టీపీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డ రేవంత్ రెడ్డిపై టీ.ఆర్.ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడి కోసం కాగ్రెస్ పార్టీ కొండను తవ్వి ఎలుకని పట్టిందని టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఖతమైపోతుందని...
Read More..తెలంగాణాకు దక్కాల్సిన నీటులో ఒక్క చుక్క కూడా వదులుకోమని ఈమధ్యనే వైఎస్ షర్మిల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.అందుకోసం ఎవరినైనా ఎదురిస్తానని ఆమె అన్నారు.అయితే షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని రైతులు మండిపడుతున్నారు.హైదరాబాద్ లోని వైఎస్...
Read More..1.తిరుమల సమాచారం సుజనా వ్యాజ్యంపై ముగిసిన విచారణ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని దుర్వినియోగం చేసి 71.46 కోట్ల మేర మోసం చేశారని అభియోగాలపై సిబిఐ పై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ సుజనాచౌదరి వ్యాజ్యంపై విచారణ ను హైకోర్టు...
Read More..భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ రాబోతుంది.దేశంలో అమెరికా సంస్థ మోడర్నా తయారు చేసిన వ్యాక్సిన్ పై దరఖాస్తు చేసుకున్నారు.డీసీజీఐ అనుమతుల కోసం అమెరికా సంస్థ మోడర్నా దరఖాస్తు చేసుకుందని అధికారులు చెబుతున్నారు.త్వరలోనే మోడర్నా ఎం.ఆర్.ఎన్.ఏ వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్...
Read More..పేదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచనలు ఒక్కడుగు ముందే ఉన్నాయట.ముఖ్యంగా కరోనా సమయంలో ఈ వైరస్ బారిన పడ్డ పేదలకు అందించే వైద్యం విషయంలో ఏపీ ముఖ్య మంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుని కార్పోరెట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి...
Read More..1.ట్విట్టర్ ఇండియా అధిపతి పై కేసు నమోదు ట్విట్టర్ భారత అధిపతి పై కేసు నమోదైంది.భారతదేశ భౌగోళిక చిత్రపటం పోస్ట్ పై ఉత్తర ప్రదేశ్ లో ట్విట్టర్ భారత అధిపతి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు చేశారు. ...
Read More..కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రోగ్రాం జరుగుతుంది.మన దేశంలో 32 కోట్లకు పైగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.అయితే వ్యాక్సిన్ పై కొందరికి ఇంకా అనుమానాలు, డౌట్లు ఉన్నాయి.వ్యాక్సిన్ కు సంబందించి అనుమానాలు ఏమి వద్దని అధికారులు చెబుతున్నా మళ్లీ...
Read More..తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నెల పాటు పెట్టిన లాక్ డౌన్ ను కూడా ఎత్తేశారు.ఇక జూలై 1 నుండి తెలంగాణాలో విద్యాసంస్థలు తెరచుకుంటున్నాయి.ఈ క్రమంలో బోధన విధానంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వివరణ ఇచ్చారు.కరోనా...
Read More..తమ ప్రాణాలు బలి ఇచ్చైన కడుపున పుట్టిన వారిని కాపాడుకునే తల్లిదండ్రుల గురించి విన్నాము.అక్కడక్కడ చూస్తున్నాము.కానీ ఈ మధ్య కాలంలో శరీర సుఖాల కోసం, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, కుక్కల కంటే హీనంగా బ్రతుకుతున్న మనుషుల గురించి వింటేనే అసహ్యం వేస్తుంది.ఇక హద్దు...
Read More..మానవ మేధస్సు అనంతమైనదన్న విషయం తెలిసిందే.ఈ సృష్టికి ప్రతి సృష్టి చేసేటంతటి విజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మనిషి.కానీ టెక్నాలజీతో పాటే కొత్త కొత్త వైరస్లు పుట్టుకోస్తున్నాయి.ఇక వీటి మూలాలను కనుగొనడంలో కాస్త వెనబడ్ద మొత్తానికి ఎలాగోలా చివరి వరకు రోగాలకు నివారణ కనుగొంటున్నాడు....
Read More..ఏపీ, తెలంగాణల మధ్య జల రగడ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నీళ్ల విషయంలో తెలంగాణ మంత్రులు ఏపీ నేతలపై ఆడిపోసుకుంటున్నారట.ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఉన్న విషయంలో జల వివాదం తెరపైకి రావడంతో కొందరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారట. ఇదిలా...
Read More..ఇప్పటికే కేంద్రంతో ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తున్న ట్వీట్టర్ ఈసారి చేయకూడని తప్పు చేసి కేంద్రం ఆగ్రహానికి గురైంది.ఒకరకంగా ట్వీట్టర్ చేసిన పనికి కేంద్రం మాత్రం ఈసారి ఉపేక్షించే స్దితిలో లేదట.ఇంతకు ఈ ట్వీట్టర్ ఏం చేసిందంటే. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను...
Read More..చైనా ప్రపంచానికి కరోనా వల్ల శత్రువులా మారిన ఏమాత్రం తన స్వార్ధాన్ని వదలకుండా ఇంకా దురాగతాలకు తెరలేపుతుంది.బహుశా కోవిడ్ వైరస్ వల్ల ప్రపంచానికి, ముఖ్యంగా భారత్కు జరిగిన నష్టానికి సంతృప్తి చెందనట్లుగా ఉంది ఈ డ్రాగన్ కంట్రీ.ఇప్పటికే సరిహద్దులో పాక్తో ఎన్నో...
Read More..దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఇచ్చి సాయంత్రం...
Read More..హెచ్.సి.ఏ అపెక్స్ కౌన్సిల్ సీక్రెట్ మీటింగ్ జరిగింది.అపెక్స్ కౌన్సిల్ కు సంబందించిన కీలక నిర్ణయాలని తీసుకున్నారు.హెచ్.సి.ఏ లో ఈమధ్య ఏర్పడిన పరిస్థితులు పరిణామాల దృష్ట్య అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు.అజార్ పై వచ్చిన ఆరోపణలపై ఈ నెల...
Read More..ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న ఎమర్జెన్సీ వార్డులో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని అధికారులు వెల్లడించారు.విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఏడు ఫైర్...
Read More..బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది.అయితే ఎక్కువగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది.గతంలో క్వాంటమ్ అనే వెబ్ సిరీస్లో...
Read More..తెలంగాణా పీసీసీ ఎన్నికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకి నోటు మాదిరిగా నోటుకి పీసీసీ ఎన్నిక జరిగిందని ఆయన అన్నారు.టీపీసీసీ కాదని, టీడీపీ పీసీసీ గా మారిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.పీసీసీని ఇంచార్జి అమ్ముకున్నారని.త్వరలో ఆధారాలతో సహా...
Read More..ఒడిశాలో ఘోరం జరిగింది.100 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించాడని యూనివర్సిటీ మాజీ వీసీని హత్య చేసి పారిపోయాడు ఓ దుండగుడు.ఒడిశా సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ ద్రుబరాజ్ నాయక్ అక్కడ ఝార్సుగూడ జిల్లాలో సర్గిగూడ లో ఉంటున్నారు.ఆయన నివాసంలో చొరబడిన ఓ...
Read More..మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఇక్కడ నుండి రాకపోకలను ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి.అయితే ఇప్పటికే కొన్ని దేశాలు ఆ ఆంక్షలను ఎత్తేయగా యూఏఈలో మాత్రం భారత ప్రయాణీకులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు.తదుపరి ఆదేశాలు జారీ చేసే...
Read More..తెలంగాణా సీఎం కే.సి.ఆర్ సమక్షంలో హైదరాబాద్ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.సీఎం కే.సి.ఆర్ దళిత్ ఎంపవర్ మెంట్ కార్యచరణలపై చర్చించారు.దళితులు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని.అందుకోసమే దళితుల అభ్యున్నతికి...
Read More..1.తెలంగాణ ఉద్యమకారుల భేటీ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం భేటీ అయ్యారు. 2.ఆన్లైన్ విద్యా విధానం అమలు పై రేపు ప్రకటన ఆన్లైన్ విద్యావిధానం అమలుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు కీలక...
