Telugu NRI USA America News - America,Dubai,UK,Canada,Australia News Videos,Telugu Organisation List Website

TeluguStop dedicated section for Telugu NRI’s(https://nri.telugustop.com) is unique section covering all Telugu NRI related News from around the world. we are already pepping our portal with content that makes the Telugu NR I’s feel more belonging and connected and stay tuned to Telugu Happenings in USA covering all Latest Local News,Immigration Visa and other Telugu Association updates. Telugu NRIs have always shown their fondness, enthusiasm, and passion in keeping themselves upto-date on the latest happenings about the Telugu world, prompting us to bring our portal closer to them. తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు – Telugu Stop NRI USA International World Daily Latest News Stop(USA,Dubai,Canada,Austraila,South Africa) News,Events,Telugu Organizations Updates, Visa Immigration News(H1/H4/Green Card,OPT),Student NRI forums,Groups,Passport,Travel News and More. Telugu NRI News/Associations/Events Covering all USA citys from Chicago,Washington,Dallas,New Jersey,New York,California,Michigan,Detroit,San Jose,North Carolina etc.

ఆ కాలేజీపై దావా వేసిన ఎన్నారై మహిళ.. ఏం జరిగింది..

మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా పనిచేస్తున్న లక్ష్మీ బాలచంద్ర జాతి, లింగ వివక్షకు గురయ్యారు.అందుకే ఆమె ఆ కాలేజీపై దావా వేశారు.భారతీయ సంతతికి చెందిన ఈమె తన సమస్యలను అడ్మినిస్ట్రేటర్లు పట్టించుకోకపోవడం వల్ల తాను కెరీర్ అవకాశాలు...

Read More..

డెవలప్‌మెంట్ మోడల్‌ను మార్చాలి.. వాతావరణ మార్పులపై అజయ్ బంగా వ్యాఖ్యలు

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన ఆర్ధిక నిపుణులు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అభ్యర్ధి అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి వీలుగా అభివృద్ధి నమూనాను మార్చాల్సిన...

Read More..

ఆ డిగ్రీలను గుర్తిస్తాం ... భారతీయ విద్యార్ధులకు ఆస్ట్రేలియా ప్రధాని శుభవార్త..!!

భారతీయ విద్యార్ధులకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గుడ్‌న్యూస్ చెప్పారు.భారత్‌లో చేసిన డిగ్రీలను తమ దేశంలోనూ గుర్తిస్తామన్నారు.ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఆయన బిజిబిజీగా గడుపుతున్నారు.బుధవారం ఆంథోనీ మాట్లాడుతూ.‘‘ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజం’’ను ఖరారు చేశామన్నారు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జీఐఎఫ్‌టీ సిటీలో...

Read More..

31 ఏళ్ల మహిళను గర్భవతి చేసిన 13 ఏళ్ల బాలుడు.. కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే..?

ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి వయసుతో పని లేకుండా పోయింది.వివాహేతర సంబంధమే తప్పు అంటే ఇక వయసులో తల్లి కొడుకుల వ్యత్యాసం ఉంటే ఏమనాలో అర్థం కాని దారుణాలు జరుగుతున్నాయి.కొడుకు వయసు ఉండే ఒక బాలుడితో ఆక్రమ సంబంధం పెట్టుకుని...

Read More..

వైరల్: ఓ ఏనుగు చెరకు ట్రక్‌ను ఆపి ఏం చేసిందో తెలుసా?

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని చాలా సరదాగా అనిపిస్తే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.కొన్ని చూడడానికి వింతగా అనిపిస్తే… మరికొన్ని చాలా జుగుప్సను కలిగిస్తాయి.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే...

Read More..

రాహుల్‌ గాంధీని బ్రిటిష్ పార్లమెంట్‌కి ఆహ్వానించిన వీరేంద్ర శర్మ ఎవరసలు?

భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకుడు, భారత ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో యూకే-భారత్ బంధం కోసం తమ విజన్స్ పంచుకోవడానికి అనేకమంది రాజకీయ...

Read More..

వీడియో: ఉక్రెయిన్ సైనికుడిని ఎలా కాల్చి చంపారో చూస్తే.. ఒళ్ళు గగర్పొడుస్తుంది!!

ఉక్రెయిన్‌పై రష్యా చాలా కాలంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇరువైపులా చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.ముఖ్యంగా రష్యన్ సైనికులు ఉక్రేనియన్ సైనికులను ఊచకోత కోస్తున్నారు.ఈ యుద్ధం నుంచి ఇప్పటికే గుండెల్ని పిండేసే ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.తాజాగా మరొక...

Read More..

అక్రమ వలసదారులపై కొత్త అణిచివేత.. యూకే హోమ్ మినిస్టర్ కొత్త బిల్లు!

అక్రమ వలసలకు చెక్ పెట్టేందుకు యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రవర్‌మాన్ కొత్త బిల్లును ప్రకటించారు.భారత సంతతికి చెందిన సుయెల్లా మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం, చిన్న పడవలపై అక్రమంగా యూకేకి చేరుకునే వలసదారులను తొలగిస్తామన్నారు.ఈ బిల్లు చివరి నిమిషంలో న్యాయ...

Read More..

ఎన్నారై దారుణ హత్య.. అతని ఫాదర్ ఒక ఆర్మీ కెప్టెన్, విస్తుగొలిపే నిజాలు!

కెనడాలో శాశ్వత నివాసి అయిన భారత సంతతి వ్యక్తి నిహాంగ్ ప్రదీప్ సింగ్ (24 ఏళ్ల) దారుణంగా హత్య చేయబడ్డాడు.హోలా మహల్లే జాతీయ పండుగ సందర్భంగా బిగ్గరగా, అశ్లీలమైన సంగీతాన్ని ప్లే చెయ్యొద్దని ప్రదీప్ డిమాండ్ చేశాడు.దీంతో పోకిరీలు అతడిని చంపేశారు.అందరి...

Read More..

న్యూయార్క్ జిల్లా కోర్ట్ జడ్జిగా భారత సంతతి వ్యక్తి .. నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర

న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు జిల్లా న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్‌ నియామకానికి యూఎస్ సెనేట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది.తద్వారా ఈ బెంచ్‌లో పనిచేసిన తొలి దక్షిణాసియా న్యాయవాదిగా అరుణ్ చరిత్ర సృష్టించారు.మంగళవారం సాయంత్రం 58-37 ఓట్ల తేడాతో ఆయన నామినేషన్‌కు...

Read More..

సింగపూర్ : యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులు, భారతీయుడిపై అభియోగాలు.. నేరం రుజువైతే

యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడిన అభియోగాలపై సింగపూర్‌లో ఓ భారతీయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అతనిని రాజ్‌పాల్ సింగ్‌గా గుర్తించారు.సెంట్రా బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో యోగా సెంటర్‌లో రాజ్‌పాల్‌ నలుగురు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు .ప్రాసిక్యూటర్లు 8 అభియోగాలు నమోదు చేశారు.జూలై 11, 2020న...

Read More..

యూకే : ప్రత్యర్ధి ముఠా సభ్యుడిగా భావించి.. సిక్కు సంతతి యువకుడిని పొడిచి పొడిచి చంపిన గ్యాంగ్

రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ ఒక అమాయకుడి ప్రాణాన్ని బలితీసుకుంది.యూకేలో ఓ సిక్కు సంతతి యువకుడిని ఇద్దరు యువకులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హతమార్చారు.వివరాల్లోకి వెళితే.వెస్ట్ లండన్‌లో 16 ఏళ్ల బాలుడిని ప్రత్యర్ధి ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి హతమార్చిన...

Read More..

పీఓకేలో ఆఫ్ఘనిస్తాన్ తరహా పాలన.. మహిళలు, బాలికలు అలా చేయకుంటే అంతే..

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అక్కడి ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటున్నాయి.విద్యా సంస్థల్లోని మహిళా విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.నోటిఫికేషన్ ప్రకారం, విద్యా సంస్థల్లోని బాలికలు, టీచర్లు...

Read More..

స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులకు అమెరికా గుడ్ న్యూస్..

వీసా దరఖాస్తుల కోసం యుఎస్ ప్రభుత్వం సోమవారం ప్రీమియం ప్రాసెసింగ్ పథకాన్ని ప్రారంభించింది.ఇది అమెరికాకు రావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్మాటిక్స్ (STEM) ను అధ్యయనం చేయడానికి అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులు కూడా దీని నుండి...

Read More..

అమెరికాలో రైలు ప్రమాదం.. తెలుగు వ్యక్తి దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో విషాదఛాయలు

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రైలు ప్రమాదంలో భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని శ్రీకాంత్ దిగాలాగా గుర్తించారు.ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా .గతవారం ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు.ఇతను న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నాడు.ఆమ్‌ట్రాక్ రైలు 178...

Read More..

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎన్ఆర్ఐ మహిళ దుర్మరణం, చావు బతుకుల్లో కూతురు

అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతి మహిళ దుర్మరణం పాలైంది.ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమార్తె పరిస్ధితి విషమంగా వుంది.వివరాల్లోకి వెళితే.అమెరికాలో స్థిరపడిన రోమా గుప్తా (63), ఆమె కుమార్తె రీవా గుప్తా (33)లు ఆదివారం ఓ...

Read More..

అమెరికాలో జడ్జిగా భారత సంతతి మహిళ.. ఎవరీ తేజల్ మెహతా..?

అమెరికాలో భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించింది.మసాచుసెట్స్ రాష్ట్రంలోని అయర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ తొలి న్యాయమూర్తిగా తేజల్ మెహతా నియమితులయ్యారు.అదే కోర్టులో అసోసియేట్ జడ్జిగా పనిచేసిన ఆమెను జడ్జిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ మేరకు మార్చి 2న తేజల్ చేత న్యాయమూర్తి...

Read More..

వీసాల జారీ విషయంలో రష్యా వినూత్న నిర్ణయం!

రష్యా తనకు అనుకూలంగా వున్న దేశాలకు పర్యాటక వీసా అవసరాలను మరింత సులభతరం చేసే యోచన చేసిన సంగతి తెలిసినదే.ఆ జాబితాలో భారత దేశం ప్రధమ స్థానంలో ఉండటం గమనార్హం.దీంతో భారతీయులు ఎవరైనా ఆ దేశాన్ని సందర్శించాలనుకుంటే పర్యాటక వీసాలు సులభరీతిలో...

Read More..

నేనే అధ్యక్షుడిగా ఉండి ఉంటే గనక ఈ భయంకర యుద్ధాన్ని ఆపేవాడిని: ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ అంటే తెలియని జనాలు దాదాపుగా వుండరు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారారు.తన వింత నిర్ణయాలతో అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకతను సంపాదించుకున్నాడు.అయితే యూఎస్ లో...

Read More..

రష్యా- ఉక్రెయిన్ వార్‌ విషయంలో తటస్థంగా వ్యవహరించినందుకు ఇండియాకు దక్కింది ఇదే!

సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని భారతదేశం సానుకూలంగా మలుచుకుందనే చెప్పుకోవాలి.ఈ కారణంగా మిగతా దేశాలు ర్యష్యాను బ్యాన్ చేసిన నేపథ్యంలో భారత్ భారీ సబ్సిడీతో ముడి చమురును దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది.ఈ విషయంలో ఇండియా...

Read More..

వైరల్: మహీంద్రా ఇ-రిక్షాను స్వయంగా నడిపిన బిల్‌ గేట్స్‌!

ప్రపంచ మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ఇండియాలో పర్యటిస్తున్న వేళ, చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అవును, బిల్ గేట్స్ తాజాగా ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌ చేసి ఆహూతులకు కనువిందులు చేసారు.విషయం ఏమంటే, ఇండియాలో ఆయ‌న ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపించి అందరికీ ఆశ్చర్య...

Read More..

మండుతున్న ఎండ‌లు... యూరోపియ‌న్ దేశాల్లో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే....

ఈసారి వేడి హద్దులు దాటింది.మార్చి ప్రారంభం కావడంతో ఉక్కపోత కూడా మొదలైంది.గత 122 ఏళ్ల రికార్డును మార్చి నెల మొదట్లోనే తాకింది.122 ఏళ్ల తర్వాత మార్చిలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.చాలా రాష్ట్రాల్లో వేడికి సంబంధించిన హెచ్చరికలు...

Read More..

పనిమనిషికి చిత్రహింసలు.. దొరక్కుండా దెబ్బలపై మేకప్, కటకటాల వెనక్కి భారత సంతతి మహిళ

తన ఇంటి పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ 10 నెలల పది వారాల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని 38 ఏళ్ల దీప కళా చంద్రశేఖరన్‌గా గుర్తించారు.అలాగే పనిమనిషిగా వున్న ఎని ఆగస్టిన్‌కు 4,000...

Read More..

వేధిస్తోన్న కార్మికుల కొరత.. భారతీయ హెల్త్ కేర్ వర్కర్స్‌కు బ్రిటన్ ఆరోగ్య సంస్థ గుడ్‌న్యూస్

కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ప్రపంచానికి ఇంకా నిద్రలేని రాత్రులను మిగులుస్తోన్న సంగతి తెలిసిందే.మూడేళ్ల పాటు స్వైర విహారం చేసి.ఇప్పటికీ చైనా తదితర దేశాలను కరోనా వణికిస్తోంది.ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడగా.ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం...

