Telugu NRI USA America News - America,Dubai,UK,Canada,Australia News Videos,Telugu Organisation List Website

TeluguStop dedicated section for Telugu NRI’s(https://nri.telugustop.com) is unique section covering all Telugu NRI related News from around the world. we are already pepping our portal with content that makes the Telugu NR I’s feel more belonging and connected and stay tuned to Telugu Happenings in USA covering all Latest Local News,Immigration Visa and other Telugu Association updates. Telugu NRIs have always shown their fondness, enthusiasm, and passion in keeping themselves upto-date on the latest happenings about the Telugu world, prompting us to bring our portal closer to them. తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు – Telugu Stop NRI USA International World Daily Latest News Stop(USA,Dubai,Canada,Austraila,South Africa) News,Events,Telugu Organizations Updates, Visa Immigration News(H1/H4/Green Card,OPT),Student NRI forums,Groups,Passport,Travel News and More. Telugu NRI News/Associations/Events Covering all USA citys from Chicago,Washington,Dallas,New Jersey,New York,California,Michigan,Detroit,San Jose,North Carolina etc.

ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ నాలుగు ప్రయోజనాలను ఇలా పొందవచ్చు!!

దుబాయ్‌కి చెందిన ‘ది టాక్స్ ఎక్స్‌పర్ట్స్ డీఎంసీసీ మేనేజింగ్ డైరెక్టర్ దీక్షిత్ జైన్ తాజాగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు.ఆయన ప్రకారం ఈ బడ్జెట్ వల్ల ఎన్నారై లకు నాలుగు ప్రయోజనాలు కలగనున్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1.ఎన్నారైలు త్వరలో...

Read More..

ఎన్నారైలకు బ్యాడ్ న్యూస్.. ఇండియాలో ఆ సదుపాయం ఇప్పట్లో రాకపోవచ్చు!

దేశంలో రానున్న ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్‌వీఎం)ని ఉపయోగించే యోచన లేదని, నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) ఓటర్ల వినియోగానికి కూడా దీనిని ప్రతిపాదించడం లేదని భారత ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలియజేసింది.వచ్చే ఎన్నికల్లో ఆర్‌వీఎంను ఉపయోగించాలని ఎన్నికల సంఘం...

Read More..

మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే.. మోదీ వల్ల మీ కొంప కొల్లేరే!!

విదేశాలకు డబ్బు పంపే నిబంధనలను మార్చాలని భారత ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించింది.ఆర్‌బీఐ లైబరలిస్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద మూలం వద్ద 20% పన్ను వసూలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదన...

Read More..

బీచ్‌ ఒడ్డున 35 అడుగుల భారీ తిమింగలం... చూడడానికి జనాలు క్యూ కడుతున్నారు!

ఆ బీచ్ పేరు లిడో బీచ్‌.న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలోని లాంగ్ ఐలాండ్‌లోని వున్న ఈ బీచ్ పలు విషయాలకు ప్రసిద్ధి.చాలామంది పర్యాటకులు ఇక్కడికి వెళుతూ వుంటారు.ఇక తాజాగా ఈ లిడో బీచ్‌లో 35 అడుగుల పొడవున్న మగ హంప్‌బ్యాక్ తిమింగలాన్ని అధికారులు...

Read More..

కెనడాలో భారతీయుల భద్రతకు ప్రాధాన్యత : పార్లమెంట్‌కు తెలియజేసిన కేంద్ర విదేశాంగ శాఖ

కెనడాలోని భారతీయ పౌరుల భద్రత, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్. కెనడాలోని భారతీయులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింసకు సంబంధించిన ఉదంతాలపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.భారతీయ సమాజాన్ని...

Read More..

స్వదేశానికి చేరుకుంటున్న భారతీయ సంపద.. 2014 నుంచి ఎన్ని వచ్చాయంటే : కేంద్రం ప్రకటన

కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి...

Read More..

గృహ హింస బాధితులు తుపాకులు కలిగి ఉండవచ్చు.. యూఎస్ కోర్టు సంచలన తీర్పు!!

అమెరికాలో గన్ కల్చర్ ఎప్పటినుంచో ఉంది.దీనివల్ల ఎంతోమంది చనిపోతున్నారు కూడా.ఇటీవల కాలంలో కల్చర్ వల్ల ఎన్నారైలు కూడా మరణించారు.అయినా అక్కడి చట్టాలు మార్చడం లేదు.కాగా తాజాగా గృహ హింస చట్టం కింద వ్యక్తులు తుపాకులు కలిగి ఉండకుండా ఆపే చట్టం రాజ్యాంగ...

Read More..

యూకే ప్రధాని పదవిలో 100 రోజులు పూర్తి చేసుకున్న రిషి సునక్.. ప్రోగ్రెస్ ఇదే!

భారత మూలాలున్న రిషి సునక్ 2022, అక్టోబర్ 25న యూకే ప్రధానమంత్రి అయ్యారు.కీలక రంగ కార్మికుల సమ్మెలు, కొనసాగుతున్న బ్రెగ్జిట్ చర్చలు, క్యాబినెట్ సభ్యులు దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొంటున్న గందరగోళ సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ప్రధానమంత్రిగా తన మొదటి ప్రసంగంలో, సునక్...

Read More..

యూఎస్ ఇమ్మిగ్రేషన్ సబ్‌కమిటీలో ర్యాంకింగ్ మెంబర్‌గా ప్రమీలా జయపాల్..!!

ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ ప్రమీలా జయపాల్ తాజాగా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కమిటీకి ర్యాంకింగ్ మెంబర్‌గా నియమితులయ్యారు.ఈ పదవిలో ఆమె ఇమ్మిగ్రేషన్‌పై హౌస్ జ్యుడీషియరీ కమిటీ ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తారు.ఆమె కాంగ్రెస్ మహిళ జో లోఫ్‌గ్రెన్ నుంచి ఈ బాధ్యతలు...

Read More..

మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా.. భారత్-అమెరికా మైత్రిపై స్పందించిందిలా

భారతదేశం-అమెరికా మధ్య మొట్టమొదటిసారిగా, వాషింగ్టన్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (ఎన్ఎస్ఎ) స్థాయి సమావేశం ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ కోసం చొరవ’ (ఐసిఇటి) జరుగుతోంది.దీనిని యుఎస్-ఇండియా బిజిన్సే కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) నిర్వహిస్తోంది.దీని కింద, భారతదేశం మరియు అమెరికా అటువంటి 6 పెద్ద...

Read More..

ఆ కరెన్సీ నోట్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అదేంటంటే

బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తరువాత ఆస్ట్రేలియా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది.ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఐదు డాలర్ల కరెన్సీ నోట్‌పై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగించాలని భావిస్తోంది.ఆస్ట్రేలియా తమ స్వదేశీ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా కొత్త కరెన్సీ నోటును తీసుకు రానుంది.రిజర్వ్...

Read More..

ఇదేందయ్యా ఇది.. పబ్బుకు పోవడానికి కూతుర్ని అలెక్సాకి అప్పజెప్పిన తండ్రి!!

తల్లిదండ్రుల భౌతిక ఉనికిని, వారి పిల్లల సంరక్షణను టెక్నాలజీ అనేది ఎప్పుడూ భర్తీ చేయలేదు.టెక్నాలజీని నమ్మి వారిని కనిపెట్టొచ్చులే అని భావిస్తే ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదాలు జరగక మానవు.పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి శ్రద్ధ, ప్రేమ రక్షణ అవసరం.వారిని ఒంటరిగా విడిచిపెట్టడం...

Read More..

భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్న ప్రవాసులు..??

భారతదేశంలో ప్రవాసులు పెట్టుబడులు పెట్టడం గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది.ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు.కరోనా విజృంభణ తర్వాతనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెరుగుదల అనేది కనిపించడం ప్రారంభమైంది.కరోనా తర్వాత భారత దేశంలో ఒక సొంత ప్రాపర్టీ అనేది ఉండాలనే...

Read More..

యూకేలో చదివితే కలిగే ఉత్తమ ప్రయోజనాలు ఇవే..?

భారతీయ విద్యార్థులు చదువుకోవడానికి యూకే అత్యుత్తమ ప్రదేశమని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్‌లో ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంచి యూనివర్సిటీలో ఉన్నాయి.ఇంకా యూకేలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఐదు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. •...

Read More..

బడ్జెట్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఎన్నారై వెల్ఫేర్ ట్రస్ట్ ఛైర్మన్!!

యూఏఈలో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIs) కోసం, భారత బడ్జెట్ 2023లో చేసిన ప్రకటనలు పెద్దగా వారి పర్సనల్ ఫైనాన్స్ లో మార్పులు తీసుకు రాకపోవచ్చు.దీంతో ఈ బడ్జెట్ ప్రకటనల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎన్నారైలంతా బాగా నిరాశకు గురయ్యారు...

Read More..

కెనడా నుంచి భారత్‌కు వెళ్లేవారికి ఇండియన్ హైకమీషన్ శుభవార్త.. మూడేళ్ల తర్వాత మళ్లీ సేవలు

ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించి కెనడాలోని భారత హైకమీషన్ శుభవార్త చెప్పింది.దాదాపు మూడేళ్ల తర్వాత భారతదేశానికి వెళ్లడానికి డాక్యుమెంటేషన్ కోసం దరఖాస్తుదారులను వాక్ ఇన్ విధానంలో అనుమతించనున్నారు.ఒట్టావాలోని భారత హైకమీషన్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది.దీని కోసం బీఎల్ఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు...

Read More..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024.. అధికారికంగా క్యాంపెయిన్ ప్రారంభించనున్న నిక్కీ హేలీ, ముహూర్తం ఫిక్స్

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక రిపబ్లికన్ పార్టీకి...

Read More..

యూకే : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. !!

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యూకేలో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.ఆర్ధిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ గౌరవ పురస్కారాన్ని ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ ఇన్ లండన్ గత వారం ప్రకటించింది.బ్రిటన్‌లోని భారత విద్యార్ధులు,...

Read More..

7 దశాబ్దాలుగా ఆ గ్రామంలో అంతా సైగలతోనే సంభాషణ.. ఎందుకంటే

మూగ, చెవిటి లక్షణాలతో బాధపడే వారు చూస్తే గుండె తరుక్కుపోతుంది.ఇతరుల మాదిరిగా వారు తమ భావాలను ఎదుటి వారికి చెప్పడానికి సైగలపై ఆధార పడతారు.ఒక కుటుంబంలో అందరూ ఈ లక్షణాలతో ఉంటే చాలా బాధగా ఉంటుంది.అయితే ఇండోనేషియాలోని ఉత్తర బాలిలో బెంగాలా...

Read More..

అమెరికాలో చనిపోయిన తెలుగు యువతి కోసం రూ.1 కోటికి పైగా విరాళాలు..

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 23 ఏళ్ల యువతి జనవరి 23న అమెరికాలోని సియాటెల్‌లో పోలీసు కారు ఢీకొని మరణించింది.ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ యువతి ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం చాలా మందిని బాధించింది.ఈ నేపథ్యంలోనే ఆ యువతి కుటుంబానికి సహాయం...

Read More..

కెనడాలోని హిందూ దేవాలయంపై ద్వేషపూరిత రాతలు.. మండిపడుతున్న ఎన్నారైలు..

సోమవారం రాత్రి కెనడాలోని బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.యాంటీ ఇండియన్ గ్రాఫిటీతో ‘గౌరీ శంకర్ మందిర్’ను వారు ధ్వంసం చేశారు.ఇది కెనడాలో నివసిస్తున్న భారతీయ సమాజంలో ఆగ్రహానికి కారణమైంది.టొరంటోలోని భారత కాన్సులేట్ మాట్లాడుతూ, భారతదేశ...

Read More..

గుంటూరు యాక్సిడెంట్‌లో ఎన్నారై మృతి... డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా..??

అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఇండియాకి వచ్చి తన తల్లిదండ్రులతో హాయిగా గడపాలి అనుకున్నాడు.కానీ దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.ఆదివారం జరిగిన ఈ సంఘటన వారి తల్లిదండ్రుల్లో ఎంతో దుఃఖాన్ని మిగిల్చింది.ఆ ఎన్నారై భారత్‌లోని...

Read More..

ఎన్ఆర్ఐల కోసం పంజాబ్ సర్కార్ కొత్త పాలసీ.. త్వరలోనే అందుబాటులోకి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే,...

Read More..

ఉక్రెయిన్‌తో పోరులో రష్యా ఆధునిక యుద్ధ ట్యాంకు.. ప్రత్యేకతలివే..

రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోంది.ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు అమెరికా, బ్రిటన్ మరియు జర్మనీలు అత్యాధునిక ట్యాంకులను పంపుతున్నట్లు ప్రకటించాయి.అటువంటి పరిస్థితిలో ఈ ట్యాంకులను ఎదుర్కొనేందుకు రష్యా కూడా తన టీ-90 ట్యాంక్‌ను రంగంలోకి దించింది.టీ-90 రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ...