Read More..ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కే.ఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 5 నుండి సమ్మె తలపెట్టాలని అనుకున్నారు.అయితే ఈ సమ్మెకు ప్రభువం పర్మీషన్ ఇవ్వలేదు.మూడు నెలల క్రిత ఆర్టీసీ ఉద్యోగులు రెండు వారాలకు పైగా సమ్మె చేశారు.అప్పట్లో ప్రభుత్వం కొన్ని హామీలు...
Read More..ప్రజల కష్టాలను కొంతైన తీర్చడానికి ప్రభుత్వాలు పధకాల రూపంలో డబ్బుల సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీలో జగన్ ప్రభుత్వం వైయస్సార్ జగనన్న చేయూత పేరుతో కొంత నగదు అందిస్తున్నారు.అయితే ఈ పధకం అత్తా కోడళ్ల మధ్య చిచ్చు పెట్టి...
Read More..సింహం సింగిల్గా వస్తుంది.పందులే గుంపులుగా వస్తాయని శివాజీ సినిమాలో రజనీకాంత్ వదిలిన డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది.ఇక కేసీఆర్ కూడా ఒక డైలాగ్ వదిలారు.ఈ బక్కపలచని మనిషిని ఎదుర్కోవడానికి ఢీల్లీ నుండి పెద్ద పెద్ద నేతలు దిగితున్నారని. ఈ రెండింటికి దగ్గరి...
Read More..తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నడు లేని చురుకుదనం కనిపిస్తుందనే ఊహలు మొదలయ్యాయట.దీనికి కారణం త్వరలో హుజురాబాద్లో జరగబోతున్న ఉప ఎన్నిక కారణం అని అనుకుంటున్నారట. ఇక ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.కాగా హుజురాబాద్ నియోజక వర్గం...
Read More..తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి ని ఎన్నిక చేసినప్పటి నుండి ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవట.కానీ ఇక్కడొక సమస్య వచ్చిపడింది.అదేమంటే.రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమించడం కొందరికి ఆమోదయోగ్యం అవగా, మరికొందరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. ఇక ఎవరి బాధ వారికుండగా గులాభి...
Read More..టాలీవుడ్ ఇండ్రస్ట్రీలో పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ప్రముఖ సినీ సమీక్షకుడు, నటుడు కత్తి మహేశ్ ప్రాణాలు అపాయంలో పడ్డాయట.ఇకపోతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన కత్తి జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన...
Read More..తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది.ఎన్నో పైరవీలు, అలకలు.ఈ పీసీసీ పదవి కోసం ఇన్నాళ్లుగా మిగతా నేతలు పడ్ద ఆరాటం నేటితో ముగిసింది. ఇకపోతే ఎప్పటి నుండో తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్ది అయితే...
Read More..కష్టమో నష్టమో భరిస్తూ, రెక్కాడితే గానీ డొక్కాడని పేదల బ్రతుకులని చీల్చి చెండాడిన కరోనా వైరస్ సెకండ్ వేవ్ మిగిల్చిన జ్ఞాపకాల నుండి ఇప్పుడిప్పుడే భారత దేశం కోలుకుంటుంది.కానీ దీని ధాటికి ప్రపంచ దేశాల్లో భారతీయులకు అనుమతి నిరాకరించబడిన సంగతి తెలిసిందే.అదీగాక...
Read More..మానవ మేధస్సు ఊహించని తీరులో అభివృద్ధి సాధించిందన్న నిజాన్ని ప్రతి వారు ఒప్పుకోక తప్పదు.ఇప్పుడున్న టెక్నాలజీ ఓ అద్భుతం.ఇలాంటి ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చేసుకుని సౌకర్యాలు పొందుతున్న మనిషి విజయం వెనక వినాశనం తరుముకు వస్తూనే ఉంది.ఇందుకు ఉదాహరణగా కరోనా వైరస్ను...
Read More..జూలై 23 నుండి ఆగష్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ కు క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారు.ఈ క్రీడలను ప్రేక్షకులు ఎవరు లేకుండానే నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.ఈ క్రమంలో ఒలింపిక్స్ కు వెళ్తున్నభారత బృందానికి ప్రోత్సహించేలా తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్...
Read More..తెలంగాణ సీఎం కే.సి.ఆర్ ప్రగతి భవన్ లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.జూలై 1 నుండి అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై చర్చలు నిర్వహించారు.ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కొన్ని లక్ష్యాలను అధికారులకు నిర్ధేశించారు కే.సి.ఆర్.గ్రామాల్లో...
Read More..భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశాఖపట్నంలో నాలుగు రోజులు పర్యటించనున్న విషయం తెలిసిందే.కాగా ఉపరాష్ట్రపతి విశాఖను పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైన వెంటనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో నేడు విశాఖపట్నం చేరుకున్న వెంకయ్యనాయుడికి ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా...
Read More..తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా రావు నియమితులయ్యారు.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈమేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.నిన్నటివరకు నేరెళ్ల శారద తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉండగా ఆమె స్థానంలో సునీత బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ సందర్భంగా...
Read More..ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి.టోక్యో ఒలింపిక్స్ ఈసారి ఖాళీ స్టేడియాల్లోనే జరుగనున్నాయి.టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది.ముందు పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వాలని అనుకున్నారు.నాలుగు రోజుల క్రితం కమిటీ ప్రకటనలో 10 వేల మందికి...
Read More..నడకరాని పిల్లలు నడవడం కోసం ఎంత తాపత్రయపడాతారో ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి కూడా ఇలాగే ఉందట.ఒక్కసారి చేయి జారిపోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయాత్నాలను చూస్తుంటే ఓటమికే కన్నీళ్లు వచ్చేలా ఉన్నాయంటున్నారట.అయిన పొలాన్ని దున్నే ఎద్దులు ఆరోగ్యంగా,...
Read More..అన్నం కుండ కింద ఇంకా పొయ్యి వెలిగించ లేదు.అప్పుడే ఆకలి ఆకలి అంటూ కొట్లాడుకుంటున్నట్లుగా ఉందట హుజురాబాద్ ఉప ఎన్నికల యవ్వారం.పిండం కోసం కాకులు ఎదురు చూసినట్లుగా ఇప్పుడు నేతల దృష్టి అంతా హుజురాబాద్ వైపు మళ్లింది.ఎప్పుడెప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో...
Read More..కరోనాకి మందుగా ఆనందయ్య ఇస్తున్న ఔషధంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగ ఆనందయ్య మందు ప్రస్తావన తీసుకు వచ్చారు.ఏపీలో కరోనా మందు ఆనందయ్య తయారు చేసి ఉచితంగా అందించడంపై హైకోర్ట్...
Read More..నేడు రాష్ట్రాలను ఏలుతున్న ప్రభుత్వాలు చిత్తశుద్దితో పని చేస్తున్నాయా అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే ఆ గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్దితులు నెలకొన్నాయట.ఎందుకంటే ప్రజా సంక్షేమం కంటే పదవుల వ్యామోహంలో నేడు నేతలు మునిగిపోయి ఉన్నారన్నది జగమెరిగిన సత్యం....
Read More..ఈ ప్రపంచంలో అన్ని వస్తువులకు దాదాపుగా గ్యారంటీ ఉంది, కానీ ఒక్క మనుషులకు మాత్రం లైఫ్ టైం గ్యారంటీ, వారంటీ లాంటివి ఏం లేవు.కనీసం ఎక్స్పైరీ డేట్ కూడా లేదు.కానీ ఈ సృష్టిలో విలువైనది ఏదంటే ఒక్క మనిషి ప్రాణం అని...
Read More..ప్రముఖ భారత టెలికాం సంస్థ రిలయన్స్ జియో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ ను అందించాలని చూస్తుంది. జియో ఫోన్ నెక్స్ట్ గా ఈ ఫోన్ ను తీసుకువస్తున్నారు.జియో పేరిట ఓ ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన రిలయన్స్ ఇప్పుడు జియో...
Read More..కరోనా విద్యార్ధుల జీవితాలతో నిర్ధాక్షిణ్యంగా ఆడుకుంటుంది.ప్రస్తుతం పిల్లలు, వారి తల్లిదండ్రుల పరిస్దితి ఎలా ఉందంటే స్కూళ్లకు పంపిస్తే ఒక బాధ, అలాగని ఇంట్లో ఉంటే మరో బాధ.ఇలాంటి సమయంలో విద్యార్ధుల తల్లిదండ్రులకు ఆందోళనే మిగులుతుందట. ఇదిలా ఉండగా జూలై 1 నుంచి...
