అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో రెండు పార్టీల మధ్య రగులుతున్న చిచ్చు పరస్పర దాడి చేసుకునే వరకు వెళ్లింది.ఇదివరకే టీఆర్ఎస్కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రామ మందిరం వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే...
Read More..ఆడవారికి ఆడవారే శత్రువులంటారు.పాపపుణ్యాల మాట దేవుడెరుగు కానీ కొందరు ఆడవారు సాటి ఆడవారి పట్ల చేసే నీచమైన పనులు, ప్రవర్తన చూస్తే అసలు వీళ్లు ఆడవారేనా అనే అనుమానం కలుగుతుంది.మాయం అవుతున్నాడమ్మ మనిషన్న వాడు అనే పాటలో చెప్పినట్లుగా, లోకంలో నిజంగానే...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రారంభించిన ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో...
Read More..టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న దర్శకుడు తేజ, ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని మ్యాచో స్టార్ గోపీచంద్తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్న తేజ, వీలైనంత త్వరగా ఈ సినిమాను...
Read More..బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి నార్త్తో పాటు సౌత్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో నటించిన కియారా, ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా మారిపోయింది.తెలుగులో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని దర్శకుడు...
Read More..టాలీవుడ్ స్టార్స్ గురించి ఎలాంటి వార్తలు వినిపించినా వారి అభిమానులు వాటిని ఫాలో అవుతూ ఉంటారు.ఇక తమ అభిమాన తారల ఆరోగ్యం గురించి ఏదైనా వార్త వినిపిస్తే అభిమానులు హడలిపోతారు.కాగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఆరోగ్యం గురించిన ఓ వార్త...
Read More..విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సక్సెస్ అందుకోవాలని వెంకీ చూస్తున్నాడు.ఇక తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు రీమేక్గా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండటంతో...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మెగాస్టార్...
Read More..సమాజంలో రోజు రోజుకు మానవత్వం చచ్చిపోతుందని బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగేలా, మంచితనానికి ఊపిరి పోసేవారు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నారు.ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోలీసు సిబ్బంది అనామకుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా పోలీసులు అంటే...
Read More..భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన బల్జీత్ కౌర్ అనే మహిళ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా, కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది.ఇంతకు ఆ తీర్పు ఏంటో తెలుసుకుంటే. హర్యానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తిని అతని...
Read More..సమాజంలో రాజకీయ పోరు, వర్గ పోరు చాలా ప్రమాదం అని ఎన్నో సార్లు నిరూపించబడింది.వీటి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.అయినా గానీ ప్రాణం కంటే పరపతి ఎక్కువని భావించే వారు లేక పోలేదు.ఇకపోతే ఏపీలో అయితే వర్గపోరు ఎప్పటి...
Read More..ఇన్నాళ్లూ రామ మందిరం స్దలం పై ఉన్న వివాదం ఎటూ తేలడం లేదని బాధపడ్దాం.ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు రామ మందిరం భూమి సమస్య తీరిపోయింది.ఇక మందిర నిర్మాణమే తర్వాత అని అనుకున్న సమయంలో ఆలయ నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాల...
Read More..ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నాకూడా సైబర్ నేరగాళ్లూ వివిధ మార్గాల ద్వారా జనం సొమ్ము కొల్లగొడుతున్నారు.ఈ విషయంలో చివరికి బ్యాంకు అధికారులు కూడా హెచ్చరికలు చేస్తున్నారే తప్పా సైబర్ నేరగాళ్ల నుండి బ్యాంక్ కస్టమర్లను తప్పించలేక పోతున్నారు.అందుకే ఇలాంటి వారికి చెక్...
Read More..మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో బీజేపీ హవా మరింతగా పెరింగిందని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు భావిస్తున్నారట.అదీగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం బీజేపీ అధికారంలోకి రావడానికి ఆ నేతలు తీవ్రమైన కృషి చేస్తున్నారు. తెలంగాణాలో అయితే బీజేపీ బండి...