Read More..

రెచ్చిపోతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు..విద్వేషానికి చోటు ఇవ్వొద్దు : ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరిన భారత్

గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.భారత...

Read More..

మిస్ వరల్డ్ అమెరికా అయినా మూలాలు మరవని వైనం.. అమ్మమ్మ తాతయ్యల కోసం భారతదేశానికి

మిస్ వరల్డ్ అమెరికా టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ అమెరికన్ యువతి శ్రీషైనీ భారత్‌లో పర్యటిస్తున్నారు.పంజాబ్‌లో నివసిస్తున్న తన అమ్మమ్మ తాతయ్య విజయలక్ష్మీ, తిలక్‌రాజ్ సచ్‌దేవాలను కలిసేందుకు ఆ రాష్ట్రానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా అబోహర్ నగరంలోని రాజయోగ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో...

Read More..

పోలాండ్‌లో ఎన్నారైని పొడిచి చంపిన దుండగుడు.. మరో ఐదుగురు పైనా...!

భారతదేశంలోని కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల పోలాండ్‌లో హత్యకు గురయ్యారు.మొదటి వ్యక్తి సూరజ్‌కి 23 సంవత్సరాలు ఉన్నాయి.అతను ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం అంటే జనవరి 29న జార్జియా పౌరుడితో జరిగిన గొడవలో అతడు చనిపోయాడు.నివేదికల ప్రకారం, ఒక...

Read More..

ఆ దేశంలో ఇకనుండి పెళ్లి కాకుండానే బిడ్డను కనేయొచ్చు... లోకల్ స్టేట్మెంట్?

ఏంటీ… పెళ్లి కాకుండానే బిడ్డను కనేయడమా? ఇదెక్కడి విచిత్రం? అని ఆశ్చర్యపోకండి మిత్రులారా.మన పొరుగున వున్న డ్రాగన్ కంట్రీ చైనాలో బర్త్‌ రేట్‌ రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది.అదేంటిది? అత్యధిక జనాభా ఆ దేశంలోనే వున్నారు కదా? వారికి ఏం పోయేకాలం? అని...

Read More..

ఇంగ్లాండ్‌లో ఇండియన్స్ నిరసనలు ఎందుకు చేస్తున్నారు..??

ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో చాలా మంది బ్రిటీష్ ఇండియన్లు బీబీసీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.వారు యూకేలోని 5 నగరాల్లో ఈ నిరసనలు చేపట్టారు.బీబీసీ కోసం ప్రజా నిధులను నిలిపివేయాలని కోరారు.బీబీసీ మోదీపై చేసిన డాక్యుమెంటరీని పక్షపాతంగా, అన్యాయమైన రిపోర్టింగ్‌గా వారు పేర్కొంటూ...

Read More..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న గల్ఫ్ వలసదారులు..!

తెలంగాణలోని గల్ఫ్ వలస కార్మికులు ప్రభుత్వం నుంచి మెరుగైన మద్దతు, ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నారు.ఈ ప్రయత్నంలో భాగంగా మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరమ్ (MRWF) ఆదివారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.అలానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ...

Read More..

వాషింగ్టన్ స్టేట్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ.. !!

వాషింగ్టన్ స్టేట్ డెమొక్రాటిక్ పార్టీకి భారత సంతతికి చెందిన శాష్టి కాన్రాడ్ కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.అంతేకాదు.అమెరికాలోని ఏ రాష్ట్ర పార్టీ చైర్‌గానైనా బాధ్యతలు అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా , తొలి భారతీయ అమెరికన్‌గా శాష్టి చరిత్ర సృష్టించారు.38 ఏళ్ల ఆమె...

Read More..

పీకలదాకా తాగి.. షాంపైన్ బాటిల్‌తో తండ్రి తల పగులగొట్టి, యూకేలో భారత సంతతి వ్యక్తి ఘాతుకం

తాగిన మత్తులో తండ్రిని చంపిన కేసులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయుడిని కోర్ట్ దోషిగా తేల్చింది.వివరాల్లోకి వెళితే.నిందితుడు 54 ఏళ్ల డీకాన్ సింగ్ విగ్ తన 86 ఏళ్ల తండ్రి అర్జున్ సింగ్ విగ్‌ను అక్టోబర్ 30, 2021 సాయంత్రం...

Read More..

అమెరికాను తాకిన మోడీ డాక్యుమెంటరీ సెగ.. కాలిఫోర్నియాలో బీబీసీకి వ్యతిరేకంగా ఎన్ఆర్ఐల ఆందోళన

ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.వివాదాస్పదమైన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను మనదేశంలో కేంద్రం నిషేధించింది.అయినప్పటికీ కొన్ని చోట్ల బహిరంగంగా దీనిని ప్రదర్శిస్తూ...

Read More..

బ్రిటన్ లో భారత సంతతి వ్యక్తి మిస్సింగ్ కేసు చివరకు..

ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు.అయితే అలా జీవిస్తున్న భారత సంతతి ప్రజలు వేరే దేశాలలో చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ జీవిస్తున్నారు.కానీ ఈ మధ్యకాలంలో అమెరికాలో వరుస కాల్పులు...

Read More..

ఇండియన్ టెక్కిలకు తియ్యటి వార్త.. ఆ తేదీ నుంచే హెచ్1బీ అప్లికేషన్ల స్వీకరణ!

ఇండియన్ టెక్కిలకు యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తీపి కబురు అందించింది.2023-24 హెచ్1బీ వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్‌ను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపింది.ఈ రిజిస్ట్రేషన్ల సమయం ఈ ఏడాది మార్చి 17 వరకు కొనసాగుతుంది.ఈ సమయంలో దరఖాస్తుదారులు ఆన్‌లైన్...

Read More..

ఆ దేశంలో ప్రవాసులపై దాడి.. ఐదుగురికి గాయాలు.. ఇద్దరు అరెస్ట్!

ఆస్ట్రేలియా దేశంలో ఖలిస్తాన్, ప్రవాసుల మధ్య తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జనవరి 29న ఖలిస్తాన్ మద్దతుదారులు భారతీయులపై దాడికి పాల్పడ్డారు.నిజానికి ఆస్ట్రేలియా దేశంలో గత కొద్ది కాలంగా ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ముదురుతున్నాయి.అక్కడ భారతీయులను...

Read More..

ఎన్నారై ట్యాక్స్‌లపై బడ్జెట్ 2023 నుంచి ఆశించేవి ఇవే..

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) తమ పన్నులను దాఖలు చేయడాన్ని సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది.కొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2023లో కూడా ఎన్నారై ట్యాక్స్‌ టాక్స్ కట్టే విషయంలో ఎలాంటి...

Read More..

ఆస్ట్రేలియాలో మన భారతీయుడికి ప్రతిష్టాత్మక ‘‘లోకల్ హీరో’’ అవార్డ్..!!

వరదలు, బుష్‌ఫైర్లు, కరువు, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలిచిన భారత సంతతికి చెందిన సిక్కు వాలంటీర్, అమర్‌సింగ్‌ను ప్రతిష్టాత్మక ‘‘ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ లోకల్ హీరో అవార్డ్ 2023’’లో సత్కరించారు.41 ఏళ్ల అమర్‌సింగ్‌కు గతేడాది నవంబర్ 3న...

Read More..

అమెరికాలో మరోసారి కాల్పులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు..

అమెరికాలో తుపాకులు అంటే ఏదో ఆట బొమ్మల్లాగా మారిపోయాయి.ఎందుకంటే అమెరికాలో ఉండే చాలా మంది యువత దగ్గర తుపాకులు ఆట బొమ్మలా ఉన్నాయి.వాటితో యువకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే అమెరికా వరుస కాల్పుల ఘటనలు కలకలం పెరుగుతున్నాయి.కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో...

Read More..

అమెరికా పోలీసులు యువకుడు పై రాక్షస దాడి..

అమెరికాలో పోలీసులు అనవసరంగా యువకులపై రాక్షసి దాడికి పాల్పడుతూ ఉంటారు.తాజాగా అమెరికా పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది.మెంఫిస్‌ నగరంలో ఈనెల మొదటి వారంలో టైర్ నికోల్స్‌ అనే యువకుడి పై కొంత మంది పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో...

Read More..

హోటల్‌లో దోపిడి.. పాస్‌పోర్ట్‌ సైతం వదలని దొంగలు, పరాయి దేశంలో బిక్కుబిక్కుమంటోన్న భారతీయ మహిళ

దేశం కానీ దేశంలో ఓ భారతీయ మహిళ దోపిడీకి గురైంది.డబ్బు, ఇతర వస్తువులతో పాటు పాస్‌పోర్ట్‌ కూడా చోరీకి గురికావడంతో పరాయి దేశంలో బిక్కుబిక్కుమంటోంది.వివరాల్లోకి వెళితే.స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక హోటళ్లలో ఒకటైన మాడ్రిడ్ హిల్టన్ హోటల్‌లో ఈ ఘటన...

Read More..

భారత సంతతి రాజా చారికి అమెరికా ఎయిర్ ఫోర్సులో కీలక పదవి..

ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.అలా వెళ్లిన కొన్ని కుటుంబాల వారు ఆదేశాలలో చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ ఉంటారు.అలా జీవించిన కొన్ని కుటుంబాలు ఆ దేశంలోనే స్థిరపడి...

Read More..

యూఎస్ : రిపబ్లికన్ పార్టీకి సారథ్యం.. తృటిలో మిస్సయిన భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ హర్మీత్ ధిల్లాన్ తృటిలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ)కి అధ్యక్షత వహించే అవకాశం కోల్పోయారు.అయితే ఆమెకు విస్తృతంగా మద్ధతు లభించింది.కాలిఫోర్నియాలో జరిగిన కమిటీ సమావేశంలో ప్రస్తుత ఆర్ఎన్‌సీ ఛైర్ రోన్నా మెక్‌డానియల్స్ మరోసారి ఎన్నికయ్యారు.మూడు...

Read More..

యూకేను వేధిస్తున్న కార్మికుల కొరత.. ఆ నిబంధన ఎత్తివేసే దిశగా అడుగులు, భారతీయ విద్యార్ధులకు లబ్ధి

కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.విదేశాల్లో వుంటున్న కార్మికులు స్వదేశానికి వచ్చేయడంతో అనేక దేశాలను కార్మికుల కొరత వేధిస్తోంది.ఈ లిస్ట్‌లో యూకే ముందు వరుసలో వుంది.ఈ క్రమంలో కార్మికుల కొరతను అధిగమించేందుకు గాను భారతీయ...

Read More..

ఆ మహానగరాన్ని విడిచిపెట్టే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం...

రాజధాని టోక్యోలో జనాభాను తగ్గించేందుకు జపాన్ ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన మార్గాన్ని కనుగొంది.టోక్యో వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలకు ఒక మిలియన్ యెన్ ఇవ్వనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.స్థానిక మీడియా నివేదికల ప్రకారం దేశంలోని ఇతర ప్రాంతాలలో జనాభాను పెంచేందుకు...

Read More..

పాకిస్తాన్ సైన్యాన్ని ఎగతాళి చేస్తున్న తాలిబన్... కారణాలివే..

గత కొద్ది రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.మరోవైపు ఆఫ్ఘన్‌ తాలిబన్‌ ఉప ప్రధాని అహ్మద్‌ యాసిర్‌ ఓ ట్వీట్‌లో పాక్‌ సైన్యాన్ని ఎగతాళి చేశారు.1971లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత సైన్యం...

Read More..

కెనడాలో ఉద్యోగ ఖాళీలు.. స్వల్పంగా తగ్గుదల, కానీ లక్షల్లో అవకాశాలు..!!

కెనడాలో ఉద్యోగ ఖాళీల సంఖ్య నవంబర్ 2022 నాటికి 20,700 తగ్గి.8,50,300కి పడిపోయింది.ఇది మే 2022లో నమోదైన 1 మిలియన్ కంటే ఎక్కువని స్టాటిస్టిక్స్ కెనడా గురువారం తెలిపింది.ప్రొఫెషనల్, సైంటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, సోషల్ అసిస్టెన్స్ సెక్టార్‌లలో ఖాళీలు ఎక్కువగా...

Read More..

భారతీయులకు శుభవార్త..ఇప్పటి నుంచి ఇన్ని రోజులకే వీసా పాస్ పోర్ట్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత ప్రవాసులకు నిజంగా ఇది శుభవార్త అని చెప్పవచ్చు.ప్రజలకు వారంలోని ఏడు రోజులు కూడా వీసా పాస్ పోర్ట్ సర్వీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి.ఆదివారాలు కూడా ఇకపై సంబంధిత కార్యాలయాలు తెరిచి ఉంటాయని వారంలోని మిగతా...

