ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అత్యవసర లాక్ డౌన్ విధించారు.అందువల్ల అత్యవసర సదుపాయాలు తప్ప అవసరమైనటువంటి సర్వీసులను మూసివేశారు.దీంతో తాజాగా తొమ్మిదినెలల గర్భంతో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓ మహిళ మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు ప్రాంతంలో...
Read More..చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశం కంటే కూడా అగ్రరాజ్యం అమెరికా పైనే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది.నిన్న ఒక్కరోజులోనే అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 2100 గా నమోదు కాగా గా సుమారు మూడువేల మందికి...
Read More..అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ట్రంప్ నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది.ఈ సంగతి పక్కనబెడితే.కరోనా కారణంగా దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.దీని ప్రభావం...
Read More..బ్రిటన్లోని ప్రతిపక్ష లేబర్ పార్టీకి కొత్త చీఫ్గా ఎన్నికైన కైర్ స్టార్మెర్ తన టీమ్లో భారత సంతతి నేతలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.తాజాగా తన షాడో కేబినెట్లో ముగ్గురు బ్రిటీష్ పంజాబీ ఎంపీలను నియమించడంతో లేబర్ పార్టీ ఫ్రంట్ బెంచ్లో భారత...
Read More..కరోనాతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశాలన్నీ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.దీంతో ప్రయాణ సౌకర్యాలు లేక ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు.ఏదో పది, పదిహేను రోజులు అనుకుంటే పర్లేదు.కానీ ఏకంగా నెలలు లాక్డౌన్ను పొడిగిస్తున్న నేపథ్యంలో...
Read More..ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే.ఇలాంటి క్లిష్ట సమయంలో పుకార్లు, తప్పుడు వార్తలు వైరస్ కంటే ప్రమాదకరం.అసలే ఆందోళనలో ఉన్న జనం వీటి వల్ల మరింత కంగారుపడే అవకాశం ఉంది.దీనిపై దృష్టిసారించిన ప్రపంచంలోని పలు దేశాలు ప్రజల్లో అపోహలు,...
Read More..జపాన్ లో టోక్యో వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడంతో వాయిదా వేసేసారు.వచ్చే ఏడాది జలైలో మళ్ళీ ప్రారంభించాలని ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాన్ని అన్ని దేశాలు స్వాగతించాయి.ప్రస్తుతం కరోనా కారణంగా...
Read More..ప్రపంచంలోని అన్ని దేశాల్లో శిక్షలను కఠినంగా అమలు చేసే దేశాల్లో సౌదీ ఒకటి.నేరం చేసిన వాడికి, ఆ నేరం చేయాలన్న ఆలోచన వచ్చే వాడికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి అక్కడి శిక్షలు.తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అన్ని...
Read More..అమెరికా ప్రపంచ దేశాల్లో కెల్లా అత్యధిక ధనిక దేశం.ఏ దేశానికి అయినా సరే సాయం చేయడానికి సిద్ధంగా ఉండే అమెరికా ఇప్పుడు ఆకలి కేకలతో ధ్వనిస్తోంది.దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చెందటంతో ఊహించని రీతిలో అమెరికా అట్టుడుకుతోంది.చిన్న మధ్య తరగతుల కుటుంబాలు...
Read More..అమెరికాలో కరోన ధాటికి రోజు రోజుకి మృతుల సంఖ్య రెట్టింపు అవుతోంది.అమెరికా ఆర్ధిక రాజధాని అయిన న్యూయార్క్ లో శవాలని కుప్పలుగా పడేయడం అమెరికన్స్ ని మరింత కలవర పెడుతోంది.ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 18,500 మంది మృతి చెందగా...
Read More..అప్పుడప్పుడు సముద్రాలలో కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి.అయితే ఆ వింతలు గురించి మాట్లాడుకోవడం తప్ప వాటి రహస్యం అంత వేగంగా కనిపెట్టలేరు.ఇలాంటి వింతలు ప్రపంచం అంతా ప్రచారం అయిపోతాయి.మత విశ్వాసులు ఇలాంటి వాటిని ఏదో అద్భుత శక్తి అని నమ్ముతారు.అయితే శాస్త్రవేత్తలు...
Read More..కరోనా విజృంభించడంతో ప్రపంచంలో అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు.ఇక కంపెనీల కార్యకలాపాలు ఇంటి నుంచి జరుగుతూ ఉండటంతో పనుల గురించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఇప్పుడు ఈ...
Read More..అమెరికాలో కరోనా ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాలకంటే కూడా ఎక్కువగా ఉంది.కేవలం గంటల వ్యవధిలో వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.అమెరికాలో స్థానికుల కంటే కూడా వలస వాసుల పరిస్థతి మరీ దయనీయంగా మారింది.లక్షల సంఖ్యలో అమెరికాలో వలస వాసులు ఉంటారు.వారికి అత్యధికులు...
Read More..కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ వైరస్ సోకి ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 90వేల మంది చనిపోగా లక్షలాది మంది ప్రజలు హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్నారు.అయితే స్థానికంగా ఉన్న వారికి ఈ పరిస్థుతులు ఎదుర్కునే...
Read More..ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది కరోనా వైరస్.దీనిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు లాక్డౌన్ అమలు చేయడంతో పాటు అన్ని రకాల ఆంక్షల్ని విధించాయి.అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఈ క్రమంలో ఆయా దేశాలను ఆదుకునేందుకు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు భారీగా విరాళాలను...
Read More..కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భయాందోళనలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.భూమ్మీద మూడొంతుల దేశాలను ఆక్రమించిన కరోనా ప్రస్తుతం కరాళ నృత్యం చేస్తోంది.దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు, ఇతర సంస్థలు చేయని ప్రయత్నం లేదు.ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది.ఈ క్రమంలో...
Read More..కరోనా కోరలు చాచి ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది.ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీ దేశాలలో విలయతాండవం చేస్తుంది.ఇక అరబిక్ దేశాలలో కూడా కరోనా విపరీతంగా వ్యాపిస్తుంది.ఇండియాలో లాక్ డౌన్ కారణంగా కొంత వరకు నియంత్రించగలిగిన కూడా చిన్న చిన్న నిర్లక్ష్యాల...
Read More..ప్రపంచదేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా ఇప్పటి వరకు లక్షలాది మందికి సోకగా, మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.ప్రపంచంలోని మేధావులంతా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ రక్కసికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చేస్తున్న విలయతాండవం అన్ని దేశాలని సంక్షోభం లోకి నెట్టేసింది.దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ కి పరిమితమై పోయాయి.ఈ మహమ్మారిని అరికట్టాలటే కేవలం సామాజిక దూరం పాటించడమే ప్రధానమైన మందు గా భావించిన ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా...
Read More..కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు బలై పోవడం మాత్రమే కాదు భవిష్యత్తు మొత్తం అంధకారంలో పడిపోయింది.అమెరికా ఆర్ధికంగా ఎంతో బలమైన దేశం.అందుకే ఇప్పటికే అగ్ర రాజ్యంగా నిలబడుతోంది.కానీ కరోనా కారణంగా అమెరికా ఆర్ధిక పరిస్థితి ఒక్క సారిగా కుదేలేయ్యింది.ముందు...
Read More..ఎంత పనిచేశావే కరోనా అంటే ఈ మధ్య కాలంలో ఓ కరోనాపై ఓ సాంగ్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఈ పాటకి తగ్గట్టుగానే ఉంది సౌదీ లోని ఓ భారతీయుడు పరిస్థితి.కరోనా ఎంత పనిచేశావే అంటూ ఇప్పుడు నెత్తీ నోరూ...
Read More..కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు మృతి చెందారు,లక్షలాది మంది కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్నారు.అమెరికాలో ఈ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది.న్యూయార్క్ సిటీ శ్మశాన దిబ్బలుగా మారిపోయాయి.ఎంతో మంది పేద ప్రజలు ఆకలితో...
Read More..1999వ సంవత్సరంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు నందమూరి హీరో హరికృష్ణ కలిసి నటించినటువంటి సీతారామరాజు అనే చిత్రంలో హీరోల చెల్లెలి పాత్రలో నటించినటువంటి నటి మాన్య ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 20కి...
Read More..అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్గా తెలుగు తేజం అరవింద్ కృష్ణ బాధ్యతలు స్వీకరించారు.సోమవారం గిన్నీ రోమెట్టి స్థానంలో ఆయన సంస్థ పగ్గాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కృష్ణ ఐఐటీ కాన్పూర్లో అండర్ గ్రాడ్యుయేట్...
Read More..అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.అధికారికంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించనప్పటికీ, జనం వైరస్ భయంతో గడప దాటి బయటకు రావడం లేదు.వీరి పరిస్ధితి ఇలా ఉంటే ఇళ్లు లేని నిరాశ్రయుల జీవితం మరింత దుర్భరంగా మారింది.ఈ క్రమంలో లాస్వేగాస్లోని...
