Breaking/Featured News Slide

telugu-latest-breaking-news-updates

గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాణం తీసిన టిప్పర్.. ?

లోకంలో జరుగుతున్న రోడ్దు ప్రమాదాలను చూస్తుంటే బయటకు వెళ్లిన మనిషి ఇంటికి చేరుకునే వరకు గ్యారంటీ లేదనిపిస్తుంది.ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్నో రోడ్దు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు...

Read More..

ప్రారంభం అయిన జ‌ర్న‌లిస్టుల కోవిడ్ వ్యాక్సినేష‌న్ పక్రియ ఎక్కడ అంటే.. ?

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చిన టీకాలను క్రమ క్రమంగా అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం ప్రముఖులందరు కూడా ఈ కోవిడ్...

Read More..

పోలీస్ స్టేషన్ ఖాతానే హ్యాక్ చేసిన కేటుగాళ్లూ.. ఎక్కడంటే.. ?

దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.ఏ విధంగా డబ్బులను లాగేసుకుంటారో తెలియడం లేదు.ఈ కేటు గాళ్లూ ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ క్రమంలోనే ఏకంగా పోలీస్ స్టేషన్ ఖాతానే హ్యాక్ చేశారట.ఆ వివరాలు తెలుసుకుంటే. వరంగల్ జిల్లా...

Read More..

అనుమానం పెనుభూతం అయిన వేళ.. మనిషి మృగంగా మారి.. !

ప్రస్తుతం మృగాలు అడవుల్లో లేవనిపిస్తుంది.లోకంలో మనుషుల ముసుగేసుకుని సంచరిస్తున్నట్లుగా కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి.మానవత్వం మంటకలసిపోగా, విచక్షణ ఆవిరిగా మారిన వేళ మనుషులే తోడేళ్లకంటే దారుణంగా తోటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.ఇలాంటి ఘటన నిజామాబాద్ పట్టణంలోని ఐదవ టౌన్ పరిధి నాగారంలో ఈ...

Read More..

కరోనా వ్యాక్సిన్‌ ఎఫెక్ట్.. బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి రాజీనామా.. !

కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికి తెలిసిందే.దీని దాటికి తట్టుకోవడం మహామహులకే సాధ్యం కాలేదు.ఇలా ఎందరో కరోనా వల్ల జీతాలను, జీవితాలనే కొల్పోయారు.ఇదే క్రమంలో వ్యాక్సిన్ సరఫరాపై దౌత్యపరమైన వైఫల్యం ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో బ్రెజిల్ విదేశాంగ మంత్రి...

Read More..

సాగ‌ర్ ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎన్ని నామినేష‌న్లు అయ్యాయంటే.. ?

తెలంగాణ నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ క్రమంలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నాయి. ఇక నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ల‌కు ఈ...

Read More..

తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం.. !

తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.ఒకవైపు వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుండగా మరోవైపు కరోనా తీవ్రత కూడా పెరుగుతుంది.ఇప్పటికే పలువురు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు చివరకు సచివాలయాన్నీ కూడా...

Read More..

సాగర్‌లో బీజేపీకి ఊహించని షాక్.. ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ప్రతాపం చూపించిన బీజేపీ ఇక తెలంగాణలో టీయార్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము తమకు వచ్చిందని భావించింది.ఈ క్రమంలో తమ దూకుడును హై స్పీడ్ లో పెంచింది.కాని ఆ తర్వాత వస్తున్న వరుస ఎన్నికల్లో అంతగా పట్టు...

Read More..

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు రెండేళ్ల...

Read More..

వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కేంద్రం.. !?

కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రజలకు ఉచిత పధకాలు అమలు చేస్తూ, వెనక నుండి అధిక ధరలు పెంచుతూ నిలువు దోపిడి చేస్తున్నా ఏ ఒక్క ఓటర్‌కు కూడా ఆలోచించడం లేదని కొందరు వాపోతున్నారట. అదీగాక గత మూడు నెలలుగా...

Read More..

వలస వెళ్తానన్న టీఆర్ఎస్ నేతకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కేసీఆర్.. ?

అందివచ్చే అవకాశాలను ఉపయోగించుకోవడంలో పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ముందే ఉంటారు.నిజానికి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తారు గానీ ఇందులో నిస్వార్ధంగా సేవ చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ.నేటి రాజకీయాల్లో కొనసాగుతున్న విధానం ఇది. ఇకపోతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎన్నో జిమ్ముక్కులు...

Read More..

పళనిస్వామి కంటతడి పై స్పందించిన డీఎంకే నేత ఎ.రాజా.. !

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అయినా కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రజల కోసం అయితే కాదు.తన తల్లిని, తనను అనుచితంగా వ్యాఖ్యానించారని అతనే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే ఈయనను ఉద్దేశించి డీఎంకే నేత ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపిన విషయం...

Read More..

కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. గందరగోళంలో కార్యకర్తలు.. ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బలహీనం అవుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి విభేదాలతో పార్టీ ప్రతిష్ట మసకబారడమే కాదు తన ఉనికిని కూడా కోల్పోతుంది.ఇలాంటి సమయంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుంది.ఇక్కడి నాయకులైన...

Read More..

కరోనా టీకా మొదటి డోసు తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. !

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతుంది.టీకా వేయడం మొదలు పెట్టిన రోజుల కంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలో దాదాపు అన్ని రంగాల్లో ముఖ్యులుగా ఉన్న వారందరు కోవిడ్...

Read More..

కలెక్టర్ ప్రేమలో బాలయ్య.. ఎలా ఉండబోతుందో?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మాస్ చిత్రాల దర్శకడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు నందమూరి...

Read More..

ఇలా చేస్తే మీ అకౌంట్‌లో 10 వేలు వేస్తాం.. హమీ ఇస్తున్న అచ్చెన్నాయుడు.. ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య సాగుతున్న పోరు ఇప్పటిది కాదు.ఒకరు కలం అంటే మరొకరు కత్తి అనేలా ఉంటాయి.ఈ క్రమంలోనే ఎన్నో ఆరోపణలు, విమర్శలు కామన్ పాయింట్‌లా మారిపోయింది ఈ రెండు పార్టీల నేతలకు.ఈ క్రమంలోనే మరొక...

Read More..

తల్లిని కించపరిచేట్లుగా చేసిన వ్యాఖ్యలపై కంటతడి పెట్టుకున్న సీయం.. ?

ఎన్నికల ప్రచారం అంటే కేవలం వారు చేసిన, చేయబోతున్న అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాలి.కానీ కలుషితమైన రాజకీయాల్లో నేటి కాలంలో జరుగుతున్న ప్రచారాలు ఎక్కువగా వ్యక్తిగత దూషణలతో పాటుగా, ఓటర్లను మభ్యపెట్టేలా ఉంటున్నాయి.ఇలాంటి ఘటనే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా చోటు...

Read More..

దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు ఎన్నంటే.. ?

మన భారతీయులు దేనికైనా చాల సులువుగా అలవాటు పడతారని ఎన్నో సందర్భాల్లో రుజువు అయ్యింది.ముఖ్యంగా కరోనా విషయంలో ఐఎసై స్టాంపు వేసుకున్నారు.కరోనా వేవ్ మొదలైన మొదటి కాలాన్ని, ప్రస్తుతం ఇప్పటి రోజుల్లో ప్రజల్లో వచ్చిన మార్పు గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇదిలా...

Read More..

సాగర్ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్.. పోటీలో ఎవరంటే.. ?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ భరితమైన సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది.దీనికి కారణం నాగార్జునసాగర్ లో జరగనున్న ఉపఎన్నిక.కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంలో ఉన్న టీయార్ఎస్ పార్టీ, సాగర్‌లో కూడా విజయం సాధించి తెలంగాణ ప్రజలు ఇంకా మావైపే...

Read More..

కరోనా దిగ్బంధంలో కార్పొరేట్‌ స్కూల్‌.. ఏకంగా ఎంత మందికంటే.. ?

దేశంలో క్రమ క్రమంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధలను విధించాయి.కోవిడ్ నియంత్రణ నియమాలను పాటించాలని ఆదేశించాయి.ఈ నేపధ్యం లో పాఠశాలలకు కూడా హాలీడేస్ ప్రకటించారు.అయితే ఎక్కడైతే స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయో అక్కడ ఈ...

Read More..

విశాఖలో దారుణం.. వైసీపీ మహిళా కార్పొరేటర్‌పై దాడిచేసిన యువకులు.. ?

ఏపీలో రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న పోరుకు అంతం లేనట్లుగా తెలుస్తుంది.ఎందుకంటే ముఖ్యంగా రెండు పార్టీల నేతల మధ్య ఏదో ఒక విషయంలో మాటల యుద్దాలు జరగడమే కాదు, పరస్పరం దాడి చేసుకునే వరకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు...

Read More..

ఓ పిల్లాడి జీవితాన్ని చిత్తు చేసిన మద్యం మత్తు.. !

మద్యం మనిషిలోని విచక్షణను కోల్పోయేలా చేసే మత్తు.ఆరోగ్యాన్ని పాడుచేసే హానికరమైన పానీయం.కానీ ప్రభుత్వాలను బ్రతికంచే ఆయుధం.ఈ మద్యం అనేది లేకుంటే ప్రభుత్వాలు ముందుకు సాగని స్దితి ప్రస్తుతం నెలకొంది. కానీ ఈ మద్యం మత్తులో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా దీని ప్రవాహం మాత్రం...

Read More..

అమెరికాలో ఘోరం.. కొండను ఢీ కొట్టిన హెలికాప్టర్.. !

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది.ఇది వాహనాల ప్రమాదం కాదు.వాయు ప్రమాదం.ఆ వివరాలు చూస్తే.ఐదుగురు ప్రయాణికులతో వెళ్లుతున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురవగా ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతో పాటుగా పైలట్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇకపోతే యాంకరేజ్‌ నగరానికి...

Read More..

ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. !

గత సంవత్సరం కరోనా భయపెడితే, ఈ సంవత్సరం రోడ్దు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.నిత్యం ఇలాంటి ప్రమాదానికి సంబంధిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి.ఇక ఇలాంటి మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే. బీహార్‌లోని నలందా జిల్లాలో, టెల్హడా ప్రాంతంలో...

Read More..

హైదరాబాద్ మహానగరంలో మరో అగ్నిప్రమాదం.. !

ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒకచోట వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.కాగా తాజాగా హైదరాబాద్ మహానగరంలోని కుషాయిగూడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో ఉన్న ఓ కూలర్ల దుకాణంలో చెలరేగిన మంటలు క్రమంగా ఐదు...

Read More..

కరోనా వ్యాప్తి పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ?

దేశంలో రోజు రోజుకూ నమోదవుతున్న కరోనా సెకండ్ వేవ్ మరోసారి ప్రజల జీవితాలను అల్లకల్లోలం లో పడేసేలా కనిపిస్తుంది.ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండగా, మరో వైపు స్కూళ్లలో విద్యార్థులకు కరోనా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ...

Read More..

ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలం.. రెండు రోజుల్లో ఎన్ని కేసులంటే.. ?

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలాన్ని సృష్టిస్తుంది.ఇక్కడున్న విద్యార్ధుల్లో కొత్తగా 38 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ నిర్థారణ అవడంతో మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రెండు రోజుల్లోనే 109 మంది కరోనా భారిన పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా...

Read More..

నిజామాబాద్‌ డీసీకి తృటిలో తప్పిన ప్రమాదం.. !

రోడ్దు ప్రమాదం జరిగితే బతికి బట్టకట్టడం మాట అటుంచితే భరించలేని గాయాలతో బయట పడవలసి వస్తుంది.ఒక్కొక్క సారి అంగవైకల్యం కూడా సంభవించవచ్చూ.కానీ అదృష్టం బాగుంటే మాత్రం చిన్న చిన్న గాయాలతో బతకవచ్చూ.ఇలా జరగడం చాలా తక్కువ అని పేర్కొనవచ్చూ. ఇకపోతే చూడటానికి...

Read More..

తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమైన కేసీఆర్.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. !?

గత పదిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీని వీడిన చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో తన వెనుక మూడేళ్లుగా కేసీఆర్ వెంట పడితే టీఆర్‌ఎస్‌లో చేరానని...

Read More..

కరోనా టీకాల విషయంలో కేంద్రానికి జలక్ ఇచ్చిన భారత్ బయోటెక్.. ?

దేశంలో కరోనా తీవ్రంగా వింజృంభిస్తున్న సమయంలో ఈ మాయదారి రోగానికి మందు ఉంటే బాగుండని అనుకోని వారు ఉండరు.ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవిడ్ టీకాను ప్రవేశపెట్టింది.దీంతో పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా ప్రజలు ఫీలయ్యారు. ఇక ప్రస్తుత పరిస్దితుల్లో దేశంలో...

Read More..

ఆ రాష్ట్ర ప్రజలను టెన్షన్ పెట్టేస్తున్న కొత్త తరహా నేరాలు.. ?

దేశంలో వివిధ కారణాలతో జరుగుతున్న హత్యల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయట.మనుషుల్లో నేర ప్రవృత్తి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో, ఒక మనిషిని చిత్ర హింసలకు గురిచేయడంలో, హత్య చేయడంలో నేరగాళ్లూ కొత్త పద్దతులను ఆచరిస్తున్నారని వెల్లడవుతుంది. తాజాగా జరుగుతున్న కొన్ని ఘటనలే...

Read More..

సాగర్ పోరు.. జానారెడ్డి పై బాల్క సుమ‌న్ తీవ్ర ఆరోపణలు.. ?

నాగార్జునసాగర్ ఉపఎన్నికను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయంతో జోష్‌లో ఉన్న తెరాస ప్రస్తుతం ఇక్కడి అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తుంది.సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది....

Read More..

అనాథ శవంతో 3 కిలోమీటర్ల ప్రయాణం.. పోలీసుల్లో వికసించిన మానవత్వం.. !

నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే మనుషుల్లో కూడా రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి.ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి వ్యక్తులు తరచుగా తారసపడుతుంటారు.మంచితం అంటే తెలియకుండా ప్రవర్తించే పోలీసుల్లో కూడా మానవత్వంతో మసలుకునే వారున్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. ఇలాంటి వారి గురించి...

Read More..

ఎన్నికల ప్రచారంలో ఎన్ని సిత్రాలో.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఇలా.. ?

ఎన్నికలు వచ్చాయంటే చాలు అప్పటి వరకు ప్రజలను పట్టించుకోని నేతలు కూడా ప్రజల్లో ఒకరిగా కలిసిపోతారు.అంతే కాదు వారు చేస్తున్న ప్రచారంలో ఎన్నో సిత్రాలను ప్రదర్శిస్తారు. దోశలు వేస్తూ ఒకరు, చీపురు పట్టి ఒకరు, బట్టలు, గిన్నెలు, ఇస్త్రీ చేస్తూ, ఇలా...

Read More..

తెలంగాణ కరోనా అప్‌డేట్స్.. !

దేశంలో మరోసారి కరోనా కహానీ మొదలైంది.కరోనా లేదు గిరోనా లేదని గత సంవత్సరం జ్ఞాపకాలను మరచి బ్రతుకుతున్న ప్రజల జీవితాల్లోకి మరోసారి తొంగి చూస్తున్నాడు కరోనా కంత్రిగాడు.ఈ క్రమంలో మళ్లీ కోవిడ్ కేసుల విజృంభణ మొదలైంది. ఇక తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ...

Read More..

కూతురి బెడ్ పై దొంగని చూసి అవాక్కైన తండ్రి.. అసలేం జరిగిందంటే.. ?

చేసే పనిలో శ్రద్ద లేకుంటే ఆ పని చెడిపోవడం ఖాయం అని అంటారు.అది నిజమని నిరూపించాడు ఓ దొంగ.అసలు ఈ దొంగకి తెలివి ఉందో లేదో తెలియదు గానీ దొంగతనానికి వెళ్లి అడ్దంగా దొరికిపోయాడు.నవ్వులు తెప్పించేలా ఉన్న ఈ దొంగోడి భాగోతాన్ని...

Read More..

అమ్మా నాన్నా అన్నీ రష్మీనే.. ప్రేమను బయటపెట్టిన సుధీర్..?

బుల్లితెర జోడీలలో ఒకటైన రష్మీ సుధీర్ జోడీకి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.ఈ జోడీ కోసమే స్కిట్లను, ఈవెంట్లను చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.రష్మీ సుధీర్ కలిసి సాంగ్ చేసినా లేకపోతే ఒకరిపై మరొకరు ప్రేమను...

Read More..

హద్దులు మీరుతున్న సైనిక పాలన.. మయన్మార్‌లో కొనసాగుతున్న అరాచకం.. ?

మయన్మార్ లో దాదాపు రెండు నెలలుగా సైనిక పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ప్రజలపై అణచివేత ధోరణిని కొనసాగిస్తుంది అక్కడి సైనిక ప్రభుత్వం.ఈ క్రమంలో తీవ్రంగా చెలరేగుతున్న ఆందోళనలో నిరసనకారుల పై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు...

Read More..

తీవ్ర విషాదం మిగిల్చిన శ్రీశైలం యాత్ర .. !

ఒక్కోసారి ఆనందకరంగా సాగుతున్న జీవితంలోకి అనుకోకుండా మృత్యువు ప్రవేశిస్తాడు.వారి ఆనందం ఆవిరయ్యేలా చేస్తాడు.జీవితాలను చిన్నా భిన్నంగా మారుస్తాడు.బహుశ విధి లీల అంటే ఇదే కావచ్చూ. ఇకపోతే సంతోషంగా శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు తిరుగు ప్రయాణం అయిన వారికి ఊహించని ప్రమాదం...

Read More..

సంచలనంగా మారిన భవ్య సిమెంట్స్‌ అధినేత వ్యవహారం.. ?

లోకంలో కనీసం బ్రతకడానికి సరిపడా డబ్బులు లేక ఎందరో అభాగ్యులు ప్రాణాలు తీసుకుంటున్నారు.కానీ ఇదే డబ్బును మోసాలు చేసైనా సంపాదిస్తూ, విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవారు పెడుతూనే ఉన్నారు. ఇక మోసం చేసే వారినే లోకం నమ్ముడం అనాదిగా వస్తున్న అంశమే.ఇలాగే ఒక బడా...

Read More..

ఆ ఎమ్మెల్యే మరణంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం.. !

ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖల మరణాల వార్తలు తరచుగా వస్తున్నాయి.ఈ క్రమంలోనే మరో వైసీపీ నేత మరణించిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది.2019లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన, కడప జిల్లా బద్వేల్...

Read More..

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలో దొంగోడి వాటం.. ?

బుద్ది మందగిస్తే చేసే పనుల్లో అర్ధం ఉండదంటారు.ఇలాగే నేడు మనుషులు అని చెప్పుకుంటున్న వారు తలకు మాసిన పనులు చేస్తూ సమాజానికి కీడు తలపెడుతున్నారు.వారి జల్సాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.ఇలాంటి వారిలో కొందరైతే దేవుడి హుండీలను కూడా కొల్లగొడుతున్నారు. తాజాగా తిరుపతిలోని...

Read More..

తెలంగాణ ప్రభుత్వం పై డీకే అరుణ ఫైర్.. ?

తెలంగాణలో బీజేపీ, టీయార్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నిత్య కురుక్షేత్రంగా మారింది.అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపి, పదవులను కాపాడుకుని మరో పదేళ్ల పాటు పాలన చేయాలని గులాభి బాసు వీరి మధ్య నలిగిపోతున్న నేతలు, ప్రజలతో తెలంగాణ భాసిల్లుతుందట.ఈ క్రమంలో...

Read More..

కరోనా నేపధ్యంలో విమాన సర్వీసుల పై కీలక నిర్ణయం.. ?

దేశంలో కరోనా ప్రభావం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుంది.రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల దీని ప్రభావం అన్నీ రంగాల పై పడే అవకాశం ఉంది.గత సంవత్సరం ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల దేశం,ప్రజలు ఎంత నష్టపోయారో అందరికి తెలిసిందే. ఈ...

Read More..

ఏపీలో దారుణం.. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు.. ?

ఏపీలో గత కొద్ది రోజుల క్రితం వరుసగా ఇక్కడున్న దేవాలయాలపై దాడులు జరిపి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు ఆందోళనను కలిగించాయి.ఈ నేపధ్యంలో ఈ అపవాదు ప్రభుత్వం పై పడింది.దీంతో చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఈ దాడులను నివారించ...