Read More..

ఆ తప్పు చేస్తే.. యూకేలో వుండలేరు : అక్రమ వలసదారులకు రిషి సునాక్ హెచ్చరిక

తమ దేశంలో అక్రమంగా అడుగు పెడుతోన్న వలసదారులకు యూకే ప్రధాని రిషి సునాక్ వార్నింగ్ ఇచ్చారు.ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్రమ వలసదారులను దేశంలోకి అనుమతించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.ఆదివారం మెయిల్ ఆన్ సండే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ ఈ...

Read More..

నేను అమెరికా అధ్యక్షుడినైతే విద్యా శాఖ, ఎఫ్‌బీఐలను రద్దు చేస్తా : భారత సంతతి నేత వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక రిపబ్లికన్ పార్టీకి...

Read More..

రష్యా సైనికుల అరాచకం... 171 లైంగిక కేసులపై దర్యాప్తు షురూ... ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా!

రష్యా సైనికులు చేసిన అరాచకం (171 లైంగిక హింస కేసులు)పై ఆ దేశ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ‘ఒలెనా జెలెన్స్కి’ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.లైంగిక హింస మరియు యుద్ధ నేరాలపై ప్యానెల్ చర్చను...

Read More..

అదానీకి మద్దతు పలికిన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని.. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై విమర్శలు

అదానీ సంస్థలు తమ సంపద విలువను పెంచుకునేందుకు లేని లాభాలను చూపినట్లు హిండెన్‌బర్గ్ రిపోర్టు వెల్లడించింది.చాలా స్కామ్‌లు చేసి సంపదను వందల రెట్లు పెంచుకున్నట్లు ఆరోపించింది.ఈ పరిస్థితుల్లో అదానీ కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోయింది.అంతేకాకుండా ప్రభుత్వ మద్దతుతోనే అదానీ సంపద...

Read More..

ఉత్తర కొరియాలో ఆకలి కేకలు ! కనికరించని కిమ్ 

శాడిజానికి ,నియంత్రత్వపు పోకడలకు నిలువుట అద్దంలో కనిపిస్తూ ఉంటారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ లేని కఠినమైన నియమ నిబంధనలు ఉత్తరకొరియాలో అమలవుతూ ఉంటాయి.ఈ కఠిన ఆంక్షలు కారణంగా అక్కడి ప్రజలు దుర్భరమైన  జీవితాన్ని గడుపుతున్నట్లుగా అంతర్జాతీయ...

Read More..

ఈ మొసలి నీటిలోనే కాదు, భూమ్మీద కూడా దుమ్ముదులపగలదు!

స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి బతకలేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మశక్యం కాదేమో.అంతలాగ మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అనేవి భాగమైపోయాయి.ఇక స్మార్ట్ ఫోన్ వాడకం ఎప్పుడైతే పెరిగిందో రకరకాల సోషల్ మీడియాలు పుట్టుకొచ్చి, కంటెంట్ అన్న పదానికి అర్ధాన్నే మార్చేశాయి.చిన్న చిన్న...

Read More..

1998 నాటి ఆడి కారు దిగుమతి కుంభకోణం.. పాతికేళ్ల తర్వాత ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తకు ఊరట

1998 నాటి ఆడి కారు దిగుమతి కుంభకోణం కేసులో పాతికేళ్ల తర్వాత ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తకు కోర్టులో ఊరట లభించింది.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైనందున ముంబైలోని ఎస్‌ప్లానేడ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్ట్ గత వారం ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను...

Read More..

భూకంపంతో అతలాకుతలం.. టర్కీ, సిరియాలకు అమెరికాలోని ప్రవాస భారతీయుల ఆపన్న హస్తం

గత నెల ప్రారంభంలో చోటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి టర్కీ, సిరియాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇరుదేశాల్లోనూ మరణాల సంఖ్య 50 వేలు దాటిపోయింది.ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం...

Read More..

భారత్ ఇప్పుడు ఏ రంగంలోనైనా, ఎవరికైనా.. కీలక భాగస్వామి : వేదాంత్ పటేల్

భారత్ ఇప్పుడు ఏ రంగంలోనైనా, ఎవరికైనా కీలక భాగస్వామి అన్నారు భారత సంతతికి చెందిన , యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.రక్షణ, భద్రతతో...

Read More..

ఎన్విరాన్‌మెంట్‌కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటున్న ఎన్నారై, ఎంత గొప్ప పని చేస్తున్నారో!

2006లో ఎయిమ్స్, ఢిల్లీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన 42 ఏళ్ల వైద్యుడు డాక్టర్ సన్నీ సంధు భారత ప్రజలకు ఒక మంచి సలహా ఇస్తున్నారు.పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాకు చెందిన ఈ డాక్టర్ పంజాబ్ ప్రీ-మెడికల్‌లో మొదటి ర్యాంక్‌ను సాధించారు.ఎంతో...

Read More..

2 రోజుల్లోనే రూ.3 వేల కోట్లు సంపాదించిన ఎన్నారై.. అదానీ పుణ్యమే!

అదానీ గ్రూప్ షేర్ల విలువ వరుసగా మూడవ రోజు పెరిగింది, ఫలితంగా రెండు రోజుల్లో ఒక ఇన్వెస్టర్‌కి సుమారు రూ.3,000 కోట్ల లాభం వచ్చింది.యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ షేర్లలో గణనీయమైన క్షీణత కనిపించింది.మళ్లీ...

Read More..

ఎన్‌ఆర్ఓ డిపాజిట్స్‌పై ఇంట్రెస్ట్ రేట్ పెంపు.. ఎన్నారైలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

ఎన్‌ఆర్ఓ (NRO) అకౌంట్ అనేది ప్రవాస భారతీయులు (NRIలు) భారతదేశంలో సంపాదించిన డబ్బును స్టోర్ చేయడానికి లేదా ఎన్నారై కావడానికి ముందు వాడే బ్యాంకు అకౌంట్.ఇందులో అద్దె, జీతం, డివిడెండ్‌లు వంటి ఆదాయాలు డిపాజిట్ చేయవచ్చు.ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై ఆదాయపు...

Read More..

జో బైడెన్‌కు స్కిన్ క్యాన్సర్?

జో బైడెన్‌ ఎవరో చెప్పనవసరం లేదు.జో బైడెన్‌ పూర్తిపేరు ‘జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్.’ బైడెన్ 2009 నుండి 2017 వరకు అమెరికా 47వ ఉపాధ్యక్షునిగా పనిచేసి 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం...

Read More..

సిక్కు గురుద్వారాపై తూటాల వర్షం.. విస్కాన్సిన్ నరమేధానికి 11 ఏళ్లు, మృతులకు భారత సంతతి వ్యక్తి ఘన నివాళి

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు...

Read More..

హోలీ ఆడి, క్రికెట్‌తో సేద తీరేందుకు :భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా ప్రధాని .. షెడ్యూల్ ఇదే

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు హోలీ వేడుకల్లో పాల్గొననున్నారు.అలాగే అహ్మదాబాద్‌లో భారత్ , ఆస్ట్రేలియాల మధ్య జరిగే నాలుగో టెస్ట్...

Read More..

భార్య, కుమారుడిని దారుణంగా చంపేసిన ఎంపీ.. త్వరలోనే తీర్పు..

ప్రముఖ సౌత్ కరోలినా న్యాయవాది, చట్ట సభ ప్రతినిధి అలెక్స్ ముర్డాగ్ పాపం పండింది.భార్య, కొడుకును హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు.జడ్జి క్లిఫ్టన్ న్యూమాన్ జూన్ 7, 2021న అతని కుమారుడు పాల్, భార్య మ్యాగీని హత్య చేశాడు.ముర్డాగ్ అమాయకత్వ...

Read More..

రష్యా ఆర్థిక పరిస్థితిపై బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు.. పొంచి ఉన్న పెను ముప్పు..

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది.ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎన్నో నగరాలు ధ్వంసం అయ్యాయి.భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి.భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది.అయితే ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సహకారాన్ని అందిస్తున్నాయి.భారీగా ఆయుధ సామగ్రిని పంపుతున్నాయి.మరో వైపు బలమైన...

Read More..

రవి అస్తమించని సామ్రాజ్యానికి అసలేమైంది? ఆకలి కేకలతో అలమటిస్తున్న బ్రిటన్ ప్రజలు!

అవును, రవి అస్తమించని సామ్రాజ్యానికి గ్రహణం పట్టింది.బ్రిటన్‌ దేశ ప్రజలు నేడు ఆకలితో అలమటిస్తున్నారు.ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ పతనమైపోతోంది.దాంతో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు కూడా సన్నగిల్లడంతో ప్రజలకి కొనుక్కొని...

Read More..

ఆస్ట్రేలియన్ మహిళను దారుణంగా చంపి, పరార్.. నిందితుడిని అప్పగించిన భారత్..!!

2018 నాటి ఆస్ట్రేలియా యువతి హత్య కేసుకు సంబంధించి నిందితుడిని ఆ దేశానికి భారత ప్రభుత్వం అప్పగించింది.యువతిని హత్య చేసి పారిపోయాడు 38 ఏళ్ల భారత సంతతికి చెందిన రాజ్వీందర్ సింగ్. అప్పగింతల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజ్వీందర్ సింగ్‌పై ఆస్ట్రేలియా...

Read More..

వాళ్లకు దేశం విడిచివెళ్లకుండానే వర్క్ పర్మిట్ .. విదేశీయులకు కెనడా సర్కార్ శుభవార్త

విదేశీ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సందర్శకులుగా తమ దేశానికి వచ్చిన విదేశీయులు..చెల్లుబాటయ్యే జాబ్ ఆఫర్‌ను పొందినట్లయితే అట్టివారు దేశం విడిచి వెళ్లకుండానే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ప్రకటించింది.ఈ మేరకు...

Read More..

భారత్‌లో అమెరికా రాయబారి నియామకం మరోసారి వాయిదా.. గార్సెట్టికి ఎదురుచూపులేనా..?

భారత్‌లో అమెరికా రాయబారి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఇప్పటికే ఈ పదవికి తన రైట్ హ్యాండ్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అయితే ఈ నియామకానికి కాంగ్రెస్ మద్ధతు లభించాల్సి వుంది.రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో అభ్యంతరం నేపథ్యంలో...

Read More..

మీరే ఒంటరిగా మిగిలిపోతున్నారు.. పశ్చిమ దేశాలకు రష్యా చురక!

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్ దేశాలు రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేస్తున్నాయి.అయితే సైనికంగా, ఆర్థికంగా బలమైన రష్యా వాటి కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది.తాజాగా జీ-20 సమావేశాలు భారత్‌లో...

Read More..

అమెరికాలో అత్యంత హ్యాపీయెస్ట్ సిటీగా కాలిఫోర్నియా.. సర్వేలో అగ్రస్థానం

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ దగ్గరలోనే ఉంది.మార్చి 20న ఈ రోజును జరుపుకోవడానికి ముందు పర్సనల్ ఫైనాన్స్ వెబ్‌సైట్ WalletHub అమెరికాలోని సంతోషకరమైన నగరాలపై సర్వే చేసింది.ఈ జాబితాలో కాలిఫోర్నియా నంబర్.1 స్థానం దక్కించుకుంది.WalletHub అమెరికాలోని 180 అతిపెద్ద నగరాల్లో ఈ...

Read More..

బిలియనీర్లకు శాపంగా రష్యా-ఉక్రెయిన్ వార్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తైంది.కానీ రెండు దేశాలలో ఒకటి ఆధిపత్యం, మరొకటి ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాయి.ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేదు.ఎవరూ ఓడిపోలేదు.వేలాది మంది సైనికులు, ప్రజలు రెండు వైపుల నుండి ప్రాణాలు కోల్పోయారు.ముఖ్యంగా ఉక్రెయిన్ నగరాలు శిధిలాలుగా...

Read More..

ఓవర్‌నైట్ కోటీశ్వరురాలు అయిపోయిన ఓ సేల్స్ ఉమెన్.. ఆమె కథ వింటే ఆశ్చర్యపోతారు!

ఆమె ఓ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తోంది.అయితేనేం, ఆమె నేడు కోటీశ్వరురాలుగా అవతరించింది.ఎలాగంటే ఆమె తాజాగా నిర్వహించిన సూపర్ శాటర్‌డే డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది.అంటే.ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.22.47కోట్లు అన్నమాట.దాంతో ఆమె రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా అవతరించింది.కాగా...

Read More..

అది ఒక గ్రామం... అక్కడ ఉండేది ఒకే ఒక్క కుటుంబం... ఎక్కడంటే?

అదేంటి? ఒక గ్రామంలో ఒకే ఒక్క కుటుంబమా? అలాంటపుడు దానికి గ్రామం అని దేనికి పేరు? అనే అనుమానం వస్తుంది కదూ.మీరు విన్నది నిజమే.అయితే ఆ విషయం తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.ఈ భూమ్మీద ఓ కుటుంబం జనసంద్రానికి దూరంగా...

