Telugu NRI USA America News - America,Dubai,UK,Canada,Australia News Videos,Telugu Organisation List Website

TeluguStop dedicated section for Telugu NRI’s(https://nri.telugustop.com) is unique section covering all Telugu NRI related News from around the world. we are already pepping our portal with content that makes the Telugu NR I’s feel more belonging and connected and stay tuned to Telugu Happenings in USA covering all Latest Local News,Immigration Visa and other Telugu Association updates. Telugu NRIs have always shown their fondness, enthusiasm, and passion in keeping themselves upto-date on the latest happenings about the Telugu world, prompting us to bring our portal closer to them. తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు – Telugu Stop NRI USA International World Daily Latest News Stop(USA,Dubai,Canada,Austraila,South Africa) News,Events,Telugu Organizations Updates, Visa Immigration News(H1/H4/Green Card,OPT),Student NRI forums,Groups,Passport,Travel News and More. Telugu NRI News/Associations/Events Covering all USA citys from Chicago,Washington,Dallas,New Jersey,New York,California,Michigan,Detroit,San Jose,North Carolina etc.

స్విస్ ఆర్ధిక దిగ్గజం Credit Suisse సీఎఫ్‌వోగా భారత సంతతి వ్యక్తి..!!

స్విస్ ఆర్ధిక దిగ్గజం Credit Suisse తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా దీక్షిత్ జోషిని, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఫ్రాన్సిస్కా మెక్‌డొనాగ్‌ను నియమించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.జోషి జర్మన్ సంస్థ Deutsche Bank నుంచి క్రెడిట్ సూయిస్సేలో చేరారు.ఇప్పటి వరకు...

Read More..

లాటిన్ అమెరికాలో జైశంకర్ బిజిబిజీ.. వాణిజ్య రంగంలో అవకాశాలపై బ్రెజిల్‌ పారిశ్రామికవేత్తలతో చర్చ

లాటిన్ అమెరికా దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రెజిల్‌లో వున్న భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మంగళవారం బ్రెజిల్ ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ అసోసియేషన్, ఎల్ఐడీఈ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భారత్- బ్రెజిల్‌లు భాగస్వాములు మాత్రమే కాదని, పరస్పర...

Read More..

అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తులు.. హామీ నెర‌వేర్చిన బైడెన్

ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన మాట‌ను అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నిల‌బెట్టుకున్నారు.దీంతో అమెరికా ప్ర‌భుత్వంలో కీల‌క ప‌దవులు చేప‌ట్టిన భార‌త సంత‌తి వ్య‌క్తుల సంఖ్య మ‌రింత పెరిగింది.ట్రంప్ కార్య‌వ‌ర్గంలో కంటే అత్య‌ధిక సంఖ్య‌లో భారతీయ అమెరిక‌న్ల‌కు ప‌ట్టం క‌డ‌తాన‌ని మాట ఇచ్చిన...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండించిన ఎన్నారై టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి శ్రేణులు దాడికి పాల్పడడాన్ని ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. 2.వరదల్లో గల్లంతైన భారతీయ మహిళ మృతి అమెరికాలోని యూటా రాష్ట్రంలో స్నేహితుల తో సరదాగా...

Read More..

హెచ్ 1 బీ వీసా.. దరఖాస్తులు సరిపడా వచ్చాయి: యూఎస్‌సీఐఎస్ కీలక ప్రకటన

నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌...

Read More..

ఇక నుంచి ఆరుబయట కూడా కూల్ కూల్.. సరికొత్త ఏసీ ఆవిష్కరించిన ఇజ్రాయెల్!

వాతావరణం చాలా మారిపోతోంది.ప్రతియేటా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా వేసవి కాలం అధిక తాపంతో ప్రజలను ఏపుకు తింటోంది.పట్ణణ ప్రజలైనా, పల్లెవాసులైనా ఇపుడు తమ ఇళ్లల్లో ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు.అయితే ఏసీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు బోలెడంత కరెంట్...

Read More..

భారత్ లోని ఖరీదైన ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్న ఎన్నారైలు..రీజన్ ఏంటంటే..!!!

భారత్ నుంచీ విదేశాలకు వెళ్లి స్థిరపడిన ఎన్నారైలు ఎంతో మంది అక్కడ సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భారత్ లోని పలు ప్రాంతాలలో పెట్టుబడులు పెడుతున్నారు.ముఖ్యంగా ఎన్నారైలు అత్యంత ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ లను కొనుగోలు చేసేందుకు ఈ మధ్య కాలంలో...

Read More..

ఇండియా డే పరేడ్‌లో నాట్స్

న్యూయార్క్ వీధుల్లో హోరెత్తిన జై భారత్ నినాదాలుఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను చాటారు.ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు...

Read More..

భారీ వర్షం.. ముంచెత్తిన వరద, యూఎస్ నేషనల్ పార్క్‌లో భారత సంతతి మహిళ మిస్సింగ్

భారీ వర్షాలు , వరదల కారణంగా అమెరికాలోని ఉటాలో వున్న జియోన్ నేషనల్ పార్క్‌‌లో భారత సంతతి మహిళ ఒకరు అదృశ్యమయ్యారు.దీంతో ఆమె కోసం సహాయక బృందాలు భారీ సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి.ఆగస్ట్ 19న ఆకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలో జెటల్ అగ్నిహోత్రి...

Read More..

ఇదేం ప్రచారం బాబోయ్.. ఎక్కువగా మద్యం తాగడంటూ యువతకు ప్రభుత్వం పిలుపు!

జపాన్‌లో ఆల్కహాల్ విక్రయాలు దారుణంగా పడిపోయాయి.నిజానికి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం అనేది నడుస్తుంటుంది.ఈ ఆదాయం ప్రభుత్వానికి చాలా కీలకం.అందుకే ఆల్కహాల్ నుంచి వచ్చే ఆదాయం బాగా తగ్గితే యంత్రాంగానికి తిప్పలు తప్పవు.జపాన్ కి కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి...

Read More..

భారత మెడికల్ విద్యార్ధులకు ఉక్రెయిన్ గుడ్ న్యూస్..!!!

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరిగిన భీకర యుద్దాన్ని ఇప్పటికి తలుచుకున్నా సరే ఒళ్ళు జలజరిస్తుంది.దూరం నుంచీ చూస్తున్న మనకే ఇలా ఉంటే అక్కడ ఉన్న వారికి అలాగే భారత్ నుంచీ మెడికల్ విద్యను అభ్యసించడానికి వెళ్లి ప్రత్యక్షంగా యుద్దాన్ని చూసిన మన...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.తెలుగు వెన్నెల 181 వ సాహితీ సదస్సు నెల నెల తెలుగు వెన్నెల ధారా వాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 181 నెల తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.ఉత్తర టెక్సాస్ లో ఈ కార్యక్రమం జరిగింది. 2.కవిత...

Read More..

ఈ అమెరికన్ నగరంలో తొలిసారి ఎగిరిన భారత త్రివర్ణ పతాకం...!!

భారత 75వ స్వాంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.భారత్‌తో పాటు చాలా దేశాల్లో భారతీయులు, పలువురు విదేశీయులు కూడా వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.ముఖ్యంగా ఈసారి చెప్పుకోవాల్సింది అమెరికా గురించే.గతంలోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అగ్రరాజ్యంలో...

Read More..

భారత్‌తో బ్రిటన్‌కు టూవే రిలేషన్ వుండాలి: రిషి సునాక్ వ్యాఖ్యలు

యూకే – భారత్ సంబంధాన్ని టూ వే ఎక్స్చేంజ్‌‌గా మార్పిడి చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధి రిషి సునాక్.ఇది యూకే విద్యార్ధులకు, భారతదేశంలోని కంపెనీలకు సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుందన్నారు.సోమవారం సాయంత్రం ఉత్తర లండన్‌లో కన్జర్వేటివ్...

Read More..

ఫలించిన నిరీక్షణ.. దిగొచ్చిన చైనా, భారతీయ విద్యార్థులకు వీసాల పునరుద్ధరణ

భారతీయ విద్యార్ధులకు చైనా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.కోవిడ్ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా స్వదేశంలోనే వుంటోన్న మన విద్యార్ధులకు వీసా జారీ ప్రక్రియను పునరుద్దరిస్తామని ప్రకటించింది.స్టూడెంట్ వీసాలతో పాటు పర్యాటకం, వ్యాపార వీసాలను కూడా ఇస్తామని బీజింగ్ తెలిపింది.ఈ మేరకు విదేశీ...

Read More..

భారతీయుడికి కళ్ళు చెదిరే లాటరీ...ఎంతో తెలిస్తే....

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం, చెప్పి వచ్చేది కాదు అదృష్టం అంటే.ఊహించని విధంగా, అదృష్ట దేవత వరించాలే గానీ రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ముఖ్యంగా భారత్ నుంచీ అరబ్బు దేశాలకు వెళ్ళిన భారతీయ కార్మికులు...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.నాట్స్ ఉపకార వేతనాలు అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఏపీలోని గుంటూరు జిల్లా పెదనంది పాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార...

Read More..

భారత్ - బ్రెజిల్ మధ్య ప్రవాస భారతీయులు వారధిగా వున్నారు : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

మూడు రోజుల పర్యటన నిమిత్తం లాటిన్ అమెరికాకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రెజిల్‌లోని సావోపాలోలో స్థిరపడిన భారతీయ ప్రవాసులతో భేటీ అయ్యారు.సోవాపాలో లోని భారతీయ సమాజాన్ని కలవడం ద్వారా లాటిన్ అమెరికా పర్యటనను ప్రారంభించానని జైశంకర్...

Read More..

కెనడాలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ , ఇండియా డే ఫెస్టివల్.. తరలివచ్చిన భారతీయులు

కరోనా పరిమితుల కారణంగా గత రెండేళ్లుగా కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వర్చువల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి పరిస్ధితులు చక్కబడిన నేపథ్యంలో ఆదివారం టొరంటోలో ఇండియా డే ఫెస్టివల్, గ్రాండ్ పరేడ్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దాదాపు పది...

Read More..

కెనడా : బ్రాంప్టన్ మున్సిపల్ ఎన్నికల బరిలో 40 మంది పంజాబీలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కీలక పదవులను సొంతం చేసుకుంటున్నారు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే.అక్కడి...

Read More..

ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022 కి గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఐకాన్ సార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది.భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.అమెరికాలో జరిగిన ‘ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022‘ కి ఈ ఏడాది గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం...

Read More..

Icon Star Allu Arjun Represented India As The Grand Marshal Of India At Day Parade New York 2022

Icon sir Allu Arjun got a rare honour.On the occasion of India’s Independence Day, the ‘India Day Parade New York 2022’ held in America was represented by icon star Allu...

Read More..

కువైట్ సంచలన నిర్ణయం...ఆ ప్రభుత్వ శాఖలో 3 దశల్లో ప్రవాసుల తొలగింపు...!!

ప్రవాసుల మెడ పై కువైటైజేషన్ కత్తిని వేలాడ దీసి ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడిపోతాయో తెలియని విధంగా ప్రవాసులు ఆందోళన చెందేలా చేస్తున్న ఏకైక దేశం.ఒక పక్క ప్రవాసులను ఆహ్వానిస్తూనే మరో పక్క ఎన్నో ఏళ్ళ నుంచీ తమ దేశంలో ప్రభుత్వ,...

Read More..

కిమ్ ప్ర‌సంగం.. భావోద్వేగానికి గురైన ఆర్మీ వైద్యులు

ఉత్త‌ర కొరియా కిమ్. ఈ పేరు వింటేనే యుద్ధ నినాదాలు, అణు హెచ్చ‌రిక‌లు గుర్తు వ‌స్తాయి.అటువంటిది కిమ్ త‌న ప్ర‌సంగంతో కంట‌త‌డి పెట్టించారు.క‌రోనా స‌మ‌యంలో దేశానికి అండ‌గా నిలిచిన ఆర్మీ వైద్యుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు వారిని భావోద్వేగానికి గురి చేశాయి.దీంతో...

Read More..

భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీకి మద్ధతుగా న్యూయార్క్‌లో భారీ ర్యాలీ..!!

దుండగుడి దాడిలో చావు అంచులా దాకా వెళ్లొచ్చారు భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీ.కొన్నిగంటల పాటు శ్రమించిన వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడగలిగారు.కానీ రోజుల పాటు రష్డీని వెంటిలేటర్‌పై వుంచాల్సి వచ్చింది.అయితే అందరి ప్రార్ధనలు ఫలించి సల్మాన్ రష్డీ క్షేమంగా బయటపడ్డారు.ఆయనపై...

