ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్కువగా సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక అమెరికా ఆర్ధిక విషయాల్లో, ఇతర దేశాల విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా తెలియచేస్తున్నారు. ఈ...
Read More..కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన మొదటి రోజుల్లో ఈ టీకా అంటే చాలా మందిలో భయం ఉండేది.కానీ ప్రస్తుత పరిస్దితుల్లో మాత్రం కోవిడ్ టీకాను ఎందరో ఇప్పించుకుంటున్న విషయం తెలిసిందే.అయితే వ్యాక్సిన్ వేసుకున్న కొత్తలో కొంత ఆందోళన పరిస్దితులు నేలకొనగా, కొన్ని మరణాలు...
Read More..ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు గానీ ఒక ఎన్ఆర్ఐ కుటుంబం మొత్తం అనుమాన స్పదంగా మరణించిన సంఘటన విశాఖపట్నం లో చోటు చేసుకుంది.ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటే. విశాఖపట్నం, మధురవాడలోని, మిథిలాపురి కాలనీలో ఉన్న ఆదిత్యా అపార్ట్మెంట్...
Read More..ప్రాణం అంటే ఎవరికి చేదు చెప్పండి.చావాలనుకునే వారికంటే బ్రతకాలని ఆశించే వారే ఎక్కువగా ఉంటారు.కానీ కరోనా వచ్చి అందర్ని అయోమయంలో పడవేసింది.అయినా గానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలు ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతున్న విషయాన్ని ఇంకా గుర్తించడం లేదు.ఇకపోతే...
Read More..కేంద్రం పై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పై మండిపడుతున్నారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర్ దినాజ్పూర్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.పదే...
Read More..ప్రజలకు, ప్రపంచానికి వినాశనం మూడినట్లుగా ఉంది.లేకుంటే ఈ ప్రమాదాలు ఏంటో, మరణాల లెక్కలు ఏందో, తెగ నమోదు అవుతున్నాయి.ఈ మధ్య కాలంలో కరోనాతో మరణించిన, మరణిస్తున్న సంఖ్యను చూస్తే గుండెల్లో దడపుడుతుంది.అది చాలదన్నట్లుగా రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు తెగముచ్చటపడుతూ పలకరిస్తున్నాయి. ఇకపోతే...
Read More..కరోనా మనుషులు చేస్తున్న ప్రతి పనికి అడ్డుగా ఉంటున్న విషయం తెలిసిందే.ఎక్కడికి వెళ్లాలన్న కరోనా భయం వెంటాడుతుంది.అలాగని ప్రజలు భయపడి ఇంట్లో కూర్చుంటున్నారా అంటే అదీలేదు.ఇక ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది కదా క్రికెట్ అభిమానులకైతే పండగాలా ఉంది.కానీ ఈ ఐపీఎల్ ను...
Read More..దేశంలో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ మహ ఖతర్నక్గా ఉంది కావచ్చూ.ఇప్పటి వరకు పలు రాష్ట్రాల రాజకీయనేతలను అసలే వదలడం లేదు.ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ కరోనా బారినపడటం తరచుగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ...
Read More..తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందనే ప్రచారం జరుగుతుంది.సరిపడ బస్సులు లేక అంతరాష్ట్ర సర్వీసులను ఆంక్షలతో నడుపుకుంటున్న రాష్ట్ర ఆర్టీసీ ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు.అదీగాక ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లో నెట్టుకు వస్తున్న తెలంగాణ ఆర్టీసీకి కేంద్రం తీసుకువచ్చిన కొత్త...
Read More..అమ్మ అనే పదం అమృతం కన్న తీపిది అంటారు కవులు.కానీ నేటి కాలంలో కన్న పేగు, కడుపున పుట్టిన వారికి భారం అవుతుంది.అమ్మ అంటే విషపు పురుగులా చూస్తున్నారు కసాయి ఆ కొడుకులు.పిల్లలు పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునే వరకు కన్న...
Read More..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రానికి అసలే పడదన్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే ఒకరి పై ఒకరు ఊహించని స్దాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.అందులో పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో అయితే ఈ రెండు పార్టీల...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.ఒక వైపు రోడ్దు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే నమోదు అవుతుండగా, కరోనా కూడా కలవర పెడుతుంది. ఇదిలా ఉండగా జనగామ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ వల్ల...
Read More..తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుండి వాతావరణం లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనిస్తూనే ఉంటారనుకుంటున్నా.గత నెల, రెండు నెలల క్రితం విపరీతమైన వేడితో ఎండలు దంచికొట్టాయి.కానీ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షాలు మొదలైయ్యాయి.,/br> ఈ సందర్భంగా హైదరాబాద్...
Read More..నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చీరాలలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ఇక ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే. చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్పై ఓ కారు సృష్టించిన...
Read More..దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నేతలకు ప్రజల ప్రాణాలు అంటే లెక్కేలేదు.ఒకవేళ ప్రజల పట్ల ఆసక్తి చూపిస్తున్నా అందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది.అందుకే నేతల స్వార్ధం కోసం మాత్రమే ప్రజల్లోకి వస్తారు. ఇకపోతే అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఊహించని విధంగా...
Read More..దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ వీటి వ్యాప్తిని పండగలు ఇంకా పెంచుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో జరుగుతున్న కుంభమేళా విషయంలో చాలామంది భయాందోళనలు వెల్లడిస్తున్నారు. ఈ కుంభమేళా మరో మర్కజ్ ఘటనగా మారుతుందని ఆరోపిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం...
Read More..నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఈ ప్రాంతం లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని...
Read More..కేంద్రం పలు సంస్దలను ప్రైవేటీకరణ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ దశలో ప్రైవేటీకరణను స్వాగతిస్తూ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం గంగవరం పోర్టు విషయంలో కూడా మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా గంగవరం పోర్టు పూర్తిగా అదానీ చేతుల్లోకి...
Read More..తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా నిర్వహించిన రోడ్ షో లో కలకలం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభను నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
Read More..ఇప్పటికే దేశంలో ఉన్న పలు సంస్దలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేపింది.ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా లో 100 శాతం వాటా విక్రయం...
Read More..కరోనా క్రమక్రమంగా ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టివేస్తున్నట్లుగా కనిపిస్తుంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం మరోసారి లాక్డౌన్ విధిస్తే భరించలేని నిస్సహయ స్దితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఏపీలో కరోనా కేసుల సంఖ్య...
Read More..కరోనా ప్రస్తుతం మరోసారి ప్రజల జీవితాలను శాసించే స్దాయికి చేరుకుంటుంది.దీని దాడికి కొన్ని రాష్ట్రాలు అయితే అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.కాగా కరోనా విపత్తును తీవ్రంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్రంలో ఊహించని విధంగా కోవిడ్ కేసులు నమోదు...
Read More..నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోరు రణరంగంగా మారింది.పార్టీల నేతల కవ్వింపు ప్రసంగాలతో నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది.అసలు ఈ ఎన్నిక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోరుగా భావిస్తున్నారట.ఈ క్రమంలో మంగళవారం ఏకంగా అనుముల మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల...
Read More..1.ట్యాంక్ బండ్ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్న మని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 2.బిజెపి నేతలకు వార్నింగ్ ఉద్యోగాల పేరుతో రాజకీయాలు...
Read More..దేశంలో మొదటి సారిగా కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి పై ఎలాంటి అవగహన లేకున్నా దీని బారిన పడ్దవారిలో ప్రముఖులు చాలా తక్కువ మంది ఉన్నారు.కానీ సెకండ్ వేవ్లా ప్రవేశించిన ఈ కోవిడ్ మాత్రం ముఖ్యంగా పొలిటికల్, సినిమా రంగాల్లో...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.ఇప్పటికే కోవిడ్ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియమాలను నిరంకుశంగా అమలు చేస్తుండగా, ఈ నిబంధలను పాటించని వారికి జరిమానాలను విధిస్తూ కరోనా రూల్స్ను ఆదాయమార్గాలుగా మలచుకున్నాయి ప్రభుత్వాలు. ఇదిలా ఉండగా...
Read More..ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రతి గుండెల్లో నేనున్నాననే అత్మస్దైర్యాన్ని నింపిన పార్టీ ఎర్రజెండా గుర్తు.ఎక్కడ ఏ కష్టమొచ్చినా, ఎవరికి ఏ నష్టమొచ్చినా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే. కానీ ఈ ఎర్రజెండాలు కూడా మసిబారిపోతున్నాయట.ప్రజల పక్షంలో...
Read More..ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నారట.దీనికి కారణం ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పోటీ చేసిన నియోజక వర్గాల్లో కలసి కట్టుగా పనిచేయక పోవడం వంటి ఇతర కారణాలతో ఎప్పటికప్పుడు ఓటమిని మూటగట్టుకుంటూ క్రమక్రమంగా...