Read More..కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది.ఇక కరోనా బాధితుల సంఖ్య ఇతర దేశాలలో లక్షల సంఖ్యలో ఉన్నారు.ఇక ఈ కరోనాకి ట్రీట్మెంట్ కోసం యాంటీ మలేరియా మెడిసన్ అయిన క్లోరోక్విన్ ని ఉపయోగిస్తున్నారు.కరోనా రాకుండా జాగ్రత్త కోసం దీనిని వాడుతున్నారు.ఈ...
Read More..అమెరికాలోని నైరుతి ఫ్లోరిడాలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో వేలాది అద్దె కార్లు అగ్గికి ఆహుతయ్యాయి. గత శుక్రవారం స్థానికంగా 20 ఎకరాల్లో ఉన్న గడ్డి మైదానాల్లో మంటల్లో చెలరేగి ఫోర్ట్ మైయర్ విమానాశ్రయాన్ని చుట్టుముట్టాయి.నెమ్మదిగా అక్కడ...
Read More..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కోవిడ్ 19 భయంతో జనం ఇల్లు విడిచి బయటకి వచ్చేందుకు జంకుతున్నారు.అయితే ఇంట్లో నిత్యావసరాలు నిండుకోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు సూపర్ మార్కెట్లు, గోడౌన్స్ కొల్లగొడుతున్నారు.తాజాగా ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ...
Read More..అమెరికాని కరోనా మేఘాలు పూర్తిగా కమ్మేశాయి.ప్రపంచాన్ని శాసించ గలిగే శక్తి ఉన్న అమెరికా ఇప్పుడు కరోనా గుప్పెట్లో కొట్టుమిట్టాడుతోంది.అమెరికా ప్రజలు బహుశా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు.బయట కాలు పెట్టాలంటే భయపడిపోతున్నారు.మరో పక్క రోజు రోజుకి కరోనా మృతి కేసులు...
Read More..కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అమెరికన్స్ అందరూ భయాందోళనలకు లో నవ్వుతుంటే తాజాగా అమెరికాలో వెలుగుచూసిన ఓ వార్త అమెరికన్స్ ని మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.సహజంగానే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది స్కూల్ కి వెళ్లే పిల్లవాడి నుంచి...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ధాటికి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు.లక్షలాది మంది ప్రజలు కరోనా సోకి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.ఈ ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ట్రంప్ మాత్రం నవంబర్ లో జరగాల్సిన...
Read More..కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అమాయక ప్రజలని పొట్టన బెట్టుకుంది.ఎంతో మంది ప్రజలు దిక్కు లేని అనాధలుగా మిగిలిపోయారు.అయినా సరే కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని ప్రపంచ దేశాలపై చూపిస్తూనే ఉంది.వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి...
Read More..కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు గాను ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్డౌన్ను విధించడంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశాయి.ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, క్రీడా రంగాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.దీంతో విద్య, ఉపాధి కోసం...
Read More..ఉన్నత న్యాయస్థానాలు ఏ దేశంలో ఉన్నా సరే అవి అత్యున్నతమైన తీర్పునే చెప్తాయి అనడానికి దుబాయ్ లో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి నష్టపరిహారం చెల్లించాలని, అతడికి క్షమాపణలు చెప్పండి అంటూ దుబాయ్ కోర్టు...
Read More..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం లో ఎలాంటి మార్పు మాత్రం కనిపించడం లేదు.ఒకపక్క కరోనా కేసులతో అతలాకుతలం అవుతున్నప్పటికీ అగ్రరాజ్యాధినేత వ్యవహరించే తీరు విమర్శలకు దారి తీస్తుంది.మొన్నటికి మొన్న భారత్ సాయం కోరిన ట్రంప్ భారత్ సానుకూలంగా స్పందించకుంటే ప్రతీకార...
Read More..కరోనా దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు విలవిలలాడిపోతున్నాయి.ప్రతిరోజు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.అయితే కోవిడ్ 19 వచ్చిన వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్ ఔషధాన్ని ఇస్తే కోలుకుంటున్నట్లు తెలియడంతో ఈ మందు కోసం అమెరికాతో పాటు, బ్రెజిల్, ఇతర దేశాలు భారత్వైపు చూస్తున్నాయి.ఈ నేపథ్యంలో...
Read More..ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి చేతిలో పడి అల్లాడి పోతున్నాయి.అమెరికా వ్యాప్తంగా వేలాది మంది చనిపోతున్నారు అగ్రరాజ్యం అమెరికాలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.కరోనా బారి నుంచీ కొల్కుని బయటకి వస్తున్న వారికంటే కూడా మృతి చెందుతున్న వారి సంఖ్య...
Read More..అమెరికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.ఇప్పటివరకూ కరోనా బారినపడిన మృతిచెందిన వారి సంఖ్య 13 వేల కి చేరుకోగా కరోనా సోకి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు, హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారితో కలిసి మొత్తం 4 లక్షలకి చేరుకుంది.దాంతో అమెరికా...
Read More..భారతదేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.తొలినాళ్లలో ఒకటి ఆరా కేసులు నమోదవ్వగా, ఎన్ఆర్ఐలు ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారో అప్పుడు దేశంలో పరిస్ధితి మారిపోయింది.వివిధ దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భారత్ లో కూడా విజృంభిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకూ ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం తో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు.ఎక్కువ భాగం ఈ కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకె...
Read More..ఇంగ్లాండ్లో విషాదం చోటు చేసుకుంది.ఉన్నత చదువుల కోసం దేశం కానీ దేశం వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.మహారాష్ట్రలోని పూణేకు చెందిన సిద్ధార్ధ్ ముర్కుంబి ఉన్నత విద్యను అభ్యసించడానికి యూకే వెళ్లాడు.అక్కడి సెంట్రల్ లాంక్షైర్ వర్సిటీలో చదువుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో...
Read More..కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి.ప్రజలు అత్యవసరమైతే తప్పించి ఇల్లు దాటి బయటకు రావొద్దని ఆయా దేశ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.అయినప్పటికీ కొందరు అధికారుల మాటను లెక్కచేయడం లేదు.ప్రజల సంగతి పక్కనబెడితే బాధ్యత కలిగిన...
Read More..కరోనాతో సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.ఎంతో మందికి ప్రాణాలు పోసిన డాక్టర్లు కూడా కరోనాకి బలైపోతున్నారు.ఇండియాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్న ఇతర దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ఉన్నాయి.ఎక్కువగా వయస్సు మళ్ళిన వారు కరోనా...
Read More..కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.భారత్ మినహా అన్నిదేశాలలో పరిస్థితి దారుణంగా నెలకొంది.ముఖ్యంగా వలసలని అత్యధికంగా ప్రోశ్చాహాన్ని ఇచ్చే దేశాలలో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తోంది.దాంతో ప్రపంచ దేశాలన్నీ వలస వాసులపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.ఈ...
Read More..కరోనా కారణంగా అమెరికాలో మారుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.ఈ నేపథ్యంలో పని పరిస్థితుల్లో కొరవడుతున్న భద్రతపై కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు.ఒక వైపు పెరుగుతున్న పని ఒత్తిడి పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అత్యవసర పనులను...
Read More..అమెరికాలో కరోనా దావానలంగా విస్తరిస్తోంది.గంటల వ్యవధిలో వందల సంఖ్యలో అమెరికా వ్యాప్తంగా మరణాలు నమోదు అవుతున్నాయి.లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి.చైనాలోనే ఈ వైరస్ పుట్టినా తీవ్రమైన ప్రభావం చూపుతోంది మాత్రం అమెరికాలోనే.మొన్నటి వరకూ ఈ వైరస్ ఇటలీ , ఇరాన్...
Read More..ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందారు.వారిద్దరినీ అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ గా గుర్తించారు.ఆ ఇద్దరూ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే...
Read More..కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అనేది పాత సామెత… కరోనా దెబ్బకి కోటీస్వరుడైన క్రిందకి దిగాల్సిందే అనేది ఇప్పుడు సామెత.ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇది కచ్చితంగా వ్యాపార దిగ్గజాలకి కచ్చితంగా వర్తిస్తుంది.కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ...
Read More..లేబర్ పార్టీ నాయకత్వ పగ్గాలు అందుకునే క్రమంలో సర్ కైర్ స్టార్మెర్ చేతిలో ఓటమి పాలైన భారత సంతతి మహిళా నేత లీసా నంది బ్రిటన్ షాడో ఫారిన్ సెక్రటరీగా నియమితులయ్యారు.లేబర్ పార్టీకి కొత్త అధినేతగా ఎంపికైన సర్ కైర్ స్టార్మెర్...