Read More..

అమెరికా : టెక్సాస్ ఆర్ధికాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్‌గా భారత సంతతి వ్యక్తి

టెక్సాస్ ఆర్ధికాభివృద్ధి సంస్థకు వైస్ ఛైర్మన్‌గా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌ను నియమించారు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్.వ్యాపార నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు .దేశీయంగా, అంతర్జాతీయంగా టెక్సాస్‌ను వ్యాపారానికి ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టడం ఆయన విధి.టెక్సాస్...

Read More..

ఇదో వెరైటీ మర్డర్.. ప్రియుడికి ముద్దిచ్చి చంపేసిన మహిళ

కొన్నిసార్లు వింత విషయాలను మనం వింటూ ఉంటాం.అవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.అలాంటివి అసలు నమ్మశక్యంగా కూడా ఉండవు.తాజాగా అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది.కొంతమంది స్మార్ట్ గా దొంగతనాలు, హత్యలు చేస్తూ ఉంటారు.ఇతరులకు తెలియకుండా ఉండేందుకు వినూత్న ఆలోచనలు చేస్తూ ఉంటారు.పోలీసుల కంట...

Read More..

షాప్‌లో ఒకేసారి పడ్డ వందల మంది దొంగలు.. ఎలా లూటీ చేశారో చూడండి!

సాధారణంగా నలుగురు దొంగలు షాప్‌లో పడితేనే ఆ దుకాణం గుల్లవుతుంది.అలాంటిది తాజాగా ఒక దుకాణంలో ఏకంగా వందలాది మంది దొంగలు ఒకేసారి పడ్డారు.కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ షాప్ లో ఉన్న సరుకునంతా ఖాళీ చేశారు.దోపిడీదారులు ఒక్కసారిగా షాపు మీదపడటంతో అక్కడ...

Read More..

భారతీయ మహిళా పైలట్‌కు అమెరికాలో అరుదైన గౌరవం.. ఎవరీ జోయా అగర్వాల్..?

భారత సంతతికి చెందిన బోయింగ్ 777 సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ జోయా అగర్వాల్.ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.దాదాపు 16,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన జోయాకు అరుదైన గౌరవం...

Read More..

భారత్‌కు 7 ప్రాచీన కళాఖండాలు అప్పగించిన యూకే.. అందులో 14వ శతాబ్ధపు ఖడ్గం

భారతీయ సంపద. విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోన్న సంగతి తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు కొందరి కృషి ఫలితంగా ఆ అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.తాజాగా ఏడు ప్రాచీన కళాఖండాలను బ్రిటన్ మ్యూజియం భారత్‌కు అప్పగించింది.ఇందులో 14వ శతాబ్ధం...

Read More..

భారత్‌కు రానున్న యూఎస్ ట్రెజరీ శాఖ డిప్యూటీ సెక్రటరీ.. మూడు రోజుల పాటు ఇక్కడే

బలమైన ద్వైపాక్షిక ఆర్ధిక సంబంధాలను పెంపొందించడానికి , ఇంధన భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికియూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి వచ్చే వారం భారతదేశానికి రానున్నారు.యూఎస్ ట్రెజరీ శాఖ డిప్యూటీ సెక్రటరీ అడెయెమో తన భారతదేశ పర్యటనలో భాగంగా ఆగస్ట్ 24,...

Read More..

వెళ్తున్న విమానంలో నిద్రపోయిన పైలట్లు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే!

వెళ్తున్న ఏ వాహనంలోనైనా సరే డ్రైవర్ నిద్రపోతే అది ఎంత ప్రమాదకరమో ఊహించడం కూడా కష్టమే.అయితే ఇటీవల ఏకంగా అతిపెద్ద విమానం నడిపే పైలట్లు ఆదమరచి నిద్రపోయారు.విమానం ఏకంగా 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా వీరు ఎలాంటి టెన్షన్ లేకుండా...

Read More..

అగ్ర రాజ్యంలో జాతి పిత విగ్రహం పై మరోసారి దాడి...!!

ప్రపంచానికే స్పూర్తిగా నిలిచిన మన జాతి పిత మహాత్మా గాంధీపై అమెరికాలో మరో సారి దాడి జరిగిన ఘటన భారతీయులను కలిచివేస్తోంది.రెండు వారాల క్రితం అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా భారతీయులు ర్యాలీ నిర్వహించి విగ్రహంపై దాడి చేసిన దుండగులపై...

Read More..

అమెరికా : చారిత్రాత్మక బిల్లుపై బిడెన్ సంతకం...!!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎంతో మంది అమెరికన్స్ ఎదురు చూస్తున్న, అలాగే మరో సారి డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లుపై సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.అయితే ఈ బిల్లు కు ఆమోదం తెలుపడం...

Read More..

ప్రతిభగల విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఇటు తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సాహిస్తోంది.ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కళశాలలోని ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు...

Read More..

కెనడా : ఖలిస్తానీ వేర్పాటువాదుల అడ్డాలో తొలిసారిగా పంద్రాగస్ట్ వేడుకలు

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో ఎన్ఆర్ఐలు భారీ ఏర్పాట్లు చేశారు.ఇక ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా పేరిట ఇచ్చిన పిలుపు మేరకు భారతీయులు...

Read More..

యూకే ప్రధాని ఎన్నిక : రిషి సునాక్‌‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన ‘‘స్విమ్మింగ్ పూల్’’

బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.తొలుత ఒక్కో అభ్యర్ధిని దాటుకుంటూ టాప్‌లో కొనసాగిన ఆయనకు ప్రస్తుతం లిజ్ ట్రస్ గట్టి పోటీనిస్తున్నారు. డిబేట్‌లు, సర్వేల్లో సునాక్ తేలిపోతున్నారు.ఇటీవల కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్...

Read More..

స్టూడెంట్ వీసాలపై నిరీక్షణ.. భారతీయ విద్యార్ధులకు కెనడా శుభవార్త

ఉన్నత విద్య, వృత్తి, ఉద్యోగాల కోసం భారతీయులకు గమ్యస్థానంగా వున్న విదేశాల్లో కెనడా ఒకటి.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస...

Read More..

దక్షిణ అమెరికాకు విదేశాంగ మంత్రి.. జైశంకర్ పర్యటనతో ఇండియాకు లాభమేంటీ.?

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఆగస్ట్ 22 నుంచి వారం రోజుల పాటు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో పర్యటించనున్నారు .లాటిన్ అమెరికా దేశాలతో భారత సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన పర్యటన జరగనుంది.ఆహారం,...

Read More..

టాంపా బే లో జనగణమన ఆలపించిన నాట్స్ బృందం

టాంపా బే : ఆగస్ట్ 17: అజాదీకా అమృతోత్సవాన్ని అటు అమెరికాలో కూడా ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకుంటూ తమ మాతృభూమిపై మమకారాన్ని చాటి చెప్పారు.ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టాంపా బే విభాగం.ఎఫ్‌ఐఏతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ,...

Read More..

పిల్లలపై అత్యాచారాలు, వేధింపులు.. భారతీయ దర్యాప్తు సంస్థలకు అమెరికన్ ఏజెన్సీ సాయం

భారత్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.నేరస్తులు.పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తూ వుండటంతో దర్యాప్తుకు అవరోధాలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి భారతీయ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు సహాయాన్ని కోరుతున్నాయి.ఈ కోవలోనే...

Read More..

వైరల్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూశాడు... అంతే ఆకలి చచ్చిపోయింది!

కాలం ఎంతో మారింది.మనకు అవసరమైన వస్తువులతో పాటు, తినే తిండి కూడా ఇపుడు ఆన్లైన్లోనే కొనుక్కొంటున్నాం.ఇక బాగా ఆకలి వేయడంతో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.రావలసిన సమయం కన్నా ఆ పార్సిల్ ఓ అరగంట ఆలస్యంగా వచ్చింది.దాంతో అతగాడు...

Read More..

బాల జీసెస్ గా మారిన ఫేస్ బుక్ జూకర్ బర్గ్

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఫేస్ బుక్ వాడుతూ ఉన్నారు.పొద్దన లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు గంటల కొ్ద్ది ఫేస్ బుక్ లో గడుపుతున్నారు.పోస్ట్...

Read More..

కోట్లాదిమందిని ప్రభావితం చేశారు : గాంధీ - నెహ్రూలపై న్యూయార్క్ గవర్నర్ ప్రశంసలు

భారత జాతిపిత మహాత్మా గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూలపై ప్రశంసల వర్షం కురిపించారు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్.ప్రఖ్యాత క్వీన్స్ మ్యూజియంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో...

Read More..

సింగపూర్ బార్ ఎగ్జామ్‌లో చీటింగ్.. లా ప్రాక్టీస్ నుంచి తప్పుకున్న ముగ్గురు భారత సంతతి ట్రైనీలు

2020లో జరిగిన బార్ పరీక్షల్లో మోసం చేసినట్లు తేలిన తర్వాత సింగపూర్‌లో లా ప్రాక్టీస్ నుంచి ముగ్గురు భారత సంతతి వారితో సహా ఆరుగురు ట్రైనీలు సోమవారం తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారని స్థానిక మీడియా కథనాలను నివేదించింది.నిందితులను మోనిషా దేవరాజ్, కుశాల్...

Read More..

ర‌ణ‌తుంగ‌పై దావా..!: శ్రీలంక క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం

క్రికెట్ దిగ్గ‌జం అర్జున ర‌ణ‌తుంగ‌పై రూ.200 కోట్ల దావా వేయ‌నుంది శ్రీలంక క్రికెట్ బోర్డు.ఇటీవ‌ల క్రికెట్ ప‌రిస్థితుల‌పై మాజీ సార‌థి ర‌ణ‌తుంగ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎస్ఎల్సీ మండిప‌డుతుంది.ఈ మేర‌కు న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విష‌యాన్ని ఎస్ఎల్సీ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశంలో నిర్ణయించారు.క్రికెట్...

Read More..

వీసాల కోసం అడ్డ దారులు..అడ్డంగా బుక్ అవుతున్న భారత విద్యార్ధులు..!!!

విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలని, చదువు పూర్తవగానే అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఎంతో మంది విద్యార్ధులు కలలు కంటుంటారు.చాలా మంది విద్యార్ధులు ఈ కలను సాకారం చేసుకుంటుంటారు.మరి కొందరు మాత్రం ఉద్యోగం మాట దేవుడెరుగు అసలు విదేశాలు వెళ్లేందుకు వీసా...

Read More..

కోవిడ్‌పై భారత్- అమెరికాల మాదిరి మరేదేశం స్పందించలేదు: వైట్‌హౌస్ అధికారి ప్రశంసలు

కోవిడ్ 19కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రపంచంలో భారత్, అమెరికాల కంటే మరే ఇతర దేశం ఎక్కువగా స్పందించలేదని వైట్‌హౌస్‌ కరోనా వైరస్ రెస్పాన్స్ కో ఆర్డినేటర్‌ డాక్టర్ ఆశిష్ ఝా వ్యాఖ్యానించారు.ఇతర దేశాలకు మద్ధతుగా నిలబడటం, విరాళాలు అందించడం, టీకా...

Read More..

మన జెండా పండుగకు అమెరికాలో అరుదైన గుర్తింపు.. ఏకంగా మూడు రాష్ట్రాలదీ ఒకే మాట..!!

75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పెద్ద సంఖ్యలో వున్న దేశాల్లో ఘనంగా జరిగింది.ఈసారి ఇండియాతో సమానంగా అమెరికాలోనూ జెండా వందనం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరగడం విశేషం.ఈ క్రమంలో అమెరికాలోని మూడు...

Read More..

మన పంద్రాగస్టు కు అమెరికాలో గుర్తింపు...కీలక ప్రకటన చేసిన డాలస్ మేయర్..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో మన స్వాతంత్ర్య దినోత్సవానికి అరుదైన గుర్తింపు లభించింది.ప్రతీ ఒక్క భారతీయుడు గర్వపడేలా మన పంద్రాగస్టు ను ఇండియన్ అమెరికన్ డే గా అమెరికాలో డాలస్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటనతో అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ సంతోషం...

Read More..

