మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆతృతగా...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా ప్రకంపనాలు మొదలయ్యాయి.ఊహించని విధంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం ఆయన మీద విచారణ చేపట్టి చక చక చర్యలు తీసుకోవడం జరిగిపోయాయి.ఈ నేపధ్యంలో కేసీయార్ తర్వాతి టార్గెట్...
Read More..దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల విషయం లో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా భారత్ నుండి వచ్చే విమాన సర్వీసులను గానీ, ప్రయాణికులను గానీ నిషేధించాయి.అదీగాక కఠినమైన ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో...
Read More..తెలంగాణ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఒక్క పదో రౌండ్ మినహా మిగిలిన రౌండ్స్ అన్నీట్లోను టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ లీడ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఫలితాలను బట్టి చూస్తే దాదాపుగా విజయం ఖాయం అయ్యినట్లుగా కనిపిస్తుండటంతో టీఆర్ఎస్...
Read More..1.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ లో కొత్తగా 7430 కరుణ పాజిటివ్ కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు. 2.యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం ప్రముఖ టెలివిజన్ యాంకర్ నటుడు ప్రదీప్ తండ్రి పాండురంగారావు అనారోగ్యంతో...
Read More..నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో ప్రస్తుతం వరకు టీఆర్ఎస్ వైపే దూసుకెళ్లిన విజయ లక్ష్మి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుంది.దీని ఫలితంగా ఇప్పటి వరకు గెలుపు తమదే అని సంబర పడుతున్న టీఆర్ఎస్ నేతల్లో ఆనందాన్ని మాయం...
Read More..తెలంగాణలోని నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్ కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింపిన విషయం తెలిసిందే.కాగా ఇదే స్దానం నుండి కాంగ్రెస్, బీజేపీ కూడా తమ...
Read More..ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఎవరి నోటి వెంట దుర్వార్త వినవలసి వస్తుందో తెలియడం లేదు.అసలు ఈ సంవత్సరం చివరి వరకు ఎంత మంది బ్రతుకుతారో చెప్పలేని పరిస్దితి.కరోనా వల్లనా, అనారోగ్యాల వల్లనా ఏదైతే నేమి మొత్తానికి రోజు మరణ వార్తలు మాత్రం...
Read More..కరోనా కరోనా నువ్వు ఎప్పుడు పోతావ్ అంటే కోటి ప్రాణాలు తీసుకోందే నేను ఈ భూలోకం నుండి వెళ్లను అని చెప్పిందట అని అంటున్నారు.బహుశా జోక్ చేసారేమో గానీ ఈ వార్త నిజం ఆయ్యేలా కనిపిస్తుంది.ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ భారతీయులకు...
Read More..వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.అసలే రాజకీయం అంటే రాబంధులు, జరాసంధిలు, కీచకులు, మానాభిమానాలు విడిచి చేసేదనే అభిప్రాయం ప్రజల్లో ఉందట.అదీగాక ఎక్కువమంది ఉన్న సామాన్య ప్రజలకు ఎంగిలి మెతుకులు విసిరి, తక్కువ మంది ఉన్నా రాజకీయ నాయకులు...
Read More..ఈ లోకంలో ఏ పక్షపాతం చూపకుండా ఏదో ఒకరోజు ప్రతి జీవిని తప్పకుండా పలకరించేది మరణం మాత్రమే.అయితే మరనం అనగానే మనిషికి భయం కలగడం సహజం.కానీ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన చివరికి మనిషిని వరించేది మరణం మాత్రమే. ఇకపోతే జీవితంలో...
Read More..కరోనా వల్ల ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాల నిట్టూర్పులు అన్నీ ఇన్నీ కావు.కాలు బయట పెట్టలేని పరిస్దితి.ఎవరిని నమ్మలేని పరిస్దితి.బయటకు వెళ్లుదామంటే భయం.ఇలాంటి దుస్దితి మధ్య జీవనాన్ని గడుపున్నారు ప్రస్తుతం ప్రజలు. ఇక ఏపీలో కూడా కోవిడ్ కేసులు ఆగడం లేదు.వరుసగా...
Read More..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై రైతుల దగ్గరి నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను రాయించుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నడు లేనంత స్పీడ్ పెరిగి 24 గంటల్లో ఈ కేసు తాలూకూ విచారణ కూడా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో...
Read More..తెలంగాణలోని ప్రభుత్వ అధికారులు, మంత్రులు, నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.కాగా కరోనా కట్టడికి తీసుకునే చర్యలు ఏమో గానీ ఇంతటి క్లిష్ట పరిస్దితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించడం కరోనా వ్యాప్తిని మరింతగా పెంచిదనే విమర్శలు ప్రభుత్వం పై...
Read More..కరోనా వైరస్ కారణంగా గతేడాది నుండి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.అన్ని రంగాలు కూడా కరోనా ధాటికి అల్లాడిపోయాయి.ముఖ్యంగా సినీ రంగం కరోనా దెబ్బకు గతేడాది నుండి కోలుకోలేకపోయింది.ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు.చాలా మంది కోలుకున్నారు కూడా.అయితే తాజాగా...
Read More..ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని ఊహించుకున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇంకా అర్ధం కావడం లేనట్లుగా ఉంది తెలంగాణ సంపద అంతా దోపిడికి గురవుతుందని, మూడువేలకు ఓటు అమ్ముకుంటూ బానిస బ్రతులకు అలవాటుపడిన ఈ ప్రజల్లో మార్పు...
Read More..అనాధ.ఈ పేరు ముందు బహుశ ఏ వైరస్ కూడా పనిచేయదు.ఒక వ్యక్తికి జీవితంలో అన్నీ ఉన్నా కూడా అతను ఒంటరిగా, అనాధగా ఉండగా కలిగే మనోవేదన ఎన్ని మత్తు మందులు తీసుకున్న చల్లారదు.అందులో కరోనా వచ్చి అందరు ఉన్నా, మనుషులను అనాధలుగా...
Read More..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఇటువంటి క్లిష్ట సమయంలో నేతలు రాజకీయ దుమారాన్ని రేపారు.వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కుంభకోణం అంటూ తెగహడావుడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్కు మద్దతుగా ఇతర పార్టీ నేతలే...
Read More..అసలు ఈ ప్రపంచానికి ఏమైంది.ఒకవైపు కోవిడ్, మరోవైపు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఒక్కసారిగా అటాక్ చేస్తున్నాయి.జన జీవనాన్ని ఆగమ్య గోచరంగా మారుస్తున్నాయి.ఇప్పటికే ప్రకృతి సృష్టిస్తున్న ప్రళయాల ముందు ఓడిపోతున్న మానవుడు ఇకనైన తన పద్దతి మార్చుకుని ప్రకృతి నియమాలకు అనుకూలంగా జీవిస్తే...
Read More..దక్షిణాది చిత్రాల్లో తనకంటూ మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ను ఓ ఊపుఊపేసిన చిత్రం ‘కేజీయఫ్’ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.కేజీయఫ్ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న కేజీయఫ్ 2 కోసం ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు...
Read More..ఇండియాలో వీరంగం సృష్టిస్తున్న కరోనా వల్ల ప్రపంచ దేశాలు ఒకవైపు జాలి చూపిస్తుండగా, మరో వైపు తమ భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి.ఒకప్పుడు కరోనా వచ్చిన మొదట్లో మన దేశం ఇతర దేశాలను చూసి ఎలా భయపడిందో అదే పరిస్దితి ఇప్పుడు...
Read More..మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చేందుకు తనకు ఎంతగానో కలిసొచ్చిన నందమూరి బాలకృష్ణతో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా వినిపిస్తోంది.ఇక...
Read More..ప్రపంచ యుద్ధం జరగలేదు.బాంబులు పేలలేదు.రక్తం చుక్క కూడా చిందడం లేదు.కానీ భారతదేశం శ్మశానం అవుతుంది.ఉగ్రవాద దాడులు జరగడం లేదు కానీ ఆ ఉగ్రవాదులకంటే భయంకరమైన కంటికి కనిపించని కరోనా అనే వైరస్ చేస్తున్న విధ్వంసం వల్ల ప్రాణం విలువ అర్ధం అవుతుంది....
Read More..టాలీవుడ్లో ప్రెస్టీజియస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టి్స్తుందా అని అందరూ చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఇద్దరు మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో,...
Read More..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచిందే అందిన కాడికి దోచుకోవడానికి అని కొందరు మేధావుల అభిప్రాయమట దీనికి తగ్గట్టుగానే తెలంగాణలో రహస్యంగా జరుగుతున్న దోపిడి పై ఎన్నో సార్లు పలు సోషల్ మీడియాలో పుంఖాలు పుంఖాలుగా వచ్చినా స్పందించని ప్రభుత్వ యంత్రాంగం హఠాత్తుగా...
Read More..గత సంవత్సరం దేశంలోకి ఒంటరిగా వచ్చిన కరోనా భారత్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.కానీ కరోనా సెకండ్ వేవ్గా వస్తూ వస్తూ అగ్నిదేవుణ్ని తోడుగా తెచ్చుకుంది కావచ్చూ.అందుకే ఎక్కువగా కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్న అస్పత్రుల్లో తిష్ట వేసింది.అగ్నిప్రమాదాలతో వారి ప్రాణాలను తీస్తుంది....