Read More..ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని చితకబాదటమే పరిష్కార మార్గంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను గమనిస్తున్న జనం కూడా కోవిడ్ పట్ల...
Read More..ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటానికి కారణం మాత్రం ప్రజల నిర్లక్ష్యం అని చెప్పవచ్చూ.కరోనా వైరస్ గురించి నిత్యం వార్తల్లో చదువుతూ, దీని బారిన పడితే జరిగే నష్టాలు కళ్లతో చూస్తూనే నిర్లక్ష్యంగా...
Read More..ప్రపంచ ప్రజలను కరోనా ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంటే మరోవైపు ఊహించని ప్రమాదాల రూపంలో మృత్యువు వెన్నంటే ఉంటుంది.ఈ క్రమంలో ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒకచోట తీవ్రమైన ప్రమాదాల బారినపడుతూ జనం విపరీతంగా మరణిస్తున్నారు.మొత్తానికి గత సంవత్సరం నుండి మరణాల సంఖ్య పెద్దమొత్తంలో...
Read More..నేటి సమాజంలో కారణాలు ఏవైనా ఎదురయ్యే కష్టాలను అధిగమించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.దీనికి కారణం మానసిక స్దైర్యం లేకపోవడం ఒత్తిడిని జయించ లేక పోవడం.ఇక చిత్రపరిశ్రమలో అయితే ఎందరో నటీనటులు ఇలాగే మరణించిన వారు ఉన్నారు. కాగా తాజాగా...
Read More..ఊహలకు రంగులు అద్దితే చాలా అందగా మెదులుతాయి.చిత్ర పరిశ్రమ కూడా అలాంటిదే.ఒక్క మాటలో చెప్పాలంటే పైకి అద్దాల మేడలా కనిపించే సినిమా ఇండస్ట్రీ లోపల మాత్రం మేకులతో నిండుకున్న దారిలా ఉంటుంది.అందుకే కావచ్చూ ఇక్కడ పనిచేసే చాలా మంది ఏ చిన్న...
Read More..దేశ ప్రజలు కరోనాపై విజయం సాధిస్తున్నామన్న సమయం వచ్చిందని భావించిన వేళ, మళ్లీ తిరగబెట్టిన కరోనా రెండో వేవ్ ఊహించని విధంగా రెచ్చిపోతుంది.ఈసారి మాత్రం కొత్తగా అంటే ఎటువంటి లక్షణాలూ లేకుండానే మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది.కాగా హోమ్ ఐసొలేషన్ వంటి...
Read More..నిన్న తెలంగాణలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలు ప్రజలను ఇబ్బందిపెట్టాయి.ముఖ్యంగా రైతులు మాత్రం తెగ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇలా అకాల వర్షం, పిడుగులు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి.అదీగాక కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక నిన్న రాత్రి...
Read More..ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ మూవీ సక్సెస్ను అందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసమని దిల్ రాజు ఎక్కువగా బయటే తిరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లతో మీట్ అయ్యాడు.ఆడియన్స్ను కలిసాడు.దాంతో...
Read More..అసలే కరోనా వల్ల చేతిలో డబ్బులు లేకుండా ప్రజలు అవస్దలు పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం ధరలకు రెక్కలు కట్టి వదులుతున్నాయి.ప్రస్తుతం ఒక మధ్యతరగతి మనిషి బ్రతకాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పరిస్దితులు సమాజంలో నెలకొన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో పెరగని వస్తువు...
Read More..కరోనా వల్ల పర్యాటక రంగం కూడా కుదేలైన సంగతి తెలిసిందే.అదీగాక దాదాపు 18 నెలల క్రిందట పాపికొండల విహార యాత్రలో విషాదం చోటు చేసుకోగా అప్పటి నుండి ఈ పర్యటనను నిలిపి వేశారు.కాగా ప్రకృతి ప్రేమికులకు పర్యాటకశాఖ శుభవార్త చెబుతుంది.ముఖ్యంగా ఏపీ,...
Read More..ప్రస్తుతం కరోనా వల్ల దేశంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్దితుల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారట.కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్న గానీ లాక్డౌన్ మాత్రం విధించమని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ప్రజల బ్రతుకులు అయితే...
Read More..రాష్ట్రాల్లో వాతావరణ పరిస్దితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి.ఒకవైపు ఎండలు దంచికొడుతూనే, వర్షపు చినుకులు రాలుతున్నాయి.ఇక ఎండ వేడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు ఏపీ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 16 నుంచి...
Read More..తిరుమల తిరుపతి దేవస్దానానికి ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులు మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో, అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే టీటీడీ సంచలన నిర్ణయంతో...
Read More..గతేడాది దేశంలోకి ప్రవేశించిన కరోనా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నదని వైద్య అధికారులు హెచ్చరిస్తున్న పట్టించుకోని ప్రజలు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం కేసుల తీవ్రత ఊహంచని స్దాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత సంవత్సరం నుండే కరోనా...
Read More..ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా ఉగాది పండుగను పురస్కరించుకుని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను నేటి నుంచి నిర్వహించనుంది. ఇకపోతే ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకర్గం చొప్పున ఏప్రిల్ 28వ తేదీ వరకు...
Read More..రోజు రోజుకు కరోనా వార్తలు ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తున్నాయట.అదే సమయంలో భయాందోళనకు కూడా గురిచేస్తున్నాయంటున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర స్దాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యి కోవిడ్ కట్టడికి తీసుకోవలసిన...
Read More..ఈ ప్రపంచంలో ఎందరో బ్రతకడానికి సరిపడా డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇదే సమయంలో లక్షలు, కోట్లల్లో సంపాదిస్తూ దర్జాగా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు.నిజానికి ఈ బ్రతుకు పోరాటం చాలా చిత్రంగా ఉందనిపిస్తుంది.ఇలాంటి ఘటనలు కనిపించినప్పుడు. ఇక ఎవరైనా...
Read More..ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాస్ పేరిట పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంటున్న విషయం తెలిసిందే.ఆ క్లాస్లు వినడం ఏంటో గానీ, ఈ సెల్ ఫోన్ వల్ల చేయకూడని పనులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కొందరు పిల్లలు సరైన మార్గంలో ఫోన్ ఉపయోగించకుండా...
Read More..జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.సొంత పార్టీ నేతనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ పార్టీకి రాజీనామ చేసారు.ఆ వివరాలు చూస్తే.జనసేన పార్టీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా పని చేసి, ప్రస్తుతం ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా...
Read More..నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ పోటీలో ఉన్న నేతల మాటల్లో పదును పెరుగుతుండగా, ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్దాయికి చేరుకున్నాయి. కాగా ఈ పోటీ రణరంగాన్ని తలపిస్తుండగా గెలిచే వారెవరో...
Read More..ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి అధికారు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కోవిడ్ టీకా తీసుకున్న వారికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అదీగాక కరోనా టీకా వల్ల ఈ...
Read More..అయ్యయో ఏం న్యూస్రా బాబు అని అనుకుంటున్నారా టైటిల్ చూసి.అసలే వకీల్ సాబ్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయం లో వినకుడని మాటలా అనిపిస్తుంది కదూ.కానీ అసలు మ్యాటర్ ఏంటంటే. జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
Read More..క్రికెట్ అంటే యువకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.ఇందులో ఉన్న వారికి డబ్బుకు డబ్బు, పేరుకు పేరు.కానీ ఈ ఆటలో క్రమశిక్షణ తప్పితే మాత్రం జరిమానాలు దిమ్మతిరిగేలా ఉంటాయి.ఇలాంటి పని వల్లే ఎంఎస్ ధోనీకి రూ.12 లక్షల...
Read More..కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేశారు గానీ, దీని వల్ల మరణాలు చాలానే చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే చాలా మంది ప్రముఖులు దీని బారిన పడి మరణిస్తుండగా, తాజాగా మరో కాంగ్రెస్ నేతను పొట్టన పెట్టుకుంది కరోనా.ఆ వివరాలు చూస్తే....
Read More..మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు అదుపుతప్పుతుంది.అప్పుడు వచ్చే ఆలోచనలు జీవితాన్నే మార్చేస్తాయని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.ప్రస్తుతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే. కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఉద్యోగి (38) గతేడాది సెప్టెంబర్లో...
Read More..కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ప్రజలందరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బలవంతంగా అయినా ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారట.కాగా ఇప్పటికి కొందరికి కరోనా టీకా పట్ల ఉన్న భయం తొలగలేదు....
Read More..ఒకగానొక సమయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఎర్రచందన్ స్మగ్లర్ వీరప్పన్ అందరికి ఇంకా గుర్తు ఉన్నాడుగా, అవును ఎలా మరచిపోగలం.చూపులకు కౄరంగా, బక్క పలచగా ఉన్న వీరప్పన్ ఒకప్పుడు సత్యమంగళం అడవులను ఏలిన విషయం అంత త్వరగా...