సల్మాన్ రష్డీపై హత్యాయత్నం... భారత్ మౌనం వెనుక ..?

ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై ఆగంతకుడి దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఏళ్ల నుంచి ఆయనకు ముస్లిం సమాజం నుంచి ప్రాణాపాయం వున్న నేపథ్యంలో ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయారు.వేదికపై ప్రసంగిస్తుండగా అదను చూసి దుండగుడు కత్తితో పలుమార్లు పొడవటంతో రష్డీ...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

1.వాషింగ్టన్ డీసీ లో ఘనంగా భారత స్వాతంత్ర వేడుకలు  భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వాషింగ్టన్ డీసీ లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు  సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.   2.బ్రిటన్ వెళ్లాలనుకుంటున్న భారత...

Read More..

నవభారత నిర్మాణంలో అమెరికా కీలక భాగస్వామిగా నిలుస్తుంది : భారత రాయబారి తరంజిత్

రాబోయే పాతికేళ్లలో భారతదేశ ప్రయాణంలో అమెరికా కీలక భాగస్వామి అవుతుందని ఆకాంక్షించారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ.75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం సంధూ...

Read More..

ప్రవాసులకు కువైట్ హెచ్చరిక...ఈ నిభందన అతిక్రమిస్తే వీసాలు రద్దేనట..!!!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది వలస వాసులు వెళ్ళే దేశం ఏదైనా ఉందంటే అరబ్బు దేశాలేనని చటుక్కున చెప్పేయచ్చు.ముఖ్యంగా ఈ అరబ్బు దేశాలలో కువైట్ వెళ్లేందుకు ప్రవాస కార్మికులు ఎక్కువ మక్కువ చూపుతుంటారు.అయితే ఎలాగైతే ప్రవాసులకు కువైట్ సాదర స్వాగతం...

Read More..

ఖండాలు దాటినా భారతీయులమే... ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేసిన ఇండో అమెరికన్లు

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో ఎన్ఆర్ఐలు భారీ ఏర్పాట్లు చేశారు.ఇక ప్రధాని నరేంద్ర మోడీ ‘‘హర్ ఘర్ తిరంగా’’ పేరిట ఇచ్చిన పిలుపు మేరకు భారతీయులు...

Read More..

సర్జన్‌గా 50 ఏళ్లకు పైగా సేవ... భారత సంతతి వైద్యుడికి యూకేలో ప్రతిష్టాత్మక పురస్కారం

భారత సంతతికి చెందిన డాక్టర్, సామాజిక కార్యకర్త డాక్టర్ శివ్ పాండేకు యూకేలోని లివర్‌పూల్ సిటీ కౌన్సిల్ ప్రతిష్టాత్మక ‘‘సిటిజన్ ఆఫ్ హానర్’’ అవార్డ్‌ను ప్రదానం చేసింది.లివర్‌పూల్ పౌర సమాజ ప్రతిష్టను మెరుగుపరచడానికి అసాధారణమైన సహకారాన్ని అందించిన వ్యక్తులకు ‘‘సిటిజన్ ఆఫ్...

Read More..

వలస విద్యార్ధులకు బ్రిటన్ బంపర్ ఆఫర్...ఇకపై ఆ చెల్లింపులు లేవట...!!!

ప్రవాస విద్యార్ధులకు బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.ముఖ్యంగా ఈ వార్త భారతీయ విద్యార్ధులకు భంపర్ ఆఫర్ అనే చెప్పాలి.ఇంతకీ ఏంటా ఆఫర్ అనుకుంటున్నారా.విదేశీ విద్యార్ధులు ఎవరైనా సరే బ్రిటన్ వెళ్ళినప్పుడు బ్రిటన్ లో ఉండేందుకు అక్కడ చదువుకునేందుకు అన్ని అర్హతలను,...

Read More..

గాంధీని గుర్తుచేసుకున్న జో బైడెన్.. భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. భారత్- అమెరికాలు అనివార్య భాగస్వాములని.ఈ ఏడాది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు గడుస్తోందని బైడెన్ గుర్తుచేశారు.అమెరికాలో దాదాపు నాలుగు మిలియన్ల...

Read More..

భారతీయులకు ఆస్ట్రేలియా ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.భారతీయులు స్థిరపడిన అనేక దేశాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి, మిఠాయిలు పంచుకుంటున్నారు.అనేక మంది దేశాధినేతలు, పలువురు అంతర్జాతీయ ప్రముఖులు భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని...

Read More..

అమెరికా క్యాపిటల్ ఘోరం...ట్రంప్ పై విచారణ ఫలితమేనా...??

అమెరికాకు అత్యంత గౌరవప్రధమైన అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.ఈ ఘటనలో సుమారు 5 మంది మృతి చెందారు.ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఆందోళన కారులతో పాటు పోలీసు ఉన్నత అధికారులు కూడా ఉన్నారు.బిడెన్ అధికారంలోకి వచ్చిన...

Read More..

సల్మాన్ రష్డీపై దాడి: సీరియస్‌గా తీసుకున్న అమెరికా.. నిందితుడిపై హత్యాయత్నం, దాడి అభియోగాలు

ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీపై దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను అమెరికా సీరియస్‌గా తీసుకుంది.సల్మాన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మాటర్‌గా గుర్తించారు.అతనిపై హత్యాయత్నం, సెకండ్ డిగ్రీ దాడి అభియోగాలు...

Read More..

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: అమెరికాలోని శాన్‌డియోగో పోర్ట్‌కి ‘‘ఐఎన్ఎస్ సాత్పూరా’’

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్థిరపడిన దేశాల్లో వేడుకలు జరిపేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈసారి అమెరికాలో మన స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి.అక్కడి ప్రధాన నగరాల్లో ప్రవాస భారతీయులు పలు కార్యక్రమాలు...

Read More..

సల్మాన్ రష్డీపై దాడి .. పాశ్చాత్య దేశాలకు మేల్కొలుపే : రిషి సునాక్ వ్యాఖ్యలు

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై ఆగంతకుడి దాడి ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఏళ్లుగా ఆయనకు ప్రాణాపాయం వున్న వేళ.న్యూయార్క్‌లో స్టేజ్ మీద ప్రసంగిస్తుండగా రష్డీపై దాడి జరిగింది.ఈ ఘటనపై పలువురు దేశాధినేతలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు స్పందించారు.తాజాగా...

Read More..

క్షయరహిత భారతే లక్ష్యం... కేంద్రానికి ఇండో అమెరికన్ వైద్యుల సంఘం మద్ధతు

టీబీ లేదా క్షయ.ఒకప్పుడు భారత్‌తో పాటు ఎన్నో దేశాలను గడగడలాడించిన ఈ వ్యాధిని ఆధునిక వైద్య శాస్త్రం చాలా వరకు కట్టడి చేయగలిగింది.కానీ ఇటీవలి కాలంలో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.క్షయ వ్యాధి కారక సూక్ష్మజీవులను 1882 మార్చి 24న శాస్త్రవేత్తలు...

Read More..

వైట్‌హౌస్‌లో అమిత్ జానీకి కీలక పదవి.. రెండు భారతీయ అమెరికన్ ఎన్జీవోల అభ్యంతరం

భారత సంతతికి చెందిన అమిత్ జానీని హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి వైట్‌హౌస్ అనుసంధానకర్తగా నియమిస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ నియామకం పట్ల అమెరికా కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న భారతీయ ఎన్జీవో సంస్థలు...

Read More..

క్లైమేట్ ఛేంజ్, ఆరోగ్యం‌పై కీలక బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం.. బైడెన్‌కు పెద్ద విజయమే

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయంగా కీలక విజయం సాధించారు.బైడెన్ యంత్రాంగం తీసుకొచ్చిన వాతావరణం, పన్ను, ఆరోగ్య సంరక్షణ ప్రణాళికకు సంబంధించిన బిల్లును శుక్రవారం అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ టై బ్రేక్ ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు...

Read More..

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: భారతీయులకు భద్రత కల్పించండి.. కెనడా సర్కార్‌ను కోరిన భారత్

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కెనడాలోని భారత సంతతి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరోధించాలని ట్రూడో సర్కార్‌ను భారత ప్రభుత్వం కోరింది.ఈ మేరకు ఒట్టావాలోని భారత హైకమీషన్.గ్లోబల్ అఫైర్స్ కెనడాకు ఒక దౌత్య ప్రకటనలో...

Read More..

నొయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత

నొయిడాలోని 40 అంత‌స్తుల సూపర్‌టెక్ ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత గ‌డువు మ‌రో వారం పొడిగింపు అయింది.జంట ట‌వ‌ర్ల కూల్చివేత స‌న్నాహాల‌కు సంబంధించిన స్థాయి నివేదిక‌ను అధికారులు సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించారు.ఈ నేప‌థ్యంలో కూల్చివేత‌ను ఈనెల 21 నుంచి 28వ తేదీకి పొడిగిస్తూ ధ‌ర్మాస‌నం...

Read More..

అమెరికా : భారత సంతతి మహిళా జర్నలిస్ట్ ఉమా పెమ్మరాజు కన్నుమూత

అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన జర్నలిస్ట్, ఎమ్మీ అవార్డ్ గ్రహీత ఉమా పెమ్మరాజు కన్నుమూశారు.ఆమె వయసు 64 సంవత్సరాలు.ఆమె వయసు 64 సంవత్సరాలు.ఫాక్స్ న్యూస్ మీడియాలో ది ఫాక్స్ రిపోర్ట్, ఫాక్స్ న్యూస్ లైవ్, ఫాక్స్...

Read More..

వైట్‌హౌస్‌లో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి.. జో బైడెన్ ఆదేశాలు

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీలో వైట్‌హౌస్ తాత్కాలిక సమన్వయకర్తగా అమిత్ జానీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు.అమిత్ .బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి జాతీయ ఆసియా, అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏపీఐ) డైరెక్టర్‌గా చేశారు.అలాగే న్యూజెర్సీ గవర్నర్ ఫిల్...

Read More..

అమెరికా : 24 గంటలు గడవలేదు.. పాపం బైడెన్, ‘‘మతిమరుపు’’తో మళ్లీ విమర్శల పాలు

జీవితంలో జరిగే కొన్ని సంఘటనల నుంచి మనిషి పాఠాలు నేర్చుకోవాలని పెద్దలు తరచుగా చెబుతూ వుంటారు.ఈ మాట విన్న వారు బాగుపడితే.పట్టించుకోని వారు లేనిపోని ఇబ్బందుల్లో పడటమే కాదు.నలుగురిలో నవ్వుల పాలు కూడా అవుతారు.అచ్చం రెండో కోవలోకే వస్తారు అమెరికా అధ్యక్షుడు...

Read More..

టార్గెట్ ట్రంప్..ఎందుకంటే...???

అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాల నేత డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతూ ఉండే ట్రంప్ గడిచిన కొంత కాలంగా మీడియాకు టార్గెట్ అయ్యారు.ఎన్నికల్లో ఓడింది మొదలు ఆయన చుట్టూ సమస్యలు...

Read More..

ట్రంప్ షాకింగ్ కామెంట్స్...అమెరికా చరిత్రలో ఇలాంటి వేధింపులు లేవు...

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవిని అడ్డుపెట్టుకుని ఎన్నో తప్పులు చేశారని, నష్టాలలో ఉన్న తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారని, రూలింగ్ లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం జరిగిందని ట్రంప్ పై గడిచిన ఏడాదిగా విమర్శలు వెల్లువెత్తుతున్న...

Read More..

కిమ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. సోద‌రి కీల‌క ఆరోప‌ణ‌లు

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు.ఈ విష‌యాన్ని స్వ‌యంగా కిమ్ సోద‌రి కిమ్ యో జోంగ్ తెలిపింది.దీనికి ద‌క్షిణ కొరియానే కార‌ణ‌మ‌ని ఆరోపించింది.క‌రోనా వైర‌స్ ను క‌ర‌ప‌త్రాల ద్వారా ఉత్త‌ర కొరియాలోకి పంపిస్తున్నార‌ని మండిప‌డింది.అనంత‌రం యో...

Read More..

యూఎస్ : ఫ్లోరిడాలో ఎఫ్‌బీఐ సోదాలు.. డొనాల్డ్ ట్రంప్‌కు ఇండో అమెరికన్ల మద్ధతు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్స్‌లో ఎఫ్‌బీఐ తనిఖీల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.రాజకీయంగా కక్ష సాధించడంతో పాటు 2024 ఎన్నికల్లో తనను పోటీచేయకుండా అడ్డుకునేందుకు డెమొక్రాట్లు కుట్రపన్నారంటూ ట్రంప్...