Read More..కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది.అన్ని దేశాలలో లక్షల సంఖ్యలో కరోనా రోగులు, వేల సంఖ్యలో కరోనా మరణాలతో ప్రజలందరిని భయపెడుతుంది.ఈ జెనరేషన్ చూస్తున్న అత్యంత భయానకమైన ప్రకృతి విపత్తు అంటే ఇదే అని చెప్పాలి.మానవ స్వార్ధం వలన వచ్చిందో,...
Read More..భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం కేరళ.దేశంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదవ్వగా, ఆ తర్వాత నుంచి విదేశీయులు, ఎన్ఆర్ఐల రాకతో అది మరింత తీవ్రరూపం దాల్చింది.అయినప్పటికీ సీఎం పినరయి విజయన్ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ...
Read More..కరోనా కారణంగా దేశంలో అన్ని రకాల పనులు నిలిచిపోయాయి.ముఖ్యంగా పలుగు, పారలు, గొడ్డళ్లు, గంపలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోటెత్తే కూలీలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు.రెక్కాడితే కానీ డొక్కాడని వీరి పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరం.వీరి కుటుంబాలను ఆదుకోవడానికి కొందరు సాయం చేస్తున్నప్పటికీ...
Read More..కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా పలువురు తమ కుటుంబాలకు, అయినవారికి దూరమయ్యారు.స్వగ్రామాలకు వెళ్లిపోదామంటే ఎక్కడా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ఉన్న చోట నుంచి కదిలేందుకు వీలు లేకపోవడంతో కొందరు మానసికంగా కృంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ఓ...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ సిటీ లో ఏకంగా కరోనా విరుచుకు పడింది.ఇప్పటి వరకూ న్యూయార్క్ లో 4 వేల మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ...
Read More..గత కొద్దీ రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను కరోనా వదలడం లేదు.గత నెల 27 వ తేదీన ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడం తో అప్పటి నుంచి కూడా ఆయన...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది.ఇప్పటివరకు కరోనా వార్తలు లేని సింగపూర్ రోజులు గడిచేకొద్దీ కరోనా బాధితుల వార్తల్లో నిలుస్తోంది.కేవలం ఒక్కరోజులో 120 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు సింగపూర్ వ్యాప్తంగా 1309 మందికి కరోనా సోకినట్లుగా ప్రభుత్వం...
Read More..అగ్రరాజ్యం అమెరికా ప్రజలు ఒకపక్క కారోనా వైరస్ కారణంగా విలవిలలాడిపోతూ ఉంటే మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకు రావడంతో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను...
Read More..అమెరికాలో కరోనా బారన పడి మృతి చెందుతున్న వారిలో అమెరికన్స్ అత్యధికంగా ఉన్నారని, వలస వెళ్ళిన వారిలో కరోనా బారినపడిన మృతి చెందిన వారు ఎవరూ లేరని వస్తున్న వార్తలకి బ్రేక్ పడిందనే చెప్పాలి.తాజాగా అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన...
Read More..బ్రిటన్ లేబర్ పార్టీ కొత్త నేతగా కైర్ స్టార్మర్ ఎన్నికయ్యారు.ఈ పదవి కోసం భారత సంతతికి చెందిన లిసా నంది, రెబెకా లాంగ్ బెయిలీలు పోటి పడ్డారు.అయితే పార్టీలోని ఆయన మద్ధతుదారులు, ఇతర సభ్యులు ఓటింగ్లో స్టార్మర్ను గెలిపించారు.వృత్తి రీత్యా న్యాయవాది...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా ఎవర్ని కూడా వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు దాటగా, 60 వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.చైనా లో తొలిగా పురుడుపోసుకున్న ఈ కరోనా...
Read More..అమెరికాలో వరుస కరోనా మరణాలు ఎన్నారైలని ఆందోళనలోకి నేట్టేస్తున్నాయి.ఇప్పటికి అమెరికా వ్యాప్తంగా 8500 మంది మృతి చెందగా అందులో 3500 మంది మృతులు న్యూయార్క్ కి చెందినా వారు కావడం గమనార్హం.అంతేకాదు కరోనా భాధితుల సంఖ్య మొత్తం 2.7 లక్షలకి చేరుకుందని...
Read More..కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్డౌన్ విధించారు.దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీల అవస్థలు వర్ణనాతీతం.వీరిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ చివరి వరకు ఆ సాయం రావడం లేదు.ఈ నేపథ్యంలో ఓ ఎన్ఆర్ఐ ఏకంగా రోజుకి 1.25...
Read More..అమెరికాలో కరోనా ధాటికి ఒక్క రోజులోనే వందల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కరోనా పుట్టిన చినా లో కూడా ఈ రేంజ్ లో వైరస్ వ్యాప్తి చెందలేదు.అంతేకాదు లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అగ్ర రాజ్య అధినేతకి...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.రోజు రోజుకి కేసుల సంఖ్య, మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఈ మహమ్మారి దెబ్బకు భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అక్కడే చిక్కుకుపోయారు. లాక్డౌన్తో పాటు ట్రావెల్...
Read More..కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే.ఇలాంటి సమయంలో కొంత మంది మూర్ఖులు, ఆకతాయిలు వాట్స్ యాప్ గ్రూప్స్ లో, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు.అనవసరమైన వదంతులు వ్యాపించి ప్రజలని మరింత భయాందోళనకి...
Read More..కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాల ప్రజలని భయపెడుతుంది.ఇక అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో భయానక వాతావరణం కనిపిస్తుంది.అక్కడ రోజు వందల సంఖ్యలో చనిపోతున్నారు.ఇక ఈ కరోనా వైరస్ అనేది చైనా చేస్తున్న బయోలాజికల్ వార్...
Read More..అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి అల్లాడిపోతోంది.ఒకే రోజు ఇక్కడ 1,400 పైచీలుకు ప్రజలు మరణించారు.అయితే వైరస్ నిర్థారణ పరీక్షలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల రోగుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న...
Read More..భారతీయులు ఎక్కడ ఉన్నా ఫ్రంట్ పాకెట్ ,బ్యాక్ పాకెట్ లో అదృష్టాన్ని పెట్టుకుని తిరుగుతూనే ఉంటారు.ఇలాంటి అదృష్టమే అబుదాబిలో ముగ్గురు భారతీయ డ్రైవర్లను వరించింది.అబుదాబిలో ప్రతి నెలా నిర్వహించే మంత్లీ జాక్ పాట్ లక్కీ డ్రా లో భారత డ్రైవర్లు ముగ్గురికి...
Read More..షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగవలసిన విషయం తెలిసిందే.అయితే ఈ కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయం నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదా పడతాయేమో అని భావించగా అనుకున్న ప్రకారమే నవంబర్ 3 వ తేదీనే...
Read More..ఓ భారత సంతతి వ్యక్తి కోసం యూకే పోలీసులు డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.అతను చేసిన నేరం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.58 ఏళ్ల జస్వీర్ లీడర్ లీసెస్టర్ సిటీలోని తన ఇంటిని విడిచి పారిపోయాడు.అయితే ఆరోగ్య సమస్యలు...
Read More..కరోనా ధాటికి ప్రపంచం మొత్తం వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్ని రంగాలను తన కబంద హస్తాల్లో బంధించిన కోవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం మరికొద్ది నెలల్లో ఆర్ధిక మాంద్యంలోకి జారిపోతుందని ఆర్ధిక వేత్తలు ఆందోళన...
Read More..ఇటీవల భారత్ నుంచి తిరిగి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్గా తేలడంతో దక్షిణాఫ్రికాలో కలకలం రేగింది.ఈ క్రమంలో ప్రోవిజినల్ క్యాపిటల్ పీటర్మరిట్జ్బర్గ్లో ఆమె క్యాషియర్గా పనిచేస్తున్న మున్సిపల్ పండ్లు, కూరగాయల మార్కెట్ను ప్రభుత్వం మూసివేసింది.దీంతో ఈ మార్కెట్లో దుకాణదారులు కలవరపాటుకు...
Read More..గతేడాది జరిగిన తన అభిశంసన ప్రక్రియకు సంబంధించి దర్యాప్తులో పాల్గొన్న ఇంటెలిజెన్స్ అధికారిపై వేటు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు.ఈ విషయాన్ని శుక్రవారం ఆయన కాంగ్రెస్కు తెలియజేశారు. అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటికి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ మైఖేల్ అట్కిన్సన్ను...
Read More..అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పుంజుకోవడంతో సుమారు 6500 మంది మృత్యువాత పడగా దాదాపు 2.5 లక్షల మంది కరోనా సోకి మృత్యువుతో పోరాడుతున్నారు.అమెరికా వైద్యులు రోగుల వైద్య సేవలో నిలిచిపోగా...