Read More..

ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపిన వివాహేతర సంబంధం.. !

ఈ మధ్యకాలంలో జరుగుతున్న హత్యలను గానీ, ఆత్మహత్యలను గానీ పరిశీలిస్తే ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది.ఆనందంగా సాగుతున్న కాపురాల్లో అర్దాంతరంగా ప్రవేశిస్తున్న ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇలాంటి చర్యల...

Read More..

దారుణ హత్యకు గురైన బీజేపీ కార్యకర్త.. ?

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ అల్లర్లు చెలరేగడం, కార్యకర్తల మధ్య హింస చోటు చేసుకోవడం తెలిసిన విషయమే.ఒక్కోసారి అయితే ప్రాణాలు కూడా పోయే పరిస్దితులు తలెత్తుతాయి. ఇకపోతే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఎన్నికలు...

Read More..

టాలీవుడ్ ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌న్నుమూత.. !

ఎవరైన నటులు నటించిన సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ అతని పేరు ముందు నిలిచి పోతుంది.ఇలాగే వేదం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగ‌య్య అకస్మికంగా మరణించారు. ఇక నాగయ్య అల్లు అర్జున్...

Read More..

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 11 మంది స‌జీవ‌ద‌హ‌నం.. !

మరణం అంటే రోజు వినే పదంగా మారిపోయింది.ప్రమాదాలు, మరణాలు నిత్యం అన్నదమ్ముల్లా మసలుకొంటూ విచ్చలవిడిగా లోకాన్ని ఏలుతున్నాయి.ఇంతటి విపత్కర పరిస్దితుల్లో క్షణం క్షణం బ్రతుకంటే భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. ఇక లోకంలో అగ్నిప్రమాదాలు, రోడ్దు ప్రమాదాలు పోటాపోటీగా చోటు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉండగా...

Read More..

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న మహిళా ఎస్ఐ.. !

పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మహిళలు ఉండటం సర్వసాధారణమే కానీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అన్ని విధులు నిర్వహించడం కష్టం.ముఖ్యంగా నేరస్దుల విషయంలో, ఎన్ కౌంటర్ విషయంలో మహిళలకు కాస్త రిస్క్ అని చెప్పవచ్చూ.కానీ ఢిల్లీ పోలీసుక్రైమ్ బ్రాంచ్ లో మహిళా ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న...

Read More..

పూణెలో ఘోర అగ్ని ప్రమాదం.. భారీగా దగ్ధం అయిన షాపులు.. !

గత సంవత్సరం ప్రజలతో కరోనా ఆడుకుంటే ఈ సంవత్సరం ప్రమాదాలు తెగ చెలరేగుతున్నాయి.ఇప్పటికే పలుచోట్ల చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి.ఇక తాజాగా మహారాష్ట్రలోని పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందట.దాదాపుగా ఐదు వందలకు పైగా...

Read More..

టక్ జగదీష్‌కు కళ్లు చెదిరే ఆఫర్..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నాని నటించిన లాస్ట్ మూవీ వినేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో నాని బొమ్మను వెండితెరపై చూసి చాలా రోజులయ్యిందనే...

Read More..

ధర్మం కోసం తుపాకి పట్టిన సిద్ధ.. కేక పెట్టించిన ఆచార్య కొత్త పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే డబుల్ ట్రీట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా అందించింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా, ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో...

Read More..

మోదీ పర్యటనలో అపశృతి.. కాల్పుల్లో నలుగురు మృతి.. ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌ కు వెళ్లారు.ఇలా మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ దేశంలో వ్యతిరేకత మొదలైంది.ఈ నేపధ్యంలో ఆందోళనలు కూడా చెలరేగాయి.ఇలా ఈరోజు పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి...

Read More..

యూనివర్సిటీలో నీలిచిత్రాల భాగోతం.. చివరికి.. ?

సమాజం చెడిపోయిందని బాధపడే కంటే ఆ సమాజాన్ని మనుషులు అనే రెండు కాళ్ల జీవులు చెడగొడుతున్నారని భావించడం నిజం.ఎందుకంటే మనిషి తప్పు చేయందే సోసైటీ చెడిపోదు.ముఖ్యంగా ఎక్కడైనా ఒక చెడు చోటు చేసుకుంటుందని అనుకుంటే అక్కడున్న వ్యవస్దలో లోపం ఉంటే గానీ...

Read More..

శ్మశానంలో చోటు చేసుకున్న విషాదం.. కాలుతున్న చితిలో పడి పాపం.. !

మరణం ప్రతి జీవికి సహజంకానీ కొందరికి వచ్చే మరణం మాత్రం బాధాకరంగా ఉంటుంది.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది.కాలుతున్న చితిలో పడి ఓ వృద్ధురాలి మరణించింది.ఇలా శ్మశానంలో చోటు చేసున్న విషాద ఘటన గురించి తెలుసుకుంటే. ఇచ్చాపురం పట్టణంలోని...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.లాక్ డౌన్ పై కేసీఆర్ క్లారిటీ  తెలంగాణలో కరోనా వైరస్ కు దూరం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారు అనే వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదు...

Read More..

మరణించిన ప్రముఖ మలయాళ నటుడు.. !

మరణానికి సమయం లేదు.ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వచ్చి ప్రాణాలు తీసుకుపోతుంది.ఇలానే ఎందరో ప్రముఖులైన వారు అకస్మాత్తుగా మృతి చెందిన రోజులు ఉన్నాయి. ఇకపోతే నాట‌క రంగంలో, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన కేర‌ళ‌కు చెందిన పీసీ సోమ‌న్ (81) మృతి...

Read More..

నితిన్, కీర్తి సురేష్‌ల ‘రంగ్‌దే’ రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ్‌దే’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.అంతేగాక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో...

Read More..

వారికి క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. ఎందుకంటే.. ?

ముంబయిలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.కాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో భందూప్ ‌లోని డ్రీమ్స్ మాల్ సన్‌రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు...

Read More..

మనిషి రూపంలో ఉన్న కీచక టీచర్.. ఇలా ఎంత కాలం.. ?

చక్కని సమాజాన్ని తీర్చిదిద్ద వలసిన బాధ్యత ముఖ్యంగా ఉపాధ్యాయుల పై ఉంది.ఎందుకంటే చిన్న వయస్సులోనే స్కూళ్లకు వెళ్లే పిల్లల మనసుల్లో మంచి ఆలోచనలు, సమాజంలో ఉన్నతంగా ఎలా బ్రతకాలి అనే సమకాలీన అంశాలను వారి హృదయాల్లో నింపితే అక్కడి నుండి బయటకు...

Read More..

డాక్టర్లకు షాకిచ్చిన వృద్ధుడు.. !

మనిషికి అనారోగ్యం ఏ వైపునుండి వస్తుందో ప్రస్తుతం చెప్పడం కష్టం.ఎందుకంటే మనిషి చేసుకున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎప్పుడు ఏ రోగం బారినపడతాడో చెప్పలేని విధంగా తన జీవనాన్ని మార్చుకున్నాడు.ఇదిలా ఉండగా పచ్చి మాంసాన్ని గానీ, ఉడకని ఆహారం తీసుకోవడం వల్ల...

Read More..

అస్వస్థతకు గురైన భారత రాష్ట్రపతి.. చికిత్స అందిస్తున్న వైద్యులు.. !

భారత రాష్ట్రపతి అయినా రామ్‌నాథ్‌ కోవింద్ కు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆస్పత్రికి తరలించారని సమాచారం.ఈరోజు ఉదయం ఛాతీలో అసౌకర్యంగా ఉందని తెలపడం తో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారట. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స...

Read More..

అమెరికాకు చైనా వార్నింగ్‌.. ?

దేశంలో వ్యాపించిన కరోనా విషయంలో అమెరికా చైనాకు ఎన్నో సార్లు ఎదురెళ్లి తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఇలా ఈ అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుందో అని భయపడిన వారు కూడా ఉన్నారు.ఎలాగైతేనేమి ఆ వివాదం ముగిసిందని...

Read More..

భారత్ బంద్‌తో తిప్పలు పడుతున్న ఉత్తరాది.. !

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.వీరి నిరసనలు మొదలై నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా నేడు భారత్ బంద్ ప్రకటించారు. ఇందులో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీకి దారితీసే అన్ని రహదారులనూ రైతులు...

Read More..

ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ మృతి.. సాహిత్య రంగంలో చోటు చేసుకున్న విషాదం.. !

గత కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న సీనియ‌ర్ జర్నలిస్ట్, రచయిత అనిల్ ధార్కర్ (74) ఈ రోజు ఉద‌యం కన్నుమూయడంతో సాహిత్య రంగంలో విషాదం చోటుచేసుకుంది.సీనియ‌ర్ జర్నలిస్ట్ గా ఐదు ద‌శాబ్దాల‌కు పైగా సేవ‌లు అందించిన అనిల్ ధార్కర్ కాల‌మిస్టుగా, ఎడిట‌ర్‌గా, టీవీ...

Read More..

రానా దగ్గుబాటి ‘అరణ్య’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన ‘అరణ్య’ చిత్రం గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని, ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాదు లాంటి అనేక అనుమానాలకు...

Read More..

మహేష్ మొదటి సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి పేరును నిలబెడుతూ ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చాడు.బాలనటుడిగానే తన సత్త చాటుతూ హీరోగా దూసుకొచ్చాడు.రాజకుమారుడు సినిమా తో టాలీవుడ్ కి పూర్తి...

Read More..

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా ఎన్ని కేసులంటే.. ?

ప్రస్తుత దశలో నమోదు అవుతున్న కరోనా కేసులను చూస్తుంటే ముందు ముందు ఏవైనా సంక్లిష్ట పరిస్దితులు తలెత్తితే ఎలాగనే భయం ఇప్పటికే కొందరిలో నమోదలైనట్లుగా సూచనలు కనిపిస్తున్నాయట.ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వింజృంభన ఎంతకు తగ్గడం లేదట. ఇప్పటికే ఏపీలో...

Read More..

అత్యంత దీనస్దితిలో మరణించిన నటుడు.. !

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.మంచి హిట్ సినిమాలో నటించి ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటుడు అత్యంత దీనస్దితిలో మరణించిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే.నటుడు విరుచాగాకాంత్ ప్రేమిస్తే మూవీ ద్వారా చిత్రరంగానికి పరిచయం అయ్యి తన...

