ఎన్నికల ముందు దళితులకు అది చేస్తాం ఇది చేస్తామని దొంగ వాగ్దానాలు చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు దళితుల ఓట్లతో గెలిచి వాళ్ళ పైనే దాడి చేయడం ఏంటని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.దళితులపై దాడి టీడీపి ఏమాత్రం...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది.డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.అధ్యక్ష బరిలో తనకు ప్రత్యర్దిగా ఉన్న జో బిడెన్ను కాదని డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ను ట్రంప్ టార్గెట్ చేశారు.అటు ఈ భారత సంతతి సెనేటర్...
Read More..కరోనా కారణంగా గత అయిదు ఆరు నెలలుగా టాలీవుడ్ ప్రముఖుల నుండి సినీ కార్మికుల వరకు అంతా కూడా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు.ఒక్కరు ఇద్దరు షూటింగ్స్కు హాజరు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో మాత్రం షూటింగ్స్ జరగడం లేదు.కరోనా ఇప్పట్లో...
Read More..కేంద్ర హోం మంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షా కోలుకున్నట్లు అఖిల భారత వైద్య,విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) తాజాగా శనివారం ప్రకటించింది. ఇటీవల కోవిడ్-19 బారిన పడిన ఆయన మళ్లీ అస్వస్థత కు గురికావడం తో ఆగస్టు...
Read More..టాలీవుడ్ స్వీటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 2న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా ప్రకటించారు.కానీ వారికి కరోనా వైరస్ కోలుకోలేని ఝలక్ ఇచ్చింది.దీంతో...
Read More..టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్ధలం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను సుకుమార్...
Read More..భారత ఖేల్ రత్న అందుకున్న క్రీడాకారులు కొందరు కరోనా బారిన పడడం తో ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తుంది.ఖేల్ రత్న కు ఎంపికైన ఆనందం వారిలో నిలవనీయకుండా కరోనా వారిని కట్టడి చేసేసింది.ఖేల్ రత్న కు ఎంపికైన విమెన్ స్టార్ రెజ్లర్...
Read More..సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో భారత్ నుంచి చైనా వెళ్లిన బోధి ధర్ముడు అక్కడ తెలియని వ్యాధితో చనిపోతున్న వాళ్లకి వైద్యం చేసి జబ్బును నయం చేస్తాడు.ఆ ఊరు వాళ్లని కాపాడుకుంటూ వుంటాడు.దీంతో గ్రామస్తులు బోధి ధర్ముడిని దైవంలా చూస్తారు.తర్వాత...
Read More..రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున గూఢచారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నూర్ ఇనాయత్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది.సెంట్రల్ లండన్లోని ఆమె నివాసం వద్ద నీలి స్మారక ఫలకాన్ని (బ్లూ ప్లేక్) ఏర్పాటు చేశారు.ఈ గౌరవం పొందిన మొట్టమొదటి...
Read More..ఈ కరోనా కొత్త పుంతలు తొక్కుతుంది.ఇప్పటివరకు సామాజిక దూరం పాటించాలి,మాస్క్ లు ధరించాలి,ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు ఇలా ఒక్కొక్క షరతులతో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమైపోతున్నారు.అయితే ఇప్పుడు కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎదో ఇంట్లోనే ఉండిపోతే మనకు ఎలాంటి...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కన్నడ కుట్టి రష్మిక మందన కలిసి నటించిన గీతాగోవిందం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దీంతో వారు మరోసారి డియర్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్కు చుక్కలు చూపెట్టేందుకు బాహుబలి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తన...
Read More..టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలను అత్యంత బడ్జెట్తో తెరకెక్కించి భారీ లాభాలు గడించాలని నిర్మాతలు భావిస్తుంటారు.అయితే కొన్నిసార్లు తమ కథల ఎంపిక, హీరోల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో అవి బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూస్తుంటారు.కాగా కొందరు మాత్రం స్టార్ హీరోలు...
Read More..దేశంలో కరోనా విజృంభన మామూలుగా లేదు.గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య 50 వేలకు పైగానే ఉంటున్నాయి తప్ప తగ్గడం లేదు.ఇక ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉంది.ఏపీలో రోజుకు పది వేల చొప్పున కరోనా కొత్త...
Read More..భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం నేడు వాటిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన వచ్చే నెలలో జరుగబోతున్న అసెంబ్లీ...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది.ఇండియాలో కరోనా కేసులు రోజుకు వేలల్లో నమోదు అవుతున్నాయి.లాక్ డౌన్ సడలించిన తర్వాత ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి.ఈమద్య కాలంలో ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్ అంటూ...
Read More..చైనా కు చెందిన టిక్టాక్ను ఇప్పటికే ఇండియాలో బ్యాన్ చేశారు.త్వరలో అమెరికాలో కూడా బ్యాన్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ లోపు అమెరికన్ సంస్థ ఏదైనా టిక్ టాక్ ను కొనుగోలు చేస్తే పర్వాలేదు అంటూ ట్రంప్ అల్టిమేటం జారి చేయడం...
Read More..కరోనా కారణంగా ఇండియాలో విమాన ప్రయాణాలపై దాదాపు రెండు నెలల పాటు నియంత్రణ కొనసాగిన విషయం తెల్సిందే.లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని విమానాలకు అనుమతులు ఇవ్వడం మెల్ల మెల్లగా అన్ని విమాన రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరిగాయి.అయితే...
Read More..కరోనా సామాజిక వ్యాప్తి మొదలయ్యింది.మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసులు వేలల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా మద్యతరగతి వారు కరోనా అని నిర్థారణ అయిన వెంటనే పెద్ద ఆసుపత్రులకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు.ఈ...
Read More..డిగ్రీ విద్యార్థులు విద్యా సంవత్సరం వృదా కాకుండా వెంటనే పరీక్షలు అయినా పెట్టాలి లేదంటే చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షను రద్దు చేసి అందరిని పాస్ అయినా చేయాలంటూ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక...
Read More..ఇండియాలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఇక్కడ ఐపీఎల్ సాధ్యం కాదని బీసీసీఐ యూఏఈలో నిర్వహించేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.ఐపీఎల్ ఆటగాళ్లను దాదాపు నెల రోజుల ముందే అక్కడకు పంపించి అక్కడ మూడు నాలుగు దశల్లో టెస్టులు చేయించి ఆ తర్వాత...