Read More..1.వాక్సిన్ వేసుకున్న అంగన్ వాడీ కార్యకర్త మృతి ఈ నెల 23న కరోనా వాక్సిన్ వేసుకున్న మంచిర్యాల జిల్లాలోని కాశిపేట అంగన్వాడీ కార్యకర్త సుశీల ( 50) నేడు చికిత్స పొందుతూ మృతి చెందారు. 2.ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం...
Read More..మనలో చాల మందికి ఉన్న అలవాటు ఏంటంటే.ఒక ఫోన్ ఛార్జర్ మరో ఫోన్కు ఉపయోగిస్తారు.ఈ పనిని చేయని వారంటు ఉండరు. పొరబాటున అలా ఒక ఛార్జర్ మరో ఫోన్కు ఉపయోగించ వద్దని చెబితే చెప్పిన వారు పిసినారులుగా, వేస్ట్ ఫెలోలుగా మిగిలిపోతారు.ఎవరు...
Read More..చిత్రపరిశ్రమలో తెరచాటున ఎన్నో జిమ్మిక్కులు జరుగుతాయని అందరికి తెలిసిందే.కానీ అవేవి కూడా బయటకు రావు.కొందరు భయపడి చెప్పలేరు, మరికొందరు పరువుకోసం భరిస్తారు.ఇలా అప్పటి పరిస్దితులు వారిని కంట్రోల్ చేస్తాయి. ఇక తెరచాటు జరిగే వేషాల గురించి బహిరంగంగా చాలా తక్కువ మంది...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి లు వచ్చే ఏడాది సంక్రాంతికి ఇద్దరు పోటీ పడే అవకాశం ఉంది.మహర్షి, సరిలేరు నికేవ్వరు చిత్రాలతో మహేష్ బాబు గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ ను కొట్టాడు.ప్రస్తుతం గీత గోవిందం...
Read More..బాహుబలి సినిమా తో రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు.ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంను రియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫ్యాంటసీ చిత్రంగా రూపొందిస్తున్నాడు.రాజమౌళి ఆయన చిత్రాలకు గాను తీసుకునే రెమ్యూనరేషన్ 90 కోట్లు పైగానే ఉంటుంది.అందుకే...
Read More..కరోనా, లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ నుండి చాలా చిత్రాలు తమ తమ షూటింగ్ లను పోస్ట్ పోన్ చేసుకున్నాయి.కేంద్రం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో తిరిగి షూటింగ్ లు మొదలు పెడుతున్నాయి.50 శాతం ఆక్యుపెన్సీ తో రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్...
Read More..కరోనా మహమ్మారిని తరిమేయడానికి ఎందరో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి వ్యాక్సిన్ కనుగొన్న విషయం తెలిసిందే.ఇక ప్రజలు కూడా వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ కరోనా టీకా వేసుకున్న వారిలో కొందరికి మాత్రం...
Read More..చణక్య చిత్రం తర్వాత గోపిచంద్ హీరోగా నటిస్తున్న చిత్రి సీటీ మార్.ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.గతంలో ఈ దర్శకుడు రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్టు చిత్రాలను తీశాడు.గోపీకి జోడీగా తమన్న హీరోయిన్ గా నటిస్తుంది.కబడ్డి నేపథ్యం...
Read More..తల్లిదండ్రులంటే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.వారికి ఆస్తులు సంపాదించి పెట్టకపోయినా బాధ్యత నేర్పాలి, విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేయాలి.ప్రస్తుత కాలంలో కొందరైతే తమ పిల్లలు ఎన్ని తప్పులు చేస్తున్నా సమర్ధిస్తున్నారే గానీ, వాటిని సరిచేసి పిల్లల జీవితాలు సరైన దారిలో పెట్టడానికి...
Read More..తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు మాత్రం మెల్లగా నమోదు అవుతున్నాయి.ఇప్పటికే వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనప్పటికి కొందరిలో వ్యాక్సిన్ వేసుకుంటే ఏదైనా జరుగుతుందో అనే భయంలో ఉంటున్నారు.ఇకపోతే తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన...