Read More..ఎప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తూ చివరికి జైలుకు వెళ్లివచ్చిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఇక రఘురామ ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేసినట్లుగా గతంలో ఎన్నో పొలిటికల్ దుమారం రేపే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన...
Read More..ఎట్టకేలకు ఏపీలో కూడా టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు.విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నా ఆ ప్రయత్నాని వెనక్కి తీసుకుంది.కొద్దిసేపటి క్రితం ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.సుప్రీం కోర్ట్...
Read More..ఈరోజు ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో జమ్మూ కశ్మీర్ లోని 8 పార్టీలకు చెందిన 14 మంది నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.కాగా కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారిగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం విశేషం. దాదాపు...
Read More..ఏపీ సీఎం జగన్ కు ఊరటకలిగించే వార్త ఏంటంటే ఇన్నాళ్లుగా ఆయనపై ఉన్న కేసుల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి.అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పై నమోదైన కేసుల ఎత్తివేత అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో...
Read More..దేశంలో కరోనా తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టక ముందే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విరమించిన విషయం తెలిసిందే.కాగా అక్కడక్కడ కేసులు కూడా నమోదు అవుతున్నాయి.అందులో రానున్న రెండు నెలల్లో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య సంస్ద...
Read More..ప్రపంచంలోకి కరోనా వస్తూ వస్తూ ప్రజల కంటికి మరచిపోని కన్నీరుని తెచ్చింది.ఎప్పటికి దూరం అవని బాధలను మోసుకొచ్చింది.ఈ వైరస్ ప్రజలతో ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని దారులో చెడుగుడు ఆడేసుకుంటుంది.అయితే ఇలాంటి విషమ పరిస్దితుల్లో ఈ కోవిడ్ కోసం వ్యాక్సిన్ తయారు...
Read More..సొసైటీలో పెద్ద మనుషులుగా చలామని అవుతూ చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారెందరో ఉన్నారు.వీరంతా దొరికే వరకు దొరలుగా, దొరికినాక దొంగలుగా లోకానికి తెలుస్తున్నారు.ఇక జ్యోతిష్యం ముసుగులో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.కానీ ఇందులో చాలావరకు బయటకు రానీ దారుణాలు ఎన్నో. ఇకపోతే మురళీకృష్ణ...
Read More..ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ అంటే పెద్దగా ఎవరు ఆసక్తి కనబరచక పోయేవారు.కానీ రాను రాను మా అధ్యక్ష బరిలోకి సినీతారలు ప్రవేశించడంతో ఈ ఎన్నికలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ఇక మా అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఉన్నప్పటి...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ముసురుకుంటుందట.అయితే నీళ్లు, నిధుల కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.కానీ నిధులు ఎవరి పాలవుతున్నవో యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసట.ఇక నీళ్ల విషయంలో ఇప్పటి వరకు మీనవేషాలు లెక్కిస్తుందని కారు పార్టీ దుమ్ము దులిపేస్తున్నాయి ప్రతిపక్షాలు....
Read More..కులం పేరుతో దూషిస్తూ ఇంట్లో నుండి కార్పొరేటర్ గెంటేయడంతో ఆయనపై చర్యలు చేపట్టమని మలక్ పేటలో కేసు పెట్టారు ఎం.పద్మ.అయితే కేసుని పట్టించుకోకపోవడంతో మలక్ పేట ఏసీపీపై బాధితురాలు జాతీయ ఎస్సీ కమీషన్ లో ఫిర్యాదు చేశారు.వనస్థలిపురం బీ.ఎన్.రెడ్డి నగర్ కాలనీలో...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ కూడా ఒకటి.ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేష్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఎప్పుడెప్పుడు రిలిజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవడంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని...
Read More..టాలీవుడ్లో ఒకే ఒక్క సినిమాతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సంపాదించుకున్న భామ పాయల్ రాజ్పుత్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్ 100 మార్క్ నుండి బయటపడకపోవడంతో, ఆమె విభిన్న చిత్రాల్లో...
Read More..తమిళనాడు లో ఇంటి పునాది తవ్వకాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది.తమిళనాడులోని అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఓ విగ్రహం పడినట్టు గుర్తించారు.కారయంకురుచి గ్రామానికి చెందిన శరవణన్ తన స్థలంలో ఇంటి నిర్మాణం కోసం...
Read More..తెలంగాణా విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.జూలై 1 నుండి కొత్త అకడమెక్ ఇయర్ మొదలు పెట్టవచ్చని ఇప్పటికే ప్రకటించగా టీసీ విషయంపై కొత్త విషయాలను ప్రకటించింది.విద్యార్ధులు ఒక పాఠశాల నుండి మరో పాఠశాలలో చేరాలంటే ట్రాన్స్ ఫర్ సటిఫికెట్ కంపల్సరీ...
Read More..1.నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు కరుణ కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైలు హైదరాబాదులో ఈరోజు పట్టాలు ఎక్కనున్నాయి.121 సర్వీసులకు గాను 10 సర్వీసులకు దక్షిణ మధ్య రైల్వే అనుమతులు ఇచ్చింది. 2.18 న గురుకుల సెట్ బీసీ సంగీత గిరిజన ఇతర...
Read More..కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ తయారీ సంస్థ చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ 3వ దశ ప్రయోగ ఫలితాలు బయటకు వచ్చాయి.ఈ వ్యాక్సున్ కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో 77.8 శాతం సామర్ధ్యాన్ని కనబరిచినట్టు తెలుస్తుంది.సంబంధిత...
Read More..ఢిల్లీ సర్కారు స్పోర్ట్స్ యూనివరిస్టీ ఏర్పాటుకి రంగం సిద్ధం చేసింది.దేశ రాజధానిలో ఏర్పాటు చేస్తున్న ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో వైఎస్ చాన్సలర్ గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమించారు.ఈ మేరకు ఆప్ ప్రభుత్వం ఉత్తర్వులు...
Read More..ఏపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనందుకు ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది.పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులవుతున్నా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని సుప్రీం కోర్ట్ ఫైర్...
Read More..తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి.అందులో హుజురాబాద్ ఉపఎన్నిక జరగడం ఖాయం.అయితే ఈ ఎన్నికల్లో ఈటలను కోలుకోకుండా చేసి రాజకీయాల్లో వెనకబడేసి తమ ప్రతాపాన్ని చూపించాలని కారు పార్టీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారంటూ ఈటల...
Read More..ఊసరవెల్లి గురించి అందరికి తెలిసిందే.ఇక ఇదే జాతికి చెందిన వారు రాజకీయ నాయకులని కొందరు అనడం పరిపాటే.ఎవరు రాజకీయ నేతలను ఊసరవెల్లి తో పోల్చారో గానీ కొందరి ప్రవర్తన ఇలాగే ఉంటుందట.పదవుల కోసం ఆశపడి గోడ మీది పిల్లిలాగా పార్టీలు మారడం...
Read More..ఫాం హొజ్ను వదిలి ఫాం లోకి వచ్చిన తెలంగాణ సీఎం ఈరోజు యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన ముచ్చట తెలిసిందే.ఇక ఇక్కడి ప్రజలను తన మాటలతో తెగ మంత్ర ముగ్ధులను చేశారట.అంతే కాకుండా గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు కూడా...
Read More..చెడపకురా చెడేవు అనే సామేత అందరికి తెలిసిందే కదా.ప్రస్తుతం ఏపీలో కూడా ఇలాగే అనుకొంటున్నారట ప్రజలు.ఎందుకంటే.వైసీపీ ప్రభుత్వం తనమానాన తాను ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడుతూ అప్పుతెచ్చో, లేదా ఇంకేమైనా చేసో మొత్తానికి పేదల కోసం పాటుపడుతుండగా, ఎక్కడ ఊసుపోని టీడీపీ,...
Read More..ఏపీ సీఎం జగన్ పై ఎప్పటి నుండో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఇక టీవీ సీరియల్ ఎలాగైతే సాగుతుందో అలా ఈ అక్రమాస్తుల కేసు కూడా సాగుతూ వస్తుందట.ఈ వ్యవహారంలో నేడు సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టగా సీఎం జగన్...
Read More..నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై...