Read More..టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన అనుచరులతో కలిసి ఈ రోజు(శుక్రవారం) సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ లో చేరారు.పార్టీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ కార్యక్రమంలో పంచకర్ల కు వైసీపీ కండువా కప్పి...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కువవుతోంది.ముఖ్యంగా అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్ కంటే.ఉపాధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి సెనేటర్ కమలా హారిస్ తన వేడి వేడి విమర్శలతో ప్రత్యర్ధులపై...
Read More..ఈ ఎస్ ఐ స్కామ్ కేసులో టీడీపీ కీలక నేత,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ ఎస్ ఐ అవకతవకలు కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే...
Read More..ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన తాజాగా కాంగ్రెస్ సంక్షోభంపై స్పందించింది. కాంగ్రెస్ నాయకత్వ మార్పు పై లేఖ రాసిన సీనియర్లకు జిల్లా నేతల స్ధాయి కూడా లేదని వారిని చేరదీసి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్థాయికి...
Read More..డబ్బు అందరికీ కావాలి దాన్ని సంపాదించడం కోసమే జనాలు నానా కష్టాలు పడుతుంటారు మరికొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు.ఇలా కష్ట పడలేక మరోపక్క అవినీతి మార్గంలో వెళ్ళలేక ఊరకనే డబ్బులు తమకు దొరికితే బాగుంటుందని కొందరు కలలు కంటుంటారు.అలా...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఇటీవల మెగాస్టార్ బర్త్డే...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ప్రారంభించారు.తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక...
Read More..టాలీవుడ్లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకన్న అల్లరి నరేష్, గతకొంత కాలంగా సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు.అయితే మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో క్యారెక్టర్ పాత్రతో మెప్పించిన అల్లరి నరేష్, ఇప్పుడు సీరియస్ రోల్స్లో నటించేందుకు ఎక్కువ...
Read More..కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని భాషల బిగ్ బాస్ లు కూడా ఆగిపోయే అవకాశం ఉందని భావించారు.కాని కాస్త ఆలస్యంగా బిగ్ బాస్ అన్ని భాషల్లో కూడా ప్రారంభం కాబోతుంది.మొదటగా తెలుగులో సీజన్ 4 ప్రారంభం కాబోతుండగా హిందీలో కొత్త...
Read More..తెలుగు బిగ్ బాస్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈనెల 30 నుండి షో ప్రారంభం కాబోతుందని అంతా అనుకున్నారు.అయితే అనూహ్యంగా షో వారం రోజులు ఆలస్యం అయ్యింది.కరోనా కారణంగా షో ఈ సారి ఉండక పోవచ్చు అనుకున్నారు.కరోనా భయం...
Read More..కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఒక యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారంకు పాల్పడ్డట్లుగా ఫిర్యాదు చేసింది.ఆమె చెప్పిన వివరాల ప్రకారం వంద పేజీలకు పైగా ఎఫ్ ఐ ఆర్...
Read More..నోట్లో సూదులతో వ్యక్తి బ్రతకడం ఏంటి అని అనుకుంటున్నారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజంగా మంచిర్యాల జిల్లా కు చెందిన శ్రీను అనే వ్యక్తి కి అక్కడ సూదుల శ్రీను అని పేరు.అయితే అతడు వృత్తి రీత్యా ట్రైలర్ అయినప్పటికీ ఆయనకు ఆ...
Read More..తెలంగాణ కరోనా కేసులకు కారణం సీఎం కేసీఆర్ అంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన లేదని, పోలీసు రాజ్యం కొనసాగుతోందని మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మన బుద్ధిలేని సీఎం ఇప్పుడు...
Read More..ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేశారు.29 వేలమంది అమరావతి రైతుల పిటీషన్ పై వీలైనంత త్వరగా విచారణ ముగించాలి అంటూ హైకోర్టు ను కోరిన సీఎం...
Read More..దేశంలో కరోనా విజృంభిస్తోన్నా పార్లమెంట్ సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించుకుంది.వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరపాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. భద్రత, సామాజిక దూరం వంటి చర్యలను ప్రారంభించినట్లు...
Read More..తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు బంధు, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్రం అభినందించినట్లు సీఎమ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్...
Read More..భారత్, చైనా సరిహద్దులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల సైనికులు భారీగా మోహరించారని పేర్కొన్నారు.1962 తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు.కొన్ని దశాబ్దాల...
Read More..మూడు రాజధానుల కేసులో భాగంగా ఏపీ ప్రభుత్వానికి చిక్కెదురైంది.జగన్ తీసుకున్న రాజధాని మార్పుపై హైకోర్టు షాకిచ్చింది.ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.రాజధాని...
Read More..సుదీర్ఘకాలం పాటు భారత దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండవసారి ప్రతిపక్ష స్థాయి సీట్ లను కూడా గెలవలేక చతికిలపడింది.మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ తమ ఓటమికి గల కారణాలు ఏమిటి? తాము ఎందుకు ప్రజల నమ్మకాన్ని సంపాదించలేక పోయాం...
Read More..కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.మరి అలాంటి రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును ప్రతి విషయంలో తప్పు పట్టడం మంచిదే.వారు చేస్తుంది సరైన ధోరణి కాదు అని విమర్శించడం మంచిదే.కాని వాళ్ళను మనం విమర్శిస్తున్నప్పుడు...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా...
Read More..టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఒక్కటి అయిన విషయం తెల్సిందే.వీరి జంట చూడముచ్చటగా ఉంటుందని ఇతరులకు వీరు ఆదర్శంగా ఉంటారని అంటారు.సెలబ్రెటీ జంట అయినా కూడా...
Read More..అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే ఆదివాసీ తెగ లో కూడా కరోనా కలకలం సృష్టించింది.ఆ దీవుల్లో అంతరించిపోయే జాతిలో గ్రేటర్ అండమానీస్ జాతి ఒకటి.ఈ జాతిలో కేవలం 53 మంది మాత్రమే ఉండగా, వారిలో నలుగురికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్య...
Read More..నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్కడి ప్రధాన పార్టీలైన డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రచారంలో దూకుడు పెంచారు.అమెరికాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారత సంతతి ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఎవరికి వారు విన్యాసాలు చేస్తున్నారు.ఈ దిశగా డెమొక్రాట్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో...