Read More..టిడిపి ఎంఎల్సి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశాడు.మంగళగిరి నియోజక వర్గం కు చెందిన పెనుమాక గ్రామంలోని పెనియెలూ ప్రార్థన మందిర నిర్వహకుడు కిషోర్ పై వైసీపీ రౌడీలు దాడి చెయ్యడాని ఆయన తీవ్రంగా ఖండించాడు.తక్షణమే వారిని...
Read More..నగరంలో రోడ్ల మీద తిరిగే వాహనాలను లెక్కించడం చాలా కష్టం.రోజుకు లెక్కలేనన్ని వాహనాలు ఇక్కడ పరిగెడుతుంటాయి.ఇక వాటి నుండి విడుదల అయ్యే కాలుష్యాన్ని గమనిస్తే అయ్యబాబోయ్ అనక తప్పదు.ఎందుకంటే నిత్యం నగర రోడ్లు రద్దీగానే కనిపిస్తాయి.ఇక ట్రాఫిక్ జాం అయితే గనుక...
Read More..టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో సినిమాను చేసేందుకు ఇప్పటికే కమిట్ అయ్యాడు.వీరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చేసింది.భారీ అంచనాల నడుమ...
Read More..వరుస ఫ్లాప్ ల్లో ఉన్న రవితేజ కు మరియు కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా క్రాక్ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.సంక్రాంతికి ముందు వచ్చిన క్రాక్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దాదాపుగా 50 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా...
Read More..గడచిన వారం రోజుల్లో పెద్ద చిన్న కలిపి దాదాపు డజనుకు పైగా సినిమాల విడుదల తేదీలు వచ్చాయి.మార్చి నుండి మొదలుకుని వచ్చే సమ్మర్ వరకు సినిమాల విడుదల జాతర కనిపిస్తుంది.వచ్చే ఏడాది సినిమాల విడుదల తేదీల విషయంలో కూడా క్లారిటీ ఇస్తున్నారు.కాని...
Read More..యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదల అయ్యింది.దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా విడుదల కోసం ప్రదీప్ అభిమానులు వెయిట్ చేశారు.ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూడటంతో ఖచ్చితంగా...
Read More..నిజాయితీగా బ్రతికే వారు ఎవరికి బయపడవలసిన అవసరం లేదు.తప్పుడు పనులు చేసే వారికే భయం ఎక్కువ.ఇలాగే తప్పుడు పనులు చేస్తున్న ఓ మహిళ తాను చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ఇంతటి సాహసం చేస్తుందని ఎవరూ ఊహించరు.తాము చేస్తున్న తప్పు నుండి తప్పించుకోవాలని...
Read More..మదం ఎక్కిన ఏనుగులకు మనుషులు దూరంగా ఉండాలంటారు.ఎందుకంటే దాని ప్రవర్తనలో ఎన్నడు చూడనంత కౄరత్వం కనిపిస్తుందట.అలాగే అహంకారంతో మిడిసిపడే మనుషులకు కూడా అంతే దూరంగా ఉండాలి.ఇక అధికార గర్వంతో మిడిసిపడ్ద వారు ఏ నాటికైనా అధ:పాతాళానికి వెళ్లక తప్పదని చరిత్రను పరిశీలిస్తే...
Read More..రెండు రాష్ట్రాల ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే మార్గం ఏదైనా ఉందా అంటే అది ఒక మద్యం ప్రవాహం మాత్రమే.దీనిని ఎంతలా ప్రవహించేలా చేస్తే అంతలా ఖజానా నిండుతుంది.ఇక మందు తాగని వాడు దున్నపోతుతో సమానం అనే నానుడిని నిజం చేస్తూ...
Read More..1.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.పులి సంచారపై ఆందోళన తెలంగాణలోని కొమరం భీం జిల్లా దహేగం మండలం రాంపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఇస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు...
Read More..మాటలు నేర్చిన వారే రాజకీయాల్లో రాణిస్తారట.లేదంటే నాయకుల నోటి దూకుడుకు తట్టుకోలేక నాకు రాజకీయాలు వద్దూ అంటూ వెళ్లిపోవలసిన పరిస్దితులు తలెత్తుతాయి.ఇకపోతే నాగార్జున సాగర్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటికే అక్కడి రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.ఈ నేపధ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో...