Read More..ఎన్నడు ఆగుతుందో తెలియదు ఉగ్రవాద యుద్ధం.ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు రావణ కాష్టం.ఇది భారతదేశాన్ని కాపాడే సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరాటం.అనుక్షణం అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ మాత్రం భరత మాత చల్లగా ఉంది.లేదంటే రక్తసిక్తంతో తడిసి ముద్ద అవుతుంది.ఇలా...
Read More..తన పాలనకు ఎదురు లేదనే భావనలో ముందుకు సాగుతున్న కలం పార్టీకి ఈ మధ్య కాలంలో వరుసగా షాకులు తగులుతున్నాయి.దీనికి కారణం లేకపోలేదు.మొదటి సారిగా ప్రధాని మోదీ నోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ప్రజలంతా దేశానికి, తమకు ఏదో ఉపయోగం ఉంటుందని...
Read More..ఏపీలో పొలిటికల్ వార్ ఏ స్దాయిలో ఉందో అందరికి తెలిసిందే.నేతలు ఉన్నది ప్రజల కోసం కాదు.రాజకీయ విమర్శలు చేసుకోవడం కోసం అనే విషయం ఏపీలోని కొందరు నాయకులను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇకపోతే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల...
Read More..దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కరోనా వల్ల కోలుకోలేని విధంగా ఉన్న సంగతి తెలిసిందే.దీనికి తోడు వాతావరణ కాలుష్యం కోరల్లో చిక్కుకుని అల్లాడుతుంది.ఇది చాలదన్నట్లుగా అగ్నిప్రమాదాలు అతిధుల్లా పలకరిస్తున్నాయి.కాగా ఇదేక్రమంలో ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ఫర్నిచర్ మార్కెట్లో శనివారం అర్ధరాతి ఘోర అగ్ని...
Read More..ప్రస్తుతం ప్రజలు సైబర్ నేరగాళ్ల మాయలో పడి లక్షల్లో డబ్బులను కోల్పోతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో సోషల్ మీడియా, పోలీసులు ఎంతగా అవగహన కలిగిస్తున్న జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే మరో మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి లక్షల్లో...
Read More..ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియా విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.దేసప్రజల్లో చాలా వరకు ఈ కోవిడ్ టీకా ఇప్పించుకుంటున్నారు.కాగా వ్యాక్సిన్ ప్రారంభం అయిన కొత్తలో భయపడిన ప్రజలు ప్రస్తుత పరిస్దితుల్లో ఆ భయాన్ని పక్కన పెట్టి వ్యాక్సిన్ తీసుకోవడంలో సహకరిస్తున్నారు. ఇదిలా...
Read More..కొందరు చేసుకున్న పుణ్యం ఏంటో అర్ధం కాదు.మరికొందరు చేసుకున్న పాపం ఏంటో అంతు చిక్కదు.కానీ కొందరి ప్రాణాలు పోతున్న తీరు చూస్తే మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది.ఇకపోతే భక్తులతో వెళ్తున్న ట్రక్ అదుపు తప్పి లోయలాంటి ప్రదేశంలో పడిపోయిన ఘటన ఉత్తర...
Read More..గత సంవత్సరం క్రితం దేశంలో అడుగు పెట్టిన కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుంది.ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా తీవ్ర రూపందాల్చుతున్నట్లే కనిపిస్తుంది.ఈ క్రమంలో ఏపీలో కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతున్న విషయం తెలిసిందే....
Read More..ప్రస్తుతం కరోనాకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటే.దేశంలో గానీ, రాష్ట్రాల్లో గానీ కోవిడ్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు స్కూళ్లల్లో, కాలేజీల్లో, చివరికి క్యాంపస్ల్లో కూడా భారీగానే కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి, అవుతున్నాయి.పలువురు వైద్య...
Read More..తెలంగాణ రాష్ట్రంలోని రెండు రహదారుల్ని జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది.ఈ రెండు లాంగ్ రూట్స్ జాతీయ రహదారులుగా మారడం వల్ల రాష్ట్రంలో అత్యధిక ప్రాంతానికి కనెక్షన్ ఏర్పడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఇకపోతే నేషనల్...
Read More..నేటికాలంలో చిన్న వయస్సు నుండే వ్యాధులు చుట్టుముట్టుతున్న విషయం తెలిసిందే.మనుషులు మందులతో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.మరి ఇలాంటి దుస్దితికి కారణం మనం తీసుకునే ఆహారం.ప్రస్తుతం అన్నీ కలుషితం అయిన పదార్ధాలనే నిత్యం వాడుతున్నాం.అదీగాక రైతులు పండించే పంటల్లో ఎరువులను ప్రమాదకర స్దాయిలో వాడటం...
Read More..ఈ బ్రతుకు పోరాటంలో పరిస్దితులు అనుకూలంగా లేవని నిందించుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు.ఎందుకంటే ఒకటే జననం, ఒకటే మరణం.మధ్యలో ఉన్న జీవితం ఓ వరం.లక్ష్యాన్ని చేరడానికి మనకు చేరువలో ఉన్న ప్రయాణం. జీవితం అంటే నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా సాగిపోయే మార్గం...
Read More..చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నగ్నసత్యం.ఎందుకంటే ఈ నిర్లక్ష్యమే గత సంవత్సరం వచ్చిన కరోనా వల్ల లక్షల ప్రాణాలు పోయేలా చేసింది.ఈ నిర్లక్ష్యమే మనుషులను నష్టాల రూపంలో, ప్రమాదాల రూపంలో వెంటాడుతుంది.చివరికి పోలీసుల చేత వార్నింగ్...
Read More..కరోనా వచ్చింది కావలసినంత ఆదాయాన్ని లేకుండా చేసింది.ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సామాన్యుడు కుస్తీ పడుతుంటే, మరో వైపు పిల్లల చదువులు, వారి ఫీజులు గుండెనొప్పిని తెప్పిస్తున్నాయి.ఏ విషయంలో చూడు దోపిడికి దారులు తెరిచే ఉంటున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్యగా...
Read More..దేశంలో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ మాత్రం ఎవరిని వదలడం లేదు.తన చేతికి చిక్కిన వారిని చిక్కినట్లుగా పలకరిస్తూ వెళ్లుతుంది.ఇది వరకే ఎందరో రాజకీయ ప్రముఖులతో పాటుగా సెలబ్రెటీలను కూడా లక్ష్యంగా చేసుకున్న కోవిడ్ ఏ మాత్రం అవకాశం చిక్కిన చటుక్కున...
Read More..దేశాన్ని కరోనా పట్టి పీడిస్తున్న సమయం లో రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కూడా ముప్పేట దాడి చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే కాకుండా కోవిడ్ హస్పటల్స్ కూడా అగ్ని ప్రమాదాల బారిన పడగా ఎందరో పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు...
Read More..సాధారణంగా మహిళలు గర్భం దాల్చగానే వారిని వైద్యులు ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెబుతారు.అలా నెలలు నిండిన కొద్ది ఆ అమ్మాయిని ఏ పని చేయనీయకుండా చూసుకుంటారు.కానీ చాలా అరుదుగా మాత్రమే కనిపించే మహిళలు కొందరు మాత్రం డెలివరీ అయ్యేవరకు రెస్ట్ అనేది...
Read More..కరోనా ఫస్ట్ వేవ్ నుండి దాదాపుగా మన దేశ ప్రజలు తప్పించుకున్నారు.కానీ సెకండ్ వేవ్ మాత్రం ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులను నమోదు చేసుకుంటూ వెళ్లుతుంది.గత కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ బార్డర్లో ఉన్న కరోనా ప్రస్తుతం తెలంగాణ...
Read More..ధైర్యం చెప్పుకోవడానికి చిన్నదే కానీ, ఈ ధైర్యం లేకనే ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.చివరికి ఎంతో వ్యయప్రయాసలకు తట్టుకుని, కఠినమైన శిక్షణ తీసుకుని దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాల మీద ఎత్తుకున్న జవాన్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం విషాదం. ఎన్నో ప్రమాదకర ఘటనలను...
Read More..ప్రస్తుతం ప్రజలు కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్దితులు తలెత్తాయి.ఇక గత సంవత్సరం నుండి దాదాపుగా చాలా మందికి ఆలయదర్శన భాగ్యం కలగడం లేదు.ఇక ఈ మధ్య కాలంలో కరోనా కొంత విరామం ఇవ్వగానే అందరు కూడా యాత్రల సందర్శనాలకు వెళ్లిన విషయం...