Read More..

మా రాష్ట్రం నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ నడపండి.. సింధియాను కోరిన పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్‌ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కెనడా, అమెరికాలకు పంజాబ్ నుంచి నేరుగా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ధాలివాల్ కోరారు.ఈ మేరకు...

Read More..

పంజాబ్‌లో భారత సంతతి కెనడా ఎంపీ పర్యటన.. పర్యావరణ సమస్యలపై చర్చ

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ జార్జ్ చాహల్ తన పూర్వీకుల మూలాలు వున్న పంజాబ్‌ పర్యటనకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కెనడాలో పెద్ద సంఖ్యలో భారతీయులు, ప్రత్యేకించి పంజాబీలు పెద్ద సంఖ్యలో వున్నారని అన్నారు.కెనడాలో పంజాబీకి మూడవ అధికారిక భాషగా...

Read More..

దొడ్డిదారిన అమెరికాలోకి.. బోర్డర్‌లో ఐదుగురు అరెస్ట్, అందులో ఇద్దరు భారతీయులు

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.గతేడాది...

Read More..

రష్యా, భారత్‌ చమురు మార్కెట్‌పై మొగ్గు చూపినవేళ చైనా ఉడుక్కుంటోంది?

రష్యా, భారత్ మధ్య వున్న సత్సంబంధాలు ఈనాటివి కాదు.అదేవిధంగా చైనా కూడా రష్యాతో మంచి సంబంధాలను కలిగి వుంది.అయినా చమురు విషయంలో చైనా కంటే భారతేకే వీలైనంత ఎక్కువగా విక్రయించేందుకు రష్యా మొగ్గు చూపడం విశేషమే.రష్యాకి మరింత లాభదాయకంగా ఉండటంతో భారత్...

Read More..

సముద్రంలో మునిగిపోతున్న దేశం.. తమ చరిత్ర కోసం కీలక నిర్ణయం

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు ప్రపంచంలో నాల్గవ అతిచిన్న దేశం.గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.తువలు ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్య ఉన్న ఒక ద్వీపం.ఐక్యరాజ్యసమితి దీనిని అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రకటించింది.గ్లోబల్ వార్మింగ్ కారణంగా, సముద్ర మట్టం పెరుగుతోంది.ఫలితంగా...

Read More..

పాకిస్థాన్ తాటతీస్తున్న నిక్కీ... అమెరికా ప్రపంచ ఏటీఎం కాదంటూ మండిపాటు!

నిక్కీ హేలీ… ఇపుడు సాధారణ, సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తున్న ఓ పేరు.అమెరికాలో రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న నిక్కీ హేలీ వరుసగా పాక్ పైన తన ప్రతాపాన్ని చూపించారు.అమెరికా ఏమైనా ప్రపంచ ఏటీఎంలాగా కనబడుతుందా? అని...

Read More..

జో బైడెన్ కొలువులో మరో ఇద్దరు భారతీయులకు చోటు.. వైట్‌హౌస్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇద్దరు భారతీయులకు తన కొలువులో చోటు కల్పించారు.ఎగుమతులకు సంబంధించిన ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌లో పునీత్ రెన్జన్, రాజేష్ సుబ్రహ్మణ్యంలను సలహాదారులుగా నియమించారు.వీరితో పాటు ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ సభ్యుల జాబితాను జో బైడెన్ మంగళవారం వైట్‌హౌస్‌కు పంపారు.ఈ...

Read More..

భారతీయుడిని కాల్చిచంపిన ఆస్ట్రేలియా పోలీసులు.. అందరూ చూస్తుండగానే, కారణమేంటీ..?

ఆస్ట్రేలియా పోలీసులు ఓ భారతీయుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్చిచంపారు.మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా.పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే.తమిళనాడు రాష్ట్రానికి చెందిన సయ్యద్ అహ్మద్ (32) బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో వుంటున్నాడు.ఈ నేపథ్యంలో మంగళవారం సిడ్నీ రైల్వే స్టేషన్‌లో...

Read More..

వరుడుకి మామూలు అదృష్టం పట్టలేదు.. వధువు బరువుకు సమానమైన గోల్డ్ కట్నంగా!

దుబాయ్‌లో జరిగిన ఒక పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఎందుకంటే ఈ పెళ్లిలో వధువు బరువుకి సమానమైన బంగారాన్ని తల్లిదండ్రులు వరుడికి అందించారు.దీన్ని బట్టి వీరు ఎంత ధనవంతులో అర్థం చేసుకోవచ్చు.నిజానికి ఈ నవ దంపతులు పాకిస్థాన్‌కు చెందినవారు.కానీ దుబాయ్‌లోని...

Read More..

చైనాలో పుతిన్ సన్నిహితుడు.. ఏం చేస్తున్నారో తెలిస్తే అవాక్కవుతారు..

బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో లేటెస్ట్ త్రీ డేస్ ట్రిప్‌లో భాగంగా కోసం చైనాను సందర్శించారు.రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అలెగ్జాండర్‌ను సన్నిహిత మిత్రుడిగా చైనా భావిస్తోంది.కాగా కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు చైనా సైనిక సహాయం...

Read More..

ఇకపై పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తే ఐదేళ్లు జైలు శిక్ష..!

హాలీవుడ్ లేదా విదేశీ సినిమాలు చూస్తూ పిల్లల పట్టుబడితే వారి తల్లిదండ్రులకు ఐదేళ్లు జైలు శిక్ష విధించేలా ఉత్తర కొరియా కొత్త నిబంధనలు జారీ చేసింది.దాంతో యావత్ ప్రపంచం షాక్ అవుతోంది.గతంలో తమ పిల్లలు దేశంలోకి స్మగ్లింగ్ చేసిన అక్రమ చిత్రాలతో...

Read More..

అమెరికాలో కొత్త బ్యాక్టీరియా కలకలం.. జబ్బున పడుతున్న ప్రజలు!

యూఎస్ పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్ సీడీసీ షిగెల్లా బ్యాక్టీరియా కేసుల పెరుగుదల గురించి హెచ్చరిక జారీ చేసింది.ఈ ఔషధ-నిరోధకత బ్యాక్టీరియా వేలాది మంది అమెరికన్లను ప్రభావితం చేస్తుంది.ఈ బ్యాక్టీరియా జ్వరం, విరేచనాలు, కడుపు నొప్పిని కలిగిస్తుంది.డ్రగ్-రెసిస్టెంట్ స్టొమక్ బగ్‌తో సంబంధం ఉన్న...

Read More..

యూకే విద్యార్ధులకు భారత్ శుభవార్త.. ఆ స్కీమ్ కింద వీసా దరఖాస్తులకు ఆహ్వానం

యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద యూకే విద్యార్ధుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను లండన్‌లోని భారత హైకమీషన్ ప్రారంభించింది.ఇప్పటికే భారతీయ గ్రాడ్యుయేట్ల కోసం న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ ప్రారంభించడంతో దీనికి సమాంతరంగా భారత్ కూడా రంగంలోకి దిగింది.దీనికి సంబంధించిన...

Read More..

న్యూజిలాండ్‌: భారతీయుడి దుకాణంలో దొంగల బీభత్సం.. బిక్కుబిక్కుమంటోన్న ఇండియన్ కమ్యూనిటీ

ప్రశాంతతకు మారుపేరుగా, సురక్షిత దేశంగా వున్న న్యూజిలాండ్‌లో ఇటీవల నేరాలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన డెయిరీ యజమాని దుకాణాన్ని దొంగల ముఠా లక్ష్యంగా చేసుకుంది.లోపల వుంచిన సిగరెట్లు, నగదును వారు...

Read More..

యూకే :బస్‌స్టాప్‌లో వేచి వుండగా.. దూసుకొచ్చిన మృత్యువు, భారత సంతతి విద్యార్ధిని దుర్మరణం

యూకేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతి విద్యార్ధిని (28) దుర్మరణం పాలైంది.నార్త్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో కారు బస్టాప్‌పైకి దూసుకొచ్చిన ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.మృతురాలిని అథిరా అనిల్ కుమార్ లాలీ కుమారిగా గుర్తించారు.ఈ మేరకు వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు...

Read More..

ఉత్తర కొరియా ఉత్తర కుమారుడి ప్రచార యావ ప్రజలను బలిగొంటుందా?

ఉత్తర కొరియా ఉత్తర కుమారుడు అంటే మీకు మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది.అదేనండి, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.కిమ్ జోంగ్ ఉన్ ని మొదటినుండి చూస్తే గనుక గొప్ప ప్రచార యావ కలిగిన వ్యక్తిగా కనబడతాడు.ఈ...

Read More..

చైనాపై అమెరికాకు రోజురోజుకీ అనుమానాలు ఎక్కువవుతున్నాయి?

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై చాలా నెలలు కావస్తోంది.ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తైన విషయం అందరికీ తెలిసినదే.ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ 2 దేశాలు నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతున్నాయి.ఈ క్రమంలో లెక్కలేని సంఖ్యలో ప్రాణ, ఆస్థి...

Read More..

యూఏఈ నుంచి ఇండియాకు రావాలనుకుంటున్నారా? అయితే డబ్బులు ఎక్కువ పెట్టుకోండి!

భారతీయులు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బతికేస్తారు అని ఒక నానుడి.నిజమే, మన భారతీయులు లేని దేశం ఉంటుంది అంటే అనుమానమే! భారత్ నుంచి కొన్ని లక్షలమంది ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు.ఈ క్రమంలో కొంత మంది పరాయి దేశాన్నే...

Read More..

పాక్, చైనాలకు మింగుడు పడని నిక్కీ హేలీ ప్రామిస్‌.. అదే జరిగితే!!

ఇండియన్-అమెరికన్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ 2024లో తాను అధికారంలోకి వస్తే చైనా, పాకిస్తాన్, ఇరాక్ వంటి దేశాలకు విదేశీ సహాయాన్ని పూర్తిగా నిలిపివేస్తానని హామీ ఇచ్చారు.బలమైన, గర్వించదగిన అమెరికా చెడ్డ వ్యక్తులకు డబ్బు సహాయం అందించకూడదని హేలీ పేర్కొన్నారు.లేదా...

Read More..

అతను అత్యంత సంతోషమైన వ్యక్తి... ఏ పనుల కారణంగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడంటే..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదోఒక అంశం గురించి ఆందోళన చెందుతున్నారు.కొందరు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.మరికొందరు తమ కుటుంబాన్ని ఎలా నడపాలని ఆందోళన చెందుతున్నారు.ఈ టెన్షన్ వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది ఒక...

Read More..

మోడీ నాయకత్వంలో భారత్ పరివర్తన యుగంలో వుంది : ఎన్ఆర్ఐలతో కేంద్రమంత్రి షెకావత్

ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న ఆయన ఆదివారం వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా...

Read More..

అమెరికాలో సిక్కులపై పెరుగుతున్న విద్వేష దాడులు.. ఒక్క 2021లోనే అన్ని సంఘటనలా..?

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం...

Read More..

ఇండియాకు వచ్చిన ఎన్నారైని ప్రియురాలు కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే!

తాజాగా ఇండియాకి వచ్చిన ఎన్నారైకి అతని లవర్ పెద్ద షాక్ ఇచ్చింది.అతడిని కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు దోచేసింది.తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆ ఎన్నారై పేరు మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదర్. ఈ ఎన్నారైని తన ప్రియురాలు, ఆమె సోదరుడు, కొంతమంది వ్యక్తులు...

Read More..

మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్.. ఇండియాలో చాట్ జీపీటీపై పరీక్షలు

ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ పేరు మార్మోగుతోంది.మనకు ఏ సమాచారం కావాలన్నీ అది చిటికెలో ఖచ్చితమైన డేటాను అందిస్తోంది.కొన్నాళ్లుగా ఇది గూగుల్ కు పోటీగా మారిందని వాదనలు వినిపించాయి.దీంతో దీనిపై మైక్రోసాఫ్ట్ కన్ను పడింది.వెంటనే చాట్ జీపీటీని కొనుగోలు చేసింది.అంతే కాకుండా...

Read More..

ఇది విన్నారా? ఆ సముద్రంలో వున్న నీరు మాయమైపోతోందట... సైంటిస్టులు గగ్గోలు!

అదేంటి? సముద్రంలో వున్న నీరు మాయం అయిపోవడం ఏమిటి? మరీ విడ్డురం కాకపోతే అని అనుకుంటున్నారు కదూ.మీరు విన్నది నిజమే.ఈ ప్రపంచంలోని ఒక దేశంలో సముద్రపు నీరు అంతకంతకు తగ్గుతూ ఉండడం ఇపుడు చర్చనీయాంశమైంది.ఇలా ఎందుకు జరుగుతుందో అని అక్కడ శాస్త్రవేత్తలు...

Read More..

ఫ్యామిలీతో వస్తే బ్యానే .. అంతర్జాతీయ విద్యార్ధులకు షాకిచ్చేందుకు యూకే రెడీ..!!

