Breaking/Featured News Slide

telugu-latest-breaking-news-updates

అసలే అర్ధం కానీ కేసీఆర్‌ తీరు.. వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు.. ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమంటే గాంధీ ఆసుపత్రి సందర్శనకు వెళ్లారో అప్పటి నుండి ప్రతిపక్షాలతో పాటుగా, తెలంగాణలో ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రస్దానాన్ని మొదలు పెట్టిన వైఎస్ షర్మిల కూడా విరుచుకుపడుతున్నారు.ఇలాంటి ఎన్ని విమర్శలు వస్తున్నా లెక్కచేయకుండా కేసీఆర్‌ నిన్న వరంగల్ యంజీఎం...

Read More..

ఈ మూడు కులాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. !

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పధకాల అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ, వారి వారి సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.అదీగాక ప్రతి కులం వారికి ప్రభుత్వం తరపున సహాయ...

Read More..

తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే.. ?

కరోనా ప్రభావంతో ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ప్రజల కోసం ప్రభుత్వం అప్పుడప్పుడూ చిన్న చిన్న సహాయాలు ప్రకటిస్తుంది.కానీ ఇవి ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అనేది మాత్రం పట్టించుకోదు.దీని ఫలితంగా ప్రజలకు చేరవలసిన సహాయం...

Read More..

పి.ఆర్.ఓ, నిర్మాత బి.ఏ రాజు కన్నుమూత..!

సీనియర్ సినీ జర్నలిస్ట్, పి.ఆర్.ఓ రెండు సినిమాలను నిర్మించిన బి.ఏ.రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.సినీ జర్నలిస్ట్ గా బి.ఏ రాజు సూపర్ హిట్ మేగజైన్ ను కూడా నడిపించారు.లవ్లీ, వైశాఖం సినిమాలను నిర్మించారు బి.ఏ.రాజు.టాలీవుడ్ లో సీనియర్ పి.ఆర్.ఓ...

Read More..

కృష్ణపట్నం ఆనందయ్య అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద ఔషధంతో కరోనాని తగ్గిస్తున్న ఆనందయ్యని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.శాస్త్రీయత లేకుండా ఈ మందులను ప్రజలకు ఇవ్వడం కరెక్ట్ కాదని కొందరి వాదన.అయితే ప్రజలు తమకు కరోనా తగ్గడం కావాలని ఇవన్ని తమకు అవసరం లేదని...

Read More..

హతవిధి.. ఆ రాష్ట్రంలో మరో 14 రోజులు పొడిగించిన‌ లాక్‌డౌన్.. !

కరోనా సెకండ్ వేవ్ ప్రజలకు ప్రాణాంతకంగా మారి ఎందరి ఊపిరో తీస్తున్న ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.కోవిడ్ నివారించడానికి వ్యాక్సిన్ వచ్చినా దీని వ్యాప్తి మాత్రం ఆగలేదు.ఇక విధిలేక ఆన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ వైపు అడుగులు వేశాయి. ఈ నేపధ్యంలో కొన్ని...

Read More..

అమ్మాయి విషయంలో గాడి తప్పిన బుద్ది.. కొరియోగ్రాఫర్ అరెస్ట్.. !

నేటి సమాజంలో మంచివాడిగా బ్రతకాలంటే కష్టం కానీ, చెడ్దవానిగా జీవించాలంటే ఏమంత ప్రయాస పడవలసిన అవసరం లేదు.అయినా మంచి వారిని ఎవరు మాత్రం నమ్ముతారు.నయవంచకులకే పట్టం కట్టే ఈ సమాజంలో మంచి చేదుగా మారగా, చెడు మాత్రం సుగంధాల వాసనలతో ఆకర్షిస్తుంది.ఇలాంటి...

Read More..

ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయండి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కరోనాకు ఇంగ్లీష్ మందులను నమ్ముకోవడం కన్నా ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేదం మూలికల మందుని నమ్ముకుంటే బెటర్ అని ఫిక్స్ అయ్యారు కరోనా బాధితులు.నెల్లూరులో కొంతకాలంగా కరోనాకు నాటు మందు ఇస్తున్న ఆనందయ్య ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.30 ఏళ్లుగా ఆయుర్వేదంలో అనుభవం ఉన్న...

Read More..

లాక్‌డౌన్‌లో బుట్టబొమ్మ ఏం చేస్తోందంటే?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ తనదైన మార్క్ వేసుకుని దూకుడు చూపిస్తోంది.అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది.ఇటీవల...

Read More..

ఆర్ఆర్ఆర్ ఆ విషయంలో వెనక్కి తగ్గడం లేదుగా!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని జక్కన్న చూస్తున్నాడు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్...

Read More..

ఈట‌ల‌కు షాక్‌ ఇచ్చిన స‌ర్పంచ్‌లు.. రాజకీయ పోరులో ఇంకా ఎన్ని జిమ్మిక్కులో.. ?

రాజకీయం అంటే అవసరానికి తగ్గట్టుగా ఎత్తులు వేసే చదరంగం ఇక్కడ నీతి నిజాయితీ పనికి రావని ఎన్నో సందర్భాలో నిరూపించబడింది కూడా.ఈ పోరులో జిత్తుల మారి నక్కలా, రంగులు మార్చే ఊసరవెళ్లిలా ఉంటేనే పదవులు, పలుకుబడి తెల్ల చొక్కలా వెంటే ఉంటాయి.లేదంటే...

Read More..

కృష్ణపట్నం కరోనా మందు విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్.. !

అదేం విచిత్రమో కానీ జనం మాత్రం ఎప్పుడు గొర్రెల్లా బ్రతకడానికే ఇష్టపడతారు.ఒక్కరు ఒక విషయాన్ని నమ్మి అటు దారికడితే మిగతా అందరు కూడా ముందువెనకా ఆలోచించకుండా వారిని ఫాలో చేస్తారు.అందుకే కావచ్చూ మనిషి ఆశాజీవని అంటారు. ఇకపోతే కరోనా వల్ల లక్షలాది...

Read More..

పూర్తి లాక్‌డౌన్ దిశగా తెలంగాణ పోలీసులు?

యావత్ భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.వేల సంఖ్యలో ప్రాణాలు పోతుండటంతో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్ అమలు చేసి కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నాయి.తెలంగాణలో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో సీఎం కేసీఆర్ మే...

Read More..

ఆ కేంద్ర‌పాలిత ప్రాంతంలో భూకంపం.. !

ప్రస్తుతం లోకంలో కన్ను మూసి తెరిచేలోగా ఏ ఊపద్రవం ముంచుకొస్తుందో అనే భయంతో బ్రతకవలసిన పరిస్దితులు నెలకొన్నాయి.మానవాళికి ముప్పు కలిగించే ప్రమాదకరమైన సంఘటనలు అన్ని జనం మీదికి మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఇప్పుడు మృత్యువు ఒకరూపంలో సంచరించడం లేదు.ఏ మార్గంలో వస్తుందో...

Read More..

సుప్రీం కోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు కుమారుడు.. !

ఒకప్పుడు ఏపీలో ఫ్యాక్షనిస్టులతో భయం ఉండేది.ఒకగానొక సమయంలో ఈ ఫ్యాక్షనిజం వల్ల వేల కుటుంబాలు రోడ్దున పడ్ద వార్తలు మరవలేం.అలాంటిది ఫ్యాక్షనిస్టుల కల్చర్‌కు శుభం కార్డు పడిందని ప్రజలంతా హాయిగా జీవిస్తున్న సమయంలో రాజకీయ కక్షలు మొదలైయ్యాయి.ఇవి ఫ్యాక్షనిజానికేం తక్కువ కాకుండా...

Read More..

కేకే శైలజకు మంత్రి పదవి దక్కకపోవడం పై స్పందించిన సీతారాం ఏచూరి.. !

కేరళ మాజీ మంత్రి కేకే శైలజ కరోనా ఫస్ట్ వేవ్ లో అద్భుతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.కానీ రెండో సారి మంత్రి వర్గంలో కేకే శైలజకు చోటు లభించ లేదు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు మొదలు అయ్యాయి. అంతే...

Read More..

లేపాక్షి కేసులో బీపీ ఆచార్యకు చుక్కెదురు.. !

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,841 ఎకరాలు కేటాయించడం.భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేందుకు అనుమతులిచ్చారని, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య పై...

Read More..

ఈ రోజు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. !

దేశంలో నెలకొన్న కరోనా మహమ్మారి వల్ల, అందులో లాక్ డౌన్ విధించడంతో దైవ దర్శనాలు చేసునే భక్తులకు ఆ అదృష్టం లేకుండా పోయింది.ముఖ్యంగా తిరుమల కొండపై భక్తుల తాకిడి భారీగా తగ్గింది.ఎందుకంటే ఏపీలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదు...

Read More..

పన్ను చెల్లింపుదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం .. !

కరోనా వల్ల ప్రతి వారికి జనం మీద జాలి పుడుతుంది.కానీ కొందరు చూపించే సానుభూతి వల్ల కడుపులు నిండటం లేదు.ముఖ్యంగా ఏవేవో సాకులు చెబుతు ప్రభుత్వాలు నిత్యావసరాలైన వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచేసింది.అదీగాక పెట్రోల్ అయితే సల సల కాగిపోతుంది. అసలు...

Read More..

గ్రీన్ శారీలో సురేఖ షేక్.. మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పని చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్, క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు కొందరు.వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సురేఖ వాణి.పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.సారీ ఆంటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.అయితే...

Read More..

పాట్నాలో మరో భయంకరమైన ఫంగస్.. ఇది చాలా ప్రమాదం అంటున్న వైద్యులు.. ?

దేశంలో కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు ప్రజలంతా భయంతో అల్లాడిపోయారు.అది క్రమక్రమంగా తగ్గిపోగానే అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నారు.కానీ ఊహించని విధంగా బలాన్ని పుంజుకున్న కరోనా సెకండ్ వేవ్ అన్ని మ్యాచ్‌లను ఒకేసారి ఆడేసింది.దొరికిన వారిని దొరికనట్టుగా నమిలేసింది.ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో...

Read More..

నాకు ప్రాణం విలువ తెలుసు : వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీ.ఎం జగన్ ప్రసంగం ఆసక్తికరంగా మారింది.తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని వైఎస్ జగన్ ప్రసంగం ప్రారంభించారు.కొవిడ్ బాధితులకు నివాళిగా కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరారు.ఇక ప్రసంగంలో భాగంగా ప్రాణం విలువ...

Read More..

కమల్ పార్టీ నుండి రాజీనామా చేసిన కుమారవేల్..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించి జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ లో పోటీ చేశారు.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీ ఒక్కచోట కూడా గెలవలేదు.పార్టీ ఓటమిని కొందరు...

Read More..

వరుణ్ తేజ్‌ను ఆ డైరెక్టర్ ఒప్పించాడా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తూ బాక్సర్‌గా తన సత్తా చాటేందుకు వరుణ్ రెడీ అయ్యాడు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్...

Read More..

బళ్లెంతో గురిపెట్టిన భీం.. పోస్టర్‌తో కేకపెట్టించిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ నిన్న ప్రకటించడంతో, అది ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక తారక్ పుట్టినరోజు కానుకగా ఈ సర్‌ప్రైజ్‌ను ఆర్ఆర్ఆర్ యూనిట్ కొద్ది నిమిషాల...

Read More..

మెగా అల్లుడిని బుట్టలో వేస్తున్న ఓటీటీ.. డీల్ సెట్టా?

మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా టాలీవుడ్‌లో పరిచయమైన సంగతి తెలిసిందే.విజేత అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా అల్లుడు, ప్రస్తుతం తన రెండో చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.సూపర్ మచ్చిఅనే సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ దేవ్,...

Read More..

కోవిడ్‌తో మరణించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం.. !

కరోనా కాటువేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఈ వైరస్ వల్ల వయస్సులో ఉన్న వారే కన్ను మూస్తుండగా, వయస్సు మళ్లిన వారి గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు.ఇక ఈ వైరస్ సెకండ్ వేవ్ లో అయితే రాజకీయ నేతల్లో ఉన్న...

Read More..

కరోనా పోరులో నేను సైతం.. బీహార్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి కీలక నిర్ణయం.. !

కంటికి కనిపించని క్రిమితో గత సంవత్సరం నుండి జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం మాత్రం దాదాపు అందరికి ఒక అవగహన వచ్చింది.ఈ వైరస్‌ను అంతం చేయడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు.ముఖ్యంగా శాస్త్రవేత్తలు. ఇక ఈ పోరులో కొందరు రాజకీయ నాయకులు కూడా తమ...

Read More..

భర్త వల్లే తాను ఇలా చేస్తున్నానంటోన్న కాజల్

అందాల భామ కాజల్ అగర్వాల్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా టాలీవుడ్‌లో కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుందంటే, ఆ...

Read More..

కేరళ సీఎం కు తలనొప్పిగా మారిన ఆమె వ్యవహారం.. !

ఇటీవల కేరళలో జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.కాగా ఈ పార్టీ అధినేత పినరయి విజయన్ రెండో సారి ముఖ్యమంత్రిగా పదవిని చేబడుతున్నారు.ఈ నేపధ్యంలో తన కొత్త మంత్రి వర్గంలోకి 21 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు.ఇంత వరకు...

Read More..

ఏపీకి విరాళం అందించిన కియా మోటార్స్‌.. !

కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు తమవంతు సాయంగా ఎంతో కొంత అందిస్తున్న విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి వస్తున్న విషయం తెలిసిందే.ఇక ఏపీలో అయితే కరోనా ఉదృతి ఊహించని స్దాయిలో ఉంది.ఇప్పటికి వరుసగా...

Read More..

మళ్లీ ఎంట్రీ ఇస్తున్న భీం.. టైమ్ ఫిక్స్ చేసిన జక్కన్న!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

Read More..

బాలయ్యతో శృతి మించుతానంటోన్న బ్యూటీ.. ఎవరంటే!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా...

Read More..

ఈ నిర్ణయం కరక్టేనా.. సీఎం కేసీఆర్ పై దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం.. ?

ఉన్నట్టుండి పిడుగులు పడ్డట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం మారిందని, ఇన్ని రోజుల నుండి ప్రజలు చస్తున్నా కరోనా విషయంలో కీలక చర్యలు చేపట్టని సీఎం కేసీఆర్ ఒక్క సారిగా జనం మీద ప్రేమ పొంగి పోయినట్లుగా తన నిర్ణయాలను ప్రకటించడం ఆశ్చర్యం...

Read More..

జబర్దస్త్ కమెడియన్ కరోనా కష్టాలు.. సొంత ఊరులో గొర్రెల కాపరిగా.. ?

కరోనా ఎందరో జీవితాలను మార్చేసింది.అంతే కాదు మనుషుల స్దాయిలను కూడా మార్చేసింది.కాలే కడుపుకు కాసింత గంజి మెతుకులు ఉన్నా చాలు అనేలా ఆలోచనలు మళ్లీంచింది.కరోనాకు ముందు దర్జాగా బ్రతికిన వారంతా కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే...

Read More..

పెళ్లిలో పంతులు చేతివాటం.. అసలుకే ఎసరు!

ఒక పెళ్లిలో సాధారణంగా పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరఫు వారి సందడి మనం నిత్యం చూస్తుంటాం.ఇక పెళ్లి మండపంలో పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో పాటు మనకు కనిపించే మరో వ్యక్తి పురోహితుడు.పురోహితుడు లేకుండా పెళ్లిళ్లు జరగవు.ఇది అందరికీ తెలిసిన నిజం.అయితే వారు వేద...

Read More..

తన స్టాఫ్ కు వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుండి కోలుకున్న విషయం తెలిసిందే.రెండు వారాల హోం క్వారెంటైన్ టైం లో ఉండి ఫైనల్ గా కరోనాని జయించారు బన్నీ.అయితే తన టీం లో 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్...

Read More..

కోవిడ్ చికిత్స నుండి రెమ్ డెసివిర్ ను తప్పిస్తున్నారా..? ఎందుకని..?

కరోనా నియంత్రణలో ఎమర్జెన్సీ టైం లో వాడిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.కొన్నిచోట్ల దీని అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ లో అమ్మిన వారు ఉన్నారు.ప్రభుత్వం నుండి సరఫరా చేసిన ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్మ్యిన...

Read More..

15 రోజుల్లో 5.86 కోట్ల వ్యాక్సిన్ ల సరఫరా..!

ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేసింది కేంద్రం.రాష్ట్ర ప్రభుత్వాలకు కావాల్సిన విధంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో మే 1 నుండి జూన్ 15 వరకు 5.86 కోట్ల వ్యాక్సిన్ డోస్...

Read More..

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్.. బెంగళూరు ఆలయంలో కర్ణాటక సీఎం తనయుడు..!

కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న కారణంగా కర్ణాటకలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కరోనాని నియంత్రించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కర్ణాటక ప్రభుత్వం భావించింది.ముందు కర్ఫ్యూ విధించినా తర్వాత లాక్ డౌన్ విధించింది.లాక్ డౌన్ టైం లో నిబంధనలు...

Read More..

మార్నింగ్స్ కన్సల్ట్స్ నివేదికలో పడిపోయిన మోడీ రేటింగ్..!

భారత ప్రధాని నరేంద్ర మోడీకి వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది.ఆయన ప్రధాని కాగానే దేశాలన్ని తిరిగి వచ్చి డిజిటల్ ఇండియాని ప్రోత్సహించాలని చూశారు.మోడీ దూకుడు చూసి అందరు ఫిదా అయ్యారు.ఆ విధంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నారు మోడీ.అంతేకాదు సోషల్ మీడియాలో...

Read More..

కేసీఆర్ గాంధీ ఆసుపత్రి పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మికంగా గాంధీ ఆసుపత్రి పర్యటించడం ఊహించని విషయం.ఇక వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా ఈటల ఉన్నంత కాలం అంతా తానే చూసుకున్నారు.కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని ఆరోపణల వల్ల ఆయన పదవిని కోల్పోవడంతో ప్రస్తుతం...

Read More..

ఏపీ సీఎం జగన్ కార్యాలయం వద్ద గందరగోళం.. !

కరోనా నేపధ్యంలో సమాజంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎవరి బాధ ఎవరు వినే పరిస్దితుల్లో లేరు.ఒకరకంగా చెప్పాలంటే మనుషుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయని చెప్పవచ్చూ.ఇలాంటి స్దితుల్లో ఆర్ధిక సమస్యలు మధ్య తరగతి వారిని వేధిస్తున్న అంశంగా పేర్కొనవచ్చూ.చాలీ చాలని జీతాలతో జీవితాలను...

Read More..

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాన్ని అందించిన నిధి అగర్వాల్.. ఎంతంటే.. ?

తమిళనాడు ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో పలువురు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్న విషయం విదితమే.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మాత్రం ఈ రాష్ట్రంలో ఒకరేంజ్‌లో రెచ్చిపోతుంది.దీని ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.అదీగాక ఎన్నో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.అయితే...

Read More..

నగరంలో ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ.. వారికి మాత్రమే.. ?

ఈ కరోనా సమయంలో మానవ దృక్పదంతో సోషల్ సర్వీస్ చేసే వారు కొందరైతే, అందిన కాడికి దోచుకుంటున్న వారు మరికొందరు ఉన్నారు.నాకేంటి లాభం అనే ధోరణి స్వార్ధంతో కలిసిపోయింది.ఫలితంగా ప్రస్తుతం సమాజంలో దోపిడి ఎక్కువైంది. ఇక అక్కడక్కడ మంచి చేసే వారు...

Read More..

ప్రముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇంట్లో తీవ్ర విషాదం.. !

చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ అంటే తెలియని వారుండరు.ఈ దర్శకుడు టాలీవుడ్ లో జీన్స్, ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, ‘ఐ’ రోబో, వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నాడు.అదీగాక రామ్ చరణ్ తో పాటుగా, రణవీర్...

Read More..

కేసిఆర్ కు సన్మానం చేస్తా.. మాట నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్..!

తెలంగాణాలో మెడికల్ కాలేజ్ లకు కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రాష్ట్రంలో మరో 10 మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేసేలా చూస్తున్నారు.దీనిలో భాగంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ప్రకటించారు.సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ప్రకటించినందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు...

Read More..

కరోనాని జయించిన కంగనా రనౌత్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కరోనాని జయించింది.ఈ నెల 8న కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన కంగనా రనౌత్ పాజిటివ్ వచ్చిన ఆ టైం లోనే తాను కరోనాని జయిస్తానని ధీమాగా చెప్పింది.కరోనా కన్ఫాం అయిన తర్వాత రెండు వారాలు...

Read More..

యువ రెజ్లర్ హత్య కేసు..సుశీల్​ ను పట్టిస్తే రూ.లక్ష పోలీసుల రివార్డు.. !

తప్పు చేసిన వారు ఎంతటి వారైన చట్టం దృష్టిలో నేరస్దులే.కాని కొందరు అధికార బలంతో, డబ్బు బలంతో కేసులను పక్కదారి పట్టిస్తారు.అలాంటి వారు ఎక్కువ కాలం దాగలేరు.చేసిన నేరం అప్పటి వరకు కాపాడిన ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించ వలసిందే.అయిన...

Read More..

విషాదంలో టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని.. ?

మరణానికి ఎవరు అతీతులు కాదు.ఏదో ఒకరోజు అందరు పోవలసిన వారే.కాకపోతే కాస్త ముందు వెనకా అంతే.కానీ కరోనా వల్ల ఊహించని వారు సైతం మరణించడం కాస్త బాధ కలిగించే విషయం.ఇక ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ వయస్సు మళ్లిన వారిని మాత్రమే...

Read More..

కరోనా కట్టడి వదిలి రాజకీయ కక్ష.. జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్..!

ఏపీ సిఎం వై.ఎస్.జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.తాడేపల్లిలో కూర్చొని ప్రధాని మోడీకి లెటర్ లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదని అన్నారు.కరోనా కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలను పక్కన పెట్టాలని కరోనా నియంత్రణ...

Read More..

అలాంటి వారికి రిలయన్స్ బంకుల్లో ఇంధనం ఫ్రీ..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల రోజు రోజుకి కేసులు.మృతుల సంఖ్య పెరుగుతుంది.అయితే లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది.అయితే ఇలాంటి టైం లో కొన్ని కంపెనీలు తమ ఉదారత చాటుకుంటున్నాయి.కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వారికి...

Read More..

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. !