Read More..తెలంగాణ రాజకీయాలు దొరలపాలనను తలపిస్తున్నాయని ఇప్పటికే ప్రతిపక్షాలు ఎన్నో సార్లు ఆరోపణలు గుప్పించాయి.కాగా గులాభిబాస్కు కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన నేతలకు ఉద్వాసన పలకడం అనవాయితీగా పెట్టుకుని రాచకీయం చేస్తున్నారనే అపవాదు ఉండనే ఉంది. ఇలాంటి టైంలో తెరమీదికి వచ్చిన మంత్రి ఈటల...
Read More..ప్రస్తుతం కరోనా వల్ల చోటు చేసుకుంటున్న మరణాలను చూసుంటే మనిషి జీవితం ఎంత అల్పమైనదో అనిపిస్తుంది.అహాంకారంతో మిడిసిపడుతున్న మనిషి బ్రతుకు నీటి బుడగకంటే దారుణంగా మారింది.ఇన్నాళ్లూ హోదా కోసం, సంపాదన కోసం పరిగెత్తిన మానవుడు ఇప్పుడు బ్రతకడం కోసం పరుగులు తీస్తున్నాడు....
Read More..తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈరోజు మంత్రి ఈటల వ్యవహారం మీడియాలో వైరల్గా మారడంతో నేతల దృష్టి అంతా ఈ వ్యవహారం వైపు మళ్లింది.ఈరోజూ మధ్యాహ్నం నుండి టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్గా గుర్తింపు ఉన్న టీ న్యూస్తో పాటుగా, ప్రభుత్వానికి అనుకూలంగా...
Read More..పులి తోకను చూసి పిల్లి తోక అని భ్రమపడినట్లుగా ఉందట తెలంగాణ ప్రజల పరిస్దితి.ఎందుకంటే కరోనా విషయంలో ఒకోక్కరి మాటలకు పొంతనలేకుండా ఉందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ పై బిజెపి...
Read More..ఏపీ ప్రజల విషయంలో సీయం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా కోవిడ్ సమయంలో మాత్రం ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అధికారులు వ్యవహరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కరోనా మహమ్మారి రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తోన్న నేపధ్యంలో 104 కాల్ సెంటర్లు...
Read More..1.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 7646 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు. 2.భారత్ లో కరోనా గడిచిన 24 గంటలో దేశవ్యాప్తంగా కొత్తగా 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు...
Read More..కరోనా పేరుకు మూడక్షరాలే గానీ ఇది సృష్టిస్తున్న వినాశనం మాత్రం ఒక చరిత్రనే తిరగ రాస్తుంది.మానవ బంధాలను మంట గలుపుతుంది.చావు పుట్టుకలు భగవంతుని చేతుల్లో ఉంటాయని ఇంత కాలం అనుకున్నారు.కానీ చావు మాత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కొరల్లో చిక్కుకుంది. లోకంలో...
Read More..కరోనా దెబ్బకు దేశంలో గానీ ప్రజల జీవితాల్లో గానీ ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి.అదీగాక భక్తులతో కిటకిటలాడే ఆలయాలు భక్తులు లేక వెలవెల పోతున్నాయి.ఒకప్పుడు దర్శనాల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ఆలయాలను కూడా ప్రస్తుత పరిస్దితుల్లో దర్శించుకోవాలంటే...
Read More..సినిమా అనేది మనిషి నిజజీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అప్పుడప్పుడు జరిగే సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.ఈ సినిమాలను చూసి అందులో మంచిని గ్రహించిన వారు మంచి పనులు చేస్తూ ఆదర్శంగా ఉంటుంటే, ఇందులో ఉన్న చెడును గ్రహించిన వారు చెడ్దపనులు...
Read More..కరోనా బాధితుల పట్ల ప్రాణదాతగా మారిన ఆక్సిజన్ అప్పుడప్పుడు ప్రాణాలను కూడా తీస్తుంది.అసలే కరోనా కొరలకు చిక్కిన జనం అల్లాడుతుంటే ఈ సమయంలో ఆక్సిజన్ అమృతం కంటే విలువైనదిగా భావించబడుతుంది.కానీ ప్రాణం పోసే ఈ ఆక్సిజన్ వల్ల జరిగే ప్రమాదాలు ఊహించలేకుండా...
Read More..అంటే అన్నారు గానీ, పాలకుల తప్పులు లెక్కపెడుతున్న ప్రజలు తాము చేస్తున్న తప్పులను మాత్రం బాండ్ పేపర్లా భద్రంగా దాచుకుంటారు.అసలే కరోనా కాలకూట విషాన్ని చిమ్ముతుంటే జాగ్రత్తలు తీసుకోవలసింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఇందుకు ఉదాహరణ ఇజ్రాయెల్లో గురువారం రాత్రి చోటు...
Read More..చిత్రపరిశ్రమ వరుస మరణాలతో విషాదం లో కూరుకు పోతుంది.ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రాణాలు తీసుకున్న గత సంవత్సరం విషాదం మరవక ముందే ఈ కొత్త సంవత్సరం కూడా తానేమి తక్కువ తినలేదని విజృంభిస్తుంది. ఇకపోతే తాజాగా తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన...
Read More..కష్టాల్లో ఉన్నప్పుడే మన వారు ఎవరు, పరాయి వారు ఎవరని తెలుస్తుందంటారు.ప్రస్తుతం మన దేశంలో ఇదే జరుగుతుంది.కరోనా కొరలకు చిక్కుకున్న భారతదేశం అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశానికి అండగా ప్రపంచ దేశాలన్ని తమ వంతుగా సహాయాన్ని అందిస్తున్నాయి....
Read More..తెలంగాణలో కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మాత్రం మొత్తానికి అనుకున్నది సాధించింది.వరుసగా ఎన్నికలను జరిపిస్తూ ఎట్టకేలకు రాష్ట్రంలో జరుగుతున్న మినీ పురపోరు తుది అంకానికి చేర్చింది. కాగా ఈ మినీ పురపోరులో 1307 మంది బరిలో ఉన్నారు.ఇకపోతే నేడు ఉదయం...
Read More..రాష్ట్రంలో కరోనా కాలనాగులా తన విషాన్ని కక్కుతున్న, ఎన్నికలు మాత్రం ఆగలేదు.ప్రజలు చచ్చిపోతున్నా సరే.కోవిడ్ సునామిలో కొట్టుమిట్టాడుతున్న సరే పదవులే ముఖ్యం అని ఈ వైరస్ను లెక్క చేయకుండా మొత్తానికి ప్రచారాన్ని, ఎన్నికలను పూర్తి చేసుకున్నారు వివిధ పార్టీ నేతలు. ఇక...
Read More..కరోనా సృష్టిస్తున్న ప్రళయంలో అన్ని రంగాల వారు సమిధలు అవుతున్న విషయం తెలిసిందే.నిజానికి గత సంవత్సరం నుండి గడిచిపోతున్న రోజులను చూస్తుంటే ఈ రోజు బాగుంటే చాలు అనేలా సాగిపోతున్నాయి.ఎందుకంటే ఎటువైపు నుండి గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్న కరోనా చటుక్కున...
Read More..ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల మీద వివిధ సర్వే సంస్దలు వారు చేసిన సర్వే తాలుకూ వివరాలు వెల్లడించడం సర్వసాధారణంగా మారింది.అంతే కాకుండా అధికారంలో ఉన్న వారు తామే తప్పక గెలుస్తామనే ధీమాతో ఉండటం కూడా తెలిసిందే....
Read More..దేశంలో కరోనా ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ విషయం తెలిసి కూడా ఎన్నికలు అంటూ నేతలు కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు.ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఊహించని స్దాయిలో నమోదవుతుండటంతో ఆందోళన మొదలైంది. ఇకపోతే కోవిడ్ బారిన సామాన్యులతో పాటుగా, రాజకీయ...
Read More..ఏపీ పలు ప్రమాద సంఘటనలకు నిలయంగా మారింది.ఇప్పటికే కమ్మేసిన కరోనా, ఊహించని వర్షాలతో జన జీవనం గతి తప్పగా, తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు కూడా ఎందరి ప్రాణాలో హరించాయి.ఏవైపు నుండి ప్రమాదం పొంచి ఉందో గ్రహించడం చాలా కష్టమైన...
Read More..విదేశాల్లో మనుషులను చంపడం ఒక అలవాటుగా మారిపోయింది.ఎందుకు ఇలా విచక్షణ రహితంగా ప్రాణాలు తీస్తున్నారో అర్ధం కాదు.ఇప్పటికే అమెరికాలో ఎన్నో సార్లు దుండగులు ప్రజలపై కాల్పులు జరుపుతూ నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలను హరించి వేస్తున్నారు.ఇక ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. చైనా...
Read More..తెలంగాణ ప్రజలను అయోమయంలో పడవేసిన వార్త.మరోసారి ఈ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారా ? లేదా ? ఇప్పటికి ఈ విషయంలో ఎలాంటి క్లారీటి లేదు.కాని సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణలో త్వరలో లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉందనే న్యూస్ తెగ వైరల్...
Read More..నేడు మనుషులు ఆరోగ్యం కోసం, ఆలోచించకుండా ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే.కానీ నిత్యం తీసుకునే ఆహార పదార్ధాలన్ని మితిమీరిన ఎరువులతో విషతూల్యంగా మారుతున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.దీని ఫలితంగా ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అనారోగ్యాల బారినపడుతున్నాడు.అందుకే ప్రతి వారు, ప్రభుత్వాలు...