Read More..కలలు వచ్చి పోతుంటాయి.అలాగే కరోనా కూడా కలగా వచ్చింది కానీ ఇంకా పోవడం లేదు.లోకంలో తిష్టవేసుకుని కూర్చుంది.అయితే కరోనా నుండి కొన్ని దేశాలు ఇప్పుడే ఉపశమనం పొందుతుండగా, ఈ వైరస్ అంతానికి వ్యాక్సిన్ కూడా తోడ్పాటు అందిస్తుంది.ఇదిలా ఉండగా ఒకదేశంలో మాత్రం...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో తారక్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో...
Read More..నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు.వీరిద్దరు ఓ నెల రోజుల నుండి ఢీ అండ్ ఢీ అన్నట్లుగా ఉన్నారు.ఒక్కరి చేతిలో రాష్ట్రమే ఉంటే.మరోకరి చేతిలో మాత్రం ఆ ప్రభుత్వాని నడిపించే అధికార పవర్ ఉంది.పంచాయతీ ఎన్నిక షెడ్యూల్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పనులతో బిజిబిజిగా గడుపుతు ఉంటాడు.అలాంటిది నేడు మంచు విష్ణు, విరోనికా దంపతుల రాకతో జగన్ నవ్వుతూ వారితో కాసేపు ముచ్చటిస్తూ రిలాక్స్ అయ్యారు.వైయస్ రాజశేకర్ రెడ్డి తమ్ముడు...
Read More..యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఇటీవల చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.గరుడవేగ చిత్రంతో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చిన ఈ హీరో, ఆ తరువాత కల్కి లాంటి విజయవంతమైన చిత్రంలో నటించాడు.అయితే ఈ సినిమా తరువాత రాజశేఖర్ తన నెక్ట్స్ చిత్రాన్ని జాతీయ...
Read More..కన్నడ చిత్రంగా వచ్చిన కేజీఎఫ్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేయగా అది ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం, హీరో యశ్ యాక్షన్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఫలితంగా కేజీఎఫ్ చిత్రం కేవలం...
Read More..దక్షిణ మధ్య రైల్వే రెండు రాష్ట్రాల్లో కలిపి 31 రైల్వే స్టేషన్లు మూసివేందుకు సిద్దం అవుతుందట.ఈ క్రమంలో మూసివేసే స్టేషన్లు అన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉండటం ఆశ్చర్యకరం.కానీ ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్ లో ఉందట.ఇక డివిజన్ల...
Read More..ఒక వైపు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడం అనే మాటను పక్కన పెట్టి నిలువునా దోపిడి చేస్తుంటే.మరో వైపు ప్రభుత్వ అధికారులు అడుగడుగునా లంచాలకు మరిగారు.ఇలాంటి వారితో బాధించబడుతున్న బాధితుల మనసుల్లో ఠాగూర్ సినిమాలో చిరంజీవి పాత్ర లాంటి...
Read More..తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టిడిపి పార్టీలో ఉన్నపుడు ఆయన పై ఓటు కు నోటు కేసు నమోదు అయింది.ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించిది.టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నన్ను ఇందులో ఇరికించిందని ఆరోపించాడు.టిడిపి నేత చంద్రబాబు నాయుడు...
Read More..సాదాసీదా జీవితానికి కేరాఫ్, కిషన్ బాబూరావు.అలియాస్ అన్నా హజారే అని చెప్పవచ్చూ.అదీగాక రైతులకు కష్టం వస్తే వారికి సంపూర్ణ మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టి రైతు పక్షపాతిని అని నిరూపించుకున్నారు కూడా అన్నా హజారే.ఇలా రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 2018...
Read More..మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను పూర్తి క్రైమ్...
Read More..కేంద్రం తెచ్చిన రైతు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు ఆందోళ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో జనవరి 26న జరిగిన అల్లర్లను ఎవరు మరచిపోలేరు.అన్నం పెట్టే రైతు ఇలా ప్రవర్తిస్తాడా అని ఆలోచించే వారు ఉన్నారు.అసలు రైతులు ఎర్రకోటను ముట్టడించి పోలీసులను గాయపరచడం...