Read More..మనుషులు బలవంతులని విర్రవీగడం తెలిసిందే.ఇదంతా శరీర బలుపుని చూసుకుని ఎగరడం.ఒక మనిషి దగ్గర కావలసినంత ధనం, బలగం ఉన్నా, అంతరిక్షంలో అద్దల మేడలు కట్టుకుని నివసించే తెలివి తేటలున్నా ఇవన్ని మానసిక బలం లేకపోతే వ్యర్ధమే.కాగా దాదాపుగా ప్రతి వ్యక్తికి తన...
Read More..ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్దంకులు ఎదురవుతాయన్న విషయం తెలిసిందే.పదిమందికి ఉపయోగపడేది ఏదైనా సరే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గానీ ప్రజల్లోకి చేరదు.ఇక రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రంలో ఈ అంశాన్ని క్లుప్తంగా చూపించారు.మళ్లీ లైవ్లో ఆనందయ్య మందు విషయంలో...
Read More..దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాల తీరుతో ప్రజలు విసిగిపోతున్నారని, అందితే కాళ్లూ లేకుంటే జుట్టు పట్టుకుంటున్నాయని, పేద ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఉచితం అంటూ ప్రజలను సోమరులుగా మారుస్తూ, ఆ ఉచితంగా పంచిన వాటి ధరలను పన్నుల రూపంలో పిండుకుంటున్నారని జనం...
Read More..ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారో అప్పటి నుండి గులాభి పార్టీ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయట.సామాన్యంగా కారు పార్టీలో ఎవరైన నేత అలిగి పక్క పార్టీ వైపు చూస్తే టీఆర్ఎస్ పెద్దల్లో ఎవరో ఒకరు రంగంలోకి దిగి వారి అలకకు...
Read More..నిన్న సిద్దిపేట జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే.కాగా ఈ ఫోగ్రాం కు మంత్రి హరీష్ రావు కూడా హజరు అయ్యారు.ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి హరీష్ రావు తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కొండపాక...
Read More..మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.ఇప్పటికే వెబ్ సీరీస్ తో వచ్చిన సుస్మిత ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.అది కూడా తమిళ సూపర్ హిట్ సినిమా 8 తొట్టకల్ సినిమాను తెలుగులో రీమేక్...
Read More..ఆరెక్స్ 100 హీరో కార్తికేయ తన కొత్త సినిమా అప్డేట్ తో సర్ ప్రైజ్ చేశాడు. సరిపల్లి శ్రీ డైరక్షన్ లో రాజా విక్రమార్క టైటిల్ తో వస్తున్నాడు కార్తికేయ.అయితే ఈ టైటిల్ లో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ టైటిల్...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.కన్నడలో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.టాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే అమ్మడికి భయం వేసిందట.టాలీవుడ్ పెద్ద చలన...
Read More..1.ఏపీలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఏపీ లో కొత్తగా వైసీపీ తరఫున గవర్నర్ కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. 2.వివేకా హత్య కేసులో అనుమానితుల విచారణ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 15వ రోజు...
Read More..యాంకర్ ప్రదీప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.టీవీ ఆన్ చేస్తే ఏదో ఒక షోలో కనిపించి తన యాంకరింగ్ తో అలరించే ప్రదీప్ అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు.లేటెస్ట్ గా ఓ షోలో భాగంగా ఏపీ రాజధాని వైజాగ్ అనేసి ఏపీ ప్రజలకు...
Read More..తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.ఏపీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు సూచించారు.ఉదయం 9:30 గంటల నుండి...
Read More..తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు అన్ని నిర్వహణలు మొదలవుతున్నాయి.లేటెస్ట్ గా కరోనా కారణంగా ఆగిపోయిన ఎం.ఎం.టి.ఎస్ రైళ్ల సేవలు మళ్లీ మొదలు కానున్నాయి.హైదరాబాద్ వాసులకు ఎం.ఎం.టి.ఎస్ సౌకర్యాలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.కరోనా నేపథ్యంలో 15 నెలలుగా ఆగిపోయిన ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు...
Read More..నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నాడు గోపీచంద్.క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని మరోసారి అదే వేటపాలెం బ్యాక్...
Read More..బీజేపీ కి అప్పుడప్పుడు గట్టి దెబ్బలు తగలడం సర్వసాధారణం అయిపోయిందట కాగా తాజాగా బెంగాల్ రాజకీయ స్క్రీన్ పై అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటి వరకు బీజేపీ తరపున అలీపూర్ద్వార్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న గంగాప్రసాద్ శర్మ కమళాన్ని వీడి తృణమూల్లో చేరనున్నట్లు...
Read More..ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటించి పలు కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఫోగ్రాం ముగిసిన...
Read More..మురుగదాస్ డైరక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ తుపాకి.తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.మురుగదాస్ కథ, కథనం.విజయ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి.తుపాకి తర్వాత చాలా గ్యాప్ తో మురుగదాస్...
Read More..కుతంత్రాలకు పెట్టిన పేరుగా చైనాను పేర్కొంటున్నాయి కొన్ని ప్రపంచ దేశాలు.ఇప్పటికే కోవిడ్ వైరస్ సృష్టికి ఈ డ్రాగన్ కంట్రీనే కారణం అంటూ వార్తలు విపరీతంగా ప్రచారంలోకి కూడా వచ్చాయి.అంతే కాకుండా భారత సరిహద్దుల్లో వివాదాలు సృష్టించి గొడవకు కారణం అయ్యింది. ఇక...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని, కారుకు అడ్డువచ్చి గెలవడం కష్టం అని ఇప్పటి వరకు ఆ పార్టీనేతలతో పాటుగా పెద్ద బాస్, చిన్న బాస్ ధీమాతో ఉండే వారు.కానీ పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఈటల పరువుకు తూట్లు పొడిచి గులాభి...
Read More..యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత కె.జి.ఎఫ్ డైరక్టర్...
Read More..ఆరెక్స్ 100 తో యూత్ ఆడియెన్స్ ను అలరించిన కార్తికేయ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోవట్లేదు.లేటెస్ట్ గా వచ్చిన చావు కబురు చల్లగా సినిమా మీద కూడా కార్తికేయ చాలా హోప్స్ పెట్టుకున్నాడు కాని ఆ...
Read More..తెలంగాణా సీఎం కే.సి.ఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన చేయనున్నారు.సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల పర్యటనకు షెడ్యూల్ చేసుకున్నారు. కే.సి.ఆర్ ముందు సిద్ధిపేట జిల్లాలో పర్యటించి ఆ తర్వాత కామారెడ్డి వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో కే.సి.ఆర్ పర్యటనకు అడ్డంకులు ఏర్పరచుకుండా పోలీసులు ముందస్తు...
Read More..ఈ మధ్యకాలంలో దాదాపుగా అన్ని బ్యాంకులు తమ వినియోగదారుల వీపులు విమానం మోత మోగిస్తున్న విషయం తెలిసిందే ఒకప్పటి కంటే ప్రస్తుతం చార్జీలు ఎక్కువగా వసూలు చేయడం మొదలు పెట్టాయి.అలాగే ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా విషయంలో కూడా లిమిట్స్...
Read More..కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రాలన్ని స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ లను ఏర్పాటు చేయగా లేటెస్ట్ గా ఏపీలో ఆదివారం నాడు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.ఈరోజు ఒక్కరోజే ఏకంగా...
Read More..రోజు రోజుకు సమాజంలో బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరిగిపోతుంది. తా జెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లుగా చచ్చే వారు చావక పక్కనున్న వారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్నారు. ఇలా మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల చోటు చేసుకుంటున్న ప్రమాదాల...
Read More..తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త ఆట మొదలైంద దాదాపుగా తెలంగాణ ఉద్యమ సమయంలో చూసిన ఈ గారడీని మళ్ళీ చూడబోతున్నాం అని జనం అనుకుంటున్నారట.ఇంతకు రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఇన్నాళ్లుగా ఫాం హౌజ్కే పరిమితం అయ్యిన సీఎం కేసీఆర్...
Read More..ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పటికి వెంటాడుతున్నాయంటే ఇదే కావచ్చూ అసలే ముద్దపప్పు, ట్విట్టర్ పిట్ట లాంటి ప్రసిద్దమైన బిరుదులు సంపాదించుకున్న టీడీపీ ఓనర్ అయిన చినబాబు అలియాస్ నారా లోకేశ్ అధికార పార్టీ పై చేస్తున్న విమర్శలు సంచలనంగా మారడంతో నిన్న...