అసలు కరోనా వస్తే దీని సంబంధించిన సరైన ట్రీట్‌మెంట్ ఏదనే సంగతి ఇప్పటి వరకు కంఫ్యూజన్‌గా ఉంది.కొందరు ఈ మెడిసిన్ వాడమంటే, మరికొందరు వైద్యులు కోవిడ్ మైల్డ్ స్దాయిలోనే ఒవర్ డోస్ మెడిసిన్ ఇవ్వడం తరచుగా వినిపిస్తున్న వార్తలే. ఇక కరోనాకు...

Read More..

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హెచ్చరిక.. ?

ఈ కరోనా రావడం ఎంటో గానీ ప్రజలు బికారుల్లా మిగిలిపోతుండగా ప్రైవేట్ హస్పటల్ వాళ్లు మాత్రం కోట్లకు పడగలు ఎత్తుతున్నారు.ఈ కోవిడ్ వల్ల బ్లాక్ దందా వ్యవహారం జోరుగా చేస్తున్నారు.డబ్బులు కట్టిన వారికే ట్రీట్‌మెంట్. మరి గరిబోళ్ల పరిస్దితి కాటికే అనేలాంటి...

Read More..

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పై కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు.. !

రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం అన్న విషయం తెలిసిందే.కానీ ఓడిన పార్టీ మాత్రం మరోసారి తప్పక గెలిచి తీరాలనే కసితో పనిచేయడం అందరికి తెలిసిందే. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పొలిటికల్ మైలేజీలో చాలా వెనకబడి ఉంది.వరుస అపజయాలతో రానున్న రోజుల్లో...

Read More..

నర్సింగ్‌ విద్యార్థిని శత్రువుగా మార్చిన కరోనా.. !

ఈ కరోనా సమయంలో ప్రపంచం రుణపడి ఉందంటే అది ఒక డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్‌కు మాత్రమే.అలాగని పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు లేరని కాదు కానీ కోవిడ్ పేషంట్లకు దగ్గరా వెళ్లి చికిత్స అందిస్తూ వారిని కాపాడటానికి అహార్నిశలు పీపీ కిట్లు వేసుకుని...

Read More..

తౌతే ఎఫెక్ట్‌.. ముంబాయిలో భారీ ప్రమాదం.. !

అంతరిక్షంలో అడుగు పెట్టానని మనిషి ఆనందపడుతున్నాడు.కానీ తన ఎదుగుదల చాటున వినాశనాన్ని కూడా మోసుకువస్తున్న విషయాన్ని మరచిపోతున్నాడు.జ్ఞానాన్ని ఎంతలా అభివృద్ధి చేసుకున్న, కోట్ల సంపాదన కూడ బెట్టుకుని కులుకుతున్న ప్రకృతి సృష్టించే వినాశనాన్ని, ఊహించకుండా వచ్చే మరణాన్ని ఆపలేక పోతున్నాడు మరమనిషిగా...

Read More..

రోజంతా పని చేస్తున్నారా.. W.h.o హెచ్చరిక..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ లేటెస్ట్ గా జరిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థతో చేసిన అధ్యయంలో ప్రతి ఏటా లక్షలాది మంది మృతి చెందుతున్నారని వెళ్లడించింది.అయితే వీరిలో వారంలో 55 గంటల కన్నా ఎక్కువ పనిచేసే వారే రిస్క్ లో పడుతున్నారని తెలుస్తుంది.2016లో...

Read More..

తమిళనాడు సీఎం సహాయ నిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు.. తాజాగా రజనీకాంత్, విక్రమ్ ఎంత ఇచ్చారంటే..?

లోకంలో మనుషులకు ఎదురయ్యే కష్టాలు మనసు పెట్టి చూస్తే చిన్నవిగా కనిపిస్తాయి.అవే భూతద్దంలో చూస్తే పెద్దగా కనిపిస్తాయి.కాని కలసి కట్టుగా ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయిన ఎదుర్కో వచ్చని చలి చీమలు ఎప్పుడో నేర్పించాయి.బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి...

Read More..

మరో నటుడిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి.. !

ఈ కరోనా సెకండ్ వేవ్ మరి దారుణంగా ప్రవర్తిస్తుంది.అప్పటి దాక కనిపించిన వారు, మాట్లాడిన వారిని కోడి పిల్లలను గద్ద తన్నుకుపోయినాట్లుగ మాయం చేస్తుంది.ఇక సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులను తన పొట్టన పెట్టుకున్న కరోనా ఆకలి ఇంకా తీరనట్లుగా...

Read More..

తెలంగాణ‌లో మాస్కులు లేని వారినుండి ఎన్ని కోట్ల జ‌రిమానా వసూలు చేశారంటే.. !

ప్రభుత్వాలు ఉన్నవే ప్రజల నుండి ముక్కుపిండి జరిమానాలను వసులు చేయడానికి అన్నట్లుగా ప్రస్తుతం పరిస్దితులు నెలకొన్నాయట.హెల్మెట్ లేదని ఫైన్, మాస్క్ లేదని ఫైన్. కానీ ఇలాంటి వారికి ఫైన్ వేయడం వల్ల వారిలో మార్పు కలుగుతుందా అంటే పూర్తి సమాధానం లభించదు.ముందుగా...

Read More..

నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు.. !

నగరంలో కరోనా కేసుల విజృంభన ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.దేశంలో సెకండ్ వేవ్ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.కాబట్టి కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని, అందరు లాక్‌డౌన్ సమయం...

Read More..

10 రోజుల్లో వెయ్యి మంది చిన్నారులపై కరోనా పంజా

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీ ఎత్తున నమోదు అవుతున్నాయి.సెకండ్ వేవ్ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కేసులు ఈ సమయంలో నమోదు అవుతున్న కారణంగా ఎక్కడికి అక్కడ లాక్ డౌన్ ను విధించారు.పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌ డౌన్ లో ఉన్నాయి.ఇక...

Read More..

పోలీసులను చితకబాదిన కూలీలు.. అసలేం జరిగింది!

కరోనా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీసులపై మహారాష్ట్ర నుండి వలస వచ్చిన కూలీలు దాడి చేశారు.లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను కూలీలు కొట్టారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని...

Read More..

నెల రోజుల తర్వాత కాస్త ఊరట.. మూడు లక్షల దిగువకు

దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించింది.గత ఏడాది 90 వేలకు అటు ఇటుగా ఉండి తగ్గుముఖం పట్టాయి.కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గత ఏడాది...

Read More..

కరోనా ఎఫెక్ట్.. గణనీయంగా తగ్గుముఖం పడుతున్న తిరుమల శ్రీవారి భక్తులు.. !

ఎప్పుడు భక్తులతో నిత్యశోభయామానంగా వెలుగుతున్న తిరుమల ప్రస్తుతం కరోనా కారణంగా వెలవెలబోతుందట.ఇప్పటికే ఇక్కడ కోవిడ్ కేసుల ఉదృతి తీవ్రస్దాయిలో ఉండగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నింబంధనల వల్ల భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సమాచారం. మనుషుల ప్రాణాలను ఆలోచించకుండా తీసుకుంటున్న...

Read More..

ఏపీ మంత్రి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది.. అలా భయపెట్టిస్తున్నాడంటూ.. ?

గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే ఇదే కావచ్చూ.ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రజలను బాధిస్తున్న సమయంలో కూడా ఈ రాష్ట్ర నేతలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం మానుకోవడం లేదు. గత కొద్ది రోజుల నుండి కరోనా పేరుతో...

Read More..

నగరంలో అగ్నిప్రమాదం.. !

ప్రస్తుతం లోకంలో జరుగుతున్న ప్రమాదాలు ప్రజల జీవితానికి సవాల్‌గా మారాయి.ఇప్పటికే కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా అగ్ని ప్రమాదాలు కూడా ఇదే తీరుగా ఎదురవుతున్నాయి.నిత్యం ఎక్కడో ఒకచోట ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం...

Read More..

క్లారిటీ కోరుతున్న చరణ్.. ఏ విషయంలో అంటే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా కారణంగా మరోసారి ఈ సినిమా రిలీజ్...

Read More..

తన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన ఆ రాష్ట్ర మంత్రి.. హ్యట్సాఫ్ సార్..!

మానవత్వం అనేది స్దాయిని బట్టి ఉండేది కాదు.అలాగని స్వార్ధంతో సహాయం చేస్తే అది మానవత్వం అనిపించుకోదు.ముఖ్యంగా రాజకీయ నాయకులు దాదాపుగా సేవ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ లబ్ధిపొందాలని చూస్తారు. ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే ఆ ఆలోచన వెనక...

Read More..

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. వారందరికి ఉచిత రిచార్జ్.. !

కరోనా మనుషులకు గుణపాఠాన్ని నేర్పడానికి వచ్చిందని కొందరు భావిస్తున్నారు కానీ ఈ మహమ్మారి వైరస్ ఎక్కడ లేని కష్టాలను ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారికి రుచి చూపిస్తుంది.ఈ వైరస్ వ్యాప్తి వల్ల జరుగుతున్న నష్టం మాటల్లో చెప్పలేకుండా ఉంది.అసలే...

Read More..

కొవిడ్ మృతుల అంత్యక్రియలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. !

కరోనాతో పోరాడి ఓడి మరణించిన వారి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కోవిడ్‌తో మరణించిన మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించే వీలు లేకుండా పోవడంతో దిక్కు లేకుండా వారిని దహనం చేసే కొందరి వ్యక్తులు ఇంత అని...

Read More..

ఈటల పై మాటల తూటాలు పేల్చుతున్న గులాభి నేతలు.. ?

తెలంగాణలో మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.దీనికి కారణం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల పై భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో ఈ శాఖ నుండి ఆయనను తొలగించడమే అన్న విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి ఈటల ప్రతిపక్ష నేతగా...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.హైదరాబాద్ కు చేరుకున్న స్పుత్నిక్ వాక్సిన్ రష్యా లో తయారవుతున్న కరోనా విరుగుడు స్పుత్నిక్  వ్యాక్సినేషన్ రెండో బ్యాచ్ లో లక్షా 50 వేల డో సులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. 2.ఉదయం 6:30 నుంచి 9:30 వరకు బస్ పాస్...

Read More..

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన సీత‌క్క.. ఎందుకంటే.. ?

తెలంగాణలో కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో ఇప్పటికే కోర్టు కూడ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అంతే కాదు ఈ రాష్ట్రం లో కోవిడ్ ట్రీట్‌మెంట్ చేస్తున్న ప్రైవేట్ హాస్పటల్స్ వేస్తున్న బిల్లుల విషయం లో కూడా...

Read More..

కోవిడ్ బారినపడి కాంగ్రెస్ ఎంపీ మృతి.. !

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ముఖ్య నేతలను, ఓటర్లను తమ ఖాతాలో వేసుకుంటున్నట్లుగా కరోనా కూడా పొలిటికల్ లీడర్స్‌ను వరుసగా తన మరణాల లెక్కలో జమ చేసుకుంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నాయకులను పలకరిస్తున్న ఈ కరోనా తాజాగా కాంగ్రెస్ ఎంపీ...

Read More..

కరోనా ఎఫెక్ట్.. గంటలోనే ఖాళీ అయిన సికింద్రాబాద్-దానాపూర్ రైలు టికెట్లు.. !

కరోనా కారణంగా నగరానికి వలస వచ్చిన కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి.మెదటి సారి వచ్చిన కరోనా వల్ల ఎందరో వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లుతూ దీన స్దితిలో మరణించిన విషయం మరవక ముందే ఇప్పుడు కూడా...

Read More..