Read More..

తెలంగాణలో బ్యాంకులకు వరుస సెలవులు ప్రకటించిన ఉన్నతాధికారులు.. !

తెలంగాణలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నట్టు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.ఇకపోతే ఆదివారాలు, పండుగ పర్వదినాలు కాకుండా ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయని వెల్లడించారు. ఇక వరుసగా వస్తున్న సెలవులను చూస్తే.ఈనెల 27న నాలుగో...

Read More..

పార్టీ పొత్తుల విషయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు.. !

తెలంగాణలో రాజన్న బిడ్ద వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఎన్నో సందేహలు మొదలైయ్యాయట.ఇలా వచ్చే కొన్ని విషయల్లో క్లారీటి ఇచ్చిన షర్మిల తాజాగా పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితుల పట్ల...

Read More..

చలో అసెంబ్లీ.. ఓయూ జేఏసీ అధ్యక్షుడు.. !

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వ‌యో ప‌రిమితి పెంపు స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ విషయంలో నిరసన సెగలు చెలరేగుతున్నాయి.కాగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ...

Read More..

విద్యార్థిని ప్రాణం తీసిన సెల్ ఫోన్.. !

నేటికాలం పిల్లల్లో ఆవేశం తప్పితే ఆలోచన ఉండటం లేదు.తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటే పడరు.మా బాగు కోసమే చెప్పారని ఆలోచించరు.ముందు వెనకా ఆలోచించకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు.ఇలాగే ఒక ఓ బీఫార్మసీ విద్యార్థిని ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంది.ఆ వివరాలు చూస్తే....

Read More..

అలా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలందరికీ కర్ణాటక మంత్రి సవాల్.. ​?

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ వివాహేతర సంబంధాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఏకపత్నీవ్రత పరీక్షను పెడితే పతివ్రతల్లా మాట్లాడుతున్న అందరి బాగోతాలూ బయట పడతాయని, మర్యాద రామన్నల్లా, శ్రీరామచంద్రుల్లా మాట్లాడుతున్న వారందరికీ ఇదే నా సవాల్.225 మంది ఎమ్మెల్యేల ప్రైవేట్...

Read More..

మళ్ళీ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. !

ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్ల గోల తగ్గిందని ప్రజలు ఊపిరి తీసుకుంటున్న సమయంలో మరోసారి ఈ ఘటన తెరపైకి వచ్చింది.కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ చొరీ తాలూకూ వివరాలు తెలుసుకుంటే. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనిలో నివాసం...

Read More..

ఎమ్మెల్యేను బెదిరిస్తున్న సామాన్యుడు.. కారణం ఇదేనటా.. ?

ఓటు సామాన్యుడి ఆయుధం కానీ నేడు డబ్బులకు అమ్ముడైపోతున్న ఓటు వల్ల సమాజం చెదలు పట్టిపోతున్న విషయాన్ని సామాన్యుడు గ్రహించలేక పోతున్నాడు.ఎన్నికల సమయంలో మత్తులో జోగుతున్న ఓటర్ ఆ ఎన్నికలు ముగిసాక వదిలిన మత్తులో నుండి బయటకు వచ్చి నేతల తప్పులను...

Read More..

ఇకనుండి మాస్క్ పెట్టుకోకపోతే రూ.250 జరిమానా.. ఎక్కడంటే.. ?

ప్రజల నిర్లక్ష్యం అయితే నేమి, మొత్తానికి కరోనా కేసులు నమోదవడం మొదలైంది.అయినా గానీ ప్రజల్లో ఎలాంటి బెరుకు లేదు.కరోనా నిబంధలను పక్కన పెట్టి వీరు వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే హద్దులు దాటింది.దీని ఫలితంగా దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. ఇదే...

Read More..

తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడి ‌పై దుండగుల దాడి.. ?

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై గత అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి జరిగింది.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుజిత్ ‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారని సమాచారం. ఆ...

Read More..

ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు.. ?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.కాగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతగా నిలిచారు వాణీదేవి.ఇకపోతే అసెంబ్లీ ప్రాంగణంలో గేట్ నెంబర్ 8 ని...

Read More..

ధాబా ఓనర్ పై పోలీసుల జులూం.. ?

పోలీసులుల్లో కక్కూర్తి పోలీసులు ఉంటారని నిరూపించిన ఘటన ఇప్పుడు మనం చదవబోయేది.ఉత్తరప్రదేశ్‌ ఈటా జిల్లాలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న ధాబాకు ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ వచ్చి భోజనం చేశారు.కాగా 400 రూపాయల బిల్లు...

Read More..

ఏపీలో గత 24 గంటల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. !

కరోనా విషయంలో మరో సారి దేశంలో ఆందోళన మొదలవుతుంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుండగా, మరి కొన్ని చోట్ల తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి. ఇక గత నెలరోజుల క్రితం వరకు చాలా తక్కువగా...

Read More..

డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. !

రాష్ట్రంలో మళ్లీ మొదలైన కరోనా కాటుకు వ్యవస్ద అంతా అర్ధం కాకుండా మారుతుందట.ఇప్పటికే స్కూళ్లు ప్రారంభించి ఆ తర్వాత పాఠశాలలను మూసివేయించారు.కానీ ఈ లోపల జరగవలసిన నష్టం జరిగింది.చాలా మంది విద్యార్ధులు, పాఠశాల సిబ్బంది కరోనా బారినపడటంతో ఉలిక్కిపడ్డ విద్యాశాఖ సెలవులు...

Read More..

బహుశా మానవత్వం అంటే ఇదే కావచ్చూ.. !

మానవత్వం బహుశ నేటి సమాజంలో ఈ పదం తుప్పు పట్టిపోయింది కావచ్చూ.ఎందుకంటే స్వార్ధం నిండిపోయిన ఈ మనుషుల మధ్య మనుగడ సాగించాలంటే భూమి మీద ఉన్న ఏ ప్రాణికి కూడా అంత సులువు కాదన్న విషయం అందరికి తెలిసిందే.అందుకే హింసకు అలవాటుపడిన...

Read More..

రెవెన్యూ ఉద్యోగి జేబు ఖాళీ చేసిన ఫేస్ బుక్ పరిచయం.. ?

మోసం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవానికి కనిపించే దారులు మోసపోయే వానికి కనిపించవు.అయినా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఆన్‌లైన్ మోసాల విషయంలో కోడై కూస్తుంది.పోలీసులు కూడా అపరిచితులు ఏ మార్గాల్లో తగిలిన చాలా జాగ్రత్తగా వ్యవహరించండని తెగ స్పీచ్‌లు ఇస్తున్నారు.కానీ జరిగే...

Read More..

ఇక్కడి నుండి పోటీ చేస్తానంటు అనౌన్స్ మెంట్ చేసిన వైఎస్ షర్మిల.. ?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతుందనే ప్రచారం మొదలైనప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి ఏ స్దాయిలో నెలకొన్నదో అందరికి తెలిసిందే.ఈ క్రమంలో విమర్శలు కూడా ఎదుర్కొన్న షర్మిల ఎలాంటి ఆరోపణలకు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లుతున్నారు.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే...

Read More..

దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు ఎన్నంటే.. ?

ప్రస్తుతం అయితే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న గానీ గత సంవత్సరం నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్దితులైతే ఇంకా సంభవించలేదు.కానీ కోవిడ్ కేసుల్లో మాత్రం వేగం పెరిగింది.ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.ఇందుకు గాను కరోనా...

Read More..

ఈ మేనిఫెస్టో చదివితే పిచ్చెక్కిపోతుంది.. !

ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలు ఇచ్చే హమీలతో చెవులు చిల్లులు పడిపోతుంటాయి.ఇక ఓటర్లను మభ్యపెట్టేందుకు మేనిఫెస్టోలు అంటూ పార్టీలు చేసే హడావుడి మామూలుగా ఉండదు.అవి వింటుంటే అసలు ఇవి సాధ్యమా అనే అనుమానాలు కలిగేలా మేనిఫెస్టోలు ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు...

Read More..

తల్లిని చూసుకోవడం లేదని భార్యను కడతేర్చిన భర్త.. !

నేటి కాలం మహిళలకు అత్త అంటే పడని విషయం తెలిసిందే.అత్తమామలను సరిగా చూసుకునే కోడళ్లు ఎక్కడో అరుదుగా కనిపిస్తారు.ఇక కొడుకులే సరిగా తల్లిదండ్రులను పట్టించుకోని సమాజంలో అత్తలను వచ్చిన కోడళ్లూ ప్రేమగా చూడాలని ఆశించడం అత్యాశనే అవుతుంది. కానీ ఒక కొడుకు...

Read More..

చైనా అప్పులు తెలిస్తే షాక్ కావలసిందే.. ? 

ప్రపంచాన్ని కరోనాతో వణికించిన డ్రాగన్ కంట్రీ తాను చేసిన అప్పులను ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుందని గుసగుసలు మొదలైయ్యాయట. దీనికి సమాధానంగా ఇది నిజమనే అంటున్నారు.ఎందుకంటే గత ఏడాది నాటికి చైనా అప్పులు 2.3 లక్షల కోట్ల డాలర్లని ప్రభుత్వానికి చెందిన...

Read More..

స్టాండప్ కామెడీ చేస్తానంటోన్న రాజ్ తరుణ్

టాలీవుడ్‌లో యంగ్ హీరో రాజ్ తరుణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.వరుసగా హిట్ చిత్రాలను తన కెరీర్‌లో నమోదు చేసుకున్న ఈ హీరో, ఆ తరువాత సినిమాల ఎంపికలో తప్పటడుగులే వేస్తూ వస్తున్నాడు.దీంతో వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలను తన ఖాతాలో...

Read More..

మరోసారి పంజా విసిరిన మావోయిస్టులు.. జవాన్ల మృతి.. !

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.నారాయణపూర్ జిల్లా కడేనార్‌, మండోదా అటవీ ప్రాంతం గుండా వెళ్లుతున్న పోలీసు వాహనాన్ని టార్గెట్‌ చేసి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గాలింపుకు వెళ్లిన జవాన్లు పోలీసులు వాహనంలో...

Read More..

ఏపీ కరోనా అప్‌డేట్స్.. ఈరోజు ఎన్ని కేసులంటే.. ?