Read More..యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్లో పెడుతూ స్పీడుగా దూసుకుపోతున్నాడు.ఈయేడు భీష్మ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు ‘రంగ్ దే’ అనే సినిమాను రిలీజ్కు రెడీ చేస్తు్న్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్ను అందుకుంది.దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ ఇచ్చిన బూస్ట్తో మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే...
Read More..టాలీవుడ్లో బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన వారు చాలా మంది తమదైన ట్యాలెంట్తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.కాగా ఈ కోవలోనే తాజాగా వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన...
Read More..ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఏపీ సెక్రటేరియట్ లో కరోనా పంజా విసిరింది.ఏకంగా అక్కడ పనిచేసే 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.ఇప్పటికే గతంలో ఏపీ సచివాలయంలోనే భారీ...
Read More..సినిమా పరిశ్రమ ప్రముఖులను కరోనా భయాందోళనకు గురి చేస్తోంది.షూటింగ్స్ వెళ్లడం లేదంటే వారి కుటుంబం కోసం పని చేసే పని వారి వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతోంది.మిల్కీ బ్యూటీ తమన్నా కుటుంబ సభ్యులను ఇప్పుడు కరోనా భయాందోళనకు గురి చేస్తోంది.కరోనా...
Read More..రెండు నెలల క్రితం భారత్ చైనా బోర్డర్ వద్ద జరిగిన ఘటన రెండు దేశాల మద్య తీవ్రమైన వివాదాన్ని లేవనెత్తిన విషయం తెల్సిందే.ఆ సంఘటనలో భారత్ జవాన్ లు దాదాపుగా 20 మంది మృతి చెందారు.అటు చైనా సైనికులు కూడా మృతి...
Read More..మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యంతో ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.ఆయనకు ఇటీవలే ఆపరేషన్ జరుగగా ఇదే సమయంలో కరోనా కూడా అటాక్ అవ్వడంతో ఆయన కోలుకోలేక పోతున్నారు.ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఐసీయూలో...
Read More..దేశం కానీ దేశంలో ఓ భారతీయ యువతికి పెద్ద కష్టం ఎదురైంది.ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసిన ఓ ముఠా అనంతరం ఆ యువతిని కిడ్నాప్ చేసి, మతమార్పిడితో బంగ్లాదేశ్కు తరలించింది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలకం రేపుతోంది.వివరాల్లోకి వెళితే.చెన్నైలోని...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో నానితో...
Read More..ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సీనియర్ల వల్ల పార్టీ చాలా నష్టపోతుందని అన్నాడు.ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ కొందరు సీనియర్ లు బీజేపీకి సహకరించేలా పనులు చేస్తున్నట్లుగా కూడా వ్యాఖ్యలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజుకొక మలుపు తిరుగుతుంది.తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపి నేత చంద్రబాబు నాయుడు పైన విమర్శనాస్త్రాలు సంధించారు.అసలు ఇంతకీ వారేమన్నారు ఇప్పుడు చూద్దాం.రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 14 నెలలు అయిందని...
Read More..ఈమధ్య కేటుగాళ్ళు సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా వదలడం లేదు.మొన్న సింగర్ సునీత గారి పేరు చెప్పి ఒకడు జనాలు దగ్గర డబ్బులు దండుకున్నాడు.ఇక తాజాగా మరో వ్యక్తి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావును మోసం చేయాలని చూసాడు.అతని తీరు చూసి...
Read More..మన దేశంలో క్రికెట్ కు సినిమాకు ఉన్నంత ఆదరణ,ప్రభుత్వ సహకారం మరే ఇతర రంగానికి లేదు.ఒకరకంగా ఈ దౌర్భాగ్యమే జనాభా పరంగా రెండవ స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ లో ఒకటి లేదా రెండు గోల్డ్ మెడల్స్ ను మాత్రమే దక్కించుకోగలుగుతుంది.ఈ...
Read More..టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు.గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న ఈ హీరో, సీటీమార్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండటంతో...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గతకొంత కాలంగా ఒకే తరహా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.తన కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటీవల రిలీజ్ చేయగా, దీనికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.అయితే ఈ సినిమా పూర్తి కాకముందే, తన...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బన్నీ నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేసి తన సత్తా చాటాడు.మాటల...
Read More..న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని నాని చూస్తున్నాడు.అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని చూసినా, అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు నేరుగా...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్...
Read More..ఫిదా చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.ఆ సినిమా అందించిన సక్సెస్తో వరుసబెట్టి సినిమాలు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతుంది ఈ బ్యూటీ.చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్...
Read More..యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో ఆయన తన నెక్ట్స్ మూవీలను తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఈ క్రమంలో పెళ్లి చేసుకుని తన కొత్తజీవితాన్ని ప్రారంభించిన నితిన్, ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే...
Read More..ఈఎస్ఐ స్కాం కేసులో టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ లో వైద్య పరికరాలు,మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం విదితమే.అయితే...
Read More..గత కొన్ని గంటలుగా ఉసేన్ బోల్ట్ ఆరోగ్యంపై అనేక వార్తలు మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.జాతీయ అంతర్జాతీయ స్థాయి మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరు కూడా అతడికి కరోనా వచ్చిందని నమ్ముతున్నారు.అయితే బోల్ట్ మాత్రం ఇప్పటి వరకు...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.ఈ సినిమాతో గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్, తన సక్సెస్ ఆకలిని తీర్చుకున్నాడు.అటు డైరెక్టర్...
Read More..ఇటీవల రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్ని పై విషప్రయోగం జరిగింది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా ఎలెర్జిక్ అవ్వడం తో ఏదైనా వాసన కారణంగా ఆయన ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారా...
Read More..ఏపీ లోని విజయవాడ లో స్వర్ణ ప్యాలెస్ కేసు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో దాఖలైన ఎఫ్ ఐ ఆర్ పై ఏపీ హైకోర్టు తాజాగా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలి అంటూ...
Read More..న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా, లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాతో మరోసారి నాని తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.అయితే...
Read More..నిన్న జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీట్ వాడి వేడిగా జరిగింది.ఈ మీట్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ హాస్పిటల్ లో ఉన్న సమయంలో నాయకత్వ మార్పు పై లేఖ రాసిన వారిపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు.లేఖ రాసిన సదరు...
Read More..అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్’ చిత్రంపై రిలీజ్కు ముందు ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగలడంతో ఆయన ఎన్ని చిత్రాలు చేసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకవోడం లేదు.అటు తండ్రి అక్కినేని నాగార్జున స్వయంగా...