Read More..దేశానికి ప్రధాని అంటే ఎంత గౌరవం, భయం ఉంటుందో అందరికి తెలిసిందే.అలాంటి ప్రధాని తప్పు చేస్తే మనదేశంలో అయితే దాదాపుగా శిక్షలు ఉండవు.కానీ విదేశాల్లోని కొన్ని చోట్ల మాత్రం చట్టం తనపని తాను చేసుకు పోతుంది. ఇదే క్రమంలో నార్వే ప్రధాని...
Read More..1.మంత్రి మల్లారెడ్డి ని బర్తరఫ్ చేయాలి : బీజేపీ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బర్తరఫ్ చేయాలని రాజీవ్ రహదారిపై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. 2.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,478...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చేసింది.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన మార్క్తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో పవర్ప్యాక్డ్ పర్ఫార్మె్న్స్...
Read More..ఈ మధ్య కాలంలో కరోనా కేసులతో పాటుగా రోడ్దు ప్రమాదాలు కూడా అధిక సంఖ్యలో జరుగుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.అంటే మనిషిని మరణం నిత్యం వెంటాడుతూనే ఉందన్న మాట.ఇక ఈ ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యం అని చెప్పవచ్చూ.ఇది ఏ రూపంలో ఉన్నా...
Read More..రైతు అనే పదం ఎంత శక్తివంతం అయినదో, రైతు అనే వ్యక్తి ఎంత బలవంతుడో ప్రస్తుతం సమాజానికి గానీ, ప్రజలను పాలించే నాయకులకు గానీ అర్ధం అవడం లేదు.ఒకవేళ నిజంగా రైతు విలువ తెలిసి ఉంటే వారికి ఇంతలా అన్యాయం జరుగుతున్న...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తరువాత పవన్ రీఎంట్రీ ఇస్తుండటంతో, వకీల్ సాబ్ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్...
Read More..ఎన్నికలు అనగానే నాయకులు వేసే ఎత్తులు ఎలాగ ఉంటాయో అందరికి తెలిసిందే.తాము మాత్రమే గెలవాలి, తమ పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలని ఎవరి కంట పడకుండా చాటుగా చేస్తున్న అవినీతి గురించి చెప్పుకుంటూ వెళ్లితే ఒకటి రెండు రోజుల్లో తెగిపోదు.ఓటర్లను మభ్యపెట్టడానికి...
Read More..మోసగాళ్లూ రోజు రోజుకు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ప్రజలను దోచుకుంటున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో అవగహన ఎంతలా కలిగిస్తున్న మోసగాళ్లూ మారడం లేదు.అదే సమయంలో ప్రజలు కూడా అలర్ట్ అవడం లేదు.దీని వల్ల మోసపోయే వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది....
Read More..నేడు సమాజంలో నిజాయితీగా డబ్బులు సంపాదించే వారే కరువైయ్యారు.జల్సాలు ఎక్కువై పోయాయి, ఇందుకు సరిపడ సంపాదన కరువైంది.మరి యువత ఎలా సంపాదించుకుని ఎంజాయ్ చేస్తారంటే వీరు అడ్దదారులను ఎంచుకుంటున్నారు. ఇక మోసం చేయాలంటే పెద్ద పెద్ద చదువులు అక్కరలేదు, చీట్ చేసేటన్ని...
Read More..కరోనా మళ్లీ లోకాన్ని తన మాయలో పడేస్తుంది.దీని దాడికి లేని కొత్త కొత్త రూల్స్ అమలు చేయవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయి.ఇందులో భాగంగానే లోకల్ ఎలక్షన్స్కు న్యూ రూల్స్ అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు...
Read More..చుట్టూ ఎన్నో ప్రతికూల పరిస్దితుల మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ రంగప్రవేశం చేస్తుంది.అది కూడా తెలంగాణలో.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గులాభి పార్టీకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే.కారు దాటికి కాంగ్రెస్, టీడీపీ, చివరికి కమలం కూడా...
Read More..ప్రపంచదేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా లో రోజు రోజుకు మనుషులకు భద్రత తక్కువ అవుతుంది.ఈ దేశంలో ఎవరి ప్రాణాలు, ఎవరి చేతిలో ఎందుకు పోతాయో చెప్పలేని పరిస్దితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఎన్నో సార్లు ఎందుకు చేస్తున్నారో తెలియకుండానే దుండగులు కాల్పులు జరిపిన...
Read More..అవినీతి అనేది మందులేని, కనిపెట్టలేని మాయదారి రోగం.ఈ పనికి పాల్పడే వారు బాగానే ఉంటారు కానీ దీని బాధితులు మాత్రం పూర్తిగా అన్యాయం అయిపోతారు.ప్రస్తుతం సమాజంలో క్రింది స్దాయి నుండి ఉన్నత స్దాయివరకు వేళ్ళూనుకున్న ఈ విష బీజం అంతమవడం అసాధ్యం.అడుగడుగునా...
Read More..తెలంగాణలో సాగర్ ఉప ఎన్నిక పోరు ఎంత రసవత్తంగా సాగుతుందో అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు ప్రచారాన్ని కూడా అదే స్దాయిలో నిర్వహించారు.గులాభి పార్టీ అయితే గెలుపునే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా...
Read More..ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు అన్న మాటలు అబద్ధం కాదని పలు సందర్భాల్లో తెలిసిందే.ఇకపోతే కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు.ఎందుకంటే ఒక వెలుగు వెలిగిన సంస్దలు కనుమరుగై కాలగర్భంలో కలసిపోయిన రోజులు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం...
Read More..న్యాయవాద వృత్తి ఎంత పవిత్రం అయినదో అందరికి తెలిసిందే.అన్యాయం అవుతున్న న్యాయాన్ని బ్రతికించడానికి నల్లకోటు ధర్మ దేవతగా మారి కోర్టులో లాయర్ ఒంటిని చేరింది కావచ్చూ.అందుకే ఆ కోటుకు అంత విలువ అంటారు.అలాంటి వృత్తిని చేతపట్టిన వారు ఇంకెంత పవిత్రంగా ఉండాలో...
Read More..మాయదారి కరోనా మళ్లీ ప్రజలతో ట్వంటీ ట్వంటీ ఆడటానికి సిద్దం అయినట్లుగా కనిపిస్తుందంటున్నారు ప్రస్తుత పరిస్దితులను చూస్తున్న కొందరు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కరోనా విజృంభణ ఊహించని స్దాయిలో ఊపందుకుంటుంది. ఇకపోతే భూత్పూర్ మండలం బట్పల్లి వద్ద గల కరివేన 13 వ...
Read More..గత సంవత్సరం తాలూకు పరిస్దితులు కరోనా వల్ల ప్రతి దేశంలో నెలకొంటున్నాయి.ఇంకా పూర్తిగా అంతం అవ్వని కరోనా వైరస్ కొంత కాలం నిదురించినట్లుగా నటించి, ప్రస్తుతం లోకం మీద పడింది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే ఊపిరి పీల్చుకున్న ప్రజలు మళ్లీ వస్తున్న...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని మరో సారి భయం అనే అగాధంలోకి నెట్టివేస్తున్న రక్కసి కరోనా సెకండ్ వేవ్.మొదటి దశలో ఎలాగైతే చాపకింద నీరులా విస్తరించిందో, ప్రస్తుతం కూడా ఇలాగే కోవిడ్ వ్యాపిస్తుందట. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా కొరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న విషయం...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక...
Read More..తప్పు చేసిన వారికి జరిమాన విధించడం కామనే.కానీ వ్యాపార రంగాన్ని శాసిస్తున్న అంబానీ ఫ్యామిలీకి విధించిన జరిమాన ఎంతో చూస్తే కళ్లు తిరగడం ఖాయం.అదీ కూడా సుమారుగా 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో. ఓ టేకోవర్ లో నిబంధనల ఉల్లంఘన...
Read More..దేశంలో కరోనా మెదటి డోస్ వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా ముగిసింది.ప్రస్తుతం అందరు సెకండ్ డోస్ టీకాను ఇప్పించుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రముఖులంతా కూడా కోవిడ్ సెకండ్ డోస్ టీకాను తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా...
Read More..నగరంలోని పాతబస్తీలో గొడవలు అంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవే అని చెప్పవచ్చూ.ఈ ప్రాంతంలో జరిగే గొడవలు నగరాన్ని భయంలో ముంచేవి.అసలు మొదట గొడవ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుండే.కానీ గత కొంత కాలంగా నగరం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది.ముఖ్యంగా పాతబస్తీ....
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా తన దిశను మార్చుకుందట.గత సంవత్సరం పెద్దవారికి ప్రాణసంకటంగా మారిన కోవిడ్ ఈ సంవత్సరం మాత్రం సెకండ్ వేవ్గా రిలీజ్ అయ్యి చిన్నారులపై విపరీతంగా ప్రభావం చూపిస్తుందట. ఇక ఐదు రాష్ట్రాల్లోని 79,688 మంది చిన్నారులు మార్చి నుండి...