Read More..

రోదసిలో అడుగుపెట్టాలనుకుంది.. అనుకున్నది సాధించింది, నాసా ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌కి కేరళ యువతి

వేల ఏళ్లుగా మనిషి ఊహకు అందనది ఖగోళం.అంతరిక్షంలోని గుట్టును విప్పేందుకు అనాది కాలంగా మానవుడు ప్రయత్నిస్తూనే వున్నాడు.భూమి మీద విలసిల్లిన ప్రఖ్యాత నాగరికతలకు చెందిన వారు ఖగోళాన్ని అధ్యయనం చేశారు.మనదేశం విషయానికి వస్తే ఆర్యభట్ట, వరాహిమిహిరుడు వంటి శాస్త్రవేత్తలు ఎన్నో గ్రంథాలను...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత ప్రవాసులకు ఎయిర్ ఇండియా ఆఫర్ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా భారత ప్రవాసులకి ఎయిర్ ఇండియా మంచి ఆఫర్ ప్రకటించింది.ప్రవాసులు తక్కువ ధరకే స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించింది.ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి గమ్యస్థానాలకు వన్ వే...

Read More..

కెనడాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి, ‘‘గ్యాంగ్‌స్టర్’’గా అనుమానం

ఇటీవలికాలంలో కెనడాలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నెలలో పలువురిని దుండగులు కాల్చి చంపారు.ఈ క్రమంలో సర్రేలో మంగళవారం మూడు కాల్పుల ఘటనలు జరిగాయి.ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.అయితే...

Read More..

సింగపూర్ : జాతీయ స్మారకంగా నేతాజీ ఢిల్లీ చలో నినాదమిచ్చిన మైదానం

సింగపూర్ ప్రభుత్వం మంగళవారం తన 200 ఏళ్ల ఐకానిక్ గ్రీన్ ఓపెన్ స్పేస్ పడాంగ్‌ను చారిత్రక ప్రదేశంగా ప్రకటించింది.అంతేకాదు… ఈ ప్రదేశంతో భారతదేశానికి ప్రత్యేకమైన అనుబంధం కూడా వుంది.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఢిల్లీ...

Read More..

మళ్లీ నెటిజన్లకు, విపక్షాలకు దొరికిపోయిన బైడెన్.. పెద్దాయన ఈసారి ఏం చేశాడంటే..?

వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు బైడెన్.అంతేకాదు మంత్రుల...

Read More..

బ్రిటీష్ ప్రధాని ఎన్నిక: రిషి సునాక్‌‌కు అమెరికాలోని భారతీయ సంస్థ మద్ధతు..!!

బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.ప్రస్తుత సరళిని పరిశీలిస్తే.రిషి పోటీలో కాస్త...

Read More..

7 వ అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ సన్నాహాలు

ఆగస్ట్ 9: న్యూ జెర్సీ: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిపే అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి న్యూజెర్సీ వేదికగా ఘనంగా జరిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది.ఈ క్రమంలోనే 7...

Read More..

భారత ఎన్నారైలకు భంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా...!!

ప్రవాస భారతీయులకు ఎయిర్ ఇండియా భంపర్ ఆఫర్ ప్రకటించింది, ఈ ఆఫర్ కూడా కేవలం యూఏఈ లోని ప్రవాస భారతీయులకు మాత్రమేనట.ఇంతకీ ఏమిటా ఆఫర్, ఎయిర్ ఇండియా ఎందుకు ఉన్న ఫళంగా ఈ భారీ ఆఫర్ ను ప్రకటించడం అంటే.భారత 75వ...

Read More..

50 ఏళ్ల క్రితం తమిళనాడులో అదృశ్యం.. న్యూయార్క్‌లో ప్రత్యక్షమైన చోళుల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం

కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే ఆనాదిగా ఈ రత్నగర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు...

Read More..

ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు.. అమెరికా రాజకీయాల్లో కలకలం, ‘‘ ఆ 15 బాక్స్‌లు’’ కోసమేనా..?

అమెరికా రాజకీయాల్లో కలకలం రేగింది.దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ స్వయంగా వెల్లడించారు.అయితే ఎఫ్‌బీఐ ఎందుకు దాడులు చేసిందనేది...

Read More..

విస్కాన్సిన్ గురుద్వారాలో నరమేధానికి పదేళ్లు... బాధితులకు నివాళులర్పించిన అమెరికా అంబాసిడర్

అమెరికాతో పాటు భారత్‌లోనూ తీవ్ర కలకలం రేపిన విస్కాన్సిన్‌లోని సిక్కు గురుద్వారాపై దాడి జరిగి పదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో గత వారం అమెరికా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు క్యాండిల్‌లైట్ స్మారక జాగరణలో పాల్గొన్నారని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం వెల్లడించింది.అంతర్జాతీయ...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.కిక్ ఆఫ్ గేట్ టూ గెదర్ వేడుకలు విజయవంతం బే ఏరియా తెలుగు సంఘం స్వర్ణోత్సవ వేడుకలు అక్టోబర్ 22 న జరగనున్న నేపథ్యంలో ‘కిక్ ఆఫ్ గెట్ టూ గెదర్ ‘ వేడుకలు తెలుగు వారు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం...

Read More..

అమెరికాలోని భారతీయ కుటుంబంలో విషాదం: ప్రమాదంలో తండ్రి మృతి.. చావుబతుకుల్లో కొడుకు, కూతురు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యక్తి మృతిచెందారు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.న్యూజెర్సీలోని సౌత్ బ్రున్స్‌విక్‌కు చెందిన భారతీయ అమెరికన్ గత వారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.ఆయన ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.కారులో ముందు...

Read More..

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన బోస్టన్.. రెండ్రోజుల పాటు సంబరాలు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతదేశం సిద్ధమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే మనదేశంలో వారం ముందు నుంచే వేడుకలు జరుగుతున్నాయి.అటు భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన అమెరికాలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరగనున్నాయి.బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.32...

Read More..

కెనడాలో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా...ఈ భంపర్ ఆఫర్ మీకోసమే...!!

ప్రపంచ దేశాల నుంచీ అత్యధిక శాతం మంది అమెరికాకు వలస వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు.అయితే కరోనా తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు అమెరికా తరువాత వలస వాసుల చూపు కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలపై పడుతోంది.ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...

Read More..

ప్రవాసులకు కొత్త రూల్స్...ఈ ఆరు పరీక్షలు తరువాతే వీసా జారీ...!!!

రూల్స్ పెట్టాలన్నా వాటిని అమలు చేయలన్నా ముందు వరుసలో ఉండే దేశాలు ఏవైనా ఉన్నాయంటే అవి అరబ్బు దేశాలే నని తడుముకోకుండా చెప్పేయచ్చు.చెప్పారంటే చేస్తారంతే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వర్కింగ్ స్టైల్.తప్పు చేస్తే రూల్స్ కి విరుద్దంగా వెళ్తే ఎలాంటి వారైనా,...

Read More..

హోటల్ గదిలో శవమై కనిపించిన తైవాన్ రక్షణ శాఖ అధికారి.. చైనా పనేనా?!

తైవాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల డ్రాగన్ కంట్రీ ఆ దేశంపై కన్నెర్ర చేసింది.అంతే కాదు ఆ దేశం చుట్టూ సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు చెమటలు పట్టిస్తోంది.ఈ ఉద్రిక్తతల నడుమ తైవాన్‌ రక్షణ శాఖ అధికారి మృతి...

Read More..

అమెరికా : పెన్సిల్వేనియాలో గుండెలు పిండేసే ఘటన...!!

అగ్ర రాజ్యం అమెరికాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే ఇంట్లో ఉన్న 10 మంది కాలి బూడిదై పోయారు.ఈ ఘటన అక్కడ ఉన్న వారిని ఎంతో కలిచివేసింది.మంటలు ఎగసి పడుతున్న క్రమంలో చుట్టుపక్కల...

Read More..

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... ఢిల్లీలో అమెరికన్ సింగర్ ప్రదర్శన

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రఖ్యాత అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ ఇండియాకు రానున్నారు.అక్కడ ఆమె ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను అమితంగా ఇష్టపడే ఆమె.గతంలో ‘‘ ఓం జై జగదీష్ హరే’’ , ‘‘జన గణ...

Read More..

గన్ కల్చర్‌పై కెనడా సర్కార్ ఉక్కుపాదం.. ఆగస్ట్ 19 నుంచి ఆ తుపాకుల దిగుమతిపై నిషేధం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ఉన్మాది జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని గన్ కల్చర్‌పై మరోసారి చర్చ జరుగుతోంది.అక్కడి డెమొక్రాట్లు తుపాకుల వాడకాన్ని తీవ్రంగా...

Read More..

మిస్ ఇండియా యూఎస్ఏ 2022 విజేత ఆర్య వాల్వేకర్..!!!

భారతీయ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ (18) మిస్ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని గెలుచుకున్నారు.ఈమె స్వస్థలం వర్జీనియా రాష్ట్రం.ఈ విజయం అనంతరం ఆర్య మాట్లాడుతూ… వెండితెరపై నన్ను నేను చూసుకోవాలని, సినిమాలు, టీవీల్లో పనిచేయాలనేది తన చిన్న నాటి కల...

Read More..

హైదరాబాద్ కుర్రాడికి అమెరికన్ వర్సిటీ స్కాలర్..ఎన్ని కోట్లో తెలుసా...!!!

భారతీయ విద్యార్ధులకు అగ్రరాజ్యం రెడ్ కార్పెట్ పరుస్తుందనే విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం అమెరికా అగ్ర స్థానంలో ఉందంటే అందులో మెజారిటీ క్రెడిట్ భారతీయులదేనని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.ఎంతో మంది భారతీయ విద్యార్ధులు అమెరికా వెళ్లి చదువుకుని అక్కడే స్థిరపడి మనదైన...

Read More..

వామ్మో, ఇదేం విడ్డూరం.. ఒక్క నైట్‌లోనే ఏర్పడిన 656 అడుగుల లోతు గొయ్యి..!

భూమి లోపల జరిగే రకరకాల మార్పుల కారణంగా కొన్ని వింత నిర్మాణాలు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి.ఒక్కోసారి భూకంపాలు వచ్చి భూమి రెండుగా చీలిపోతుంది.అయితే తాజాగా ఒక కొత్త నిర్మాణం ప్రత్యక్షమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.ఇటీవల చిలీలో ఒక సింక్‌హోల్ ఏర్పడింది.ఇది...

Read More..

ప్రవాసుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. త్వరలో అమల్లోకి ఎన్ఆర్ఐ పాలసీ : పంజాబ్ మంత్రి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే,...

Read More..

అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్...us ఎంబసీ కీలక ప్రకటన...!!!

అగ్ర రాజ్యంలో కరోనా మహమ్మారి వరుస వేరియంట్స్ తో విరుచుకుపడిన తరువాత అమెరికా తమ దేశంలోకి విదేశీయుల ఎంట్రీ బ్యాన్ చేసింది.అమెరికా నుంచీ ఇతర దేశాలకు వెళ్ళే వారు కానీ లేదంటే ఇతర దేశాలలో ఉన్న వారు అమెరికా వెళ్లాలనుకునే వారు...

Read More..

యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా రూపాలి దేశాయ్‌.. నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదం

యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో తొమ్మిదో సర్క్యూట్‌కు సంబంధించి భారతీయ అమెరికన్ లిటిగేటర్ రూపాలి హెచ్ దేశాయ్‌ నియామకాన్ని అమెరికా సెనేట్ ధృవీకరించింది.తద్వారా ఈ శక్తివంతమైన కోర్టులో కీలక పదవిని అందుకున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.దేశాయ్‌ నియామకాన్ని...

Read More..

ఎన్ఆర్ఐలకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఇక విదేశాల నుంచే భారత్‌లో బిల్లులు కట్టొచ్చు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కన్నవారిని, ఆత్మీయులను, స్నేహితులను అందరినీ వదిలిపెట్టి విదేశాలకు వెళ్తున్నారు భారతీయులు.వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా వుండాలని మనసులో వున్నప్పటికీ.ఉద్యోగాల రీత్యా దూరంగా వుండక తప్పడం లేదు.వారి బాగోగులు చూసుకోవడానికి ఎవరో ఒకరిపై ఆధారపడుతున్నారు.చేతిలో కోట్లాది రూపాయలు వున్నప్పటికీ....