హత్యకేసులో భారత రెజ్లర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్.. ?

భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు.గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని చత్రసాల్ స్టేడియం వద్ద ఇరు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ (23) మృతి చెందాడు.కాగా ఇతను ఢిల్లీ...

Read More..

ఆ రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. !

ప్రపంచాన్ని ప్రకృతి పగబట్టినట్లుగా ఉంది.లేకపోతే ఏంటండి.ఇప్పటికే కరోనాతో జన జీవనం అతిగతి లేకుండా సాగుతుండగా, ఇంత కాలం అజ్ఞాతంలో ఉన్న కొత్త కొత్త వైరస్ లు వెలుగులోకి వచ్చి జనాన్ని చీకట్లోకి నెట్టుతున్నాయి.వీటి బారి నుండి ఎలాగో తప్పించుకుంటున్న క్రమంలో ప్రకృతి...

Read More..

ప్రైవేటు ఆస్పత్రులకు షాకిస్తున్న గోవా ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. ?

రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే పేద ప్రజలకు వైద్యం, విద్య ఉచితంగా అందించడానికి ఒక్క క్షణం పట్టదన్న విషయం తెలిసిందే.కానీ ఇలా చేస్తే తమకేంటి లాభం అని ఆలోచించే దౌర్భాగ్యపు స్దితిలో మనదేశ రాజకీయాలు ఉన్నాయి.ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనకేసుకున్న డబ్బులను బయటకు...

Read More..

అన్న రైతన్న నీ గోడు వినేవారు ఎవరన్నా.. ?

ఈ సమాజంలో గానీ, దేశంలో గానీ నిస్వార్ధంగా సేవచేస్తున్నది ఎవరంటే ఇద్దరే ఇద్దరు.అది ఒకరు సరిహద్దుల్లో కాపాల కాసే సైనికులు.వీరు తమ ప్రాణాలు కూడా లెక్కచేయరు.మరొకరు గ్రామ పొలిమేరల్లో అహర్నిశలు శ్రమించే రైతు.అన్ని పరిస్దితులకు ఎదురొడ్ది పోరాడుతాడు.వీరు చేసే పనుల్లో స్వార్ధం...

Read More..

ఆ రాష్ట్ర మంత్రికి తప్పని కరోనా తిప్పలు.. ఆసుపత్రి ఫ్లోర్ శుభ్రంగా తుడిచి.. ?

ఈ కరోనా వల్ల మనషుల మనస్తత్వాలు బయటపడుతున్నాయి.సహాయం చేసే వారు ఎవరు.ప్రజల కష్టాన్ని కరోనా పేరు చెప్పి దోచుకునే వారు ఎవరు అనేది ప్రజలకు క్షుణంగా అర్ధం అవుతుందట.ఇకపోతే కోవిడ్ బాధితులకు కొందరు ప్రత్యక్షంగా సహాయం చేస్తుంటే మరికొందరు పరోక్షంగా సహాయ...

Read More..

బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందో వివరణ ఇచ్చిన డాక్టర్ గులేరియా.. !

ప్రస్తుతం దేశంలో ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్ని చూస్తుంటే ఇకనుండైన మానవుడు ప్రకృతిపట్ల బాధ్యతగా మెదులుకోవలసిన అవసరం ఉందని అర్ధం అవుతుంది.ఇప్పటికే అనావృష్టి, అతివృష్టి, అంటురోగాలు, భూకంపాలు వంటి మొదలైన ఊహించని ప్రమాదాలు భీభత్సంగా విరుచుకు పడుతున్నాయి.అదీగాక కరోనా వచ్చి ప్రజల జీవితాలను...

Read More..

రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రికి ధూళిపాళ్ల.. !

ఒకప్పుడు చట్టం తనపని తాను చేసుకు పోతుందంటే న్యాయాన్ని రక్షించి అన్యాయాన్ని శిక్షిస్తుందని భావించే వారు.కానీ నేటి కాలంలో ఈ పదానికే అర్ధం మారిపోయింది.రాజకీయాల్లో అవినీతిపనులు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వాటి నుండి బయటపడేందుకు నేతలు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారనే...

Read More..

ఏపీ ఎంపీ అరెస్టు పై స్పందించిన జనసేన అధినేత.. ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును నిన్న ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సొంత పార్టీ...

Read More..

అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చిన లాన్సెట్ జర్నల్.. !

ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన కరోనా సెకండ్ వేవ్ తీరని నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా భారత్‌లో నెలకొన్న పరిస్దితులను చూసి చివరికి ఉగ్రవాద దేశంగా పిలవబడుతున్న పాకిస్దాన్ కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక...

Read More..

ఎట్టకేలకు ముగిసిన ఏపీ తెలంగాణ సరిహద్దు వివాదం.. అంబులెన్సులకు అనుమతి.. !

ఈ కష్ట కాలంలో స్వార్ధాన్ని కాస్త పక్కన పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కర్తవ్యంగా వ్యవహరించ వలసిన విషయంలో నెలకొన్న అయోమయ పరిస్దితి, లేదా భయం వల్ల కావచ్చూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో...

Read More..

రఘురామకృష్ణరాజు ఓ సైకో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ?

ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘటన చోటు చేసుకుంది.ఇప్పటి వరకు అధికార పార్టీ వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఈరోజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...

Read More..

సీఎం స్టాలిన్‌‌కు విరాళం అందజేసిన రజనీకాంత్‌ కూతురు.. !

ఏదైనా విపత్తు కలిగినప్పుడు దాని నుండి బయట పడటానికి తల ఒక చెయ్యివేస్తే సులువుగా ఆ ఆపద నుండి గట్టెక్క వచ్చూ.అయితే ప్రస్తుతం దేశంలో వికృత నాట్యం చేస్తున్న కరోనా వల్ల కూడా ప్రజలు ఎంతగానో కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.ఈ...

Read More..

టీమిండియా క్రికెటర్‌కు షాకిచ్చిన పోలీసులు.. ?

ప్రస్తుతం ప్రజలు కంటికి కనిపించని కరోనాతో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడున్న పరిస్దితుల్లో బయటకు వెళ్లాలంటే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అవసరం.అంతే కాదు ఎంతో అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండని ప్రభుత్వాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. ఇక ఏదైనా అత్యవసరం...

Read More..

ఆ రాష్ట్రంలో మరో వారం రోజులు పొడిగించిన లాక్‌డౌన్‌.. !

దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికి కోవిడ్ కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.ఇందుకు కారణం ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించక పోవడం అని చెప్పవచ్చూ.ఇదిలా ఉండగా కోవిడ్ కేసుల్లో ఫాస్టుగా దూసుకెళ్లుతున్న కేరళలో విధించిన లాక్‌డౌన్ వల్ల అనుకున్న స్దాయిలో...

Read More..

పోలీసుల ప్రాణాలను బలిగొన్న లారీ డ్రైవర్ నిద్రమత్తు.. !

ఊపిరి పోయడం కష్టం గానీ ప్రాణాలు తీయడం అంత కష్టం కాదని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి.విధానం ఏదైతే నేమి ఇప్పుడున్న కాలంలో మనిషి ప్రాణం అంటే చిత్తు కాగితాన్ని చింపినంత సులువుగా మారిపోయింది.దీనికి తోడు తెలిసి చేస్తున్న తప్పు, నిర్లక్ష్యం.ముఖ్యంగా ప్రయాణాల...

Read More..

తెలుగు రాష్ట్రాల్లో ఆరు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. !

గత సంవత్సరం కోవిడ్ ఫస్ట్ వేవ్ వల్ల నిద్రావస్దలోకి వెళ్లిన ప్రపంచం మళ్లీ కోలుకుంటున్న సమయం లో కరోనా సెకండ్ వేవ్ అంటూ బలాన్ని పుంజుకుని వచ్చి ప్రజల జీవితాల్ని చీకట్లోకి నెట్టి వేసింది.ముఖ్యంగా భారత్ మాత్రం ఈ సెకండ్ వేవ్...

Read More..

కోవిడ్ పోరులో ముందడుగు వేసిన టీటీడీ.. ఏం చేసిందంటే.. !

కరోనా పై జరుగుతున్న యుద్ధంలో ఒక్క ప్రభుత్వం పాల్గొంటే సరిపోదు.ఇది అందరు సమిష్టిగా కలిసి పోరాడవలసిన బయో వార్ ఎన్ని సంస్దలు స్వచ్చందంగా ఈ యుద్ధంలో పాల్గొంటే అంత త్వరగా ఈ వైరస్‌ను పారద్రోల వచ్చు.ఒక ప్రణాళిక ప్రకారం సంపన్నులతో పాటుగా...

Read More..

ఏదేమైనా విరాటపర్వం అటు వెళ్లదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న చిత్రం విరాటపర్వం.ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ఈ సినిమా టీజర్, పాటల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు...

Read More..

భారత్ బయోటెక్‌లో కరోనా కలకలం.. !

కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎందరో కరోనా వారియర్స్ తమ ప్రాణాలను కూడా కోల్పోతున్న సంగతి తెలిసిందే.కంటికి కనిపించని ఈ వైరస్‌తో చేస్తున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా వర్ణిస్తున్నారు కూడా.రక్తం చిందకుండా, విస్పోటనం జరగకుండా లెక్కలేనన్ని...

Read More..

హనుమాన్ విషయంలో రగులుతున్న చిచ్చు.. టీటీడీ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న కిష్కింద ట్రస్టు.. !

రామబంటు వీర హనుమాన్ జన్మస్థలం విషయంలో ఇదివరకే ఆసక్తికర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.ఎన్నిసార్లు శోధించినా ఈ విషయంలో పూర్తి క్లారీటి ఇవ్వలేకపోతున్నారు ఆలయ అధికారులు.ఈ క్రమంలో టీటీడీ మాత్రం అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు చెబుతూ ఇందుకు తగిన...

Read More..

కరోనా కాటుకు మరణించిన స్టార్‌ కమెడియన్‌.. !!

కరోనా కక్షపూరితంగా ప్రజల పై విషాన్ని చిమ్ముతున్న విషయం తెలిసిందే.కంటికి కనిపించకుండా ఎందరినో కనుమరుగు చేస్తుంది.చరిత్రలో ఒక వంద సంవత్సరాలకు సరిపడ అధ్యాయనాన్ని లిఖిస్తుంది.ఒక్క వర్గం వారని లేదు అందిన వారిని అందినట్లుగా తన కొరలకు బలి చేస్తుంది. ఈ కరోనా...

Read More..

ధూళిపాళ్ల విషయంలో ఏసీబీ అధికారులను నిలదీసిన కోర్టు .. !

టీడీపీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ఏపీ టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.కాగా సంగం డెయిరీ చైర్మన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ధూళిపాళ్ల అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఈయనతో పాటుగా సంగం...

Read More..

తెలంగాణలో గారడీ మాటలు చెబుతున్న తండ్రి కొడుకులు.. !?

కరోనా సమయంలో సరైన చర్యలు తీసుకుని ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎవరు ఎంత అరచుకుంటే ఏంటి.ఎన్నికల సమయంలో డబ్బులు పడేస్తే తిట్టుకున్న...

Read More..

వ్యాక్సిన్ల కొరత పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. ?

దేశంలో కరోనా ఎంతటి సమస్యను సృష్టిస్తుందో ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ షాటేజ్ కూడా అంతే సమస్యకు మూలకారణం అవుతుంది.ఎందుకో కానీ పుంఖాలు పుంఖాలుగా స్పీచ్‌లు దంచే రాజకీయ నేతలు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇంకా కనుగొనలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట. ఇదిలా ఉండగా...