Read More..గూగుల్ సెర్చ్ ప్రస్తుతం ఈ యాప్ లేకుంటే మనుషులు బ్రతకలేని స్దాయిలో ఉన్నారు.ఎందుకంటే తన మీద, ఇతరుల మీద ఆధారపడటం కంటే ప్రజలు ఎక్కువగా గూగుల్ సెర్చ్ పైనే ఆధారపడుతున్నారు. కానీ ఈ గూగుల్ సెర్చ్ అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు.ఎందుకంటే...
Read More..నగరజీవికి ఏ వైపు నుండి చూసిన తలనొప్పులు ఎక్కువే.ఎందుకంటే ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి పని పైసతో ముడిపడి ఉంటుంది.మరి ఈ కష్టాలు భరించాలంటే చేతి నిండా డబ్బులుండాలి.కానీ ప్రస్తుత పరిస్దితి అందుకు విరుద్దంగా ఉంది. ఇకపోతే ఎవరికైనా...
Read More..తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నిక అయిన విషయం తెల్సిందే.వారిలో సండ్ర వెంకట వీరయ్య ఎన్నికలు పూర్తి అయిన కొన్నాళ్లకే టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది.ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.లక్ష కేసులు దాటి మరీ నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్దం అవుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను చంపేందుకు కడప జిల్లాకు చెందిన తన పాత పరిచయస్తులతో సంప్రదింపులు జరుపుతున్నాడు అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు.ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయమై లేఖ...
Read More..అమ్మాయిల రక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వీరికి సమాజంలో రక్షణ లభిస్తలేదని చెప్పవచ్చూ.నిత్యం స్త్రీల పై జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే అడవిలో మృగాలు అయినా నయం అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఒక బాలికపై మదం ఎక్కిన యువకుడు చేసిన...
Read More..తెలంగాణ సర్కార్ రానున్న కాలంలో ఓట్లను రాబట్టుకోవడం కోసం ఇస్తున్న హమీల గురించి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో నిరుద్యోగుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు హామీల మీద హామీలు గుప్పిస్తుంది.ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61...
Read More..ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా రిటైర్డ్ అర్చకుల విషయంలో టీటీడీ తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానా అర్చకుడి హోదాలో మళ్లీ రమణ దీక్షితులు విధులలో చేరారు.అంతే కాకుండా రమణ దీక్షితులు తో...
Read More..ఏపీలో టీడీపీ పరిస్దితి అందరికి తెలిసిందే.కాగా తెలంగాణలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ మాయం అయ్యింది.ఉన్న ఏ అరకొర నేతలు ఎలాగోలా పరిస్దితులకు తట్టుకుని నెట్టుకొస్తున్నారు.ఈ క్రమంలో పట్టు ఉన్న ఏపీలోనే టీడీపీ ఖాళీ అవుతుండగా ఏం చేయలేని అధినేత తెలంగాణలో...
Read More..గత సంవత్సరం వచ్చిన కరోనా దేశ ప్రజల జీవితాలను కోలుకోకుండా చేసింది.కాగా ప్రస్తుతం వచ్చిన సెకండ్ వేవ్ కూడా మొదటి కరోనా కంటే బాప్లా ఉందంటున్నారు.ఇప్పటికే చాపకింద నీరులా తన పనిని ప్రారంభించిన ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం తీవ్ర...
Read More..ఏపీలో సంచలనం సృష్టించిన హత్యకేసు మాజీ మంత్రి వివేకానందరెడ్డిదే అని చెప్పవచ్చూ.ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ బాబాయి మరణిస్తే ఆ కేసు ఇప్పటి వరకు తెగకపోవడం కొందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తుందట. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరిద్దరు...
Read More..ఉత్తర మెక్సికో సరిహద్దు రాష్ట్రం లోని సోనోరాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈరోజు తెల్లవారు జామున నోషీ బ్యుయెనా గనికి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా రెండు బస్సులు ఢీ కొన్నాయని సమాచారం. కాగా ఈ ప్రమాదంలో 16 మంది...
Read More..దేశంలో కరోనా తీవ్రంగా వింజృభిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ప్రజలంతా కరోనా నిబంధలను తప్పని సరిగా పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.ఒకవేళ ఇలా చేయని వారికి జరిమానాలు విధిస్తున్నాయి.అదీగాక భయపెట్టో, బ్రతిమిలాడో మొత్తానికి ప్రజలకు కరోనా రక్షణ చర్యలు నేర్పిస్తున్నాయి. ఇంతవరకు బాగానే...
Read More..పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతుంది.మాటల యుద్దంలో బీజేపీ నేతలు, తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు.తీవ్రమైన ఆరోపణలు, విమర్శల బాణాలు జోరుగా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో భద్రత నిమిత్తం రాష్ట్రానికి...
Read More..దేశంలోని ప్రజలకు సరిగ్గా అర్ధం కానీ విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఉచిత పధకాలంటూ ప్రకటిస్తే చంకలు ఎగరేసుకుంటూ వాటిని అందుకుని మురిసిపోతారు.కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలను ఎంతలా ముంచుతుందో ఆలోచించరు.ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పధకాల పేరుతో చేస్తున్న...
Read More..కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన పరిషత్ ఎన్నికలను మద్యలోనే వదిలేసిన విషయం తెల్సిందే.ఏపీ కొత్త సీఎస్ గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేందుక హడావుడిగా పాత నోటిఫికేషన్ ప్రకారం వెళ్లాలంటూ మళ్లీ...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి మెగా స్టార్ చిరంజీవి మరో సారి కృతజ్ఞతలు తెలియజేశారు.కరోనా పరిస్థితుల కారణంగా సినిమా పరిశ్రమ మరియు సినీ రంగానికి అనుబంధంగా ఉన్న రంగాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉపశమనం కలిగించేలా రాయితీలు...
Read More..తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ఒక మంత్రి భూ దందాకు పాల్పడుతున్నట్లుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి.ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్ర...
Read More..ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపాకు చెందిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం రోజు రోజుకు సొంతం పార్టీకి ఇబ్బంది మారుతుంది.వైకాపా నాయకులను పదే పదే విమర్శించడంతో పాటు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఈ ఎంపీ తాజాగా పార్టీ అధినేత...
Read More..మహారాష్ట్రలో కరోనా ఏ తీరుగా వ్యాపిస్తుందో అందరికి తెలిసిన విషయమే.ముఖ్యంగా ముంబై, పుణె, నాగ్పూర్లలో అయితే కోవిడ్కు అడ్డు లేకుండా పోతుంది.ఇక పుణెలో ఉన్న పలు ప్రాంతాల్లోని ఆస్పత్రులు పూర్తిగా కోవిడ్ పేషంట్లతో నిండిపోయాయి. ఈ క్రమంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న...
Read More..సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో వాడిగా వేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి.ఇదివరకే టీయార్ఎస్ నేతలు ఇతర పార్టీ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే బాటలో గులాభి దళాన్ని దడదడలాడిస్తు...
Read More..తలరాత బలహీనంగా ఉంటే తాడు కూడా పాములా మారి కాటేస్తుంది అని అంటారు.కొన్ని కొన్ని ఘటనలను చూస్తే ఈ మాటలు నిజమే కావచ్చూ అనిపిస్తుంది.ఎందుకంటే బ్రతకాలని రాసి ఉంటే ప్రమాద తీవ్రత ఎంత బలంగా ఉన్నా బ్రతికిన వారు ఉన్నారు.అదే చిన్న...
Read More..దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది.ఇప్పటికే కోవిడ్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలకమైన ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి తీసుకోవలసిన నియమాలను తప్పకుండా పాటించాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది.ఇకపోతే కోవిడ్ 19...
Read More..1.ఎల్బి స్టేడియం లో కోచ్ ల ఆందోళన ఎల్బి స్టేడియం స్లాట్స్ కార్యాలయం వద్ద కోచ్ లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.స్లాట్స్ ఒప్పంద కోచ్ ల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 2.తెలంగాణలో సంకల్ప సభ నిర్వహిస్తాం : షర్మిల...
Read More..బెంగాల్లో త్వరలో జరగున్న ఎన్నికల కోసం జరుగుతున్న ప్రచార భేరీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ని ముప్పతిప్పలు పెడుతున్నారు కమళం నేతలు. ఇదే క్రమంలో ఇవాళ కూచ్ బెహర్లో జరిగిన బహిరంగ...
Read More..నాగార్జునసాగర్ లో జరగనున్న ఉప ఎన్నిక ప్రచారంలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, మాటల యుద్ధం కూడా తీవ్రంగా ముదురుతుంది.కాగా సాగర్ బరిలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ కు డిపాజిట్ దక్కించి గెలిచేలా ప్రణాళికలు...