Read More..మనిషి తాను మనిషిని అన్న నిజాన్ని మరచి పాపపుణ్యాలు అన్నీ విడిచి రోజు రోజుకు స్వార్ధంగా తయారు అవుతున్నాడు.తప్పు చేయాలనే ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేస్తున్నాడు.ఇలా పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఎందరో దొంగలు తమ పనిని యధేచ్చగా పూర్తి చేసుకుని భక్తులను...
Read More..1.మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే ఒకటో తేదీ నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. 2.ఫిబ్రవరి 1 నుంచి మెడికల్ కాలేజీలు ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం...
Read More..ప్రపంచం నుండి కరోనా ఇంకా పారిపోలేదు.ఎక్కడో ఒక మూలన ఉండి ప్రజలపై తన ప్రతాపం చూపిస్తుంది.మరి ఈ వైరస్ కు భయపడి ఇంట్లోనే ఉంటే బ్రతుకు బండి నడవడం ఎలా! అందుకే భయపడుతూ బ్రతకలేమని గ్రహించి ఎవరి పనుల్లో వారు నిమగ్నం...
Read More..టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీటీమార్ ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది.ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్గా కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా...
Read More..ప్రముఖ సినీ నటుడు అర్జున్, ఆయన భార్య, కుమార్తెలు నటి ఐశ్వర్య, అంజనా మొదలగు వీరంతా, ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆమె నివాసంలో కలిశారు.ఇంత హాఠాత్తుగా రోజాను, నటుడు అర్జున్ కలవడానికి వెనకున్న కారణం ఏంటని ఆలోచిస్తున్నారా.బుర్రలు...
Read More..పోలీసు వ్యవస్ద అంటేనే విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.ఈ డిపార్ట్మెంట్లో కొందరు చేసే అవినీతి వల్ల మంచి వారికి కూడా విలువ తగ్గుతుందన్న విషయం తెలిసిందే.అందుకే సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉన్న చెడు భావాన్ని చెరిపివేయడానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు.ఇందులో...
Read More..ప్రపంచానికి చెడుపీడ పట్టినట్టుగా ఉంది.ఎందుకంటే ఈ మధ్య కాలంలో లోకంలో మనుషుల చావులు పెరిగి పోయాయి.ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అసువులు బాస్తున్నారు.ఇప్పటికే కరోనా వైరస్ తన కొరలకు అందిన వారిని మట్టిలో కలిపేయగా, మరిన్ని కొత్త కొత్త రోగాలు మనుషుల పై...
Read More..నాగార్జునసాగర్ లో గత కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందటంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ ఇక్కడ కూడా పాగా...
Read More..టాలీవుడ్లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫుల్టూ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఎఫ్-2’ అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.వారు ఈ సినిమాలో చేసిన సందడిని...
Read More..ఈ లోకంలో మనిషి, దేవుణ్ని తర్వాత అంతలా నమ్మేది డాక్టర్స్ను మాత్రమే.ఎందుకంటే దేవుడు జన్మనిస్తే, డాక్టర్ పునర్జన్మనిస్తాడని అనుకుంటారు కాబట్టి.అందుకే కరోనా సమయంలో సేవలందించిన డాక్టర్స్ను ఎందరో అభిమానించారు.కానీ ఇదే కరోనా సమయంలో ఒక డాక్టర్ చేసిన పని తెలిస్తే అతన్ని...
Read More..ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి చాలా దగ్గరైన నేస్తం టెక్నాలజీ అని చెప్పవచ్చూ.ఈ టెక్నాలజీతో రోజుకు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.ఎందరో అమాయకులు దీని బారినపడి తల్లడిల్లుతున్నారు.అరచేతిలో ప్రపంచాన్ని చూపుతూ, మన నిత్యజీవితంలో భాగమైన టెక్నాలజీ మనిషిని శాసిస్తుందని చెప్పవచ్చూ. దీనికి...