అంతర్జాతీయ విద్యార్ధులకు షాకిచ్చేందుకు యూకే రెడీ అయ్యింది.ఫ్యామిలీతో పాటు తమ దేశం వచ్చే విద్యార్ధులను నియంత్రించాలని బ్రిటీష్ ప్రభుత్వం యోచిస్తోంది.అంతర్జాతీయ విద్యార్ధులు హై వాల్యూ డిగ్రీలను అభ్యసించని పక్షంలో వారి జీవిత భాగస్వాములు, పిల్లలను యూకేకు తీసుకురాకుండా చూడాలని భావిస్తోంది.టైమ్స్ పత్రిక...

Read More..

దొడ్డిదారిన అమెరికాలోకి.. 'ట్రంప్ గోడ'దూకబోయి భారతీయుడు మృతి , గుజరాత్ పోలీసుల అదుపులో ఇద్దరు

దొడ్డిదారిన అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు అమెరికా – మెక్సికో సరిహద్దు వద్ద ట్రంప్ గోడ దూకేందుకు ప్రయత్నించి గతేడాది బ్రిజ్ కుమార్ అనే భారతీయుడు మరణించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.అహ్మదాబాద్‌కు చెందిన ఒకరు, గాంధీ...

Read More..

Netflix యూజర్లకు శుభవార్త... ధరలు భారీగా తగ్గాయిగా!

ప్రపంచ OTT దిగ్గజం Netflix తమ యూజర్లకి మరింత చేరువయ్యే విధంగా ప్రణాళికలు వేస్తూ పోతోంది.నేటి వరకూ Netflix మిగతా OTTలు అయినటువంటి Amazon Prime, Disney Plus Hotstar, Sony Live, G5లతో పోలిస్తే.భారీగా ఛార్జెస్ వసూలు చేస్తోందనే విషయం...

Read More..

ఆ షాప్‌కీపర్ మనసు బంగారం.. వాలెట్ పోగొట్టుకున్న ఫారెనర్స్ కోసం ఏం చేశాడంటే..!

“అతిథి దేవో భవ” అనేది భారతీయులు పాటించే ఒక మంచి ఆచారం.అంటే అతిథి దేవుడితో సమానం అని భారతీయులు అతిథులకు ఎన్నో మర్యాదలు చేస్తారు.కాగా తాజాగా గుజరాతీ షాప్‌కీపర్ మన ఇండియాకి అతిథిగా వచ్చిన ఫారెనర్స్‌కి పెద్ద హెల్ప్ చేశాడు.ఒక విదేశీ...

Read More..

పీఎం మోదీపై పాకిస్థానీ సిటిజన్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

ఓ పాకిస్థానీ సిటిజన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగిడి అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.యూట్యూబ్‌ ఛానల్ సనా అమ్జాద్ ఇంటర్వ్యూ చేయగా మోడీని ఆ సందర్భంగా పొగిడాడు.వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఆ వ్యక్తి మోదీ నాయకత్వం పట్ల...

Read More..

పెరిగిన ఎన్నారై డిపాజిట్స్.. ఆ కాలంలో 76% అధిక డిపాజిట్స్..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో తొలి తొమ్మిది నెలల్లో భారతదేశంలో ఎన్‌ఆర్‌ఐల డిపాజిట్లు 76% పెరిగి 5.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.44 వేల కోట్లు)కు చేరుకున్నాయి.గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3.07 బిలియన్ డాలర్లుగా ఉంది.అయితే, లెడ్జర్‌లో...

Read More..

విదేశీయులతో పాటు ఎన్నారైలు ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవచ్చు..!

ప్రస్తుతం సీయూఈటీ-యూజీ 2023 (CUET-UG 2023) టెస్ట్ అనేది విదేశీ, OCI, ఎన్నారై అభ్యర్థులకు భారతదేశంలో వారి అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కొనసాగించడానికి అవకాశాలను అందిస్తుంది.విదేశీ అభ్యర్థులు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్నారై), ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) అభ్యర్థులు ఈ...

Read More..

జపాన్ లో భూకంపం..!!

ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది నెలల నుండి భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి.ఫిబ్రవరి 6వ తారీఖున టర్కీ, సిరియా. దేశాలలో సంభవించిన భూకంపం దాటికి దాదాపు 50 వేల మంది మరణించడం జరిగింది.లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో...

Read More..

సదా మీ సేవలో.. పంజాబ్‌లో ఎన్ఆర్ఐల కోసం మరో కొత్త సంస్థ..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే,...

Read More..

లండన్‌లో బేల్‌పూరి విక్రయాలు.. ఫుల్ డిమాండ్!

పలు రకాల రుచికరమైన ఆహారపదార్ధాలకి పెట్టింది పేరు మన భారతదేశం.అవును, భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రుచులన్నీ మన పక్కదేశాల్లో కూడా దొరుకుతున్నాయి అంటే అది మన ఆహార...

Read More..

వారికి కువైట్ ప్రభుత్వం కీలక సూచన.. నిబంధనలు పాటించకుంటే అంతే?

కువైత్ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్కడ వరుసగా సెలవులు రాబోతున్నాయి.కావున అక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగే అవకాశం మెండుగా వుంది.ఈ నేపథ్యంలో కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ… ప్రవాసులు, నివాసితులకు తాజాగా ఓ కీలక సూచనలు చేసింది.ప్రవాసులు, కువైటీలు సదరు ట్రాఫిక్ గైడ్లైన్స్...

Read More..

ప్రవాసులను రాజకీయ నాయకులు దోచేస్తున్నారు.. కేరళ ఎన్ఆర్ఐ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త కేజీ అబ్రహం కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చీఫ్ మినిస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్)లో అవకతవకలను విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ) వెలికితీసిన నేపథ్యంలో అబ్రహం స్పందించారు.రిలీఫ్ ఫండ్ అర్హులైన...

Read More..

వృద్ధులే టార్గెట్ .. భారీ మోసం: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి జైలు

ఇటీవలికాలంలో అమెరికాలో వెలుగుచూస్తున్న పలు మోసాల్లో భారత సంతతి వ్యక్తులు నేరస్తులుగా జైలు పాలవుతున్నారు.బాగా చదువుకున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారు కూడా నేరస్తుల జాబితాలో వుండటం బాధాకరం.తాజాగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మెయిల్, వైర్ మోసానికి పాల్పడిన భారత...

Read More..

తైవాన్‌కి దన్నుగా నిలిచిన అమెరికా.. చైనాపై పోరాడేందుకు సైన్యానికి ప్రత్యేక శిక్షణ..

చైనా సరిహద్దు దేశాలకు ఆ దేశం అంటే అసలు ఏ మాత్రం ఇష్టం ఉండదు.సరిహద్దు దేశాలలోని చాలా ప్రాంతాలను ఆక్రమించాలని చైనా భావిస్తోంది.ఇప్పటికే టిబెట్‌ను తమ దేశంలో అది భాగం చేసుకుంది.తాజాగా తైవాన్ కూడా తమ దేశం అని చైనా వాదిస్తోంది.దీనిని...

Read More..

భారతీయ విద్యార్థులకు అమెరికా తీపికబురు.. సంవత్సరం ముందే వీసా జారీ

అమెరికాలో చదువుకోవాలని చాలా మంది భారతీయ విద్యార్థులు కలలు కంటుంటారు.అయితే వీసా ప్రక్రియ చాలా కఠినంగా ఉంటోంది.ముఖ్యంగా వీసా దరఖాస్తు చేసుకున్నా, ఆ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది.ఈ తరుణంలో అమెరికా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు...

Read More..

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి నూతన వీసా విధానం..!!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికాలో చదవాలనుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు.అక్కడే చదువుకొని స్థిరపడాలని ఎన్నో కలలు కంటుంటారు.ఈ క్రమంలో చాలామంది విద్యార్థులు.అమెరికా వీసా పొందుకోవటం కోసం అనేక రీతులుగా కష్టపడుతూ ఉంటారు.కాగా తాజాగా ఆ దేశ ఎంబసీ అమెరికాలో...

Read More..

ఐఎస్‌ఐఎస్‌లో చేరినందుకు ఆమెకు యూకే వేసిన శిక్ష ఇదే!

ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు దేశం విడిచి పారిపోయిన ఆ యువ‌తికి యూకే పౌరసత్వ పున‌రుద్ద‌ర‌ణ జ‌ర‌గ‌దు.షమీమా బేగం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని యూకే కోర్టు సమర్థించింది.షమీమా బ్రిటన్‌ను విడిచిపెట్టి 2015 సంవత్సరంలో తన ఇద్దరు...

Read More..

ఆస్ట్రేలియాలో రెచ్చిపోయిన ఖలిస్తాన్ మద్ధతుదారులు.. ఏకంగా భారత దౌత్య కార్యాలయంపై దాడి

గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.భారత...

Read More..

ప్రపంచ బ్యాంకు అధిపతిగా అజయ్ బంగా... ఆత‌ని పూర్వాప‌రాలివే...

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధిపతిగా నామినేట్ చేశారు. డేవిడ్ మాల్పాస్ ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకులో అగ్రస్థానంలో ఉన్నారు.అజయ్ బంగాకు గ్లోబల్ ఛాలెంజ్‌లతో పాటు వాతావరణ మార్పుల ఛాలెంజ్‌లో మంచి...

Read More..

ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్.. పంజాబ్ సర్కార్ వినూత్న ఆలోచన

పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుల సమస్యలపై సీఎం భగవంత్ మాన్ సర్కార్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే.తమ చర్యల వల్ల ఎన్ఆర్ఐలకు త్వరగా న్యాయం జరుగుతుందని పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ పేర్కొన్నారు.బుధవారం ఛండీగడ్‌లో ఏర్పాటు...

Read More..

అమెరికాను వణికిస్తున్న డ్రగ్.. జాంబీలుగా మారిపోతున్న ప్రజలు..

ఇప్పటి వరకు కరోనా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది.ముఖ్యంగా వైద్య వసతులు అధికంగా ఉండే అగ్ర రాజ్యం అమెరికాలో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.తాజాగా మరో వ్యాధి వారిని భయ పెడుతోంది.ప్రజలు సినిమాలలో చూపించినట్లు జాంబీలుగా మారిపోతున్నారు.వారి చర్మం ముడతలు...

Read More..

రష్యా కీలక డాక్యుమెంట్లు లీక్.. బెలారస్ ఆక్రమణకు పన్నాగం..

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధం కారణంగా ఇరు దేశాల్లోనూ అశాంతి నెలకొంది.ఉక్రెయిన్ లోని నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి.ఈ యుద్ధం వల్ల రష్యా కూడా ఆర్థికంగా బలహీనంగా మారింది.ఏడాదికి పైగా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఈ తరుణంలో ఓ కీలక విషయం లీక్...

Read More..

కులవివక్షపై గళమెత్తిన అమెరికన్లు.. ఏకంగా చట్టం చేసేశారు..

అగ్రరాజ్యం అమెరికాలో వర్ణ వివక్ష రాజ్యమేలుతోంది.తరచూ నల్ల జాతీయులపై అక్కడ వివక్ష చూపుతున్న ఘటనలు జరుగుతుంటాయి.కొన్నాళ్ల క్రితం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని తెల్ల జాతీయుడైన పోలీసు తొక్కి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలిచి వేసింది.దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా...

Read More..

Viral: ఓ పురాతన ఫ్రిడ్జ్ చూసి జనాలకు దిమ్మతిరుగుతోంది... ఎప్పటిదంటే?

పురావస్తు త్రవ్వకాలలో ఓ పురాతన ఫ్రిడ్జ్ బయల్పడింది.పురావస్తు త్రవ్వకాలలో ఫ్రిడ్జ్ బయటపడడం ఏమిటి? అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.పురావస్తు శాఖ అధికారులు ప్రతీసారి తవ్వకాలు జరిపినప్పుడు.నిధి నిక్షేపాలు అనేవి బయట పడుతూ వుంటాయని విషయం అందరికీ తెలిసినదే.తర్వాత వాటిని క్షుణ్ణంగా...

Read More..

దోసె రుచికి మైమరిచిపోయిన బ్రిటిష్ హై కమిషనర్.. నోరూరుతోందని ప్రశంసలు..

భారతదేశం విభిన్న జాతులకు, వైవిధ్యాలకు నిలయం.ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహార పదార్థాలు ఉంటాయి.విదేశీయులు భారత దేశంలో విభిన్న ప్రాంతాలకు వెళ్తే ఆయా ప్రాంతాల్లోని రుచులను ఆస్వాదిస్తుంటారు.వాటి రుచికి మైమరిచిపోతుంటారు.తాజాగా ఓ విదేశీ ప్రముఖుడు దోసె రుచికి మైమరిచి పోయాడు.భారతదేశంలోని బ్రిటీష్...

Read More..

భారతీయ యువతకు 2400 వీసాలు.. తీపికబురు అందించిన యూకే

చాలా మంది భారతీయ యువత అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.ఇదే క్రమంలో యూకేకు వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ఈ క్రమంలో భారతీయ యువతకు తీపి కబురు అందించింది.‘యూకే-ఇండియా యువ నిపుణుల ఒప్పందం’లో భాగంగా గుడ్ న్యూస్ ప్రకటించింది.యువ ప్రొఫెషనల్...

