టాలీవుడ్లో విభిన్న కథలతో తెరకెక్కే సినిమాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు.ఆయన నటించే సినిమాల్లో ఖచ్చితంగా ఆకట్టుకునే అంశం ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకుల ప్రగాఢ నమ్మకం.అందుకే ఆయన సినిమాలు చూసేందుకు జనం ఇష్టపడుతుంటారు.ఇక తాజాగా శ్రీవిష్ణు హీరోగా...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.దీంతో ఆయన నటించే ప్రతి చిత్రంపై ప్రేక్షకుల్లో కొంతమేర అంచనాలు క్రియేట్ అవ్వడం, సినిమా రిలీజ్ తరువాత అవి ఆవిరవ్వడం కామన్గా మారిపోయింది.ఏదేమైనా...
Read More..యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.అయితే అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే, ప్రస్తుతం...
Read More..టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.చాలా కాలం తరువాత ఈ సక్సెస్ రావడంతో రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడి అనే...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ను చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను దున్నేయాలని బన్నీ కసిగా చూస్తున్నాడు.అయితే కేవలం టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో...
Read More..మెగా హీరో నుండి సుప్రీం హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడును చూపిస్తున్నాడు.ఆ మధ్య వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలు పడటంతో సబ్జెక్టు ఎంచుకోవడంలో కాస్త ఆలోచిస్తున్నాడు.ఇక ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’...
Read More..1.టిఆర్ఎస్ బిజెపి నేతల బాహాబాహీ మల్కాజిగిరిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు రసాభాసగా మారింది.టిఆర్ఎస్ బిజెపి నేతల మధ్య వివాదం చెలరేగింది .మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ మధ్య వివాదం చెలరేగింది. 2.తపాల శాఖలో...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్ మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.కానీ ఈ...
Read More..టాలీవుడ్లో ఒక్కసినిమాతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు.వారిలో ఈ జెనరేషన్లో చెప్పుకోదగ్గ పేరు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పాలి.పెళ్లిచూపులు సినిమాతో ప్రేక్షకుల కళ్లల్లో పడ్డ ఈ హీరో, ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు.ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఆ సినిమా పాటలు ఓ రేంజ్లో రికార్డులను తిరగరాసాయి.ఇంకా ‘అల వైకుంఠపురములో’...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఎలాంటి ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆయన సినిమా వస్తుందంటే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా థియేటర్లకు పరుగులు తీస్తారు.అత్యంత ఎక్కువ ఫాన్ బేస్ ఉన్న హీరోగా పవన్కు రికార్డు ఉంది.అయితే పవన్ కళ్యాణ్కు కేవలం...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించి ఈ...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఆయన నటించే సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతుంటారు.ఇక ఆయన నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఎలాంటి పాత్రలోనైనా ఔరా అనిపించే రీతిలో తారక్ విశ్వరూపం చూపిస్తుంటాడు.కాగా కేవలం వెండితెరపై...
Read More..1. కాంట్రాక్టర్ల సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్ల ప్రారంభమైంది .కాంట్రాక్టర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్ నిధులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 2.కాంగ్రెస్ మైనారిటీ సెల్ ధర్నా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్...
Read More..మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఈ హీరో ఖిలాడి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ని అఫీషియల్గా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఎప్పుడో పూర్తయి ఈపాటికి రిలీజ్ కూడా కావాల్సి ఉండేది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.అంతేగాక ఈ సినిమా యూనిట్ సభ్యులు కూడా కరోనా బారిన పడటంతో ఈ...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం పవన్ అభిమానులే కాకండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ‘వకీల్ సాబ్’గా వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్న పవన్, ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ చిత్రం ‘అయ్యప్పన్నుమ్...
Read More..టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం పూజా హెగ్డే ఓ రేంజ్లో దూసుకుపోతుంది.ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పూజా, అటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా స్టార్ సినిమాలు చేస్తోంది.అయితే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ దక్కించుకున్న పూజా, ఇక్కడి...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం నుండి నేడు రిలీజ్ అయిన తొలి లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ యూట్యూబ్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులతో పాటు మాస్ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.అయితే ఈసారి బాలయ్య దెబ్బ గట్టిగానే కొట్టాలని...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది.ఇప్పటికీ ఈ సినిమాలో ఓ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదీ చేసినా సెన్సేషన్గా మారడం కామన్ అయిపోయింది.గబ్బర్ సింగ్ చిత్రంతో పోలీస్ మూవీల్లో కూడా కామెడీ పండించొచ్చని చూపించిన పవన్, ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.మలయాళంలో సూపర్ హిట్ మూవీగా...
Read More..బాలీవుడ్లో ఎంఎస్ ధోనీ బయోపిక్ చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కియారా అద్వానీ, ఆ తరువాత వరుబెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఇప్పటికే పలు భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ యమబిజీగా మారింది.ఇటు తెలుగులో కూడా అమ్మడు రెండు స్ట్రెయిట్...
Read More..ఒక భర్త తన భార్య అందంగా ఉండాలని కోరుకోవడం సహజం.అయితే అందమైన భార్య దొరికిన భర్తలు తమ పంట పండిందని అనుకుంటారు.కానీ తన భార్య అందంతో అప్పుడప్పుడు సమస్యలు కూడా వస్తాయని వారు చాలా ఆలస్యంగా గ్రహిస్తారు.ఈ కోవలోకే తాజాగా ఓ...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈపాటికి ఈ సినిమా పూర్తయి ఉండేది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ...
Read More..1.దుబాయ్ వెళ్లే వారికి శుభవార్త చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. 2.కాంగో లో నిరసనకారుల దుశ్చర్య భారతీయులకు భారీ నష్టం కాంగోలో భారతీయుల వ్యాపార సముదాయాల...
Read More..దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి వంటి విజువల్ వండర్ తరువాత తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ...
Read More..రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్య ప్రజలకు మోయలేని భారంగా తయారవుతున్నాయి.గత కొద్దికాలంగా ధరలు పెంచుకుంటూ పోవడమే కాని తగ్గించిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి.అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.హిస్టరీలో ఎప్పుడూ లేనిది...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఊరమాస్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా...
Read More..1.దళిత దండోరా కు పోలీసులు అనుమతి నిరాకరణ ఈనెల 18న ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన దళిత దండోరా సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.వేరే ప్రాంతంలో ఆ సభను వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు....