దేశంలో కరోనా స్పీడ్ చూస్తుంటే ఇది ముమ్మాటికి మనుషుల నిర్లక్ష్యం అనిపిస్తుంది.కరోనా తగ్గిపోతుంది అని భావించిన సమయంలో ఊహించని విధంగా కొత్త కోవిడ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగించే విషయం.అయినా ప్రజలు కరోనా నియమాలను గాలికి వదిలేయడం వల్ల ప్రస్తుత...

Read More..

ఆంధ్రప్రదేశ్ లో మరొ కొత్త మున్సిపల్ కార్పొరేషన్.. !

గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.కాగా ఇన్ని రోజులకు ఆ ఆలోచనను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కలిపి ఒకే...

Read More..

పరిగెడుతున్న ఆచార్య.. కారణం అదేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకునేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ...

Read More..

అసత్యాల ఫ్యాక్టరీ పెట్టిన మోదీ.. కేంద్రం పై భగ్గుమన్న దీదీ.. !?

కేంద్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ కి ఎప్పుడు పడదు.అవకాశం వస్తే ఒకరినొకరు విమర్శించుకుంటారన్న విషయం తెలిసిందే.ఇక త్వరలో బెంగాల్‌ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బిజేపీ పై మమతా విమర్శలు చేస్తే, మమతా పై బీజేపీ నాయకులు కూడా తక్కువగాకుండా...

Read More..

పాలిటెక్నిక్ కాలేజీలో కరోనా టెన్షన్.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు.. ?

తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తుంటే ముందు ముందు గత సంవత్సరం పరిస్దితులు నెలకొంటాయా అనే అనుమానంతో ప్రజలు సొంత ఊర్లకు ప్రయాణాలు అవుతున్నారట.ఎందుకంటే ఊహించని విధంగా ప్రభుత్వం లాక్‌డౌన్ అంటే మళ్లీ ఈ కష్టాలు ఎవరు పడతారని...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ -20 

1.కేంద్రంపై కేటీఆర్ ఫైర్ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2.ఏపీకి ప్రత్యేక హోదా కుదరదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని...

Read More..

సుల్తాన్ అనుకున్న టైమ్‌కే దిగుతాడట!

తమిళ హీరో కార్తీ నటించే ప్రతి సినిమాను తెలుగలో కూడా రిలీజ్ చేస్తుంటారు.ఆయన నటించే సినిమాలకు తమిళనాటతో పాటు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి క్రేజ్ దక్కుతుంది.దీంతో కార్తీ నటించే తాజా చిత్రం సుల్తాన్ కోసం తమిళ ప్రేక్షకులతో పాటు...

Read More..

తండ్రిని దారుణంగా చంపేసిన కూతురు ఎందుకంటే.. ?

లోకంలో అమ్మనాన్న అనే వారు సూర్యచంద్రుల వంటి వారు.ఒకరు వెలుగుపంచితే, మరొకరు వెన్నెలవంటి ప్రేమను పంచుతారు.ఈ రెండింటిలో ఎవరు లేకపోయిన జగతి ముందుకు సాగదు.కన్న పిల్లల బ్రతుల్లో కూడా ఏదో వెలితి.అలాంటి ప్రేమలకు చిరునామగా ఉన్న తల్లిదండ్రులు స్వార్ధంతో ప్రవర్తించడం వల్ల...

Read More..

మానవత్వం మరిచిన కానిస్టేబుల్స్.. కొంపలు ముంచుతున్న అత్యుత్సాహం.. ?

సమాజంలో మంచి చెడులనేవి ఎప్పుడు ఒక పక్కన ఉండవు.కొందరు ప్రాణం పోసే వారుంటే, వారికంటే రెండితలు ప్రాణాలు తీసే వారుంటారు.మానవత్వంతో ప్రవర్తించే వారికంటే కర్కశంగా హింసించే వారే ఎక్కువగా ఉంటారు.ముఖ్యంగా పోలీసులంటే ప్రజల్లో ఉన్న నమ్మకం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం...

Read More..

ఆ రాష్ట్ర సీఎం పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ?

ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల మాదిరిగానే మహారాష్ట్ర రాజకీయాలు కూడా భగ్గుమంటున్నాయి అంటున్నారు విశ్లేషకులు.అదీగాక ఇక్కడ త్రీముఖ పోరు కూడా ఉంది.అవినీతి ఆరోపణలతో పాటుగా, విమర్శల రాళ్లు రువ్వుకోవడాలు, అసంతృప్తి సెగలు సర్వసాధారణమే. ఈ నేపధ్యంలో గత కొద్ది రోజుల...

Read More..

కేంద్రం పై కేటీఆర్ ఆరోపణలు.. ?

రాజకీయాల్లో ఒక పార్టీ వారికి మరో పార్టీ వారికి సమన్వయం లోపించి ఆరోపణలు చేసుకుంటూ విమర్శించుకునే వరకు వెళ్లుతుంది.వారు వీరు ప్రజలకు ఒరగపెట్టింది ఏం లేదన్న విషయం అందరికి తెలుసు కానీ విమర్శలు చేసుకుంటూ ఉంటే తమ తప్పులను కప్పిపుచ్చుకునే అవకాశాలుంటాయి.గత...

Read More..

వైరల్: పంది బొమ్మలకు ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలో ఎక్కడైనా వింత ఘటనలు వెలుగులోకి వస్తే, జనం దాని గురించే ముచ్చటించుకున్నారు.ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక, ఇలాంటి వైరల్ విషయాల గురించిన చర్చ మరింత ఎక్కువయ్యింది.కాగా తాజాగా ఇలాంటిదే ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.ఓ పంది మనిషిలా...

Read More..

బ్యాంకు రుణాల‌పై కీల‌క తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు.. !

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అప్పుల్లో దేశ ప్రజలే కాదు, రాష్ట్రాలు, దేశం కూడా కూరుకుపోయింది.ప్రభుత్వాలైతే అప్పుల లెక్కలు చూపిస్తున్నాయి గానీ, వచ్చిన ఫండ్ తాలూకూ లెక్కలు మాత్రం చూపించడం లేదని కొందరు బాధ్యతగల విద్యావంతులు ఆవేదన చెందుతున్నారట.ఇప్పటికే పలు బ్యాంకులు కూడా...

Read More..

ఉప్పెనలా దూసుకొస్తున్న మరో శిష్యుడు

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాయో అందరికీ తెలిసిందే.ఆయన తెరకెక్కించే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు.దీంతో సుకుమార్ తెరకెక్కించే చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.అయితే ఈ క్రమంలో ఇటీవల సుకుమార్ అసిస్టెంట్లు...

Read More..

త్రివిక్రమ్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న హీరో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాుట ప్రేక్షకుల్లో భారీ అంచనాలు...

Read More..

జాతిరత్నాలు దెబ్బకు జాక్‌పాట్ కొట్టిన హీరో

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన జాతిరత్నాలు చిత్రం బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో నవీన్ పోలిశెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.ఆయన నటించిన తీరు ఈ సినిమాకు హైలైట్ కావడంతో, నవీన్ పోలిశెట్టికి...

Read More..

పార్లమెంటు లాబీలో ఎంపీ పై బెదిరింపు ఆరోపణలు.. ?

పలు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో వివాదస్పద ఘటనలు చోటు చేసుకోవడం కామన్‌గా మారిపోయింది.ఈ నేపధ్యంలో తాజాగా మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన హోంమంత్రి వసూళ్ల ఆరోపణల కేసుపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లగా, మరో సంచలన విషయం బయటకు వచ్చింది. సాక్షాత్తు పార్లమెంటు లాబీల్లోనే...

Read More..

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ?

ఈ మధ్యకాలంలో అవుతున్న రోడ్దు ప్రమాదాలకు లెక్కేలేదు.మితిమీరిన వేగం వల్ల, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.రహదారులు రక్తంతో తడసి పోతున్నాయి. ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఈ రోజు ఉదయం సుమారుగ 7...

Read More..

చరణ్ బర్త్‌డేకు ‘స్పెషల్’ ప్లాన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.పీఆర్సీ పై కేసీఆర్ ప్రకటన పి ఆర్ సి పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు.ఉద్యోగస్తులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 2.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం...

Read More..

కేరళలో బీజేపీకి ఊహించని షాక్.. ? 

రాష్ట్రాల్లో కమళం ఇప్పుడిప్పుడే వికసిస్తున్న విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తున్న విధానం వల్ల కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటుంది.ఇదిలా ఉండగా బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా పట్టు లేదనే...

Read More..

చిన్నారుల ప్రాణం తీసిన కంటెయినర్.. రాజస్థాన్​లో విషాదం.. ?

ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో, ఎవరి దరికి చేరుతుందో ఊహించడం కష్టం.మరణానికి వయస్సుతో సంబంధం లేకుండా పసి వారిని కూడా తన పొట్టన పెట్టుకుంటుంది.నిజంగా విధి విచిత్రం అంటే ఇదే కావచ్చూ.అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారులను మృత్యువు తన వొడిలోకి తెలియకుండానే...

Read More..

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం.. !

ఈ కరోనా మనల్ని ఏం చేస్తుందని ఇంత కాలం ప్రజలు అనుకున్నారు.కానీ ఇంకా నేను పోలేదు.మీతోనే ఉన్నాను అంటూ మరోసారి ప్రజలను పలకరించడానికి వచ్చింది ఈ వైరస్.ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఊహించని విధంగా కరోనా...

Read More..

తెలంగాణలో ఈ రోజు ఎన్ని కరోనా కేసులంటే.. !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఇప్పటికే పలు చోట్ల లాక్‌డౌన్ పక్రియ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.ఇక స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వడం మొదలైంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం...

Read More..

వైసీపీ పార్టీలో విషాదం కార్పోరేటర్ అనుమానాస్పద మృతి..?

వైసీపీ పార్టీలోవిషాదం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులతో కలిసి పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్న సూర్యాకుమారి అనే మహిళ ఇటీవల జరిగిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. విశాఖ 61వ వార్డు కార్పోరేటర్ గా ఉన్న సూర్యాకుమారి నిన్న రాత్రి...

Read More..

మహేష్ నిజంగా రిస్క్ చేయబోతున్నాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ...

Read More..

తారక్ కోసం పంథా మార్చుతున్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక ఈ సినిమాను...

Read More..