Read More..టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లకు పైగా టాప్ హీరోయిన్గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ఈ బ్యూటీ స్టార్ హీరోలందరితోనూ నటించి ఈ స్థాయికి చేరుకుంది.కాగా అరుంధతి చిత్రం దగ్గర్నుండీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయింది...
Read More..అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్స్టోరీ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ...
Read More..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా కు బ్రేక్ లు పడినట్లు తెలుస్తుంది.ఒకప్పుడు వర్మ సినిమాలు అంటే యాక్షన్,థ్రిల్లర్,సస్పెన్స్ అనేవి ఉండేవి.కానీ ఇప్పుడు తన దర్సకత్వ స్టైల్ నే మార్చేశాడు ఆర్జీవీ.ఎప్పుడూ కూడా యదార్ధ సంఘటనలను తెరకెక్కిస్తూ...
Read More..మైనారిటీ పరిరక్షణ గురించి ఇంటర్నేషనల్ సదస్సులలో గొంతు చించుకునే పాకిస్తాన్ తమ దేశంలో మైనారిటీలను ఎలా ఏడిపించుకొని తింటుందో రోజూ మీడియాలో కథనాలు చూస్తూనే ఉంటాం.ఇక తాజాగా మరోమారు పాకిస్తాన్ ఆ దేశంలో మైనారిటీలైన హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా...
Read More..సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వలేమి కారణంగా ప్రస్తుతం దేశంలో రోజు రోజుకి కుచించుకుపోతూ త్వరలోనే కనుమరుగయ్యే స్టేజ్ కి చేరనున్నది.ఈ అవాంతరాలు నుండి పార్టీని కాపాడడానికి చాలా రోజుల తర్వాత సీడబ్ల్యూసీ మీటింగ్ కి పిలుపునిచ్చింది.కరెక్ట్...
Read More..టాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్, రుద్రమదేవి చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న గుణశేఖర్, తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.హిరణ్య కశ్యపుడి కథను...
Read More..దేశంలో ఒకపక్క కరోనా తో జనాలు టెన్షన్ పడుతుంటే,మరోపక్క వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మాత్రం తనకు సొంత దేశాన్ని నిర్మించుకున్నానని,ఆ దేశానికి అన్ని వసతులు, కరెన్సీ సైతం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.అయితే ఆయనగారి దేశంలో ఒక...
Read More..నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన పేరు దేశ విదేశాలలో ప్రతిరోజు చర్చనీయాంశంగా మారింది.దీనికి కారణం ఆయన అవలంబిస్తున్న తీరే.దేశానికి ప్రయోజనం జరిగే కొన్ని అంశాలలో ప్రతిపక్షాలు, మీడియా, ప్రముఖులు దానిని వద్దని అంటున్న వాటిని పట్టించుకోకుండా మొండిగా...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్...
Read More..టాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న రోజా, ఆ తరువాత క్యారెక్టర్ పాత్రల్లోకి మారి వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.ఇక బుల్లితెరపై కూడా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను క్రియేట్ చేసుకుని వరుసగా షోలు చేస్తూ దూసుకుపోతున్న రోజా, అటు...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.దాని ఫలితంగానే మందు ధరలు అమాంతం పెరిగిపోయాయి.దీని కారణంగా మందు వినియోగం రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది.రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న మందు ధరలను చూసి మందు బాబులు మందు తాగడానికి ధైర్యం చేయట్లేదు.దీంతో...
Read More..చైనాతో బోర్డర్ టెన్షన్స్ కారణంగా భారతదేశం చైనా ఆర్థిక మూలాలకు చెక్ పెట్టేందుకు చైనా కు సంబంధించిన యాప్స్ ను బ్యాన్ చేసింది.అందులో అత్యంత ప్రజాదారణ పొందిన టిక్ టాక్ కూడా ఉంది.భారత్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అమెరికా కూడా తమ...
Read More..కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా సీరియల్ షూటింగ్ లన్నీ ఇప్పుడు మళ్లీ మొదలవుతున్నాయి.కానీ వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు తప్పక పాటించాలని తాజాగా కేంద్ర సమాచార ప్రసారాల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.దేశంలో మెజారిటీ ప్రజలను ప్రభావితం చేసే రంగాలలో...
Read More..ఇండియాలో కరోనా మహమ్మారి భయోత్పాతం సృష్టిస్తుంది.రోజు వేల సంఖ్యలో కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి.అయితే దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతున్న రికవరీ రేటు కూడా అలాగే ఉంది.ఎక్కువ మంది హాస్పిటల్స్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ...
Read More..ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా ఇప్పటికే 8 లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.అయితే కరోనా వైరస్ ను సంహరించే ఆయింట్ మెంట్ కు యూఎస్ఎఫ్ డీఏ ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వెల్లడించింది.ఈ ఆయిట్ మెంట్...
Read More..ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి.ఇప్పటికే మార్కెట్ లో కొన్ని వ్యాక్సిన్లను తీసుకొచ్చి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే వీటికి భిన్నంగా ముక్కు ద్వారా అందించే కరోనా వైరస్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాతో ప్రభాస్...
Read More..లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్లన్నీ ఆగిపోగా, ఇటీవల షూటింగ్లు తిరిగి ప్రారంభించుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.అయితే కొంతమంది నిర్మాతలు మాత్రమే తిరిగి షూటింగ్లు ప్రారంభించారు.కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం, రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుండటంతో షూటింగ్లను తిరిగి ప్రారంభించేందుకు చాలామంది...
Read More..కరోనా ప్రభావం వల్ల చాలా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.చాలామంది వ్యాపారవేత్తలు కోట్లలో నష్టపోతున్నారు.ఇక చిన్న వ్యాపారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.కరోనా ప్రభావం, కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అమల్లో ఉండటంతో చిరు వ్యాపారులకు బిజినెస్ జరక్కపోవడంతో వారు...
Read More..ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.అక్కడ నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.అయితే ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తరువాత ఏపీ ఉంది.దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాల మంది...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.ఇక ఈ...