Read More..సమాజంలో రాజకీయ నాయకులు ఉన్నదే ప్రజల కోసం.ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత అదే ప్రజలను చులకనగా చూసే నేతలు ఎందరో నేడు సమాజంలో ఉన్నారు.ప్రజలకు చేరవలసిన పధకాలను పందికొక్కుల్లా మేస్తూ కోట్లకు కోట్లు సంపాధిస్తూ పేదలను ఇంకా పేదవారిగానే మారుస్తున్నారు.ఇదేంటని ధైర్యం...
Read More..ఆనందంగా సాగుతున్న ప్రజల జీవితాల్లోకి కరోనా అనే రక్కసి ప్రవేశించడం వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కొన వలసి వస్తుందో అందరికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరికి వారు కరోనా పట్ల చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది....
Read More..తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని తూర్పు గానుగూడెం గ్రామంలో జనసేన నాయకుడు గల్లా రంగాతో సహా పలువురు పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన పై స్పందించిన జనసేన...
Read More..ఒకప్పుడు ఎన్నికలు అంటే ప్రజలకు గానీ పార్టీలకు గానీ అంతగా పట్టింపు ఉండేది కాదు.కానీ కాలం మారింది, పార్టీలు కూడా అప్డేట్ అయ్యాయి.ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఎన్నికలే ముఖ్యం ఆయ్యాయి.ఎప్పుడో గానీ రాని ఎన్నికలు ఇప్పుడు మాత్రం నెల నెల గ్యాప్...
Read More..ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజల బ్రతుకులు కత్తి మీద సాములా మారాయి.ఎన్నో సమస్యల వలయాలు సామాన్యుడు చిక్కితే చాలు బందించడానికి సిద్దంగా ఉన్న విషయాన్ని విస్మరించి ఎమరుపాటుగా ఉంటే చాలు కోలుకోలేని విధంగా నష్టపరిచేందుకు కాచుకుని ఉన్నాయి. ఇలా మనిషిని నష్టపరిచే అంశాల్లో...
Read More..తెలంగాణ ప్రభుత్వం తీరు పై తరచుగా కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చెప్పుకుంటూ వెళ్లితే ఒక్క అంశం అని లేదు.తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన విధానంలో గానీ, కరోనా సమయంలో తీసుకుంటున్న చర్యల విషయంలో గానీ, ఎల్ఆర్ఎస్ విషయంలో గానీ...
Read More..కలియుగ వైకుంఠ ధామంగా పిలవబడే ఆలయం తిరుమల ఆలయం అన్న విషయం తెలిసిందే.ఒకప్పుడైతే శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక్కో సారి మూడు రోజులు కూడా పట్టేది.కానీ నేడు కోవిడ్ మూలంగా ఇక్కడి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అసలే దేశంలో కరోనా వ్యాప్తి...
Read More..వైయస్ జగన్ చెల్లెలు, రాజన్న ముద్దు బిడ్డ అయిన వైఎస్ షర్మిల తెలంగాణలో నూతనంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఉన్న పార్టీలే కారు స్పీడ్కు కానరాక పోతుంటే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తావు షర్మిల...
Read More..కరోనా వల్ల దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్దలు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.అందులో రెండు రాష్ట్రాల ఆర్టీసి సంస్దలు తీవ్రమైన నష్ట, కష్టాల్లో కూరుకు పోతున్నాయి.ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో రోడ్ల మీదే తిరిగే బస్సుల్లోని...
Read More..భారత్లో కరోనా చేస్తున్న విజృంభన వల్ల మనదేశం పట్ల ప్రపంచ దేశాలు సానుభూతి ప్రకటిస్తూనే అండగా ఉండటానికి ముందుకు వసున్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో భారత్ ప్రయాణికుల పై ఆంక్షలు కూడా విధిస్తున్నాయి.ఇలా ఇప్పటికే పలు దేశాలు భారత్ నుండి వచ్చే...
Read More..దేశంలో కరోనా వల్ల రోజు రోజుకు చాలా ప్రాణాలు పోతున్నాయని ప్రజలు భయపడుతుంటే మరో వైపు అగ్ని దేవుడు కూడా పగబట్టినట్లుగా ఉన్నాడు.ముఖ్యంగా కరోనా పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇస్తున్న ఆస్పత్రుల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానేలో...
Read More..ఉన్మాదంతో చేసిన పనో, లేక మూడ నమ్మకంతో చేసిన దారుణమో తెలియదు గానీ ఉన్నతమైన విద్యావంతులుగా ఉన్న ఓ జంట కన్న కూతుర్లను అతి కిరాతకంగా బలి తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనవరి 24న జరిగిన విషయం తెలిసిందే.కాగా...
Read More..కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఈ వైరస్తో యుద్ధం చేస్తున్న భారత్కు పలు దేశాలు బాసటగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో ఇది వరకే తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న మిగతా దేశాల బాటలో ఫ్రాన్స్ కూడా చేరింది.ఈ క్రమంలో ఇరు దేశాలు కలిసి...
Read More..దేశంలో కరోనా వైరస్ వల్ల పరిస్దితులు చేయిదాటి పోతున్నట్లుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే కరోనా బాధితుల ఆర్తనాదాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక మరణిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా కొందరైతే అత్యంత హృదయవిదారకంగా కరోనా వల్ల మరణిస్తున్నారు.ఏ బంధాలు...
Read More..తెలంగాణ రాష్ట్రంలో మినీపుర పోరుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుందన్న విషయం తెలిసిందే.ఒకవైపు కోవిడ్ విజృంభిస్తున్న పార్టీ ప్రచారమే, ఎన్నికల్లో విజయమే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గ్రేటర్ వరంగల్,...
Read More..ఈ అనంత విశ్వాన్ని అవలీలగా చుట్టేస్తున్న మానవుడు మానసిక ఒత్తిడిని మాత్రం జయించుకోలేక పోతున్నాడు.జీవిత పోరాటంలో గెలుపు వైపు ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తూనే తుది వరకు పోరాడలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నాడు. ఇక చిత్ర పరిశ్రమలో అయితే ఆత్మహత్యలకు కొదువే లేదు.కాగా తాజాగా...
Read More..రాష్ట్రంలో కరోనా జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ఇన్ని ప్రాణాలు తీసుకుపోవాలని, ఇంత మందిని పట్టి పీడించాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఉంది కావచ్చూ.అందుకే ఎక్కడా తగ్గకుండా ఎక్కువైనా ఫర్వాలేదంటూ ముందుకు దూసుకు వెళ్లుతుంది. భారతీయుల సహనానికి, రోగ నిరోధక శక్తికి సవాల్గా మారింది.అదిగాక ఈ...
Read More..ప్రస్తుత కరోనా వల్ల భారత దేశంలో దయనీయమైన పరిస్దితులు తలెత్తాయి.ఒకవైపు ప్రజల అవసరాలకు సరిపడినంత వైద్య సౌకర్యాలు లేకపోవడం.హాస్పటల్ స్టాప్ కూడా అంతంత మాత్రంగా ఉండటం. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, డబ్బులు ఉన్నవాడు మాత్రమే బ్రతికే విధంగా తయారైన ప్రైవేట్...
Read More..కరోనా తన వేట ప్రారంభించింది.ఒకప్పుడు కోవిడ్ నియంత్రణ విషయంలో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్న భారత్, ప్రస్తుతం విదేశాలు సానుభూతి చూపించే స్దాయికి చేరింది. ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అనేది కాదు ముఖ్యం. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను రక్షించే వ్యవస్ద పూర్తిగా విఫలం...
Read More..ప్రతిభకు ఎక్కడ అడ్డు ఉండదన్న సంగతి ఎన్నో సార్లు నిరూపించబడింది.పట్టుదల, ప్రణాళిక ఉంటే చాలు ఎన్ని కష్టాలైన ఓర్చుకుని అనుకున్నది సాధించ వచ్చూ.ముఖ్యంగా విద్యార్ధి దశలో వేసే అడుగులు భవిష్యత్తుకు సోపానాలుగా మారుతాయని ప్రతి విద్యార్ధి గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ...
Read More..కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంతోషించాలో లేక దీని పై జరుగుతున్న ప్రచారాలకు బాధపడాలో, భయపడాలో ఇప్పటికి ప్రజలకు అర్ధం కావడం లేదట.అందుకే ఈ టీకా పై ఎవరు తీర్చలేనన్ని సందేహాలు ఉప్పెనలా వెల్లువెత్తు తున్నాయి.ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతామని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు...
Read More..దేశానికి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎందరో ఈ ప్రధాని దేశానికి ఏం చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారు.కాని అనతి కాలంలోనే మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.దీంతో ఒక్క సారిగా మోదీ గ్రాఫ్ పెరిగిపోయింది.ఈయన విదేశాలను విపరీతంగా సందర్శిస్తున్నా...
Read More..తెలంగాణలో కరోనా వరుసగా రాజకీయనేతల ప్రాణాలను బలిగొంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎక్కువగా కరోనా భయాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో ప్రచారాలు అంటూ తిరిగిన చాలా మంది పొలిటిషియన్స్ను కోవిడ్ వైరస్ పట్టుకోగా, అందులో వయస్సు మళ్లిన నేతలు కొందరు మరణిస్తు...