Read More..ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు గాడీ తప్పినాయంటున్నారు విశ్లేషకులు. రాజకీయం అంటే ప్రజాసేవ అన్నది మరచి, పదవులు, ఆస్తులు కాపాడుకోవడం అనే తీరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రత్యేకమైన దారిలో ప్రయాణిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారట. ఇక...
Read More..కరోనా సమయంలో విపరీతమైన పాపులారిటీ సాధించుకున్న వ్యక్తి ఎవరంటే ఆనందయ్య అని టక్కున చెప్పవచ్చూ.ఒకవేళ కరోనా సెకండ్ వేవ్ రాకుంటే ఆనందయ్య లాంటి వైద్యుడు వెలుగులోకి రాకపోయి ఉండవచ్చు.కాగా కరోనా వైరస్ కు ఆనందయ్య మందు పక్కాగా విరుగుడు అనే ప్రచారం...
Read More..రాజ్యాన్ని పాలించే రాజు తలచుకుంటే క్షణాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయన్నది పచ్చి నిజం.ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది.కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రి వర్గం పై కరోనా నియంత్రణలో విఫలమయ్యారన్న విమర్శలు వచ్చిన...
Read More..గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో మళ్లీ ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంటుందట.ఒకప్పుడు రాయలసీమలో రక్తపాతం ఏరులా ప్రవహించేది.ఇక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటు బ్రతికే వారు.అలాంటి భయంకర స్దితి నుండి బయటపడింది సీమ అనుకుంటున్న సమయంలో మళ్లీ పాతకక్షలు తవ్వుకుంటూ...
Read More..తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి లాక్డౌన్ మే 12నుండి విధించిన విషయం తెలిసిందే.ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ వల్ల విధించిన లాక్డౌన్ నుండి ప్రజలు ఆర్ధికంగా కోలుకోక ముందే కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడింది.దీనికి తోడు ఆకాశాన్నంటే ధరలు...
Read More..ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.అమరావతి రైతుల దీక్షలకు రేపటికి 550 రోజులు కానుంది.ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు.శనివారం రైతుల నిరసన ప్రదర్శనలు,...
Read More..ఈ లోకంలో స్వార్ధం లేని మనిషంటూ ఎవరు ఉండరు.ముఖ్యంగా రాజకీయాల్లో నిస్వార్ధపరులను చూడాలంటే దుర్భిని పట్టుకుని వెతకవలసిందే.లేదా అక్షరాల రూపంలో చదవవలసిందే కానీ కళ్లతో చూసే రోజులు ముత్తాతల కాలంలోనే పోయాయి. ఇకపోతే నేటి రాజకీయాలు పూర్తిగా స్వార్ధంతో నిండుకున్నవే.ఎవరైనా ప్రజాసేవకోసం...
Read More..1.లోన్ యాప్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు లోన్ యాప్ కేసులో సైబరాబాద్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. 2. జిహెచ్ఎంసి వద్ద బిజెపి ఆందోళన జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద ఈరోజు బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన...
Read More..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ తెలంగాణ కోసం అసువులు బాసిన కుటుంబాలను, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి అంతా తానై ప్రతిపక్షం అనేది లేకుండా ఇంతకాలం పాలన సాగిస్తూ...
Read More..మాయదారి కరోనా వైరస్ను ఎవరి స్వార్ధం కోసం సృష్టించారో తెలియదు గానీ ప్రపంచాన్నే అల్లకల్లోలంగా మార్చేసింది.చివరికి శ్మశానాల్లో కూడా కాసింత చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే దుస్దితిని తెచ్చింది.ఇప్పటి వరకు ప్రకృతి సృష్టించిన విలయాలకు కూడా ఇంతలా ప్రజలు...
Read More..తెలంగాణాకు రావాల్సిన నిధులను విడదల చేయాలని కోరుకుంటూ తెలంగాణా మంత్రి కే.టి.ఆర్ కేంద్ర ఆర్ధిక్ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ ఆధిక ప్యాకేక్ ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించారు.అయితే...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తెగ హీట్ పుట్టిస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక ఈటలపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇస్తున్నారు. ఇకపోతే ఈటల దెబ్బకు కేసీఆర్ చూపు వరంగల్ నియోజక వర్గంతో పాటుగా,...
Read More..కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టిచింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ బులెటిన్ లో ఈ ఆర్ధిక సంవత్సరం సుమారుగా 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.కరోనా వల్ల పట్టణాలు, గ్రామాలు కూడా ఆర్ధికంగా దెబ్బతిన్నాయని...
Read More..కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ టెన్త్, ఇంటర్ పరీక్షలను తిరిగి నిర్వహించాలని ప్రతిపాదనలు చేసింది ఏపీ విద్యాశాఖ.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్తి అదుపులో ఉండటంతో పరీక్షలు నిర్వహించాలని చూస్తుంది.ఈ క్రమంలో జూలై 26 నుండి ఆగష్టు 2 వరకు...
Read More..ఏపీలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా ఉన్నారు గ్రామ వాలంటీర్లు.అలాంటి గ్రామ వాలంటీర్లు తమ విధులను సరిగా నిర్వర్తించకపోవడంపై వారిపై వేటు వేశారు.తూర్పు గోదావరి జిల్లాలో విధులను సక్రమంగా నిర్వహించని గ్రామ వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం...
Read More..కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో కేంద్రం వ్యాక్సినేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.జూన్ 21 నుండి అందరికి ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్ డోస్ లను అందించే...
Read More..కరోనా వల్ల సందర్శనకు అనుమతులు లభించని కొన్ని పురాతన కట్టడాలకు ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల పర్మిషన్ ఇస్తున్నారు.చారిత్రక కట్టడం తాజ్ మహల్ సందర్శనకు బుధవారం నుండి అవకాశం కల్పించారు.కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటం వల్ల ఆగ్రాలో తాజ్...
Read More..సమాజంలో నేటికాలం పిల్లలకు కావలసిన సౌకర్యాలతో పాటుగా, పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి చదువులు చెప్పించడం, ఏది కావాలన్న క్షణాల్లో అమర్చడం ప్రెస్టేజీగా భావిస్తున్నారు తల్లిదండ్రులు.కానీ వారికి ఎలా బ్రతకాలో నేర్పడం లేదు.మానసిక ధైర్యాన్ని నేటి కాలం చదువులు అందించడం లేదు.ర్యాంకులు...
Read More..గాల్వాన్ లోయలో చైనా సైనికులను అడ్డుకొనే ప్రయత్నంలో కల్నన్ సంతోష్ బాబుతో సహా మరో 20 మంది భారత్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.వారిలో కల్నన్ సంతోష్ బాబు సూర్యపేటకు చెందిన వారు కావడంతో ఆయన స్మారకార్ధం సూర్యపేట పట్టణంలో...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీ వ్యవహారం ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యలా మారిందనే రూమర్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయట.దీనికి తోడు రాష్ట్ర ప్రజలను బానిసల కంటే ఘోరంగా చూస్తూ, పేదవారు ఇంకా నిరుపేదలు కావడానికి అధికార పార్టీ నియంత్రత్వ పోకడలు కారణం...
Read More..కరోనా టైం లో విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి.ఒక అకడమిక్ ఇయర్ మొత్తం ఆన్ లైన్ టీచింగ్ ద్వారానే నడిపించారు.అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆన్ లైన్ టీచింగ్ అవసరం కరోనా గుర్తు చేసిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు...
Read More..అయోధ్య ట్రస్ట్ పై అసత్య ప్రచారాలు చేయడం తగదని.ఇన్నాళ్లు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకించిన వారే ఇప్పుడు అయోధ్య ట్రస్టు విషయంలో నెగటివ్ ప్రచారం చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.ట్రస్టు పై అసత్య ప్రచారాలు...
Read More..ఏపీ సీఎం జగన్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తో సమావేశం అయ్యారు.2020లో లక్ష్యాలను సాధించామని.2021లో అదే ఆశాజనకంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని ప్రభుత్వ ప్రధాన్య కార్యక్రమాలకు బ్యాంకర్లు కూడా సహకరించాలని జగన్ కోరారు.రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్తగా మెడికల్...