Read More..రాజకీయాల యందు ఏపీ రాజకీయాలు వేరయా అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి.కొద్దిరోజులుగా నాయకుల మధ్య రేగుతున్న కుల చిచ్చు, కుల విమర్శలు మరీ శృతిమించినట్టుగా కనిపిస్తున్నాయి.నాయకులు కులాల వారీగా విడిపోవడమే కాకుండా, ఈ సమాజాన్ని కూడా అదే విధంగా విడగొట్టే విధంగా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.ఇక ఈ సినిమా...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని శరవేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరు సరికొత్తగా కనిపిస్తాడని...
Read More..ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను పరిశీలించినట్లయితే ఆడ పిల్లలకి బాహ్య ప్రపంచంలోనే కాదు తమ ఇంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఓ వ్యక్తి కట్నకానుకల విషయంలో తన భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా...
Read More..సుశాంత్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ముంబయి వర్గాల వారు అంటున్నారు.ఇప్పటికే కేసును ముంబయి పోలీసులు సీబీఐకి అప్పగించడంతో పాటు ఫార్మాల్టీస్ అన్ని కూడా పూర్తి అయ్యాయి.దాంతో సీబీఐ వారు రంగంలోకి దిగుతున్నారు.ఇప్పటికే పలువురిని ముంబయి పోలీసులు...
Read More..వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టినా, ఆ తరువాత పరిస్థితుల్లో సొంతంగా పార్టీని స్థాపించి ఇప్పుడు అధికారం చేపట్టే వరకూ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన సంగతి తెలిసిందే.జగన్ వైసీపీ ని స్థాపించిన సమయంలో,...
Read More..ఈ కలియుగంలో వింతగా ఏది జరిగిన బ్రహ్మం గారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి.ఇంకా అలానే ఈసారి బ్రహ్మం గారు చెప్పినట్టే మరో వింత జరిగింది.అదే బంగారు తాబేలు జననం.నిజానికి కరోనా వైరస్ పుడుతుందని, దాని వల్ల కోటిమంది మరణిస్తారని...
Read More..దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు.ఈ వైరస్ ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా వారి జీవనోపాధిని కూడా హరించింది.ఈ లాక్ డౌన్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.అయితే...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా కోరలు చాపుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే రోజుకు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండగా సెప్టెంబర్ నాటికి ఈ మహమ్మారి మరింత గరిష్ఠానికి చేరుకుంటుంది అని ఇండియా...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక ఈ సినిమా...
Read More..ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం.! Latest updates .
Read More..భారత మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.ఆయన సీజేఐ గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ 2018 లో ఆయనపై పిటీషన్ దాఖలు అవ్వగా, నేడు...
Read More..అంతర్జాయతీయంగా 2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి బంగారం, వెండి ధరలు రాకెట్ వేగం తో దూసుకు వెళ్తున్నాయి.35000 – 40000 నడుమ ఉన్న బంగారం ధర ఏకంగా ఇప్పుడు రూ.52000 కు చేరుకుంది.గరిష్టంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.57,000...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.వరుసగా కేంద్ర మంత్రులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.హోంమంత్రి అమిత్ షా నుంచి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు...
Read More..మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజును ఆగస్టు 22న జరుపుకోనున్న సంగతి తెలిసిందే.అయితే ప్రతియేటా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించే మెగా ఫ్యాన్స్, ఈసారి కరోనా కారణంగా కేవలం సోషల్ మీడియాలోనే జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.ఇక మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు...
Read More..ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు శ్రీశైలం పర్యటన రద్దు చేయవలసి వచ్చింది.ఈ విషయాన్ని తాజాగా సీఎంవో అధికారులు తెలియజేశారు.శ్రీశైలం ప్రాజెక్టు లోని తెలంగాణ కి సంబంధించి భూగర్భ జల విద్యుత్ కేంద్రం లో అగ్నిప్రమాదం ఏర్పడిన...
Read More..దేశ విభజన జరిగినప్పటి నుండి తమ ప్రజలలో భారత్ పై విష బీజాలు నాటుతూ అభివృద్ధిని గాలికి వదిలేయడంతో అక్కడి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఉగ్రవాదులుగా మారుతున్నారు.వారిని సరైన మార్గంలో నడిపించే చర్యలు తీసుకోవడం మానేసి వాళ్లకు ఆయుధాలు...
Read More..నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పి సీఎం కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమయ్యి రెస్ట్ తీసుకోవడం మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా...
Read More..టీమిండియా క్రికెటర్ ,ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.ఇక తనికి సంబంధించిన ప్రతీ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు.తాజాగా జస్ప్రీత్ బుమ్రా...
Read More..మన టాలీవుడ్ సినిమాల్లో హీరోలు ప్రజలకు ఎన్నో నీతి పాఠాలు చెప్తుంటారు.కానీ నిజ జీవితంలో ఆ హీరోయిజం చూపించమంటే మాత్రం కేవలం 10 లేదా 20 శాతం మంది మాత్రమే చిన్న సాయం చేసి పెద్ద ప్రచారం చేసుకుంటారు.కానీ తెలుగు సినిమాల్లో...
Read More..ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీ సాధించిన ఘనతలు మరెవ్వరు సాధించలేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.మూడు ఫార్మట్లలో ప్రపంచ ఛాంపియన్ గా జట్టును నిలిపిన సారధిగా ధోని ఘనత సాధించాడు.అలాంటి ధోని తన రిటైర్మెంట్ను ఇటీవల ప్రకటించాడు.ఇప్పటి వరకు ఎంతో మంది...
Read More..తెలంగాణ ఆంధ్ర పేరుకు రెండు రాష్ట్రాలు అయినా, ఒక రాష్ట్రం తో మరొక రాష్ట్రం ఎప్పుడు పోల్చి చూసుకునే పరిస్థితే ఉంది.రాజకీయంగాను, అభివృద్ధి పరంగానూ, ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, అన్నిటిలోనూ రెండు రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసాన్ని అటు రాజకీయ నాయకులు,...
Read More..ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా పాజిటివ్ స్వల్ప లక్షణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.కొన్ని రోజుల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.శ్వాస తీసుకోవడంకు కూడా ఇబ్బంది పడుతున్న బాలు గారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ను మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తన సత్తాను బాక్సాఫీస్కు చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు...
Read More..గత ఆరు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగ సంస్థ ఏ విధంగా దెబ్బ తినిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు మూతపడ్డాయి కూడా.ఇకపోతే కరోనా మహమ్మారి నేపద్యంలో హై ఎండ్ బైక్...