Read More..ఈ జీవితం గాలిలో బుడగ వంటిది.రంగు రంగులుగా కనిపిస్తూ మురిపిస్తూనే అంతలో చిట్లిపోతుంది.అందుకే బ్రతికినంత కాలం మనం సంతోషంగా ఉంటూ, మన చుట్టూ ఆనందకర వాతావరణాన్ని ఏర్పరచి కల్మషం లేకుండా జీవించాలి.ఎందుకంటే మనిషి మరణిస్తే ఏ బంధాలు, వేల కోట్ల ఆస్తులు...
Read More..ప్రపంచానికి శాపంలా మారిన కరోనా ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్ వేవ్ మాత్రం ఇండియాలో తీవ్ర భయాందోళను కలిగిస్తుంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించగా, మరి కొన్ని రాష్ట్రాలు షరతులతో కూడిన లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇక రెండు తెలుగు...
Read More..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో ఇక్కడ ప్రచారం ఊపందుకుంది.ముఖ్యంగా మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోరు కొనసాగుతుంది.ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే ఓటర్లకు ఆశ్చర్యం వేస్తుందట. ఇక మా పార్టీ గెలిస్తే అది చేస్తాం,...
Read More..పాలకుల అలసత్వమో, ప్రజల నిర్లక్షమో మొత్తానికి తగిన మూల్యాన్నే చెల్లించుకుంటున్నారు ప్రజలు.అసలు ఒక మహమ్మారి దేశంలోకి ప్రవేశించింది అని తెలియగానే దాని వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి తగినంతగా అప్రమత్తం అవ్వాలి, అధికారులను సిద్దం చేయాలి. మనదేశం మీదికి పరాయి...
Read More..గత సంవత్సరం భారత్ను చూసి చాలా నేర్చుకోవాలి అని అనుకున్నాయి విదేశాలు.కానీ ప్రస్తుత పరిస్దితుల్లో భారత్ కూడా ఆరోగ్య పరంగా మనలాంటి దేశమే అని అనుకుంటున్నాయట. ఫస్ట్ వేవ్లో ఎలాగైతే కోవిడ్ తుఫాన్ బారిన పడిన దేశాలు తీవ్రంగా అల్లాడాయో ప్రస్తుతం...
Read More..సెంచరీకి ఒక్క పరుగు తక్కువ ఉండగా క్రికెట్ ఆటగాడు పడే టెన్షన్ ఎలా ఉంటుందో ప్రస్తుతం తెలంగాణలో కరోనా వల్ల నరకం అనుభవిస్తున్న ప్రజల పరిస్దితి అలాగే ఉందట.ఎప్పుడు ఏ అశుభ వార్త వినవలసి వస్తుందో అనే వేధనలో, భయంతో పొద్దు...
Read More..ప్రస్తుతం మనుషుల ప్రాణాలు ఏ రూపంలో పోతాయో చెప్పడం కష్టంగా మారింది.ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటే గానీ బ్రతికి బట్టకట్టి బయటపడే పరిస్దితులు కనిపించడం లేదు.ఇక పిల్లల విషయంలో అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటే గానీ వారు బ్రతికేలా లేరు.ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నాకూడా ఏదో...
Read More..ప్రస్తుతం భారత దేశంలో కోవిడ్ చేస్తున్న విలయ తాండవానికి ప్రపంచ దేశాల చూపు ఇండియా పై పడింది.ఈ దశలో ఒక్కో దేశం మన దేశానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు. ఇకపోతే ప్రస్తుత దశలో ఇండియాలో...
Read More..తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం గడ్డురోజులు వస్తున్నట్లుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.ప్రజల్లో ఈ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైనట్లుగా కనిపిస్తుంది.అదీగాక దుబ్బాక ఎన్నికల ఫలితాలతో ఈ పార్టీ మీద జనానికి ఏపాటి నమ్మకం ఉందో అర్ధం అయ్యింది.అంతే కాకుండా...
Read More..సునామి వచ్చే ముందు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని అంటారు ప్రస్తుతం కరోనా విషయంలో ఈ మాట నిజమనిపిస్తుంది.కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చాక ఒక్క సారిగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.ఆ తర్వాత సెకండ్ వేవ్ అంటూ కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా...
Read More..తెలుగు చిత్రపరిశ్రమలో విషాద ఘటన చోటు చేసుకుంది సీనియర్ నటుడు పొట్టి వీరయ్య(74) ఆదివారం గుండెపోటుతో మరణించారు.గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పొట్టి వీరయ్య ఈ రోజు అకస్మాత్తుగా గుండెపోటు రావడం తో ఆస్పత్రికి తరలించారట.కానీ అప్పటికే...
Read More..తాను బాధపెడితే తప్పులేదు, కానీ తనను బాధ పెడితే మాత్రం అదొక నేరంగా పరిగణించే వారు రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన చెల్లుద్ది అనే నమ్మకం ప్రతి నేత మనసుల్లో బలంగా నాటుకు పోతుంది.అందుకే కావచ్చూ అప్పటి...
Read More..ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు చుక్కలు చూపించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చాక అదేస్దాయిలో టీడీపీ నేతలను ఇరుకున పెడుతున్నట్టుగా ఇప్పటికే ఏపీలో ప్రచారం జరుగుతుంది.అదీగాకుండా ఈ ఇరుపార్టీ నేతలు చేసుకుంటున్న ఆరోపణలు...
Read More..ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి ఇలాంటి తీవ్ర సంక్షోభంలో ప్రతిక్షణం విలువైనదే.ప్రతి ప్రమాదం ప్రాణాంతకమైనదే.అందుకే ప్రభుత్వంతో పాటుగా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందులో నష్టపోయేది కూడా సామాన్యుడే.అందుకే...
Read More..గత సంవత్సరం నుండి ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలు అంటూ ఏవీ లేవు.అన్నీ చేదు ఘటనలే మస్తిష్కం నిండా నిండిపోయాయి.ఆనందంగా సాగుతున్న బ్రతుకుల్లోకి కరోనా అనే రక్కసి చొరబడటంతో మనుషుల జీవన రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక దేశంలో ప్రస్తుత పరిస్దితులనైతే...
Read More..దేశాన్ని కరోనా భయపెడుతుంటే మరోవైపు అగ్ని ప్రమాదాలు కూడా అదేస్దాయిలో ప్రాణాలను హరించి వేస్తున్నాయి.ఇక గత కొద్ది రోజుల నుండి కోవిడ్ హస్పటల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఈ క్రమంలో కరోనాతో పోరాడుతున్న రోగులు అగ్నికి ఆహూతి అవుతున్నారు. ఈ...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజల ప్రాణాలు అపాయంలో ఉన్నాయన్న విషయం అర్ధం చేసుకునే వారికి ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది.ఇకనైన నిర్లక్ష్యం వీడితే ప్రాణాలను కాపాడు కోవచ్చు.ఇకపోతే కరోనా వైరస్ మొదటి వేవ్ ఇండియాలో అంతగా ప్రభావం చూపించక...
Read More..కరోనా చైనాలో పుట్టి దేశమంతా వ్యాపించిన సంగతి తెలిసిందే.మామూలుగా చైనా నుండి వచ్చిన దేనికైనా లైఫ్ పిరియడ్ చాలా తక్కువగా ఉంటుంది.కానీ ఈ కరోనా వైరస్ మాత్రం మహా మొండిలా ఉంది.ఎంతకి తగ్గడం లేదు.రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ ప్రజల...
Read More..తెలంగాణలో వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల వల్లనో ఏమో తెలియదు గానీ, ఈ రాష్ట్రం లో రాజకీయ నేతలు క్యూ కట్టినట్లుగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులందరు కరోనా బారిన పడగా, కాంగ్రెస్, బిజేపీ నేతలు కూడా ముఖ్యంగా...
Read More..ప్రజలు భయపడుతున్నట్లుగానే దేశంలో లాక్డౌన్ విధించకుంటే కరోనా వ్యాప్తి ఆగేలా కనిపించడం లేదు.అందుకే త్వరలో కేంద్రం లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతుంది.ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి హద్దులు దాటిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
Read More..ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించే వారు ఎక్కువ అవుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.దీనికి పలు కారణాలను వైద్యులు తెలియచేస్తున్న, అలాగే గుండెపోటు రాకుండా సూచనలు ఎన్నో చేస్తున్నా గుండె ఆగడం మాత్రం మానడం లేదు. ఇకపోతే హైదరాబాద్...
Read More..లంచం లేనిదే మనదేశంలో పనులు ముందుకు సాగవని అడుగడుగున ఎదురవుతున్న ఘటనలు నిరూపిస్తున్నాయి. అమ్మ పాలను కూడా అంగట్లో అమ్ముకునే కల్తీ నా కోడుకులున్న ఈ సమాజంలో ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడుతున్న వారే కనిపిస్తారు. ఇక ముఖ్యంగా కరోనా< తన...
Read More..తెలంగాణ ప్రజలకు అందించే కరోనా వ్యాక్సిన్ పై ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లు అయింది.ఇప్పటి వరకు వ్యాక్సిన్కు డబ్బులు చెల్లించాలా, లేదా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా అని తర్జబర్జనలు పడుతున్న వారికి ఇదొక తీపి కబురులా తోస్తుంది. ఇంతకు విషయం ఏంటంటే.గత రెండు...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాను పూర్తి కాప్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సోలోమాన్ తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్తో యావత్ భారతదేశం అతలాకుతలం అవుతోంది.ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించాయి అక్కడి ప్రభుత్వాలు.అయితే కరోనా నుండి రక్షించుకునేందుకు ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.కాగా మే 1...