Read More..కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు.అదీగాక కరోనా లోకాన్ని ఏలుతున్న సమయంలో చికెన్ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండనే స్లోగన్స్ ఎక్కువగా వింటున్నాం.ఇలాంటి నేపధ్యంలో అందరికి అందుబాటులో ఉండే నాన్ వెజ్ ఏంటంటే చికెన్ అని టక్కున చెప్పవచ్చూ. ఎందుకంటే మటన్...
Read More..సమాజంలో రోజు రోజుకు ఎన్నో దారుల్లో మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక ప్రేమ పేరుతో అయితే జీవితాలే బలి అవుతున్నాయి.మరి ఇలాంటి రోజుల్లో అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి.కానీ ఇలాంటి సంఘటనలు రోజు టీవిలో చూస్తున్నా, వార్తల్లో...
Read More..మనిషికి ఉన్న నోటి దురద పరువుతీసే దాక వస్తుంది.ఇలాంటి సందర్భాలు ఎన్నో సార్లు ఎదురైన కొందరు ఆ దురదను తగ్గించుకోరు.ఇకపోతే ప్రస్తుతం పాకిస్దాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది. ఇప్పటికే పాకిస్దాన్లో పెరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో విఫలమయ్యారని...
Read More..టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఒక వెలుగు వెలిగి ఆనక ఆరిపోయిన దీపంలా మారిపోయిన రమణ దీక్షితులు మళ్లీ విధుల్లో చేరడానికి ఎంతో ప్రయాసపడిన విషయం అందరికి తెలిసిందే.మొత్తానికి ఆయన శ్రమ ఫలించింది.ఏపీ సీయం కనికరించారు.తాజాగా పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ...
Read More..ప్రాణాలు కాపాడే వాడే వైద్యుడు అంటారు రోగాలు నయం చేసే వాడే డాక్టర్ అంటారు.మరి ఈ రెండు కాకుండా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని యముడు అంటారు కదా ప్రస్తుతం డాక్టర్ రూపంలో ఉన్న యముడు సోషల్ మీడియాకు చిక్కాడు. ఇకపోతే...
Read More..కరోనా. ప్రస్తుతం అన్నీ మరచి ఈ పేరును పదే పదే తలచుకునే రోజులు వచ్చాయి.మరి ఈ కోవిడ్ వల్ల ప్రజలు భయపడుతున్నారా? అంటే చాలమందిలో భయం తగ్గిందని చెప్పవచ్చూ. ఇకపోతే ఈ మధ్య కాలంలో కరోనా వ్యాపిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్న...
Read More..నక్సలిజం అనే పదం చరిత్రలో మరో చీకటి అధ్యాయనంలా మిగిలిపోయింది.ఒకప్పుడు పేదల తరపున జరిగే ఈ పోరాటం రాను రాను హింస ప్రవృత్తిగా మారిపోయింది.ఇలాంటి చీకటి పోరాటవల్ల సమాజంలో మార్పు వస్తుందనుకుంటే ఇప్పటికి దేశం మొత్తం చీకట్లోనే మగ్గిపోయేది. ఇకపోతే రెండు...
Read More..ఈ మాయదారి కరోనా ప్రజలను ఎన్ని ముప్పతిప్పలు పెడుతుందో కదా.! తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది.ఇప్పటికే పేద మధ్యతరగతి బ్రతులు పూట గడవడానికి ఎన్నో తిప్పలు పడుతుండగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ తిప్పలు ఇంకా పెరిగేలా ఉన్నాయి.ఇప్పటికే...
Read More..1.ఏపీ వాలంటీర్లకు శుభవార్త వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉగాది పండుగను పురస్కరించుకుని ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు నగదు బహుమతితో సత్కరించనుంది. 2.సైకిల్ గుర్తుకు ఓటు వేయమన్న వైసీపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ...
Read More..నగరంలో చాలా అభివృద్ది జరిగిందని జబ్బలు చరుచుకుంటున్న అధికారులు ఒక్కసారి ఇక్కడి రోడ్ల దుస్దితి మనస్సు పెట్టి చూస్తే తెలుస్తుంది.ఇక డ్రైనేజీల విషయం అయితే చెప్పవలసిన అవసరం లేదు.మూసీ నది కళ్లముందే ప్రవహిస్తుందా అనిపిస్తుంది.మరి మర్మతులు చేస్తున్నాం అంటారు కానీ ఎక్కడవేసిన...
Read More..దేశంలో కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి వారి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక ధరలకైతే రెక్కలు వచ్చాయి.ఇప్పటికే మార్కెట్లో లభించే ప్రతి వస్తువు ధర చుక్కలను అంటగా, అల్లాడిపోతున్న సామాన్యుడి విషయంలో ఆలోచించే నేతలే కరువైయ్యారు. ఇకపోతే సొంతింటి...
Read More..తమిళంలో అందాల భామ అమలా పాల్ నటించే చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది.ఆమె చేసే పాత్రలకు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేయడమే కాకుండా సినిమాకు బాగా హెల్ప్ అవుతుండటమే దీనికి కారణం.ఇక ‘ఆమె’ చిత్రంతో అమలా పాల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో తనకంటూ ప్రేత్యేక క్రేజ్ను దక్కించుకున్న చిత్రం లవ్స్టోరి.ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.స్టార్ చిత్రాల దర్శకుడు కొరటల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక...
Read More..అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ప్రస్తుతం రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీ ‘థ్యాంక్ యు’ను ప్రారంభించాడు చైతూ.ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్...
Read More..చట్టం ఎవరి చుట్టం కాదు.న్యాయం దృష్టిలో అందరు సమానమే కానీ కొందరు మాత్రం న్యాయాన్ని బజార్లో నిలబెట్టాలని ప్రయత్నిస్తారు.ఆ సమయంలో చట్టంలోని మనుషులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తే చట్టానికి విలువ మరింత పెరుగుతుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న వారి పేర్లు,...
Read More..ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన విషయం తెలిసిందే.కరోనా సమయంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఎందుకంటే కంపుకొట్టే చెత్తను చేరవేసే పారిశుద్ధ్య కార్మికులు ఒక్క గంట పని...
Read More..బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కర్ణాటకలో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న...
Read More..తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏ స్దాయిలో జరుగుతుందో అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇక్కడి ప్రభుత్వం ప్రజలకు కొన్ని కఠిన నియమాలను విధించింది కానీ అవి పాటించే వారు ఎందరు.అందుకే జరిమానాలను కూడా వసూలు చేస్తుంది.అయినా ప్రజల్లో కరోనా అంటే గానీ, ఫైన్...
Read More..తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతున్న విషయం తెలిసిందే.రాష్ట్రం వేరైనప్పుడు మిగులులో ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంలో కాగ్ నివేదిక చర్చనీయాంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన నిర్మిస్తున్న...
Read More..1.పెళ్లి వేడుకలో కరోనా కలకలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం రేపింది.పెళ్లికి హాజరైన వారిలో 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2.దేశంలో ఏడున్నర కోట్ల మందికి...
Read More..సమాజానికి సమాధానంగా, ఆదర్శంగా ఉండవలసిన నేతలు అసహనానికి లోనై, క్షణికమైన ఆవేశంలో ప్రవర్తిస్తున్న తీరు ఎన్నో సందర్భాల్లో చర్చకు దారితీసింది.నేతల మధ్య మాటల యుద్దాలు మామూలే కానీ చేయి చేసుకోవడం, మరే ఇతర పరంగా దాడిచేయడం మాత్రం సహించని విషయం. ఇక...
Read More..దేశంలో కరోనా మొదటి సారిగా వ్యాపించినఫ్ఫుడు ప్రజల్లో కనిపించిన భయం ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ లో కనిపించడం లేదు.అంటే ఏదైతే జరుగుతుందో దానికి భయపడటం ఎందుకు చస్తే చస్తామని మొండిగా బ్రతుకుతున్నట్లుగా అనిపిస్తుంది వీరి ప్రవర్తన.ఇలాంటి నిర్లక్ష్యం వల్ల కరోనా...
Read More..ఒక చిన్న పొరపాటు జేబుకు చిల్లుపడేలా చేసింది.కాగా ఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ చలాన్ల మీద చలానాలు విధిస్తున్న విషయం తెలిసిందే.వారి నిబంధనలకు విరుద్దంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది మొదలు వేగంగా స్పందించి జరిమానాలను వేస్తున్నారు.ఇలాంటి ఘటనే...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల కరోనా టీకాలు వికటించడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.కానీ దీనికి సరైన ఆధారాలను కనుగొనలేదు.కొందరిలో ఇదివరకే ఉన్న వ్యాదుల వల్ల ఈ...