చిరు-బాబీ సినిమా అలా ఉండబోతుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ...

Read More..

తెలంగాణ భవన్ తుపాకీ కలకలం.. అత్యుత్సాహం ప్రదర్శించిన టీఆర్ఎస్ నేత.. ?

రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం.కానీ ఈ విజయాన్ని మాత్రం టీఆర్ఎస్ నేతలు ఏదో అసాధ్యం కాని విజయాన్ని పొందినట్లుగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.నిన్న తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాభి పార్టీ అభ్యర్ధులు గెలవడం.అయితే...

Read More..

తల్లిదండ్రులకు షాకిచ్చిన కుమారుడి కిడ్నాప్ ఉందంతం.. !

మూడేళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన కొడుకు ఆచూకీ సడెన్‌గా దొరికితే ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము.అసలు పోయిన పిల్లలు తిరిగి ఇంటికి చేరడం అనేది దాదాపుగా జరగదు.అలాంటిది తన కొడుకు కిడ్నాప్‌కు గురై ప్రాణాలతో ఉన్న...

Read More..

తల్లిపై దౌర్జన్యానికి దిగిన తండ్రిని అతని కొడుకు ఏం చేశాడంటే.. ?

తల్లిని రాచిరంపాన పెడుతున్న కొడుకులు ఉన్న ఈ సమాజంలో కన్న తల్లి కోసం ఆ కొడుకు ఏకంగా తండ్రినే జైలుకు పంపిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే. చౌబెపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తాఫాబాద్‌లో జయప్రకాష్ సింగ్(42) అనే...

Read More..

మహిళతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే‌కు చేదు అనుభవం.. ?

తెలంగాణా ప్రజల్లో టీయార్ఎస్ పార్టీ పై వ్యతిరేకత ఉన్నా బయటకు రావడం లేదని ఎన్నో సందర్భాల్లో రుజువు అయ్యింది.గులాభి నేతలు ప్రజల్లోకి వెళ్లినప్పుడు నిరసనలు ఎదుర్కోవడం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయాల్లో కూడా చేదు అనుభవాలను మూటగట్టుకున్న గానీ, కొంత అయిన...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ప్రగతి భవన్ గోడలు పగలగొడతా : తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న సంచలన విమర్శలు చేశారు.బరాబర్ వస్తా, ప్రగతి భవన్ గోడలు బద్ధలు కొట్టే రోజు తీసుకువస్తానని మల్లన్న అన్నారు. 2.నాగాలాండ్ లో భూకంపం...

Read More..

తెలంగాణ‌ క‌రోనా అప్‌డేట్స్.. ! 

తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య దినదినం పెరుగుతుండటం వల్ల ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట .ఇప్పటికే ఆర్ధికంగా చితికి పోయిన మధ్య తరగతి ప్రజలను రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ మరింత భయానికి గురిచేస్తుందంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో వ్యాపించడం...

Read More..

దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త కరోనా కేసులు.. ?

దేశంలో మళ్లీ వింజృభిస్తున్న కరోనా వల్ల ప్రభుత్వాలతో పాటుగా, ప్రజల్లో కూడా భయాందోళనలు మొదలవుతున్నాయి.ఇప్పటికే వరుసగా కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో కొన్ని చోట్ల లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు.స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తున్నారు. ఇక ఈసారి గనుక కరోనా వ్యాపించడం...

Read More..

ఆ విషయంలో ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ.. !!

దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుండి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు అన్నీఇన్ని కావు.గత సంవత్సరం నుండి ఈ కరోనా వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా మాటల్లో వర్ణించలేము. ఇక ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్ద అయితే చాలా క్లిష్టంగా మారింది.ప్రజారవాణ వ్యవస్దలో దాదాపు రైల్వే శాఖ...

Read More..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పరువు తీసిన సొంత పార్టీ నేత.. ?

తెలంగాణలో గులాభి పార్టీలోని నేతల మధ్య ఎన్ని విభేదాలున్న కూడా అధిష్టానం వాటిని బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటుందట.అందుకే ఎన్ని లుకలుకలు పార్టీలో ఏర్పడ్ద ప్రజల ముందుకు మాత్రం ఏపీ రాజకీయాల్లా బయటకు పొక్కడం లేదంటున్నారు. ఇక కొందరి...

Read More..

ఎమ్మెల్సీ ఫలితాలపై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు.. ?

తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, తీన్మార్ మల్లన్న ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే.కాగా తీన్మార్ మల్లన్నకు రాజకీయ నేపథ్యం లేదు.,/br> తాతల తండ్రుల వారసత్వం లేదు.పార్టీ లేదు.ప్రజలు తన వెంట...

Read More..

ఆర్మీ స్కూల్ కు జీహెచ్ఎంసీ నోటీసులు.. ఎందుకంటే.. ?

ఆర్మీ ఏరియాలో ఎవరైన ఏదైనా తప్పు చేస్తూ దొరికితే వారికి వేసే శిక్షలు ఆర్మీ రూల్స్ ప్రకారం ఉంటాయి.కానీ వారే తప్పు చేస్తూ కంటపడితే దాదాపుగా వీరిని ఎవరు ప్రశ్నించరు.అందువల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వారి ఏరియాలో వారికి నచ్చినట్లుగా రోడ్లు...

Read More..

ఓ యువతి వగలు.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుని.. చివరికి.. !

సమాజంలో జరుగుతున్న మోసాల విషయంలో ఎంతలా అప్రమత్తంగా ఉన్నా కూడా ఏదో ఒక రూపకంగా మోసాలు చేసే వారు చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా మనషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు పెద్ద దందానే కొనసాగిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లి పేరుతో...

Read More..

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న హోం మంత్రి పై అవినీతి ఆరోపణలు.. ?

లోకంలో నిజాయితీగల వారు చాలా అరుదుగా ఉంటారు.అలాంటి వారి చుట్టూ కష్టాలు కంచెవేసుకుని కాపలా కాస్తుంటాయి.నేడు ఏ రంగాన్ని చూసుకున్న దాదాపు అవినీతి రంగుతో నిగనిగలాడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా మహరాష్ట్ర హోంగార్డ్ విభాగానికి డీజీగా ఉన్న పరమ్ బిర్...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన సంధర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేత.. ?

గెలుపు ఓటములు అనేవి మనుషులతో ఆడే ఆటలు.కానీ రాజకీయాల్లో మాత్రం డబ్బులుంటే ఎలాంటి పదవులైన వరిస్తాయని, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ డబ్బులే మూల కారణం అని కొందరు నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...

Read More..

ఫలించిన కేసీయార్ వ్యూహం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వాణీదేవి.. !

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పోరు అందరికి తెలిసిందే.తీవ్ర ఉత్కంఠంగా సాగిన ఈ సమరంలో ఎవరు తక్కువ కాకుండా ప్రచారాలు చేశారు. ఇక ఈ సారి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని గులాభి పార్టీ...

Read More..

నీ బాబు వల్లే కాలేదు నీ వల్లేం అవుతుందని లోకేష్ పై కొడాలి నాని విమర్శలు.. ?

ఏపీ రాజకీయాలు ఒక్కో సారి టాం అండ్ జెర్రీ ఆటను తలపించేలా సాగుతాయని అనుకుంటున్నారట కొందరు.దీనికి తగ్గట్టుగానే వైసీపీ పై టీడీపీ వేసే కౌంటర్స్, అలాగే టీడీపీ కూడా ప్రతిగా మాటలు విడవడం మొత్తానికి ఒకరి మీద ఒకరు విమర్శించుకునే తీరు...

Read More..

మంత్రి గంగులకు షర్మిల అనుచరురాలు కౌంటర్.. ?

రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అయినా కొందరు మాత్రం ఓడిపోతాం అని తెలిస్తే చాలు ఏ పార్టీకి మనుగడ లేకుండా పావులు కదుపుతుంటారు.ఇక కొత్తగా ఎవరైనా పార్టీ పెట్టే ఆలోచనలో ఉంటే ఆదిలోనే వారిలో సహనాన్ని పరీక్షిస్తూ అడ్డంకులు సృష్టిస్తారు. ఇలాగే...

Read More..

ఇదేం కుక్క పంచాయితీ.. చివరికి డీఎన్ఏ టెస్ట్ వరకు వెళ్లగా.. ?

లోకంలో మనుషులకు ఏ విషయంలో అయినా గొడవపడాలని అనిపిస్తే చాలు పంచాయితీకి దిగుతారు.ఇంకా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.అసలు ఆ పంచాయితీలో మ్యాటర్ ఎంతుందనే విషయం పక్కన పెడితే ఇలాంటి గొడవలు చేసే వారిని చూస్తే చిత్రం అనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు...

Read More..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్.. రామ్ రామ్.. !?

మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగిసింది.ఈ ఎన్నికల పక్రియ మొదలైనప్పటి నుండి నాయకులు హోరా హోరీగా పోరాడుతున్నారు.గెలుపు తమదంటే తమదని ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఇక టీయార్ఎస్ పార్టీ అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.తమ అభ్యర్ధుల తరపున ప్రచారం...

Read More..

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం.. ఆ లేఖనే కారణమా.. ?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం గాల్లో కలసిపోతున్నట్లుగా ఉంది.కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఈ విషయంలో ఏపీలో పెద్ద ఉద్యమమే సాగుతుంది.ఇక పలు కార్మిక సంఘాలు కూడా విశాఖ ఉక్కు పైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ...

Read More..

కేటీఆర్‌తో టీడీపీ సీనియర్ నేత భేటీ.. !

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జోరందుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పలువురు నేతలు, ప్రజలు ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని రోజుల క్రిత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తన మద్దతు ప్రకటించారు.దీనిపై...

Read More..

వ‌రుస‌గా 3 నెల‌లు రేష‌న్ బియ్యం తీసుకోకపోతే ఇక అంతే సంగతులు.. ?

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం విషయంలో కీలక నిర్ణయం తిసుకుంది.ఇప్పటి వరకు వరుసగా రేషన్ కార్డు మీద బియ్యం తీసుకోకున్నా ఎలాంటి ఆంక్షలు విధించలేదు.కానీ తాజాగా మూడు నెలల వరకు రేషన్ బియ్యం వరసగా తీసుకోకుంటే మాత్రం ఎలాంటి...

Read More..

వివాహం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీ.. !