Read More..కన్నడలో కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నాడు.కేజీఎఫ్ తెలుగు, హిందీ భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ను అందుకోవడంతో ఆ సినిమా సీక్వెల్ ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ కోసం...
Read More..అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోని ఈ అక్కినేని వారసుడు, బ్యాచ్లర్ చిత్రంతోనైనా అదిరిపోయే హిట్ అందుకుంటాడా అని వారు ఆతృతగా చూస్తున్నారు.ఇక...
Read More..మా అబ్బాయి మంచోడు అని చెప్పే రోజులు పోయాయి.ఎవడి మనస్సులో ఎలాంటి కిరాతకమైన ఆలోచన ఉంటుందో.మనస్సు కఠినంగా మారితే, చెడు తిరుగుళ్లకు బానిస అయితే ఇంకేముంది.మంచి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్నట్లే. దీనికి తోడు ప్రతి వారికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ.దీనివల్ల...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్స్లో సలార్ కూడా ఒకటి.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు...
Read More..ఏపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఇక్కడ అమాంతంగా పొలిటికల్ హీట్ పెరిగిందట. మామూలుగానే ఏపీ నాయకుల మధ్య తూటాల్లా పేలే మాటలకు ఒక హద్దు అంటూ ఉండదు.అందులో వైసీపీలో మాటలతోనే అణు యుద్ధం సృష్టించే...
Read More..ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ పాత్ర ఎంతో కీలకమైనదన్న విషయం తెలిసిందే.తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యూహ రచన చేస్తే దాన్ని అమలు చేసే బాధ్యతను కోదండరామ్ తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర పౌర సంఘాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ...
Read More..లోకంలో మంచి వారు ఎవరో, చెడ్ద వారు ఎవరో గుర్తించడం చాలా కష్టం.అందులో మంచి వాడిగా నటించే చెడ్దవాన్ని పసిగట్టడం ఇంకా కష్టం.ఇకపోతే మాట మంచిగా ఉన్నప్పుడు తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకోవడం కామనే అయినా ఆ అప్పు తిరిగిచ్చే...
Read More..హిందువుల కల అయిన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలయ్యాయన్న విషయం తెలిసిందే.ఇక ఈ రామాలయాన్ని బలమైన భూకంపాలను కూడా తట్టుకుని నిలిచేలా అత్యంత అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించనున్నారు.కాగా ఈ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుండి...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా...
Read More..1.వారణాసికి కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సీఎం కేసీఆర్ భార్య శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇతర కుటుంబ సభ్యులు నేడు, రేపు వారణాసిలో ని వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. 2.మటన్, బీఫ్ దుకాణాల బంద్ ఈ నెల 30 న...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప’ నుండి తాజాగా మరో అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంటుందా అని అందరూ ఆసక్తిగా...
Read More..కరోనా వైరస్ లోకంలోకి వచ్చి సంవత్సరం దాటినా దీని పేరు మాత్రం ప్రజలు మరచిపోలేదు.ఎందుకంటే ఈ వైరస్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.ఎందరో ప్రముఖులు, ఆత్మీయులను ఈ లోకం నుండి తీసుకెళ్లింది.లెక్కలేనన్ని కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసింది.రోడ్దున పడేసింది.అనాధలను చేసింది.ఇలా...
Read More..మనిషిని మలీనం చేస్తుంది ఏంటంటే పగ, ప్రతీకారం.ఇవి ఒక్క సారి మనస్సులోకి ప్రవేశించాయంటే తమ పంతం నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది.మనిషిలోని జ్ఞానాన్ని చంపేసి, విచక్షణ కోల్పోయేలా చేసి, తాను ఏం చేస్తున్నాడో తెలియని స్దితిలోకి తీసుకెళ్లుతుంది.ఫలితంగా ఒక మనిషిని దారుణంగా చంపడమో,...
Read More..గత కొద్ది రోజులుగా అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్ రేట్లను చూస్తుంటే సామాన్యుడి గుండె గుబేల్ అంటుంది.ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరకులతో అతి కష్టం మీద కాలాన్ని వెళ్లదీస్తున్న కష్టజీవికి ఈ పెట్రోల్ రేట్లు పిడుగులాంటి వార్తగా మారి అతలాకుతలం...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద...