Read More..ప్రస్తుతం దేశంలో నిత్యం హోరెత్తుతున్న వార్తల్లో రాజకీయాల తర్వాతి స్దానంలో కరోనా న్యూస్ ఉన్నాయి.మార్నింగ్ లేచింది మొదలు పడుకునే వరకు కరోనా అనే పదాన్ని ఎన్ని సార్లు వింటున్నామో లెక్కే లేదు. ఇకపోతే దేశంలో కరోనా వ్యాప్తి విజయవంతంగా కొనసాగుతోంది.నిజానికి ఇలా...
Read More..బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అప్పటి నుండి డ్రగ్స్ కేసులో ఎందరో బాలీవుడ్ నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.మొత్తానికి డ్రగ్స్ కలకలం బాలీవుడ్ ను తెగ ఊపేస్తుంది....
Read More..కరోనా వచ్చుడు ఏందో గానీ విద్యార్ధుల చదువులు అయోమయంగా మారిపోయాయి.అందులో పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు తడబడుతున్న విషయం క్షుణంగా అర్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడి కూడా ఊహించని స్దాయిలో ఉంది.ఇప్పటికి కొన్ని...
Read More..గత సంవత్సరం కరోనా ఎక్కువగా చిత్రపరిశ్రమ ప్రముఖులను బాధించలేదు.కానీ సెకండ్ వేవ్ మాత్రం ఎక్కువగా సినితారలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది.అందువల్ల ఈ మధ్య కాలంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరిని పలకరిస్తుంది. ఇప్పటి వరకు నటీనటులెందరో కరోనా...
Read More..రాజకీయాల్లో రాణించాలంటే రాటుదేలి ఉండాలంటారు అనుభవజ్ఞులు.అమాయకంగా ఉంటే మాత్రం ఉన్నదంతా ఊడ్చుకోవడం జరుగుతుందని ఎన్నో సార్లు నిరూపించబడింది.ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఏపీలోని దేవనకొండ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలోకి దిగిన...
Read More..దేశంలో కరోనా చేస్తున్న విధ్వంసం ఎంత భయంకరంగా ఉందో కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.ఇంక ఎంతకాలం మనుషులను పీడిస్తుందో తెలియదు గానీ ఈ కరోనా వల్ల ప్రజలు దయనీయస్దితిని అనుభవిస్తున్నారు.పేదల బ్రతుకులు అయితే మరీ అద్వానంగా...
Read More..సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే మనుషులుగా పుట్టినందుకు సిగ్గుపడేలా కొందరు ప్రవర్తిస్తున్నారు.ప్రస్తుతం మనుషులకు వావి వరసలు, వయస్సు బేధాలు అంటూ ఏవీ లేవు.కోరికతో చచ్చిపోతూ ఎంతకైనా తెగిస్తున్నారు.నమ్మకం మాటున వంచిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా...
Read More..అసోంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు యుద్దరంగాన్ని తలపిస్తున్నాయి అంటున్నారు.ఒకరిపై ఒకరు దూషించుకుంటున్న తీరు చూస్తుంటే పదవి కోసం ఎంతకైన దిగజారుతారనేలా వీరి మాటల తూటాలు పేలుతున్నాయట. ఇదిలా ఉండగా అసోం ఎన్నికల్లో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా...
Read More..సమాజంలో రాను రానూ ఆడవారిపట్ల చిన్న చూపు ఏర్పడుతుందని అనుకోవడంలో అబద్ధం లేదనిపిస్తుంది.మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నప్పటికి వారికి ఇవ్వ వలసిన గౌరవాన్ని ఇవ్వడం ఈ సమాజం ఎప్పుడో మరచిపోయింది.ఎందుకంటే అడుగడుగున ముసుగు వేసుకున్న తోడేళ్లూ ఆవురావురు మంటూ ఆకలిగొన్నట్లుగా...
Read More..ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కొందరి నేతలకు సహజం అయ్యింది.కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.తాజాగా ఇలాంటి సందర్భాన్నే బీజేపీ కీలక నేత...
Read More..లోకంలో దారుణమైన సంఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ప్రమాదాలు అడుగడున పోంచి ఉంటున్నాయి.చిన్నా, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ఎటువైపు నుండి ప్రమాదం ముంచుకోస్తుందో ఊహించడం కష్టం కాబట్టి ఎవరైన అప్రమత్తంగా వ్యవహరించ వలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల...
Read More..ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీలో విషాదం నెలకొంది.కాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు ఏకైక కుమారుడు యడ్లపాటి జయరాం నిన్న కన్నుమూశారని సమాచారం.సుమారుగా 74 సంవత్సరాల వయసున్న జయరాం కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడట.ఈ నేపధ్యంలో నిన్న గుంటూరులోని...
Read More..గత సంవత్సరం దేశంలో జరిగిన కరోనా వ్యాప్తి వల్ల రవాణ వ్యవస్ద అంతా కుంచించుకుపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎన్నో ట్రైన్స్ క్యాన్సిల్ చేసింది రెల్వేశాఖ.కొన్ని ముఖ్యమైన ట్రైన్స్ పరిమిత సంఖ్యలో మాత్రమే నడుపుతుంది.దీని వల్ల ప్రస్తుతం...
Read More..దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా మరోసారి చిత్రవిచిత్రాలు పడుతుంది.ఇప్పటికే కరోనా చేస్తున్న దాడికి ప్రజల్లో భయం లేకున్నా భారీగా కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి.ప్రజలు ఎవరిపని వారు చేసుకుంటున్న కరోనా నిబంధలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరోనా...
Read More..తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే దుబ్బాక పంచిన ఆక్సిజన్ తో జోష్లో ఉన్న బీజేపీ ఇక్కడ కూడా తమదే విజయం అని భావిస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్...
Read More..ఏపీ ప్రభుత్వం పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.కాగా తన మాటలు ఎవరిని కించ పరిచడానికి చేసినవి కాదంటూనే ఆయన అధికారుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంతో కష్టపడి చదవి ఉద్యోగాలు...
Read More..తెలంగాణలో మరో బలిదానం జరిగింది.ఈసారి తెలంగాణ విమోచనం కోసం కాదు ఈ బలిదానం.ఉద్యోగాలు రావడం లేదని ఆందోళనతో ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించి నిజంగానే మరణించిన ఘటన ఇది. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కేయూలో పురుగుల...
Read More..మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఉన్న లాభం గురించి అందరికి తెలిసిందే.కానీ ఈ మద్యం ఎందరి జీవితాల్లో చీకట్లను నింపుతుందో ఆలోచించే వారే కరువైయ్యారు.మద్యాన్ని ప్రోత్సాహిస్తూనే, మందు బాబులకు వాతలు పెడుతున్నారు. ఇకపోతే కొద్దిరోజుల క్రితం మద్యం తాగి వాహనం నడిపిన...
Read More..ఒక కరోనా టీకా ఓ వ్యక్తి ఉద్యోగాన్ని ఊడేలా చేసింది.కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నెల 2న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయన నిబంధనలకు విరుద్ధంగా...
Read More..తెలిసి తెలియని వయస్సులో ఆడుకునే ఆటలు చిన్నపిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి.నిన్నటికి నిన్న ఒక పాప ఆటలాడుకుంటూ తల్లిచీర మెడకు చుట్టుకుని మరణించిన ఘటన మరవక ముందే మరో ఇద్దరు చిన్నారులు కూడా ఇదే తీరుగా మృత్యు వాతపడిన ఘటన వెలుగులోకి...
Read More..ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే ఇంటి నుండి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్దితులు నెలకొన్నాయి.అలాగని ఇంటి వద్దే ఉండిపోతే పూటగడవని దుస్దితి ప్రస్తుతం నెలకొంది. ఇక వీటికి భయపడక ధైర్యం చేసి వెళ్లితే తిరిగి క్షేమంగా...
Read More..కరోనా ఈ పేరు వింటే చాలు ఒక భయంకరమైన యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడే అందోళన ఎంత వేదన కలిగిస్తుందో ఈ కోవిడ్ రోజులు కూడా అలాగే అనిపిస్తాయి.ఇప్పటికి కూడ అంతం అవ్వని కరోనా వైరస్ విషయంలో ఇంకా ఎన్నో పరిశోధనలు...
Read More..దేశంలో ఇన్నాళ్లుగా ఉగ్రవాద దాడులు లేవు.కానీ తాజాగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో విరుచుకుపడిన ఊగ్రవాదుల దాడి కలకలాన్ని సృష్టిస్తుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారు ప్రాంతమైన అరిభాగ్లో బీజేపీ నేత అన్వర్ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి...
Read More..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే.కాగా తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కోసం ఖచ్చితంగా పోరాడుతానని వైఎస్ జగన్ పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం విదితమే.కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా వివాదం ఓ కొలిక్కి రాలేదు....