Read More..రష్యా ప్రతిపక్షంలో ప్రముఖ సభ్యుడు అలెక్సీ నవాల్నిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది.అపస్మారక స్థితిలో ఉన్నఅతన్ని హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం ఐసీయూ లోనే వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క 44 ఏళ్ల శత్రువు నవాల్ని సైబీరియాలోని...
Read More..మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.ఇప్పటికే కేంద్ర మంత్రులు పలువురు కరోనా బారిన పడగా తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.కొద్దిగా ఆయాసం రావడం తో కరోనా పరీక్షలు...
Read More..దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి భీభత్సం సృష్టిస్తున్న విషయం విదితమే.ఏపీ లో ముఖ్యంగా ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఈ కరోనా కు చిన్న వయసు వారు సైతం ప్రాణాలు కోల్పోతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.తాజాగా ఏపీ లో ఇక నవ...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు...
Read More..యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల వరుసగా సెలెక్టివ్ చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఆయన ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరి’ చిత్రంలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లాస్ట్ మూవీ అరవింద సమేత 2018లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక ఈ సినిమాను...
Read More..ఏపీ సీఎం జగన్ పూర్తిగా పరిపాలన పైనే దృష్టి పెట్టారు.సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని, ప్రజలు ఎక్కడా, ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ప్రభుత్వపరంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, రకరకాల మార్గాల...
Read More..ఏంటి నిజామా? ఎక్కడ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా.నిజమే కానీ తెలుగురాష్ట్రాల్లో అయితే ఇవ్వటం లేదు.ఫ్రీగా స్కూటీలను ఇవ్వాలనేది అస్సాం ప్రభుత్వం ఆలోచన.పూర్తి వివరాల్లోకి వెళ్తే.అస్సాం రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొదటి స్థానం దక్కించుకున్న విద్యార్థినులకు ప్రోత్సాహకంగా స్కూటీలను ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం...
Read More..సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్ మొదలైంది.ఒకరిపై ఒకరు మాటలతో, మీమ్స్ తో దాడి చేసుకొని ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఎవరైనా తమ అభిమాన హీరోలని క్యాజువల్ గా అయిన ఒక్క మాట అంటే వెంటనే...
Read More..బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని తమకు సంబంధం లేని వారిని బాలీవుడ్లో ఎదగనివ్వకుండా అక్కడ కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.వారిపై గత కొంత కాలంగా కంగనా రనౌత్ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కరణ్...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మరో వారం పది రోజుల్లో ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.ప్రస్తుతం కంటెస్టెంట్స్కు క్వారెంటైన్ నడుస్తుందని మరికొందరు పరీక్షలు చేయించుకుని క్వారెంటైన్ కేంద్రంలో జాయిన్ అవ్వబోతున్నారు.ఎప్పటిలా కాకుండా ఈ సారి షో...
Read More..ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది.గత అయిదు రోజులుగా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైధ్యులు చెబుతున్నారు.చెన్నైలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయిన బాలు గారు ఆ తర్వాత శ్వాస సంబంధింత...
Read More..టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు అయిన అర్జున అవార్డు కు నామినేట్ అయ్యాడు.ఈ అవార్డు కోసం ఇషాంత్ శర్మ తో పాటు హాకీ క్రీడాకారిణి దీపికా టాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, భారత టెన్నిస్...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఇండియాలో మూడు కరోనా వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ ను ప్రకటించింది కేంద్రం.బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ను అందుబాటులోకి...
Read More..టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి అనంతపురం ఎస్సీ,ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది.ఆయనకు కరోనా సోకిందని, అంతేకాకుండా గుండె శస్త్రచికిత్స కూడా జరిగినందున ఆయనకు బెయిల్ ఇవ్వాలి అని కోర్టును కోరడం తో ఆయన ఆరోగ్య...
Read More..భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రోజురోజుకీ మరింత క్షీణిస్తోంది.ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్లు బుధవారం డాక్టర్లు వెల్లడించారు.వైద్యులు ప్రకటించిన కొన్ని గంటల కిందటే ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజీత్...
Read More..తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న క్యూట్ అండ్ స్వీట్ సినీ నటి కుష్బూ రాజకీయాల్లోను చురుకుగా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.అలాంటి ఈ భామ ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బుల్లితెరపై...
Read More..గుట్టుచప్పుడు కాకుండా కొందరు యథేచ్ఛగా వ్యభిచార గృహాలను నడుపుతున్నారు.ప్రభుత్వం, పోలీస్ అధికారులు మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం పాటించాలని చెప్తున్నా అవేవీ పట్టించుకోకపోగా స్వలాభం కోసం వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తూ ఆడవాళ్ల శరీరంతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిత్తూరు జిల్లా...
Read More..దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో థియేటర్స్ అన్ని మూసివేసిన విషయం తెలిసిందే.సామజిక దూరం పాటించాలి, మాస్క్ లు ధరించాలి అంటూ డబ్లుహెచ్ ఓ హెచ్చరికల నేపథ్యంలో ఇంకా థియేటర్స్ ను ఓపెన్ చేసే ధైర్యం మాత్రం చేయడం లేదు.అసలు ఎప్పుడు ఈ...
Read More..ఏ మహిళ అయినా తన భర్త, పిల్లలతో ఆనందంగా నిండునూరేళ్లు బ్రతకాలనుకుంటుంది.ఇంకా అదే మహిళ డాక్టర్ అయితే ప్రాణం పోయే వాడికి కూడా చికిత్స చేసి ప్రాణం పోస్తారు.ఇంకా అదే బాధ్యత ఉన్న మహిళ డాక్టర్ అయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడుకుంటుంది.కానీ...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్టర్గా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో బాలయ్యను...
Read More..కడప జైలు లో కరోనా కలకలం రేగింది.దాదాపు 317 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.మొత్తం 303 మంది ఖైదీలకు పాజిటివ్ రాగా,14 మంది జైలు సిబ్బందికి పాజిటివ్ ఉన్నట్లు సమాచారం.అయితే 303 మంది ఖైదీలలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుడటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్...
Read More..సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ కు ఈ మధ్య అసలు టైం బాగుండట్లేదు.అమెరికా అధ్యక్ష ఎన్నికల డ్రామాలో ఇప్పటికే ఇరుక్కున్న సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్.వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన కథనంతో మన దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్...
Read More..గత కొద్ది కాలంగా టాలీవుడ్ ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కుల చిచ్చు వివాదాలతో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కుల చిచ్చులో రామ్ పోతినేని కి ఎలాంటి సంబంధం లేకపోయినా అతడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని...