Read More..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఏడేళ్లుగా లైంగిక బంధం : ఎన్ఆర్ఐపై కేసు, లుకౌట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్

వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన పంజాబ్ యువకుడిపై ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే.మోగా నగరంలోని ప్రీత్ నగర్‌లో నివాసం వుంటున్న భూపీందర్ సింగ్ బ్రార్ కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ బ్రార్ ప్రస్తుతం పోర్చుగల్‌లో...

Read More..

భారత సంతతి వ్యోమగామి రాజాచారిని కీలక పదవికి ఎంపిక చేసిన బైడెన్..!!

భారత సంతతి వ్యోమగామి రాజా చారిని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి ఎంపిక చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. గురువారం ఈ మేరకు వైట్‌హౌస్ నుంచి ప్రకటన వెలువడింది.అమెరికా రక్షణ శాఖ వర్గాల ప్రకారం.అన్ని సీనియర్ పౌర, సైనిక...

Read More..

సింగపూర్ : లంచం కేసు.. ఇద్దరు భారతీయ ఉద్యోగులకు భారీ జరిమానా

లంచం తీసుకున్న కేసులో ఇద్దరు భారతీయ ఉద్యోగులకు సింగపూర్ కోర్ట్‌ ఒక్కొక్కరికి 24 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితులను మహేశ్వరన్ ఎం రతీనా సవపతి (27), రెనిత మురళీధరన్ (31)లుగా గుర్తించారు.వీరిద్దరూ ఆహార పంపిణీ సంస్థ సొన్నమెరాలో పనిచేస్తున్నారు.విచారణ సందర్భంగా...

Read More..

సోమాలియాలో అమెరికా దాడులు.. ఐఎస్ఐఎస్ సీనియర్ లీడర్ మృతి..

సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పవచ్చు.అగ్రరాజ్యం అమెరికా సైనికులు చేసిన దాడిలో ఐఎస్ఐఎస్ లీడర్ బిలాల్ అల్‌ సుధాని హతమయ్యాడు.ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్స్ లో ఉన్న కాంప్లెక్సులో స్టేట్ గ్రూప్ ప్రాంతీయ...

Read More..

క్వాడ్ లో భారత్ చేరింది అందుకే..

చైనా దురహంకార చర్యలను నివారించడానికి భారత్ క్వాడ్ లో చేరిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పంపియో తెలిపారు.స్వాతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించే భారత్ చైనా దుందుడుకు చర్య కారణంగా తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని తన తాజా పుస్తకం...

Read More..

మలేషియాలో హాట్ కేకులా అమ్ముడుపోతున్న అప్పడాలు.. ఖరీదెంతో తెలిస్తే...

మలేషియా రెస్టారెంట్‌కి సంబంధించిన ఒక మెనూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దానిలోని అప్పడం విశేషంగా కనిపిస్తోంది.అవును.స్నిచ్ బై ది థీవ్స్ అనే రెస్టారెంట్‌లో పాపడ్‌ను ‘ఆసియన్ నాచోస్‘గా విక్రయిస్తున్నట్లు ట్విటర్ వినియోగదారు భాగస్వామ్యం చేసిన చిత్రంలో తెలుస్తోంది.దానిలో క్లుప్త వివరణ,...

Read More..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు గుడ్ న్యూస్.. రెండేళ్ల నిషేధం ఎత్తివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట దక్కింది.ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను రాబోయే కొన్ని వారాల్లో పునరుద్ధరించనున్నట్లు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది.ఈ విషయాన్ని మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ మెటా నిక్ క్లెగ్ బుధవారం ఒక...

Read More..

Padma Awards 2023 : ఇద్దరు ఎన్ఆర్ఐ గణిత శాస్త్రవేత్తలకు పద్మ అవార్డులు.. వివరాలివే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.వీరిలో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీలు వరించాయి.అయితే దేశ...

Read More..

బెలారస్ యువతితో వివాహం.. భారత సంతతి యువకుడికి ఆ దేశ ప్రభుత్వం నుంచి నజరానా..!!

బెలారస్‌ యువతిని పెళ్లాడిన భారత సంతతి యువకుడికి అక్కడి ప్రభుత్వం నజరానా అందజేసింది.వివరాల్లోకి వెళితే.ముంబైకి చెందిన మిథిలేష్ అనే ట్రావెల్ బ్లాగర్.బెలారస్‌కు చెందిన అమ్మాయి లిసాను పెళ్లాడాడు.ఇటీవల అతని భార్య లిసా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది .దీనికి సంబంధించిన వివరాలను మిథిలేష్...

Read More..

కువైట్ వెళ్లే వారికి కొత్త నిబంధన.. వలస కార్మికులకు కష్టాలు..

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.ఆ దేశాలలో చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ ఉంటారు.అలా వలస వెళ్లే మన దేశ ప్రజలకు కువైట్ వీసా నిబంధనలను సవరించింది.కువైట్...

Read More..

తన పెళ్ళికి ఆ కారును ఉపయోగించిన ఎన్ఆర్ఐ .. మెచ్చుకుంటున్న జనాలు..

ఈ మధ్యకాలంలో చాలామంది ఆధునిక వాహనాలను వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.పెళ్లిళ్లకు లేదా ఇతర శుభకార్యాలకు ఊరేగింపు జరిపించడానికి చాలామంది మరి ఎంతో ఖరీదైన లగ్జరీ కారులను ఉపయోగిస్తూ ఉంటారు.కానీ కెనడాకు చెందిన ఒక ఎన్ఆర్ఐ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు.అయితే...

Read More..

ఆన్ లైన్ లో ఎన్నారై మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి.తాజాగా ఆన్లైన్లో పరిచయమైన ఒక ఎన్నారై మహిళను పంజాబ్ లోని మొగాకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.ఆమె నుంచి గత రెండు సంవత్సరాలుగా భారీ మొత్తంలో నగదు, విలువైన కానుకలను...

Read More..

'లూనార్ న్యూ ఇయర్' అంటే ఏమిటి? చైనాలో దీనిని గొప్పగా ఎందుకు జరుపుకుంటారంటే..

చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని తొలగించిన తర్వాత లూనార్ న్యూ ఇయర్ జరుపుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.గత మూడేళ్లలో చైనాలో ఇదే అతిపెద్ద వేడుక.ఈ సందర్భంగా ప్రజల్లో అత్యుత్సాహం కనిపించింది.ఆలయాల్లో భారీగా జనం కనిపించారు.అయితే అమెరికాలో “లూనార్ న్యూ ఇయర్”...

Read More..

న్యూజిలాండ్ : విహారయాత్రలో విషాదం.. సముద్రంలో మునిగి ఇద్దరు భారతీయులు మృతి

న్యూజిలాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.బీచ్‌‌లో ఈత కొడుతూ ఇద్దరు భారతీయులు సముద్రంలో మునిగిపోయారు.మృతులను సౌరిన్ నయన్ కుమార్ పటేల్ (28), అన్షుల్ షా (31)గా గుర్తించారు.విషాదం జరగడానికి ముందు వీరిద్దరు నార్త్ ఐలాండ్‌లోని పీహా బీచ్‌లో కేవలం 30 నిమిషాలు మాత్రమే...

Read More..

పాకిస్తాన్ విద్యుత్ సంక్షోభం: కరాచీ, లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు... అదే పరిస్థితి!

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది.గోధుమ పిండి, పెట్రోలు, డీజిల్ కొరతతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఇప్పుడు కరెంటు కోతలతో ఇబ్బంది పడుతోంది.దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయి.కరాచీ, లాహోర్ మరియు రాజధాని ఇస్లామాబాద్ వంటి నగరాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి.విద్యుత్ సరఫరాకు 12 గంటల...

Read More..

సొంత రాష్ట్రంలోనే ఎన్ఆర్ఐపై దుండగుల దాడి, గాలిలోకి కాల్పులు .. రంగంలోకి పోలీసులు

హాంకాంగ్‌లో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుడిపై సొంత రాష్ట్రంలోనే దాడి జరిగింది.అంతేకాకుండా దుండగులు ఆయనను భయభ్రాంతులకు గురిచేసేందుకు గాను గాలిలోకి కాల్పులు జరిపారు.ఈ ఘటనకు సంబంధించి లూథియానాకు సమీపంలోని బర్నాలాకు చెందిన దీపిందర్ సింగ్, జాగ్రావ్‌కు చెందిన కుల్విందర్ సింగ్,...

Read More..

కొత్తగా ఏర్పాటైన ఆటా బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు..

అమెరికన్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు చేపట్టారు.లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారం జరిగిన ఆటా బోర్డ్ మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షురాలు భువనేష్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలను...

Read More..

అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం, పోలీస్ వాహనమే మృత్యు శకటమై

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధిని దుర్మరణం పాలైంది.మృతురాలిని జాహ్నవి కందులగా గుర్తించారు.ఈమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు డెక్స్‌టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో జాహ్నవి...

Read More..

ఎన్నారై ఫ్యాన్స్ తో వాల్తేరు వీరయ్య సంబరాలు..

సంక్రాంతి సందర్భంగా జనవరి 13న మొదలైన మెగా మాస్ జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది.ఫ్యామిలీ ఆడియన్స్‌ కు పూనకాలు ఫుల్ లోడింగ్ అయితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో వాల్తేరు వీరయ్య నిరూపించాడు.దాదాపు వారం రోజుల్లోనే ఈ సినిమా 100...

Read More..

అమెరికాలో ప్రముఖ ఎన్నారై శ్రీనివాస మానా ప్రగాడ కు అరుదైన అవార్డు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకు వేరే దేశాల ప్రజలు జీవించడానికి వలసలు వెళుతూ ఉంటారు.అందులో ముఖ్యంగా భారతదేశ ప్రజలు ఎక్కువగా అగ్రరాజ్యమైన అమెరికాకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.అలా వెళ్ళిన వారిలో కొంతమంది ఆ దేశ ప్రముఖ అవార్డులను సొంతం చేసుకుని...

Read More..

వచ్చే నెలలో హైదరాబాద్‌కు యాపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ .. ఎవరీ డాక్టర్ సుంబుల్ దేశాయ్..?

దిగ్గజ టెక్ సంస్థ యాపిల్‌లో హెల్త్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా వున్న భారత సంతతికి చెందిన డాక్టర్ సుంబుల్ అహ్మద్ దేశాయ్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు.ఫిబ్రవరి25న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బయోఏషియా 2023 సదస్సు జరగనుంది.హైదరాబాద్‌లోని...

Read More..

బ్రిటన్‌లో ‘‘పరాక్రమ్ దివాస్’’ వేడుకలు.. నేతాజీకి ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి

స్వాతంత్య్ర సమర యోధుడు, భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ 126వ జయంతి (పరాక్రమ్ దివాస్ ) సందర్భంగా సోమవారం జాతి ఆయనకు ఘన నివాళులర్పించింది.భారతదేశంతో పాటు విదేశాల్లోనూ భారతీయులు నేతాజీకి అంజలి ఘటించారు.అటు బ్రిటన్ రాజధాని లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయంలో...

Read More..

కెనడాలో సిక్కు వ్యక్తిపై ఆగంతకుడి దాడి.. విద్వేష ఘటనగా అనుమానం, రంగంలోకి పోలీసులు

కెనడాలోని ఒక సబ్‌వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి.సిక్కు వ్యక్తి తలపై కొట్టాడు.దీంతో అతని తలపాగా నేలపై పడింది.గత వారం బ్లూర్ యోంగే టొరంటో ట్రాన్సిట్ కమీషన్ (టీటీసీ) సబ్‌వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సమాచారం అందుకున్న...

Read More..

లండన్ కోవెంట్రీ నగరంలో ఘనంగా.. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరంలోని హౌన్స్‌ సిటీలో ఎన్ఆర్ఐ టిడిపి యూకే ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా, వైభవంగా నిర్వహించారు.ఎన్ఆర్ఐ టిడిపి యు కె ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్...

Read More..

అమెరికాలో కాల్పుల కలకలం.. 9 మంది మృతి..

దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం రోజు రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో 11మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ భాధాకరమైన సంఘటన మరువక ముందే మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు జరిగాయి.సోమవారం సాయంత్రం సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణ ప్రాంతంలో ఒక పుట్టగొడుగుల పెంపకం...

Read More..

అమెరికాలోని భారతీయ ఉద్యోగులకు.. 60 రోజుల డెడ్ లైన్..

సాఫ్ట్ వేర్ రంగంలో వరుస లేఆఫ్‌ ల వల్ల ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.విదేశాల్లో అందులోను ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.2022 నవంబర్ నుంచి ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో దాదాపు రెండు...