Read More..

ఆ పిల్లల విషయంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం.. !

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా సమయంలో ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించుకుంటే అంతా శూన్యంగానే కనిపిస్తుంది.ఎన్నికల సమయంలో వందల కోట్లు ఖర్చు చేసే పార్టీలు కరోనా సమయం లో ప్రజలను రక్షించడానికి మాత్రం కొసరి కొసరి ఆలోచిస్తాయి. ప్రజలను సోమరులను...

Read More..

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త చరిత్ర సృష్టించిన కరోనా వీరుడు 110 ఏళ్ల వృద్ధుడు.. !

ఒకటే జననం.ఒకటే మరణం.ఒకటే గమనం.ఒకటే గమ్యం.గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు.బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు.ఎంతో ఇన్స్‌ప్రేషన్ కలిగిస్తూ ఒత్తిడిలో ఉన్న వారిని సైతం ఉత్తేజ పరిచే ఈ పాట శ్రీహరి నటించిన భద్రచలం చిత్రంలోనిది. సుద్ధాల అశోక్...

Read More..

టాలీవుడ్ లో మరో విషాదం.. కరోనాతో సీనియ‌ర్​ సంగీత దర్శకుడు మృతి.. !

ఒకప్పుడు చావాలని అనిపించినా చావడానికి ధైర్యం సరిపోయేది కాదు.కానీ నేడు దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా వల్ల, బ్రతకాలని ఉన్నా అడగకుండానే చావు దరికి చేరుతుంది.మరీ నరకం కనిపించేలా ఊపిరి ఆపేస్తుంది. ఇక ఈ కోవిడ్ దాటికి చిత్రపరిశ్రమ కూడా ఆత్మీయులెందరినో...

Read More..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. యమపురికి దారి చూపిన కారు డ్రైవర్ నిద్రమత్తు.. !

అసలే కరోనా కారణంగా ఎన్ని పనులున్నా, ఫంక్షన్లున్నా, ఎంతటి ఆత్మీయులైనా సరే ఎవరింట్లో వారుండి ప్రాణాలు కాపాడుకొమ్మని చెబితే ఈ సమాజంలో ఎంతమంది వింటున్నారు.బయటకు అత్యవసరం అయితేనే వెళ్లండని, మీ ప్రాణాలతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు, మీరు తీసుకునే రక్షణ...

Read More..

కలసపాడు క్వారీ పేలుడు ఘటనపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న టీడీపీ.. ?

కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలో ఉన్న ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే ఈ క్వారీ నిర్వాహకుడు వైసీపీ నేత కావడం కూడా రాజకీయ...

Read More..

తిరుమల స్వామివారి దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారా.. అయితే చింతించకండి.. !

కరోనా కారణంగా అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ సంవత్సరం కూడా భక్తులను ఆ భగవంతుడు కరుణించేలా కనిపించడం లేదు.ఇకపోతే ఎన్ని సార్లు దర్శించుకున్నా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పుణ్యక్షేత్రం శ్రీవారి నిలయం, తిరుమల క్షేత్రం. ఈ స్వామి...

Read More..

ప్రాణవాయువు పట్ల శ్రద్ధ వహించని అధికారులు.. ఎక్కువవుతున్న ఆక్సిజన్ లీకేజీలు.. !

ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్దితుల దృష్ట్యా ఆక్సిజన్, అమృతవాయువుగా మారిపోయింది.ఈ ఆక్సిజన్ అందక ఎందరో పేషెంట్స్ మట్టిలో కలసిపోతున్నారు.మానవుడు తన అభివృద్ధి కోసం విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చేసి ఇప్పుడు స్వచ్చమైన ప్రాణవాయువు కోసం అలమటిస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్య...

Read More..

కరోనా వల్ల కోట్ల రూపాయల సరకు ఖాళీ చేసిన పేద భారతీయులు.. ?

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో ఇక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇలా చెప్పాపెట్టకుండా లాక్‌డౌన్ అనడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా.భూకంపం వచ్చి తెలవారితే చచ్చిపోతున్నాం అని అనిపించేలా ఉరుకులుపరుగులతో చేతిలో సంచులు...

Read More..

ఎంబీఏ చదివి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.. ఎందుకో తెలుసా.. ?

నిజమైన ప్రేమకు కృరమృగాలు సైతం కృరత్వాన్ని వదిలిన సంఘటనలు ఎన్నో లోకంలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.అలాంటిది అన్ని ఆలోచించగలిగే నేర్పరితనం ఉన్న మనుషులు మాత్రం స్వార్ధంతో కన్నవారి పాలిట శాపంగా మారుతున్నారు నేటి కాలంలో.కానీ ఓ యువకుడు మాత్రం కన్న తండ్రి...

Read More..

చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర.. మరో రెండు నమోదు.. !

అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం, ప్రతిపక్షంలోకి మారాక ఎదుటి వారు చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం రాజకీయ నేతలకు అలవాటుగా మారిన పని.ఇక నోటి దురుసు ఉన్న వారే రాజకీయాల్లో నెట్టుకొస్తారనే నానుడి ఉంది.అయితే ఇలాంటి నోటి దురద వల్ల చిక్కుల్లో చిక్కుకోవడం...

Read More..

మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. నేషనల్ అవార్డ్ గ్రహీత మరణం.. !

కరోనా కారణంగా యువకులే తట్టుకోలేకపోతున్న క్రమంలో ఇక వయస్సు మళ్లిన వారికైతే చెప్పవలసిన అవసరం లేదు.కాగా కరోనా సెకండ్ వేవ్ మాత్రం పగబట్టినట్లే ప్రముఖులందరిని టార్గెట్ చేసినట్లుగా ఉంది.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అన్ని రంగాల వారినే కాకుండా సినిరంగానికి చెందిన...

Read More..

కరోనాతో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత.. !

ప్రజలపాలిట మాయల మరాఠిలా మారిన కరోనా సెకండ్ వేవ్ ప్రజల జీవితాలతో చెడుగుడు ఆడేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇంతలా కరోనా వ్యాపిస్తున్న జనంలోని చాల మందిలో మాత్రం ఇంకా నిర్లక్ష్యం పోవడం లేదు.ఇకపోతే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అన్ని వయస్సుల...

Read More..

రైతులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. !

కరోనా విపత్తు కాలంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది.పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన పథకం కింద 8వ విడత డబ్బులను పంపిణి చేస్తున్నట్లుగా తెలిపింది.కాగా కేంద్రం ఇప్పటికే ఏడు విడతల్లో డబ్బులను రైతులకు ఖాతాల్లో వేసింది.ఇప్పుడు...

Read More..

కన్ఫం: పుష్పరాజ్ ఎంట్రీ రెండు సార్లు!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో...

Read More..

తిరుపతి ఘటనపై నిరసనకు దిగిన ప్రతిపక్ష పార్టీలు.. !

గత రెండు రోజుల క్రితం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటన ఏపీలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది.అలాగే ప్రతిపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి.అంతే కాకుండా తిరుపతి...

Read More..

గుడ్డిలో మెల్ల.. తగ్గుముఖం పడుతున్న సెకండ్ వేవ్!

యావత్ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం కరోనా బారిన పడుతుండగా, అంతే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి.దీంతో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి.ఈ...

Read More..

నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుడు.. !

ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజల జీవితాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.ఒకవైపు బ్రతకడానికి సరిపడ ఉపాధి లేకపోవడం, మరో వైపు లాక్‌డౌన్ ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో దిక్కుతోచని స్దితిలో పేదల జీవితాలున్నాయి ఇక ఇప్పటికే కరోనా వల్ల భయపడుతుండగా మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగే ఊహించని ప్రమాదాలు...

Read More..

లాక్ డౌన్ నేపథ్యంలో.. పోలీస్‌ ఉన్నతాధికారులతో తెలంగాణ డీజీపీ సమావేశం.. !

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి అనగా 12.05.వ తారీఖు నుండి పది రోజుల పాటుగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్‌...

Read More..

తెలంగాణలో లాక్‌డౌన్‌.. వీటికి మాత్రమే అనుమతినిచ్చిన ప్రభుత్వం.. !

దేశంలోని రాష్ట్రాలు కోవిడ్ ఉదృతి వల్ల లాక్‌డౌన్ పాటిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు లాక్‌డౌన్ ఊసే ఎత్తలేదు.కానీ హైకోర్టు మొట్టెకాయలు వేస్తే గానీ మేలుకోని ఈ ప్రభుత్వం హడావుడిగా రేపటి నుండే లాక్‌డౌన్ అంటూ గత సంవత్సరం చేసిన...

Read More..

తెలంగాణలో లాక్ డౌన్ పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. ?

తెలంగాణలో రేపటి నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ లాక్‌డౌన్ అమలు ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణ...

Read More..

పిల్లోడి గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన సీఎం స్టాలిన్.. !

మానవత్వం మనిషి వయస్సుని బట్టి రాదని నిరూపించాడు ఓ ఏడేళ్ల బుడ‌త‌డు.కోట్ల కొద్ది సొమ్మును దాచుకుని మానవత్వం మరచి మసలుకుంటున్న ఎందరో ధనికులకు కనువిప్పు కలిగే ఈ ఘటన గురించి తెలుసుకుంటే.కరోనా సోకిన వారి పట్ల మాన‌వ‌త్వంతో మెలిగాడు మ‌ధురైకి చెందిన...

Read More..

తిరుపతి రుయా ఆస్పత్రి ప్రమాద ఘటన పై స్పందించిన సీఎం జగన్.. !

దేశంలో కరోనా కారణంగా వినిపిస్తున్న ఆర్తనాధాలకు ఒక్క నేత హృదయం కూడా కరగడం లేదు.అందులో కరోనా పేషెంట్ల పై అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తుంది.కనీసం రోగుల సేవకు అందించే అత్యవసరమైన సదుపాయాలు కూడా కల్పించలేని స్దితిలో మన ప్రభుత్వాలు ఉండటం సిగ్గు...

Read More..

పనివేళల్లో కీలక మార్పులు చేసిన ఏపీ బ్యాంకులు.. !

కరోనా వల్ల ఎప్పుడు ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్దల పని వేళల్లో కీలక మార్పులు కూడా జరిగాయి.మొదటి సారి వచ్చిన కరోనా వల్లనే ఇంకా ప్రజలు కోలుకోలేదు.ఇక ప్రస్తుతం వచ్చిన కోవిడ్...

Read More..

ఓయూ విద్యార్థి నేత కన్నీటి గాధ.. బంగారు తెలంగాణ బాధల తెలంగాణగా మారుతుందా.. !?

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ అని సమాజంలో నెలకొన్న కుళ్లును కడుగుతూ రాసిన ఈ గీతం ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుర్బరమైన...

Read More..

తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం.. ?

దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం చెప్పుకోలేని రీతిలో కొనసాగుతుంది.ఈ వైరస్ సోకడం ఒకవైపు అయితే కరోనా పేషంట్స్ బ్రతకడానికి చేస్తున్న జీవనపోరాటం ముందు కష్టాలు, దయ అనేది లేకుండా కాచుకు కూర్చున్నాయి.కరోనాతో మృత్యు అంచులకు వెళ్లిన వారు బ్రతకాలనే ఆరాటంలో చేస్తున్న...