Read More..1.సీఎం సహాయ నిధికి ఐదు కోట్లు కర్ణాటక సీఎం సహాయ నిధికి ఆ రాష్ట్ర ఖనిజ కార్పొరేషన్ ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చింది. 2.శ్రీ శైలం లో అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...
Read More..టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే మాస్ ఆడియెన్స్కు ఫుల్ మీల్స్ దొరికినట్లే.ఆయన చేసే సినిమాలు మాస్ ఆడియెన్స్ పల్స్ను టచ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అవుతూ ఉంటాయి.దీంతో ఆయన సినిమాలో చాలా మంది విలక్షణ నటీనటులు నటించేందుకు ఆసక్తి చూపుతుంటారు.ఈ...
Read More..టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రం వస్తుందంటే ఖచ్చితంగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే భావన చాలామందిలో ఉంది.ఇక ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్స్టోరి ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే కరోనా...
Read More..నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో...
Read More..టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మధ్యకాలంలో సరైన హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు.ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ లేదా డిజాస్టర్గా మిగలడంతో ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని గోపీచంద్ ఫిక్స్ అయ్యాడు.ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు...
Read More..మనం చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు బట్టీ కొట్టి మరీ టీచర్లకు అప్పగించే వాళ్లం.ఇప్పటికీ కందరు రాజకీయ నాయకులు అలానే చేస్తుంటారు.ఈ విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు ఓ హీరో కూడా ఇలాగే చేస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు.ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.యంగ్ హీరో...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో నటసింహం మరోసారి బాక్సాఫీస్పై తన పంజా విసరడం ఖాయమని వారు భావిస్తున్నారు.ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం కేవలం సౌత్ ఇండియా అభిమానులే కాకుండా నార్త్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తు్న్నాడు సెన్సేషనల్ డైరెక్టర్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే...
Read More..హుజూరాబాద్ ఉప ఎన్నికల టైంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం.సీఎం కే.సి.ఆర్ దత్తత గ్రామ అయిన వాసాలమర్రిలో ఈ పథకాని ప్రారంభించారు.ఇప్పటికే దళిత బంధు నిధులు రిలీజ్ చేశారు.దళిత బంధు ప్రకటించిన తర్వాత రకరకాల బంధులు తెర...
Read More..టోక్యో ఒలింపిక్స్ లో హాకీ ప్లేయర్ గా అద్భుతమైన ప్రతిభ కనబరచిన ఈ.రజినీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు.ముఖ్యమంత్రిని రజినీ కలుగవా ఆమెకు పుష్పగుచ్చం అందించి.శాలువా కప్పి జగన్ సత్కరించారు.ఆమెకు జ్ఞాపికను కూడా అందించారు.ఒలింపిక్స్ లో ఆమె...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రభాస్ మాస్ లుక్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్లో యమ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్...
Read More..1.హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ ను కేసీఆర్ ప్రకటించారు. 2.జీహెచ్ఎంసీలో నేటి నుంచి ఫస్ట్ డోస్ వాక్సిన్ జిహెచ్ఎంసి పరిధిలో నేటి నుంచి ఫస్ట్ దోస్త్ యాక్సి కార్యక్రమం మళ్ళీ మొదలైంది....
Read More..మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఆయన అభిమానులు ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే.తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టిన రోజున ఫ్యాన్స్ కేవలం సంబరాలు మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, అన్నదానం లాంటివి...
Read More..టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు.ఆయన చేసే సినిమాలో ఖచ్చితంగా ఏదో ఓ ప్రత్యేకత ఉంటుందనే భావన చిత్ర ఆడియెన్స్లో కలుగుతుంది.దీంతో ఆయన నటించే సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీస్తుంటారు.ఇక...
Read More..కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అంటే మలయాళ చిత్రాలు అని అందరికీ తెలిసిందే.అక్కడ తెరకెక్కే సినిమాలు ఎలాంటి కథలతో వస్తాయో మనం చూస్తూనే ఉన్నాం.ఒక చిన్న అంశాన్ని పట్టుకుని దాన్ని ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో అక్కడి దర్శకులు వారికి వారే సాటి.ముఖ్యంగా...
Read More..టాలీవుడ్లో ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతుందని ఇప్పటికే అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.ఈ...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ను చెడుగుడు ఆడేయాలని బన్నీ ప్లాన్ చస్తున్నాడు.ఇక ఈ సినిమాను క్రియేటివ్...
Read More..టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుసబెట్టి చాలా కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.అంతేగాక, ఇప్పటికే పలు సినిమాలను రిలీజ్కు లైన్లో పెట్టిన ఈ హల్క్, అటు టీవీ, ఓటీటీ ప్లాట్ఫ్లాంల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం ఎక్కడచూసినా వెబసిరీస్ల...
Read More..ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమైన హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మరో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా నిలిచింది.2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ స్కైట్రాక్స్ అవార్డుని కైవసం చేసుకుంది శంషాబాద్ ఎయిర్ పోర్ట్.శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు...
Read More..1.విజయ సాయి రెడ్డి పై సిబిఐ కోర్టు ఆగ్రహం జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది.తాము ఇచ్చిన నోటీసుకు విజయసాయిరెడ్డి స్పందించలేదని పిటిషనర్ తెలపగా, కోర్టు ఆదేశాలు ఇస్తేనే...
Read More..మోడీ అమలు చేస్తున్న తెల్ల దొరల ఫాసిస్ట్ విధానాలనే తెలంగాణాలో కే.సి.ఆర్ అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఇద్దరి మీద మండిపడ్డారు.దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రజలకు స్వేచ్చా వాయువులను...
Read More..1.కృష్ణ, గోదావరి బోర్డుల సమావేశం జలసౌధ లో కృష్ణ గోదావరి బోర్డు సమావేశం ప్రారంభమైంది. 2.కాంగ్రెస్ సభను అడ్డుకుంటాం : తుడుం దెబ్బ ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభను అడ్డుకుని తీరుతామని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రకటించింది....
Read More..టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల ప్రదర్శన అందరిని మెప్పించింది.ఎప్పుడూ లేనిది 7 పతకాలతో ఈ ఒలింపిక్స్ లో కొత్త రికార్డ్ సృష్టించారు భారత అథ్లెట్లు.ఈ క్రమంలో ఒలింపిక్స్ ముగిసిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో స్పందించారు.టోక్యో...