Read More..

వీసా అక్కర్లేని ఈ 10 దేశాల గురించి మీకు తెలుసా? నిరభ్యంతరంగా వెళ్లొచ్చు మరి!

స్వదేశం నుండి పరాయి దేశం వెళ్లాలంటే వీసా తప్పనిసరి అని అందరికీ తెలిసిందే.అయితే కొన్ని కొన్ని దేశాలు వెళ్లాలంటే ఇలాంటి పరిమితులు అవసరం లేదని మీకు తెలుసా? ఇపుడు అలాంటి ఓ పది దేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఈ లిస్టులో మొదటిటి...

Read More..

అమెరికాలో దుండగుల కాల్పులలో తెలుగు విద్యార్థి మృతి..!!

అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు.ఇష్టానుసారంగా కాల్పులు జరపడం జరిగింది.దీంతో చికాగోలో ఉంటున్న తెలుగు విద్యార్థులు దుండగుల కాల్పులకీ బలైపోయారు.ఈ కాల్పులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన దేవాన్ష్ అక్కడిక్కడే మృతి చెందాడు.హైదరాబాద్ కి చెందిన సాయి చరణ్ … తీవ్ర గాయాలు పాలు...

Read More..

పాస్‌పోర్ట్‌లో పేర్లకు ముందు ఇంటి పేరు.. ఇబ్బందులు, కేంద్ర మంత్రికి యూఏఈలోని ఎన్ఆర్ఐల వినతిపత్రం

సింగిల్ నేమ్ పాస్‌పోర్ట్‌లకు ఇంటి పేరును చేర్చే నిబంధనలను సరళీకృతం చేయాలని యూఏఈలోని ప్రవాస భారతీయులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.గత వారం యూఏఈలో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ను కలిసి...

Read More..

నిర్లక్ష్యంగా డ్రైవింగ్, మహిళ కాళ్ల మీదుగా కారు .. భారతీయుడి విషయంలో దుబాయ్ కోర్ట్ తీర్పు

నిర్లక్ష్యంగా వాహనం నడిపి మహిళను తీవ్రంగా గాయపరిచినందుకు గాను 39 ఏళ్ల భారతీయ వ్యక్తికి దుబాయ్‌ కోర్ట్ నెల రోజులు జైలు శిక్షతో పాటు 10,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది.మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి...

Read More..

ఆస్ట్రేలియాలో ఆగని ఖలిస్తాన్ మద్ధతుదారుల ఆగడాలు.. మరోసారి హిందూ ఆలయం టార్గెట్

ఖలిస్తాన్ ప్రత్యేక రాజ్యం కోసం ఏళ్లుగా పోరాడుతున్న కొందరు అతివాదుల ఆగడాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.ఇప్పటి వరకు కెనడా కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించిన కొన్ని సిక్కు వేర్పాటువాద సంస్థలు .ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి.వరుసగా హిందూ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుంటున్నాయి.తాజాగా...

Read More..

యూఎస్ విజిటర్ వీసా దరఖాస్తుదారులకు శుభవార్త.. ఇప్పటినుంచి..

అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త.మొదటిసారి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు అమెరికా శుభవార్త చెప్పింది.వీసా కోసం ఎదురు చూడకుండా అదునపు చర్యలు తీసుకుంటుంది.కోవిడ్ 19 కారణంగా గత మూడు సంవత్సరాల నుంచి విజిటర్ వీసా కోసం వేల మంది చాలా...

Read More..

పంజాబ్ లో ఘోరం.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై అల్లుడు.. అత్తారింట్లో చేసిన..

మనదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై అల్లుడు భార్యపై కోపంతో అత్తారింట్లో తీవ్రవిషధాన్ని నింపాడు.తన మామ, బావమరిదిని అత్యంత దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటనలో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన జరిగిన...

Read More..

ఇంగ్లాండ్ లో హత్య.. భారత సంతతి వ్యక్తిని దోషిగా తెల్చిన కోర్ట్..

ప్రపంచ వ్యాప్తం గా ఉన్న దేశాలకు మన దేశ ప్రజలు ఎంతో మంది వెళ్లి వలస వెళ్లి జీవిస్తున్నారు.అలా వలస వెళ్లిన వారిలో కొంత మంది ప్రజలు అత్యున్నత పదవులలో కొనసాగుతున్నారు.అలా అత్యున్నత పదవులలో కొనసాగుతూ మన దేశానికి గొప్ప పేరును...

Read More..

అమెరికాలో ఉన్నత విద్య : భారతీయ నగరాల్లో హైదరాబాద్ టాప్.. ఇక్కడి నుంచే స్టూడెంట్స్‌ ఎక్కువట ..!!

చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా. నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని...

Read More..

ప్రధాన మంత్రి పై అధిక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న బ్రిటన్ దేశ ప్రజలు..

గత కొన్ని రోజులకు భారతీయ మూలాలు ఉన్న ప్రస్తుత బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ నాయకత్వంపై బ్రిటన్ ప్రజలు అధిక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే తమ ఆర్థిక సమర్థత పాలన విషయాల్లో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్నా బ్రిటన్ ప్రధాన...

Read More..

దోపిడి దొంగల బీభత్సం.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణహత్య

అమెరికాలో దారుణం జరిగింది.దోపిడి దొంగల చేతిలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.వివరాల్లోకి వెళితే.నిందితుడిని పాత్రో సిబోరామ్‌గా గుర్తించారు.ఫిలడెల్ఫియాలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇతనిని ముగ్గురు దుండగులు హతమార్చారు.రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.అలాగే వారి ఆచూకీ...

Read More..

న్యాయస్థానంలో అడుగుపెట్టగానే అతడిని చూసి కుప్ప కూలిపోయిన ఎన్నారై మహిళ.. ఎందుకమ్మా..?

సాధారణంగా కొంతమంది ప్రజలు తమను భయపెట్టిన లేదా గాయపరిచిన వారిని చూసి కొన్ని రోజుల తర్వాత కూడా మళ్లీ భయపడుతూ ఉంటారు.అలాంటి సంఘటనే ఒకటి సింగపూర్ కోర్టులో జరిగింది.సింగపూర్ న్యాయస్థానంలో విచారణకు వచ్చిన ఒక ఎన్నారై మహిళ అకస్మాత్తుగా కింద పడిపోయింది.తనపై...

Read More..

సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు సిద్ధమవుతున్న భారత్.. ఇక చైనా పని అంతే..

గత కొన్ని రోజులుగా భారత్, చైనా మద్య యుద్ధాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఇక ఇటీవల భారత్, చైనా మధ్య వాస్తవా రేఖ వెంబటి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఈ సమయంలోనే సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిద్ధమయ్యింది.ఇక 32 నెలల నుంచి...

Read More..

సోలోగా అంటార్కిటికా యాత్ర.. చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చౌందీ రికార్డుల్లోకెక్కారు.ఒంటరిగా ధ్రువ యాత్ర చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.పోలార్ ప్రీత్ అని పిలిచే కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ, దక్షిణ ధ్రువానికి ఒంటరిగా, ఎవరి సపోర్ట్ లేకుండా...

Read More..

బ్రిటన్ నుంచి ఉక్రెయిన్‌కు 600 బ్రిమ్‌స్టోన్ క్షిపణులు.. పూర్తి వివరాలు తెలిస్తే...

రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాల నుంచి ఆయుధాల సాయం అందుతోంది.ఇప్పుడు బ్రిటన్ మరో పెద్ద సాయం ప్రకటించింది.బ్రిటన్ 600 బ్రిమ్‌స్టోన్ క్షిపణులను పంపనుంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, బ్రిటన్ ఉక్రెయిన్‌కు 19.3 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని పంపింది.ఈసారి బ్రిటన్...

Read More..

నాలుగేళ్ల తర్వాత దుబాయ్ నుంచి భారత్‌కి, అత్తింటివారిపై ఎన్ఆర్ఐ దాడి.. మామ, మరో బంధువు మృతి

పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది.ఓ ఎన్ఆర్ఐ తన మామను, మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటనలో మరో ముగ్గురు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.అనుమానితుడిని బల్వీందర్ సింగ్‌గా గుర్తించారు.వివరాల్లోకి వెళితే.ఇతను రమణదీప్ కౌర్‌ను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.అయితే పెళ్లయిన నాలుగు...

Read More..

రూ.3 కోట్లకే ఆ ద్వీపం అమ్మేస్తున్న దేశం.. ఈ విషయాలు తెలిస్తే!

ఈ రోజుల్లో మామూలు సిటీలో ఒక డబుల్ బెడ్ రూమ్ కొనాలంటే కోటి రూపాయలు వెచ్చించక తప్పదు.ఇక ఎకరాల చొప్పున స్థలాలు కొనాలంటే చాలా డబ్బులు కుమ్మరించాల్సి ఉంటుంది.అయితే ఒక చోట ఏకంగా ఒక ద్వీపాన్ని, అందులోని పెద్ద భవంతిని కేవలం...

Read More..

దేశం బయట ఉన్నా ప్రవాసులకు.. వార్నింగ్ ఇచ్చిన కువైట్ సర్కార్..

చాలా దేశాల నుంచి ప్రజలు జీవన ఆధారం కోసం వేరే దేశాలకు వలసలు వెళుతూ ఉంటారు.అలా వలస వెళ్లిన వలసదారులకు కువైత్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.ప్రవాసులు ఆరు నెలలకు మించి వేరే దేశాలలో ఉండకూడదని వెల్లడించింది.గడువు కంటే ముందే వచ్చేయాలని హెచ్చరించింది.ఒకవేళ...

Read More..

అమెరికాలోని దేవాలయంలో హుండీ లాకర్ ఎత్తుకెళ్లిన దొంగలు..

ఈ మధ్య కాలంలో ఎక్కువ గా దేవాలయాలలోనే దొంగతనాలు జరుగుతున్నాయి.దొంగలు భగవంతుని సన్నిధిలోనే దొంగతనం చేయడం కలకలం రేపుతుంది.అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన టెక్సాస్ లోని ఒక హిందూ దేవాలయంలో భారీ దొంగతనం జరిగింది.గుర్తు తెలియని దుండగులు నేరుగా దేవాలయంలోకి ప్రవేశించి...

Read More..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో భారతదేశ సంతతి మహిళ..

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు చాలా దేశాలలో అత్యున్నత రాజకీయ స్థానాలను పొందుతున్నారు.తాజాగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.ఇంకా చెప్పాలంటే భారతదేశ సంతతికి చెందిన రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు నిక్కీ హెలి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో...

Read More..

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పుతిన్ బతికున్నాడో లేదో అనుమానమేనని అన్నారు.దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడుతుండగా మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడం జరిగింది....

Read More..

కెనడాను పట్టిపీడిస్తోన్న డ్రగ్స్.. భారతీయ యువత సైతం బలి, తల్లిదండ్రులకు కడుపుకోత

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో డ్రగ్స్ కారణంగా స్థానికులతో పాటు పలువురు భారతీయ విద్యార్ధులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.మెట్రో వాంకోవర్ ప్రాంతంలోని సర్రే పట్టణంలోని ఒకే గురుద్వారాలో ఇదే తరహాలో పలువురు విద్యార్ధులు, ముఖ్యంగా పంజాబ్‌‌కు చెందిన వారు మరణించినట్లుగా నివేదికలు...

Read More..

జపాన్ : విషాదంగా మారిన విహారయాత్ర.. ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయిన భారతీయుడు

జపాన్‌లో విషాదం చోటు చేసుకుంది.సింగపూర్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో భార్య, నాలుగు నెలల బిడ్డను కోల్పోయాడు.కుటుంబంతో కలిసి జపాన్‌లో విహారయాత్రకు వెళ్లిన కార్తీక్ బాలసుబ్రమణియన్ (44) జనవరి 10న జరిగిన ఘోర ప్రమాదంలో భార్య లిన్ (41),...

Read More..

బ్రిటన్ ప్రజలకు క్షమాపణ చెప్పిన ఆ దేశ ప్రధాని..

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆ దేశ ప్రజల కు క్షమాపణలు చెప్పారు.తను చేసింది తప్పే అని తన తప్పు ను అంగీకరించారు.కారు లో ప్రయాణిస్తూ సీటు బెల్టు పెట్టుకోవడం మర్చిపోవడంతో ఆయనపై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఈ విషయాన్ని ప్రధాని...

Read More..

అద్భుతమైన ఉద్యోగం.. జీతం ఏకంగా రూ.80 లక్షలు, లగ్జరీ సౌకర్యాలు!