Read More..అమెరికా రిపబ్లికన్ పార్టీ కీలక నేత.ట్రంప్ కి అత్యంత సన్నిహితురలిగా పేరొందిన భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ చైనా పై మండిపడ్డారు.కరోనా కారణంగా తమ దేశంలో 3300 మంది మాత్రమే చనిపోయారని చైనా చెప్పడం ఎన్నో అనుమానాలకి తావిస్తోందని అన్నారు.చైనా...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి దాదాపు 200కు పైగా దేశాలను అతలాకుతలం చేస్తోంది.ఇప్పటకే ఈ వైరస్ బారిన పడిన వారు వేల సంఖ్యలో మృతి చెందడంతో అన్ని దేశాలు హై అలర్ట్ను ప్రకటించాయి.మెజారిటీ దేశాలు పూర్తిస్థాయి లాక్డౌన్ను విధించాయి.ఇక...
Read More..కరోనా దెబ్బకు అమెరికా లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు ఒకవైపు అమెరికా ఆర్థిక పరిస్థితి కుదేలై పోతుంటే మరొకవైపు, అమెరికానే నమ్ముకుని పెట్టిన కంపెనీలు వ్యాపారాలు చేయలేమంటూ చేతులెత్తేస్తునాయి.ప్రస్తుతం అమెరికాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో...
Read More..ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తుంటే దానినే వణికిస్తున్న దేశం సింగపూర్.విపత్తులను, హెల్త్ ఎమర్జెన్సీలపై ముందుగానే గుర్తించే ఈ దేశం కరోనాను కూడా ధైర్యంగా ఎదుర్కొంది.ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, అనుమానితులను హాస్పిటల్లో చికిత్స అందించింది.ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లినట్లయితే వారికి...
Read More..కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.వచ్చే రెండు, మూడు వారాలపాటు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఫిలిప్పిన్స్ ప్రభుత్వం ఇళ్లు దాటి బయటకు వచ్చిన వారిని కాల్చేపారేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక సింగపూర్...
Read More..ప్రపంచ దేశాలన్నిటి కంటే కూడా అమెరికాలో స్థిరపడాలని ఎంతో మంది భావిస్తారు.ప్రపంచ నలుమూల నుంచీ ఎంతో అమెరికాలో స్థిరపడాలని వలసలు వెళ్తూ ఉంటారు.ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటే ఆ దేశం శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్ కార్డ్ సాధించడమే ధ్యయంగా పెట్టుకుంటారు.ఒక్క...
Read More..ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాను ఎలా ఎదుర్కోవాలా అని తలలు పట్టుకుంటుంటే కొందరు మాత్రం తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు.ప్రేమ పేరుతో ఓ ప్రవాస భారతీయుడు ఓ యువతిని వేధిస్తుండటంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.హైదరాబాద్ సిక్ విలేజ్కు చెందిన ఓ...
Read More..అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా కనికరం చూపించడం లేదు.రోజు రోజుకి కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి.ఇప్పటి వరకూ కరోనా కేసులు అమెరికా వ్యాప్తంగా చూస్తే 2 లక్షలు పైగా కేసులు నమోదు కావడం, 4, 700లకి పైగా మృతి...
Read More..ప్రపంచ దేశాలను కరోనా కాటేసింది ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యమైతే అతలాకుతలం అయిపోయింది.ఒక్కసారిగా అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థంభించి పోవడంతో పాటు వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు.ఫలితంగా అమెరికా వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోయింది.అక్కడి ప్రజల చేతుల్లో డబ్బుల్లేక కుటుంబాలను...
Read More..అమెరికాలో కరోనా వైరస్ విజృంభన భయంకరంగా ఉంది.అతి తక్కువ సమయంలోనే కరోనా పాజిటివ్ల సంఖ్య 2.43 లక్షలకు చేరింది.ఈ సంఖ్య మరో వారంలో మిలియన్ మార్క్ చేసే అవకాశం ఉందనే ఆందోళన అక్కడ వ్యక్తం అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ల...
Read More..అందరిదీ ఒక దారి అయితే ఆయనది ఒకదారి.ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఉత్తర కొరియా నియంత కిమ్ అదే విధంగా వ్యవహరిస్తున్నాడు.ప్రపంచం మొత్తం కరోనాతో చిగురుటాకులా వణికి పోతుంది.కరోనా ప్రపంచం మొత్తం కరాళ నృత్యం చేస్తుంది.ఇలాంటి సమయంలో కూడా ఉత్తర కొరియా మాత్రం...
Read More..ఇటలీ లో మృత్యుఘోష తలపిస్తున్న కరోనా వల్ల ఇప్పటివరకు 12 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 45 వేల మంది మృతి చెందారు.అయితే ఈ 45 వేల మందిలో ఒక్క...
Read More..కరోనా కారణంగా దేశం కానీ దేశంలో భారతీయులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు.ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు ఖచ్చితంగా అమలవుతున్న నేపధ్యంలో సొంత దేశానికి వెళ్లాలని భావిస్తున్న భారతీయులు విమానాశ్రయాలకు పోటెత్తారు.అయితే కరోనా దృష్ట్యా భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను...
Read More..కరోనా అనే మూడక్షరాల పదం ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన వారిని వదలడం లేదు.బతుకు తెరువు కోసం ఇప్పటికే అనేక మంది భారతీయులు ఏదో ఒక దేశానికి వెళ్లి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.ఇప్పుడు కోవిడ్ 19 కారణంగా భారత్లోని వారి...
Read More..కరోనా విలయతాండం కారణంగా అన్ని దేశాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.గడప దాటితే ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.అయితే దేశం కాని దేశంలో వున్న వారికి మాత్రం ఈ పరిస్థితి దినదిన గండంగా మారింది.కఠిన ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ వంటి పరిణామాల...
Read More..అగ్ర రాజ్యమైన అమెరికాలో కరోనా కోరలు చాస్తోంది.చైనా కరోనా విషయం ప్రపంచానికి తెలియకుండా దాచి ఒక తప్పు చేస్తే…కరోనా వ్యాప్తి దేశాలకి పాకుంతోందని, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిసిన అమెరికా అధ్యక్షుడు నిర్లక్ష్యం చేసి మరొక తప్పు చేశారు.ఫలితంగా అమెరికా...
Read More..అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4 వేలు దాటింది.మరో పక్క పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా రోజుకో రకంగా సుమారు 2 లక్షలకి పైగానే నమోదు అయ్యాయి.అంతేకాదు అమెరికాలో కేవలం ఒక్క న్యూయార్క్ నగరంలో ఈ కరోనా హవా పూర్తి స్థాయిలో...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు.ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఏమి చేయాలని పరిస్థితులో దేశాధినేతలు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.కరోనాకి విరుగుడు కనుగొంటామని ఆ ప్రయత్నాలలో ఉన్నామన్నా అమెరికా అందుకు తగ్గట్లుగా పరిసోధనల్లో స్పీడు పెంచింది.ఒక్క అమెరికాలోనే...
Read More..అమెరికాలో కరోనా పంజా కి ఇప్పటికే 4 వేల మందిపైగా ప్రజలు చనిపోగా సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయి.ఒక్క న్యూయార్క్ సిటీలోనే దాదాపు 1500పైగా మరణాల సంఖ్య నమోదు కావడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకి...
Read More..వేల కోట్ల రూపాయిలు అప్పులు తీసుకొని బ్యాంకులని మోసం చేసి లండన్ వెళ్ళిపోయి అక్కడ దర్జాగా తిరిగుతున్న కార్పోరేట్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందనే చెప్పాలి.బ్రిటన్ లో దర్జాగా...
Read More..కుట్రలు లేవు కుతంత్రాలు లేవు.మిలియన్ డాలర్ల ఖర్చు లేదు, ఒకరిపై ఒకరు నిందించుకునే అవకాశమే లేదు.రాజాకీయాలు అసలు లేనే లేవు.కానీ అమెరికా అధ్యక్ష పీటం మీద నుంచీ ట్రంప్ ఒక్క సారిగా కుప్ప కూలిపోనున్నారు.ఇదే భవిష్యత్తులో జరగబోయే దృశ్యం.ఒక దేశాద్యక్షుడిని మార్చాలంటే...
Read More..అమెరికాలో కరోనా సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.వేలాది మంది కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు, లక్షలాది మంది ప్రజలకి కరోనా పాజిటివ్ అని తేలింది.దాంతో దిక్కు తోచని స్థితిలో అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే అమెరికా వ్యాప్తంగా...
Read More..కరోనా ప్రభావం ప్రపంచంలోని అన్ని రంగాలపై పడింది.లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారవేత్తల నుంచి కూలీ పనులు చేసుకునే వారి వరకు నేరుగా కోవిడ్ ఎఫెక్ట్ పడింది.ఇక బతుకు దెరువు కోసం ప్రపంచంలోని పలు దేశాలకు వలస వెళ్లిన పరిస్ధితి ఇప్పుడు...
Read More..ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు.ఇప్పటికే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్, ప్రిన్స్ ఛార్లెస్, కెనడా ప్రధాని భార్యకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.అలాగే స్పెయిన్ యువరాణి ఈ వైరస్ బారిన పడి...