Read More..ఇప్పటి వరకు ఈటల వ్యవహారంలో ఇంకా స్పందించే వారు ఎవరున్నారని తడుకుంటున్న వారికి ఆ కోటాను భర్తీ చేస్తూ మంత్రి జగదీశ్ రెడ్ది పెదవి విప్పారు.అయినా రాజకీయాల్లో వలసలు కొత్తగా మొదలైనట్లుగా తెలంగాణలో గులాభినేతలు చేస్తున్న రాజకీయ రచ్చకు ప్రజల తలకాయలు...
Read More..దేశంలో కరోనా ఉగ్రవాదుల దాడికంటే ఎక్కువగానే భీభత్సాన్ని సృష్టించిందన్న విషయం తెలిసిందే.ఈ వైరస్ దాడికి లెక్కలేనన్ని జీవితాలు చెల్లాచెదురు కాగా ఎందరో ఆప్తులను కోల్పోయి విలపిస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ కరోనా కొరల్లో ముఖ్యంగా వైద్య సిబ్బంది చిక్కుకుని...
Read More..తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే ఈటల టీఆర్ఎస్ పార్టీ వీడినప్పటి నుండి దాదాపుగా గులాభి నేతలందరు ఆయన పై విమర్శలు చేశారు.ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒక్క గులాభి అధినేత కేసీఆర్, కేటీఆర్...
Read More..లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు అటు ఇటు ఉన్న ఈ టైం లో లీటర్ పెట్రోల్ 1 రూపాయ్ అంటే ఎలా ఉంటుంది.వహనదారులంతా బారులు తీరి పెట్రోల్ కొట్టించుకోరు.అవసరమైతే గంట కాదు రెండు మూడు గంటలైనా సరే వెయిట్ చేసి...
Read More..తెలంగాణాలో ఈ నెల 16 నుండి అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీ నుండి సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డ్ కు ఆదేశాలు...
Read More..ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది.కాగా నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పర్యటించి తిరిగి తిరుపతి నుంచి వెళ్తున్న సమయంలో ఆర్థికమంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ వీడ్కోలు చెబుదామని వెళ్లుతున్న సమయంలో రన్...
Read More..ప్రస్తుతం భారత దేశంలో పేదవాడు బ్రతకలేని పరిస్దితులు నెలకొన్నాయి.దీనికి కారణం అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు అన్న విషయం అందరికి తెలిసిందే.చాలీచాలనీ సంపాదనతో బ్రతుకీడుస్తున్న మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కన్నీటితో కడుపు నింపుకునే పరిస్దితులు తలెత్తాయి.అయితే విచ్చలవిడిగా పెరుగుతున్న పెట్రోల్...
Read More..చాలా సందర్భాల్లో చట్టం ఎవరి చుట్టం కాదని అంటారు.కానీ అవినీతి రాజకీయాలు చేసే వారికి చట్టం చుట్టమే అని ఎన్నో సార్లు నిరూపించబడింది.చట్టంలోని లొసుగులను చేతిలో పట్టుకుని తప్పుడు పనులు చేసి తప్పించుకున్న వారు ఎందరో ఉన్నారు మనదేశంలో. కానీ విదేశాల్లో...
Read More..కరోనా వైరస్ ఎన్ని జీవితాలను చిదిమేసిందో, ఎందరి బ్రతుకులను ఆగం చేసిందో, ఒక్కో కుంటుంబం లోని కన్నీటి బాధలకు చలించని మనస్సులుండవు.మంచి వారు చెడ్ద వారు అనే తారతమ్యాలు లేకుండా ప్రపంచాన్ని శ్మశానంగా మార్చేసింది.ఎందరినో అనాధలుగా రోడ్డు మీదకు లాగింది. ఇక...
Read More..ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వైరస్లు పుట్టాయి.అంతరించి పోయాయి.కానీ ఆ సమయంలో మానవుల ఆలోచనల్లో ఇప్పుడున్నంతలా అభివృద్ధి గానీ, టెక్నాలజీ, వైద్యం గానీ ఆ కాలంలో అందుబాటులో లేవు. ప్రస్తుతం ఒక్క మరణాన్ని తప్ప అన్నీంటిలో విజయుడిగా నిలుస్తున్న మనిషికి ఊహించని...
Read More..1.జగన్ కు రఘురామ నాలుగో లేఖ వరుసగా ఏపీ సీఎం జగన్ కు లేఖలు రాస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని, ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ఉంటుందని...
Read More..అగ్నిప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అసలే కరోనా వల్ల చతికిల బడిన వ్యాపారులకు ఈ అగ్నిప్రమాదాలు మిగుల్చుతున్న నష్టం కోలుకోకుండా చేస్తుందట. ఇకపోతే ఈ మధ్య కాలంలో నగరంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న విషయం గమనించే ఉంటారు.ముఖ్యంగా...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఇక ముందు నుండి ఏ విధమైన ప్రణాళికతో సాగుతారో, టీఆర్ఎస్ పార్టీ స్పీడ్కు ఎలా బ్రేకులు వేస్తారో అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దబాస్, చిన్నబాస్...
Read More..వైద్యసేవలు అందించడంలో జాప్యం కావచ్చు.లేదా బిల్లు చెల్లిస్తేనే ట్రీట్మెంట్ చేస్తామని కాలయాపన చేస్తున్న సమయంలో రోగి మరణం సంభవించవచ్చు.ఇలాంటి సమయాల్లో పేషెంట్ తాలూకు బంధువులు వైద్యుల పై దాడులకు దిగడం అందరికి తెలిసిన విషయమే. ఒక్కో సందర్భాల్లో అయితే హస్పిటల్స్ కూడా...
Read More..తెలంగాణలో రాజకీయ యుద్ధం, కురుక్షేత్రాన్ని తలపించేలా సాగుతుంది.ఈటల ఒక్కరు ఒకవైపుండగా, టీఆర్ఎస్ పార్టీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి చేస్తున్నారు.అసలు ఈటలకు రాజకీయ బిక్ష పెట్టిందే కేసీఆర్ అనేలా విమర్శలు చేస్తుండటం తెలంగాణ ప్రజలను ఆశ్చరపడేలా చేస్తుందట. ఇలా నాయకులు నోటి...
Read More..కరోనా వ్యాక్సిన్ తోనే దాన్ని నియంత్రించ వచ్చని తెలుస్తుండగా కేంద్రం ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేసింది.ఈ క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఈ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాటు చేశారు.వ్యాక్సిన్ తయారీ సంస్థల నుండి...
Read More..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నారు.శుక్రవారం తిరుమల స్వామి వారి దర్శనం చేసుకున్న జస్టిస్ రమణ నేడు హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ అతిథి గృహంలో బస చేశారు.సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్...
Read More..తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందనే విషయాన్ని ప్రజలు మరచిపోయి చాలా కాలం అయినట్లుగా ఉందట.ఎందుకంటే గులాభి బాస్ ఎత్తులకు హస్తం చిన్నగా మారిపోయి చివరికి తన చిరునామను తానే మరచిపోయిందనే చవాకులు కూడా పేలుతున్నాయి. ఇలాంటి సమయంలో...
Read More..సమాజంలో మనిషి మనిషిగా బ్రతుకుతూ, తనతోపాటుగా నలుగురిని బ్రతికించడం గొప్పతనం.కానీ నేటి కాలంలో స్వార్ధం మనుషుల మనసులను ఏలుతూ అడుగడుగున నాకేంటి లాభం అని ఆలోచించేలా చేస్తుందన్నది నిజం.దీని వల్ల తోటి వారికి సహాయం చేయాలన్న అందులో స్వార్ధాన్నే చూస్తున్నాడు మనిషి....
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజీనామా వ్యవహారం కొత్త మలుపు తిరగనుందా అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటుందట.నిజానికి ఈటల రాజకీయ జీవితం ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా ఏ నాయకుడు ఊహించలేదు. ఈటల పై ఆరోపణలు రావడం.మంత్రి పదవి...
Read More..కరోనా వల్ల ప్రజలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు భారంగా తన బ్రతుకీడుస్తున్నాడు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఆశతో ఎదురు చూస్తున్నాడు.కనీసం ఇకనైన ప్రభుత్వాల మనస్సు కరిగి ధరలు తగ్గిస్తారేమో అని.కానీ ప్రజల బాధలు చూస్తున్న ప్రభుత్వాలకు కనీసం...
Read More..కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు మరో కొత్త ఔషధాన్ని కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్.కరోనా ట్రీట్మెంట్ లో ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది.ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియత్రణ మండలి...