డబ్బుతో పాటు సకల సౌకర్యాలు ఉండే ఉద్యోగం సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది.ఎవరికైనా పెద్ద జీతంతో ఉద్యోగం వచ్చినా దానితో పాటు విపరీతమైన పనిభారం కూడా ఉంటుంది.అయితే ఒక ద్వీపంలో మిలియన్ డాలర్ల జీతం, పూర్తి వినోదం మరియు అన్ని ఇతర...

Read More..

అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన భార‌తీయ వ‌నిత‌... ఆమె ఎక్క‌డ పుట్టిందో తెలిస్తే...

భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించిన అరుణా మిల్లర్ అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించారు.అమెరికా రాజధానికి ఆనుకుని ఉన్న మేరీల్యాండ్ రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారతీయ అమెరికన్ రాజకీయ నేత‌గా అరుణ నిలిచారు.58 ఏళ్ల అరుణ మేరీల్యాండ్ రాష్ట్రానికి...

Read More..

భార్య అసహజ శృంగారానికి ఒప్పుకోలేదని.. ఎన్నారై భర్త..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమించుకుని, కొంతకాలం రిలేషన్ లో ఉండి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.కానీ పెళ్లి జరిగిన తర్వాత వారి అసలు రూపాన్ని బయటపడుతున్నారు.భార్యను తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు ఒక ఎన్నారై.దానికి నిరాకరించడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు.గుజరాత్...

Read More..

నో పార్కింగ్‌లో కారు పార్క్ చేశారన్నందుకు.. హాకీ స్టిక్‌తో బీభత్సం, యూకేలో భారతీయుడికి భారీ జరిమానా

హాకీ స్టిక్‌తో ఇంటి కిటికీని బద్ధలుకొట్టిన 48 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి యూకే కోర్ట్ శిక్ష విధించింది.నిందితుడిని లిసెస్టర్‌లోని మార్స్‌టన్ రోడ్‌కు చెందిన జోతీందర్ సింగ్‌గా గుర్తించారు.ఇతని నేరాలకు సంబంధించి 480 పౌండ్ల జరిమానా, బాధితులకు 192 పౌండ్ల నష్టపరిహారం,...

Read More..

యూకే : భారత సంతతి వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక ‘ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ ’

భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు లండన్‌లో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.హియర్ అండ్ నౌ 365 వ్యవస్థాపకుడు మనీష్ తివారీ ‘‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్’’ అవార్డ్ వరించింది.తనకు ఈ గౌరవం దక్కడంపై ఆయన స్పందించారు.లండన్ నగరం పెరుగుతూ ,...

Read More..

కాలిఫోర్నియాలో వైభవంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవం, తెలుగువారి అన్నగారు దివంగత నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నారై యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో వర్ధంతి కార్యక్రమాన్ని వైభవంగా...

Read More..

ఫిబ్రవరిలో సమ్మెకు పిలుపునిచ్చిన బ్రిటన్ రైల్వే కార్మికులు..

గత సంవత్సరం నుంచి వరుస సమ్మెలతో బ్రిటన్ అతలాకుతులమైపోతోంది.తాజా గా నాలుగు శాతం వేతన పెంపుదలను కోరుతూ రైల్వే డ్రైవర్లు ఫిబ్రవరి లో సమ్మె చేపట్టనున్నారు.ఈ సమ్మె ఫిబ్రవరి 1, 3 వ తేదీల్లో జరుగుతున్నట్లు రైల్వే డ్రైవర్ల యూనియన్ మంగళవారం...

Read More..

చైనా తర్వాత అమెరికా నుంచే భారతదేశానికి ముప్పు.. భారతీయుల సర్వేలో..

మన భారతదేశానికి సరిహద్దు దేశాల నుంచి చాలావరకు చైనా నుంచే ముప్పు పొంచి ఉందని దాదాపు చాలామందికి తెలుసు.చైనా నుంచి అతి పెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడింది.అంతేకాకుండా ఆ తర్వాత స్థానంలో అంతా...

Read More..

యూఎస్ వీసా .. ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం, చర్యలు తీసుకుంటున్నామన్న అమెరికా ప్రభుత్వం

భారతదేశానికి కాన్సులర్ అధికారుల కేడర్‌ను పంపపడంతో పాటు వీసా దరఖాస్తుదారుల కోసం జర్మనీ, థాయ్‌లాండ్‌లలో రాయబార కార్యాలయాలను తెరుస్తున్నట్లు వీసా సేవలకు సంబంధించి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ పీటీఐకి వచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.ప్రధానంగా భారత్‌లో వీసా నిరీక్షణ సమయాన్ని...

Read More..

భారత్‌లో సరోగసీ ద్వారా బిడ్డ.. ఆస్ట్రేలియా ప్రయాణానికి ప్రతిబంధకంగా చట్టాలు, కోర్ట్‌కు చేరిన వ్యవహారం

వృత్తి రీత్యా కానీ.అనారోగ్య సమస్యల వల్ల గానీ సొంతంగా పిల్లలను కనలేని ధనిక మహిళలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సరోగసిని ఆశ్రయిస్తున్నారు.పిల్లల కావాలనుకునే విదేశీయులకు ఇదో సులువైన మార్గంగా తయారైంది.సరోగసి విధానంలో భార్యభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరింపజేసి...

Read More..

రష్యా సహకారంతో ఆరు లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిల్స్‌ను తయారు చేయనున్న భారత్... వివరాలివే...

10 ఏళ్లలో రష్యా సహాయంతో భారత్ 6 లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేయనుంది.యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో వీటి ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.మార్చి నాటికి భారత సైన్యానికి 5 వేల కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లు అందుబాటులోకి రానున్నాయి.కాగా మరో...

Read More..

నా భర్తను ఎవరు, ఎందుకు చంపారు :కెనడాలో హత్యకు గురైన భారతీయుడి సతీమణి పోరాటం

న్యూ ఇయర్ సందర్భంగా కెనడాలోని మిల్ వుడ్స్‌ ఇంట్లోకి చొరబడటమే కాకుండా 51 ఏళ్ల సిక్కు వ్యక్తిని కాల్చిచంపారు దుండగులు.ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య.తనకు న్యాయం చేయాలని కోరుతోంది.పంజాబ్‌కు చెందిన బరీందర్ సింగ్ .కుటుంబంతో సహా 2019లో ఎడ్మాంటన్‌కు వలస...

Read More..

ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తున్న దుండగులు..

ఆస్ట్రేలియాలోని సంఘ విద్రోహ శక్తులు తాజాగా మరోసారి హిందు దేవాలయాన్ని టార్గెట్ చేయడం కలకలం రేపుతుంది.కారమ్ డౌన్స్ లోని శ్రీ శివ విష్ణు దేవాలయం గోడల పై జనవరి 16వ తేదీన కొందరు గుర్తు తెలియని దుండగులు భారతదేశన్ని, హిందువులను కించపరుస్తూ...

Read More..

భారతీయ గ్రాడ్యుయేట్స్ కు శుభవార్త.. రెండు సంవత్సరాలు యూకే లో ఉద్యోగం చేసుకునే అవకాశం..

మన దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి కొంతమంది యువత చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు.అత్యుత్తమ ప్రమాణాలు, అధిక వేతనాలు చెల్లించే దేశాలను వీరు ఎంపీక చేసుకుంటూ ఉంటారు.అందుకోసమే చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ జాబ్స్...

Read More..

బ్రిటన్ ప్రధాని అదిరిపోయే ఐడియా.. అరటి ఆకుల్లో అధికారులకు భోజనాలు..

బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.పొంగల్ పండుగ పురస్కరించుకొని ప్రధాని రిషి సునాక్ డైనింగ్ స్ట్రీట్ లోని తన నివాసంలో ఉద్యోగులకు సాంప్రదాయ విందు ను ఏర్పాటు చేయించారు.అరటి ఆకులలో వడ్డించిన భారతీయ వంటకాల ను ఆరగిస్తున్న...

Read More..

వివాహ కార్యక్రమం కోసం ఇండియాకి .. ఆకతాయిల అల్లరి, ప్రశ్నించినందుకు ఎన్ఆర్ఐపై 15 మంది దాడి

వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు.పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానా నగరంలో ఓ ఎన్ఆర్ఐపై 15 మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది.బాధితుడిని దీపక్ ఛబ్రాగా గుర్తించారు.ఈ...

Read More..

30 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మాఫియాను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ఇటలీకి చెందిన పోలీసులు ఘన విజయాన్ని సాధించారు.గత 30 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మాఫియా మాటియో మెస్సినా డెనారో పోలీసులకు చిక్కాడు.60 ఏళ్ల మాఫియా డెనారోను సిసిలీ రాజధాని పలెర్మోలోని ఆసుపత్రిలో అరెస్టు చేశారు.డెనారో క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో...

Read More..

ఈ 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గురించి తెలిస్తే.. ఎక్కడాలేని ఉత్సాహం, స్పూర్తి రావడం ఖాయం!

నాలుగేళ్ల క్రితం, బెంగళూరుకు చెందిన 18 ఏళ్ల సంజిత్ కొండా లా ట్రోబ్ యూనివర్సిటీ, బందూరా క్యాంపస్‌లో బిజినెస్ స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వెళ్లాడు.అయితే ప్రస్తుతం 22 ఏళ్ల వయసులో సంజిత్ అక్కడే తన వ్యాపారాన్ని నడుపుతున్నాడు.అది కూడా...

Read More..

నా మతాన్ని ఎత్తిచూపుతూ..నా వాళ్లే దాడి చేస్తున్నారు, రిపబ్లికన్లపై భారత సంతతి మహిళ ఆరోపణలు

అమెరికాలోని రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ) అధ్యక్ష పదవికి పోటీపడుతోన్న ఇండో అమెరికన్ న్యాయవాది హర్మీత్ ధిల్లాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను సిక్కు వ్యక్తిని కావడం వల్లే తన తోటి నాయకులు, మతోన్మాదుల నుంచి దాడులను ఎదుర్కొంటున్నానని చెప్పారు.కాలిఫోర్నియా రాష్ట్ర రిపబ్లిక్...

Read More..

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్ధి దుర్మరణం, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.వివరాల్లోకి వెళితే.మృతుడిని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకి చెందిన కునాల్ చోప్రాగా గుర్తించారు.గత వారం విలియం హోవెల్ డ్రైవ్‌లో అతను ప్రయాణిస్తున్న హ్యుందాయ్ కారును కాంక్రీట్ పంపింగ్ ట్రక్కు ఢీకొట్టింది.ఈ ఘటనలో...

Read More..

అమెరికాలో మరోసారి కాల్పులు.. ఆరు నెలల చిన్నారితో సహా ఆరుగురు మృతి....

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకులు అంటే ఒక ఆట బొమ్మల లాగా మారిపోయాయి.ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే అమెరికాలో దాదాపు వారంలో కనీసం రెండు సార్లు అయినా కాల్పులు జరుగుతూ ఉంటాయి.తాజాగా మరోసారి అమెరికాలో కాల్పులు జరగడం కలకలం రేపింది.గుర్తు తెలియని వ్యక్తులు...

Read More..

సింగపూర్ వెండితెరపై మొదటి తెలుగు లఘు చిత్రం విడుదల..

శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మించిన లఘు చిత్రం సిరిజోత జనవరి 12వ తేదీన రాత్రి సింగపూర్ వింగ్స్ సినీమాటిక్స్ లో విడుదల చేశారు.ఈ చిత్రానికి కధ, మాటలు సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి అందించడం జరిగింది.సురేష్ రాజ్ దర్శకత్వం లో...

Read More..

మలేషియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..

మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, ఖీఔఓ కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు...

Read More..

కెనడాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో భారతీయ బాలుడు దుర్మరణం, పోలీస్ అవ్వాలనుకుని చివరికి

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల భారత సంతతి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.వివరాల్లోకి వెళితే.తరెన్ సింగ్ లాల్ తన టెస్లా కారుపై ఇంటికి వెళ్తుండగా బ్రిటీష్ కొలంబియా లాంగ్లీలోని ఫ్రేజర్ హైవే, 228వ స్ట్రీట్ జంక్షన్‌ సమీపంలో ఒక...

Read More..

స్పూర్తి : చిత్తు కాగితంతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. స్కాట్లాండ్‌లో భారతీయ మహిళ విజయాలు

ఈ సృష్టిలో పనికిరానిందంటూ ఏది వుండదు.చాలా మందికి ఈ విషయం తెలియక కొన్నింటిని వేస్ట్ అంటూ వుంటారు.అలాంటి వాటిలో చిత్తు కాగితాలు కూడా ఒకటి.వేస్ట్ పేపర్స్ కింద పరిగణించి వీటితో కొందరు కోట్లు సంపాదిస్తున్నారు.ఈ కోవకే చెందుతారు స్కాట్‌లాండ్‌లో స్థిరపడిన భారత...

Read More..

కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం 19 మంది మృతి.. ఎన్నో వేల మంది..