Read More..చట్టవిరుద్ధంగా ఇంట్లో తుపాకులను దాచినందుకు గాను 19 ఏళ్ల ఓ భారత సంతతి యువకుడికి యూకే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.స్కాట్లాండ్ యార్డ్ నార్త్ వెస్ట్ కమాండ్ యూనిట్ అధికారులు నార్త్ లండన్లోని స్టాన్మోర్ ప్రాంతంలో చేసిన తనిఖీల్లో భాగంగా...
Read More..అమెరికా కరోనా తో అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారి దెబ్బకి అమెరికా ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు.ప్రపంచంలో కరోన బాధిత దేశాలలో అమెరికా రెండవ స్థానంలో ఉండటం ఆ దేశాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది.అందుకు తగ్గట్టుగా ఆ దేశాధినేతలు అమెరికాలో సుమారు మరణాల...
Read More..అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అక్కడ వేలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు.సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా సోకడంతో ఆసుపత్రికి పరిగెడుతున్నారు.తాజాగా డెమొక్రాటిక్ ప్రైమరీలో న్యూయార్క్ 12వ కాంగ్రెషనల్ సీటు కోసం బరిలో నిలిచిన భారత...
Read More..కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలో ఉన్న సెలబ్రిటీలు ఎవరి స్టైల్ లో వారు సోషల్ మీడియాలో అందరికి ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఫ్యాన్స్ తో స్వీయ నిర్బంధంలో వారి స్వీయ అనుభవాలు పంచుకుంటున్నారు.ఇప్పుడు అమెరికాలో ఉంటున్న హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్...
Read More..చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది.ఇక చైనా కంటే దారుణమైన స్థితిలో ఇప్పుడు అమెరికా, స్పెయిన్, ఇటలీ కరోనా వైరస్ బారిన పడ్డాయి.అయితే అంతు చిక్కని విధంగా కరోనా వైరస్ పుట్టిన చైనాలో మాత్రం ఆ...
Read More..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచం అల్లాడుతున్న నేపథ్యంలో దుబాయ్లో ఓ భారతీయుడు హీరోగా మారాడు.ఇంతటి విపత్కర సమయంలోనూ అతను ఫుడ్ డెలివరీ బాయ్గా తన విధి నిర్వర్తిస్తున్నాడు.దుబాయ్లో ఇప్పటి వరకు 570 మందికి కరోనా సోకగా ముగ్గురు మరణించారు.దీంతో వైరస్ను...
Read More..ప్రస్తుతం కరోనా ధాటికి ప్రపంచం విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే.లాక్డౌన్లు ప్రకటించి ఎక్కడికక్కడ కట్టడి చేసినా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది.దీంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలే వైరస్ను ఎదుర్కోలేకపోతున్న నేపథ్యంలో పేద దేశాల పరిస్ధితి వర్ణనాతీతం.ఈ...
Read More..ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ తరపున ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది యూనైటెడ్ నేషన్స్ జాయింట్ స్టాఫ్ పెన్షన్ ఫండ్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న భారతదేశానికి చెందిన సీనియర్ అధికారి సుధీర్ రాజ్కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.ఆయనను 2017 అక్టోబర్...
Read More..కరోనా మహమ్మారి అమెరికాని వ్యాప్తంగా చేస్తున్న మారణహోమం ఎవరూ ఊహించని రీతిలో జరుగుతోంది.వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అవుతుండగా, లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో అమెరికాలో కరోనా అత్యంత ప్రభావం చూపుతున్న నగరాలైన న్యూయార్క్,...
Read More..కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.రానున్న రెండు వారాల్లో కోవిడ్ 19 మరణాల్లో, కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీంతో వివిధ దేశాల నుంచి విద్య, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన...
Read More..కరోనా వైరస్ భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించాయి.దీనితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశాయి.అయితే...
Read More..కరోనా కట్టడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరొచ్చినా సరే 14 రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండాలి.లేదా ఇంట్లోనే తనకు తాను స్వీయ నిర్బంధంలో ఉండాలి.కొందరు ప్రవాస...
Read More..ప్రపంచంలో శతాధిక వృద్ధులు చాలా దేశాలలో ఉన్నారు.ఈ వంద సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వచ్చిన అన్ని మార్పులు వారికి తెలుస్తాయి.ఎంతో మంది పాలకులు, ఎన్నో ప్రకృతి విపత్తులు చూసి ఉంటారు.అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు.ఇప్పుడు అలాంటి జాబితాకి చెందిన...
Read More..కరోనా వైరస్ కి ప్రపంచం అంతా వణికిపోతుంది.అగ్రరాజ్యం చైనా అయితే కరోనా పోజిటివ్ కేసులలో అన్నిదేశాలని దాటిపోయి టాప్ లో ఉంది.అక్కడ కరోనా పోజిటివ్ కేసులు లక్ష దాటిపోయినట్లు తెలుస్తుంది.అయితే మరణాల సంఖ్య అక్కడ తక్కువగా ఉన్నా కూడా కరోనా మాత్రం...
Read More..అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2000 మంది పైగానే మృతుల చేరుకున్నారు.ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష పైగానే ఉండటంతో అగ్ర రాజ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి.ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.కరోనా ప్రభావం చైనాపై విపరీత చేష్టలు...
Read More..చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ మహమ్మారి వైద్య రంగంపై పెను సవాల్ విసురుతోంది.వైద్యులు, ఇతర సిబ్బంది రాత్రింబవళ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు.అయినప్పటికీ పెరుగుతున్న కేసులకు సరిపడా వైద్యుల కొరత ఉండటంతో ఉన్న వారిపై అదనపు భారం...
Read More..ప్రస్తుతం కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడిపోతోంది.దీనిని ఆపాలంటే సోషల్ డిస్టెన్సింగే సరైన మందు అని చైనా అనుభవం ప్రపంచానికి తెలిపింది.దీంతో అన్ని దేశాలు లాక్డౌన్లతో పాటు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి.ప్రజలను సైతం ఇళ్లు దాటి బయటకు రావొద్దని, విదేశాల నుంచి...
Read More..కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది.వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక హాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు.ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్న హాలీవుడ్ నిర్మాతకి కరోనా పోజిటివ్ ఉందని తెలిసింది.అలాగే జేమ్స్...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ మెడిసన్ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే అమెరికా ఒక వ్యాక్సిన్ తయారు చేసి దానిని క్లీనికల్ ట్రైల్స్ కి ఉపయోగించింది.అయితే దాని ఫలితం ఏంటి అనేది ఇప్పటివరకు అమెరికా ప్రకటించలేదు.అయితే...
Read More..కరోనా వైపు గబ్బిలాల నుంచి మనుషులకి వచ్చిందని ఇప్పటికే ఒక అంచనా వేస్తున్నారు.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం అంతా విస్తరించి లక్షల సంఖ్యలో మనుషులకి వ్యాపించిది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంచు మించు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి.ఇక...
Read More..కరోనా వైరస్ అమెరికాలో అతిపెద్ద విలయం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ మహమ్మారిని తరిమేయడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే షట్ డౌన్ పాటించాలని చెప్పడంతో పాటుగా యూనివర్సిటీలు , కాలేజీలు, స్కూల్స్ , హాస్టల్స్ , పర్యాటక ప్రదేశాలు ఇలా...
Read More..అమెరికాలో కోవిడ్ కేసులు ఎక్కువై పోతున్నాయి.వేలల్లో ప్రజలు మృత్యు వాత పడుతుంటే.లక్షల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.రోజులు గడిచే కొద్ది మృతుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు వైద్యులు.అయితే అక్కడ ఈ హృదయవిదారక ఘటనలని...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో, దీనిని ఎలా అడ్డుకోవాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలే ఏం చేయలేకపోతున్న తరుణంలో నిరుపేద దేశాలు వణికిపోతున్నాయి.అయితే కొందరు మనసున్న మా రాజులు...
Read More..ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ అమెరికా పెరిగిపోవడానికి కారణం ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని అంటున్నారు అమెరికా డెమోక్రటిక్ నేతలు.ప్రజలని అలెర్ట్ చేయడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమయ్యిందని, కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు.కరోనా...
Read More..అమెరికాలో ఓ భారత సంతతి మహిళ తన కన్నబిడ్డను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసింది.టెక్సాస్ రాష్ట్రంలో షుగర్లాండ్లో నివసిస్తున్న రితికా రోహిత్గి అగర్వాల్ అనే మహిళ తన నాలుగేళ్ల కుమారుడిని శనివారం కత్తితో గొంతు కోసి చంపింది.భర్త ఇంట్లో లేని...