Read More..1.ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2.యాదాద్రికి సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి ని సందర్శించనున్నారు.యాదాద్రి పనుల పురోగతిని ఆయన పరిశీలించనున్నారు. 3.నేడు రేపు భారీ...
Read More..కరోనా కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.ఇంట్లో సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇలాంటి వారికి 20 శాతం సబ్సీడీతో 5 లక్షల వరకు రుణం ఇవ్వడానికి...
Read More..డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు వాహనదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.జూలై 1 నుండి డ్రైవింగ్ లైసెస్న్ జారీకి సంబందించిన నిబంధనలు మారుతున్నాయని తెలుస్తుంది.డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ ఇచ్చేయనున్నారు కొత్త నిబంధనలకు కేంద్ర రహదారి, రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గుర్తింపు పొందిన...
Read More..టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లలో మెహ్రీన్ పీర్జాదా కూడా ఒకరు.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాయి.ఇక ఆమె ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.కాగా ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం...
Read More..కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ వాటిని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా మలుస్తోంది.ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న నయన్, అటు టాప్ హీరోల సరసన కూడా నటిస్తోంది.కాగా ఆమె నటించిన తాజా చిత్రం...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన ప్రభాస్, ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో మహేష్...
Read More..తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కొత్త వేతన సవరణ అమలుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.జూన్ నెల నుండి పెంచిన పీ.ఆర్.సీ ని అమలు చేసి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.2018 జూలై నుండి నోషనల్ బెనిఫిట్,...
Read More..జీవితంలో ఎదగాలంటే ఎంత ప్రతిభ ఉన్నాగానీ, కొంత అదృష్టం కూడా ఉండాలంటారు.కొందరి జీవితాలను చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తాయి.ఎందుకంటే భవిష్యత్తు మీద ఉన్న ఆశతో ఏకలవ్యుడిలా సాధన చేస్తారు, ఎనలేని ప్రతిభను ప్రదర్శిస్తారు కానీ బ్రతుకు శిఖరాన్ని చేరలేక బాధలు...
Read More..రాజకీయ నాయకుల పంతాల వల్ల ఒక్కోసారి ప్రజలకు ఇబ్బందులు కలిగిన సందర్భాలున్నాయి.తాజాగా ఇలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రానికి పాము ముంగిసల కొట్లాటల ఉంటుంది.అసలు బీజేపీ అంటే మమతకు మంటగా ఉంటుందని...
Read More..బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశతో కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన జనం కమళానికి పట్టం కట్టారు.అందులో మోడీ ప్రజల కష్టాలు ఎరిగిన మనిషి అంటూ గుడ్దిగా నమ్మేశారట.మొదటి సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రజలకు వాతలు పెట్టినా అంతగా...
Read More..తెలంగాణలో రాజకీయానికి ఫంగస్ సోకిందట.అందుకే కావచ్చూ ఇక్కడి పాలన నత్త కంటే అధ్వాన్నంగా సాగుతుందని, కేవలం రాజకీయ పోరు, పదవుల కోసం ఆరాటం తప్పితే ప్రజల సంక్షేమం పడకేసిందనే ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయట.అందులో తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి...
Read More..నేటి రాజకీయాలు రాచరికాన్ని తలపించేలా సాగుతున్నాయని అనుకోవడంలో సందేహం లేదట.ఎవరు గెలిస్తే ఏమిటి? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరు కలసికట్టుగా పనిచేయాలి.ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి కానీ నేటి రాజకీయాలు మాత్రం పదవులు ఎలాపొందాలి అనే అంశం చుట్టూనే తిరుగుతున్నాయని అనుకుంటున్నారట.ఎందుకంటే...
Read More..టీ.ఆర్.ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరెట్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు.మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటుగా మరో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో...
Read More..కరోనా మహమ్మారి వల్ల దేశంలో అన్ని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేశారు.తెలంగాణాలో ఎంసెట్ 2021 ఆన్ లైన్ దరఖాస్తుల గడువుని కూడా మఓసారి పొడిగించారు.ఇప్పటికే వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగిస్తూ వస్తుండగా తాజాగా తెలంగాణా ఎంసెట్ ఆన్ లైన్...
Read More..తిరుమల వెంకన్నని దర్శనం చేసుకునే వారు అక్కడ ఏర్పాటు చేసిన రూమ్స్ ఫెసిలిటీని వాడుకుంటారని తెలిసిందే.ఇదివరకు గదుల కోసం భక్తులకు ఎక్కువ సమయం పట్టేది కాని ఇప్పుడు చాలా తక్కువ టైం లో గదులు తీసుకునేలా టీటీడీ ఏర్పాటు చేసింది.సాధారణ భక్తులకు...
Read More..తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ముఖ్యంగా హుజురాబాద్ నియోజక వర్గంలో మాత్రం రాజకీయం చాలా హీట్ ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరపున రాజీనామా చేసే వరకు ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం...
Read More..తెలంగాణాలో విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.అందిన సమాచారం మేరకు ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు.8 నుండి 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోనున్నారు.విద్యార్ధులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన...
Read More..తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన ఈటల రాజేందర్ వ్యవహారాం మొత్తానికి ఒక కొలిక్కి వచ్చిందని ప్రచారం జరుగుతుంది.ఊహించని పరిణామాల మధ్య టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారా అనే ఆసక్తి తెలంగాణ ప్రజలతో...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢీల్లీ పర్యటన పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే జగన్ ఢీల్లీ పర్యటన పై టీడీపీ నేతలు పలు విధాలుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటనపైనా స్పందించిన బొత్స.రాష్ట్ర ప్రయోజనాల...
Read More..రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు. అలాగని ఉన్నంత కాలంలో తమపలుకుబడి ఊపయోగించి రాజకీయాల్లో పాతుకుపోతున్న నేతలు, రెండు చేతుల సంపాదించుకుంటున్న నాయకులు ఉన్నారు.అవకాశం చిక్కినప్పుడే అందిన వైభోగాలు అనుభవిస్తూ వెనకేసుకుంటున్నారు.ఎందుకంటే గ్యారంటీ లేని పదవులు ఊడిపోయాక బాధపడి ఏం లాభం అనే...
Read More..దేశంలో కరోనా కాస్త తగ్గుముఖ పడుతుందని అధికారులు వెల్లడించిన క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న లాక్డౌన్ వేళల్లో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో రవాణా వ్యవస్దలో ఇప్పుడిపుడే మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కోవిడ్ వల్ల ఆగిపోయిన బస్సులు, రైళ్లు మళ్లీ...
Read More..కరోనా టైం లో డాక్టర్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తుంటే అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఐ.ఎం.ఏ సీరియస్ అయ్యింది.రాందేవ్ మీద దేశద్రోహం కేసు కూడా...
Read More..దిగ్గజ గాయకుడు ఘంటసాల తనయుడు రత్నకుమార్ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్నకుమార్ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈమధ్యనే కరోనా బారిన పడిన ఘంటసాల రత్నకుమార్ చికిత్స పొందగా రెండు...
Read More..కరోనా వైరస్ ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తుందంటే.ఈ వైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్స్ కూడా ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నాయట.అదీగాక ఈ కోవిడ్ టీకాల పై చేస్తున్న అధ్యాయనాల్లో ఒక్కో విషయం బయట పడుతుండటంతో ప్రజల్లో కూడా క్లారీటి లేక గందరగోళానికి గురవుతున్నారట....
Read More..ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగా అందరికి వ్యాక్సిన్ అందించేలా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇండియాలో అతి పెద్ద సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్ వారు తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు.కోల్...
Read More..దేశంలో నెలకొన్న అనుకూల, ప్రతికూల పరిస్దితుల మధ్య బీజేపీ తన పార్టీకి ప్రజల్లో ఉన్న ఆధరాభిమానాలను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుందట.ఎందుకంటే కరోనా వచ్చాక కేంద్రం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కొన్ని కొన్ని సంఘటనలు ఇప్పటికే నిరూపించాయి. ఈ నేపధ్యంలో ఎక్కడా...
Read More..నేడు సమాజం మనుషుల వక్రబుద్ది కారణంగా ఎన్నో కష్ట, నష్టాలు అనుభవిస్తున్న సంగతి గమనించే ఉంటారు.ప్రస్తుత కాలంలో మనిషికి కష్టాలు వస్తే అవి తీరుస్తాడని భగవంతుని దగ్గరకు వెళ్లుతాడు. కానీ మానులా మారిన కొందరు మనుషులు మాత్రం భగవంతునికే భధ్రత లేకుండా...