ప్రపంచంలో పెళ్లిల విషయంలో అమ్మాయి, అబ్బాయి నచ్చితే చాలు.దేశం, మతం ఏదైనా వివాహం చేసుకోవచ్చూ.ఇలా ఎందరో తమ దేశాలవారిని కాకుండా ఇతర దేశస్తులను వివాహలు చేసుకున్నారు.ఈ విషయంలో ఏ దేశ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలుపదు.కానీ సౌదీ ఆరేబియా మాత్రం ఇతర...

Read More..

వైఎస్ షర్మిలను ప్రశ్నిస్తున్న గంగుల కమలాకర్.. !

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ స్దాపిస్తుందని ప్రకటించినప్పటి నుండి వైఎస్ షర్మిల మీద ఎన్నో విమర్శలు వచ్చాయి.వాటన్నీంటిని పట్టించుకోకుండా తాను చేయాలనుకున్న పనిని పక్కా ప్రణాళికతో అమలు చేస్తూ ముందుకు వెళ్లుతున్నారు షర్మిల గారు. కాగా ఇప్పటికే పలువురు టీయార్ఎస్ నేతలు...

Read More..

ఓయూ లేడీస్ హస్టల్‌లో గందరగోళం.. విద్యార్థినులను పలకరించిన కరోనా.. ?

రాష్ట్ర ప్రజల్లారా కరోనా కాస్త రెస్ట్ తీసుకోగానే మన జీవన విధానం ఎంత ఆనందంగా సాగిపోతుంది.కానీ ఒక్క విషయం గురించి ఆలోచించారా.మళ్ళీ కరోనా వింజృంభన కొనసాగి కేసుల సంఖ్య ఫాస్ట్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటే ఏర్పడే అల్లకల్లోలం ఏ రేంజ్‌లో ఉంటుందో...

Read More..

దొంగ ఓటు వేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్.. ఎక్కడంటే.. !

ఎన్నికల ప్రచారంలో నాయకులు చేసే సిత్రాల గురించి తెలిసిందే.అంతేగాక పోలింగ్ సమయంలో కూడా కార్యకర్తలు, పోటీలో ఉన్న నేతలు ఎన్నో జిమ్మిక్కులు ప్రదర్శిస్తారు.ఎలాగైన గెలవాలనే ఆరాటంతో అడ్దదారులు తొక్కుతారు. అయితే బాధ్యతగల స్దానంలో ఉన్న వారే ఇలా చేస్తే సాధారణ మనుషుల...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో గందరగోళం.. ఆగిపోయిన కౌంటింగ్ పక్రియ.. ?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరిగా సాగిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికలను పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశాయి.ఇక పోలింగ్ కూడా అంతే ఉత్కఠంగా సాగింది. ఈ క్రమంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కూడా టెన్షన్ వాతావరణాన్ని సృషించారు ఓటర్లు.ఇకపోతే...

Read More..

వీడిదుంపతెగ.. రెండేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడి దారుణం.. !

సమాజంలో రోజు రోజుకు చీడపురుగులు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా అరచేతిలోకి వచ్చిన ఫోన్లు, చవకగా లభించే నెట్ సదుపాయాల వల్ల కలిగే లాభాల సంగతి పక్కన పెడితే, వీటి వల్ల నష్టం మాత్రం ఎక్కువగానే కలుగుతుంది.ఈ మధ్య కాలంలో అయితే మహిళలపై అత్యాచారాలు, పిల్లలపై...

Read More..

ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ఎక్కడంటే.. ?

కరోనా ఈ పేరు మరోసారి ఎక్కువగా ప్రజల నోటిలో నానుతుంది.దీనికంతటికి కారణం ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే.ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా కూడా అడుగులు కూడా వేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం...

Read More..

మీ ఆధార్‌కు పాన్‌ కార్డు లింక్​ చేశారా.. లేకుంటే ఈ నష్టం భరించవలసిందే.. ?

భారతదేశంలో ఆధార్‌ కార్డ్, పాన్‌ కార్డ్ ఎంత ముఖ్యమైనదో అందరికి తెలిసిందే.ఇక గత ఏడాది ఫిబ్రవరి 13న ఆధార్‌తో పాన్‌ కార్డ్‌ను అనుసంధానించుకోవాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.అయితే మార్చి 31, 2021 వరకు చివరి తేదీగా...

Read More..

వైసీపీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ.. !

ఏపీలో గత కొంతకాలంగా వైసీపీకి, ఈ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య పచ్చగడ్ది వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే.వైఎస్ జగన్ పైన, ఆ పార్టీ నేతల పైన ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నో సార్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ...

Read More..

మరో భయంకర వైరస్.. ఇది మనుషుల్లోకి ప్రవేశిస్తే.. ?

ప్రపంచంలో మనిషి అనే జీవి ఎంతగా అభివృద్ధి సాధించిన ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో మాత్రం వెనకబడే ఉంటున్నాడు.ఇక మనుషులు చేస్తున్న నిర్లక్ష్యపు పనుల వల్ల మానవ ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు అభివృద్ధి పేరుతో జరుగుతున్న...

Read More..

భూ బకాసురులు.. ఈ మాయలో టీఆర్ఎస్ నేతల హస్తం.. !?

అవినీతి చేయడంలో రాజకీయ నాయకులను మించిన వారుండరని అంటారు.వీరికి చీకటి దందలు ఎక్కువగా ఉంటాయని ప్రచారం కూడా ఉంది.దీనికి తగ్గట్టుగానే రాజకీయ నేతల లీలలు భయటకు వస్తున్నాయి.ఇక ఈ మధ్య కాలంలో భూ బకాసూరులు ఎక్కువైయ్యారు.ఇలాంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒక...

Read More..

మంచు విష్ణు ‘మోసగాళ్లు’ రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్లు’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో విష్ణు సొంతంగా ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాపై ఆయన భారీ నమ్మకం పెట్టుకున్నాడు.ఈ సినిమాలో...

Read More..

నారప్పకు తలనొప్పిగా మారిన వాయింపుడు!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వెంకీ ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకును మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా తమిళంలో సూపర్ సక్సెస్...

Read More..

ఈ సెలబ్రీటీలు తాగే లీటర్‌ వాటర్‌ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు.. ?

మంచి నీరు అని తేలికగా తీసిపడేయకండి.ఎందుకంటే ఆహారం లేకుండా కొంత వరకైన ఉండవచ్చు కానీ మంచి నీరు తాగకుండా నిమిషం ఉండాలంటే కష్టం.ఆకలి వేస్తే నీరు తాగవచ్చూ కానీ నీరు లేకుంటే ఒక్క సారి ఊహించండి. ఇక మనం వాడే లీటర్...

Read More..

అయ్య బాబోయ్.. సమంత కూడా పెంచేసిందట!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.గతేడాది జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ సినిమాతో నిరాశపరిచింది.దీంతో తన నెక్ట్స్ చిత్రం విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది.ప్రస్తుతం...

Read More..

తెరపైకి కొత్త కాంబో.. వస్తే మాత్రం రికార్డులకు పాతరే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా...

Read More..

జాతిరత్నాలు 7 రోజుల కలెక్షన్లు.. పండగ చేసుకుంటున్న బయ్యర్లు

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన కామెడీ జోనర్ మూవీ జాతిరత్నాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమా జనంలోకి బాగా వెళ్లడంతో ఈ సినిమాను చూసేందుకు...

Read More..

శ్రీకారం 7 రోజుల కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆ...

Read More..

లంకేష్ లుక్‌తోనే భయపెడతానంటోన్న సైఫ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ ఈ సినిమాను అత్యంత...

Read More..

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు.. ?

తెలంగాణాలో మరో కొత్త పార్టీ అవిర్బవించబోతుందన్న విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్ధం అయినట్లుగా ఉంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురూ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వేదికగా తన కొత్త పార్టీకి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ అభిమానులతో ఆత్మీయసమ్మేళనం...

Read More..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగిన బట్టి విక్రమార్క.. ?

ఈ రోజు తెలంగాణ శాస‌న‌స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ బడ్జెట్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపధ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్...

Read More..

టోల్ ప్లాజాలకు రాం రాం పలకనున్న కేంద్రం.. కానీ .. ?

రోడ్లపై టోల్ ప్లాజాలు లేకుంటే డబ్బులు మిగులుతాయి.రయ్ రయ్ అని దూసుకువెళ్లవచ్చని భావిస్తున్న వారికి పైన టైటిల్ శుభవార్త అనుకుంటారు కావచ్చూ.కానీ అసలు విషయం ఏంటంటే.ఏడాదిలోపు టోల్ బూత్‌లను తొలగిస్తున్న కేంద్రం, పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లను అమలు చేయనున్నట్లు...

Read More..

సాంగ్ ఆఫ్ ది డికేడ్‌గా బుట్టబొమ్మ

టాలీవుడ్‌లో గతేడాది తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ...

Read More..

తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. మళ్లీ మూతపడనున్న పాఠశాలలు.. ?

ప్రజల నిర్లక్ష్యం అయితేనేమి, ప్రభుత్వం తీసుకునే చర్యల్లో అలసత్వం అయితేనేమి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా తన ఖాతా తెరచింది.విజయవంతంగా కోవిడ్ కేసుల సంఖ్యను తన అకౌంట్లో వేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రజల జీవనం గాడిలో పడుతుందని, పిల్లలను స్కూళ్లకు పంపిస్తే వాళ్ల...

Read More..

విరాటపర్వం టీజర్ టాక్: అరణ్య ప్రేమకై అడవిబాట పట్టిన వెన్నెల

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను దక్కించుకున్న చిత్రంగా విరాటపర్వం నిలిచింది.ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ...

Read More..

అక్రమాస్తుల కేసులో జగన్ పై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు.. ?

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్దానాలను గెలుచుకుని తన హవా ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది.చాలా స్దానాల్లో ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన విషయం తెలిసిందే.దీని మీద కూడా ఈ రెండు పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి. ఇదే సమయంలో ఓటమిని...

Read More..

వాహనాల రిజిస్ట్రేషన్‌‌ను రెన్యూవల్ ధరను పెంచిన కేంద్రం.. వాటికి మాత్రమే.. !