Read More..ఏ వ్యాధికైనా చికిత్స అందించాలంటే దానిని ముందుగా గుర్తించగలగాలి.ప్రస్తుతం కరోనా రోగులను గుర్తించడానికి ప్రపంచం నానా తంటాలు పడుతోంది.వ్యాధి సోకిన తర్వాత 14 రోజులకు గాని దీని జాడలు బయటపడుతుండటంతో నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.ఈ లోగా కరోనా సోకిన వారు రోడ్లపైకి...
Read More..అమెరికాలో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే మరో పక్క వలసవాసులకి ఇచ్చే హెచ్-1 బీ వీసా లు హౌస్ ఫుల్ అయ్యాయి.టెక్నాలజీ పరంగా ప్రతీ ఏటా అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసా అప్లికేషన్లు ఇప్పటికే లెక్కి మించి వచ్చాయని ఇమ్మిగ్రేషన్...
Read More..అమెరికాలో కరోనా వైరస్ విజ్రుభిస్తోంది.ఇటలీ, చైనాలని తలదన్నేలా అమెరికా కరోనా విషయంలో దూసుకుపోతోంది.నిర్లక్ష్యం వలనో, మరేదైనా కారణాల వలనో కానీ అమెరికా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకునే దిశగా వెళ్తోంది.ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి...
Read More..కరోనా కారణంగా అన్ని దేశాల్లో ఎక్కడికక్కడ లాక్డౌన్లు, రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్చుప్.దీని ప్రభావం భారతీయులపై బాగా పడింది.విద్య, ఉపాధి తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు.ఈ క్రమంలో సొంత దేశానికి వెళ్లే మార్గం లేక...
Read More..కరోనా విలయతాండవం నేపథ్యంలో అన్ని దేశాలు దానిని ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.ఇప్పటికే లాక్డౌన్లు, అంతర్జాతీయ సర్వీసుల నిలిపివేతతో ప్రపంచ ప్రజలు గడప దాటి బయటకు రావడం లేదు.దీనికి మరో కోణం చూస్తే మరణించిన వారి మృతదేహాలను ఖననం...
Read More..నటులు, పాప్ సింగర్స్ ని చాలా మంది అభిమానిస్తూ ఉంటారు.వారికి లక్షల్లో అభిమానులు ఉంటారు.అభిమానుల కోసం సెలబ్రిటీలు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకిఅ అందుబాటులో ఉంటున్నారు.వారు అడిగే ప్రశ్నలకి సమాధానం...
Read More..పేరుకే అగ్ర రాజ్యం.విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం రెండు చేతులు, పైకి లేపి కూర్చోవడం తప్ప ఏమి లేదు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.మనది అగ్ర రాజ్యమేనా అంటూ స్థానిక ప్రజలు సైతం కౌంటర్ లు వేసుకునే పరిస్థితికి చేరుకుంది.అమెరికాలోని న్యూయార్క్...
Read More..అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో యూనివర్సిటీలు, హాస్టల్స్ , మూతబడ్డాయి అమెరికాలోని తెలుగు వారు, తెలుగు విద్యార్ధులు ఎంతో మందని ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.అంతేకాదు ఎంతో మందికి ఇమ్మిగ్రేషన్...
Read More..అసలే కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడి పోతుంటే మధ్యలో కేటుగాళ్ళు కరోనాని అడ్డుపెట్టుకుని సులువుగా కోటీశ్వరులు అయ్యిపోవాలని స్కెచ్ లు గీస్తున్నారు.మధ్య మధ్యలో కరోనా పేరు చెప్పి ఇప్పటికే సైబర్ నేరాలు జరిగిపోతున్నాయి కూడా ఈ క్రమంలోనే అమెరికాలోని ఓ...
Read More..అగ్ర రాజ్యం అంటే అగ్ర రాజ్యమే ఎక్కడా రాజీ పడే అవకాశమే లేదు.ఎందులోనైనా ముందు ఉండాల్సిందే.అందుకే ప్రపంచాన్ని సుస్సు పోయిస్తున్న కరోనా పాజిటివ్ కేసులలో కూడా తమదే పై చేయి చేసుకుంది.మొత్తానికి అగ్ర రాజ్యం అనిపించుకుంది.అవును మీరు విన్నది నిజమే కరోనా...
Read More..యూరప్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ సహా అన్ని దేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.యూకేలోనూ పరిస్ధితి రోజు రోజుకు విషమిస్తోంది.గురువారం ఒక్కరోజే 115 మంది ప్రాణాలు కోల్పోగా.మొత్తం మరణాల సంఖ్య 578కి చేరింది.బాధితుల సంఖ్య...
Read More..కరోనా వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి.దీంతో వివిధ దేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లిన వారితో పాటు విహారయాత్రకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీలైనంత వరకు భారత ప్రభుత్వం పలువురు...
Read More..అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 80 వేలకు పైగా కేసులతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో నిలిచింది.రానున్న రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరిగిపోయి అమెరికాలో మరణ మృదంగం మోగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సంగతి పక్కనబెడితే… ఈ మహమ్మారి కారణంగా...
Read More..కరోనా వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి.దీంతో వివిధ దేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లిన వారితో పాటు విహారయాత్రకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీలైనంత వరకు భారత ప్రభుత్వం పలువురు...
Read More..కరోనా వైరస్ ధాటికి అమెరికా విలవిలలాడుతోంది.దీని కట్టడికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు.వైరస్ సోకిన వారి సంఖ్య 70 వేలకు దగ్గరలో ఉండగా, 1000 మందికిపైగా మరణించారు.న్యూయార్క్, న్యూజెర్సీలలో దీని తీవ్రత భయానకంగా...
Read More..కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేయడంతో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు.ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ...
Read More..సూపర్ పవర్గా ,పెద్దన్నగా, అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాను కరోనా బేంబేలెత్తిస్తోంది.కంటికి కనిపించని సూక్ష్మజీవీని ఎలా ఎదుర్కోవాలో తెలియక అమెరికా ప్రభుత్వం అపసోపాలు పడుతోంది.ఇక్కడ కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది.బుధవారం ఏకంగా 13 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో...
Read More..ప్రపంపవ్యాప్తంగా కరోనా కల్లోలాలను మిగులుస్తోంది.దేశాలకే దేశాలే లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు.అలా అప్పులు తీర్చాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని గల్ఫ్ వెళ్లిన ఓ యువకుడి నిండు జీవితం కరోనా కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉల్లితోట వీధి...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఇటలీ అల్లాడిపోతుంది.ఆ దేశంలో రోజుకి ఆరు నుంచి ఏడు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక ఈ మరణాల సంఖ్యని తగ్గించడం వారికి సాధ్యం కావడం లేదు.ఇక వైరస్ ఎక్కడైతే పుట్టిందో ఆ దేశంలో...
Read More..కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తుంది.అన్ని దేశాలు ఈ వైరస్ ని నియంత్రించేందుకు పోరాటం చేస్తున్నాయి.చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.ఇందులో ఇండియా కూడా ఏకంగా 21 రోజులు లాక్ డౌన్ లోకి వచ్చేసింది.కరోనాని నియంత్రించే క్రమంలో ప్రజలని ఇళ్లకే...
Read More..COVID-19 ప్రభావితమైన తెలుగు వ్యక్తి తన అనుభవాన్ని NATS వెబ్నార్లో తెలపనున్నారు.కరోనా పై మీకు వున్న సందేహాలు వినటానికి దయచేసి ఈ మధ్యాహ్నం 2PM EST లో చేరండి. A Telugu person affected by COVID-19 joining NATS webinar...
Read More..ప్రాణాంతక కరోనా వైరస్కు ఇప్పటి వకు ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు గాను ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో కరోనాకు విరుగుడుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్...
Read More..నిర్లక్ష్యం, మనకేం కాదులే అన్న మితిమీరిన విశ్వాసంతో కొన్ని దేశాలు కరోనాను లైట్ తీసుకుని ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి.చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలలో ప్రస్తుత పరిస్ధితి ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.అయితే కొన్ని దేశాలు మాత్రం రాబోయే విపత్తును...
Read More..ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోంది.మనుషులంతా ఒకరికొకరు సాయం చేసి కోవిడ్ను తరిమికొట్టాలని పలువురు నేతలు పిలుపునిస్తున్నారు.ఈ మాటను కొందరు పాటిస్తున్నారు.చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు.ప్రపంచానికే పెద్దన్నగా, సూపర్ పవర్గా ఉన్న అమెరికా సైతం వైరస్...
Read More..చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వైరస్ ని జనవరి లోనే చైనా కనుగొన్నా ప్రపంచానికి చాలా కాలం ఈ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనలోకి నెట్టింది.ఈ వైరస్...
Read More..అమెరికా ప్రపంచ దేశాలని గడగడలాడిస్తుంటే.అమెరికాని మాత్రం కరోనా గడగడలాడిస్తోంది.ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 600 మందికి పైగానే మృత్యువాత పడ్డారని, సుమారు 50000 మార్క్ కి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలుస్తున్న నేపధ్యంలో అమెరికా వ్యాప్తంగా ప్రజలు బిక్క...