Read More..

న్యూయార్క్ : 8 ఏళ్లుగా వేధింపులు.. చివరికి తనువు చాలించిన భారత సంతతి మహిళ

న్యూయార్క్‌లో భారత సంతతికి చెందిన 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.ఆమెను మన్‌దీప్‌ కౌర్‌గా గుర్తించారు.భర్త రంజోద్ బీర్ సింగ్ సంధు దాదాపు ఎనిమిదేళ్లపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.కౌర్‌కు నాలుగు, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు వున్నారు.భర్త, కుమార్తెలు...

Read More..

సిక్కు గురుద్వారాపై తూటాల వర్షం.. విస్కాన్సిన్ నరమేధానికి పదేళ్లు, బైడెన్ నివాళులు

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు...

Read More..

భారతీయుడు పంట పండింది...ఊహించని విధంగా రూ. 8 కోట్లు....

అదృష్టం అనేది అంత సులువుగా ఎవరిని వరించదు, ఒక వేళ వరించిందంటే లైఫ్ సెట్ అయ్యిపోవాల్సిందే.అయితే ఈ అదృష్టం ఎన్నో రూపాలలో వస్తుంది కానీ మనకి మనం మన అదృష్టాన్ని పరీక్షించుకునేది ఎక్కువగా లాటరీ టిక్కెట్ల రూపంలోనే.కానీ లాటరీ టిక్కెట్లలో అదృష్టం...

Read More..

తరలి వచ్చేస్తున్న ప్రవాసులు...కారణాలు ఇవేనట..!!

ప్రపంచ దేశాలకు భారత్ నుంచీ విదేశాలకు వలసలు వెళ్ళిన వారి సంఖ్య కొట్లలో ఉంటుంది.ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల కోసమో, విద్య, వ్యాపార ఇలా ఎన్నో కారణాల వలన విదేశాలకు వలసలు వెళ్తుంటారు.ముఖ్యంగా వలస కార్మికులుగా అరబ్బు దేశాలు భారత్ నుంచీ...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న రష్యా ఉక్రెయిన్ జంట   భారత్ లో ఉంటున్న రష్యా – ఉక్రెయిన్ లకు చెందిన జంట హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.రష్యా కు చెందిన సెర్గి నోవికొవ్, యుక్రెయిన్ కు చెందిన ఎలోనా ట్రమోకాలు...

Read More..

క్యాపిటల్ హిల్‌పై దాడి : జనవరి 6 నాటి ఫోన్ రికార్డులను డిలీట్ చేసిన వ్యక్తుల్లో ‘‘ కాష్ పటేల్’’

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2020 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి...

Read More..

కెనడా : అత్యంత హింసాత్మక వ్యక్తుల జాబితాలో 9 మంది పంజాబీ సంతతి గ్యాంగ్‌స్టర్లే

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో భారత్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఇది తమ పనేనంటూ కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించడంతో.కెనడాలోని పంజాబీ గ్యాంగ్‌లపై ఒక్కసారిగా చర్చ మొదలైంది.ఎన్నో పంజాబీ ముఠాలు కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో...

Read More..

ఎన్నికల బరిలో దిగండి.. ఆర్ధిక సాయం మేం చేస్తాం : ఇండియన్ అమెరికన్లకు ప్రవాసీ సంస్థ పిలుపు

అమెరికాలో వ్యాపారాలు, వైద్యం వంటి రంగాలలో కీలక హోదాల్లో వున్నప్పటికీ… దక్షిణాసియన్లు ప్రస్తుత వ్యవస్థలో అంతగా ప్రాతినిథ్యం వహించడం లేదన్నారు ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా.ఓ భారత జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.తాము...

Read More..

యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో కలకలం.. సిక్కుల తలపాగాలను లాక్కొన్న బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది, కలకలం

యూఎస్ – మెక్సికో సరిహద్దుల్లో దాదాపు 50 మంది సిక్కు శరణార్ధులను అదుపులోకి తీసుకుని వారి తలపాగాలను జప్తు చేశారన్న మానవహక్కుల కార్యకర్తల వాదనలపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.మీడియా నివేదికల ప్రకారం… ఇటీవల దాదాపు 50 మంది సిక్కు వలసదారుల...

Read More..

నిజమా.. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే.. సందర్శకులకు జరిమానా..?!

రోజూ కొద్ది సేపు ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.అందుకే చాలా మంది అడవి అందాలను చూసేందుకు ఇష్టపడతారు.అయితే కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో మాత్రం సందర్శకులు చెట్ల దగ్గరికి వెళ్తే జరిమానా విధిస్తారు.సందర్శకుల తాకిడి వల్ల...

Read More..

కువైట్ షాకింగ్ డెసిషన్...కీలక పదవుల నుంచీ ప్రవాసు ఉద్వాసన...!!

ప్రవాస కార్మికులు అత్యధికంగా వెళ్ళే వలస దేశం కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది.తమ దేశాభివృద్దిలో భాగంగా, తమ సొంత ప్రజలకు ఉద్యోగాల కల్పనలో భాగంగా కువైటైజేషన్ ను 2017 లోనే తెరమీదకు తీసుకువచ్చిన కువైట్ ప్రభుత్వం తాజాగా వాటి అమలును గడిచిన...

Read More..

కెనడాలో పెరుగుతోన్న గన్ కల్చర్, నరహత్యలు... ఆందోళన కలిగిస్తోన్న క్రైమ్ రిపోర్ట్..!!

ప్రపంచంలో ప్రశాంతంగా వుండే అతికొద్ది దేశాల్లో కెనడా కూడా ఒకటి.మెరుగైన జీవన ప్రమాణాలు, బలమైన ఆర్ధిక వ్యవస్థ, విస్తారమైన ఉపాధి అవకాశాల కారణంగా భారతీయులు సహా ఇతర దేశాలకు చెందిన వారు కెనడావైపు చూస్తున్నారు.అయితే గత కొన్ని నెలలుగా కెనడాలో నేరాలు...

Read More..

ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన.. దూకేసిన పైలెట్

రోడ్డు ప్రమాదాలతో పాటు విమాన ప్రమాదాలు కూడా ఇటీవల ఎక్కువైపోయాయి.ప్రపంచంలో, దేశంలో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది.అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ పై శ్రద్ధ పెట్టకపోవడం...

Read More..

వావ్.. ఆ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా ఇజ్రాయిల్..?! అసలు మ్యాటర్ ఏంటంటే..

దేశ భూభాగంలో సగానికి పైగా ఎడారి ప్రాంతం.అక్కడి వాతావరణం కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు.అసలే నీళ్లు లేని ప్రాంతం.అక్కడి భూభాగంలో 20% మాత్రమే సాగుకు అనుకూలంగా ఉంటుంది.కానీ., ఆ దేశ ప్రజల పట్టుదల.సేద్యంలో వినూత్న ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొన్న తీరుతో...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఇండో అమెరికన్ మహిళా   అమెరికాలోని చార్లొట్టే సిటీ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో ఇండో అమెరికన్ మహిళ డింపుల్ అజ్మీర విజయం సాధించారు.  2.విదేశీ యాత్రికల విషయమై సౌదీ కీలక ప్రకటన   ఉమ్రా...

Read More..

క్వీన్ ఎలిజబెత్ -2ని చంపేందుకు కుట్ర.. భారత సంతతి బ్రిటిష్ సిక్కుపై రాజద్రోహం

కొద్దిరోజుల క్రితం క్వీన్ ఎలిజబెత్ -2ని చంపేందుకు యత్నించిన భారత సంతతి బ్రిటిష్ సిక్కుపై అక్కడి దర్యాప్తు అధికారులు రాజద్రోహం కేసు నమోదు చేశారు.గతేడాది క్రిస్మస్ రోజున విండ్సన్ కాజిల్ మైదానంలో నిందితుడిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.భారత స్వాతంత్ర సంగ్రామంలో...

Read More..

ప్రవాస భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్...త్వరలో 10వేల ఉద్యోగాలు..!!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రతీ ఏటా అరబ్బు దేశాలకు వలసలు వెళ్తుంటారు.అలా వలసలు వెళ్ళిన వారిలో ఎంతో మంది ఆర్ధికంగా అక్కడే స్థిరపడగా కొందరు మాత్రం ఇప్పటికి చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్తున్నారు.అయితే ప్రతిభ, నైపుణ్యం కలిగిన...

Read More..

మడగాస్కర్‌లోని ఇండియన్ కమ్యూనిటీ కోసం ప్రత్యేక కేంద్రం ...!!

మడగాస్కర్‌లోని భారతీయ ప్రవాసుల కోసం ‘ఇండియన్ ధో’ అనే కేంద్రాన్ని భారత రాయబారి అభయ్ కుమార్, విజయన్ మడగాస్కర్ ఛైర్మన్ బౌజర్ బౌకాలతో కలిసి ఆ దేశ విదేశాంగ మంత్రి రిచర్డ్ రాండ్రియా మంట్రాడో అంటాననారివోలో ప్రారంభించారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో...

Read More..

తమిళనాడు అమ్మాయి.. అమెరికా అబ్బాయి : ఆన్‌లైన్‌లో పెళ్లికి మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది.తమిళనాడుకు చెందిన మహిళ వర్చువల్‌ మోడ్‌లో భారత సంతతికి చెందిన అమెరికన్ జాతీయుడిని వివాహం చేసుకోవడానికి కోర్ట్ అనుమతించింది.దీంతో ఆమె పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయింది.వివాహం చేసుకోవడం ప్రాథమిక మానవ హక్కు అని.ప్రత్యేక వివాహం...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.మెల్బోర్న్ లో ఘనంగా బోనాల జాతర మెల్బోర్న్ లో తెలంగాణ సంస్కృతిని కొనసాగిస్తూ రోక్బ్యాంక్ లో దుర్గ గుడి నిర్వాహకులు బోనాల జాతర ను ఘనంగా నిర్వహించారు.  2.ఫిన్లాండ్ లో గురుపూర్ణిమ వేడుకలు   ఫిన్లాండ్ లోని షిర్డీ సాయిధాం లో ఇటీవల...

Read More..

ఇక భారతీయులకు చౌకగా అంతర్జాతీయ విమానయానం.. 116 దేశాలతో కేంద్రం ఒప్పందం

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా ఒకటి.వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ప్రపంచ దేశాలన్నీ నెలల తరబడి అంతర్జాతీయ , దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశాయి.అత్యవసరమైతే తప్పించి రన్ వే మీద విమానాలు కనిపించేవి కాదు.భారీ...

Read More..

వరదలు, వేడిగాలులతో అమెరికా విలవిల.. రాష్ట్రాలకు ఆర్ధిక సాయం చేసే యోచనలో బైడెన్ : కమలా హారిస్ హింట్

అకాల వర్షాలు, భారీ వరదలు, వేడి గాలులు, కార్చిచ్చుతో అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విలవిలలాడుతోంది.ఈ ప్రకృతి విపత్తుల కారణంగా లక్షలాది మంది అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు.దేశంలో నెలకొన్న ఈ పరిస్ధితిపై ఉపాధ్యక్షురాలు కమలా...

Read More..

ప్రముఖ హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరా.. కంగుతిన్న కస్టమర్లు

చాలా మంది వెకేషన్‌కు వెళ్లినప్పుడు బయట హోటళ్లలో బస చేస్తుంటారు.అక్కడి అందమైన లొకేషన్లు చూస్తూ, ఎంజాయ్ చేస్తుంటారు.అయితే ఏ మాత్రం అప్రమత్తంగా లేకుంటే, ఆ విహార యాత్రలు చేదు అనుభవాలను మిగుల్చుతాయి.హోటళ్లలో పెట్టే సీక్రెట్ కెమెరాలు, మన వ్యక్తిగత వీడియోలు క్యాప్చర్...

Read More..

కువైట్ లో చేయకూడని తప్పు ఇది...ప్రవాసులు తప్పనిసరిగా తెలుసుకోండి..!!