కేంద్రం ఇస్తున్న షాకులకు ప్రజలు గిలగిలలాడుతున్నారట.ఇప్పటికే వాహనాల విషయంలో ఎన్నో కఠినమైన ఆంక్షలు విధిస్తుండగా, ట్రాఫిక్ రూల్స్ కూడా కాస్త కఠినంగా మార్చింది.ఇదే సమయంలో పాత వాహనాల విషయంలోను కొత్త రూల్స్ తీసుకువచ్చింది.అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

Read More..

కరోనా బూచి.. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ.. !

ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మంచి హీట్ మీదున్నాయి అని భావిస్తుండగా, మరోసారి కరోనా కూడా కలకలం సృష్టిస్తుంది.ఇన్నాళ్లూ అతి తక్కువగా మాట్లాడుకున్న కరోనా గురించి ప్రస్తుతం నిత్యం దడపుట్టించేలా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడ మొదలైంది.మళ్లీ ప్రజలపై కఠినమైన...

Read More..

కరోనా సోకిందనడానికి ఇది కూడా ఓ సంకేతమని తేల్చిన అధ్యయనం.. !

కరోనా లక్షణాలు ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా ఉన్నాయో నిరంతరం వస్తున్న వార్తల ద్వారా, వైద్యుల ద్వారా అందరికి తెలిసిందే.ఇక శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు కోవిడ్ విషయంలో ప్రయోగాలు చేస్తూ వారు కనిపెట్టిన సమాచారాన్ని సమాజానికి అందిస్తున్నారు.ఈ క్రమంలో కరోనా వైరస్...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌కు జలక్ ఇస్తున్న ఓటర్లు.. స్పష్టతలేని మెజారిటీతో టెన్షన్‌లో అభ్యర్ధులు.. !

ఎన్నికల్లో హమీలతో ప్రజలను బోల్తా కొట్టే నాయకుల గురించి అందరికి తెలిసిందే.కానీ ఓటర్లు కూడా అప్పుడప్పుడు తమ నిజాయితీ నిరూపించుకుంటారు.అదీ సమయం వచ్చినప్పుడు.కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రం నేతలకు ఓటర్లు జలక్ ఇస్తున్నారని సమాచారం. ఎవరికి సృష్టమైన...

Read More..

కరోనాతో కన్నుమూసిన భారత క్రికెటర్ తండ్రి.. !

దేశంలోకి చొరబడ్ద కరోనా ఒక జీవిత కాలం చదివిన కూడా సరిపడని చరిత్రను లిఖించి వెళ్లింది.ఎందరో మహానుభావులను తన పొట్టన పెట్టుకుంది.ఇప్పటికి కూడా తన రాక్షస హింసను ఆపడం లేదు.ఇందులో ప్రజల నిర్లక్ష్యం కూడా తోడు అవడంతో కరోనాకు బలం పెరిగింది.కోవిడ్...

Read More..

బీజేపీ పై ఆ రాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ?

కేంద్ర రాజకీయాలపై ఇప్పటికే పలు విమర్శలు వెలువడుతున్న నేపధ్యంలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదివరకు కూడా ఒకసారి సత్యపాల్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కాగ కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల విషయంలో వీలైనంత త్వరగా...

Read More..

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. లెక్కలు చూస్తే జడుసుకోవలసిందే.. !

ప్రపంచాన్ని నిశబ్ధంగా మార్చిన శక్తి ఏదని అంటే కరోనా అని టక్కున గుర్తుకు వస్తుంది.అలాగే మనుషుల జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులను తీసుకువచ్చి ఒక క్రమశిక్షణను అలవాటు చేసింది.కానీ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాక ప్రజలు గత జీవితాన్ని, కరోనా...

Read More..

కాజల్ రెండో ఆప్షన్ అంటోన్న విష్ణు

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్లు’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ వస్తోంది.తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవ్వడంతో మోసగాళ్లు చిత్రం గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ ప్రేక్షకులతో...

Read More..

బుట్టబొమ్మ రీమేక్‌లో మహేష్ పాప రెచ్చిపోతుందట!

టాలీవుడ్‌లో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే...

Read More..

వకీల్ సాబ్‌ను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ బిగ్ స్క్రీన్‌పై...

Read More..

అడవిని వీడిన పుష్ప.. పట్నంలో ఏం పని?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీపుష్పఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ ఇద్దరి కాంబోలో...

Read More..

అబార్షన్‌ సవరణ బిల్లు విషయంలో రాజ్యసభ కీలక నిర్ణయం.. !

మహిళలకు చట్టం ఎప్పుడు అండగా ఉంటుందని అంటుంటారు.కొన్ని విషయాల్లో ఇది నిజం కానీ అన్నివేళల్లో మాత్రం నిజం కాదనిపిస్తుంది.ఏది ఏమైనా అప్పుడప్పుడు మహిళల విషయంలో చేసే చట్టాలు వారికి ఉపయోగకరంగా ఉన్నా, అతితెలివి పరులకు మాత్రం ఇవి లొసుగులుగా మారి, వారి...

Read More..

భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన రైతులు.. ఎప్పుడంటే.. ?

దేశంలో కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ప్రజల్లో సెగలుపుట్టిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే అధికధరలతో కేంద్రం సామాన్యుల నడ్దివిరవగా, నొప్పి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను దోచుకుంటున్నాయనే టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే పేదలు పూట పూటకు ఆహారం కోసం అష్టకష్టాలు...

Read More..

తెలంగాణలో స్కూళ్లు కాలేజీల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ?

దేశంలో కరోనా మళ్లీ నల్లిలా ప్రవర్తిస్తున్న క్రమంలో ముఖ్యంగా విద్యార్ధుల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిందట.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు స్కూళ్లలో భారీగా కరోనా కేసులు...

Read More..

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు చేదు అనుభవం.. ?

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతుంది.తాజాగా స్వేరోస్ పై చెలరేగిన దుమారం చివరికి ముదిరి సంచలనంగా మారింది.ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాగా ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి...

Read More..

జాక్‌పాట్ కొడుతున్న లవ్‌స్టోరి?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది.ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, అందాల భామ సాయి పల్లవి కలిసి నటిస్తుండటంతో...

Read More..

వకీల్ సాబ్ ఈవెంట్‌కు పవన్ డుమ్మా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్...

Read More..

మరో క్రేజీ సీక్వెల్‌కు రెడీ అంటోన్న డైరెక్టర్

టాలీవుడ్‌లో పెళ్లిచూపులు చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.ఆ తరువాత ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకు మంచి అంచనాలు ఏర్పడం అలవాటుగా మారిపోయింది.ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు ఆ సమయంలో ఎలాంటి అంచనాలు క్రియేట్...

Read More..

మల్లూ పాపగా మారుతున్న తెలుగు బ్యూటీ

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు పెద్దగా ఆఫర్లు రావనే విషయం అందరికీ తెలిసిందే.అందం, అభినయం ఉన్నా కూడా మన స్టార్ హీరోలు బాలీవుడ్ పాపలకే పెద్దపీట వేస్తుంటారు.దీంతో చాలా మంది తెలుగు హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే కొందరు మాత్రం తమకు సినిమా...

Read More..

రాధేశ్యామ్ ‘జాతకం’ మార్చే అంశం ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్...

Read More..

సీటీమార్ చిత్రంతో ప్రభాస్‌కు లింకేంటో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గతకొంత కాలంగా సరైన హట్ లేక సతమతమవుతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’పై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మంచి...

Read More..

హాలీవుడ్ కథను దించేస్తున్న అయ్యగారు?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ భావిస్తున్నాడు.అందుకే ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు.అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన స్టార్...

Read More..

దృశ్యం 2 స్పీడు మామూలుగా లేదుగా!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ‘దృశ్యం-2’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అదిరిపోయే సక్సెస్ అందుకుంది.ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.కాగా తెలుగులో...

Read More..

జాతిరత్నాలు పాపకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మాస్ రాజా

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి వేసవి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక క్రాక్...

Read More..

కర్నూలులో రంగ్ దే అంటోన్న నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ చెక్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూసిన నితిన్‌కు చుక్కెదురైంది.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘రంగ్‌దే’ను...

Read More..

కార్తికేయ సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరు బాసు?

యంగ్ హీరో నిఖిల్ నటించిన కెరీర్ బెస్ట్ మూవీ కార్తికేయ ఆ సమయంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు చందూ ముండేటి తెరకెక్కించగా, పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా...

Read More..

వీరమల్లు కోసం ఏకంగా 30 సార్లు పవన్ చేంజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నహరిహర వీరమల్లు కూడా ఒకటి.ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, ఒక్కసారిగా ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.ఇక ఈ సినిమాను...

Read More..

బాలయ్యకు పోటీగా నారప్ప కూడానా?

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నారప్పఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాను వేసవి కానుకగా మే 13న రిలీజ్ చేసేందుకు...

Read More..

శాకుంతలం పోయిందంటే గుణశేఖర్ పరిస్థితి ఏమిటి?

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే చిత్రాలు ఎంతటి భారీ స్థాయిలో ఉంటాయో అందరకీ తెలిసిందే.ఆయన తెరకెక్కించిన లాస్ట్ మూవీ రుద్రమదేవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని ప్రారంభించేందుకు గుణశేఖర్ చాలా సమయం తీసుకున్నాడు.తాజాగా శాకుంతలం...

Read More..

మహేష్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోన్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు...

Read More..

జాతిరత్నాలు 4 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న జోగిపేట రత్నాలు

టాలీవుడ్‌లో కామెడీ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు.ఇదే విషయం మరోసారి రుజువు అయ్యింది.మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటీనటులతో సినిమా చేస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మనకు జాతిరత్నాలు చిత్రం మరోసారి నిరూపించిందని చెప్పాలి.దర్శకుడు అనుదీప్...

Read More..

మా ఎమ్మెల్యే కనబడుట లేదు.. వేములవాడ వాసుల వేదన.. ?

ప్రజల చేతులో ఉన్న బలమైన ఆయుధం ఓటు.దీన్ని వివేకవంతుడు ఆలోచించి ఉపయోగిస్తే, అవివేకి ఉపయోగించాక ఆలోచిస్తాడు.అందువల్ల ఎన్నికలప్పుడు కాళ్లు మొక్కైనా ఓట్లు గుద్దించుకున్న నాయకులు, ఆ ఎన్నికలు ముగియగానే దరిదాపుల్లో కూడా కనిపించరు. కానీ పిచ్చి జనం ఓ క్వాటర్ సీసా,...

Read More..