Read More..అగ్ర రాజ్యం లేదు ఆవకాయ బద్దా లేదు అసలు కరోనాకి వాడు వీడు లేదు.ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అక్కడి పరిస్థితులు తల్లకిందులు అయిపోతాయి.కరోనా మా దరిచేరదు అని స్టేట్మెంట్ ఇచ్చినంత సేపు పట్టలేదు అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వడానికి.పోటీ కరోనా వచ్చింది కదాఅని...
Read More..కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది.ఈ వైరస్ సోకినా వారి సంఖ్య ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షలకి చేరువ అయ్యింది.ఇక ప్రపంచం అంతా భయం గుప్పిట్లో బ్రతుకుతుంది.చాలా దేశాలు ప్రజలని స్వీయ నిర్బంధంలో ఉంచాయి.అయితే ఈ వైరస్ ఏదో...
Read More..కరోనాపై పోరాటానికి ఇప్పటికే ఇండియన్ మిలీనియర్స్ ముందుకి కదులుతున్నారు.వారికి తోచిన మార్గాలలో ప్రభుత్వానికి సహాయం అందించేందుకు ముందుకి వస్తున్నారు.ఇక తమిలానాడులో రజినీకాంత్ ఇప్పటికే సహాయం చేసారు.ఆయన దారిలోనే చాలా మంది నటులు వెళ్తున్నారు.తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కేవలం నితిన్ మాత్రమే...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే.చైనాలో కనుగొనబడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.ఈ మహమ్మారి బారిన ఇప్పటికే కొన్ని లక్షల మంది పడగా, వేల సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి.ప్రతి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా అందరిని కంగారు పెట్టిస్తోంది.ఒకరి , ఇద్దరు, వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యు వాత పడుతున్నారు.కరోనా ధాటికి అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.అమెరికాలో ఇప్పటికే మృతుల సంఖ్య 500 దాటేసింది.వేల సంఖ్యలో పాజిటివ్...
Read More..ఎక్కడో చైనాలోని వూహన్ అనే నగరంలో పుట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కొత్తగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ మహమ్మారి కరోనా వైరస్ సోకి దాదాపుగా వేల సంఖ్యలో మృతిచెందగా లక్షల సంఖ్యలో ఈ కరోనా వైరస్ లక్షణాలతో ప్రపంచ వ్యాప్తంగా బాధ...
Read More..అడ్మిషన్ల కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో ఆర్లింగ్టన్ (యూటీఏ)లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ పదవికి భారతీయ అమెరికన్ విస్టాస్ప్ కర్బారీ రాజీనామా చేసినట్లు అమెరికన్ బజార్ దినపత్రిక తెలిపింది.2013 నుంచి ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడిగా పనిచేసిన కర్భారీ శుక్రవారం హఠాత్తుగా తన పదవికి రాజీనామా...
Read More..రెండు మూడు నెలల వరకు ఎన్ఆర్ఐలు ఊళ్లలోకి వస్తున్నారంటూ వారికి రాచమర్యాదలు, ఘనస్వాగతాలు ఉండేవి.వాళ్లను చూసేందుకు జనం కూడా ఎగబడేవారు.ఎప్పుడైతే కరోనా ఇండియాలోకి ఎంటరై జనాన్ని వణికిస్తోంది అప్పటి నుంచి ప్రవాస భారతీయులు అంటరానివారుగా మారిపోయారు.భారతదేశంలోకి ఎన్ఆర్ఐల ద్వారానే కరోనా వ్యాప్తి...
Read More..నవమోసాలు మోసి మనల్ని పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి భార్యతో కలిసి కన్నతల్లిని చిత్రహింసలకు గురిచేసి చివరికి ఆమె మరణానికి కారణమయ్యాడో కొడుకు. 2018లో దుబాయ్లో జరిగిన ఈ ఘటనలో న్యాయస్థానం భార్యాభర్తలిద్దరికీ పదేళ్ల...
Read More..అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 553మంది చనిపోగా సుమారు 43,718 కేసులు నమోదు అయ్యాయి.దాంతో ట్రంప్ కరోనా బాధితులకి సాయం అందించే ప్రయత్నాలని ముమ్మరం చేశారు.ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం మరిన్ని రాష్ట్రాలకి లాక్ డౌన్...
Read More..పెనం మీద నుంచీ పొయ్యిలో పడటం అంటే ఇదేనేమో…ఆస్ట్రేలియా లో జరిగిన కారుచిచ్చు అందరికి గుర్తు ఉండేఉంటుంది.కోట్లాది జీవాలు, కొన్ని లక్షల హెక్టార్ల అడవి దహించుకుపోయాయి.అంతేకాదు ఎంతో మంది ఇళ్ళు ఆ కారు చిచ్చులో అంటుకుపోయి పూర్తిగా బూడిద అయ్యిపోయాయి.ఎంతో మంది...
Read More..ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్, అగ్ర రాజ్యం అమెరికాకి కంటి మీద కునుకు పట్టనివ్వడంలేదు.అధ్యక్షుడు ట్రంప్ ఈ కరోనా వైరస్ పుట్టిన చినా పై కారాలు మిరియాలు నూరుతున్నాడు.ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా సుమారు 300 లకి పైగా మరణాలు...
Read More..కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని రకాల కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పటికే క్రికెట్ టోర్నీలని ఆయా దేశాలు రద్దు చేసుకున్నాయి.ఇక ఇప్పుడు ఊహించని విధంగా క్రీడాకారులు అందరికి చేదు వార్తని ఒలింపిక్ అసోసియేషన్ వినిపించింది.ఈ ఏడాది జపాన్...
Read More..కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాలకు విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పాటు లాక్డౌన్లు ప్రకటించి ఎక్కడి వారిని అక్కడ కట్టడి చేయడంతో భారతీయుల బాధలు వర్ణనాతీతం.వివిధ...
Read More..అమెరికా ప్రైమరీ ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు.తాజాగా భారత సంతతి అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు.8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి కృష్ణమూర్తి వరుసగా మూడోసారి గెలిచి ప్రతినిధుల సభలో...
Read More..కరోనా వైరస్.ఈ మూడక్షరాల పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.ఆ రంగం ఈ రంగం అని కూడా లేకుండా అన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.దేశాలకు దేశాలే సరిహద్దులను మూసివేసి, లాక్డౌన్లు చేసేస్తున్నాయి.ఏ వ్యాధినైనా కనిపెట్టడం ద్వారానే దానికి...
Read More..కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఆదివారం ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఇంటికే పరిమితమయ్యారు.మృతుల సంఖ్య 419కి చేరగా, బాధితుల సంఖ్య 33,546కి పెరిగింది.చైనా, ఇటలీ తర్వాత కరోనా బారినపడిన వారు ఇక్కడే...
Read More..కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.కోవిడ్-19కు అడ్డుకట్ట వేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న 80 జిల్లాలను లాక్...
Read More..కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.ఇప్పటికే కరోనా 170 దేశాలకి పైగా విస్తరించింది అని నివేదికలు చెబుతున్నాయి.ఇక ఈ బారిన పడిన చైనా మెల్లగా కోలుకుంటూ ఉంటే ఇటలీ మాత్రం వణికిపోతుంది.ఆ దేశంలో రోజుకి 500 నుంచి వెయ్యి...
Read More..టెంపా: మార్చి 21: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .అమెరికాలో అత్యంత కీలకమైన జీవిత బీమా పై అవగాహన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది.ప్రముఖ న్యాయనిపుణులు అలన్ ఎస్ గస్మన్, బీమా రంగంలో నిపుణులైన...
Read More..కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి.వీటి కారణంగా కొన్ని వేల నుంచి లక్షల ముంది ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు.ఇక ఎప్పటి వరకు ఈ బంద్ ఉంటుంది అనేది తెలియని విషయం.అయితే ఉద్యోగాలు కోల్పోయిన...
Read More..కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగంగా దేశం యావత్తు జనతా కర్ఫ్యూలో స్వచ్చందంగా పాల్గొన్నాయి.అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇక ప్రజలు రోడ్ల మీదకి రాకుండా పోలీసులు రక్షణగా ఉన్నారు.ఇక సెలబ్రేటీల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు అందరూ జనతా...
Read More..ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిలలాడుతోంది.చైనా నుంచీ పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు యావత్ మానవాళికి ముప్పుగా మారిపోయింది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 11 వేల మంది మృత్యు వాత పడ్డారు.లక్షల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.భారత దేశంలో...