కొన్ని వారాలుగా అగ్రరాజ్యమైన అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.భారీ వర్షాల దాటికి వరదలు సంభవిస్తున్నాయి.డ్యాములు పొంగిపొర్లుతున్నాయి.దీనివల్ల అనేక ప్రాంతాలు జల మయమయ్యాయి.రోడ్లు వాగులను తలపిస్తున్నాయి.వందలాది ఇండ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.చలికాలంలోనీ వర్షాలు దాటికి కాలిఫోర్నియాలో...

Read More..

యూఎస్‌ సీడీసీలో భారత సంతతి వైద్యుడికి కీలక పదవి.. ఎవరీ నీరవ్ డీ షా..?

రెండేళ్ల నాడు అమెరికాను కుదిపేసిన కోవిడ్ మహమ్మారి సమయంలో కీలక సేవలు అందించిన భారత సంతతి వైద్యుడు నీరవ్ డీ షాకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ)లో ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.ప్రస్తుతం మైనే...

Read More..

అమెరికా అధ్యక్ష బరిలో రో ఖన్నా .. సెనేట్‌కి పోటీ చేస్తానంటే , ఈ ఊహాగానాలేంటీ..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం వుండగానే.అక్కడి రాజకీయ పార్టీలు, నేతలు అప్పుడే దానిపై దృష్టిపెట్టారు.ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు సై అన్నారు.ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి పోస్ట్ అంటే ఎవరికీ...

Read More..

విమానంలో ఉల్లిపాయలు తెచ్చుకున్న విమానా సిబ్బందిపై స్మగ్లింగ్ కేసు.. ఎందుకంటే..

సాధారణంగా విమానంలో బంగారం, మాదక ద్రవ్యాలతో ప్రయాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఏ ఎయిర్ పోర్ట్ లో అయినా వీటిని తీసుకుని ప్రయాణించిన ప్రయాణికున్ని అరెస్టు చేస్తారు.కానీ ఆశ్చర్యమేమిటంటే ఉల్లిపాయలను విమానంలో తరలించిన ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ ఎయిర్ హోస్టస్ పై స్మగ్లింగ్...

Read More..

అమెరికన్ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ సీఈవోగా భారతీయుడు..!!

అమెరికన్ దిగ్గజ కంపెనీలకు సారథులుగా భారతీయులు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, శంతను నారాయణ్, పరాగ్ అగర్వాల్ వంటి వారు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.తాజాగా మరో దిగ్గజ అమెరికన్...

Read More..

వెలుగులోకి రహస్య పత్రాలు .. ఆయనకు ఏ పాపం తెలియదు : బైడెన్‌ను వెనకేసుకొచ్చిన వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం అమెరికా రాజకీయాలను కీలక మలుపు తిప్పింది.బైడెన్‌పై విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని విపక్ష రిపబ్లికన్లతో పాటు మీడియా డిమాండ్ చేస్తోంది.వ్యవహారం...

Read More..

ఇండియాకు వచ్చి రోటీలు చేస్తున్న అమెరికన్ బ్లాగర్‌.. నెటిజన్లు ఫిదా!

భారతదేశం మొత్తం తిరిగితే చాలు 100 దేశాలు తిరిగినంత అనుభూతి లభిస్తుంది అనడంలో సందేహం లేదు.రకరకాల సంస్కృతులు రకరకాల భాషలు రకరకాల ఆహారాలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం భిన్నత్వానికి ఏకత్వంగా నిలుస్తుంది అందుకే ఇక్కడికి వచ్చేవారు అందరూ ఎప్పుడు ఆశ్చర్యపోతూనే...

Read More..

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. కాన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా పగ్గాలు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు అక్కడ కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు.ఇప్పుడు అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటున్నారు.తాజాగా...

Read More..

విదేశాల్లో సంక్రాంతిని ఎలా జ‌రుపుకుంటారంటే...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్య దేవుడు ధనుస్సు నుండి బయలుదేరి తన కుమారుడి రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.ఆ తర్వాత అన్ని రకాల శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.ఈ సంవత్సరం, మకర సంక్రాంతి పండుగను 15 జనవరి 2023...

Read More..

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లో దొంగ‌ప‌నిచేసి దొరికిపోయిన ఉద్యోగి... చివ‌రికి ఏమ‌య్యిందంటే...

కరోనా కాలం నుండి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ ధోరణి చాలా వ‌ర‌కూ పెరిగింది.ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు, చాలామంది త‌ప్పుడు ప‌నుల‌కు పాల్ప‌డుతుంటారు.కెనడా నుంచి అలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది.కంపెనీని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆమె గ‌తంలో కంపెనీ డేటా...

Read More..

అత‌ను ఫిజ‌క్స్‌లో గ్రాడ్యుయేట్‌.. ఫిలాస‌ఫీలో మాస్ట‌ర్స్‌... ప్ర‌జ‌ల‌ను ఎంత‌గా ప్ర‌భావితం చేశారంటే...

మహర్షి మహేష్ యోగి గత 50 సంవత్సరాలలో భారతదేశంలో ఎంతో ప్రసిద్ధపొందిన‌ అత్యంత ప్రభావవంతమైన యోగా గురువు.ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అత‌నికి ల‌క్ష‌ణ సంఖ్య‌లో అనుచ‌రులు ఉన్నారు.అతని ధ్యానం-ఆధారిత బోధనలు ఎంతో విస్తృతమైన‌ ప్రభావాన్ని చూపాయి, పాశ్చాత్య దేశాలకు చెందిన‌ ప్రజలు...

Read More..

పాకిస్తాన్‌లో తారా స్థాయికి ఆర్థిక సంక్షోభం... గోధుమ పిండి కోసం తొక్కిసలాట... ఒక‌రు మృతి!

తాలిబాన్ అధికారంలోకి రావ‌డంతోనే ఆఫ్ఘనిస్తాన్ ప‌రిస్థితి అత్యంత దారుణ స్థితికి దిగ‌జారింది.ఇప్పుడు మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి రాబోతోందని తెలుస్తోంది.ప్రస్తుతం పాకిస్తాన్‌లో తినడానికి తిండిలేదు.అలాగే దేశంలోని ప్రజలు జీవించడానికి అవసరమైన కనీస అవసరాలను అందించడానికి ప్రభుత్వ ఖజానాలో...

Read More..

భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు... భ‌ల్లే భ‌ల్లే అనేంత‌లా పెరుగుతున్నాయి!

భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి.దీనికి ఊత‌మిస్తున్న‌ట్లు ఆస్ట్రేలియా మ‌రో నిర్ణ‌యం తీసుకుంది,.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.భారతీయ భాషకు సంబంధించి ఈసారి ఆస్ట్రేలియా నుంచి మంచి శుభవార్త అందుతోంది.ఆస్ట్రేలియాలోని విద్యార్థులు ఇక‌పై భారతీయ భాషలను...

Read More..

అమెరికాలో విమాన ప్రయాణాల నిలిపివేత‌కు కార‌ణ‌మిదే...

అమెరికాలో విమాన ప్రయాణాల‌ను నిలిపివేశారు.దేశవ్యాప్తంగా 1200కు పైగా విమానాలు నిలిచిపోయాయి.సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, విమాన ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని ప్రమాదాలు లేదా సౌకర్యాల గురించి పైలట్‌లకు వివ‌రించేందుకు అన‌నుకూల‌మైన‌ సిస్టమ్‌ని ఉపయోగించినట్లు విమాన‌యాన సంస్థ...

Read More..

అతిపెద్ద ఫ్యాషన్ హౌస్‌లలో అధికార మార్పులు... వివ‌రాలివే!

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఫ్యాషన్ హౌస్‌లలో అధికార మార్పులు జ‌రిగాయి.డియోర్ మరియు లూయిస్ విట్టన్ ఫ్యాషన్ హౌస్‌లకు కొత్త చీఫ్‌లు వ‌చ్చారు.బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన కుమార్తె డెల్ఫిన్‌ను లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్‌కి చీఫ్‌గా నియ‌మించారు.అదే సమయంలో 2018 నుండి...

Read More..

ఆస్ట్రేలియా : నలుగురు భారతీయుల్ని పొట్టనబెట్టుకున్న ర్యాష్ డ్రెవింగ్.. నిందితుడూ ఇండియనే

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నలుగురి మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసి పలు అభియోగాలు మోపారు.నిందితుడిని హరీందర్ సింగ్ రంధవాగా గుర్తించారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని పోలీస్ కస్టడీలోనే వుంచి చికిత్స అందిస్తున్నారు.సెంట్రల్ విక్టోరియా...

Read More..

ప్రవాసుల కేసుల పరిష్కారమే లక్ష్యం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని పెంచుతాం : పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి

విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల కోసం పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే వారికి రాష్ట్రంలో వున్న సివిల్ , క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన...

Read More..

ఆస్ట్రేలియాలోని దేవాలయం ఆపవిత్రం.. ఎలాగంటే..

ఆస్ట్రేలియాలోని ఖలిస్తన్ శక్తులు అరాచకానికి పాల్పడుతున్నాయి.భారత్ పట్ల తమ విద్వేషాన్ని వెలగకుతున్నాయి.మేల్ బోర్న్ లోని ప్రఖ్యాత స్వామి నారాయణ హిందూ దేవాలయం పై దాడికి దిగి గోడల పై పరుష పదజాలకు రాతలు చర్యలతో మలినపరుచుతున్నాయి.ఈ ఘటన ను ది ఆస్ట్రేలియా...

Read More..

అమెరికాలోని ఒక రాష్ట్రంతో.. ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్న నిత్యానంద..

భారతదేశం నుంచి చప్పుడు చేయకుండా స్వామి నిత్యానందా దక్షిణ అమెరికా దివుల్లో తిష్ట వేసిన సంగతి తెలిసిందే.దక్షిణ అమెరికా దివుల్లో ఉన్నాయి.స్వయం ప్రకాటిత స్వామీజీ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో నిత్యానంద ఉన్నాడు.నిత్య వివాదాల స్వామి...

Read More..

కువైట్ లేబర్ మార్కెట్లో మనవాళ్ళ వాటా గురించి తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రజలు కొంత మంది పని కోసమైనా, ఉద్యోగం కోసమైనా వేరే దేశాలకు వెళ్లి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.అలా ఉన్నా కొంత మంది ప్రజలు గల్ఫ్ దేశమైన కువైట్ లో అధికంగా కార్మికులుగా పనిచేస్తున్నారు.గల్ఫ్ దేశం కువైట్ లో...

Read More..

గోల్డ్‌మన్ సాక్స్‌లో ఉద్యోగాల కోత : అక్కడ మొదలై.. ఇక్కడిదాకా వచ్చా, లింక్డ్ ఇన్‌లో భారతీయ టెక్కీ ఆవేదన

కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌, అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1...

Read More..

యూకే : రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ దుర్మరణం.. నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ భారతీయ మహిళ మరణానికి కారణమైన వ్యక్తికి యూకే కోర్ట్ ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.నిందితుడు అజీజ్ దాదాపు 100 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్లు దర్యాప్తులో తేలింది.వివరాల్లోకి వెళితే.గతేడాది నవంబర్‌లో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో నిందితుడు...

Read More..

యూఎస్ బిజినెస్ వీసా : ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం.. స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా ఇప్పుడు విద్య, ఉద్యోగాలతో పాటు వ్యాపారం కోసం భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు.అయితే ఆయా దేశాల వీసాలు దొరకడం ఇప్పుడు ఇబ్బందిగా మారుతోంది.దరఖాస్తులు విపరీతంగా వస్తుండటంతో బ్యాక్‌లాగ్‌లు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ సమస్య ఎక్కువగా...

Read More..

సర్వర్ పని చేయకపోవడంతో అమెరికాలోని ఎయిర్ పోర్ట్ లో.. ఒక్క విమానం కూడా..

టెక్నికల్ సమస్య అగ్రరాజ్యాన్ని వణిగించేసింది అని చెప్పాలి.గంటల తరబడి విమానాలను ఎగరకుండా ఆపేసింది.ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతుంది.సిస్టమ్స్ ను ఎవరైనా హ్యాక్ చేశారా అలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అమెరికాలో విమానాలు గ్రౌండ్ లోనే నిలబడిపోయాయి.ఇందులో ఆశ్చర్యమేముంది ఆకాశం నుంచి కిందికి...

Read More..

భారతదేశానికి చెందిన రెండు.. ఈ సిరప్ లను వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. ఎందుకంటే

భారత దేశంలో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నపిల్లలకు ఇవ్వద్దని ఉభేకిస్తాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.ఈ సిరప్లలో విషపూరితమైన ఈ ఇథినాల్ గ్లైకాల్ ఉన్నట్లు వెల్లడించింది.దేశంలోనే నోయిడాకు చెందిన మారియాన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు, డక్ వన్...