Read More..కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో గానీ, కోవిడ్ టీకా తయారు అయిన తర్వాత గానీ భారత్ పలు దేశాలకు తన సహాయ సహకారాలు అందించింది.కానీ కరోనా సెకండ్ వేవ్లో మాత్రం ఆ ఉదృతి పెరిగిపోగా అల్లాడిపోతుంది.ఇప్పటికే కరోనా వ్యాప్తిలో భారత్ మొదటి...
Read More..కొందరి తలరాతలో ఉన్న దురదృష్టం ఏమో గానీ, గాలానికి చిక్కిన చేప పిల్లలా చటుక్కున్న మరణం అనే వలలో చిక్కిపోతారు వారికి కూడా తెలియదు మృత్యువు తమ వెనకే వికటహాసంతో వస్తుందని.అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారి కుటుంబం, తిరిగి సాయంత్రం...
Read More..ప్రస్తుతం లోకంలో స్వార్ధం తప్ప మానవత్వం కనిపించడం లేదు.కాసులున్న వారికి రాజభోగాలు, కూటికి లేని వాడికి కష్టాల మాలలు.బ్రతికిండగానే చంపేస్తున్న ఘనులతో నిండిపోయిన ప్రపంచంలో నీతి నిజాయితీ అనేవి ఒట్టి రాతలుగానే మిగిలిపోతున్నాయి.ఎక్కడో ఒక్కచోట దుర్భిని పెట్టి వెతికితే గానీ మంచి...
Read More..నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెలరోజుల క్రితం సర్జరీలు జరిగిన విషయం తెలిసిందే.కాగా రోజాకు గతేడాదే శస్త్ర చికిత్స చేయాల్సి ఉండగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. జనరల్ చెకప్ కోసం మార్చి...
Read More..కోవిడ్ పెద్ద మాయల మరాఠిలా మారి చిత్ర విచిత్రాలు చేస్తుంది.భారతీయుల ఆహారపు అలవాట్ల వల్ల ఏం చేయదని విర్రవీగిన యావత్ ప్రజానీకానికి గుణపాఠం చెప్పడానికే కావచ్చూ సెకండ్ వేవ్ అంటూ పటిష్టంగా మారి దేశంలోకి ప్రవేశించింది. ఇక ప్రస్తుత పరిస్దితుల్లో కోవిడ్...
Read More..ప్రజలను పట్టించుకోని నాయకులు మనకు అవసరమా అంటే కొందరి అవసరాలు మాత్రం తీరుతున్నాయిగా అందుకే ఓట్లు వేసి గెలిపిస్తున్నాం ఆని సమర్ధించుకునే వారు కూడా ఉన్నారు.ఇక ఎన్నికల్లో తమ నాయకున్ని గెలిపించడానికి కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ ఎంతో శ్రమిస్తారు.ఇవన్ని మరచి...
Read More..కరోనా వైరస్ వల్ల సామాన్యులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటే కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం ఈ కష్టకాలాన్ని కాసుల వర్షంగా మలుచుకుంటున్నాయి.ఒక వేళ కోవిడ్తో మరణిస్తే బిల్లు చెల్లించకుంటే డెడ్ బాడీని కూడా ఇవ్వమంటూ పేషెంట్ల ఆపదను, ఆందోళనను, అవసరాన్ని ఆసరా...
Read More..గత వారం రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్లో ఐసోలేషన్లో ఉన్న ఆయన వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు...
Read More..తెలంగాణలో ఈ మధ్య కాలంలో వరుసగా రాజకీయ నేతల మరణాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొందరిని కోవిడ్ బలి తీసుకుంటుండగా, మరి కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేసే...
Read More..దేశంలో స్వైర్య విహారం చేస్తున్న కరోనా కుల మత భేధాలు చూడకుండా, ఆస్తులు అంతస్తులనే తేడాలు మరచి, వీఐపీ, అధికారి, పేదవారు అనే తారతమ్యాలను మరచి అందరిని సమ దృష్టితో చూస్తుంది.దీని ఫలితంగా ఈ వైరస్ వల్ల మరణించిన ఎవరికైనా సమానంగా...
Read More..ఏపీలో మరో వివాదస్పద ఘటన చోటు చేసుకుంది.ఇప్పటికే టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో టీడీపీ నేతల అరెస్ట్లు సర్వసాధారణంగా మారిపోయాయి.ఈ క్రమంలో గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారు జామున టీడీపీ సీనియర్...
Read More..ఇప్పటికే కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న మహారాష్ట్రను ఇతర ప్రమాదాలు కూడా అల్లకల్లోలంగా మారుస్తున్నాయి.ఈ రాష్ట్రంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రజల పాలిట యమ దూతలా మారుతున్నాయి. ఇక గత రెండు రోజుల క్రితం ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్...
Read More..నేడు సమాజంలో మనుషులు ఎలా తయారు అయ్యారంటే పిల్లి తోకను చూసి పులి తోక అంటూ వేగంగా పుకార్లు పుట్టించే స్దాయికి ఎదిగారు.ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గానీ, యూ ట్యూబ్ చానల్లో గానీ...
Read More..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడు వివాదస్పదంగా వ్యవహరిస్తారనే పేరు ఉంది.ఇక ఎక్కువగా తన మద్దతు దారులకే సహాయం చేస్తారని భావిస్తారు అంతా కానీ, భారతదేశంలో ఉన్న ఎవరికైనా మతాల పట్టింపు దాదాపుగా ఉండదని, ఆపద వస్తే సహయం అందించడానికి వెనుకాడరని...
Read More..దేశంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శల వల్ల జరుగుతున్న నష్టం నివారించబడదు కదా!.మరి ఈ కోణంలో ఆలోచించక అనవసరమైన రాద్దాంతాలకు పోవడం నేతలకు అలవాటుగా మారిందని ప్రజలు అనుకుంటున్నారట. ఇక ఈ...
Read More..సమాజం అంటే ప్రజలతో కూడుకున్న సమూహం.రాజకీయం అంటే ప్రజల కోసం ఏర్పరచుకున్న వ్యవస్ద.కాబట్టి పాలకులున్నది ప్రజాసేవ చేయడానికి అన్న విషయాన్ని విస్మరిస్తున్న నాయకులు తమ స్వార్ధం కోసం జనాన్ని బలిచేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం ఇందుకు నిదర్శనం ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా...
Read More..దేశంలో కరోనా వైరస్ మొదటి సారిగా ప్రవేశించినప్పుడు ప్రభుత్వాలు చేసిన హడావుడి గురించి అందరికి తెలిసిందే.ఇక మన ప్రధాని మోడీ అయితే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తూ, మొత్తానికి...
Read More..ఏపీలో రాజకీయంగా బద్దశత్రువుల్లా వ్యవహరిస్తున్న పార్టీలు రెండే ఉన్నాయని అందరు అనుకుంటున్న విషయం తెలిసిందే.ఆ రెండు పార్టీలే వైసీపీ, టీడీపీ.ఈ ఇరు పార్టీ నేతల మధ్య ఎప్పుడు పొయ్యిలో ఉప్పు చిటపటలాడుతున్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం టీడీపీలో వాదనలు చేసే గొంతులు తక్కువవగా,...
Read More..టీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు నిరసనల సెగలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే.కొందరు నేతలు బహిరంగానే నిరసనలు తెలుపుతుండగా, మరికొందరు అసంతృప్తులతో రగిలిపోతు లోలోన కుమిలిపోతున్నారట.ఈ క్రమంలో కొందరైతే సెల్ టవర్లు, బిల్డింగ్లు ఎక్కి తమకు టికెట్ ప్రకటించి బీఫారంలు అందజేయాలని డిమాండ్...
Read More..ఏపీలో రాజకీయాలు ఎప్పుడు నిప్పులా రగులుతూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే.అదీగాకుండా ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పధకాలను అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లోటును కూడా ఎదుర్కొంటుంది.ఇక రాజకీయ వివాదాలు, ఆరోపణలు, విమర్శలు చేసుకోలేనిదే ఇక్కడి నేతలకు పొద్దు పోదనే ప్రచారం...
Read More..గత సంవత్సరం కంటే ఈ 2021 వ సంవత్సరం మాత్రం భయంకరమైన అనుభవాలను ప్రజల మనస్సుల్లో చిత్రీకరిస్తుంది.ఈ సంవత్సరం ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజలు విపరీతంగా మరణిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కరోనా ఎందరో ప్రతిభావంతులను తన పొట్టన...
Read More..కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్దలు చాలా దారుణంగా ఉన్నాయి.అంతే కాకుండా ప్రతి హస్పటల్లో బెడ్లు అన్నీ నిండిపోవడంతో, ఏదైనా సాధారణ వ్యాధి వచ్చినా నరకం కనిపిస్తుంది.ముఖ్యంగా సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి రోగుల పాలిట నరకంగా మారిందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో...
Read More..దేశంలో తిష్టవేసిన కరోనా వైరస్ వల్ల ఎప్పుడు ఎవరిని మృత్యువు కబళిస్తుందో గ్రహించడం కష్టంగా మారింది.అప్పటి దాక కళ్ల ముందు ఉన్న వారు అకస్మాత్తుగా మరణించడం, కనీసం మరణించిన వారి మృతదేహాన్ని కళ్లారా చూసే అవకాశం కూడా లేకపోవడం దురదృష్టకరమైన విషయం....