Read More..నేటితో టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.భారత్ మొత్తం 7 పతకాలు వచ్చాయి.ఈ ఒలింపిక్స్ లో భారత తరపున గెలిచిన అథ్లెట్లకు స్టార్ ఎయిర్ విమానయాన సంస్థ సూపర్ ఆఫర్ ఇచ్చింది.గో ఫస్ట్ గతంలో గో ఎయిర్ విమానయాన సంస్థ ఒలింపిక్స్ లో పతకాలు...
Read More..టోక్యొలో జూలై 23 నుండి ప్రారంభమైన ఒలింపిక్స్ నేటితో ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి క్రితం ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.కరోనా టైం కాబట్టి ఎప్పటిలా కాకుండా ముగింపు వేడుకలు కూడా సింపుల్ గా చేశారు.ముగింపు వేడుకల్లో భారత బృందం ఫ్లాగ్...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డ్ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమించబడ్డారు.ఈమధ్యనే ఆయన పదవికాలం ముగియగా ఆయనకే మరోసారి టీటీడీ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ చైర్మన్...
Read More..1.అనాధల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెలంగాణలో అనాధలు అనాధాశ్రమాలు పోవడంవల్ల అనాధలైన వారి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఈ మేరకు సీఎం కేసీఆర్ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్...
Read More..టోక్యో ఒలింపిక్స్ ఆరంభం నుండి మన దేశ అథ్లెట్ల ఆట తీరు అద్భుతాలను సృష్టిస్తుంది.కొందరు పోరాడి ఓడగా కొందరు స్వర్ణ, రజత, కాంస్యం పతకాలతో మెప్పిస్తున్నారు.టోక్యో ఒలింపిక్స్ లో ఈసారి భారత అథ్లెట్లు 7 పతకాలను సాధించారు.లేటెస్ట్ గా ఒలింపిక్స్ లో...
Read More..ఒలింపిక్స్ లో భారత్ కు పసిడి పతకాన్ని తెచ్చాడు నీరజ్ చోప్రా.టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్స్ లో చోప్రా విసిరిన త్రో 87.58 మీటర్లతో ఇండియాకు స్వర్ణ పతకాన్ని తెచ్చి పెట్టింది.పసిడి పతకాన్ని తెచ్చిన యువ అత్లెట్ పై...
Read More..1.పట్టాలెక్కిన తేజస్ ఎక్స్ ప్రెస్ తేజస్ ఎక్స్ ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది.ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ నడుపుతున్న ఈ తేజాస్ రైలు 2019 అక్టోబర్ లో ప్రారంభమైంది.ఆ తరువాత కరోనా ప్రభావం తో ఆగిపోగా, తిరిగి ఈ రోజు...
Read More..1.అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు టికెట్ల విక్రయం ప్రారంభం అయ్యింది.టికెట్ ధరను 33 కోట్లుగా నిర్ణయించారు.వర్జిన్ గెలక్టక్ సంస్థ దీనికి శ్రీకారం చుట్టింది. 2.11 వరకే రైతు బీమా దరఖాస్తులు తెలంగాణలో ఎప్పుడు వరకు...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.రాష్ట్ర హాకీ క్రీడాకారులకు ఒక్కొక్కరికి కోటి టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.ఇందులో...
Read More..1.ఇటీవల అరెస్ట్ ఆయిన టీడీపీ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కు బెయిల్ మంజూరైంది. 2.ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ ప్రభుత్వ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు లీక్ చేస్తున్నారని కారణాలతో పనిచేస్తున్న ముగ్గురు...
Read More..1.ఉచిత విద్యుత్ కోసం పేర్లు ఇవ్వండి సెలున్స్, లాండ్రీల షాప్ ల వారు ఉచిత విద్యుత్ కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. 2.రేపు దోస్త్ తొలి దశ సీట్ల కేటాయింపు దోస్త్ మొదటి...
Read More..ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో నగరంలో కరోనా విశ్వరూపం చూపిస్తుంది.తాజాగా ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన 35 మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం.ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.జూలై నెలలో టోక్యో ఎయిర్ పోర్ట్ లో 448815...
Read More..1.మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష మొహరం ఏర్పాట్లపై తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. 2.యూరోప్ కు ఆర్ఆర్ టీమ్ ప్రయాణం ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఆర్ఆర్...
Read More..టోక్యో ఒలింపిక్స్ లో నిన్న సెమీ ఫైనల్స్ లో ఓడిన పివీ సింధు నేడు చైనా ప్లేయర్ హి బింగ్జియావోతో జరిగిన ఆటలో ప్రత్యర్ధిని చిత్తు చేసి కాంస్య పతకం గెలుచుకుంది.భారత స్టార్ షట్లర్ టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో...
Read More..1.విమానాశ్రయం పై దాడులు ఆఫ్ఘన్ లో తాలిబన్లు తమ విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు.దేశ దక్షిణ ప్రాంతంలో కీలకమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.దీనిలో భాగంగానే పెద్దఎత్తున మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించి విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.రాకెట్ల దాడులతో విమానాశ్రయ...
Read More..ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కే.సి.ఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.వైద్య, ఆరోగ్య అంశాలపైన చర్చ జరిగినట్టు సమాచారం.రాష్ట్రం లో కొత్తగా ఏర్పరిచే ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై మంత్రి...
Read More..సినిమాలను నిజజీవితంతో పోల్చి చూస్తుంటాం.ఎందుకంటే బయట జరిగేదే సినిమాల్లో చూపిస్తుంటారు మూవీ మేకర్స్.అయితే కొన్ని సినిమాల్లో చూపించిన అంశాలే నిజజీవితంలో జరిగితే నిజంగా ఆశ్చర్యపోవక తప్పదు.సేమ్ ఇలాగే జరుగుతుంది సూర్య నటించిన సినిమాల విషయంలో.ఆయన నటించిన సినిమాల్లో రూపొందించిన సీన్లు.బయట కూడా...
Read More..1.‘ పెగాసస్ ‘ పై సుప్రీం లో 5 న విచారణ ‘పెగాసస్ ‘ పై సుప్రీం లో విచారణ ఈ నెల 5న విచారణ జరగనుంది.రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్ లు హ్యక్ అయ్యాయి...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసం బోనాల పండుగ జరుగుతున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల జాతర బాగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరుగనున్న బోనాల జాతర సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తున్నారు.మద్యం షాపులు, బార్లు,...