Read More..టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ...
Read More..సంక్రాంతి సందర్బంగా వచ్చిన క్రాక్ సినిమాను ఈ నెల 29న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.రవితేజ మరియు గోపీచంద్ మలినేనిల కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ రికార్డుల వర్షం కురిపించింది.లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాల్లో క్రాక్...
Read More..నేటి సమాజంలో నానాటికి మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి.ఎవరికి ఎవరు కానట్లుగా ప్రవర్తిస్తున్నారు.ఆవేశం వస్తే చాలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలతో వారి జీవితాలనే కాదు అయిన వారి పట్ల కూడా కర్కషంగా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి ఘటనే ఛత్తీస్ఘడ్లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగింది....
Read More..కొన్ని వారాల క్రితం జెమిని టీవీలో ఎన్టీఆర్ ఒక రియాల్టీ షో చేయబోతున్నాడు.అది మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగింది.స్టార్ మా వారి వద్ద ఉన్న కౌన్ బనేగా కరోడ్ పతి రాయల్టీ రైట్స్ ను జెమిని...
Read More..మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుండి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన కారణంగా...
Read More..టాలీవుడ్లో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి.ఒక్కో ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను మెప్పించి తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నించాయి.అయితే కొన్ని లవ్ స్టోరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో విజయాన్ని అందుకున్నా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కాలేకపోయాయి.దీంతో లవ్ స్టోరి చిత్రాలను తెరకెక్కించాలంటే...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మద్య కాలంలో ఎక్కువగా జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉన్న వీడియోలను షేర్ చేస్తుంది.ఈ అమ్మడు వరుసగా షేర్ చేస్తున్న వర్కౌట్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వర్కౌట్ లకు కారణం ఏంటీ...
Read More..తెలుగు బుల్లి తెర స్టార్ యాంకర్ కమ్ హోస్ట్ ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంటాడు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ...
Read More..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె కూతళ్ల హత్య కేసులో ఇప్పటికే ఎన్నో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.ఈ హత్యకు కారణం అయిన ఆ అమ్మాయిల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న క్రమంలో మరిన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయట.ఇక...
Read More..మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న ఆచార్య చిత్రంపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా...
Read More..దేశంలో గత పది రోజుల క్రితం మొదలైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది.కొత్తలో ఈ వ్యాక్సిన్ పై కొన్ని అనుమానాలను వెలిబుచ్చిన, ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా కోవిడ్ 19 వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంది.కాగా కోవాగ్జిన్ డోసులను దేశవ్యాప్తంగా ఉన్న...
Read More..ఏపి పంచాయతీ ఎన్నికలు అక్కడ హాట్ టాపిక్ గా మారాయి రోజుకో న్యూస్ తో అసలు ఎన్నికలు జరుగుతాయి లేదా అనుమానంలో రాష్ట్ర ప్రజలు, నాయకులు ఉన్నారు.అయిన కానీ ఇప్పటికి అక్కడ పంచాయతీ ఎన్నికలపై సరైన స్పస్టత లేదు.సుప్రీం కోర్టు వరకు...
Read More..పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీ అధికారంలోకి రాలేకపోయినా, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్న విషయం తెలిసిందే.ఇక ఈ పార్టీ స్దాపించాక జనసేనానికి ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఎన్నో విమర్శలు, మరెన్నో ఆటుపోట్లు.వీటన్నీంటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లుతున్నారు పవన్....
Read More..తెలంగాణ టిపిసిసి చైర్మెన్ ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు అయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కీ, బట్టి విక్రమార్క , జగ్గారెడ్డి లు గాందీభవన్ లో సమావేశం అయ్యారు.పార్లమెంట్ సమావేశంలో ముఖ్యంగా మూడు విషయాలపై మాట్లాడాలని...