Read More..దేశంలో ఒక వైపు కరోనా వ్యాప్తి ఆగడం లేదు.ఇదే సమయంలో ఎన్నికల ప్రవాహం కూడా తగ్గడం లేదు.ఇప్పటికే అన్ని రాష్ట్రల్లో నిర్వహించిన, నిర్వహిస్తున్న ఎలక్షన్ల వల్ల కూడా కోవిడ్ వ్యాప్తి జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం.ఇదిలా ఉండగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో కూడా...
Read More..గత సంవత్సరం ఇండియాలో ప్రవేశించిన కోవిడ్ ఇప్పటి వరకు తన జైత్రయాత్రను విజయవంతంగా కొనసాగిస్తుంది.ముఖ్యంగా ప్రజల జీవితాలను మార్చేది రాజకీయ నేతలే అన్న అపోహను తొలగించి తాను కూడా వారికంటే వేగంగా, దారుణంగా ప్రజల జీవితాలను కాలరాస్తానని నిరూపించింది కరోనా వైరస్....
Read More..తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశ్యంతో రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్ షర్మిల పలు కార్యక్రమాలని నిర్వహిస్తూ, పార్టీని ముందుకు ఎలా నడిపించాలనే క్రమంలో పలువురు వైఎస్ అభిమానుల సలహాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎన్నో పొలిటికల్...
Read More..మనిషికి బాధ్యత విలువ అనేది తెలియలేనప్పుడు మాత్రమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు.ఆ నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోడు.ఇందుకు చక్కని ఉదాహరణ ప్రస్తుతం దేశంలో చెలరేగిపోతున్న కరోనా వైరస్ఈ కోవిడ్ మొదటి సారిగా దేశంలో ప్రవేశించినప్పుడు ప్రజల్లో భయం, అతి...
Read More..ఏపీ రాజకీయాలు ఎప్పుడు వేడి వేడిగానే సాగుతుంటాయి.అందులో ఎన్నికలు ఉన్న సమయంలో అయితే ఎన్నో వివాదాలు చోటు చేసుకోవడం, ఒకరి పై ఒకరు దాడులు చేసుకోవడం సాధారణ విషయంగా చూస్తారు.ఈ క్రమంలోనే ఏపీ రాజకీయ నేతల మీద ఎన్నో కేసులు నమోదు...
Read More..అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందిన సంఘటన ఎంత వివాదస్పదంగా మారిందో అందరికి తెలిసిందే.వర్ణ వివక్ష గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా చేసిన ఈ హత్య పట్ల అమెరికా అంతటా నిరసనకారుల ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి. ఇకపోతే ఈ...
Read More..ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారున ఘటన సంభవించింది.ఓ క్రిమినల్ తొందరపాటు చర్యవల్ల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.ఎన్నో నేరాలు చేసిన దగ్గరికి చేరని చావు అతడు వేసిన తప్పడడుగు వల్ల తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.ఆ వివరాలు చూస్తే. గ్రేటర్ నోయిడాలోని ఒమైక్రాన్ అనే...
Read More..తెలంగాణలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా ఉదృతితో ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కోవిడ్ వైరస్ నివారణకు ఊపయోగించే రెమ్ డెసివిర్ ఇంజక్షన్ కోసం పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.అసలే ఈ ఇంజక్షన్ నో స్టాక్ అనే బోర్డు దర్శనం ఇస్తుండగా, కొందరు...
Read More..ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చుట్టూ కుల వివాదం అలుముకున్న విషయం తెలిసిందే.తాను ఎస్టీని కాదంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా పాముల పుష్ప శ్రీవాణి స్పందించారు.నేను ఎస్టీని కాకపోతే 2014 లో తన కుటుంబం మొత్తానికి డిజిటల్ ధ్రువీకరణ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజలను తీవ్రంగా కుమ్ముకుంటున్న వేళ లేటుగా కళ్లు తెరచిన అధికారులు ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఏ మేరకు కరోనా కంట్రోల్ అవుతుందో తెలియదు గానీ ఈ కర్ఫ్యూ విషయంలో మాత్రం...
Read More..దేశవ్యాప్తంగా కరోనా చేస్తున్న విధ్వంసం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్న విషయం తెలుస్తుంది.ఇక కోవిడ్ ఫస్ట్ వేవ్ నుండి తప్పించుకున్న వారిని ఈ సెకండ్ వేవ్ మాత్రం విడిచి పెట్టడం లేదు.ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియను...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన తన ఫామ్ హౌస్ లోనే క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.కాగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేసీఆర్ త్వరలో కోలుకోవాలని గులాభి...
Read More..మనిషికో పిచ్చి ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఈ పిచ్చి వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించని కష్టాలు ఎదురవుతాయి.దీనికి కారణం మనస్సు.ఇది అదుపులో పెట్టుకుంటే అంతా బాగుంటుంది.లేదంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే. బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఓటు...
Read More..తెలంగాణ రాష్ట్రం లో సెకండ్ వేవ్ కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.ఒక రకంగా ప్రజల జీవితాలను కరోనా కకావికలం చేస్తుండగా, రోజుకు వేల మంది వైరస్ బారిన పడుతున్నారు.ఇలా ఊహించని విపత్తుతో రాష్ట్రంలో అన్నింటికీ తీవ్ర కొరత ఏర్పడింది....
Read More..నేడు దేశంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఎందుకంటే ఈ మోసాల నెట్వర్క్ ఎంత స్పీడ్లో ఉందో రోజు రోజుకు దేశంలో జరుగుతున్న మోసాలను చూస్తే తెలుస్తుంది.ఇక ఈ ఆన్లైన్ మోసాల బారిన ప్రైవేట్ సంస్దలతో పాటుగా,...
Read More..కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్లను తయారు చేసిన సంస్దల్లో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్ద కూడా ఒకటన్న సంగతి తెలిసిందే.ఇక మనదేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లను దేశం నలుమూలలకు కేంద్ర ప్రభుత్వం పంపించింది.ఇందువల్ల ప్రస్తుతం మనదేశంలో ఈ టీకాల...
Read More..తెలంగాణలో కరోనా మహమ్మారి విపరీతంగా చెలరేగిపోతుందని తెలిసిందే.గత సంవత్సరం మిస్సైన వారి జాబితాను బట్టిపట్టిన కోవిడ్ వారిపై ప్రస్తుత పరిస్దితుల్లో విరుచుకుబడుతుంది.ఈ క్రమంలో సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర...
Read More..దేశంలో కరోనా వల్ల జరుగుతున్న నష్టం అందరికి తెలిసిందే.ఇక ప్రజల జీవితాల్లో సంతోషం మాయం అయ్యి సంవత్సరం పైగా అవుతుంది.కాగా ప్రస్తుత కాలంలో నెలకొన్న కరోనా విపత్తు ఒక చరిత్రనే సృష్టిస్తుందని తెలుస్తుంది.ఇప్పటికే ఒక అనిశ్చిత స్దితి దేశంలో నెలకొంది.పేదమధ్య తరగతి...
Read More..తెలంగాణ అభివృద్ధి కేవలం టీయార్ఎస్ తోనే సాధ్యం అంటూ గులాభినేతలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం తెలిసిందే.ఈ మాటలు ఇంకా 20 సంవత్సరాలైన పాతబడిపోవు అన్నది ప్రజల అభిప్రాయం.ఇక నేతలు చెప్పినట్లుగానే తెలంగాణ అభివృద్ధి ధరల పెరుగుదలలో సృష్టంగా కనిపిస్తుందన్నదని ప్రజల్లో...
Read More..దేశానికి ప్రధానిగా మోడీ వచ్చాక దేశప్రజల దశదిశ మారిపోతుందని అంతా భావించారు.కానీ యావత్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతూ కేంద్రం చేస్తున్న పాలన మీద విమర్శలు వెల్లువెత్తుతున్న ఇంకా ఆయన దేశప్రజలకు ఏదో చేస్తారనే ఒక గుడ్డి నమ్మకంతో బ్రతుకులు...
Read More..ఏపీ రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది.మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో రైతుల ఖాతాలో నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ డబ్బులు జమ చేయనుంది.కాగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే ఈ...
Read More..కరోనా ఈ పేరు వినగానే మళ్లీ భయపడే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తున్నాయి ప్రస్తుతం దేశంలో నెలకొంటున్న పరిస్దితులను చూస్తుంటే.ఇప్పటికే కరోనా విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిగా లేవంటూ మందలిస్తున్న కోర్టులు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఎందుకు విఫలం...
Read More..దేశంలో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.గత సంవత్సరం ఇండియాలోకి చైనా నుండి ప్రవేశించిన కరోనా ప్రస్తుతం పోయిన ఏడాది తన కొరలకు చిక్కని వారి లిస్టు తయారు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయ, సినీ రంగాల ప్రముఖులందరిని తన ఖాతాలో...
Read More..తెలంగాణలో కరోనా తీవ్రత ఊహించని స్దాయిలో పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వెలిబుచ్చుతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వల్ల పరిస్దితులు చేయి దాటిపోతున్నా ఈ రాష్ట్రంలో...
Read More..తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందడి ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న నేతలకు ఊహించని షాక్ తగిలింది.ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలవాలని తీవ్రంగా శ్రమించారు నేతలు.అందులో కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టి, మాస్కులు కూడా ధరించకుండా ప్రచారంలో పాల్గొన్నారు.కానీ కరోనా...