Read More..

భవిష్యత్తుపై భరోసాను కలిగిస్తున్న భారత్: బిల్ గేట్స్

అవును, మీరు విన్నది నిజమే.ప్రపంచ మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ స్వయంగా అన్న మాట ఇది.భవిష్యత్తుపై భారత్ ఆశను కలిగిస్తోందని ఆయన నొక్కి వక్కాణించారు.ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎలాంటి పెద్ద సమస్యలైనా సరే ఒకేసారి పరిష్కరించగలదనీ ఆ...

Read More..

ఈ జీన్స్ వేసుకుంటే వాహనదారులకు యాక్సిడెంట్స్ జరిగినా ఏం కాదు?

దేశ వ్యాప్తంగా చూసుకుంటే టూ వీలర్స్ యాక్సిడెంట్సే మనకు ఎక్కువగా కనిపిస్తాయి.ఈ విషయంలో వాహనదారులు ఎన్ని జాగ్రత్తలు వహించినా ఏదోవైపునుండి ప్రమాదం ముంచుకొస్తూ ఉంటుంది.మన వలన తప్పు లేకపోయినా ఎదుటివారు చేసిన తప్పిదాల వలన ఘోరమైన ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.ఈ క్రమంలో తీవ్ర...

Read More..

భూకంపంతో అతలాకుతలం.. టర్కీ, సిరియాలకు ఇండో - అమెరికన్ సంస్థ ఆపన్న హస్తం

ఈ నెల ప్రారంభంలో చోటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి టర్కీ, సిరియాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇరుదేశాల్లోనూ మరణాల సంఖ్య 50 వేలు దాటిపోయింది.ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం...

Read More..

కంపెనీలపై తప్పుడు ప్రచారం.. అమెరికాలో వెలుగులోకి భారత సంతతి వ్యక్తి కుట్ర, కేసు నమోదు

పబ్లిక్ కంపెనీలపై తప్పుడు ప్రచారానికి పాల్పడి అక్రమంగా లాభాలు ఆర్జించిన భారత సంతతి వ్యక్తి కుట్ర అమెరికాలోకి వెలుగులోకి వచ్చింది.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ (ఎస్ఈసీ) ఇతని గుట్టును రట్టు చేసింది.నిందితుడు పబ్లిక్ కంపెనీలపై దాదాపు 100కి పైగా తప్పుడు...

Read More..

అమెరికాలో విద్వేష నేరాలకు బాధితులుగా సిక్కులు..యూదుల తర్వాత మనోళ్లే, భయపెడుతోన్న గణాంకాలు..!!

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం...

Read More..

ఎన్నారైలు తప్పక తెలుసుకోవాల్సిన కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే..

ఇండియాలో ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, ఎన్నారైలు భారతదేశంలో సంపాదించిన ఆదాయంపై తప్పనిసరిగా పన్ను చెల్లించాలి.సాధారణంగా ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరం, దానికి ముందు 10 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశంలో వారి భౌతిక ఉనికిని బట్టి అతని రెసిడెన్షియల్ స్టేటస్ నిర్ణయించడం...

Read More..

ఆ భవనాన్ని బాగు చేయడానికి ముందుకు వచ్చిన ఎన్నారైలు.. భారీగా విరాళాలు అందజేత!

భారతదేశంలోని ఫగ్వారాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ హెరిటేజ్ భవనాన్ని బాగు చేయడానికి ఎన్నారైల బృందం పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది.1913లో ప్రారంభమైన ఈ పాఠశాలను ప్రభుత్వం ‘స్కూల్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’గా ఎంపిక చేసింది.అయినప్పటికీ ఈ స్కూల్ చాలా అధ్వానంగా ఉంది.ఈ...

Read More..

ఎన్నారైల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంచ్ చేసిన ఆ ప్రభుత్వం!

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “అపోన్ బంగ్లా” అనే కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ప్రవాసీ బెంగాలీలు, నాన్-రెసిడెంట్ భారతీయులు (NRIలు), భారతీయ మూలలు ఉన్న వ్యక్తులు (PIO), పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ విదేశీ...

Read More..

ఫలించిన భారతీయురాలి కృషి : కుల వివక్షపై సీటెల్ కీలక నిర్ణయం.. తొలి అమెరికన్ నగరంగా రికార్డుల్లోకి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో కుల వివక్ష కూడా ఒకటి.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎందరో మహనీయులు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.కానీ నేటికి ఇది కొరకరాని కొయ్యలాగే వుంది.ఈ క్రమంలో అమెరికాలోని సీటెల్ నగరం కీలక నిర్ణయం తీసుకుంది.కుల వివక్షను...

Read More..

భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం.. నిందితుడికి ఇరాన్ సంస్థ భారీ నజరానా

భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీపై గతేడాది అమెరికాలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.నాటి ఘటనలో చావు అంచులదాకా వెళ్లొచ్చారు సల్మాన్.అంతేకాదు.ఈ దాడిలో ఆయనకు ఒక కన్ను, ఒక చేయి పనిచేయకుండా పోయాయి.సుదీర్ఘకాలం పాటు చికిత్స తీసుకున్న సల్మాన్...

Read More..

భవిష్యత్‌లో ఈ రాష్ట్రాలను చుట్టుముట్టనున్న ప్రకృతి విపత్తులు..

వాతావరణ మార్పుల కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్ సహా భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాలు పెను ముప్పును ఎదుర్కొంటున్నాయి.ఈ రాష్ట్రాలు ప్రపంచంలోని 50 అత్యంత ప్రమాదకర రాష్ట్రాల జాబితాలో చేరాయి.క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (ఎక్స్డీఐ) 2050 సంవత్సరాన్ని పరిశీలిస్తూ ఒక నివేదికను సిద్ధం చేసింది.ఈ...

Read More..

ఫారిన్‌లో చదువు .. కానీ ఇండియాలో తీవ్ర ఇబ్బందులు , ఉద్యోగాలు దొరక్క మనోవేదన

మారుతున్న కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా విద్యా రంగంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు మనదేశంలోనే విద్యార్థులు చదువుకుని ఉద్యోగం సంపాదించేవారు.కానీ ఇప్పుడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది.నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన...

Read More..

ప్రియుడు లేడని ఏడుపు లంకించుకున్న అమ్మాయి.. వీడియో వైరల్..

చాలా మంది అమ్మాయిలు తమను బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని బాధపడడం చూశాం.కొందరు బాయ్ ఫ్రెండ్స్ కొట్టారని ఏడుస్తుండడం కూడా చూశాం.అయితే ఓ అమ్మాయి మాత్రం మరో కారణంతో చాలా బాధ పడిపోతోంది.తనకు 28 ఏళ్లు వచ్చాయని, అయినా ఇప్పటి వరకు తనకు...

Read More..

విదేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు.. లావాదేవీలు చిటెకెలో చేసేయొచ్చు..

టెక్నాలజీ 21 వ శతాబ్దంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించింది.ప్రస్తుతం అంతా డిజిటల్ యుగానికి మారిపోయింది.సాంకేతిక పరిజ్ఞానం సమాజంలోని అందరికీ ప్రయోజనం చేకూరుస్తోంది.ముఖ్యంగా భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.ప్రతి చిన్న పనికి అందరూ డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు.చిన్న టీ షాపుల నుంచి...

Read More..

ఎయిర్‌పోర్ట్‌లో కొన్న స్వీట్స్‌కి బూజు.. యజమాని దుమ్ము దులిపిన లేడి ఎన్నారై..!

శాన్‌జోస్‌కు చెందిన ఎన్నారై విజి అమెరికాకు తిరిగి వెళ్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలోని బాబా టీ స్టాల్‌లో లడ్డూల బాక్స్ కొనుగోలు చేసింది.అయితే, ఆమె ఢిల్లీలో దిగిన తర్వాత బాక్స్‌ను తెరిచి చూడగా, లడ్డూలు బూజు పట్టినట్లు గుర్తించింది.ఆమె వెంటనే అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్...

Read More..

ఎన్నారై ఇంట్లో పడి ఏడు లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడంటే..

సూరత్‌లోని అడాజన్ ప్రాంతంలో, మంగళవారం ఉదయం ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు వృద్ధ ఎన్ఆర్ఐ దంపతులను కత్తితో బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లారు.అమెరికాలో కుటుంబ సభ్యులు గల ఈ దంపతులు రాంఛోడ్‌నగర్‌లోని తమ ఇంట్లో నివసిస్తున్నారు.రీసెంట్‌గా వీరు ఈ ఇంట్లో ఉన్నారు.ఆ సమయంలో...

Read More..

సింగపూర్‌ - ఇండియా సంబంధాల బలోపేతానికి కృషి.. ఎన్ఆర్ఐలపై కేంద్ర మంత్రి మురళీధరన్ ప్రశంసలు

భారతీయ కమ్యూనిటీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భారత్- సింగపూర్ మధ్య లోతైన సంబంధాలను ఏర్పరచడంలో వారి సహకారాన్ని ప్రశంసించారు.భారతదేశ వృద్ధిలో పాలు పంచుకోవాలని మురళీధరన్ ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.ఇక సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం ఆ దేశ విద్యా శాఖ సెకండ్ మినిస్టర్ మాలికీ...

Read More..

భారతీయ విద్యార్ధులకు కెనడా రెడ్ కార్పెట్.. 2022లో అక్షరాలా ఎంత మందో తెలుసా..?

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం...

Read More..

అతను 13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం రాశాడు... బిల్‌గేట్స్ జీవితంలో మైలురాళ్లివే..

ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరైన బిల్ గేట్స్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అపారమైన సంపద ఉన్నప్పటికీ, చాలా సాదాసీదాగా జీవితాన్ని గడుపుతున్న బిల్ గేట్స్ తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సంఘ సంస్కరణల కోసం ఖర్చు చేస్తారు.బిల్ గేట్స్...

Read More..

విదేశీ ప్రయాణాల కోసం ఇండియన్స్ ఎంత ఖర్చు పెట్టారు తెలిస్తే!!

విదేశీ ప్రయాణాలు చేయడం ఎప్పుడూ ఖర్చుతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు.ఖర్చుతో పాటు విదేశాలకు వెళ్లాలంటే చాలా ప్రాసెస్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా వీసా, పాస్‌పోర్టు పొందాల్సి ఉంటుంది.ధనవంతులైతే పర్లేదు కానీ మధ్యతరగతి, పేద ప్రజలు ఒక్క విదేశీ ట్రిప్ కోసం...

Read More..

వృద్ధురాలు టచ్ చేసింది పాపం... అంతే, రూ.34 లక్షలు హుష్ కాక్!

తెలియకుండా జరిగిన తప్పుల వలన కూడా ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.అందుకనే కొన్ని కొన్ని చోట్లకి మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.మరీ ముఖ్యంగా ఏదైనా గిఫ్ట్ కొనడానికి గిఫ్ట్ షాప్ కి వెళ్ళినపుడు అయితే ఇంకా...

Read More..

సింగపూర్‌లో కేంద్ర మంత్రి మురళీధరన్ బిజిబిజీ.. ఆ దేశ మంత్రులు, ప్రవాస భారతీయులతో సమావేశాలు

సింగపూర్‌లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ బిజిబిజీగా గడుపుతున్నారు.ఆ దేశ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు.ఈ క్రమంలో ఆ దేశ విద్యా శాఖ సెకండ్ మినిస్టర్ మాలికీ బిన్ ఉస్మాన్‌తో సోమవారం మురళీధరన్ భేటీ...

Read More..

ఇన్సూరెన్స్ కంపెనీలకు టోకరా.. అమెరికాలో భారత సంతతి వైద్యుడి బాగోతం, పదేళ్ల జైలు గ్యారెంటీ

అగ్రరాజ్యం అమెరికాలో గత కొద్దినెలలుగా పలు మోసాల్లో భారతీయులు అవుతున్నారు.కరోనా తర్వాత ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను దొడ్డిదారిన కొట్టేసేందుకు పలువురు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోతున్నారు.దురదృష్టవశాత్తూ బాగా చదువుకున్నవారు, పేరున్న డాక్టర్లు కూడా నేరస్తులుగా చట్టం ముందు నిలబడటం బాధాకరం.తాజాగా...

Read More..

దొడ్డిదారిన అమెరికాకు చేర్చినందుకు .. అన్ని లక్షల డాలర్లా, భారత సంతతి వ్యక్తి సంచలన వాంగ్మూలం

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల...

Read More..

చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

చైనా, అమెరికా మధ్య ప్రస్తుతం డైలాగ్ వార్ జరుగుతోంది.ఇరు దేశాలూ సై అంటే సై అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.ఇటీవల చైనా అనుమానిత స్పై బెలూన్‌ను అమెరికా పేల్చి వేసింది.ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని ప్రయోగించి ఆ బెలూన్‌ను పేల్చి వేసింది.దక్షిణ కరోలినా...

Read More..