Read More..1.వాట్సాప్ పై కేసు పెట్టిన రష్యా తమ దేశ పర్సనల్ డేటా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలపై వాట్సప్ సంస్థపై కేసు నమోదైంది. 2.చోరీ అయిన కళా ఖండాలు భారత్ కు అప్పగింత 12వ శతాబ్దం లో చోరీకి గురైనట్లు గా, అక్రమంగా...
Read More..1.సంగీత నృత్య పరీక్షలు తెలంగాణ ఏపీ లోని ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల , కళాశాలలో 2019 20 లో సర్టిఫికెట్, డిప్లమో కోర్సులు చదివిన రెగ్యులర్ , ప్రైవేట్ విద్యార్థులకు సిద్ధాంతం, ప్రయోగికం వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు.ఆగస్టు 16, 17,...
Read More..1.ఈ రోజు సీబీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.మధ్యాహ్నం రెండు గంటలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్సీ ) ఫలితాలను విడుదల చేయనుంది. 2.బీజేపీ బడుగుల ఆత్మగౌరవ పోరు...
Read More..1.ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష టిజేఎస్ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష గురువారం ప్రారంభం అయ్యింది.పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. 2.మంత్రిపై హక్కుల కమిషన్ లో ఫిర్యాదు...
Read More..1.బిలీనియర్ కు చైనాలో జైలు శిక్ష బిలీనియార్ , అగ్రికల్చర్ టైకూన్ సన్ దావూ కు (66 ) చైనా భారీ షాక్ ఇచ్చింది.ఆయనకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల...
Read More..1.గేదె మాంసంలో కరోనా మూలాలు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు ఉన్నట్టు కాంబోడియా ఆరోగ్య మంత్రి ప్రకటించారు.ఈ నేపథ్యంలో దిగుమతులను కాంబోడియా తాత్కాలికంగా నిలిపివేసింది. 2.పాలిసెట్ ఫలితాలు విడుదల తెలంగాణ...
Read More..కర్ణాటక సీఎం గా యడియూరప్ప రాజీనామా చేసినా విషయం తెలిసిందే.నెక్స్ట్ కర్ణాటక సీఎం గా ఎవరు ఎన్నుకుంటారా అనుకుంటున్న టైం లో బీజేపీ అధిష్టానం కొత్త సీఎం పేరుని ప్రకటించింది.బీజేపీ కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని నియమించింది.యడియూరప్ప కేబినెట్...
Read More..1.ఉద్యోగానికి వాక్సిన్ కు లింకు పెట్టిన అమెరికా అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వెటరన్ అఫైర్స్ విభాగంలోని ఉద్యోగులందరూ రాబోయే రెండు నెలల్లో గా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగాలను తొలగిస్తామన...
Read More..1.ఎంపీ సంతోష్ ను అభినందించిన అమితాబ్ టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ కార్యక్రమాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. 2.దళిత బంధు పై దామోదర రాజనర్సింహ స్పందన హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత...
Read More..1.యూఏఈలో భారత వ్యాపారికి అరుదైన గౌరవం యూఏఈలో భారత్కు చెందిన వ్యాపారవేత్త కు అరుదైన గౌరవం దక్కింది.లులూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ ఆలీ, అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కి వైస్ చైర్మన్ గా నియామకం అయ్యారు....
Read More..1.ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘ వీఎల్ఎస్ఐ లో శిక్షణ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే వీఎల్ఎస్ఐ , ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తెలిపారు. 2.యూఏఈలో భారత వ్యాపారికి...
Read More..ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.తన రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు.యడియూరప్పని సీఎం పదవి నుండి తప్పిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ...
Read More..1.మధుయాష్కి తో కత్తి కార్తీక టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ తో కత్తి కార్తీక సమావేశమైంది.ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మధు యాష్కీ కి శుభాకాంక్షలు తెలిపినట్లు కార్తీక తెలిపారు. 2.రేపటి నుంచి ఆహారభద్రత కార్డులు ఆహార భద్రత...
Read More..1.రేపే ఎల్పీసెట్ ఐటిఐ చదివారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు రాసే పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్య శిక్షణ కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. 2.ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ తెలంగాణలో ఎంసెట్ నీట్...
Read More..తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ( ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించారు తెలంగాణ సీఎం కే.సి.ఆర్. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.కరీం నగర్ జిల్లా హుజురాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ)...
Read More..1.31 వరకు ఎడ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ తెలంగాణవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఎడ్సెట్కు దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. ...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.సర్పంచ్ లకు శిక్షణ ఏపీలో సర్పంచ్ లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం.ఈ ఈ శిక్షణ...
Read More..తెలంగాణ ఐటి.పంచయతీ రాజ్ శాఖ మంత్రి కే.టి.ఆర్ ఎల్లుండి పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఈ నేపథ్యంలో వారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమాన్ని మరోసారి స్టార్ట్ చేశారు.లాస్ట్ ఇయర్ తన బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం...
Read More..టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఉన్నారు.ఇక ఈ...
Read More..1.హీరో విశాల్ కు గాయాలు కోలీవుడ్ నటుడు హీరో విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు.ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయన గోడకు డీ కొట్టుకోవడం తో తీవ్ర గాయం అయింది.ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు....
Read More..40 మంది ప్రయాణుకులు ఉన్న తెలంగాణా ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా వెనక ఉన్న టైర్లు ఊడిపోయాయి.ఊహించని ఆ సంఘటనతో బస్సు వెనక భాగం ఒక్కసారిగా కిందకు ఒంగిపోయింది.అందులో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారి ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు.అయితే బస్సు...
Read More..కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.లాక్ డౌన్ టైం ముగిసిన తర్వాత కూడా భక్తులు తిరుమల దర్శనానికి సుముఖత చూపలేదు.అయితే ప్రస్తుతం కరోనా కేసులు కంట్రోల్ అవడంతో...
Read More..తెలంగాణాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.నేటి నుండి మూడు రోజుల పాటు తెలంగాణాలో భారీ వర్ష సూచన ఉంది.నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.రేపు, ఎల్లుండి మాత్రం ఉరుములు,...
Read More..తెలంగాణలో భూముల విలువ పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన భూముల ధరలు ఈ నెల 22 నుండి అమల్లో ఉంటాయని తెలుస్తుంది.తెలంగాణా ఏర్పడిన తర్వాత భూముల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నది ఇదే మొదటిసారి.తెలంగాణా ఏర్పడిన ఏడేళ్లలో ధరల సవరన...
Read More..1.నేటి నుంచి జేఈఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 27 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2.తెలంగాణలో 60 వేల పోస్టులు ఖాళీ వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించడానికి...