Read More..కరోనా రావడానికి ముందు ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి ఉన్నా కన్నీళ్లు పెట్టుకునే అంతలా లేవని చెప్పవచ్చూ.ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ అంటూ వచ్చిందో అప్పటి నుండి సామాన్యుల బాధలు స్వర్గానికి తక్కువ, నరకానికి ఎక్కువలా మారిపోయాయి.అప్పటి వరకు మోడీ ప్రభుత్వం పేదల...
Read More..తెలంగాణ హైకోర్టులో కేసులు సత్వరంగా పరిష్కరించబడక పెండింగ్ పడుతున్న విషయం తెలిసిందే.ఎందుకని ప్రశ్నిస్తే కేసుల సంఖ్యకు ఇక్కడున్న న్యాయమూర్తుల సంఖ్యకు పొంతన లేకపోవడం వల్ల జాప్యం జరుగుతుందనే ఆరోపణలు కూడా వచ్చాయి.అంతే కాకుండా తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటూ...
Read More..తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతున్న వైఎస్ షర్మిలకు కారు పార్టీ నేతల నుండి ఎన్నో విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే.అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం.దొరలపాలన నుండి ప్రజలకు విముక్తి ప్రసాదించే...
Read More..కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.వైరస్ నుండి తప్పించుకునేందుకు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్న వైరస్ బారిన పడుతున్నారు.ఇక సిటీల్లో వైర్స్ వచ్చిన వారిని ఒక గదిలో ఉంచి వారిని బయటకు రానివ్వకుండా చేస్తున్నారు.మరీ ఉదృతంగా ఉంటే ఐసోలేషన్ వార్డ్ కు...
Read More..కరోనా నియంత్రణలో భాగంగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తున్న విష్యం తెలిసిందే.కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాని సమర్ధవంతంగా ఎదుకునే యాంటీబాడీలను సిద్ధం చేస్తుంది.ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.కొవాగ్జిన్ తో పాటుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది.అయితే...
Read More..1.ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలు రాగల మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2.తెలంగాణలో నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు తెలంగాణ లో కొత్తగా నాలుగున్నర లక్షల మందికి రేషన్...
Read More..తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభించగా రాష్ట్రంలో జరగాల్సిన...
Read More..కరోనా నియంత్రణకు మరో అత్యవ్సర టీకాకు ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి కువైట్ ఆరోగ్య శాఖ ఆమోదించింది.వ్యాక్సిన్ పై అన్ని ట్రయల్స్ పూర్తయ్యాయని సమాచారం.వ్యాక్సిన్ సేఫ్టీ, క్వాలిటీ,...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో, ఈ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా...
Read More..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా, ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు...
Read More..టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా...
Read More..దేశ ప్రజలకందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది.ఇప్పటివరకు వ్యాక్సిన్ ప్రోగ్రాం ఎలా జరిగినా ఇక మీదట అది వేగవంతం చేయాలని చూస్తున్నారు.ప్రభుత్వం అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉచితంగానే ఉంటుంది.అయితే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేసుకోవాలని...
Read More..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.ఇక ఆగష్టు నుండి 44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.ఆయాన్ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్టు చెప్పింది.19...
Read More..ఖాతాదారులకు ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ అవకాశం...
Read More..కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కోవిడ్ టీకా ఒక్కటే ప్రజల ముందున్న మార్గం అని కొందరు చెబుతుండగా, దేశ ప్రజలందరికి ఇంకా వ్యాక్సిన్ అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.అదీగాక దేశవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ అందాలంటే...
Read More..ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హీట్ మీదనే సాగుతాయి.ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ల మధ్య ఏదో ఒక అంశం పై రచ్చ అవుతుందన్న విషయం ఎన్నో సార్లు నిరూపించబడింది.ఇప్పటికి అధికార దాహంతో టీడీపీ ఉందని వైసీపీ నేతలు విమర్శించడం, ప్రజలను సరిగ్గా పాలించడంలో...
Read More..కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వ్యవహారాలు చక్కగానే కొనసాగుతున్నాయి కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించడంలో ఏమాత్రం తగ్గడం లేదు.ఈ...
Read More..తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించక తప్పదు.చట్టం దృష్టిలో అందరు సమానులే అంటారు కానీ కొందరి విషయంలో చట్టాన్ని కూడా చుట్టలా చుట్టేస్తున్న సందర్భాలున్నాయి.ఇకపోతే మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి నవనీత్ కౌర్ రాణా ఎంపీగా గెలిచిన...
Read More..గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయ్యి విడుదల అయిన ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపించడం లేదు.కాగా కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పై వరుస విమర్శలు చేస్తున్నా ఓపికతో...
Read More..పూణెలో శానిటైజర్ తయారు చేసే కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.శానిటైజర్ చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు వచ్చాయి.ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృత్యువాత పడ్డారని సమాచారం.ఆ కంపెనీలో ప్రమాదం జరిగే టైం లో మొత్తం 37 మంది ఉన్నట్టు...
Read More..కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీ ద్వారా సినీ కార్మీకులకు అండగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఆయన ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ లాస్ట్ ఇయర్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు.తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ వారికి సీసీసీ నిత్యావసరాలు పంపిణీ చేసింది.ఇక...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.దేశ ప్రజలకు ప్రధాని శుభవార్త చెప్పారు.దేశ ప్రజలందరికి ఫ్రీగా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.జూన్ 21 నుండి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్...
Read More..కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాబోయే థర్డ్ వేవ్ పై కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.అధికారులు థర్డ్ వేవ్ పై అనాలసిస్, డేటాలను సీఎం కు చెప్పారు.అసలు...
Read More..నందమూరి నట సింహం.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమానులను రిక్వెస్ట్ చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు.ప్రతి ఏటా బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగ అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుతారు.ప్రస్తుతం కరోనా సంక్షోభంలో తన పుట్టినరోజు సందర్భంగా అభిమానిలు ఎవరు...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ఆ ప్రక్రియ మరింత వేగవంతం చేసేలా కార్యచరణలు చేస్తున్నారు.ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారికి మూడు నాలుగు వారాల్లో వ్యాక్సిన్ వేసేలా ఆదేశాలు జారీ...
Read More..కరోనా రాకుండా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుపై ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది.ప్రభుత్వం కూడా మందుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందయ్య మందుపై ప్రజల ఆసక్తి మరింత పెరిగింది.ఎన్నో వివాదాలు.అనుమానాల మధ్య ఆనందయ్య మందు పంపిణీ మళ్లీ మొదలైంది.అయితే ఆనందయ్య...
Read More..తెలంగాణా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యింది.లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అయ్యింది.ఆదివారం ఒక్కరోజే 40 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడైంది.మాదాపూర్ లో హైటెక్స్ లో ఆదివారం నిర్వహించిన అతిపెద్ద వ్యాక్సిన్...
Read More..తెలంగాణాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతని నియంత్రించడానికి సీఎం కే.సి.ఆర్ మే 12 నుండి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ముందు 10 రోజులు అనగా మే 21 వరకు లాక్ డౌన్ పెట్టారు.ఉదయం 6 గంటల నుండి 10 గంటల...
Read More..కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లాయి.లాక్ డౌన్ వల్ల కొద్దిపాటి కేసుల తగ్గుదల కనబడగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రక్రియని మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూపీలో...
Read More..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ ప్రక్రియ మొదలైంది.జూన్ 7 సోమవారం నుండి కృష్ణపట్నంలో ఆనందయ్య మందు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.అయితే రాష్ట్రంలో అందరికి అందుబాటులో ఉండేలా కేవలం కృష్ణపట్నంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో కూడా ఆనందయ్య మందు తయారు...
Read More..యువ నేత తెలంగాణా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే.టి.ఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.ట్విట్టర్ లో ఆస్క్ కే.టి.ఆర్ ప్రోగ్రాం ద్వారా తెలంగాణా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు.ఈ క్రమంలో ఆదివారం వ్యాక్సినేషన్ మీద చర్చ...
Read More..కర్ణాటక సీఎం యడియూరప్పని తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నుండి వివరణ వచ్చింది.త్వరలోనే కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.యడియూరప్ప ను సీఎం గా తలగించే అవకాశం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ...
Read More..