ఇద్దరు మహిళలను ఇంట్లో 8 ఏళ్లు దాచి ఎన్ఆర్ఐ దారుణం.. ఏమైందంటే

భారత దేశం నుంచి పెద్ద ఎత్తున ఏటా విదేశాలకు చదువుకునేందుకు వెళ్లే వారు మాత్రమే కాకుండా, ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య కూడా బాగా ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా అరబ్ దేశాలకు పెద్ద ఎత్తున మహిళలు వెళ్తుంటారు.అక్కడకు వెళ్లి 2 లేదా...

Read More..

భారత్ - అమెరికా సంబంధాలు .. మరోసారి మద్ధతిచ్చిన యూఎస్ హౌస్ స్పీకర్ మెక్ కార్ధీ

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్దీ. భారత్-అమెరికా సంబంధాలకు ఎప్పుడూ తన మద్ధతు వుంటుందన్నారు.కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన భారతీయ-అమెరికన్ నిర్వహించిన రిసెప్షన్‌లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుకు స్వాగతం పలికారు మెక్‌కార్దీ.అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్.ఏదైనా కార్యక్రమంలో విదేశీ...

Read More..

యూకే : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ సీఈవోగా భారతీయురాలు.. !!

భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ యూకేలోని అతిపెద్ద బోధనాసుపత్రుల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్‌ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమితులయ్యారు.అంతేకాదు.ఈ ట్రస్ట్ చీఫ్‌గా నియమితులైన తొలి మహిళగా మేఘనా పండిట్ రికార్డుల్లోకెక్కారు.అంతేకాదు.యూకేలోని...

Read More..

చెన్నైలో ఎన్నారైకి రూ.10 లక్షల కుచ్చుటోపీ.. మోసం ఎలా జరిగిందంటే??

బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా మోసగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించి డబ్బులు దోచేస్తున్నారు.తాజాగా వీరి వలలో ఒక ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చిక్కుకున్నాడు.అతడి నుంచి మోసగాళ్లు ఏకంగా 10 లక్షల రూపాయలను (సుమారు $13,500 USD) కాజేశారు.వీరు...

Read More..

శివనామ స్మరణతో మారుమోగిన దుబాయ్‌లోని శివాలయాలు..

నిన్న శివరాత్రి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఉన్న దేశాల్లోని ఆ పరమాత్ముడి ఆలయాలు శివనామ స్మరణతో భక్తితో వెలసిల్లాయి.ఫిబ్రవరి 18 వేలాది మంది తెలుగు ఎన్నారైలు, ఇతర భారతీయులు దుబాయ్‌లో...

Read More..

దుబాయ్‌లో మూడు నెలల క్రితం మిస్ అయ్యాడు.. చివరికి చెట్టుకు వేలాడుతూ!

ఎన్నో కలలతో, కోటి ఆశలతో దుబాయిలోకి అడుగు పెట్టి కెరీర్ ప్రారంభించిన ఒక యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.తమ ఇంటికి అండదండగా నిలుస్తాడని అనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.విదేశానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడతాడు...

Read More..

విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త... ఇప్పుడు మీ పాస్‌పోర్ట్ ఐదు రోజుల్లోనే సిద్ధం... అదెలాగంటే..

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త.ఇప్పుడు మీరు 15 రోజులకు బదులుగా ఐదు రోజుల్లో పాస్‌పోర్ట్ అందుకోగ‌లుగుతారు.ఢిల్లీలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక సేవను ప్రారంభించింది.దీని పేరు ఎం-పాస్‌పోర్ట్ సేవ.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.ఇప్పుడు ప్రజలు...

Read More..

హిందూ దేవాలయాల ధ్వంసం .. కఠిన చర్యలు తీసుకోండి :ఆస్ట్రేలియా ప్రభుత్వానికి భారతీయుల అల్టిమేటం

గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.భారత...

Read More..

స్టూడెంట్ వీసా.. సంస్కరణలపై యూకే సర్కార్ ఫోకస్, అడ్వైజరీ ప్యానెల్‌ నియామకం

అంతర్జాతీయ విద్యార్ధులకు మరింత వేగంగా వీసాను మంజూరు చేయడానికి వీలుగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది యూకే ప్రభుత్వం. ఇందులో ఇమ్మిగ్రేషన్, విద్యా రంగ నిపుణులు సభ్యులుగా వుంటారు.వీరిలో భారత సంతతికి చెందిన పలువురికి కూడా చోటు దక్కింది.యూకే యూనివర్సిటీల శాఖ...

Read More..

మందు బాటిల్‌తో తండ్రి తలపై కొట్టి చంపిన ఎన్నారై.. జైలు పాలు!

మద్యం తాగి క్షణికావేశంలో చేసే ఘోరాలు కొందరి ప్రాణాలను తీసేస్తే.మరికొందరిని జైలు పాలు చేస్తున్నాయి.తాజాగా ఒక ఎన్నారై క్షణికావేశంలో తన తండ్రిపై దాడి చేసి హంతకుడయ్యాడు.చివరికి కటకటాల పాలయ్యాడు.వివరాలలోకి వెళితే.54 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన డీకాన్ పాల్ సింగ్ నార్త్...

Read More..

కువైట్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కువైట్‌లో బీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.NRI BRS కువైట్ ప్రెసిడెంట్, జాగృతి కువైట్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వలస కార్మికులకు నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలను...

Read More..

రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ నిల్వలు ఎక్కడ ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇండియాలో బంగారం నిల్వలు పెరిగిపోయాయి అనేది వాస్తవం.ప్రస్తుతం మన దేశంలో ఉన్న నిల్వలను బట్టి అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో తొమ్మిదవ దేశంగా ఇండియా నిలుస్తోంది.అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రం కొనుగోలు చేసిన బంగారాన్ని తన...

Read More..

ఖతార్‌లో క్రికెట్ టోర్నమెంట్.. పాల్గొన్న ఎన్నారైలు!

క్రిక్ Qatar 19వ టోర్నమెంట్ ఇటీవలే ప్రారంభం కాగా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది.ఖతార్‌ రాజధాని దోహాలో హార్డ్ టెన్నిస్ బాల్‌తో ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.ఈ వన్డే టోర్నమెంట్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఉంటే అవి కంటిన్యూగా జరుగుతాయి.దీనివల్ల క్రీడా...

Read More..

దక్షిణాసియా వంటకాల పూర్తి సమాచారం.. ‘desi Kitchen’ పేరుతో బుక్ రాసిన భారత సంతతి చెఫ్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ...

Read More..

యుద్ధంతో జీవితాలు ఛిద్రం : ఉక్రెయిన్ వాసులకు సంఘీభావం.. ఐర్లాండ్‌లోని భారతీయ కమ్యూనిటీ హరిత యజ్ఞం

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్రకు ఆ దేశం చివురుటాకులా వణుకుతోంది.ఎక్కడ చూసినా మరణించిన సైనికుల మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ . స్మశానంలా కనిపిస్తోంది.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశ వాసులు ఐరోపా, తదితర దేశాలకు...

Read More..

అదృష్టం వరించి రూ.16 వేల కోట్ల లాటరీ.. ఏ దేశంలో అంటే

ఎవరికైనా రోడ్డుపై రూ.100 నోటు దొరికితే చాలా సంతోషం కలుగుతుంది.అందులోనూ రూ.లక్ష లాటరీ తగిలితే ఆ వ్యక్తి ఆనందం పట్టలేడు.అయితే ఓ వ్యక్తి లక్షలు, కోట్లకు మించి భారీ లాటరీ తగిలింది.అదృష్టం వరించి ఏకంగా రూ.16 వేల కోట్ల లాటరీ వరించింది.మీరు...

Read More..

ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనం.. ఉచితంగా ఇల్లు.. ఇతర సౌకర్యాలు

మంచి ఉద్యోగం చేయాలని, చక్కగా స్థిరపడాలని అందరికీ ఉంటుంది.ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ తదితర రంగాలలో డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాన్వేషణలో ఉంటారు.భారీ జీతంతో కొలువులు అందుకుంటుంటారు.దీని కోసం చాలా ప్రయాస పడుతుంటారు.అయితే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆస్ట్రేలియాలోని ఓ పట్టణం...

Read More..

గూడ్స్ రైలు బోల్తా పడి గ్యాస్ లీక్.. అమెరికాను వణికిస్తున్న విషవాయువులు

ఏదైనా ప్రమాదం జరిగితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.ప్రస్తుతం అమెరికాను కూడా ఓ రైలు ప్రమాదం వణికిస్తోంది.ఓహియో-పెన్సిల్వేనియా సరిహద్దు సమీపంలోని ఒక చిన్న పట్టణం వెలుపల విషపూరితమైన, మండే పదార్థాలను మోసుకెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది.దాని నుంచి విషవాయువులు భారీగా...

Read More..

అమెరికా కీలక నిర్ణయం.. స్థిర నివాసం కోరుకునే విదేశీయుల పిల్లలకు గుడ్ న్యూస్

చాలా మందికి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరుకుంటుంటారు.అందుకే భారత్, చైనా నుంచి పెద్ద ఎత్తున టెక్ నిపుణులు అక్కడికి వెళ్తుంటారు.ఎవరికైనా పెళ్లైతే వారు తమ పిల్లలను కూడా తీసుకెళ్తుంటారు.అయితే వారి పిల్లలకు 21 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే అక్కడ...

Read More..

హైదరాబాద్‌‌లో ప్రవాసీ ఎన్జీవో సంస్థ ‘‘అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్’’ చాప్టర్.. ప్రారంభించిన కేటీఆర్

అమెరికా కేంద్రంగా సేవలు అందిస్తున్న ప్రవాస భారతీయులకు చెందిన ‘‘అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ’’(ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.ఏఐఎఫ్ హైదరాబాద్ చాప్టర్ వల్ల భారత్- అమెరికాల మధ్య...

Read More..

అంటార్కిటికాలో భారీ మంచుగడ్డ.. వయసు ఏకంగా 20 లక్షల ఏళ్లు

పురాతన మంచు గడ్డలు చాలా గట్టిగా ఉంటాయి.ఎంతో పటిష్టంగా తయారు చేసిన టైటానిక్ షిప్ కేవలం ఓ మంచు కొండను ఢీకొని మునిగిపోయింది.ఇక అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది.ఇక్కడ ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది.రెండు...

Read More..

జాతీయ ఆర్ధిక బృందాన్ని పునర్వ్యవస్థీకరించిన జో బైడెన్.. భరత్ రామమూర్తికి రెన్యూవల్..!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో తన జాతీయ ఆర్ధిక బృందాన్ని పునర్వ్యవస్థీకరించారు.ఈ జాబితాలో భారత సంతతికి చెందిన భరత్ రామమూర్తికి మరోసారి అవకాశం కల్పించారు బైడెన్.లేల్ బ్రెయినార్డ్.నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని, అలాగే జారెడ్ బెర్న్ స్టెయిన్.కౌన్సిల్ ఆఫ్...

Read More..

మొన్న మిచిగాన్‌లో .. నేడు టెక్సాస్‌లో, అమెరికాలో రోజుల వ్యవధిలో మళ్లీ కాల్పులు

అమెరికాలో రోజుల వ్యవధిలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎప్ పాసో ప్రాంతంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో బుధవారం సాయంత్రం ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ...

Read More..

అమెరికాలో ఉద్యోగం పోతే చింతించొద్దు.. ప్రయత్నిస్తే కొత్త ఉద్యోగాలు

ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు తొలగిస్తున్నాయి.గూగుల్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర సంస్థల్లో గత మూడు నెలల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశారు.ఈ అమెరికన్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం ఎక్కువగా భారతీయులపై పడింది.ఏటా పెద్ద సంఖ్యలో...

Read More..

విదేశీ విద్యకు తగ్గని డిమాండ్.. పదేళ్లలో భారీగా ఎడ్యుకేషనల్ లోన్స్

ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించేందుకు అంతా ఉత్సాహం చూపుతుంటారు.దీని కోసం చాలా మంది బ్యాంకులకు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఆశ్రయిస్తారు.అయితే మన దేశంలో గత పదేళ్లలో విదేశాల్లో ఉన్నత విద్య కోసం భారీగా ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకున్నట్లు తేలింది.గత పదేళ్లలో 4,61,017...

Read More..

ట్విట్టర్‌కు కొత్త Ceoగా పెంపుడు కుక్క... ఎలాన్‌ మస్క్‌కి తిక్కేమైనా లేచిందా?

ఎలాన్‌ మస్క్‌ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెర లేపుతూ అచ్చం మన వివాదాల వర్మ మాదిరి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అవును, వ్యాపార ప్రపంచంలో ఎన్నో...

Read More..

కోవిడ్ లోన్ దుర్వినియోగానికి పాల్పడిన ఎన్నారైకి జైలు శిక్ష!

చాలామంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి నిజాయితీగా సంపాదిస్తూ కోటీశ్వరులు అవుతున్నారు.మరికొందరు మాత్రం పక్కదారులు పడుతూ దేశానికి తల వంపులు తెస్తున్నారు.తాజాగా ఒక వ్యాపారి యూకే ప్రభుత్వాన్ని మోసం చేశాడు.కానీ చివరికి అతడి మోసం బయటపడింది.దాంతో కటకటాల పాలయ్యాడు.వివరాల్లోకి వెళ్తే.ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని...