Read More..1.తెలంగాణ టిడిపి అధ్యక్షుడి నియామకం తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు నర్సింహులును టిడిపి అధినేత చంద్రబాబు నియమించారు. 2.ఈ రోజు ఈటెల పాదయాత్ర మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ పాదయాత్ర నేడు...
Read More..టాలీవుడ్లో రీమేక్ చిత్రాల హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు స్టార్ హీరో వెంకటేష్.ఈయన చేసే సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుండనడంలో ఎలాంటి అనుమానం లేదు.ఇక వెంకీ తాజాగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం నేరుగా ప్రముఖ...
Read More..పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి గురించి కొద్దిరోజులుగా జరుగుతున్న హంగామా తెలిసిందే.రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఊహాగానాలు ఉండగా ఫైనల్ గా పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా...
Read More..1.చిన్న పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ కరోనా వాక్సిన్ ను 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఈ ట్రైల్స్ పూర్తికాగానే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. 2.‘అన్యాస్ ట్యుటోరియల్ ‘...
Read More..1.నకిలీ డిఎస్పీ అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో నకిలీ డిఎస్పి అవతారమెత్తి అమాయకులను మోసగిస్తున్న బీబీ పేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2.కార్పొరేట్ కు ధీటుగా గురుకులాలు కార్పొరేట్ విద్యా...
Read More..వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఇచ్చాడు వైఎస్ జగన్.పార్టీ కోసం ఎప్పటి నుండో పనిచేస్తున్న ఆమెకు ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తిగా ఉండగా ఆమె బాధపడకూడదని ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు.అయితే ఇప్పుడు రోజాని ఆ పదవి...
Read More..రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల రేట్లు సామాన్య ప్రజలకు భారంగా తయారవుతున్నాయి.ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుతులపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్.రక్తం పీల్చే జగలకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఏపీ...
Read More..కర్ణాటక సీఎం యడ్యూరప్పపై ఈమధ్య రకరకాల వార్తలు వచ్చాయి.సీఎం గా యడ్యూరప్పని తొలగిస్తున్నారంటూ ఆ వార్తల సారాంశం.యడ్యూరప్ప వర్గం ఆ వార్తలను ఖండిస్తూ వచ్చినా అవి వస్తూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజం కాబోతున్నాయని అంటున్నారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో...
Read More..1.వైఎస్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని, ఆయన తెలంగాణకు మంచి చేశారో, ద్రోహం చేశారో గ్రామాలకు వెళ్లి అడగాలి అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఓ...
Read More..టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పెళ్లి తరువాత ఎలాంటి సినిమాలు చేస్తూ దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత ఎలాంటి క్రేజ్ను దక్కించుకుందో మనం చూశాం.ఇక ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీలో నటిస్తోంది.ఈ...
Read More..‘ఉప్పెన’ చిత్రంతో ఒక్కసారిగా యావత్ టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో, ఆమెతో సినిమా చేసేందుకు హీరోలు వరుసగా క్యూ కడుతున్నారు.అయితే ఈ బ్యూటీ మాత్రం చాలా...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాను దసరా...
Read More..రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి.భగ్గుమంటున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రేపు హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపడుతున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం జరుగనుంది.శుక్రవారం ఉదయం 10...
Read More..కరోనా వల్ల దాదాపు 13 నెలల పాటు మెట్రో రైల్ క్యాన్సల్ అయ్యాయి.హైదరాబాద్ లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల మెట్రో ప్రయాణాలను రద్ధు చేశారు.అయితే లాక్ డౌన్ ముగిసిన అనంతరం మెట్రోల్ రైల్ నడుతున్నా అప్పటికే అది భారీ...
Read More..1.నిర్మాతగా మారిన తాప్సి టాలీవుడ్ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన యంగ్ హీరోయిన్ తాప్సీ ఇప్పుడు నిర్మాతగా మారింది.అవుట్ సైడర్ ఫిలిమ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. 2.వైమానిక స్థావరం పై మరోసారి డ్రోన్ చము...
Read More..తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో సగం మందికి పైగా కాలినడకన మెట్ల దారి ద్వారా కొండపైకి ఎక్కుతారు.మెట్ల మార్గం నుండి వెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం కాగా.మరొకటి శ్రీవారి మెట్ల దారి.ఎవరి వీలుని బట్టి వారు...
Read More..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా.కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ దీనికి సంబందించేనా అంటూ హడావిడి చేస్తున్నారు.కాంగ్రెస్ అధినేత సోనియా, రాహుల్ గాంధీ లతో ప్రశాంత్ కిశోర్ మీటింగ్...
Read More..టీ.ఆర్.ఎస్ ను వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈటల వ్యవహారంలో ఇంతవరకు పెదవి విప్పని కే.టి.ఆర్ తొలిసారిగా ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈటల రాజేందర్ ను పార్టీలో కొనసాగాలని తాను ప్రయత్నించానని అన్నరు.ఈటలకు టీ.ఆర్.ఎస్...
Read More..కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతుంది.తెలంగాణా, ఏపీ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ గొడవపై రాజకీయ నేతలు కూడా మాటల తూటాలు వదులుతున్నారు.ఈ నేపథ్యలో వాటాకు మించి తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటుందని ఏపీ ఎక్కువ...
Read More..1.రాజస్థాన్ లో కప్పా వైరస్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ కప్పా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయి. 2.జగన్ ను కలిసేందుకు తెలంగాణ యువకుడి పాదయాత్ర జగన్ పై ఉన్న అభిమానంతో...
Read More..తెలంగాణాలో రాజకీయ వేడి మళ్లీ మొదలైంది.ముఖ్యంగా హుజూరాబాద్ ఉపేన్నికల సందర్భంగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి.ఈ క్రమంలో బీజేపీ పక్కా ప్లానింగ్ తో వెళ్తుందని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ అమిత్ షాతో సమావేశం కానున్నారు.ఈరోజు...
Read More..టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం అందించిన సక్సెస్తో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూనే దూకుడును ప్రదర్శిస్తున్నాడు ఈ యంగ్ హీరో.ఇక రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ దూకుడుమీద ఉన్నాడు.కాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అఖిల్ తన కెరీర్లో పలు సినిమాలు చేసినా...
Read More..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ...