Read More..దేశంలో తీవ్రంగా అన్యాయం అవుతున్నది ఏవరంటే రైతులన్న విషయం ఠక్కున గుర్తుకు వస్తుంది.అవినీతి చేస్తున్న వారి సంపాదన కోట్ల వైపు పరిగెడుతుంటే, మట్టినే నమ్ముకుని యావత్ ప్రజల ఆకలి తీర్చే రైతుకు మాత్రం మట్టే మిగులుతుంది.గొంతు చించుకుని అరుస్తున్న వీరి గోస...
Read More..నేటి కాలంలో ఏటియం ఉపయోగించని వారంటూ కనిపించరు.చదువుకున్న చదువుతో, చేస్తున్న పనితో సంబంధం లేకుండా ప్రతి వారి జీవితంలో ఏటీయం ఒక భాగం అయ్యింది.ఇక మనలో చాలా మందికి ఏటీయం సరిగ్గా ఊపయోగించడం రాదు.ఇందుకు గానూ అపరిచితుల సహాయం తీసుకుని మోసపోయిన...
Read More..బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, అధికార జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరీ (71) సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు.గతవారం కరోనా బారిన పడిన మేవాలాల్ మూడు రోజుల క్రితం పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి...
Read More..సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు చూస్తుంటే మనిషిలోని విజ్ఞత, ఆలోచన సమాధి అయిందని అర్ధం అవుతుంది.సాటి మనిషికి సహయం చేయి.అది చేతగాకుంటే కీడు మాత్రం తలపెట్టకు అన్న పెద్ద మాటలను మూటకట్టిన కొందరు మానవ రూపంలో ఉన్న రాక్షసులు...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తీవ్ర స్దాయిలో ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడి విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.అయినా గానీ ప్రజలు సహకరించక పోతే మాత్రం ప్రభుత్వాలు ఎంత చేసిన లాభం...
Read More..ఈజిప్టు వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతున్నట్లుగా కనిపిస్తుంది.కాగా గత నెలలో ఈజిప్టు లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడిన ఘటన మరవక ముందే తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటు...
Read More..పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ రాష్ట్రంలో పోరు కీలకంగా రెండు పార్టీల మధ్యనే సాగుతుండటం, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించు కోవడానికి తీవ్రంగా కృషి చేస్తుండగా, మరో వైపు మమతా బెనర్జీ కూడా ఈ...
Read More..దేశంలోని పెద్ద వయస్సు ఉన్న రాజకీయ నేతలను మృత్యువు పగబట్టినట్లుగా ఉంది.ఎందుకంటే ఈ మధ్యకాలంలో పలు రాష్ట్రాల్లో వరుసగా రాజకీయ నేతల మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం మరో మాజీ ముఖ్యమంత్రి మరణించిన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే. అసోం...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్...
Read More..వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం మనిషి ప్రాణాలు పోవడానికి ముఖ్యకారణంగా మారుతుంది.ఇలా నిత్యం తెలిసో, తెలియకో, ఉత్సాహంతో అవగహన లేక డ్రైవింగ్ విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలను బలికొంటుంది.తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో సంభవించింది.ఆ వివరాలు చూస్తే....
Read More..తెలంగాణ మినీ పురపోరులో పోటెత్తిన నామినేషన్లు.నిన్న ఆదివారం చివరి రోజు కావడంతో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 2,871 నామినేషన్లు దాఖలయ్యాయట.ఈ నేపధ్యంలో ఒక్క గ్రేటర్ వరంగల్లోనే 1,487 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని, మొత్తంగా 2,204 మంది అభ్యర్థులు...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో చిరు సరికొత్త లుక్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఆచార్య చిత్రాన్ని కొరటాల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై...
Read More..దేశంలో అవినీతికి పాల్పడని వారంటూ ఉండరు.ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు నీతి మాలిన పనులు చేస్తూనే ఉంటారు.ఇంకా కొందరు ప్రభుత్వ ఉద్యోగులకైతే అవినీతి చేయందే ముద్ద దిగదు.దీనికి కారణం ఇలాంటి పనులు చేసే వారి విషయంలో సరైన పనిష్మెంట్ లేకపోవడమే....
Read More..1. దీక్ష విరమించిన షర్మిల గత మూడు రోజులుగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని కోరుతూ వైయస్ షర్మిల చేపట్టిన నిరసన దీక్ష ను విరమించారు. 2.ట్రాన్స్ కో లో అర్టిజన్లకు వైద్య సౌకర్యం ట్రాన్స్కో లో...
Read More..గత సంవత్సరంతో ఈ కొత్త సంవత్సరం పోటాపోటీగా సాగుతుంది.నువ్వు ఎంత మంది ప్రాణాలను తీసావో, ఆ లెక్కను దాటి నేను ముందుంటానని పోటీలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.లేకుంటే పోయిన ఏడాదినే మరచిపోలేని జీవితాల్లో ఈ ఏడాది కూడా చీకట్లను గట్టిగా అలుముతుంది. ఒక...
Read More..దేశంలో నెలకొనే ఎటువంటి సంక్లిష్టమైన పరిస్దితులనైనా తమకు అనుకూలంగా మలచుకోవడంలో రాజకీయ నాయకులు ముందుంటారని ఎప్పటికప్పుడు నిరూపించబడుతుంది.తాజాగా దేశంలో కరోనా సంక్షోభాన్ని సృష్టిస్తుండగా ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆక్సిజన్ సిలిండర్లు పంపాలన్న తన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర...
Read More..ఏ క్షణం ఎలాంటి వార్త వినవలసి వస్తుందో తెలియని పరిస్దితుల్లో దేశప్రజలు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.అసలు ఈ సంవత్సరం గడిస్తే గానీ బ్రతికే వారు ఎవరు, పోయే వారు ఎవరో తెలిసేది.ఎందుకంటే కరోనా రూపంలో లోకాన్ని మృత్యువు ఏలుతుంది.అందిన కాడికి మనుషుల ప్రాణాలను...
Read More..తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారిందట.కాగా ఇటీవల కరోనా బారినపడిన నరసింహులు చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్దితి ఆందోళనకరంగా మారడంతో...
Read More..అమెరికాలో మళ్లీ తుపాకీ తూటాలు పేలాయి.ఇదివరకే ఎన్నో సార్లు ఇలాంటి ఘటనలు జరగ్గా, వీటి నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు.ఎందుకు ఇలా కిరాతకమైన పనులు చేస్తున్నారో అగంతకులు ఎంతకి అంతుచిక్కడం లేదు. ఇకపోతే ఒమాహాలోని వెస్ట్రోడ్స్ మాల్లో ఓ...
Read More..ఈ మధ్య కాలంలో కాస్త వయస్సు మళ్లిన రాజకీయ నేతలు ఎక్కువగా మరణిస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా అయితే నేమి, ఇతర అనారోగ్య సమస్యల కారణాలు అయితే నేమి మొత్తానికి మాత్రం ప్రాణాలు విడిచారు.ఇంకా విడుస్తున్నారు....
Read More..ఒక వైపు కోవిడ్ మరో వైపు అకస్మాత్తుగా కలిగే వాతావరణంలోని మార్పులు వెరసి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.ఇప్పడికే భానుడు భగభగమంటూ సెగలు పుట్టిస్తుంటే.మరో వైపు కరోనా వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మండుతున్న ఎండలు మరింత సెగలు...
Read More..ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలందరు భయాందోళనలో ఉన్న విషయం తెలిసిందే.అసలు తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకున్న ఈ వైరస్ మరింత బలంగా మారి విలయ తాండవం చేస్తున్నది.ఇక ఈ శతాబ్ధం గుర్తుండిపోయే విధంగా చరిత్రలో నిలుస్తున్న కరోనాను చచ్చేదాక మరచిపోరు.ఒక్క రాష్ట్రం అని...
Read More..దేశంలో కరోనా వల్ల నెలకొంటున్న దారుణం అయిన పరిస్దితులు పేద ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.ఈ దుస్దితి ఇలాగే కొనసాగితే ఆకలి చావులు కూడా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ చేస్తున్న మరణమృదంగం భయంకరంగా ఉంది.ఈ నేపధ్యంలో తెలంగాణలో...
Read More..పకృతిని నాశనం చేస్తున్న మానవుడు తన ప్రమాదాన్ని తానే తెచ్చుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.ఇప్పటికే మనుషులు చేసిన విద్వంసం వల్ల జరగరాని నష్టం జరిగిపోయింది.ఇంకా ముందు ముందు ముప్పు అధికంగా పొంచి ఉంది.ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మనిషి విఫలం అయిన విషయం తెలిసిందే....
Read More..తెలంగాణలో కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది.గత సంవత్సరం కంటే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సామాన్యుల నుంచి మొదలుకుని సినీ, రాజకీయ ప్రముఖుల వరకు కూడా కరోనా వైరస్...
Read More..కొందరు చేసే పనులను చూస్తే అది పిచ్చో, వెర్రినో అర్ధం కాదు.ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా ప్రతి వారికి అందుబాటులో ఉండటం వల్ల దీన్ని వేదికగా చేసుకుని చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.ఇలాగే చేసిన...
Read More..తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ముగిసింది.కానీ ఈ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు.ఇప్పటికే లోక్సభ ఉప ఎన్నిక పై టీడీపీ గరం గరంగా ఉండగా, ఆ పార్టీ నేతలు ఎన్నికల తీరు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హంగామా చేస్తున్న విషయం...