Read More..

9 ఏళ్ల సమేధ ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతురాలు.. అక్కడ మన దేశ ఖ్యాతిని ఎలా పెంచారంటే..

అమెరికాలో ఉంటున్న భారతీయురాలు సమేధ సక్సేనా ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల జాబితాలో చేరింది.యుఎస్‌కు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) 9 ఏళ్ల భారతీయ-అమెరికన్ పాఠశాల విద్యార్థిని సమేధ సక్సేనాను ‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన’ విద్యార్థులలో...

Read More..

పాక్ మొదటి మహిళా సివిల్ సర్వెంట్ సనా రాంచంద్ గుల్వానీకి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా?

పాకిస్థాన్‌లో తొలిసారిగా హిందూ మహిళ సివిల్ సర్వెంట్‌గా ఎన్నికయ్యారు.పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా మైనారిటీ వర్గానికి చెందిన మహిళ హసన్ అబ్దల్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు.27 ఏళ్ల డాక్టర్ సనా రాంచంద్ గుల్వానీ నగరానికి ఏసీ మరియు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సనా...

Read More..

ఆ రెస్టారెంట్‌లో చిన్న పిల్లల ప్రవేశం నిషేధం... కారణాలివే...

అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ 10 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం విధించింది.టింటన్ ఫాల్స్‌లోని నెట్టీస్ హౌస్ ఆఫ్ స్పఘెట్టి సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ మార్చి 8 నుండి 10 ఏళ్లలోపు పిల్లలకు సేవలు అందించదని ప్రకటించింది.అవుట్‌లెట్ తన...

Read More..

తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ... పూర్తి వివరాలు తెలిస్తే...

అమెరికాలోని సౌత్ కరోలినా మాజీ గవర్నర్ మరియు ఐక్యరాజ్యసమితిలో మాజీ యూఎస్ రాయబారి అయిన నిక్కీ హేలీ ఫిబ్రవరి 14న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2024 అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.ఒక వీడియోను ట్వీట్ చేస్తూ, భారతీయ-రిపబ్లికన్ మాజీ...

Read More..

వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో వ్యాపారాలు కుదేలు.. న్యూయార్క్‌కు ఎంత నష్టమో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం కారణంగా లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోతున్నారు.ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని చోట్లా లే ఆఫ్‌లు కనిపిస్తున్నాయి.ఇక అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లోని వాణిజ్య కేంద్రం మాన్‌హట్టన్‌పైనా దీని ప్రభావం కనిపిస్తోంది.ఆర్ధికం,...

Read More..

కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీ మద్ధతుదారులు.. హిందూ ఆలయంపై పిచ్చిరాతలు, భారత్ ఆగ్రహం

ఖలిస్తాన్ ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న సిక్కు వేర్పాటువాదులు ఈ మధ్యకాలంలో కెనడాలో తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తున్నారు.ముఖ్యంగా హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ.ఆలయ గోడలపై ఖలిస్తాన్ అనుకూల, భారత్ వ్యతిరేక రాతలను రాస్తున్నారు.తాజాగా కెనడాలోని మరో ప్రముఖ హిందూ దేవాలయంపై...

Read More..

అమెరికా : 15 రోజుల క్రితం అదృశ్యం..చివరికి చెత్తకుప్పలో ప్రత్యక్షమైన శివాజీ విగ్రహం

మరాఠా వీరుడు, హిందుత్వ వాదుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అమెరికాలో ఘోర అవమానం జరిగింది.కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన శివాజీ విగ్రహం చెత్తకుప్పలో ప్రత్యక్షమైంది.వివరాల్లోకి వెళితే.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌జోస్ నగరంలోని పార్క్ ఆవరణలో వున్న శివాజీ మహరాజ్ విగ్రహం గత...

Read More..

భూకంప బాధితులకు సహాయం అందించడానికి ముందుకొచ్చిన అమెరికా తెలుగు సంఘం!

అమెరికా, భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే విపత్కర సంఘటనలు జరిగితే వెంటనే సహాయక చర్యలలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్ (ATA) ముందు వరుసలో ఉంటుంది.ATA, దాని నాయకులు పరిస్థితులతో సంబంధం లేకుండా అవసరమైన వారికి సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నారు....

Read More..

సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్న బీఆర్‌ఎస్ ఎన్నారైలు!

బీఆర్ఎస్ (BRS) రాజకీయ పార్టీ నేషనల్ లెవెల్ లో అధికారం సాధించేందుకు ఏర్పాటైన పార్టీ.దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించారు.ఈ పార్టీ పేరు 2022, అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చడం జరిగింది.కాగా ఈనెల...

Read More..

గొప్ప మనసును చాటుకున్న ఎన్ఆర్ఐ.. భూకంప బాధితుల కోసం రూ.11 కోట్లు విరాళం..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షంషీర్ వయాలీల్ తన గొప్ప మనసును చాటుకున్నారు.ఆయన తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలను ఆదుకోవడానికి 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.భూకంపం వల్ల నష్టపోయిన ప్రజలను...

Read More..

సంచలన విషయం బయటపెట్టేసిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్.. న్యూస్ వైరల్..!

సోమవారం ట్విట్టర్ వేదికగా చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మిడ్ పీల్డర్ జకుబ్ జాంట్కో చెప్పిన సంచలన విషయం వైరల్ గా మారింది.తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటిస్తూ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్...

Read More..

విమానాల కొనుగోలు విషయంలో ఫ్రాన్స్ సంస్థ ఎయిర్ బస్ తో భారత్ భారీ ఒప్పందం..!!

ఇటీవల భారత ప్రభుత్వం ఎయిర్ షో సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో స్వదేశీ హెలికాప్టర్ ల తయారీల విభాగం మోడీ ప్రారంభించారు.కాగా ఇప్పుడు విమానాల కొనుగోలు విషయంలో ఫ్రాన్స్ సంస్థ ఎయిర్ బస్ తో భారత్...

Read More..

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. పోటీకి సై అంటున్న మరో భారత సంతతి నేత ..?

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక రిపబ్లికన్ పార్టీకి...

Read More..

మరోసారి కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. యూనివర్సిటీలో దుండగుడి ఘాతుకం, ముగ్గురు బలి

అమెరికాలో తుపాకీ కాల్పుల ఘటనకు అడ్డుకట్ట పడటం లేదు.ప్రతిఏటా వేలాది మంది అమాయకులు ఉన్మాదుల చేతుల్లో బలవుతున్నారు.ఇందులో జాత్యహంకార దాడులు కొన్నయితే, దోపిడీ ఘటనల్లో ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా మరోసారి అగ్రరాజ్యం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది.ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ...

Read More..

వరల్డ్‌లోనే బెస్ట్ హోటల్ అది... కానీ 80 ఏళ్లుగా ఒక్క బుకింగ్ కాలేదు, కారణం ఇదే?

వరల్డ్‌లోనే బెస్ట్ హోటల్ అది.కానీ 80 ఏళ్లుగా ఒక్క బుకింగ్ కూడా నమోదు కాలేదు.నిజానికి ఇది చాలా పెద్ద హోటల్.ఇందులో 10 వేల వరకు పడక గదులు ఉన్నాయి.వాటిలో అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయి.కానీ…ఒక్కరు కూడా అందులోకి అడుగు పెట్టనే లేదు.అందుకు...

Read More..

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సౌదీ అరేబియా...మొద‌టిసారి మ‌హిళ‌ల‌కు అద్భుత అవకాశం!

సౌదీ అరేబియా మహిళల హక్కులను ఉల్లంఘించే దేశంగా పరిగణించబడుతుంది.అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్న ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా ఇప్పుడు తనను తాను ప్రగతిశీల దేశంగా చూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.ఈ ప్రయత్నంలో సౌదీ అరేబియా తొలిసారిగా తన దేశానికి చెందిన మహిళా...

Read More..

భార్యల్ని వదిలేస్తున్న ఎన్ఆర్ఐలు.. న్యాయం కోసం వారందరికీ సాయం చేస్తున్న ఒంటరి మహిళ..!

ఎన్నారై హస్బెండ్స్‌ తమ భార్యలను కట్నం కోసం హింసించడం, లేదా మరే ఇతర కారణంగానైనా వదిలేయడం వంటివి ఇప్పటికే చాలా వెలుగు చూశాయి.కొందరు మహిళలు ఎన్నారైలను పెళ్లి చేసుకొని హాయిగా జీవితంలో సెటిల్ అవుతుంటే మరికొందరి పెళ్లి జీవితం మాత్రం మూడు...

Read More..

యూఎస్ఎ ఎన్నారైల సంబరాల కోసం చేపట్టిన ఫండ్ రైజింగ్‌కి భారీ స్పందన..

యూఎస్‌ఎలో రెండేళ్లకు ఒక్కసారి నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) అమెరికా తెలుగు సంబరాలు జరుగుతాయి.అయితే ఈసారి ఈ సంబరాల కోసం తాజాగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.కాగా దీనికి విశేష స్పందన లభించింది.ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సందర్భంగా సంబరాల...

Read More..

మిస్సైన 12 రోజుల తర్వాత కూతురితో ఐక్యమైన ఎన్నారై తండ్రి..

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిపోయిన 69 ఏళ్ల ఎన్నారైని ఇద్దరు పౌరుల సహాయంతో 12 రోజుల తర్వాత అతని కుమార్తెతో తిరిగి కలిపారు పోలీసులు.ఎన్నారై ధర్మలింగం పిళ్లై జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతున్నారు.జనవరి 30న తన కుమార్తెతో కలిసి డర్బన్‌కు విమానంలో వెళ్లాల్సి...

Read More..

కోవిడ్ తర్వాత దక్షిణాఫ్రికాకు పెరుగుతున్న భారతీయ పర్యాటకులు.. 2023పై ఎన్నో ఆశలు..!!

కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం పర్యాటక రంగం.ఫస్ట్‌, సెకండ్ వేవ్స్‌ ఆ తర్వాత ఒమిక్రాన్‌ల కారణంగా టూరిజం కుదేలైంది.దీంతో పర్యాటక రంగంపై ఆధారపడి జీవించే హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, గైడ్‌లు ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున...

Read More..

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎన్ఆర్ఐ అదృశ్యం.. పైగా మెమొరీలాస్‌, పోలీసులు ఎలా కనిపెట్టారంటే..?

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తప్పిపోయిన ఎన్ఆర్ఐ ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.వివరాల్లోకి వెళితే.దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ధర్మలింగం పిళ్లై (69) అనే ఎన్ఆర్ఐ.మెమొరీలాస్‌ సమస్యతో బాధపడుతున్నాడు.ఈయన గత నెల 30న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కుమార్తెతో కలిసి...

Read More..

టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తం.. భారత్ మా విమానాలనే వాడుతోంది : అమెరికా సైన్యాధికారి వ్యాఖ్యలు

భూ ప్రళయంతో అల్లాడిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న టర్కీకి భారత్ సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే.‘‘ఆపరేషన్ దోస్త్’’ పేరిట ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన వైద్య సిబ్బందిని, ఆహార పదార్థాలు, ఔషధాలను హుటాహుటిన పంపింది.మన సిబ్బంది అక్కడి ప్రజలకు నిరంతరాయంగా సేవలు...

Read More..

ఈ దేశాల నుంచి వచ్చే ఇండియన్స్ యూపీఐ పేమెంట్స్‌ జరపవచ్చు..!!

భారతదేశానికి వచ్చే విదేశీ సందర్శకులు డిజిటల్ ట్రాన్సాక్షన్ల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించుకోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది.యూపీఐ ఫెసిలిటీని G20 దేశాల నుంచి వచ్చే సందర్శకుల కోసం నిర్దిష్ట అంతర్జాతీయ విమానాశ్రయాలలో మాత్రమే ప్రారంభించింది.యూపీఐ అనేది...

Read More..

ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు.. బ్రిటన్ ఎన్నారై బాధాకరమైన స్టోరీ వింటే!!

కరోనా సమయంలో అభాగ్యులకు భోజనం పెట్టి రియల్ హీరోగా నిలిచిన ఒక ఎన్నారై పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది.వివరాల్లోకి వెళితే.విమల్ పాండ్య (42) 2011లో ఉన్నత చదువుల మేరకు బ్రిటన్ వెళ్లారు.మూడేళ్ల కాలం గడిచిపోయాక ఆయన చదువుకుంటున్న కాలేజీ లైసెన్స్‌ను...

Read More..

ఇంగ్లాండ్‌ లైబ్రరీలో తెలంగాణ హిస్టరీ బుక్స్.. ఆ వివరాలు ఇవే..