Read More..మొన్నటివరకు కాంగ్రెస్ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి టీ.ఆర్.ఎస్ కార్యకర్తతో ఆడియో టేప్ బయటకు రావడంతో పార్టీ బహిష్కరించింది.ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే.50 కోట్లు పెట్టి రేవంత్...
Read More..1.నువ్వో శ్రీ రెడ్డి .కౌశిక్ రెడ్డికి కౌంటర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముమైత్ ఖాన్ తో పోలుస్తూ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేయడంపై కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి కౌశిక్ రెడ్డి సంచలన...
Read More..టాలీవుడ్ను కరోనా ఎలాంటి దెబ్బ తీసిందో అందరికీ తెలిసిందే.గతేడాది నుండి పలు సంఖ్యలో చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నా, అవి తమ రిలీజ్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి.అటు కొన్ని సినిమాలు థియేటర్లు లేకపోవడంతో నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సందర్భాలు కూడా...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను...
Read More..తెలుగు అకాడెమీ పేరుని తెలుగు సంస్కృతి అకాడెమీ మార్చుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు నేతలు.ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు కూడా వైఎస్ జగన్ మీద మండిపడ్డారు.మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు...
Read More..1.వీహెచ్ కు ఉపరాష్ట్రపతి ఫోన్ ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ లో పరామర్శించి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. 2.మహేశ్వరం లో గవర్నర్ పర్యటన తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈరోజు...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ కరోనాపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణతో పాటుగా కొంతమంది అధికారులు పాల్గొన్నారని తెలుస్తుంది.కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.ఇక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం...
Read More..ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం తెలంగాణా భవన్ లో మంత్రి కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నారు.రమణకు సభ్యత్వం ఇచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కే.టి.ఆర్ కోరారు.కార్యక్రమంలో ఎల్.రమణ ఫాలోవర్స్ టీ.ఆర్.ఎస్ నేతలు...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘ఎఫ్3’ చిత్రం ఎలాంటి క్రేజ్ను క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే.దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎఫ్2కు సీక్వెల్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో వెంకటేష్,...
Read More..టాలీవుడ్లో ఒకేఒక్క సినిమాతో తనకంటూ మంచి క్రేజ్ను తెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కూడా ఒకరు.జాతిరత్నాలు అనే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో ఉన్నాడు.ఇప్పటికే తన నెక్ట్స్...
Read More..నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల తన పుట్టినరోజున వరుసబెట్టి తన నెక్ట్స్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ హీరో నటించబోయే సినిమాల్లో ‘డెవిల్’ అనే స్పై థ్రిల్లర్ మూవీ కూడా ఉంది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కు ప్రేక్షకుల...
Read More..తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్ ను ఆయన ఇంటికెళ్లి మరి కలిశారు.ఒకప్పటి స్టార్ హీరో విజయకాంత్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన్ను చూసేందుకు ఆదివారం సీఎం స్టాలిన్ ఆకస్మికంగా విజయకాంత్ ఇంటికెళ్లారు.సీఎం స్టాలిన్ విజయకాంత్ నివాసానికి వెళ్లి...
Read More..తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.వి.హెచ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవకు...
Read More..సూపర్ స్టార్ మహేష్ తన స్వగ్రామం బుర్రిపాలెం ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.శ్రీమంతుడు సినిమా స్పూర్తిగా ఆంధ్రాలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.మహేష్ బాబు దగ్గర నుండి ఆ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటున్నారు.ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న...
Read More..1.ఆషాడం బోనాలు ప్రారంభం హైదరాబాద్ నగరంలో ఆషాడం బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలైంది. 2.ఉద్యోగ ఖాళీల పై అత్యవసర సమీక్ష తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని...
Read More..టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన దగ్గర నుండి కాంగ్రెస్ వర్సెస్ టీ.ఆర్.ఎస్ మాటల యుద్ధం కొనసాగుతుంది.పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకానికి 25 కోట్లు వసూలు చేశారని సుధీర్ రెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో...
Read More..తెలుగు అకాడెమీని తెలుగు సంస్కృత అకాడెమీగా పేరు మార్చింది ఏపీ ప్రభుత్వం. తెలుగు అకాడెమీ పేరు మార్చడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలుగు అకాడెమీ పేరు మార్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.తెలుగు అకాడెమీ పేరు...
Read More..టీడీపీ అధ్యక్ష పదవికి.పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు ఎల్.రమణ.సీఎం కే.సి.ఆర్ ను కలవడం ఆయన టీ.ఆర్.ఎస్ పార్టీలోకి ఆహ్వానించడమే ఆలస్యం నెక్స్ట్ డే నే టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజీనామా లేఖ పంపించారు ఎల్.రమణ.టీ.ఆర్.ఎస్ ను వీడిన ఈటల ప్లేస్...
Read More..1.తిరుమల సమాచారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 14,229 మంది భక్తులు దర్శించుకున్నారు. 2.లాసెట్ సెట్స్ షెడ్యూల్ విడుదల ఏపీ లోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( సెట్స్ )...
Read More..1.పోలీస్ శాఖ –* 37,820 పోస్టులు 2.విద్యుత్ శాఖ- 12,961 పోస్టులు 3.గురుకులాలు – 12,438 పోస్టులు 4.విద్యాశాఖ(టీచర్లు) – 12,005 పోస్టులు 5.వైద్యారోగ్యశాఖ- 8,347 పోస్టులు 6.సింగరేణి – 7,785 పోస్టులు 7.టీఎస్ ఆర్టీసీ – 3,950 పోస్టులు 8.పంచాయతీరాజ్...
Read More..జపాన్ రాజధాని టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు ఉత్సాహం నింపేలా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సాహకాలు ప్రకటించారు.ఒలింపిక్స్ లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లు బంగారు పథకం సాధించిన వారికి 6 కోట్లు.రజతం సాధిస్తే 4 కోట్లు.కాంస్య పతకం...
Read More..కాంగ్రెస్ పార్టీ లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) విలీనం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.కాంగ్రెస్ లో టీ.జే.ఎస్ విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు కోదండరాంకాంగ్రెస్ పార్టీలో టీ.జే.ఎస్ విలీనం చేసే ప్రసక్తే...
Read More..తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు.‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ‘ అనే పేరుతోపాటు విధివిధానాలు, అజెండాను ప్రకటించడం కోసం ఖమ్మంలో భారీ బహిరంగ సభ తల పెట్టింది. దివంగత...