Read More..

యూపీఐకి పెరుగుతున్న పాపులారిటీ.. ఇకపై మరో 10 దేశాల్లోనూ సేవలు!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన యూపీఐ మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తోంది.ఇటీవల ఎన్‌పీసీఐ జారీ చేసిన సర్క్యులర్ పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతుంది.ఈ సర్క్యులర్‌లో యూపీఐ రిలేటెడ్ దేశీయ కోడ్లతో పాటు...

Read More..

అమెరికా : నాసా చీఫ్ టెక్నాలజిస్ట్‌‌గా భారత సంతతి ఎక్స్‌పర్ట్.. !!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో భారత సంతతి ఎక్స్‌పర్ట్‌కు కీలక పదవి దక్కింది.నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు ప్రధాన సలహాదారుగా ఏరోస్పెస్ ఇండస్ట్రీ నిపుణుడు ఏసీ చరణీయా నియమితులయ్యారు.ఈయన ఈ హోదాలో నాసా చీఫ్ టెక్నాలజిస్ట్‌గానూ విధులు నిర్వర్తిస్తారు.చరణీయా జనవరి 3న...

Read More..

డాక్టర్ కాదు కీచకుడు.. భారత సంతతి వైద్యుడికి రెండు జీవిత ఖైదులు, ఇప్పటికే మూడు యావజ్జీవాలు

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన వైద్యుడికి యూకే క్రిమినల్ కోర్టు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది.తూర్పు లండన్‌లోని తన క్లినిక్‌లో నలుగురు మహిళలు సహా 25 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుకు సంబంధించి...

Read More..

హజ్ యాత్ర చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌... వీసా వ్య‌వ‌ధి పెంపుతో పాటు...

హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే యాత్రికుల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదని సౌదీ అరేబియా ఇటీవ‌లే ప్రకటించింది.అంటే ఎంత మంది అయినా హజ్ యాత్రకు వెళ్లవచ్చు. సౌదీ హజ్, ఉమ్రా మంత్రి...

Read More..

అమెరికా : బైడెన్ కొంపముంచిన రహస్య పత్రాలు.. పెద్దాయన చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

లేటు వయసులో అమెరికా అధ్యక్ష పగ్గాలు అందుకున్న జో బైడెన్ విమర్శలు వస్తున్నా, వృద్ధాప్య సమస్యలు వేధిస్తున్నా బండి లాక్కొస్తున్నారు.కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసినప్పటికీ.దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, కంపెనీల లే ఆఫ్‌లు ఆయనను భయపెడుతున్నాయి.దీనికి తోడు ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం...

Read More..

కెనడాలోని యుకాన్ ప్రావిన్స్ ప్రీమియర్‌గా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రంజ్ పిళ్లై..!!

అమెరికాకు పొరుగున వున్న కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన రంజ్ పిళ్లై యుకాన్...

Read More..

కనుక దుర్గమ్మ నైవైద్యానికి ప్రత్యేక ధాన్యం.. కానుకనిచ్చిన ఎన్నారై..

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.అలా వచ్చిన ఒక ఎన్నారై బెజవాడ దుర్గమ్మకు అరుదైన ప్రసాదం సమర్పించారని దేవాలయ అధికారులు వెల్లడించారు.సేంద్రీయ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన 365 రకాల...

Read More..

మంచి ఆటో డ్రైవర్.. ముఖ్యమంత్రి తో చెప్పుకొని మురిసిపోయిన ఎన్నారై మహిళ.. ఏమి చెప్పిందంటే..

మన భారతదేశంలో అతిథులకు ఎంతటి మర్యాదనిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమ ఇంటికి అతిధి గా వచ్చింది శత్రువు అయిన వారు ఎప్పటికీ మర్చిపోలేనంత అతిథి మర్యాదలను చేసి పంపుతారు.ప్రవాసి భారతీయ దినోత్సవం సందర్భంగా భారత్ కు వచ్చిన ఒక బ్రిటిష్ మహిళ ఇక్కడి...

Read More..

ఇద్దరు ఇండియన్స్ సరికొత్త గిన్నిస్ రికార్డ్.. కేవలం త్రీ డేస్ లోనే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి దేశంలోనూ ఉన్నారు.భారత దేశస్తులు ఏ దేశంలో ఉన్న ఎప్పుడు వారి సత్తాను చాటుతూనే ఉంటారు.తాజాగా భారతీయులు మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు.డా.అలీ ఇరానీ, సుజయ్ కుమార్ మిత్ర భూమి మీద ఉన్న ఏడు...

Read More..

పాకిస్తాన్ లో ఆహార సంక్షోభం గోధుమల కోసం కొట్టుకుంటున్న ప్రజలు... వీడియో వైరల్..!!

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం గుండా వెళ్తూ ఉండటంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.దీంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొంది.ఈ  దిశగానే దాయాధి దేశం పాకిస్తాన్ లో దారిద్ర్యం తాండవిస్తోంది. దీంతో ప్రభుత్వం సామాన్యుల...

Read More..

అమెరికాలోని టోల్ రోడ్ అథారిటీకి డైరెక్టర్‌గా భారత సంతతి వ్యక్తి..!!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల భారతీయ మూలాలున్న వారు కీలక పదవులు అందుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా ఫోర్డ్ బెండ్ టోల్ రోడ్ అథారిటీ అండ్ గ్రాండ్ పార్క్‌వే టోల్ రోడ్ అథారిటీ డైరెక్టర్ల బోర్డులో భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు.ఆర్ధిక నైపుణ్యం,...

Read More..

మేకిన్ ఇండియాకు ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లు : ప్రవాసీ భారతీయ దివాస్‌లో మోడీ

ఎన్ఆర్ఐలపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సును మోడీ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.మేకిన్ ఇండియాకు ప్రవాసులు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు.మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు.భారతదేశ నిర్మాణంలో...

Read More..

ఇండోనేషియాలోని ఈ ప్రాంతంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక..

ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్ లో మంగళవారం రిక్టర్ స్కేలు పై 7.5 తీవ్రత తో భారీ భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.12.47 నిమిషములకు భూకంపం సంభవించినట్లు సమాచారం.భూకంప కేంద్రం మలుకు టంగారా బరత్ జిల్లాకు వాయువ్యంగా 148...

Read More..

బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ ఓటమి తప్పదా.. సర్వే ఏం చెబుతుందంటే..

బ్రిటిష్ ప్రధానమంత్రి అతని 15 మంది క్యాబినెట్ మంత్రులు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒక సర్వేలో తెలిసింది.బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను ఇండిపెండెంట్ వార్తాపత్రిక వెల్లడించింది.ఆ సర్వే డేటా...

Read More..

సింగపూర్ : కూతురితో కలిసి పనిమనిషికి చిత్రహింసలు, భారత సంతతి మహిళకు 14 ఏళ్ల జైలు

కూతురితో కలిసి పనిమనిషిని చిత్రహింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ సోమవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని 64 ఏళ్ల ప్రేమ ఎస్ నారాయణ స్వామిగా గుర్తించారు.ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి తోహ్...

Read More..

అమెరికాలో భారతీయురాలి చరిత్ర.. తొలి సిక్కు మహిళా జడ్జిగా ఘనత

అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ చరిత్ర సృష్టించింది.మన్‌ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా నిలిచింది.వివరాల్లోకి వెళితే.హ్యూస్టన్‌లో పుట్టి పెరిగిన మోనికా బెల్లయిరేలో నివసిస్తున్నారు.టెక్సాస్‌లోని లా నెంబర్...

Read More..

న్యాయస్థానంలో కేసు గెలిచేందుకు లింగమార్పిడి చేసుకున్న ఓ తండ్రి..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాలలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి.కొన్ని న్యాయస్థానాలలో కొన్ని రకాల కేసులు ఎన్ని రోజులు పోయినా అలాగే సాగుతూనే ఉంటాయి.అలాంటి ఒక కేసును గెలవడానికి ఒక తండ్రి ఎవరు చేయలేని పని చేశాడు.తన ఇద్దరి కుమార్తెల సంరక్షణ...

Read More..

ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ పాఠశాలలో మన దేశ భాష బోధన..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఒక్కొక్క దేశానికి ఒక్కో భాష ఉంటే మన భారత దేశంలోనే కొన్ని వందల అధికారిక భాషలు ఉన్నాయి.మన భారతదేశానికి సంబంధించిన భాషలను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో మాట్లాడుతూ ఉంటారు.అంతే కాకుండా మన భారతదేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న...

Read More..

అమెరికాలో అరుదైన ఘటన.. 50 కోట్ల మందిలో ఒకరికే..

గర్భిణీ స్త్రీలకు పురుడు పునర్జన్మతో సమానమని చెబుతూ ఉంటారు.అనేక ఇబ్బందులను దాటుకుని బిడ్డలని కనడమంటే మరో జన్మ నెత్తినట్టే అని కూడా చెబుతూ ఉంటారు.అత్యధిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక యుగంలోనూ గర్భిణులను కొన్ని అరుదైన సమస్యలు ఇబ్బందులకు గురి...

Read More..

బట్టలు విప్పి ఇంటర్వ్యూలో పాల్గొన్న యువతులు.. ఎయిర్ వేస్ ను విమర్శిస్తున్న నెటిజెన్లు..

కువైత్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా యువతులు బట్టలు విప్పి ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం కలకలం రేపుతుంది.స్పెయిన్ లో గత సంవత్సరం నవంబర్ లో ఇంటర్వ్యూల సందర్భంగా ఈ దారుణం జరిగిందని ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి...

Read More..

కెనడాపై ఆయనది చెరగని ముద్ర : ప్రముఖ్ స్వామిపై జస్టిన్ ట్రూడో ప్రశంసలు

భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహరాజ్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రశంసల వర్షం కురిపించారు.అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఆయన శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ట్రూడో వీడియో సందేశాన్ని పంపారు.శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం బోచసన్వాసి అక్షర్...

Read More..

వర్జిన్ ఆస్ట్రేలియా సంస్థ విమానంలో నుంచి ప్రయాణికున్ని గెంటేసిన పైలెట్.. ఎందుకు అలా చేశాడంటే..

ఈ మధ్యకాలంలో విమానాలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందితో కూడా గొడవలు పడుతూ ఉంటారు.ఇలా గొడవలు పడుతున్న కొంతమంది దురసు ప్రయాణికులను విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉంటారు.తాజాగా వర్జిన్ ఆస్ట్రేలియా సంస్థ విమానంలో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడికి...

Read More..

హైడ్రామాకు తెర.. అమెరికా ప్రతినిధుల సభ కొత్త స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్థీ ..!!

గత కొన్నిరోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది.అమెరికా ప్రతినిధుల సభ కొత్త స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్థీ ఎన్నికయ్యారు.స్పీకర్ ఎన్నికు సంబంధించిన ఓటింగ్‌పై గత కొన్నిరోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు శనివారం 15వసారి నిర్వహించిన ఓటింగ్‌లో కెవిన్ విజయం...

Read More..

తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన ఎన్నారై యువతి.. అమెరికా నుంచి వచ్చి..

ఒక 21 ఏళ్ల ఎన్నారై యువతి తన తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇచ్చింది.అయితే ఆమె ఇండియాకి చెందిన ఆ అమ్మాయి తన చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకి వెళ్లి, అమెరికాలోనే పెరిగి పెద్దయింది.అయితే తన తల్లిదండ్రులతో కలిసి ఆమె ఇటీవల...

Read More..

దేశంలోకి అనుమతి నిరాకరణ: ఇండో అమెరికన్‌కి చుక్కెదురు, కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించిన గుజరాత్ హైకోర్ట్

తన వివాహ వేడుకకు హాజరయ్యేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్ట్ తోసిపుచ్చింది.వివరాల్లోకి వెళితే.ధనరాజ్ పటేల్ అనే వ్యక్తికి గత నెలలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో అనుమతి...

Read More..

అమెరికా స్కూల్లో టీచర్ పై కాల్పులు జరిపిన ఆరేళ్ల బాలుడు.. ఎందుకంటే..

అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువగా తుపాకులను వారి దగ్గర పెట్టుకొని తిరుగుతూ ఉంటారు.తాజాగా అమెరికాలోని ఒక పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడు టీచర్ పై తుపాకితో కాల్పులు జరిపాడు.తీవ్రంగా గాయపడిన టీచర్ ప్రస్తుతం...

Read More..

ఇక మ‌న ఊరిలోనే విదేశీ విద్య‌... విధానం ఇదే..

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళుతుంటారు.అయితే ఇక‌పై ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.యూజీసీ అంటే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలో విదేశీ యూనివర్సిటీలకు క్యాంపస్ తెరవడానికి అనుమతి...

Read More..