బ్రిటన్‌లో నివసిస్తున్న తెలంగాణ వ్యక్తి సురేశ్‌ గోపతి తెలంగాణ చరిత్రను, సంస్కృతిని తెలియజేసే పుస్తకాలను ప్రపంచంలోని 50 ప్రముఖ లైబ్రరీలకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇందులో భాగంగా తాజాగా అతను తెలంగాణ చరిత్రను వివరించే 25 పుస్తకాలను లండన్‌లోని బ్రిటిష్‌ రాయల్‌ లైబ్రరీలో...

Read More..

అక్కడి గుడారాలు ఆకాశంలో తేలుతాయి.. సంభ్రమాశ్చర్యాల్లో పర్యాటకులు

సాహసప్రియులు, థ్రిల్ కోరుకునే వారు ఎక్కువగా దుబాయ్ ను సందర్శిస్తుంటారు.ఎందుకంటే అక్కడ ఎన్నో ఆశ్చర్యకరమైన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, పర్యాటకులను ఉత్తేజపరిచే ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఉంటాయి.ముఖ్యంగా ఆకాశం లో నుంచి కిందికి అమాంతంగా దూకే స్కై డైవింగ్ ఇక్కడ ప్రత్యేక...

Read More..

పుట్టిన ఊరి కోసం రూ.1.10 ఖర్చు పెట్టిన ఎన్నారై.. ఆ వివరాలివే!

ఒక ఊరిలో పుట్టి పెరిగిన తరువాత దాని కోసం ఏదో ఒకటి చేయాలని అందరికీ ఉంటుంది.బాగా కష్టపడి బాగా సంపాదించిన వారు మాత్రమే తమ సొంతూరికి ఏదో ఒక మంచి పని చేయగలరు.అయితే మాములుగా లక్షల్లో మాత్రమే డబ్బులు పెట్టగలరు.కానీ ఒక...

Read More..

అమెరికాలో మళ్లీ పెరుగుతున్న బలవన్మరణాల రేటు, రెండేళ్ల తర్వాత భారీ పెరుగుదల

ఫ్యామిలీ గొడవలతో కొందరు, ఆర్ధిక ఇబ్బందులతో మరికొందరు, పరీక్షల్లో ఫెయిల్.ప్రేమలో ఫెయిల్‌‌‌‌‌‌‌‌.వరకట్న వేధింపులు.ఇలా కారణాలు ఏమైనప్పటికీ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.ప్రతి 40 సెకన్లకు ఒకరు.ప్రపంచంలో ఏదో ఒక చోట ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు...

Read More..

ఎలక్ట్రిక్ స్కూల్ బస్సులు తప్పనిసరి.. 2035 నాటికి టార్గెట్, వాషింగ్టన్ యంత్రాంగం కార్యాచరణ

ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాలు వాతావరణ మార్పులపై ఫోకస్ పెట్టాయి.దీనిలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించే ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.అంతేకాదు.కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుతున్నాయి.ఇందుకోసం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి.భారతదేశం కూడా ఈ విషయంలో దూకుడుగానే...

Read More..

ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలకు 2023 ఉత్తమ సమయం ఎందుకు?

గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నారైలు ఇండియాలో ఆస్తులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు.ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో కొత్త, అభివృద్ధి చెందుతున్న గృహ నిర్మాణాలు, పెరుగుతున్న ప్రాపర్టీ ధరలతో ఇండియన్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది.బలహీనమవుతున్న రూపాయి విలువ వల్ల కూడా ఎన్నారైలు ఇండియాలో...

Read More..

బంధువును హతమార్చేందుకు కువైట్ ఎన్నారై పన్నాగం.. ఇద్దరు షూటర్లు అరెస్ట్..

కువైట్‌కు చెందిన ఓ ఎన్నారై తన బంధువును హత్య చేసేందుకు ఇద్దరు షార్ప్‌షూటర్లకు ఆఫర్లు ఇచ్చాడు.కాగా ఆ షార్ప్‌షూటర్లను పంజాబ్‌లోని సామ్రాల పోలీసులు తాజాగా అరెస్టు చేయడంతో అతడి బండారం బయటపడింది.ఈ షార్ప్‌షూటర్లలో ఒకరు ఫిరోజ్‌పూర్‌లోని తల్వాండి భాయ్‌లోని పాట్లీ గ్రామానికి...

Read More..

ఈ ఐదు దేశాల్లో ఇండియన్ డాగ్స్ స్క్వాడ్ దిగింది.. ఎందుకో తెలిస్తే హట్సాఫ్ అంటారు..!

టర్కీ(తుర్కియే)లో భారీ భూకంపాల కారణంగా మూడు రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్న 6 ఏళ్ల బాలికను కాపాడడంలో భారతీయ కుక్కలు ప్రధాన పాత్ర పోషించాయి.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ అనే భారతీయ...

Read More..

జనవరిలో 1,50,000 కొత్త ఉద్యోగాలు.. కెనడాలో స్థిరంగా నిరుద్యోగిత రేటు

కెనడాలో ఉద్యోగాలు జనవరిలో 1,50,000 పెరగ్గా.నిరుద్యోగిత రేటు 5 శాతం వద్ద స్ధిరంగా వున్నట్లు స్టాటిస్టిక్స్ కెనడా తెలిపింది.25 నుంచి 54 సంవత్సరాల మధ్య గల వ్యక్తులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గానే వున్నాయని వెల్లడించింది .హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం, హెల్త్ కేర్,...

Read More..

ఓ పక్క కుమార్తె అదృశ్యం.. మరోవైపు లే ఆఫ్‌ల భయం, అమెరికాలో భారతీయ తండ్రి ఆవేదన

కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌,అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ...

Read More..

ఊరెళ్తూ డస్ట్ బిన్‌లో డబ్బు దాచింది.. చివరికి ఏమైందంటే

నగరాలలో ఉండే వారు సెలవులకు ఊరు వెళ్లాలంటే చాలా భయపడతారు.ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుపోతారనే అనుమానాలు ఉంటాయి.దీంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దొంగల వల్ల ఇంట్లో వస్తువులు మాయం అవుతాయి.పోయిన విలువైన...

Read More..

మిలిటరీ పరేడ్‌లో ఖండాంతర క్షిపణులు ప్రదర్శించిన ఉత్తర కొరియా.. ఆ దేశమే టార్గెట్

ప్రపంచంలో మిలిటరీ శక్తి సామర్థ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది.అలాంటి దేశానికి పంటి కింద రాయిలా ఉత్తర కొరియా తయారైంది.ఎప్పటికప్పుడు అణు క్షిపణుల పరీక్షలను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నిర్వహిస్తుంటాడు.తాజాగా ఉత్తర కొరియా సైన్యాన్ని...

Read More..

ఇది విన్నారా? రెండు కాఫీల బిల్లు రూ.3 లక్షల రూపాయలట! బిత్తరబోయిన దంపతులు!

సాధారణంగా మనకి తెలియని ఏరియాలో కూడా కప్పు కాఫీ తాగాలంటే మనం ఎంత చెల్లిస్తాం? రూ.20 లేదంటే మరీ పాపులర్ కాఫీ అయితే ఓ రూ.50ల వరకు ఉంటుంది, అంతే కదా.ఐతే ఓ రెస్టారెంట్‌లో మాత్రం కప్పు కాఫీ ధర ఏకంగా...

Read More..

త్వరలో పుతిన్ వద్దకు మోదీ దూత అజిత్ దోవల్... ఈ చర్చలు కోసమేనా?

రష్యా – భారత్ స్నేహం ఈనాటిది కాదు.ప్రపంచ దేశాల సంగతి ఎలాగున్నా రష్యా భారత్ కి ఎప్పటికీ మిత్ర దేశమే.ఇకపోతే త్వరలో పుతిన్ వద్దకు మోదీ దూత అజిత్ దోవల్ ని పంపే అవకాశం ఉందన్న విషయం బయటకు పొక్కిననాటి నుండి...

Read More..

ఇండియాకి వచ్చే ఫారిన్ ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలలో సడలింపులు... తాజా నియమాలివే!

కరోనా… ఈ పదాన్ని జనాలు ఇప్పట్లో మరువలేరు.మానవ ప్రపంచంలో కరోనా ఒక మాయని మచ్చని మిగిల్చింది.అది తెచ్చిపెట్టిన విపత్తులు ఇప్పటికీ మానవాళికి శాపంలాగా వెంటాడుతున్నాయి.ఇకపోతే నిన్న మొన్నటి వరకు కరోనా వేవ్ కొన్ని ప్రపంచ దేశాలను వెంటాడింది.అదృష్టవశాత్తు ఇండియాలో దాదాపుగా తగ్గుముఖం...

Read More..

స్వ గ్రామాల్లో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు.. పెట్టుబడులు పెట్టేందుకు యూపీ ఎన్ఆర్ఐల ఆసక్తి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ఐలు తమ జన్మభూమి అభివృద్ధిలో భాగం కావాలని నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ‘‘ఉత్తరప్రదేశ్ మాతృభూమి యోజన’’ ద్వారా తమ స్వగ్రామాలలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.యోగి...

Read More..

అమెరికా : పర్డ్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ డీన్‌గా భారతీయుడు

భారత సంతతికి చెందిన అరవింద్ రామన్ పర్డ్యూ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కొత్త డీన్‌గా నియమితులయ్యారు.ఇప్పటి వరకు ఈ పదవిలో మార్క్ లండ్‌స్ట్రోమ్ వ్యవహరించారు. రామన్ పర్డ్యూ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటర్‌గా, ఫ్యాకల్టీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు.ఐఐటీ ఢిల్లీలో చదువుకున్న ఆయన.పర్డ్యూలో...

Read More..

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం : శరణార్థులకు ఆపన్నహస్తం, ఇద్దరు భారతీయుల సేవకు గుర్తింపు

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్రకు ఆ దేశం చివురుటాకులా వణుకుతోంది.ఎక్కడ చూసినా మరణించిన సైనికుల మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ . స్మశానంలా కనిపిస్తోంది.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశ వాసులు ఐరోపా, తదితర దేశాలకు...

Read More..

అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. త్వరితగతిన వీసాల జారీ

అమెరికాకు వెళ్లే భారతీయులకు శుభవార్త.వీసాలు త్వరితగతిన జారీ చేయనున్నట్లు అమెరికన్ రాయబార కార్యాలయం వెల్లడించింది.భారతదేశంలో కొంతమంది వీసా దరఖాస్తుదారులు ఇప్పుడు ఇతర దేశాలలో కూడా వాటిని పొందే అవకాశాన్ని కల్పించారు.వీసా కోసం ఎదురు చూసే వారి సంఖ్య తగ్గించడానికి, భారతదేశంలోని కొన్ని...

Read More..

H1 బీ గ్రేస్ పీరియడ్ గడువు పెంచాలి.. అమెరికాలో భారతీయుల పోరాటం

ప్రస్తుతం దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులకు తొలగిస్తున్నాయి.దీంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఇబ్బందుల్లో పడ్డారు.వేల సంఖ్యలో భారతీయ టెక్ నిపుణులు నిరుద్యోగులుగా మారారు.హెచ్ 1 బీ వీసా క్రింద అక్కడ ఉద్యోగం చేసే వారు ఏదైనా అనుకోని సందర్భాలలో ఉద్యోగం...

Read More..

అవయవదానంతో ఖైదీలకు జైలు శిక్ష తగ్గింపు.. తీవ్ర దుమారం

సాధారణంగా ఎక్కువ కాలం జైలు శిక్ష పడిందంటే ఆ ఖైదీలు చాలా తీవ్రమైన నేరాలు చేసి ఉంటారు.దీంతో న్యాయస్థానాలు వారిని సుదీర్ఘ కాలం జైళ్లలోనే ఉంచుతాయి.వారు విడుదలైతే మరోసారి తీవ్ర నేరాలు చేసి, అమాయకుల ప్రాణాలు కూడా తీయొచ్చని భావిస్తాయి.దీంతో జైలు...

Read More..

రాబోయే ఐదేళ్లలో భారతీయులు ఎక్కువగా ఏ గల్ఫ్ దేశానికి వలస వెళ్తారో తెలుసా?

మన భారతీయులు ప్రపంచంలో ఎక్కడన్నా బతికేస్తారు.అందుకే మీరు ఈ ప్రపంచంలో ఏ దేశమన్నా వెళ్లి చూడండి.అక్కడ ఖచ్చితంగా మన భారతీయులు తారసపడతారు.ఈ క్రమంలోనే మనవాళ్ళు ఉపాధి అవకాశాలు కోసం అత్యధికంగా సౌదీ అరేబియా వెళుతూ వుంటారు.ఐదేళ్ల క్రితం అత్యధిక శాతం భారతీయులు...

Read More..

గూగుల్‌ మ్యాప్స్‌లో సూపర్ అప్‌డేట్స్‌, ఎగిరి గంతేస్తారంతే!

ప్ర‌పంచ దిగ్గ‌జ సెర్చ్‌ ఇంజీన్ గూగుల్ తాజాగా మాప్స్‌లో మరోమారు అదిరిపోయే కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్‌ చేసింది.ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఇప్ప‌టికే ఈ నావిగేషన్ యాప్‌ను వినియోగిస్తున్న వారిని మరింత ఆకట్టుకునేలా ఈ కొత్త అప్‌డేట్స్‌ను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో...

Read More..