Read More..తెలుగులో ప్రస్తుతం “టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్” మహానటి చిత్ర ఫేమ్ దర్శకుడు “నాగ్ అశ్విన్” దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రం “సైన్స్ ఫిక్షన్” తరహాలో ఉండబోతుందని అందువల్లనే ఈ...
Read More..మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.ఈనెల 22న పుట్టిన రోజు జరుపుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ ఫస్ట్లుక్ మరియు మోషన్ పోస్టర్ను విడుదల చేయబోతున్నట్లుగా ఆ సినిమాకు ఒక నిర్మాత అయిన రామ్ చరణ్ ప్రకటించాడు.చిరంజీవి 152వ...
Read More..గత కొద్ది కాలం నుండి ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకర్స్ హ్యాక్ చేయడం మొదలుపెట్టారు.ఇలా వారు హ్యాక్ చేసి ప్రముఖుల సోషల్ మీడియా నుండి అనవసరమైన పోస్టులు చేయడం, లేదా తప్పుడు సమాచారాన్ని చేరవేయడం వంటి పనులు చేస్తున్నారు.ఇలా అనేక...
Read More..టీమిండియా పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ క్రీడారంగంలో అత్యున్నత స్థాయికి ఇచ్చే పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న కు ఎంపికయ్యాడు.ఈ విషయాన్ని నేడు సెలెక్షన్ ప్యానెల్ సమావేశంలో ఖరారు చేయడం జరిగింది.రోహిత్ శర్మ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను తరలించి సహాయక చర్యలు తీసుకుంటోంది.కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది.తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో...
Read More..ప్రపంచదేశాలకు కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్.ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది డిసెంబరులో ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక కరోనా.తక్కువ సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు విస్తరించడంతో పాటు లక్షల...
Read More..కరోనా నేపథ్యంలో ప్రపంచమే స్తంభించి పోయినట్లు అయిన ఈ పరిస్థితుల్లో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ 13 వ సీజన్ రూపంలో హుషారు తీసుకువచ్చింది.ఎప్పుడో మార్చి లో ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.అయితే తాజాగా సెప్టెంబర్...
Read More..దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని వదలడం లేదు.ఈ వైరస్ కారణంగా చాలమంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కొన్ని రోజుల క్రితం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం,...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో పాటు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారన్న సంగతి అందరికీ విధితమే.అయితే మంగళవారం సాయంత్రం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో కలిసి సినిమా తీస్తున్నానని మూవీ పోస్టర్ కూడా...
Read More..దేశ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వినియోగదారులకు హైఅలెర్ట్.ఎందుకు ఈ అలర్ట్ అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్న.ఇకపై ఏటీఎం నుంచి విత్ డ్రా చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.ముఖ్యంగా డబ్బులు డ్రా చేసిన సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే భారీగా...
Read More..మెగా డాటర్.ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నటి నిహారిక కొణిదెల వివాహా పనులు ప్రారంభమయ్యాయి.ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న నిహారిక పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి.దీంతో శ్రావణ సోమవారం నాడు పసుపు దంచే కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ ముఖ్య ఘట్టానికి మెగా కుటుంబంలోని మహిళలందరూ...
Read More..మురుగదాస్ శిష్యుడుగా కోలీవుడ్ లో రాజారాణి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అట్లీ.మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ దర్శకుడుగా కోలీవుడ్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఆల్ ఇండియా స్టార్ అయిన విషయం తెల్సిందే.ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఇదే సమయంలో ప్రభాస్ మహానటి ఫేం...
Read More..మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనకు ఎంతో కలిసొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో తన తాజా చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.ఇక గతంలో బాలయ్యకు సింహా,...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను ఇప్పటికే మొదలుపెట్టాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో అటు ప్రజా ప్రతినిధులు,సినీ ప్రముఖులు ఒక్కొక్కరు మృతి చెందుతూ అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నారు.ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం తో ఇప్పటి వరకు చాలామంది ప్రజా ప్రతినిధులు అలానే సినీ సెలబ్రిటీలు చాలా మంది మృతి...
Read More..రాసలీలల గురువు నిత్యానంద స్వామి మరో సంచలన నిర్ణయం తో వార్తల్లో నిలిచాడు.కైలాసం పేరుతో ప్రపంచంలోనే తొలి హిందూ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్న ఆయనకు సొంత కరెన్సీ ఉండొద్దా అంటూ ఒక వినూత్న ఆలోచన వచ్చింది.దీనితో తన ఫోటో తో...
Read More..కరోనా నేపథ్యంలో గత కొద్దీ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలి అంటూ నమోదు అయిన తాజా పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తుండటంతో...
Read More..యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ను అందుకోవాలని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడు.కాగా ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే రికార్డును బన్నీ తనపేరుపై నమోదు చేసుకున్నాడు.ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన నాన్-బాహుబలి రికార్డుల...
Read More..యూపీ యోగి ఆదిత్య నాథ్ సర్కార్ లో మరో మంత్రి కరోనా కు బలై పోయారు.మాజీ టీమిండియా ఓపెనర్,యూపీ మంత్రి చేతన్ చౌహన్(73) కూడా కరోనాకు బలైపోయారు.కొద్దీ రోజుల క్రితమే యూపీ కి చెందిన మంత్రి కమలా రాణి కరోనా కారణంగానే...
Read More..విక్టరీ వెంకటేష్ నటిస్టున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ సినిమాతో వెంకీ అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.రాజ్యసభ ఎంపీలకు లోక్సభలో సీటింగ్ ఏర్పాటు చేశారు.కొవిడ్-19 నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరంగా ఉండేలా సీట్లు సిద్ధం చేస్తున్నారు.రేడియేషన్...
Read More..రామజన్మ భూమి ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్తో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అంటూ శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కొవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం...
Read More..వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.ప్రాజెక్టు నీటి మట్టం పెరగడంతో సరళా సాగర్ సైఫన్ గేట్లు 11 ఏళ్ల తర్వాత ఆదివారం తెరుచుకున్నాయి.జలాశయం పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సైఫన్లు...
Read More..ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పొంగి పోర్లుతోంది.భద్రాచలం వద్ద 53 అడుగులకు ప్రవాహం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఇక భద్రాద్రి...