ఏ దేశానికైనా సరే కొన్ని నియమ నిభందనలు ఉంటాయి, ఇతర దేశస్తులు కానీ, స్థానికులు కానీ ఆ దేశ నిభందనలకు విరుద్దంగా నడుచుకుంటే తప్పనిసరిగా వారు శిక్షార్హులే.అయితే చాలా దేశాలు ఈ నిభంధనలను కటినంగా అమలు చేయవు.చాలా దేశాలలో ఇలాంటి నిభందనలు...

Read More..

హద్దులు దాటినా అమెరికా గన్ కల్చర్..పోలీసు పైనే తూటాల వర్షం...

అగ్ర రాజ్యం అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది.ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరిగినా, ఎంతో మంది అమాయక ప్రజలు బలై పోయినా, చిన్న పిల్లలు సైతం తుపాకి తూటాలకు ప్రాణాలు కోల్పోయినా సరే గన్ కల్చర్ పై ఏ మాత్రం నియంత్రణ...

Read More..

ఎండలో నిమ్మరసం అమ్ముతున్న బాలుడికి భారీగా డాలర్లు ఇచ్చిన మహిళ.. వీడియో వైరల్!

కొందరు తమ చిన్నతనంలోనే ఒక డ్రీమ్ పెట్టుకొని దానిని నెరవేర్చేందుకు వయసుకు మించిన పనులను చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు.పేపర్ వేయడం, హోటల్ లో ఫుడ్ సర్వ్ చేయడం, ఇంకా రకరకాల పనిచేస్తూ ఇప్పటికీ మనకు ఎంతో మంది కనిపించారు.అయితే ఇలాంటి వారిని...

Read More..

అమెరికా ప్రయాణం ఇంత భారమా..అదును చూసి షాక్ ఇచ్చిన...

అమెరికాను కరోనా ఓ ఊపు ఊపేసిన సమయంలో విదేశాల నుంచీ వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక బ్యాన్ విధించిన విషయం విదితమే.తరువాత కరోనా తగ్గుముఖం పట్టినా సరే అమెరికా తప్ప దాదాపు అన్ని దేశాలు విదేశీ ప్రయాణీకులకు ఎంట్రీ అవకాశం కల్పించాయి.దాంతో అమెరికా...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.బే ఏరియా లో ఎన్టీఆర్ జయంతి .మిని మహానాడు   అమెరికాలోని తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి జయరామ్ కోమటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.అలాగే మినీ మహానాడు ను సైతం నిర్వహించబోతున్నారు.  2.నాట్స్ అధ్యక్షుడు...

Read More..

నాట్స్ అధ్యక్షుడి బాపు నూతి దాతృత్వం

570 మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లుభాషే రమ్యం.సేవే గమ్యం అనేది నాట్స్ నినాదం.ఆ నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు.అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్...

Read More..

వృద్ధులే టార్గెట్ .. భారీ మోసం: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి జైలుశిక్ష

టెలి మార్కెటింగ్ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లను మోసం చేయడమే కాకుండా మనీలాండరింగ్‌కు పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి అమెరికా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.ఇల్లినాయిస్‌కు చెందిన హిరెన్ కుమార్ పి చౌదరి (29) ఈ...

Read More..

అద్యక్షుడు బిడెన్ కు చుక్కలు చూపిస్తున్న కరోనా...తగ్గినట్టే తగ్గి...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టైమ్ అస్సలు బాగోలేనట్టుగా ఉంది.వరుస పెట్టి సమస్యలన్నీ ఒక్కసారిగా మీద పడుతున్నాయి.పాపం ఏమంటూ అధ్యక్షుడు అయ్యాడో కానీ బిడెన్ ప్రశాంతంగా పాలించిన రోజులు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు.ఒక పక్క అమెరికాలో హెచ్చు మీరుతున్న గన్ కల్చర్...

Read More..

అమెరికా : 17 ఏళ్ల వయసు, 23 వేల మందికి సాయం.. పెద్ద మనసు చాటుకుంటోన్న తెలుగు బాలిక

మానవసేవే మాధవ సేవ అన్న సూక్తిని నమ్మి.17 ఏళ్ల చిరుప్రాయంలోనే తోటి వారికి సాయం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటోంది ఓ తెలుగు బాలిక.ఇప్పటి వరకు 23 వేల మందికి పైగా అభాగ్యులను ఆదుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో మూలాలున్న 17 ఏళ్ల బాలిక...

Read More..

గుప్తా బ్రదర్స్ దేశాన్ని కబ్జా చేయలేదు... కానీ వారు అవినీతిపరులే : దక్షిణాఫ్రికా ప్రతిపక్షనేత వ్యాఖ్యలు

పరారీలో వున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు గుప్తా బ్రదర్స్‌ దేశాన్ని కబ్జా చేయలేదని, వారు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దక్షిణాఫ్రికా ప్రతిపక్ష పార్టీ ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ జూలియన్ మలేమా వ్యాఖ్యానించారు.జాకబ్ జుమా అధ్యక్షుడిగా వున్న సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని...

Read More..

అమెరికా : కెంటుకీలో వరద బీభత్సం.. ఇప్పటి వరకు పాతిక మంది మృతి, బైడెన్ దిగ్భ్రాంతి

అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.కుండపోత వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి.ఈ ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.అయితే శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో మరణాల...

Read More..

డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డ్ చైర్‌గా భారత సంతతి మహిళ .. 119 ఏళ్ల చరిత్రను తిరగరాసిందిగా..!!

అమెరికాలోని ప్రఖ్యాత డల్లాస్ మ్యూజియం ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన గౌరీ నటరాజన్ శర్మ చైర్‌గా ఎన్నికయ్యారు.ఈ సంస్థ 119 సంవత్సరాల చరిత్రలో ఆ హోదాను పొందిన తొలి నల్లజాతి వ్యక్తి ఆమె.ఇప్పటి...

Read More..

అమెరికాలో మంకీపాక్స్‌కు హాట్ స్పాట్‌గా న్యూయార్క్... ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

కోవిడ్ మహమ్మారి కాస్త నెమ్మదించింది అనుకునేలోపు కొత్తగా మంకీపాక్స్ పుట్టుకురావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే పదుల సంఖ్యలో దేశాలను చుట్టేసిన మంకీపాక్స్ వైరస్ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది.ఆఫ్రికా దేశాలతో పాటు ప్రస్తుతం అమెరికాలోనూ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.కోవిడ్ తర్వాత...

Read More..

భారత సంతతి కార్మికుల పట్ల అవమానకర ప్రవర్తన.. సింగపూర్ పౌరుడికి జైలు

భారత సంతతి కార్మికుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సింగపూర్ పౌరుడికి అక్కడి న్యాయస్థానం వారం రోజుల జైలు శిక్ష విధించింది.దీనితో పాటు 1,000 సింగపూర్ డాలర్ల జరిమానా సైతం విధించింది.ఈ మేరకు ఏడాది క్రితం నాటి కేసులో గురువారం న్యాయస్థానం తుది...

Read More..

Ba.5 వేరియంట్ల కలకలం... సెప్టెంబర్‌లో అప్‌డేటెడ్‌ కోవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చే ప్లాన్‌లో అమెరికా..?

కరోనా పీడ ఇంకా మానవాళిని వీడని సంగతి తెలిసిందే.అనేక దేశాల్లో కొత్త కొత్త వేరియంట్ల రూపంలో వైరస్ విరుచుకుపడుతోంది.దీంతో బూస్టర్ డోస్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పలు దేశాలు చేపట్టాయి.భారత్‌లోనూ 18 ఏళ్లు పై బడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్ వేస్తున్న...

Read More..

ఏడారి దేశం యూఏఈలో వరదల బీభత్సం... ఏడుగురు ఆసియా సంతతి వ్యక్తుల మృతి

యూఏఈ.ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఒకటి ఏడారులు, రెండోది దుబాయ్.చుట్టూ ఇసుక తిన్నెలు తప్పించి ఏం లేకపోయినా, చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నా వాతావరణ పరిస్ధితులను జయించి మరి ఆ దేశం ప్రపంచంలోని సంపన్నమైన, శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది.భారత్‌తో...

Read More..

అమెరికా అణ్వాయుధ కమ్యూనికేషన్లపై చైనా ఉచ్చు..

ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలనే తాపత్రయం చైనాకు రోజు రోజుకూ పెరిగిపోతుంది.ప్రస్తుతం ఆదే పాత్రను పోషిస్తున్న అమెరికా పై ఎప్పటికప్పుడు ఘాటైన విమర్శలు చేస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తుంది చైనా.తాజాగా ఇరు దేశాల అధ్యక్షులు బైడన్- జింగ్ పింగ్ ల మధ్య...

Read More..

జోబైడన్ నిర్ణయాలతో ఆఫ్గనిస్థాన్ అల్లకల్లోలం

అగ్రరాజ్యం అమెరికా అద్యక్షుడు జోబైడన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు అన్నీ ప్రతికూల పవనాలే వీస్తున్నాయా? అనాలోచితమైన నిర్ణాలు, ఆయనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసే వ్యక్తిత్వం తో అధికార వర్గంతో పాటు, సన్నిహితుల్లోనూ వ్యతిరేక భావనలు...

Read More..

టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన : సోమవారం సస్పెన్షన్.. రోజుల వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి ప్రిన్సిపాల్

ఈ ఏడాది మేలో 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లను పొట్టనబెట్టుకున్న టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచిన సంగతి తెలిసిందే.ఈ దుర్ఘటనతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్, విద్యార్ధుల మానసిక స్ధితి, తల్లిదండ్రుల పెంపకం వంటి అంశాలపై విపరీతమైన...

Read More..

Samsungకు రూ.78 కోట్లు ఫైన్ పడింది.. విషయమిదే!

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ అనుబంధ సంస్థ శాంసంగ్ ఆస్ట్రేలియాకు భారీ జరిమానా వేసింది అక్కడి ఫెడరల్ కోర్టు. వాటర్ రెసిస్టెంట్ పేరిట తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు గానూ 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో రూ.78 కోట్లు...

Read More..

బ్రిటన్‌ ప్రధాని పీఠాన్ని రిషి అధిరోహిస్తారా?

బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌ ప్రధమ స్థానంలో ఉన్నారు.  విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ రిషికి గట్టి పోటీ ఇస్తున్నారు.రిషి సునాక్ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు.ఇప్పటివరకు కన్జర్వేటివ్‌ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచిన రిషికి.ఆ పార్టీ సభ్యుల...

Read More..

యూకే: కోవిడ్ రుణం దుర్వినియోగం.. భారత సంతతి కంపెనీ డైరెక్టర్‌పై నిషేధం

ప్రభుత్వం నుంచి కోవిడ్ సపోర్టింగ్ రుణాన్ని తీసుకుని దానిని దుర్వినియోగం చేసిన కేసులో 42 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కంపెనీ డైరెక్టర్‌పై ఏడేళ్ల నిషేధం విధించింది బ్రిటన్.నిందితురాలిని ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌కు చెందిన రూపిందర్ కౌర్ థాకర్‌గా గుర్తించారు.ఆమె ఏప్రిల్...

Read More..

అగ్రరాజ్యం అమెరికాలో డాలర్ పతనమా?

ప్రపంచాన్ని శాసించే ఆర్ధిక డాలర్ ఇపుడు ఆర్ధిక మాంధ్యాన్ని ఎదుర్కొంటుందా? తాజా విశ్లేషణలను బట్టి ఎవరూ నమ్మలేని నిజాలు కొన్ని ఎస్ డాలర్ ఫేస్ చేస్తుందంటున్నారు ఆర్ధిక వేత్తలు.అగ్రరాజ్యం అమెరికాలో డాలర్ పతనమా? ఇది ఎంతమాత్రం నమ్మ సఖ్యం కావడంలేదు.కాని ఇది...

Read More..

చైనాపై ఇతర దేశాలు దుష్ప్రచారం.. ఎందుకంటే..

అంతరక్ష ప్రయాణంలో ఆటు పోట్లు.అమెరికా , రష్యా , చైనా, భారత్ ఇలా ప్రపంచ దేశాల్లో చేస్తున్న అంతరిక్ష ప్రయోగాలు కొన్ని పట్టుజారి మానవ వినాశనానికి కారణమవుతున్నాయా? గత నాలుగు దశాబ్దాల క్రితం భూమ్యాకర్షణకు గురైన స్కైలాబ్ భారత్ వైపు దూసుకు...

Read More..

యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌పై విద్వేష వ్యాఖ్యలు.. అమెరికా పౌరుడిపై అభియోగాలు

భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్‌‌ను హత్య చేస్తానంటూ బెదిరించిన 49 ఏళ్ల అమెరికా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు ప్రమీల ఇంటి బయట తుపాకీతో నిలబడి ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడటమే కాకుండా.‘‘గో బ్యాక్ టు...

Read More..

39 సార్లు గూగుల్ సంస్థ ఇంటర్వ్యూలో రిజెక్ట్.. 40 సారి సక్సెస్

ఎవరైనా ఏదైనా ప్రయత్నంలో విఫలమైతే డీలా పడిపోయి ఆ ప్రయత్నాలను విరమించుకుంటారు.కొందరు మరికొన్ని సార్లు ప్రయత్నించి చేతులెత్తేస్తారు.అయితే ఓ వ్యక్తి మాత్రం తాను సాధించాలనుకున్న దాని కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించాడు.చివరికి అనుకున్నది సాధించి ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచాడు.తన “డ్రీమ్ కంపెనీ” గూగుల్...

Read More..

కెనడా : ఎన్ఆర్ఐ రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

భారత్- కెనడాలలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ, 1985 కనిష్క విమాన ప్రమాదం కేసులో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసులో కెనడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిపై...

Read More..

భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల ఉత్పత్తి.. అసెంబుల్ యూనిట్ ఏర్పాటు యోచనలో అమెరికా సంస్థ

అమెరికాకు చెందిన ఏరో స్పేస్ కంపెనీ ‘‘జాంట్ ఎయిర్ మొబిలిటీ’’ ఈ దశాబ్ధం ముగిసేలోపు భారత్‌లో eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్ ట్యాక్సీల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది.ఈ అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం) సొల్యూషన్‌ను అభివృద్ధి...

Read More..

నాటో ప్లస్‌ లో భారత్‌ను ఆరో దేశంగా చేర్చుతాం : ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా

‘నాటో ప్లస్లో భారత్‌ను ఆరో దేశంగా చేర్చేందుకు కృషి చేస్తానన్నారు భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా.ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… రక్షణ ఒప్పందాలకు సంబంధించి నాటో మిత్రదేశాలు త్వరగా ఆమోదం...

Read More..

అమెరికన్ యూనికార్న్స్ ఫౌండర్స్‌లలో అత్యధికులు భారతీయులే... అది ఇండియన్స్ సత్తా..!!

గతంలో బాగా చదువుకుని ఉద్యోగాలు చేయాలని భావించింది యువత.కానీ ఇప్పుడు వీరి ఆలోచనా సరళి పూర్తిగా మారిపోయింది.తాము ఒకరిని ఉద్యోగాలు అడిగే బదులు, తామే మరొకరికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తోంది.స్టార్టప్‌ల రంగ ప్రవేశం, ప్రభుత్వాలు సైతం ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటంతో నవతరం...

Read More..

మడగాస్కర్‌లో అందుబాటులోకి భవ్యమైన హిందూ దేవాలయం.. ఫోటోలు వైరల్

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయ హిందువులు మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను అక్కడ కూడా పాటిస్తున్నారు.ఏ దేశానికి వెళ్లినా మూలాలు మరిచిపోకుండా ముందుకు సాగుతున్నారు.అంతేకాదు.ఆయా ప్రాంతాల్లో హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారు.ఇప్పుడు అనేక దేశాలలో మన ఆలయాలు వెలుగొందుతుండటం వెనుక...

Read More..

పదవి కోసం ఆ నేతల మధ్య చర్చ హోరాహోరీ

బ్రిటన్‌ ప్రధాన మంత్రి పదవి కోసం రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మధ్య తాజాగా జరిగిన చర్చ హోరాహోరీగా సాగింది.ఆర్థిక విధానాలు, పన్ను ప్రణాళికలపై ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.ఈ డిబేట్ లో ఎవరు బాగా మాట్లాడారన్నదానిపై ‘ఒపీనియం’...

Read More..

అమెరికాలో మహిళను చీట్ చేసిన భారత ఎన్నారై...క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయిందిగా..!!!

మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, తప్పు చేసి ఏం తెలియనట్టు తప్పించుకుంటే దాని ఫలితం ఎప్పటికైనా వెంటాడుతుంది, చేసిన తప్పుకు శిక్షను అనుభవించాల్సిందే.భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై అమెరికాలో ఉంటూ అక్కడి మహిళతో సహా జీవనం చేసి...

Read More..

కెనడా: వైద్య రంగంలో భారత సంతతి ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. తొలి కెనడియన్‌గా రికార్డు

భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ కెనడాలో సత్తా చాటారు.ఇంటర్ డిసిప్లనరీ రీసెర్చ్‌లో మార్గనిర్దేశం చేసినందుకు గాను Schmidt Science Polymaths Award అవార్డును గెలుచుకుని… ఈ ఘనత సాధించిన తొలి కెనడియన్‌గా రికార్డుల్లోకెక్కారు.యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా (యూబీసీ) అప్లైడ్ సైన్స్...

Read More..

గ్యాంగ్ వార్ : ఇద్దరు ఇండో కెనడియన్ల కాల్చివేత... పోలీసుల అదుపులో అనుమానితులు

ఒక గ్యాంగ్‌స్టర్ సహా ఇద్దరు ఇండో కెనడియన్‌ల హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.ఆదివారం మధ్యాహ్నం విస్లర్ పట్టణంలో హత్యకు గురైన బాధితులు, అరెస్ట్ అయిన వారందరికి మెట్రో వాంకోవర్ ప్రాంతంలో పనిచేస్తున్న ముఠాలతో సంబంధం వున్నట్లు...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ ఇండియన్ ఎంబసీ ఆధ్యర్యంలో రేపు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. 2.కెనడాలో కాల్పుల కలకలం .పలువురి మృతి కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని లాంగ్లి నగరం లో ...

Read More..

బ్రిటన్ ప్రధాని ఎన్నిక : టీవీ డిబేట్‌లో రిషి సునాక్‌ను ఓడించిన లిజ్ ట్రస్

బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.ప్రస్తుత సరళిని పరిశీలిస్తే.రిషి పోటీలో కాస్త...

Read More..

పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్లు కెనడానే ఎందుకు అడ్డాగా చేసుకుంటున్నారు... కారణమేంటీ..?

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో భారత్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఇది తమ పనేనంటూ కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించడంతో.కెనడాలోని పంజాబీ గ్యాంగ్‌లపై ఒక్కసారిగా చర్చ మొదలైంది.ఎన్నో పంజాబీ ముఠాలు కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో...

Read More..

ఇంతకీ రష్యా ఏం సాధించినట్లు ?

గత 5 నెలల నుంచి రష్యా , ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.అయినా రష్యా కు ఇంకా పట్టు చిక్కడం లేదు.ఒక బలమైన దేశం ఇన్ని నెలలుగా యుద్ధం చేయడం,పూర్తిగా హస్తగతం చేసుకోకపోవడం విడ్డురం.ఇక్కడ ఉక్రెయిన్ సాహసం ప్రశంసించ...

Read More..

అమెరికాలో ఘరానా మోసం..ఊచలు లెక్కిస్తున్న భారత సంతతి యువకుడు..!!

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులంటే పట్టువదలని విక్రమార్కులు అనే స్థాయిలో అమెరికన్స్ లో మనమీద అంచనాలు ఉంటాయి.ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, తెలివైన వాళ్ళుగా అమెరికాలో మనం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాం.కేవలం విద్యా, వైద్య ఆర్ధిక ఇలా అనేక రంగాలలో...

Read More..

కాలిఫోర్నియాలో కార్చిచ్చు... ఎమర్జెన్సీ విధింపు, సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం భిన్నంగా వుంది.భారీ వర్షాలు, వరదల దాటికి భారతదేశం వణికిపోతుంటే… వేడి గాలులు, ఎండల ధాటికి యూరప్ వాసులు అల్లాడిపోతున్నారు.అటు అమెరికాలోనూ వేసవి కాలం కావడంతో అక్కడ కార్చిచ్చుల బెడద ఈ సమయంలో ఎక్కువగా వుంటుంది.అందుకు తగ్గట్టుగానే యాస్మైట్...

Read More..

కెనడా : విద్యార్ధి వీసా దరఖాస్తుల రిజక్ట్....ఆందోళనలో భారతీయ విద్యార్ధులు..!!

భారతీయ విద్యార్ధులు గతంలో కేవలం అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు ఉన్నత విద్య కోసం వలసలు వెళ్ళే వారు.కరోనా నిభందనలు, వీసా జారీలలో ఉన్న కటినమైన ఆంక్షల నేపధ్యంలో ఆయా దేశాలు వెళ్లి భారతీయ విద్యార్ధుల సంఖ్య భారీగా పడిపోయింది.ఈ క్రమంలో భారతీయ...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.యూకే లో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు  తెలంగాణ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎన్నారై టిఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 2.కాన్సాస్ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్  పేదల కడుపు నింపేందుకు జాతీయ...

Read More..

కాన్సస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్.. పేదల కడుపు నింపేందుకు నాట్స్ ముందడుగు

కాన్సస్: MO: జూలై 25: భాషే రమ్యం సేవే గమ్యం అన్న స్ఫూర్తితో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.పేదల కడుపు నింపేందుకు ముందడుగు వేసింది.జాతీయ స్థాయిలో పేదల కోసం ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్న నాట్స్.ఆ పరంపరలో భాగంగానే కాన్సస్‌ లో...

Read More..

పెట్టుబడి పెడితే.. భారీగా లాభాలు ఇస్తామని, ఎన్ఆర్ఐకి రూ.50 లక్షల మేర టోకరా

అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్, మురళీధర్, మనోజ్‌లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.వీరంతా ఓ ఐటీ శిక్షణా సంస్థను నడుపుతామని తన వద్ద నుంచి డబ్బు తీసుకుని...

Read More..

సూపర్ ఆఫర్: మీకు రుచులు గురించి బాగా తెలుసా? అయితే రూ.62 లక్షల జీతం.. మీసొంతం!

ఇది అతిశయోక్తి కాదు.మీరు విన్నది నిజమే.మీకు కేవలం టేస్ట్ తెలిస్తే చాలు.రూ.62 లక్షల జీతం కలిగిన జాబ్ మీ సొంతం అవుతుంది.అయితే ఇది మనదగ్గర కాదు.ఒక అమెరికన్ క్యాండీ రిటైలర్ ఈ ప్రత్యేకమైన ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి రిక్రూట్ చేసుకుంటోంది.సంవత్సరానికి సుమారు...

Read More..

భారత్ – బ్రిటన్ కీలక ఒప్పందం..భారత్ లోని పట్టబద్రులకు భంపర్ ఆఫర్..!!

భారత్ లో అసామాన్య ప్రతిభ కలిగిన విద్యార్ధులు ఎంతో మంది ఉన్నారు.తమ విద్యా జీవితంతో ఎన్నో విజయాలు సాధించి మంచి ఉద్యోగాలు సంపాదించి విదేశాలలో ఉన్నత ఉద్యోగాలలో కొలువైన భారతీయులు మిగిలిన విదేశీయులతో పోల్చితే లెక్కకు మించే ఉన్నారు.ఎంతో ప్రతిభ కలిగిన...

Read More..

అమెరికాలోని ఎన్నారైలకు హై అలెర్ట్...ఇలాంటి పరిస్థితులు ఎదురైతే...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో ప్రవాసుల సంఖ్య భారీగానే ఉంటుంది.ఏ దేశంలో నైనా సరే ప్రవాసులు తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటే ఆదేశ వీసాల జారీ నియమ నిభంధనల విషయంలో ఎలాంటి ఆందోళన కరమైన పరిస్థితులు ఉండకుండా ఉండాలి.ఎందుకంటే ప్రవాసులకు ఇమ్మిగ్రేషన్ సంభందిత...

Read More..

అమెరికా : మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ రేసులో భారత సంతతి మహిళ

అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, సెనేటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు.అలాంటి దశలో ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు.ఈ క్రమంలో మరో ఇండో...

Read More..

బ్రిటన్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి యువతి.. పాతికేళ్లకే మేయర్‌గా ఎన్నిక..!!

బ్రిటన్‌లో భారత సంతతి యువతి చరిత్ర సృష్టించింది.దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా ఎన్నికై రికార్డుల్లోకెక్కింది.గుజరాతి సంతతికి చెందిన హుమైరా గరాసియా (25) లండన్ బరో ఆఫ్ హాక్నీలో కౌన్సిల్ స్పీకర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.హుమైరా...