Read More..కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆదివారం జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చింది.అయితే పుకార్లు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.ప్రత్యక్ష స్పర్శ, కరోనా పాజిటివ్ వ్యక్తులు తాకిన వస్తువుల ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్నందున...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటు దెబ్బకి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆయా లాక్డౌన్లు, సరిహద్దు మూసివేతలతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి.దీంతో వివిధ దేశాల్లో విద్య, ఉపాధి కోసం ఖండాలు దాటి వెళ్లిన వారు...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు మనుషుల మధ్య అంతరాలు తగ్గించి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుంది.నాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.తక్కువ, ఎక్కువ అనే తేడా మీకు ఉంటుంది కాని నాకు కాదు అంటూ సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు,...
Read More..కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విదేశాల నుంచి ఇండియాలోకి అడుగు పెట్టె వారిపై భారత్ ప్రభుత్వం నిషేధం విధించింది.విదేశీయులు ఎవరు కూడా ఇండియాలో అడుగుపెట్టవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.కరోనాపై యుద్ధం ప్రకటించి దానిని కంట్రో చేయడానికి జనతా కర్ఫ్యూ కూడా...
Read More..ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది.మార్చి 20 శుక్రవారం వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది.ప్రపంచంలోని 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి, అధ్యయనం చేసిన...
Read More..పుట్టిన దేశం కంటే మిన్నగా బయటి దేశాలను వణికిస్తోంది కరోనా.అన్ని రంగాలను ప్రభావితం చేసి జనాన్ని గడప దాటి బయటకు రానీయకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసి ఏకంగా మానవాళి మనుగడనే ప్రమాదంలోకి నెట్టింది.భారతదేశంలోనూ దీని తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది.ఎక్కడ ఏ ఇద్దరు...
Read More..బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి ఎంపీ రిషి సునక్ తన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.తొలి వార్షిక బడ్జెట్లోనే కరోనాతో తీవ్రంగా కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు గాను రూ.3 లక్షల కోట్ల ప్యాకేజ్ను ప్రకటించారు.ఆయన నిర్ణయంపై...
Read More..కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేయగా, ఆదివారం నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.మార్చి 31 వరకు ఆంక్షలు విధించినప్పటికీ, ఒకవేళ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటే వీటిని పొడిగించే అవకాశం ఉందని...
Read More..అమెరికాలో కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎక్కడ కరోనా సోకుంతుందోనని భారతీయులు బయటకి కూడా రాలేని పరిస్థితి నెలకొంది.అమెరికా వ్యాప్తంగా సుమారు 200మంది కరోనా మృతి కేసులు నమోదు కావడంతో పాటు సుమారు 14 వేల...
Read More..కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటికే 200 మంది పైగా మృతిచెందగా సుమారు 14 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ కారణంగా అమెరికాలో ప్రజలు ఎవరు బయటకు రావద్దంటూ ఇంటికే పరిమితం అవ్వలని సూచనలు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం.ఉద్యోగులకు కాలేజీలకు...
Read More..కరోనా మహమ్మారి భారతదేశంలోనూ అంతకంతకూ విజృంభిస్తుండటంతో భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.వైరస్ కట్టడికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి.చివరికి పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలపైనే కోవిడ్-19...
Read More..భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రవాస భారతీయులకు అనుమతిస్తూ ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ నిర్ణయానికి పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) అనుమతించింది.విదేశీ...
Read More..కరోనా ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వేల మందికి పైగా మృత్యు వాతపడ్డారు.చైనా చేసిన పొరబాటుకు ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.లక్షలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.అగ్ర రాజ్యం అమెరికాలో ఇప్పటికి 200 మంది మృతి...
Read More..దేశం కానీ దేశంలో భర్త చనిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మహిళకు అమెరికాలోని భారతీయ సమాజం అండగా నిలిచింది.అంజనీకుమార్ బచ్చలి, మను బచ్చలి పెన్సిల్వేనియాలో నివసిస్తున్నారు.ఈ క్రమంలో అంజనీ కుమార్ ఫిబ్రవరి 29న చెస్టర్ స్ప్రింగ్స్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కన్నుమూశారు.దీంతో...
Read More..అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములను తీసుకెళ్లాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.వచ్చే మేలో తొలిసారిగా వ్యోమగామిని ఖగోళంలో అడుగు పెట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎలన్ మాస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ మొదటిసారిగా మనిషిని...
Read More..ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ పంజాకి చిక్కి విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.అన్ని రంగాలు దీని ప్రభావానికి గురై అంతిమంగా ఆర్ధిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.కరోనా కారణంగా ప్రపంచం నెమ్మదిగా ఆర్ధిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందని ఆర్ధిక నిపుణులు ఆందోళన...
Read More..ప్రపంచం మెచ్చే చిత్రకారుల గురించి చెప్పుకుంటే పికాసో పేరు వినిపిస్తుంది.అదే ఇండియాలో అద్భుతమైన చిత్రకారుల పేర్లు చెప్పుకుంటే అందులో రవివర్మ పేరు వినిపిస్తుంది.ఇక రవివర్మకే అందంది ఒకే ఒక అందానివో అంటూ కవి వర్ణించిన గీతాలతో అతని చిత్రకళా నైపుణ్యం ఏంటో...
Read More..భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సునక్ తన మార్క్ చూపిస్తున్నారు.ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్ధకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు గాను ఆయన రూ.3 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.ఇదే సమయంలో ఆర్ధిక...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుండటంతో వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు, ఇతర పెద్దల ఆరోగ్యంగా కలత చెందుతున్నారు.కరోనా నేపథ్యంలో భారత్తో పాటు ఇతర దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండటంతో ఎక్కడివారు అక్కడికే పరిమితమవుతున్నారు.కనీసం ఇల్లు...
Read More..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ రెండు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నాయి.కొద్దిరోజుల క్రితం తెలంగాణ...
Read More..కెనడాలో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వాంకోవర్లో నివసిస్తున్న 30 ఏళ్ల బల్జీందర్ సింగ్ సోమవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పంజాబ్లోని మొగకు సమీపంలోని ధల్లే గ్రామానికి చెందిన బాధితుడి మరణానికి అత్త మామల వేధింపులు, భార్యతో మనస్పర్ధలే కారణంగా తెలుస్తోంది....
Read More..ఎక్కడైనా బంగారం, డబ్బు దొంగతనం చేసేవారిని చూస్తూ ఉంటాం.అప్పుడప్పుడు ఫుడ్ కూడా దొంగతనం చేసేవారు కనిపిస్తారు.కొన్ని చోట్ల వస్తువులు దొంగతనం చేసేవారు కనిపిస్తారు.అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు మాస్క్ లకి మంచి డిమాండ్ ఏర్పడింది.ఈ నేపధ్యంలో దొంగలు కాస్తా కొత్తగా ఆలోచించి...
Read More..ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19)కు మందు కనిపెట్టే ప్రయత్నం అన్ని దేశాలలో జరుగుతుంది.ఎవరికీ వారు తమ శక్తి మేరకు వాక్సిన కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందడుగు వేసింది.కరోనా వైరస్ కి వాక్సిన్...
Read More..సూపర్ సైక్లోన్ శాండీ తర్వాత జరిగిన విధ్వంసంలో దెబ్బతిన్న సబ్వే మరమ్మత్తుల పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి న్యూయార్క్ ప్రజా రవాణా విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు.మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (ఎంటీఏ) మేనేజర్గా పనిచేసిన...
Read More..ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి యూకే కోర్టు మూడున్నర సంవత్సరాల జైలుశిక్షను విధించింది.హౌన్స్లో ప్రిన్స్ రీజెంట్ రోడ్లో నివసిస్తున్న 36 ఏళ్ల నికుంజ్కుమార్ వైద్ మైనర్ బాలికపై రెండు సార్లు వేధింపులకు...
Read More..మరికొద్దిసేపట్లో మాతృదేశంలో కాలు పెడుతున్నానని సంబరపడిపోతున్న ఓ భారతీయుడు విమానంలోనే చనిపోయారు.పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాకు చెందిన హుకుమ్ సింగ్ శనివారం మలేషియా నుంచి అమృత్సర్కు బయలుదేరారు.అయితే విమానం గాలిలో ఉండగానే ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఎయిర్లైన్స్ ఈ విషయాన్ని అమృత్సర్...
Read More..భర్త మరణించాడని, ఆయన మృతదేహాన్ని ఉంచిన శవపేటిక తనతో పాటే ఉందని తెలియకుండా ఓ ప్రవాస భారతీయురాలు విమానంలో భారతదేశానికి వచ్చిన విషాద ఘటన కేరళలో జరిగింది. కన్నూరుకు సమీపంలోని చుజాలికి చెందిన 30 ఏళ్ల మొహమ్మద్ సహీర్ తన భార్య...
Read More..వికలాంగులు పట్ల సహజంగానే జాలి చూపించి అవసరమైతే వారికి సాయం చేస్తారు కొందరు.అయితే జపాన్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది వికలాంగులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.అతని దురాగతాలపై విచారణ జరిపిన...
Read More..