Read More..MS Dhoni, Indian cricket’s most successful captain has announced his retirement.Dhoni made the confirmation through a video on Instagram. MS Dhoni, the former captain of the Indian cricket team, has...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కాగా కొంతమేర షూటింగ్ మిగిలి ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు...
Read More..దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి.అయినా కాని ఈ కరోనా గణాంకాలను ఏమాత్రం లెక్కచేయకుండా గత ఆరునెలలుగా మూతపడిన పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్న విషయం విదితమే.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు...
Read More..భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తుండడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్...
Read More..తన పేరు చెప్పి భూ కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి హెచ్చరించారు.విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయ సాయిరెడ్డి.తన పేరు చెప్పి ఎలాంటి భూ సెటిల్ మెంట్లు చేసినా వారిని ఉపేక్షించేంది...
Read More..కరోనా సమయంలో వ్యాపారాలు ఎంతగా దెబ్బ తిన్నాయో అందరికి తెలిసిందే.అయితే కొందరు తెలివైన వ్యాపారులు ఈ పదాన్ని ఉపయోగించే తమ పబ్బం గడుపుకుంటున్నారు.ఆ మధ్య కరోనా బెడ్ అని,కరోనా పాపడ్ ఇలా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఎదో ఒకటి చేస్తున్నారు.ఇప్పుడు...
Read More..దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడి తనను రక్షించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సెల్ఫీ వీడియోలో అభ్యర్ధించిన ఎన్ఆర్ఐ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు.జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 50 ఏళ్ల బూశా శ్రీనివాస్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం...
Read More..ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే.ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయాలతో బయటపడగలిగారు.విజయవాడ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా...
Read More..మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాక్సర్’ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలువుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో...
Read More..విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న వెంకీ, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.కాగా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు...
Read More..మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను అందుకోవాలని తేజు చూస్తున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి...
Read More..టాలీవుడ్లో బుల్లితెరపై రియాలిటీ షోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను తెచ్చుకున్న బిగ్బాస్ షో కోసం ప్రేక్షకుల ఆశగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ రియాలిటీ షో 4వ సీజన్కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ షోకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రావడంతో తాజాగా ఈ షో...
Read More..కరోనా వైరస్ కారణంగా మనుష్యులు చాలా నేర్చుకున్నారు.తోటివారికి సాయం చేసేందుకు అందరూ ముందుకు వస్తున్నారు.కాగా లాక్డౌన్లో వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన సొంత ఖర్చులతో సాయం చేశాడు.దీంతో ఆయన దేశవ్యాప్తంగా ఎలాంటి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కటి కూడా జనాలకు భయం కలిగిస్తూనే ఉంది.అడుగు బయట పెట్టాలంటే జనాలు భయపడాల్సి పరిస్థితి.ఇలాంటి సమయంలో హోటల్స్ మరియు రెస్టారెంట్స్ పూర్తిగా బంద్ అయ్యాయి.ఆహారంతో కరోనా వస్తుందని చాలా మంది భయపడి...
Read More..రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలకు తెలంగాణ నుంచి మొత్తం 10 మంది ఎంపికయ్యారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏటా పోలీసులకు కేంద్ర హోం శాఖ అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది కూడా ప్రతిభా పురస్కారాలకు ఎంపిక అయిన పోలీసులకు అవార్డులను...
Read More..ఇటీవలే అనారోగ్య కారణాలతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సొలిపేట రామలింగరెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన మృతితో దుబ్బాక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యింది.త్వరలో ఆ స్థానంకు ఉప ఎన్నికలు రానున్నాయి.మూడు నెలల లోపు ఎన్నికల్లో జరిగే అవకాశం ఉందంటున్నారు.సాదారణంగా ఇలాంటి...
Read More..భారతీయులు జరుపుకునే అతి మఖ్య మైన పండుగలలో వినాయక చవితి ఒకటి.ప్రతీ ఏడాది భాద్రపదమాసం శుక్ల చతుర్ధి హస్తా నక్షత్రము రోజున వినాయక చవితి పండుగ మొదలవుతుంది.ఎలాంటి శుభకార్యాలు తలపెట్టిన ముందు గణపతికి పూజలు చేసిన తరువాతనే పనులు ప్రారంభిస్తారు.భారత దేశంలో...
Read More..రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం సమసి పోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందేమో అనే అనుమానాలకు చెక్ పెట్టేశారు.తిరుగుబాటు జెండా ఎగురు వేసిన సచిన్ పైలెట్ అధినాయకత్వం బుజ్జగింపులతో మళ్లీ పార్టీలో చేరిపోయాడు.ఎవరిపై అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించాడో మళ్లీ ఆయనకు బాసటగా నిలిచి...
Read More..దేశంలో కరోనా విజృంభిస్తున్నా కూడా కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంది.ఇతర దేశాల వారితో పోల్చితే మన దేశంలో రికవరీ చాలా స్పీడ్గా ఉందని ఇప్పటికే వైధ్యులు మరియు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.మన ఆహారపు అలవాట్లు మరియు ఇతరత్ర కారణాల...
Read More..ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవలే ఎస్పీ బాలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.దీంతో ఆయన ఈ నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.అయితే ఎస్పీ...
Read More..ఈ కాలం కుర్రాళ్లకు తెలివి తేటలు ఎక్కువ.ఎంతో కష్టమైన పని.పరిశోధకలు కూడా చెయ్యలేని పనిని వారు ఎంతో ఈజీగా చేసేస్తారు.అవును ఇప్పుడు కూడా కొందరు యువకులు అందరూ ఆశ్చర్యపోయే పనిని చేశారు.అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా బైకు నీటిలో నడపడం...
Read More..ఏంటి నిజామా? అని మీరు షాక్ అవ్వచ్చు.కానీ ఇది నిజంగా జరిగింది.పెంపుడు పిల్లి నాకడంతో 80 ఏళ్ల బామ్మా ప్రాణాలు కోల్పోయింది.ఇంకా ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో చోటుచేసుకుంది.అలా ఎందుకు జరిగింది అనేది పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చెందిన...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది.కరోనా సోకిన తర్వాత పక్కవారి వివక్షతోనే కరోనా బాధితులు కుంగిపోతున్నారు.కరోనా సోకితే సరైన వైద్యం లేదని భావింంచి అపోహలతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.తాజాగా కరోనా సోకడంతో డిప్రెషన్ కు లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ...
Read More..