

తిరుమల శ్రీవారిని మంత్రి మెరుగు నాగార్జున దర్శించుకున్నారు.రాత్రి తిరుమల కి వెళ్లిన ఆయన ఇవాళ స్వామికి జరిగే విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లిచుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం తో పాటు తీర్థ ప్రసాదాలను...

Read More..

హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..

హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy) బాధ్యతలు స్వీకరించారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది.గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు.నూతన...

Read More..

మీరు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు విన్నారా - బుద్ధ వెంకన్న

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయాణిస్తున్న వారు మనుషులా దున్నపోతులా.మీరు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు...

Read More..

శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

శ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు...

Read More..

ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు - మంత్రి గుడివాడ అమర్నాధ్

ఒక శక్తివంతమైన పార్టీలో ఒకరిద్దరు నాయకులు బయట వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదని… ఒక వ్యక్తి కోసం ఒక లక్ష మంది ప్రజలను బాధపెట్టే రకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోరని అన్నారు.తిరుమల వెళ్లిన మంత్రి గుడివాడ...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క..

తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.తిరుమల లో స్వామి వారిని దర్శనం...

Read More..

ఉపాధ్యాయుడు మల్లేష్‌‌కు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి పరిటాల సునీత..

అనంతపురం జిల్లా( Anantapur )లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్‌‌కు మాజీ మంత్రి పరిటాల సునీత( Paritala Sunitha ) ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథ్ రెడ్డి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లు...

Read More..

Love Story "sakhi" In Theaters On 15th December !!!

Johnny Basha is making his directorial debut with the movie Sakhi, which is being produced under the banner of One Media ET Private Limited.Lokesh Muttumala, Deepika Vemireddy, Divya, Pallavi, Sahithi...

Read More..

విజయవాడలో ప్రముఖ హోటల్లో సందడి చేసిన చిత్ర బృందం సైంధవ చిత్ర బృందం...

విక్టరీ వెంకటేష్ నటించిన 75వ చిత్రం సైంధవ మూవీ( Saindhav Movie ) చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఒక ప్రముఖ హోటల్లో సందడి చేసిన చిత్ర బృందం.సైంధవ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్...

Read More..

తిరుపతి నగరంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశం..

తిరుపతి: తిరుపతి నగరంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశం.హాజరైన హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్.రావు, మాజీ ఐఎఎస్ లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్.వి.సుబ్రమణ్యం, ఎపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి భవానీప్రసాద్.ఎల్.వి.సుబ్రమణ్యం, మాజీ ఐఎఎస్ అధికారి.రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నాం.ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి...

Read More..

Neha Sshetty Looking For Quality Over Quantity

Neha Sshetty, the stunning and talented actress impressing audience with her acting prowess and beauty.She shot to fame with “DJ Tillu” and ever since that blockbuster happened to her career,...

Read More..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్నిప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు ప్రొటెం స్పీకర్..

శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం( Free Bus Travel ) చేయవచ్చు.ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం.అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో ఆర్ జే డీ అధినేత లాలూ..

యాంకర్:- తిరుమల ( Tirumala )శ్రీ వారిని ఆర్.జే.డి అధినేత లాలుప్రసాద్ యాదవ్ దర్శించు కున్నారు.రాత్రి తిరుమల వెళ్లిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొన్నారు.సతీమణి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్( Tejashwi Yadav ) ఇతర...

Read More..

తిరుమల శ్రీవారి సేవలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి.....

తిరుమల: తిరుమల శ్రీవారి సేవలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి.సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వివేక్ వెంకటస్వామి.చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.తెలంగాణ లో నియంతృత్వ పాలన అంతమయింది.ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది.సింగరేణిలో...

Read More..

తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

వర్షాలు( Rains ) ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు.రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.నష్టపోయిన ప్రతి రైతు(...

Read More..

ప్రజా దర్బార్ నేపథ్యంలో ప్రజా భవన్ కు వచ్చిన ప్రజలు

హైదరాబాద్: ప్రజా దర్బార్ నేపథ్యంలో ప్రజా భవన్ కు వచ్చిన ప్రజలు.ప్రజా దర్బార్లు ప్రజల సమస్యలు వినితలు స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాల ఏర్పాటు. మీడియాకు… పోలీస్ సిబ్బంది కి, సందర్శకులకి మంచినీళ్లు ఏర్పాటు చేసిన ప్రగతి...

Read More..

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటన

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటనఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది( Swarnamukhi River ) కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన.గ్రామస్ధులు, తుపాను బాధితులతో...

Read More..

సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వెళ్లారు.అక్కడ ఆయనకు అధికారులు, పోలీసులు ఘన స్వాగతం పలికారు.రేవంత్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు.CS, సీనియర్...

Read More..

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్‌..

విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి.సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం...

Read More..

Dunki Drop 4 Becomes The Highest Viewed Trailer In 24 Hrs Garnering 103 Million Views Across Platforms

The audiences are all set to end the year on a heart warming note this December with Dunki SRK has done it again this year! Dunki Drop 4 (trailer) creates...

Read More..

24 గంటల్లో 103 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోన్న ‘డంకీ డ్రాప్ 4’...

హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఫీలింగ్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు పలకాలనుకుంటున్న అభిమానులు, సినీ లవర్స్ఈ ఏడాది షారూక్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ‘డంకీ’తో మ్యాజిక్‌ను క్రియేట్ చేయబోతున్నారు. ‘డంకీ డ్రాప్ 4’గా రిలీజైన డంకీ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్...

Read More..