Read More..ఓటుహక్కు అనేది ఓటరుకు ఎంత అమూల్యమైనదో తెలిసిందే.ఇది ఆయుధం కంటే పదునైనది.బహుశ తన జీవితంలో ఒక ఓటర్ ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలనేది, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ఎన్నికల్లో మాత్రమే జరుగుతుంది.ఆ తర్వాత అతని చేతిలో ఏం ఉండదు.అంతా పాలకులే.అలాంటి ఓటును...
Read More..తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారి కోసం రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 262 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.ఆ వివరాలు చూస్తే. ప్రిన్సిపాల్ పోస్టులు పదకొండు కాగా, ఆరు వైస్ ప్రిన్సిపాల్, 77 పీజీటీ, 168...
Read More..కరోనా ప్రజలను పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ చేస్తున్న విద్వంసం చూస్తుంటే ఈ మాటలు నిజమని అనిపిస్తుంది.ఇకపోతే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనా కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు. ఈ సెకండ్ వేవ్లో ఈ వైరస్ ప్రతి...
Read More..మళ్లీ గత సంవత్సరం రోజులను తలపిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు.కాగా కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో జిల్లాలో ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు,...
Read More..ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో, తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ పోరు ఈ రోజుతో ముగిసిన విషయం తెలిసిందే.కాగా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కరోనా కారణంగా సాయంత్రం 7 గంటల వరకూ...
Read More..తెలంగాణ లో టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చినప్పటి నుండి వరుసగా ఎన్నికల పై దృష్టి పెట్టిన ఈ ప్రభుత్వం కొంతైన విరామం లేకుండా ఎలక్షన్ల పక్రియను నిర్విరామంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలంగాణ పుర పోరులో జనసేనకు ఎస్ఈసీ భారీ...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి దారుణాతి దారుణంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహరాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భయాన్ని పుట్టిస్తున్నాయి.ఇంతటి సంక్లిష్ట పరిస్దితుల్లో కూడా రాజకీయ నేతలు ఎన్నికలకు సిద్దం అయ్యి వీటిని నిర్వహిస్తున్నారు. కాగా...
Read More..ఏపీ సీయం వైఏస్ జగన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు.కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఉద్యోగ...
Read More..తెలంగాణలో మరో ఎన్నిక పోరుకు ఈరోజు తెరపడనుంది.ఇప్పటి దాకా పలు విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, వివాదస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీలు నాగార్జున సాగర్ లో ప్రచారం చేసుకున్నాయి.ఈ పోటీ కాశ్మీర్ సమస్యకంటే తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాజకీయ పార్టీలు పాకిస్దాన్తో యుద్ధం చేస్తున్నట్లుగా...
Read More..ఎవరైనా జరిపే లావాదేవిల్లో ఎక్కువగా చెక్బౌన్స్ అవడం వల్ల కలిగే చికాకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు.ఇలా చెక్బౌన్స్ అయితే చెక్క్ ఇచ్చిన వ్యక్తి పై కేసు ఫైల్ చేయవచ్చూ.కానీ ఎన్ని సార్లు చెక్బౌన్స్ చేస్తే అన్ని సార్లు కంప్లీంట్...
Read More..అవినీతికి కేరాఫ్ చెప్పాలంటే మనదేశాన్ని చూపించవచ్చూ.ఇక్కడ మనుషుల శవాలతో కూడా దందా చేసే కల్తీనాయళ్లూ ఎక్కువగా కనిపిస్తారు.పక్కవాడు చస్తున్న పట్టించుకోకుండా కాసుల కోసం కక్కూర్తిపడే వారు ప్రతి సంస్దలో, రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇకపోతే ఈ కరోనా దేశాన్ని పట్టి పీడించడం...
Read More..భారతదేశంలో మహిళలకు పెద్దపీఠ వేస్తున్నాం అని చెప్పుకునే మాటలు పెదవుల వరకే ఆగిపోతున్నాయి.ఆచరణలో మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది.ఇలా ఇప్పటి వరకు మహిళలు నోచుకోని ఎన్నో పదవులు, అధికారాలు ఇంకా మనదేశంలో ఉన్నాయంటే ఆశ్చరం కలుగుతుంది. ఇదిలా ఉండగా ఒక్క మహిళకు కూడా...
Read More..ఏపీలో అమరావతి భూ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.అయితే ఇది వరకే చంద్రబాబు, నారాయణ సీఐడీ తమపై...
Read More..ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్లో మనీలాండరింగ్, రుణఎగవేత కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి భారత్కు తిరిగి రాకుండా ఉండేందుకు ఇతను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.అందులో భారత్లో తనకు...
Read More..తెలంగాణలో ఎన్నికల జోరు ఇంకా ఆగిపోలేదు.ఒకవైపు సాగర్ ఎన్నికలు పూర్తవనికి వస్తున్న నేపధ్యం లో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది.ఈ క్రమంలో ఈనెల 30న ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం 43 వార్డులకు...
Read More..మద్యం మత్తు మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది అనడంలో సందేహం లేదు.ఎందుకంటే దారుణం అయిన ఘోరాలు ఎన్నో మద్యం మత్తులో చేసినవిగా నిర్ధారించబడినవి.ఇకపోతే కంటికి రెప్పలా కాపాడవలసిన ఓ తండ్రే కన్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండా హతమార్చిన ఘటన బుధవారం...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అంటే అవునని అంటున్నారట విశ్లేషకులు.ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజల నిర్లక్ష్యమో, పాలకుల వైఫల్యమో గానీ కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.ఇప్పటికే ఆసుపత్రిలలో బెడ్లు ఖాళీ లేక, ఆక్సిజన్ సిలిండర్లు సమయానికి...
Read More..న్యూస్ ఒపెన్ చేస్తే చాలు ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందో, ఎంత మంది మరణించారో అనే వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్దు యాక్సిండెంట్లు, కరోనా మరణాలు ఇవి తప్పా వేరే...
Read More..మాయదారి కరోనా వల్ల ప్రజలకు ఆనందం దూరం అయ్యిందని చెప్పవచ్చూ.ఇంకా తగ్గని కరోనాతో నానావస్దలు ఎదుర్కొనే పరిస్దితులు నెలకొన్నాయి.ఇక ప్రయాణాలు, దైవదర్శనాలు అంటే ఆసక్తి ఉన్న వారు మాత్రం ఎక్కడికి కదలకుండా, ఒక్కచోటే ఉంటూ జైలులో ఉన్నట్లుగా ఫీలవుతున్నారు.కనీసం భక్తిగా ఆలయాలను...
Read More..తెలంగాణలోని రాజకీయ నాయకులను కరోనా పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా కోవిడ్ వైరస్ బారిన ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ పడుతున్నారు.ఇలాంటి వారిలో కోలుకున్న వారు తక్కువగా ఉంటే మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇకపోతే టీఆర్ఎస్ కీలక నేత,...
Read More..ప్రస్తుతం దేశంలో మరణాల సంఖ్య విపరీతంగా చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.రోజు ఏదో ఒక రూపంలో మృత్యువు ప్రజల ప్రాణాలను తీసుకుంటుంది.దీనికి తోడు కరోనా సహకరిస్తుండటంతో మరణం కూడా చాలా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రాజకీయ...
Read More..తెలంగాణ నిరుద్యోగులకు ఒక తీపి వార్త.అదేమంటే నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్మేళా నిర్వహించడం జరుగుతుందని, ప్రైవేట్ రంగంలో ఉచితంగా లభించే ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ పేర్కొంటున్నారు....
Read More..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిన్న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర...
Read More..వాహనదారుల జేబులకు చిల్లుపడే మరో అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది.రావడమే కాదు అమలు కూడా అవుతుంది.ఇప్పటికే టోల్ టాక్సీ పేరుతో జరుగుతున్న దందా గురించి తెలిసిందే.కాగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలలో పలు మార్పులు జరిగాయి....
Read More..సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు గుడ్ న్యూస్ చెబుతున్నాయి.అధిక వడ్డీని పొందే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో చేరేందుకు గడువును బ్యాంకులు పెంచాయి.కాగా గత ఏడాది మే నెలలో 60 సంవత్సరాలు దాటిన వారికోసం బ్యాంకులు స్పెషల్ FD లను అందుబాటులోకి తీసుకువచ్చిన...
Read More..ఇప్పటికే కరోనా వల్ల భక్తులకు ఆలయదర్శనాల్లో చోటు చేసుకున్న ఎన్నో మార్పుల వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతుండగా, కొన్ని పుణ్యక్షేత్రాల్లో అయితే కోవిడ్ విజృంభన వల్ల దర్శనాలు కూడా కలగడం లేదు.గత సంవత్సరం ఎక్కడికి వెల్లలేదని బాధపడుతున్న వారు కనీసం ఈ...
Read More..మనదేశంలో కరోనా అడుగు పెట్టి సంవత్సరం దాటుతున్నా దీని విధ్వంసం ఏమాత్రం తగ్గడం లేదు.ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఊహించని విధంగా ఉండగా, ఇంకా ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు...
Read More..1.హైదరాబాద్ హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 2.తెలంగాణకు ఈ పంచాయతీ అవార్డు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కు మరో జాతీయ అవార్డు లభించింది.పంచాయతీ...
Read More..