Read More..1.నీటిపారుదల శాఖలో 879 ఉద్యోగాలు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ లో 879 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ గురువారం జీవో జారీ చేశారు. 2.ఏపీ...
Read More..తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రమణ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖని అందించారు.గురువారం ప్రగతి భవన్ లో సీం కే.సి.ఆర్ తో చర్చించిన రమణ పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని...
Read More..తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది.సీఎం కే.సి.ఆర్ తో ప్రగతిభవన్ లో కలిసి చర్చించారు ఎల్.రమణ.చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎల్.రమణ కే.సి.ఆర్ తనని టీ.ఆర్.ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారని చెప్పారు.దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి...
Read More..కరోనా సెకండ్ వేవ్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తున్న దేశంలో మరో వైరస్ ఆందోళన కలిగిస్తుంది.కేరళలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చాయి.తిరువనంతపురంలో జికా వైరస్ కేసు నిర్ధారించబడిందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు.బాధితురాలు తిరువనంతపురంలో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.24...
Read More..జపాన్ రాజధాని టోక్యోలో డల్టా వేరియంట్ కేసులు ఎక్కువవుతున్నాయి.ఈ క్రమంలో అక్కడ జరగాల్సిన ఒలింపిక్స్ పై మరింత కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నెల 23 నుండి టోక్యోలో ఒలింపిక్స్ జరుగనున్నాయి.అయితే అక్కడ డెల్టా వేరియంట్ కేసులు అధికమవడంతో ప్రభుత్వం ఆందోళన...
Read More..తెలంగాణా ప్రదేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన వ్షయం తెలిసిందే.బుధవారం పార్టీ ఆఫీస్ లో భారీ సభ ఏర్పాటు చేసి బాధ్యతలు స్వీకరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.అయితే అధ్యక్ష పదవి ఇలా ఎక్కారో లేదో అలా ఆయన...
Read More..తెలంగాణాలో మరో పార్టీ ఏర్పడింది.కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న షర్మిల పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించారు.తమ పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణా పార్టీ అని చెప్పారు వైఎస్ షర్మిల.హైదరాబాద్ జే.ఆర్.సీ కన్వెషన్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె పార్టీ...
Read More..కే.సి.ఆర్ ను విమర్శించడం దాని ద్వారా గెలవాలనుకోవడం సాధ్యం కాని విషయమని అన్నారు తెలంగాణా మంత్రి కే.టి.ఆర్.కే.సి.ఆర్ కంటే ఎక్కువగా తెలంగాణాని ప్రేమిస్తేనే అది సాధ్యమయ్యే అవకాశమని అన్నారు.నిన్నకాక మొన్న పదవులు వచ్చిన వారు కూడా కే.సి.ఆర్ పై ఎగిరెగిరి పడుతున్నారని...
Read More..1.హైదరాబాద్ లండన్ విమానాలు పునః ప్రారంభం ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వరకు భారత్ కు విమాన రాకపోకలపై నిషేధం విధించిన వివిధ దేశాలు ఇప్పుడు మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తున్న తాజాగా...
Read More..తెలుగు రాష్ట్రాల మధ్య నీటి గొడవ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.కృష్ణా జలాల్లో తెలంగాణా నీటి వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.కె.ఆర్.ఎం.బి పరిధిని నోటిఫై చేయాలని అన్నారు.ఈ ప్రాజెక్టుల వద్ద...
Read More..1.అఖిల ప్రియ భర్త పై మరో కేసు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్య అతని సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి లపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడానికి నకిలీ సర్టిఫికెట్లు...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్తో తెరకెక్కిస్తూ ఈ...
Read More..ఏపీ, తెలంగాణా నీటి వివాదంపై బీజేపీ ఏపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా సీఎం కే.సి.ఆర్ కు కరోనా కారణంగా మొదడు దెబ్బతిన్నదని అందుకే నీటి పంపకాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ఆయన మర్చిపోయారని...
Read More..1.గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా ఎస్పి శ్వేతా రెడ్డి హెచ్చరించారు. 2.బీఈడీ ప్రవేశ పరీక్షల్లో సమూల మార్పులు తెలంగాణ వ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.ఈ నెల 8,9 తేదీల్లో జగన్ కడప జిల్లా పర్యటించబోతున్నారు.సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చెప్పారు.8న ఉదయం 8 గంటలకు తాడేపల్లి ఇంటి నుండి గన్నవరం...
Read More..ఈ నెల 11 నుండి గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవనున్నాయి.ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లు, నిర్వహణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.ఈ నేపథ్యంలో కరోనా వల్ల గత సంవత్సరం బోనాలను నిరాడంబరంగా జరిపామన...
Read More..భారత్ లో ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉండగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా త్వరలో ప్రజలకు ఇవ్వనున్నారు.దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మోడర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర అనుమతులు మంజురైన...
Read More..టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి తన దూకుడు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి.ఈ వ్యాఖ్యలపై టీ.ఆర్.ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీ.ఆర్.ఎస్...
Read More..1.త్వరలో రైతు రుణమాఫీ త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు. 2.డిగ్రీ పరీక్షలపై జోక్యం చేసుకోలేము: హైకోర్టు డిగ్రీ పరీక్షలపై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది తెలంగాణలో...
Read More..యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకునేందుకు అఖిల్ గట్టిగా ప్రయత్ని్స్తున్నాడు.ఇక ఈ సినిమాలో అందాల...
Read More..సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ను నేడు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా గత 17 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని.దీన్ని దృష్టిలో పెట్టుకుని...
Read More..మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న మాస్ రాజా, తాజాగా ఖిలాడి అనే సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్...
Read More..హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.రాజకీయ కక్షతో ఈటలను వేధిస్తున్నారని అక్రమంగా జైల్లో ఉంచినా సరే హుజూరాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంచి, నీతివంతమైన, కమీషన్లు...
Read More..కరోనా పై పోరాటం చేసిన హెల్త్ కేర్ వర్కర్లకు అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.ఇండియన్ డాక్టర్ అని ఆయన ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ తాను అన్నత మాత్రాన డాక్టర్...
Read More..కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదు ఒక కంపెనీ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయుత్ అన్నారు.అందుకే రైతు ప్రతినిధులను చర్చలకు పిలవడం లేదని ఆయన విమర్శించారు.హర్యానాలోని రోహ్ టక్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన తికాయిత్...