Read More..రెక్కాడితే గానీ డొక్కాడని పేదల జీవితాల్లో జరగ కూడని ప్రమాదం ఏదైన జరిగితే వారిలో కలిగే వేదన, ఆ బ్రతుల్లో చోటు చేసుకునే మార్పులు ఊహించడం కష్టం.ఎందుకంటే ఆ మార్పులను భరించే స్దోమత వారికి ఉండదు.ఎవరైన దాతలు ఇలాంటి వారికి సహయం...
Read More..తెలంగాణ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపధ్యం లో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్దాయికి చేరుకుంటుంది.ఈ క్రమంలో సాగార్ నుండి కాంగ్రెస్ తరపున జానారెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.కాగా టీఆర్ఎస్ తరపున పోటీలోకి నోముల భగత్ కుమార్ యాదవ్...
Read More..ఒకప్పుడు బీజేపీ అంటే ప్రజల్లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.కానీ గత కొద్దినెలల క్రితం నుండి కేంద్రం అవలంభిస్తున్న విధానాల వల్ల దేశ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ రైతు...
Read More..గత కొద్ది నెలల క్రితం వరకు దేశంలో కరోనా పూర్తిగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే.ఇలా దేశంలో వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మరోవైపు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా...
Read More..దేశంలో కరోన విజృంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కోవిడ్ టీకా పక్రియ వేగవంతంగా సాగుతుంది.ఇప్పటికే ఎందరో ప్రముఖులు వ్యాక్సిన్ ఇప్పించుకున్నారు.ఇంకా తీసుకుంటూనే ఉన్నారు.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రోజు అనగా...
Read More..పశ్చిమ బెంగాల్లో నేడు రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపధ్యంలో ఇక్కడ బాంబులు ఉన్నాయన్న వార్త కలకలాన్ని సృష్టిస్తుంది.కాగా ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీలో ఉండగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి ఆమెకు గట్టిపోటీ...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ వేసవి కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ను ఏ విధంగా దడదడలాడించిందో మనకు తెలిసిందే.మూడేళ్ల తరువాత పవన్...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.చాలా రోజుల తరువాత నాని ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ...
Read More..నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల్లో ఊహించని ఉత్కంఠ కలిగిస్తున్నదన్న విషయం తెలిసిందే.అదీగాక రాజకీయ వర్గాల్లో కూడా టెన్షన్ వాతావరణం సృష్టించింది.ఈ ఎన్నికను అయితే టీయార్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలుపు...
Read More..ఈ లోకంలో అదృష్టవంతుల కంటే దురదృష్టవంతులే ఎక్కువగా ఉంటారని అంటారు.ఒక్కో సందర్భంలో ఇది నిజమే కావచ్చని అనిపిస్తుంది.ఎందుకంటే డబ్బు సంపాదించడానికి కొంతమంది పడే కష్టం చూస్తే ఎంతో బాధవేస్తుంది.మరికొందరికి ఏ కష్టం లేకుండా డబ్బు వచ్చి వారి ఒళ్లో చేరుతుంది. ముఖ్యంగా...
Read More..సైబర్ నేరగాళ్లూ కొత్త కొత్త మోసాలతో ప్రజలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్ని సార్లు పోలీసులు గానీ, మీడియా గానీ ఈ విషయంలో అవగహన కలిగిస్తున్న కనీస జ్ఞానం కూడా తెచ్చుకోకుండా సులువుగా మోసపోతున్నారు. కొందరు అవసరాలు తీరక మోసం చేస్తుంటే.మరి...
Read More..సాటి మనిషికి సహాయం చేయాలంటే వారు తెలిసన వారై ఉండక్కరలేదు, బంధువులు అసలే కానక్కర లేదని, చివరికి మన రాష్ట్రం వారు కూడా అవ్వాల్సిన అవసరం లేదని నిరూపించారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు.ఆ వివరాలు చూస్తే. మహారాష్ట్ర కు...
Read More..ఏదైనా వ్యాది వస్తే మనుషులు నోటితో చెప్పుకుంటారు.అదే మూగజీవాలు మాత్రం ఎవరితో చెప్పుకుంటాయి.తగ్గితే బ్రతుకుతాయి.లేదంటే మరణిస్తాయి.ఇక కరోనా వల్ల మనుషులతో పాటుగా ఎన్నో మూగ ప్రాణులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మనుషుల కోసం కోవిడ్ టీకాను చేసిన దేశాలు...
Read More..మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల కాస్త దూకుడు ప్రదర్శిస్తుందంటున్నారు కొందరు.ఇప్పటి వరకు పార్టీ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు గానీ ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ అభిమానులతో సమావేశాలు మాత్రం జరుపుతున్నారు. అదీగాక తెలంగాణ...
Read More..కంచె చేను మేసిందనే సామేతను తలపిస్తున్న వార్త ఏంటంటే.ఒక పోలీసు డిపార్ట్మెంట్లో గౌరవమైన వృత్తిలో నుండి పదవి విరమణ పొందిన రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి అనే అతను రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి...
Read More..విదేశీ బ్రాండ్ అయిన కరోనా ఏ దేశాన్ని వదలలేదన్న విషయం అందరికి తెలిసిందే.అలాగే ప్రతి దేశంలో ఉన్న ముఖ్యమైన వారిని కూడా ఒక చూపు చూసి వెళ్లుతుంది.ఇదిలా ఉండగా ఫస్ట్ వేవ్ కరోనా నుండి తప్పించుకున్న వారిని ఈ సెకండ్ వేవ్...
Read More..తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పక్రియ వేగవంతంగా జరుగుతుంది.ఇన్నాళ్లూగా ఈ టీకా పట్ల ఆసక్తి చూపని వారు కూడా ఇప్పుడిప్పుడే ఈ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమం లో తెలంగాణ లోని రాజకీయ నేతలందరు దాదాపుగా వ్యాక్సిన్ తీసుకున్నారు.ఇంకా తీసుకుంటున్నారు. అయితే...
Read More..1.సాగర్ నామినేషన్ల స్క్రూట్ని ప్రారంభం నల్గొండ జిల్లాలోని నిడమానూరు వీఆర్వో కార్యాలయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల స్క్రూట్ని నేడు ప్రారంభం అయ్యింది.ఏప్రిల్ 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు. 2.మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు తెలంగాణలోని మోడల్...
Read More..దేశంలో గాని, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడినట్లుగా ఉందని కొందరు అనుమానిస్తున్నారట.ఎందుకంటే కాంగ్రెస్ నేతల్లో ఐఖ్యత లేదని ఇప్పటికే అన్ని చోట్ల గుసగుసలు ప్రచారంలో ఉండగా హస్తం నాయకులు కూడా అలాగే ప్రవర్తించడం ఈ వార్తలకు ఊపిరిపోసినట్లుగా ఉందనుకుంటున్నారట.
Read More..తిరుపతిలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈ ఎన్నికలో విజయాన్ని ఆశిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపిరిని అందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తిరుపతి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక...
Read More..నగరంలో కూకట్ పల్లి నిజాంపేట్ లో ఈ నెల 27వ తేదీన రోడ్డు ప్రమాదంలో ఓ ఏఎస్సైకి తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే.ఫుల్గా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ వచ్చిన మందు బాబులు చేసిన ఈ ఘనకార్యం వల్ల గాయపడిన...
Read More..నగరంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్లిన పార్కింగ్ ఫీజ్ అంటూ వసూలు చేస్తూ ఉండటం అందరికి తెలిసిందే.అడ్డూ అదుపు లేకుండా, ఇష్టారాజ్యంగా పార్కింగ్ ఫీజు వసూళ్లు చేస్తున్నారు.అయితే ఈ విషయంలో జీహెచ్ఎంసీ నిబంధలను కఠినతరం చేయనుంది. ఇందులో భాగంగా పార్కింగ్ చేసిన మొదటి...
Read More..ఇంతకాలం కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్లోని జలసౌధ భవన సముదాయం లో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది.దాదాపు రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటికీ భవనాల ఎంపిక...
Read More..ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీస్తున్నా యంటున్నారు విశ్లేషకులు.ఇక్కడ గెలిచే వారు ఎవరో తెలియదు గానీ అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సాగర్ ఉపఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్ల లెక్కలే కీలకంగా మారాయట.అంటే ఎక్కువగా...
Read More..బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి, బీజేపీకి ఒక్క క్షణం కూడ పడదని ఎన్నో సార్లు నిరూపించబడింది.ఒకరి పై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం లో వెనకడుగు వేయని సందర్భాలు ఎన్నో ఎదురైయ్యాయి. ఇలాంటి మరో సందర్భం ప్రస్తుతం నెలకొంది.అదేమంటే...
Read More..