యూఎస్ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో రిచర్డ్ వర్మకి కీలక పదవి.. ఇండో అమెరికన్ సంస్థ హర్షం

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని అత్యున్నత దౌత్యస్థానమైన డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా భారత సంతతికి చెందిన రిచర్డ్ వర్మను నామినేట్ చేయడాన్ని అక్కడి ఇండో అమెరికన్ సంస్థ స్వాగతించింది.54 ఏళ్ల రిచర్డ్ వర్మను మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్...

Read More..

నాడు బీడీ కార్మికుడు.. నేడు అమెరికాలో జడ్జి, స్పూర్తి నింపుతోన్న భారతీయుడి ప్రస్థానం

కృషి వుంటే మనుషులు రుషులవుతారని పెద్దలు అంటూ వుంటారు.ఇలాంటి వారు మన కళ్ల ముందే ఎందరో వున్నారు.కూటికి గతి లేని స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన వారు ఎందరో.ఇదంతా వారికి వూరికే వచ్చేయలేదు.దీని వెనుక ఎంతో కృషి , పట్టుదల, శ్రమ,...

Read More..

అమెరికాలో దారుణం వరుసగా ఏడుగురిని చంపి.. ఆ తర్వాత..

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది.ఇనిక్ రాష్ట్రానికి చెందిన మైఖేల్ హైట్ (42) తన కుటుంబం మొత్తాన్ని చంపి ఆ తర్వాత తను కూడా ప్రాణాలను తీసుకున్నాడు.బుధవారం ఇనిక్ నగరంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా పెద్ద కలకలమే రేపింది.కడుపున పుట్టిన ఐదుగురు...

Read More..

న్యూజిలాండ్ కు వచ్చి తప్పు చేశామంటున్న భారతీయులు.. ఈ ఆవేదన ఎందుకంటే..

ఈ మధ్యకాలంలో సాధారణంగానే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల నుంచి ఉపాధి కోసం చాలా దేశాల నుంచి వెళ్లి ఎంతో మంది స్థిరపడిపోతున్నారు.అలా వెళ్లిన దేశాల ప్రజలలో భారతదేశ ప్రజలు ఏ దేశంలో అయినా కచ్చితంగా ఉన్నారు.న్యూజిలాండ్లో పెరిగిపోతున్న దోపిడీలు, నేరాలు...

Read More..

విమానంలో ప్రయాణీకుడికి హార్ట్ స్ట్రోక్, 5 గంటల పాటు చికిత్స .. ఈ ఎన్ఆర్ఐ డాక్టర్‌కు నెటిజన్ల సెల్యూట్

వైద్యో నారాయణో హరి: అంటారు పెద్దలు.ప్రాణాలు నిలబెట్టే వైద్యుడి గొప్పతనం గురించి తెలిసే మన పూర్వీకులు ఆయనకు అంతటి ప్రాధాన్యతను కట్టబెట్టారు.కరోనా కోరల నుంచి మానవాళి బతికి బట్టకట్టిందంటే అది వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల చలవే.తొలి నాళ్లలో మందే లేని...

Read More..

ఒకప్పుడు ఇండియాకి నో ఎంట్రీ.. ఇప్పుడు కోరి వరించిన ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’, ఎవరీ దర్శన్ సింగ్ ..!!

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ (పీబీఎస్ఏ) కోసం 27 మంది ఎన్ఆర్ఐలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్‌లను ప్రదానం చేస్తారు.భారత సంతతి (పీఐవోలు), ఎన్ఆర్ఐలు సాధించిన...

Read More..

మానవ అక్రమ రవాణా గ్యాంగ్ అరాచకం : అమెరికా పంపిస్తామని చెప్పి.. ఇండోనేషియాలో కిడ్నాప్, ఆపై లక్షల్లో డిమాండ్

పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల అశుతోష్ రాణా ఇండోనేషియాలోని బాలిలో కిడ్నాప్ అయ్యాడు.అతనిని విడుదల చేయాలంలే రూ.30 లక్షలు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు.ఓ బంధువు ఇండోనేషియా, మెక్సికోల మీదుగా అక్రమంగా అమెరికాకు చేరుకోవడంతో.బెహ్లోల్‌పూర్‌కు బాధితుడి కుటుంబం కూడా తమ బిడ్డను అగ్రరాజ్యానికి...

Read More..

దక్షిణాఫ్రికాలో దారుణ ప్రమాదం.. ఐసీయూలో భారత సంతతి అమ్మాయి..

గో కార్ట్ రైసింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో దక్షిణ ఆఫ్రికాలోని భారత సంతతికి చెందిన ఒక అమ్మాయి తీవ్రంగా గాయపడింది.స్పోర్ట్స్ కార్ చక్రాల్లో క్రిస్టియన్ గోవిందర్ (15) జుట్టు చిక్కుకుపోవడంతో నెత్తి పైన ఉన్న చర్మం ఊడొచ్చింది.జోహాన్నెస్‌బర్గ్‌ లోని ఒక ఎంటర్టైన్మెంట్...

Read More..

అమెరికాలో మరోసారి కాల్పుల బీభత్సం.. ఇంత మంది..

అమెరికాలో ప్రతి రోజు ప్రతి క్షణం ఏదో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి.గత సంవత్సర కాలంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది.ఎందుకంటే అమెరికాలో దాదాపు చాలామంది యువత దగ్గర తుపాకులు ఉండడం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా...

Read More..

కాల్ సెంటర్ స్కామ్ లో భారతీయుడికి.. అమెరికా కోర్టులో ఇన్ని నెలలు జైలు శిక్ష..

ఈ మధ్య కాలంలో సాధారణంగా చాలా మంది ప్రజలు ఇంట్లోనే కూర్చుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.అంతేకాకుండా చాలామంది ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు.చాలామంది ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఆ ఫోన్ కి ఒక లింకు పంపి...

Read More..

అమెరికా వీసా ఇక కాస్ట్‌ లీ గురు.. దరఖాస్తు రుసుమును భారీగా పెంచిన అగ్రరాజ్యం, అమల్లోకి ఎప్పుడంటే..?

అమెరికాకు వచ్చే వలసదారులకు బైడెన్ ప్రభుత్వం షాకిచ్చేందుకు సిద్ధమైంది.ఇమ్మిగ్రేషన్ రుసుములను భారీగా పెంచాలని ప్రతిపాదించింది.ఇందులో హెచ్ 1 బీ సహా తదితర వీసాలు వున్నాయి.యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) బుధవారం ప్రతిపాదిత వివరాలను వెల్లడించింది.హెచ్ 1బీ వీసా దరఖాస్తు...

Read More..

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి.. మరోసారి నామినేట్ చేసిన బైడెన్, ఈసారైనా సెనేట్ ఆమోదిస్తుందా..?

భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్, డెమొక్రాటిక్ పార్టీ నేత ఎరిక్ గార్సెట్టిని మళ్లీ నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. ఈ సారి ఆయన నామినేషన్‌కు సెనేట్ ఆమోదం లభిస్తుందని వైట్‌హౌస్ విశ్వాసం వ్యక్తం...

Read More..

యూఎస్ స్టూడెంట్ వీసాలు.. ఆరేళ్ల తర్వాత భారతీయులకు భారీగా జారీ, మొత్తం ఎంతమందికంటే..?

చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా. నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని...

Read More..

సర్కస్‌లో ఊహించని ఘటన.. ట్రైనర్‌పై వెనుక నుంచి దాడి చేసిన పులి

అడవిలో ఉండే క్రూర మృగాలు అంటే చాలా మందికి భయం.‘జూ‘కు వెళ్లినప్పుడు కూడా క్రూర మృగాలు ఉన్న ప్రాంతాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.అవి అకస్మాత్తుగా మనుషులపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక సర్కస్‌లలో...

Read More..

యూకే లో విద్యార్థులకు ఇన్ని సంవత్సరముల వరకు గణితం తప్పనిసరి.. ఎందుకంటే..

యూకే లో ఆర్థిక సంక్షోభంతో తనమునుకలైపోయింది.ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది.అంతే కాకుండా మరో వైపు వైద్య సేవలో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ చిక్కుల్లో పడవేస్తున్నాయి.ఈ...

Read More..

అమెరికాలో భారతీయ కుటుంబం ప్రయాణిస్తున్న కారు 250 అడుగులలోయలోకి.. అందులోని వారు..

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతదేశానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు 250 అడుగుల లోయలో పడింది.భారత సంతతికి చెందిన ధర్మేశ్ పటేల్ (41) తన భార్య ఇద్దరు పిల్లలను చంపే ఉద్దేశంతోనే కారును లోయలోకి పోనిచ్చాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కారు...

Read More..

చైనా వారిని వెనకపడేసిన భారతీయులు.. సింగపూర్ లో ?

ఈ మధ్యకాలంలో చాలామంది ఏ సీజన్ తేడా లేకుండా టూర్లకు వెళుతూ ఉంటారు.ఇక అతి ముఖ్యంగా వేరే దేశాలకు టూర్లకు వెళుతూ ఉంటారు.ఎందుకంటే అక్కడ చూడటానికి ఎన్నో అద్భుతాలు ఉంటాయి.ఆ అద్భుతాలను సందర్శించడానికి చాలామంది టూర్లకు వెళుతూ ఉంటారు.అయితే చాలామంది సింగపూర్...

Read More..

సొంత అల్లుడిపై కత్తితో దాడి.. కటకటాల వెనక్కి మామ,యూకేలో భారతీయుడి ఘాతుకం

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామకు బ్రిటన్ కోర్ట్ ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.నిందితుడిని భజన్ సింగ్‌గా గుర్తించారు.ఇతను హ్యాండ్స్‌వర్త్‌లోని కార్న్‌వాల్ రోడ్ హోమ్‌లో అల్లుడు, కుమార్తె,వారి ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నాడు.ఈ...

Read More..

పాక్ నటిపై హనీ ట్రాప్ ఆరోపణలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి వీడియో వైరల్!

పాకిస్తాన్ కి చెందిన నటీమణులు మోడల్స్ హనీ ట్రాప్ కి పాల్పడుతున్నారు అంటూ పాకిస్తాన్ కి చెందిన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ ఆదిల్ రజా ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆ వాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అంతేకాకుండా ఆ వ్యాఖ్యలపై...

Read More..

తన అడ్మినిస్ట్రేషన్‌లో ఆరుగురు ఇండో అమెరికన్లకు రెన్యూవల్... బైడెన్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్. అలా ఇప్పటి వరకు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.యునైటెడ్ స్టేట్స్‌ జనాభాలో...

Read More..

విద్యుత్ పొదుపునకు పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్లాన్ ఇదే..

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు.ప్రభుత్వం తాజాగా కొత్త ఇంధన సంరక్షణ ప్రణాళికను ఆమోదించిందని, దీని ప్రకారం ఇకపై రాత్రి 8:30 గంటలకు దేశంలోని అన్ని మార్కెట్లు/మాల్స్ మూసివేయబడతాయని ప్రకటించారు.ఆ సమయంలో అత్యధిక విద్యుత్...

Read More..

దొడ్డిదారిన అమెరికాలోకి : అక్రమ వలసదారుల లిస్ట్‌లో పెరుగుతోన్న భారతీయులు .. భయపెడుతోన్న గణాంకాలు

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల...

Read More..

చేయకూడని తప్పు చేసిన ఎన్ఆర్ఐ జంట.. చివరికి..

ప్రస్తుత కాలంలో నేరాలు-ఘోరాలు ఎక్కువగా జరగడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా.కొన్ని మంచి విషయాలకైనా, చెడు విషయాలైనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలలోకి త్వరగా చేరడానికి సోషల్ మీడియా కారణమవుతోంది.నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ పరిచయాలు, స్నేహాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.పై మెరుగులు, కల్లబొల్లి...

Read More..

తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఇండియాకు వచ్చిన ఎన్నారై.. అంతలోనే..

ఐదు రోజుల క్రితం అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఒక ఎన్నారై ఆత్మహత్యగాకు పాల్పడిన ఘటన సూరత్లో సోమవారం జరిగింది.సూరత్ పరిధిలోని సిటీ లైట్ ప్రాంతంలో ఏడు అంతస్తుల భవంతి పై నుంచి దూకి ఎన్నారై ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై పోలీసులు...

Read More..

అమెరికాలో మన తెలుగు రాష్ట్రం యువకుడు మృతి..

మన దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి ఉపాధి కోసం సౌదీ అరేబియా, అమెరికా వంటి దేశాలకు వెళ్లి కొన్ని రకాల ఉద్యోగాలను లేదంటే ఏవైనా చిన్న చిన్న పనులను చేసుకుంటూ నివసిస్తున్న వారు చాలామంది ఉన్నారు.ఇంకా చెప్పాలంటే...

Read More..