Read More..

దక్షిణ మధ్య రైల్వే విభాగం కీలక నిర్ణయం.. అక్కడికి వెళ్లే రైల్వే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి.. !

దేశంలో నెలకొన్న కరోనా పరిస్దితుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.అసలు ఒక మనిషి తన జీవిత కాలంలో ఊహించని సంఘటనలను, దారుణాలను ఈ కరోనా ప్రజలకు పరిచయం చేస్తుంది.ఇప్పటికే ప్రతి వారి జీవితాన్ని శాసిస్తున్న కరోనా ఎప్పుడు ఎవరి నుదుటన మరణ...

Read More..

ఆక్సిజన్ విషయంలో కేంద్రానికి షాకిచ్చిన కేరళ సీఎం.. ?

కరోనా సోకి ప్రాణాలతో పోరాటం చేస్తున్న వారికి అమృత వాయువుగా మారిన ఆక్సిజన్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.ఈ ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్న వారు...

Read More..

స్వాతి మ్యాగజైన్ వర్గాల్లో తీవ్ర విషాదం.. కరోనాతో వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మృతి.. !

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ కొత్త సంవత్సరాన్ని చూడటానికి ఎందరు మిగిలి ఉంటారో తెలియని అయోమయ పరిస్దితి ప్రజల్లో నెలకొంటుందట.ఇప్పటికే సామాన్యులతో పాటుగా ప్రముఖులకు కూడా ప్రాణాంతకంగా మారిన, ఈ వైరస్ కాస్త కూడా జాలి చూపించకుండా నిర్ధాక్షిణ్యంగా...

Read More..

కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్న పుజారా దంపతులు.. !

కరోనా ఏ రంగాన్ని వదలడం లేదన్న విషయం తెలిసిందే.దీని దెబ్బకు చివరికి సజావుగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ కూడా బ్రేకులు పడ్దాయి.ఇదిలా ఉండగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ కూడా సలహా...

Read More..

ఈ లక్షణాలుంటే బ్లాక్‌ ఫంగస్‌ అని గుర్తించండి.. !

ప్రస్తుతం దేశంలోని ప్రజల జీవితాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి.ఏ క్షణం మాయదారి కరోనా అంటుకుని ప్రాణాలు తీస్తుందో అర్ధం కాని స్దితిలో ప్రజలు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.ఇక కరోనా సోకి ఈ వైరస్ బారినుండి బయటపడిన వారిపాలిట మరో సమస్య ప్రాణాంతకంగా మారుతుందట.దాని...

Read More..

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఆపై గిఫ్ట్‌గా కరోనా.. !!

ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కరోనా గిఫ్ట్‌గా తీసుకున్న ఓ నాయకుని గురించిన వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న మాట.దేశంలో కరోనా వైరస్ ఎంత బలంగా మారి ప్రజల ప్రాణాలను తీస్తున్నా నేతలు మాత్రం తమ రాజకీయలబ్ధి...

Read More..

హైదరాబాద్‌ కింగ్‌ కోఠి ఆసుపత్రిలో విషాదం.. ఆక్సిజన్‌ అందక మృతి చెందిన పేషెంట్స్.. !

మనుషుల ప్రాణాలను ఆరతి కర్పూరంలా ఈ సంవత్సరం కరిగించేస్తుంది.అసలే కరోనా వచ్చిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లితే బెడ్లు ఖాళీగా లేవని సమాధానాలు వినిపిస్తున్నాయి.ఒకవేళ హస్పటల్లో బెడ్డు దొరికితే బ్రతకడానికి డబ్బులు వెదజల్ల వలసి వస్తుంది.లక్షల్లో ఫీజులు చెల్లించినా బ్రతుకుతామనే నమ్మకం కలగడం లేదు....

Read More..

నెటిజన్లతో కన్నీరు పెట్టిస్తున్న ఓ నటుడి మరణం.. !

ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని జాలీగా చూస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే.ఎందుకంటే అధిక జనాభ గల ఈ దేశంలో కరోనాలాంటి మహమ్మారి విసృతంగా వ్యాపిస్తే చాలా కష్టమని కరోనా ఫస్ట్ వేవ్‌లోనే ప్రపంచ ఆరోగ్య సంస్దలు హెచ్చరించాయి.అయితే కోవిడ్ మొదటి...

Read More..

ఆన్‌లైన్‌లో మద్యం.. నిర్ణయించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. !

మద్యం కు అలవాటైన వారికి ప్రాణాలు పోతున్నా సరే నోటిలో చుక్క పడందే వారి ఆత్మ శాంతించదు.ఈ మద్యం మత్తెక్కించే కిలాడి ఒక్కో చుక్కతో తెలియని ప్రపంచాన్ని పరిచయం చేసే మత్తైన వగలాడి.అందుకే తినడానికి తిండి లేకున్నా మందు బాబులకు మాత్రం...

Read More..

బెడిసి కొడుతున్న వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకం.. ?

ప్రజలకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఎన్ని పధకాలు పెట్టిన ఊపయోగం ఉండదు.అవి సరిగ్గా అమలవుతూ వాటి వల్ల ప్రజలు బాగుపడ్దప్పుడే ఆ పధకాలకు అర్ధం ఉంటుంది.ఇకపోతే ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న కొన్ని పధకాల వల్ల ప్రజల్లో...

Read More..

కరోనాతో రాలిపోయిన కార్పొరేటర్ కూతురు.. !

కరోనా వల్ల అందరు ఉన్న అనాధలా జీవించవలసి వస్తుంది.ఒకప్పుడు కులం తక్కువని మనుషులను దూరంగా వెలివేసేవారు.కానీ నేడు కరోనా ఉందని అందర్ని దూరంగా ఉంచుతున్నారు.ఈ కరోనా వల్ల బంధాలు బరువవుతుండగా, అయిన వారు కరోనా కాటుకు బలి అవుతుంటే చూస్తూ కన్నీరు కార్చడం...

Read More..

ఈటల పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ హెచ్చరిక.. ?

తెలంగాణ రాజకీయాల్లో గులాభి పార్టీ నేత ఈటల రాజేందర్ విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పటి వరకు అనేక మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇంతలో తెగేలా లేదు.అదీగాక మరో ఉద్యమం...

Read More..

సస్పెన్స్ కు తెరదించిన బీజేపీ.. అస్సాం సీఎంగా ఆయనేనటా.. ?

అస్సాం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దాని పై కొనసాగుతున్న సస్పెన్స్‌ తాజాగా వీడింది.గత ఆరు రోజులుగా ఈ విషయంలో అస్సాంలో ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ రోజు బీజేపి అధిష్టానం అస్సాం సీఎంగా హిమంత బిశ్వా శర్మను ఖరారు...

Read More..

చంద్ర‌బాబు పై వైసీపీ ఎంపీ తీవ్ర విమ‌ర్శ‌లు.. ?

తుఫాను అయినా కాసేపు వచ్చి పోతుంది గానీ ఏపీ రాజకీయ పర్వంలో మాటల తుఫాను మాత్రం అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది.ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ తమ టార్గెట్ విమర్శించు కోవడం అనే రీతిలో వీరి వ్యవహారం సాగుతుంది.ఇక టీడీపీ అధినేత...

Read More..

గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రయత్నం.. !

గుంటూరు జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్‌లో కలకలం చోటు చేసుకుంది.ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళ ఎస్సై, కానిస్టేబుల్ వీరిద్దరు కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించడం తో ఈ ఘటన చోటు చేసుకుందట.ఆ వివరాలు చూస్తే.,/br> గతేడాది అక్టోబరులో చుండూరు...

Read More..

ఇంత అల్లకల్లోలానికి కారణం సాగర్ ఎలక్షన్​ ఎఫెక్ట్.. నేతలు ఇకనైన కళ్లు తెరవండి.. !?

కరోనాను తేలికగా తీసుకున్న వారికి దీని విశ్వరూపం తెలియడం లేదు.కానీ ఈ వైరస్ వల్ల ఊపిరి అందక నరకం అనుభవిస్తు ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తే అర్ధం అవుతుంది.ఈ చిన్న వైరస్ ఎన్ని కుటుంబాలను దిక్కులేని వారిగా చేస్తుందో.నరకం ఎక్కడో లేదు...

Read More..

కరోనాతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఏడో తరం పీఠాధిపతి మృతి.. !

దేశంలో ఊహించని విధంగా కరోనా వ్యాప్తి జరుగుతుంది.దీని పై ప్రపంచ ఆరోగ్య సంస్దలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ప్రకృతికి అనుగుణంగా మనుషులు జీవించాలని కాలం చెబితే, మానవులు మాత్రం ప్రకృతికి విరుద్ధంగా జీవించడానికి అలవాటుపడ్దారు.ఇలా మానవ తప్పిదాల వల్ల...

Read More..

చంద్రబాబు విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్.. !

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కరోనా వైరస్ విషయంలో మాట్లాడాడని కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంలో టీడీపీ నేతలు పలు విమర్శలు చేస్తుండగా తాజాగా...

Read More..

హైదరాబాద్ లో ఏ దవాఖానలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. !

కరోనా మహా ఖతర్నాక్‌గా మారింది.నాకేం అవుతుందని భావించే వారి పాలిట యమపురిలా మారింది.అయితే కోవిడ్ సోకి అస్పత్రిలో బెడ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు అక్కడికి వెళ్లి నిరాశగా ప్రాణాపాయ స్దితిలో కొట్టుమిట్టాడుతున్నారు.అలా బెడ్స్ కోసం తిరిగే లోపలే పరిస్దితి విషమించి...

Read More..

పోలీసుల విచారణలో నోరు విప్పిన పుట్ట మధు.. ఆ భయంతోనే పారిపోయా...

తెలంగాణ రాజకీయాల్లో మరో కోణం బయటకు వచ్చింది.ఇప్పటికే ఈటల చుట్టు ఉచ్చు బిగించాలని శతవిధాల ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఊహించని విధంగా మంథని లాయర్ దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెరపైకి వచ్చారు....

Read More..

పుట్ట మధు అరెస్ట్ వెనక ఉన్న తతంగం ఇదేనటా.. !?

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.ఎందుకంటే ఇన్నాళ్లూ తెరమీదికి రాని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్ వ్యవహారం తాజాగా సంచలనానికి కేంద్రబిందువుగా మారిందట.అయనను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు...

Read More..

ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన మోదీ.. అందుకేనా.. ?

జీవితం విలువ తెలిసిన వారికి మరణం విలువ తెలుస్తుంది.అసలు జీవితం అంటే గాలిలో దీపం వంటిది అని ఆలోచించే వారికి మరణం విలువ కూడా తెలియదు.నిజానికి కరోనా ఇంతలా మృత్యు గంటలు మోగిస్తుంటే, ప్రతి వారు తనకు తానుగా తగిన జాగ్రత్తలు...

Read More..

న‌లుగురు చిన్నారుల ప్రాణం తీసిన కారు సరదా.. !

ఒక చిన్న నిర్లక్ష్యం అతి పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాలు తీస్తుందని పలుసార్లు నిరూపించబడింది.అందులో కరోనా వల్ల రాలిపోతున్న ప్రాణాలతో పాటుగా, నిర్లక్ష్యం వల్ల కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.ఇక ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదు.ఇక చిన్నపిల్లలను అయితే కంటికి...

Read More..

కరోనా నియంత్రణలో విఫలమైన జగన్.. ఏపీలో టీడీపీ నేతల దుమారం.. ?

నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.కానీ రాజకీయ నాయకుల నోర్లు మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదస్పదమైన విషయాలను చుట్టేస్తాయి.ఇలా నోరు అదుపులో పెట్టుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు ఉన్నారు.ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ...

Read More..

హిందూ మహిళకు ముస్లిం సోదరుల అంత్యక్రియలు.. వైరస్ సోకడంతో..?

కరోనా మహమ్మారి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సోకుతూ ప్రజల్లో ఊహించని స్థాయిలో భయాందోళనను పెంచుతోంది.కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లలో చిన్నపిల్లలు, యువతకు పెద్దగా ప్రమాదం లేకపోయినా బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు నిర్లక్ష్యం వహిస్తే...

Read More..

రాజమండ్రిలో చోటు చేసుకున్న అరుదైన ఘటన.. కొన్ని క్షణాలు మాయమైన నీడ.. !?

ఈ విశ్వం ఒక అంతుచిక్కని రహస్యం.ఎన్ని పరిశోధనలు చేసినా, మానవ మేధస్సు ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కనిపెట్టలేని ఎన్నో సంఘటనలు, కంటికి కనిపించని అద్భుతాలు అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఎంతలా శోధించిన గానీ ఇలాంటి అద్భుతాల మూలం తెలుసుకోవడం కొన్ని...

Read More..

ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి ఏర్పాటు.. గాంధీలోనే ప్రాణ వాయువు.. !

ప్రస్తుతం ఆక్సిజన్ అందక కరోనా సోకిన వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికి తెలిసిందే.ఒకగానొక సమయంలో పరిస్దితి విషమించడంతో కనీసం ఆక్సిజన్ అందిస్తే అయిన బ్రతికే అవకాశం ఉన్నా కూడా సమయానికి ఇది దొరకక ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు.ప్రస్తుత...

Read More..

కరోనా బారినపడిన ప్రముఖ నటుడు ఆయన ఫ్యామిలీ.. !

భయం మనిషిని బ్రతికుండగానే మరణించేలా చేస్తుంది.ప్రస్తుతం కరోనా అనే వైరస్ కూడా ప్రజల్లో భయాన్ని నింపింది.అందువల్ల వైరస్ సోకిన వారికంటే ఈ భయంతో మరణిస్తున్న వారే కనిపిస్తున్నారు.కాబట్టి కరోనా వచ్చిందని భయపడటం కంటే దానీ నుండి ఎలా బయటపడాలనే ఆలోచనతో ధైర్యంగా...

Read More..

మీరు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మరచిపోతున్నారు.. జగన్ ట్వీట్‌పై ఒడిశా ఎంపీ రీ ట్వీట్.. ?

దేశంలో కరోనా వల్ల నెలకొన్న పరిస్దితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నదని ప్రచారం జరుగుతుండగా, ఈ విషయంలో నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ప్రధాని నరేంద్రమోదీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం...

Read More..

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే.. ?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని, కానీ కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే తెలంగాణలో ఏప్రిల్ 20వ తారీఖు నుండి రాత్రి 9...

Read More..

కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసు.. ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం పై మితిమీరిన ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.ఆ నోటి దురుసుతో మరొక సారి జారిన మాట సంచలనంగా మారిందట.దీని ఫలితంగా కేసును కూడా నమోదు చేశారట. ఆ వివరాలు...

Read More..

తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ?

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.ఇప్పటికే భూ ఆక్రమనల పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్న వారంతా టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.ఈ వివాదం టీఆర్ఎస్ కు ఒక కొరకరాని కొయ్యలా మారుతుందనే ప్రచారం కూడా జరుగుతుందట. ఈ...

Read More..

రాజీనామా చేసిన సుప్రీంకోర్టు ఈసీ ప్యానల్ న్యాయవాది.. ?

రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై ఈ మధ్య కాలంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అదీగాక ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ప్రతిపక్షాలు...

Read More..

కరోనాతో మృతి చెందిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. !

గత కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ప్రముఖ మాఫియా డాన్ చోటా రాజన్ కరోనా కారణంగా మరణించారట.కాగా కరోనా బారిన పడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో చోటా రాజన్ చికిత్స...

Read More..

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు మేయర్ల ఎన్నిక.. మహిళలకే ప్రాధాన్యత.. !

ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ ఎన్నికల్లో మహిళలకు అధికప్రాధాన్యత ఇచ్చారు.ఈ నేపధ్యంలో ఇక్కడి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది....

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎల్ఐసీ సేవలు ఐదు రోజులే ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి వారానికి 5 రోజులు మాత్రమే పని చేయనుంది అని ఎల్ఐసి ప్రకటించింది.ఇకపై శనివారం ఎల్ఐసి కార్యాలయాలు పనిచేయవు అని ఆ సంస్థ పేర్కొంది. 2.ఈ రోజు రాత్రి...

Read More..

యూజర్లకు శుభవార్త చెబుతున్న పేటీఎం .. !

ప్రస్తుతం దేశం కరోనా వైరస్ ప్రకంపనలకు అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే.బయటకు వెళ్లితే ఎవరి ద్వారా కరోనా వ్యాపిస్తుందో తెలియని పరిస్దితుల్లో ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నారు.ఇలాంటి సమయంలో వీలైనంతగా ఇంటి నుండే తమ పనులను గానీ, ఉద్యోగ ధర్మాలను గానీ నిర్వహిస్తున్నారు.ఇదిలా...

Read More..

ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే.. !

కరోనా భయంతో ప్రయాణాలు చేసే వారు చాలా తక్కువైపోయారు.సొంత వాహనాలు ఉన్న వారు మాత్రం వారి వారి వాహనాలను ఉపయోగించుకుంటు పనులు ఒడ్డెక్కించుకుంటున్నారు.ఇక ఈ కరోనా దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్దలు నష్టాలబాట పడుతుండగా, దక్షిణమధ్య రైల్వే కూడా ఇదే దారిలో...

Read More..

కూలీ పనులు చేస్తున్న సీపీఐ నారాయణ.. ఎందుకంటే.. ?

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు పని చేస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులివ్వడం ఇంత వరకు మనకు తెలిసిందే.కొందరు బట్టలు ఉతికితే, మరి కొందరు ఇస్త్రీ చేస్తూ, దోశలు వేస్తూ, కూరగాయలు అమ్ముతూ ఇలా రకరకాల పనులు చేస్తున్నట్లుగా ఏదో తనకు ఓట్లుపడాలని చేయడం...

Read More..

ఎల్‌ఐసీ కార్యాలయాల పనివేళల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంస్ద.. !

ఈ హైటెక్ యుగంలో ప్రపంచాన్ని ఇంతలా స్దంభించిపోయేలా చేసిన కరోనా వైరస్ మానవ మేధస్సుకు ఒక ప్రశ్నలా మారిందనడంలో సందేహం లేదు.దీని వల్ల దేశంలో, ప్రజల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే ప్రార్ధన మందిరాలు, ప్రభుత్వ సంస్దలు మొదలగు అన్ని ప్రభుత్వ,...

Read More..

తమిళనాడులో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం.. మొత్తం మంత్రుల జాబితా ఎంతంటే.. ?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్ సారధ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతోంది.ఈ ప‌నిలో బిజీబిజీగా ఉన్న స్టాలిన్ తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు...

Read More..

ప్రగతి భవన్‌లో కీలక నిర్ణయాల పై చర్చించనున్న సీఎం కేసీఆర్.. !

తెలంగాణ ముఖ్య మంత్రికి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటి నుండి గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.కాగా ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని నిర్ధారణ జరగగా ప్రస్తుతం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా...

Read More..

ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్న చంద్రబాబు.. !

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకున్న నవ్వేవారుంటారు, ఎద్దేవా చేసే వారున్నారు, విమర్శించే వారు ఉన్నారు.అయినా గానీ రాజకీయాల్లో ఇవన్ని పట్టించుకుంటే ముందుకు సాగలేమన్న విషయం బాబు గారికి బాగా తెలుసు కావచ్చూ అందుకే అధికార పార్టీ...

Read More..

వికటించిన హోమియో వైద్యం.. పలువురి ప్రాణాలు తీసింది.. !

మనిషిలో ఉన్న భయం మనస్సును పరిపరి విధాలుగా పరిగెత్తేలా చేస్తుంది.దీని ఫలితంగా మనిషి విచక్షన కోల్పోయి తన ఆలోచనల పరిధిని దాటి ప్రవర్తిస్తాడు.అందులో ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వారి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు...

Read More..

భారత్ విమానాలపై నిషేధం విధించిన మరో దేశం.. !

దేశం మొత్తం కంటికి కనిపించని కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పోరులో మనోదైర్యం ఉన్న వారు గెలుస్తుండగా, ధైర్యాన్ని కోల్పోయి భయంతో మరణిస్తున్న వారు కూడా ఉన్నారు.ఎప్పుడైతే ఒక మనిషి మనస్సు బలహీనంగా మారుతుందో అప్పుడే అతను...

Read More..

కరోనా కంటే చంద్రబాబు ప్రమాదకరం.. ఏపీ సమాచార శాఖ మంత్రి ఫైర్.. ?

ఏపీలో వైసీపీ వర్సెస్ చంద్రబాబు మధ్య పోరు ఎప్పుడు ఉత్కంఠంగా సాగడం చూస్తూనే ఉన్నాం.టీడీపీ అంటే చక్రాలు లేని సైకిల్ గా మారింది వైసీపీ నేతల దృష్టిలో.పేరుకే ప్రతిపక్షం గానీ ఎప్పుడు ఒక నిజమైన ప్రతిపక్ష నేతలా బాబు మసలుకోవడం లేదని,...

Read More..

కన్న తల్లికి ఆన్ లైన్ కర్మకాండ నిర్వహించిన కొడుకులు.. !

పిల్లలు పుట్టినప్పుడు కాదు తల్లిదండ్రులకు సంతోషం కలిగేది వారు ప్రయోజకులై కన్నవారిని కన్నుల్లో పెట్టుకుని చూసుకున్నప్పుడే.ఈ ఊపిరి పోయేవరకు తాను నిర్వహించే నిత్య కర్మలు సక్రమంగా నిర్వహించి, మరణించాక కూడా శ్రాద్ధకర్మలు సజావుగా చేసినప్పుడే కన్నవారి ఆత్మ శాంతించేది.కానీ నేడు కరోనా...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.తెలంగాణ ఏపీ మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు పై అధికారులు ఆంక్షలు విధించారు.మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. 2.ఏపీలో కొత్త సమాచార కమిషనర్ల నియామకం...

Read More..

కలెక్టర్ ఫేస్‌బుక్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అంతటితో ఆగకుండా.. !

దేశంలో దొంగలు పడ్డారు అనే చిత్రం ఉందన్న విషయం తెలిసిందే.కానీ అది నిజమే అవుతుంది.ప్రస్తుతం దేశంలో దొంగలు పడ్డారు.అందినకాడికి దోచుకుంటున్నారు.ఇక ఆ దొంగతనాలు చేసే తీరును బట్టి వారి వృత్తికి పేర్లు కూడా పెట్టింది సమాజం.ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన...

Read More..

కరోనా నేపధ్యంలో నగరంలోని ప్రముఖ ఆలయాలు మూసివేత.. !