Read More..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బంది సంజయ్ పాదయాత్ర చేయదలచిన విషయం తెలిసిందే.తెలంగాణ మొత్తం పాదయాత్ర చెసేలా ప్రణాళిక రూపొందించారు.ఆగష్టు 9 చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.వైఎస్సార్ పాదయాత్ర దారిలోనే బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది....
Read More..2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు.అయితే చేసిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.2022 లో జరిగే ఎన్నికల్లో తాము 300 పైగా సీట్లను గెలుచుకుంటామని...
Read More..1.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో క్రికెటర్ కళ్యాణ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో వికారాబాద్ జిల్లా తాండూరు కు చెందిన క్రికెటర్ కళ్యాణ్ పవార్ స్థానం సంపాదించాడు. 2.తెలంగాణ హైకోర్టు కు ఏపీ రైతులు కృష్ణ జలాల...
Read More..కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళుతున్న వారిపై ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళ్తున్నారని ఆయన విమర్శించారు.రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడ్గా నియమించబడ్డాక కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే వారిని రాళ్లతో...
Read More..తెలంగాణా సీఎం కే.సి.ఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా జిల్లా మొత్తం అధికారుల ఆధీనంలో తీసుకున్నారు.మంత్రి కే.టి.ఆర్ దగ్గర ఉండి ఈ కార్యక్రమాలు చూసుకున్నట్టు తెలుస్తుంది.ఈ పర్యటనలో భాగంగా 210 కోట్ల రూ.లు విలువ గల...
Read More..దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.అయితే కేంద్రం నుండి ప్రకటన ఎప్పుడో వచ్చినా వ్యాక్సిన్ ల కొరత వల్ల అది సాధ్యం కాలేదు.మొన్నటివరకు 45 ఏళ్లు పైబడిన వారే కరోనా వ్యాక్సిన్ అందించారు.18 ఏళ్లు పైబడిన వారికి...
Read More..1.కోవాగ్జీన్ మూడోదశ క్లినికల్ ట్రయల్ డేటా విడుదల కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటాను భారత్ బయోటెక్ విడుదల చేసింది.కోవిడ్ పై కొవాగ్జీన్ 77.8 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. 2.జగన్ అక్రమాస్తులపై హై...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ ఎలాంటి క్రేజ్ను ఏర్పాటు చేసుకుందో అందరికీ తెలిసిందే.స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్...
Read More..టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తోంది.బాహుబలి చిత్రం తరువాత అమ్మడు సినిమాలను చాలా వరకు నెమ్మదిగా చేస్తోంది.అయితే అనుష్క నటించిన లాస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో, ఈ సినిమా...
Read More..టాలీవుడ్లో హీరోయిన్గా రాణించేందుకు అందంతో పాటు అభినయానికి కూడా పెద్దగా ప్రాముఖ్యత ఉంటుంది.ఇక కొందరు హీరోయిన్లకు ఈ రెండూ అంశాలు పుష్కలంగా ఉండటంతో వారు స్టార్ హీరోయిన్లుగా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తున్నారు.అయితే కొందరు మాత్రం హీరోయిన్గా తమ సత్తా చాటేందుకు...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలు కంగారు పడుతున్నారు.అయితే తాజా అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.కరోనా వ్యాప్త్ చేసే డెల్టా వేరియంట్ పై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు...
Read More..యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి.ఇక...
Read More..1.ఆన్లైన్ లోనే ఇంటర్ షార్ట్ మెమోలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు షార్ట్ మెమో ల కోసం కాలేజీలకు వెళ్ళనవసరం లేకుండా, కలర్ షార్ట్ మెమోలను నేరుగా ఆన్లైన్ నుంచి ప్రింటవుట్ తీసుకునేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అవకాశం కల్పించింది. 2.సంగీత,...
Read More..సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.కాగా రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.తమిళ దర్శకుడు శివ...
Read More..టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా...
Read More..కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణపై దృష్టి పెట్టింది.విద్యార్ధుల ఇబ్బందులను అర్ధం చేసుకుని ఇప్పటికే ఎంసెట్ దరఖాస్తులను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు.జూలై 1తో దరఖాస్తుల స్వీకరణ ముగియాల్సి ఉంది.కని...
Read More..తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ముదురుతుంది.ఇరు రాష్ట్రాల నేతలు మాటలతో యుద్ధం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.కృష్ణా జలాల దోపిడీకి కే.సి.ఆర్ కారణమని అన్నారు.నీళ్ల అంశాన్ని కే.సి.ఆర్ ఓటు బ్యాంక్ గా మార్చుకుంటున్నారని అన్నారు.తెలంగాణాలో కృష్ణా...
Read More..తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్య బాగా ముదురుతుంది.ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదనే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై కూడా తెలంగాణా మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపి కేశినేని నాని స్పందించారు.ముఖ్యమంత్రులు...
Read More..1.ఏడో విడత హరితహారం ప్రారంభం తెలంగాణలో ఏడో విడత హరితహారం ప్రారంభమైంది.పెద్ద అంబర్ పేట్ దగ్గర ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 2.డీజీపీ పై ఎమ్మెల్యే ఆగ్రహం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బిజెపి...
Read More..కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గం.దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని చెబూన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు.దేశవ్యాప్తమంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
Read More..ఆంధ్రా సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ భీమా పథకాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించారు.కార్యక్రమం అనంతరం మీడియాలో మాట్లాడారు సీఎం జగన్.ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని 750 కోట్ల రూ.లతో...
Read More..ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వ్యవహారం మాటల యుద్ధం కొనసాగుతుంది.తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వ రం ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ కట్టుకోమని...
Read More..కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.అయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ ఆంక్షలు సడలించాయి.ఇక ప్రస్తుతం వరకు ఏపీలో మాత్రం కరోనా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా నేటితో కర్ఫ్యూ...
Read More..సామాన్యులు సంతోషంగా బ్రతికే రోజులను కరోనా తన కాటుతో ఛిద్రం చేసింది.ఇక ముందు ముందు మంచి రోజులు వస్తాయనే ఆశను కూడా రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చిదిమేస్తున్నాయి.అతికష్టం మీద బ్రతుకు జట్కా బండిని లాగుతున్న సామాన్యుని నెత్తి మీద ఊహించని...
Read More..భారత అత్యున్నతమైన క్రీడా పురస్కారం రాజేవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని టీం ఇండియా స్పిన్నర్ రవిచందన్ అశ్విన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ లకు ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదించనుంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించుకుంది.కే.ఎల్ రాహుల్, జస్ప్రిత్...
Read More..