Read More..

కువైట్ షాకింగ్ డెసిషన్....ప్రవాసులకు బిగ్ షాక్...!!

ప్రవాస కార్మికులకు నెలవైన కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది.తమ దేశ నియమ నిభంధనలు అతిక్రమించిన వారు ఎలాంటి వారైనా సరే కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ వారిపై చర్యలు చేపట్టడంలో వెనుకాడని కువైట్ తాజాగా తమ దేశ వీసా నిభంధనలను అతిక్రమించిన విషయంలో...

Read More..

ఆస్ట్రేలియా : రెండు రోజుల క్రితం మిస్సింగ్.. పొదల్లో శవమై తేలిన భారత సంతతి వివాహిత

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత సంతతికి చెందిన వివాహిత అదృశ్యం కేసు విషాదాంతమైంది.తన ఇంటికి కొద్దిదూరంలోని పొదల్లో ఆమె శవమై తేలారు.43 ఏళ్ల షెరీన్ కుమార్ మృతదేహాన్ని శనివారం పోలీసులు కనుగొన్నారు.ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్ఎస్‌డబ్ల్యూ...

Read More..

బంపర్ ఆఫర్ ప్రకటించిన పబ్: బీర్ కావాలా? డబ్బులకు బదులు ఓ సన్ ఫ్లవర్ ఆయిల్ బాటిల్ ఇవ్వండి చాలు!

మీరు విన్నది అక్షరాలా నిజమే.బీర్ కావాలంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.బదులుగా ఒక ఆయిల్ బోటిల్ ఇస్తే సరిపోతుంది.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల కొరత తీవ్రత ఏరకంగా వుందో చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా.యూరప్ కంట్రీస్‌లో ఈ సమస్య...

Read More..

అమెరికా రవాణా శాఖలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి .. బైడెన్ నిర్ణయం..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఉన్నత పదవులు పొందుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా భారతీయుల శక్తి , సామర్ధ్యాలపై మంచి అభిప్రాయం వున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.వీరికి కీలక పదవులు కట్టబెడుతున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన...

Read More..

రష్యాపై ఆంక్షల్ని తొలగించే దిశగా పశ్చిమ దేశాలు..

తన దేశంపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గట్టి గుణపాఠం చెప్పారు.రష్యాపై విధించిన ఆంక్షల్ని క్రమక్రమంగా తొలగించేలా ఒత్తిడి పెంచారు.ఇప్పటికే రష్యాపై ఆంక్షల విషయంలో జర్మనీ ఓ అడుగు వెనక్కి తగ్గింది.తన లక్ష్యం నెరవేరడంతో నార్డ్‌స్ట్రీమ్‌-1 పైపులైన్‌...

Read More..

వైరల్: సడెన్ గా ట్రైన్‌ లో చెలరేగిన మంటలు.. కానీ తప్పించుకునేందుకు మార్గం లేదు.. ఎందుకంటే?

ప్రమాదాలు మనకి చెప్పి రావు.అలాగని మనిషి ప్రయాణించకుండా ఉండలేడు.అయితే ప్రమాదం జరిగినపుడు మాత్రం మనకి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి.కానీ అదే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునేందుకు మార్గం లేనపుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో మన ఊహకి అందదు.ఇక్కడ కూడా...

Read More..

ఇండియన్ అమెరికన్ ఇంజనీర్‌కు ప్రతిష్టాత్మక ‘‘గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్’’..!!

హ్యూస్టన్ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కౌశిక్ రాజశేఖర ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ బహుమతిని గెలుచుకున్నారు.విద్యుత్ ఉత్పాదక ఉద్గారాలను తగ్గించడంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ ఎలక్ట్రిఫికేషన్ , సాంకేతికతలకు అత్యుత్తమ సహకారం అందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.గ్లోబల్...

Read More..

కొత్త చిక్కుల్లో డోనాల్డ్ ట్రంప్...ఇలా అడ్డంగా బుక్కయ్యాడేంటి...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను 2020 అధ్యక్ష ఎన్నికలలో చేసిన తప్పులు విడిచి పెట్టేలా లేవు నిత్యం వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి.అమెరికా ఎన్నికల తరువాత క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి ఘటనలో ట్రంప్ ఉన్నారనే...

Read More..

అమెరికా : ‘‘ఇన్‌స్టాకార్ట్’’ను వీడిన భారత సంతతి ఎంట్రప్రెన్యూర్ అపూర్వ మెహతా

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్‌స్టాకార్ట్‌కు వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న భారత సంతతికి చెందిన అపూర్వ మెహతా సంచలన నిర్ణయం తీసుకున్నారు.దశాబ్ధం క్రితం తాను స్థాపించిన ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవల సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఇన్‌స్టాకార్ట్ పబ్లిక్...

Read More..

షాకింగ్: ఆమె చేయి బాగా పెరిగిపోతుందని కట్ చేసుకోమని సూచించిన నెటిజన్లు!

దురదృష్టవశాత్తు మనలో కొంతమంది ఏదోఒక వైకల్యంతో పుడతారు.మరికొంతమందికి పుట్టిన తరువాత వైకల్యం సంభవిస్తుంది.అయితే మరికొంతమందికి చాలా అరుదుగా వాస్కులర్ వైకల్యాలు రక్తం లేదా శోషరస నాళాలు పిండ దశలో అభివృద్ధి చెందుతాయి.ఇవి చాలా అరుదుగా కొంతమందికే సంభవిస్తాయి.ఇలాంటివారు మొదట బాగానే వుంటారు.కానీ...

Read More..

భారత ఎన్నారై ను అదృష్ట దేవత ఏ రేంజ్ లో వరించిందో చూశారా...!!!

దుబాయ్ లో ఉపాది కోసం వెళ్ళిన ఓ భారతీయుడిని అదృష్ట దేవత ఏ రేంజ్ లో వరించిందో తెలిస్తే అందరూ షాక్ అయ్యిపోతారు.భారత్ నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే దుబాయ్ వెళ్ళిన భారతీయుడు డానియల్ అక్కడ చిన్నా చితకా పనులు చేసుకుంటూ...

Read More..

కెనడాలో బలపడుతోన్న ఖలిస్తానీ ఉద్యమం... భారత్‌కు పొంచివున్న ముప్పు, విశ్లేషణ

1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో...

Read More..

అమెరికా : పీపీఈ కిట్లు సరఫరా చేస్తానంటూ మోసం... 2020 నాటి కేసులో భారత సంతతి వ్యక్తికి జైలు

రెండున్నరేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను తలక్రిందులు చేసింది.కోవిడ్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.కోట్లాది మంది ఇంకా వైరస్ అనంతర అనారోగ్య సమస్యలతో చస్తూ బతుకుతున్నారు.ఇక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డవారెందరో.అయితే...

Read More..

ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ బోస్టన్ విభాగం విరాళం

అన్నార్తులకు అండగా నాట్స్ ఫుడ్ డ్రైవ్ ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ బోస్టన్ విభాగం విరాళం బోస్టన్: జులై 22: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.అమెరికాలో నిరుపేదలకు కూడా సాయం చేసేందుకు నేనుసైతమంటూ ముందుకొచ్చింది.నాట్స్ బోస్టన్...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.పింగళి వెంకయ్య కుమార్తె మృతి పై ‘ తానా ‘ సంతాపం భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి మృతిపై అమెరికా తెలుగు సంఘం (తానా ) అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తానా తరఫున...

Read More..

మూసేవాలా హత్య .. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అప్పగింతపై కెనడా సర్కార్‌తో సంప్రదింపులు : పంజాబ్ డీజీపీ

పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తును ఆ రాష్ట్ర పోలీసులు ముమ్మరం చేశారు.దీనిలో భాగంగా ఈ హత్యకు సూత్రధారి , కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను భారత్‌కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయని పంజాబ్ డీజీపీ...

Read More..

డిగ్రీ పట్టా కోసం 98 ఏళ్లు వచ్చే వరకు వృద్ధుడి పోరాటం.. చివరికి సక్సెస్

వయసు మీద పడే కొద్దీ చాలా మంది విశ్రాంతి తీసుకోవాలని భావిస్తుంటారు.శరీరంలో శక్తి సన్నగిల్లడం, ఏదీ సరిగ్గా గుర్తుండకపోవడం, శారీరక సమస్యలు వంటివి వృద్ధులను ఇబ్బంది పెడతాయి.అయితే ఓ వృద్ధుడు మాత్రం తాను అందరికీ భిన్నం అంటున్నాడు.98 ఏళ్ల వయసులో ఏకంగా...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారతీయులకు ఇండియన్ ఎంపీసీ కీలక సూచన   శ్రీలంకలోని కొలంబో సమీపంలో గత రాత్రి జరిగిన దాడిలో భారత ప్రభుత్వ అధికారి గాయపడ్డారు.ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది.దీనిపై శ్రీలంక లోని భారతీయులకు కీలక సూచనలు చేసింది.దాడిలో గాయపడిన...

Read More..

53 మంది వలసదారుల అమెరికా ఆశలు ఆవిరి : టెక్సాస్ ట్రక్కు ఘటనలో ఇద్దరిపై అభియోగాలు

గత నెలలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియాలోని రోడ్డుపై నిలిపివున్న ట్రక్కులో పదుల సంఖ్యలో వలసదారుల మృతదేహాలు బయటపడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.అమెరికాలోకి ఎలాగైనా ప్రవేశించాలని వీరు చేసిన సాహసం చివరికి అంతులేని విషాదానికి కారణమైంది.ఈ...

Read More..

ఇండో - యూఎస్ సంబంధాలలో ‘‘గ్రీన్ ఫైనాన్స్’’దే కీలకపాత్ర : అమెరికాలో భారత రాయబారి తరంజిత్

వచ్చే 25 ఏళ్లలో ఆర్ధిక సంబంధాలు, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి నాయకత్వం వహించే ఉద్ధేశం, సంకల్పం భారత్ అమెరికాలకు వున్నాయన్నారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ...

Read More..

ముగిసిన ఇవానా ట్రంప్ అంత్యక్రియలు... కడసారి వీడ్కోలు పలికిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ అంత్యక్రియలు బుధవారం బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.తన మాజీ భార్యకు పిల్లలతో కలిసి డొనాల్డ్ ట్రంప్ నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా...

Read More..

అమెరికాలో భారతీయ విద్యార్ధిని మిస్సింగ్.. మూడేళ్లుగా కనిపించని జాడ, ప్రజల సాయం కోరిన ఎఫ్‌బీఐ

అమెరికాలో భారతీయ విద్యార్ధిని మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.మూడేళ్ల క్రితం అదృశ్యమైన మయూషీ భగత్ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలో దిగింది.ఆమెను ‘‘ మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ ’’లోకి చేర్చింది.ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తక్షణం...

Read More..

స్నేహమంటే ఇదే... చనిపోయిన తన స్నేహితుడికి ఆశ్చర్యపోయే రీతిలో నివాళులర్పించిన స్నేహితులు!

చిన్నప్పటినుండి కలసి మెలిసి తిరిగిన స్నేహితుడు ఒక్కసారి కనబడని లోకాలకు వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుదో అనుభవించిన వారికే తెలుస్తుంది.అలా స్నేహితుడు చనిపోయాడని ఎక్కువ మంది దుంఖసాగరంలో మునిగిపోతారు.కానీ అతి కొద్ది మంది మాత్రమే.తమ స్నేహితుడికి గొప్పగా వీడ్కోలు చెబుతారు.అలాంటి...

Read More..

బ్రిటన్ : లండన్‌లోని గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్‌కి ‘‘సన్ స్ట్రోక్’’..!!

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్ ఎండ, వేడి గాలుల ధాటికి వణికిపోతున్న సంగతి తెలిసిందే.జనం గడప దాటి బయటకు కాలు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ‘‘జాతీయ అత్యవసర పరిస్ధితి’’ని విధించిన సంగతి...

Read More..

రూపాయి విలువ మరింత క్షిణించిందా?

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలపై పెత్తనం., అలాగే భారత్ రూపాయిపై డాలర్ పెత్తనం.దీనిని నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వేగంతం కావాలనే అభిప్రాయాలు… వెరసి భారత్ లో పెరుగుతున్న డాలర్ విలువ, మరింతగా క్షిణిస్తున్న రూపాయి విలువ.మరో మాటగా...

Read More..