దేశవ్యాప్తంగా కరోనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం తెలిసిందే.ఇక కోవిడ్ సెకండ్ వేవ్ ఇంతలా వ్యాపించడానికి మాత్రం ప్రజల నిర్లక్ష్యం, పాలకుల అధికార దాహం అని ప్రజల్లో చర్చ సాగుతుందట.అసలు ఎన్నికలు పెట్టకుంటే ఈ కరోనా ఇంతలా విజృంభించేది కాదంటున్నారు....

Read More..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయిందా.. !?

రాజకీయనాయకులు సాధ్యం కాని పధకాలను కూడా అమలు చేస్తూ పదవుల కోసం, స్వార్ధంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారట.ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వారున్న సమాజంలో అన్నీ ఉచితంగా ఇస్తున్నారని ఆశపడుతున్న ప్రజలు ఉచితం...

Read More..

మోదీ పై సంచలన వ్యాఖ్యలతో లేఖ.. ప్రముఖ రచయిత్రి విజ్ఞప్తి .. ?

భారత్ ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా అనే భారీ విపత్తును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఎవరి అసమర్ధత వల్ల అయితే నేమి తీవ్ర సంక్షోభంలో పడిపోతున్న దేశాన్ని ఒడ్డుకు చేర్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలనేది ప్రజల అభిప్రాయమట.కానీ అవినీతికి దాసోహమైన నేతలు స్వార్ధంతో దేశాన్ని,...

Read More..

భూకబ్జా విషయంలో ఓపెన్ ఛాలెంజ్ విసిరిన జ‌న‌గామ ఎమ్మెల్యే.. ?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త వైరస్ ప్రవేశించిందట.అదే భూకబ్జాల వైరస్.ఇది పాతదే అయినా ఇప్పటి వరకు కరోనా సెకండ్ వేవ్‌లా మారలేదు.కానీ ఈటల పై చేసిన ఆరోపణల విషయంలో అవినీతి వైరస్ తీవ్ర రూపందాల్చిందట.దీని వల్ల మరెందరో కబ్జా కోరు నాయకుల భాగోతాలు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.పూణే నుంచి తెలంగాణ కు వాక్సిన్ లు నిన్న రాత్రి పుణె నుంచి తెలంగాణకు నాలుగు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. 2.ఈటెల భూ కబ్జాలపై రెండో రోజు విచారణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా రఘువరన్ శామీర్...

Read More..

ఎన్నికలు ముగియగానే పెరుగుతున్న పెట్రోలు ధరలు.. ఊహించిందే జరుగుతుందా.. ?

గత కొద్ది నెలలుగా రాకెట్‌లా దూసుకు వెళ్లుతున్న పెట్రోల్ ధరలు ఒక్క సారిగా పెరగడం ఆగిపోయాయని సామాన్యుడు ఆనందపడ్డాడు.కానీ ఎన్నికలు ఉండటం వల్ల ఈ ధరలకు బ్రేకులు పడ్డాయని గ్రహించలేక పోయాడు.అయితే కొందరు మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ...

Read More..

కేసీఆర్ బాహుబలిలో కట్టప్పలా ఈటలకు వెన్నుపోటు.. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు.. ?

తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం రాజకీయ రూపురేఖలనే మార్చేసేలా ఉన్నాయా అనే అనుమానాలు కొందరిలో వస్తున్నాయట.రాజేందర్ చేసిన తప్పు పై పూర్తి క్లారీటి ఇవ్వలేని ప్రభుత్వం హడావుడిగా ఆయన పై చర్యలు తీసుకోవడం అంత నీచమైన పని లేదని ఈటల...

Read More..

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు దుర్మరణం.. !

నేడు మనుషుల ప్రాణాలు పోవడం అనేది యముడి చేతుల్లో కంటే ఇతరుల చేతుల్లో ఉంటుంది.ఇలా వారి నిర్లక్ష్యం వల్లనో ఇంకా కొంత కాలం బ్రతకవలసి ఉన్న అర్దాంతరంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఇప్పటికే కరోనా వల్ల...

Read More..

నెక్ట్స్ మూవీపై మహేష్ మౌనం ఎందుకో?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ...

Read More..

పుదుచ్చేరిలో సీయం పీఠం కోసం మొదలైన రాజకీయ రగడ.. !

దేశానికి బీజేపీ చేస్తున్న మంచి ఏంటో తెలియదు గాని ఈ మధ్య కాలంలో బీజేపీ పై మాత్రం ప్రజల్లో అసంతృప్తి రాజుకుందన్న విషయం క్షుణంగా తెలుస్తుందని అనుకుంటున్నారట.ఒకరకంగా దేశంలోని పేదలు, సామాన్యులు బాగుపడటం కంటే అంబానీ లాంటి ఫ్యామీలీలు కోట్ల ఆస్తులను...

Read More..

కరోనా నింపిన విషాదం.. కేంద్రమంత్రి కూతురు మృతి.. !

కరోనా ప్రజల పాలిట యమపాశంగా మారింది.ఇప్పటికే ఏ మాత్రం అనారోగ్య సమయలున్నా కోవిడ్ సోకిందంటే దాదాపుగా బ్రతికి బట్టకట్టడం కష్టంగా మారుతుంది.అదీగాక వయస్సు మళ్లిన వారితో పాటుగా, మిడిల్ వయస్సు వారిని కూడా ఇబ్బంది పెడుతున్న కరోనా వల్ల ఎందరో రాజకీయ...

Read More..

ప్రచారం చేయకుండానే గెలిచి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన అఖిల్ గొగోయి.. !

రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలంటే పెద్ద పెద్ద బ్యాక్ గ్రౌండ్, నేతల సపోర్ట్, డబ్బులు వెదజల్లడం వంటి చీఫ్ మైండ్ ఉండవలసిన అవసరం లేదని నిరూపించిన ఘటన అవినీతి పరులను సిగ్గుపడేలా చేస్తుంది. ఇక ఎన్నికల్లో గెలవాలంటే వీపరితంగా ప్రచారం, సాధ్యం కానీ...

Read More..

తిరుమలలో అగ్ని ప్రమాదం.. !

ఉదయం వార్తలు తిరిగేస్తే చాలు ప్రమాదాలు, మరణాలు, నిత్యం అగ్నిహోత్రంలా మారిపోయాయి.ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా, పిలిచినంతనే పలికేటి దైవంగా, ఆపదలు తీర్చే కలియుగ వైకుంఠ హరిగా సేవలు అందుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆస్థాన మండపం వద్దనున్న...

Read More..

బెంగాల్‌ల్లో బీజేపీ, తృణమూల్‌ వార్.. స్పందించిన కేంద్ర హోంశాఖ.. !

పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ముగిసాయని అనుకుంటున్న సమయంలో వీటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది.ఇక ఆ ఫలితాలు కూడా వచ్చాయి.ఈ ఫలితాల్లో నందిగ్రామ్‌లో మమతా గెలుపొందినట్టు మొదట ప్రకటించినా.రీకౌంటింగ్ చేపట్టడంతో సువేందు విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. దీంతో ఇక్కడే చిచ్చు రాజుకుంది.ఇప్పటికే సువేందు...

Read More..

నందిగ్రామ్‌ ఎన్నికల ఫలితాల విషయంలో కోర్టుకు వెళతానంటున్న మమత...

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ మధ్య పోరు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే.ఇక దేశంలో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్నా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను, ఎన్నికల కమిషన్ నిర్వహించడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది.కాగా మొత్తానికి ఈ పోరు...

Read More..

ఈటెల రాజేందర్​ భూ వ్యవహారంపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు.. ?

రాజు మనవాడైతే దోపిడికి అడ్డు ఉండదని తెలంగాణలో నిరూపించ బడుతుందని అనుకుంటు ఉన్నారట.అసలు మనిషి బ్రతకడానికి వేలకొద్ది ఎకరాల భూమి అవసరం లేదు.కాని నేడు ప్రజాసేవ ముసుగులో రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి మరెందులో లేదని ప్రజలందరు ముచ్చటించు కుంటున్నారట.ఇదిలా ఉండగా తెలంగాణ...

Read More..

భారత్‌కు భారీ సాయం ప్రకటించిన ప్రముఖ ఫార్మా కంపెనీ.. !

కోవిడ్ వల్ల భారత్ లో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే ఇంతకాలం కఠినంగా వ్యవహరించిన దేశాలు సైతం ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పలు దేశాలు వాటి వాటి స్దాయికి తగ్గట్లుగా ఆదుకుంటున్నాయి.ఈ క్రమంలో కరోనాతో పోరాడుతున్న భారత్‌కు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ -20

1.జానారెడ్డి సంచలన నిర్ణయం ఇక పై ఏ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2.ఓడినా తానే ముఖ్యమంత్రి బెంగాల్ ఎన్నికల్లో తాను ఓటమి చెందినా, తమ పార్టీ గెలిచిన నేపథ్యంలో తానే...

Read More..

ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ చేస్తోన్న డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా, ఎలాంటి రికార్డులను క్రియేట్...

Read More..

సీఎం మమత పై అనూహ్య విజయం సాధించిన సువేందు అధికారి పై దాడి.. ?

పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.కాగా నందిగ్రాం లో పోటి చేసిన మమత మొదటి నాలుగు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజ‌లో ఉండగా, అనంత‌రం...

Read More..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు.. ?

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే.కాగా ఈ ఉప ఎన్నికలో అధికార వైసీపీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి ఘ‌న‌విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి బరిలో...

Read More..

అకస్మికంగా మరణించిన రామాయంపేట మాజీ ఎమ్మెల్యే.. !

ప్రస్తుత పరిస్దితుల్లో మరణాలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక కాస్త వయస్సు మళ్లీ అనారోగ్యం తో బాధపడే వారైతే పుటుక్కున ఎగిరిపోతున్నారు.ఇప్పటికే కరోనా తన పని తాను కానిస్తుండగా, ఇతర అనారోగ్య కారణాల వల్ల రాజకీయ నేతల...

Read More..

పశ్చిమబెంగాల్‌లో పారని బీజేపీ పాచిక.. ఈ అంశాలేనా ఓటమికి కారణం.. ?

పశ్చిమబెంగాల్‌లో ఓటమితో ఆలోచనలో పడ్ద మోదీ సర్కార్ ఈ రాష్ట్రంలో గెలవాలనే పట్టుదలతో దాదాపు రెండేండ్ల కిందటి నుంచే ఎన్నికలకు సమాయత్తమైందట.అసలే కేంద్ర పెద్దలకు మమత బెనర్జికి ఏ విషయంలో కూడా పొత్తు కుదరదు. పొయ్యిలో ఉప్పు వేస్తే ఎలా చిటపటలాడుతుందో...

Read More..

తమ పార్టీ అభ్యర్థుల ఓటమి పై బెంగాల్ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్దాయిలో విజయాన్ని సాధించలేదని నిన్న వెలువడిన ఫలితాల్లో వెల్లడి అయిన విషయం తెలిసిందే.అయితే ఈ ప్రజా తీర్పు విషయంలో స్పందించిన బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా 2016...

Read More..

ఆ రాష్ట్ర ఎమ్మెల్యేగా గెలిచిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. !

రాజకీయాలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన అర్హత అంటూ ఏం లేదని ప్రతి వారికి తెలిసిందే.అందుకే గల్లీ గుండా నుండి, సినిమా, స్పోర్ట్స్, హంతకులతో పాటుగా ఏ రంగం వారైనా పొలిటిషియన్‌గా మారవచ్చూ.ఒక డాక్టర్, ఐపీయస్, లేక ఇతర ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే...

Read More..