Read More..కరోనా వచ్చాక అత్యధికంగా మానసిక వేధన అనుభవిస్తున్న వారు ఎవరంటే నిరుద్యోగులని చెప్పవచ్చూ.ఆ తర్వాత చాలీ చాలనీ జీతాలతో జీవితాన్ని నెట్టుకొచ్చే వారు.ఇప్పటికే కోవిడ్ వల్ల ఎందరో ఉద్యోగాలు ఊడిపోయి రోడ్దునపడ్ద వారు పడుతున్న బాధలు వర్ణాతీతం.ఇకపోతే తాజాగా టిక్టాక్ ఉద్యోగులకు...
Read More..వైసీపీ పార్టీలోని ఈ మధ్య కొంతమంది ఎంఎల్ఏ లు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు కనీసం దక్కాలిసిన ప్రోటోకాల్ మర్యాదలు కూడా దక్కడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గడిచిన వారంలో నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా రాష్ట్ర...
Read More..విజయ డైరీ కి చైర్మెన్ పదవి భూమా కుటుంబం కు వారసత్వంగా వస్తుంది.ఎప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నారు.కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి రావడంతో చైర్మెన్ పదవి కి ఓటింగ్ జరగాలని జగన్ ఆదేశాలను జారీ చేశాడు.అందుకే భూమా ఫ్యామిలీ ఈసారి ఎన్నికను...
Read More..1.అడవి పందులను చంపొచ్చు మనుషుల ప్రాణాలను తీయడమే కాకుండా, పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపేందుకు ప్రభుత్వ నిబంధనలను సడలించింది.అడవి పందులను అవసరం మేరకు చంపేందుకు గ్రామ సర్పంచులకు అధికారం కట్టబెట్టింది. 2.తెలంగాణలో కరోనా వచ్చిన 24 గంటల్లో తెలంగాణ...
Read More..మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే.అదీగాక పోలీసులు కూడా ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయినా గాని మందుబాబులు అదేమి పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు.దీనివల్ల వారి ప్రాణాలు పోవడమే కాదు.అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.ఇంత జరుగుతున్నా...
Read More..తెలంగాణా రాజకీయాల్లో రోజు రోజుకు మాటల యుద్ధం తీవ్రతరం అవుతుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు...
Read More..తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది.మొదటి వేతన సవరణ నివేధికను పిఆర్సి కమిషన్ సైట్ లో విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాద్యాయులు యొక్క పిట్ మెంట్ ను 7.5 శాతంగా ప్రతిపాదించింది.రాష్ట్ర ఉద్యోగుల కనీస...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాను గతేడాదే...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కళ్లు...
Read More..ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్లో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.అయితే అమ్మడికి ఆర్ఎక్స్ 100 తరహా గుర్తింపు, విజయం మాత్రం రావడం లేదు.దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ దూసుకుపోతున్న ఈ...
Read More..యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏ1 ఎక్స్ప్రెస్’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఈ సినిమాలో...
Read More..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం కొత్త పథకం ను ప్రవేశ పెట్టింది.దీని ద్వారా మహిళలు ఉపాది పొందుతారని తెలిపింది.అందుకోసం 60 శాతం సబ్సిడీ తో ఈ పథకంను ప్రవేశ పెడుతుంది.మొత్తం హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి.డివిజన్ కి ఒక్క...
Read More..నేడు గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని రైతులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు.ఎర్రకోటను టార్గెట్ గా పెట్టుకొని రైతులు ట్రాక్టర్స్ ర్యాలీని చేపట్టారు.నిరసనలు, ధర్నాలు చేస్తూ ఢిల్లీలోని ఐటిఓ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ ర్యాలీని మొదలు...
Read More..కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో సినిమా షూటింగ్ లు ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి.మార్చి నెలలో సినిమా షూటింగ్ లు అన్ని కూడా ఆగిపోయాయి.అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని సినిమాలు మొదలు కాలేదు.కొన్ని...
Read More..అనాదిగా ఆడవాళ్లను బానిసలుగా చూస్తూనే ఉంది ఈ లోకం.టెక్నాలజీలో ఊహించలేని అభివృద్ధి, రోదసిలోకి రాకెట్లు పంపేంత ఘనత, చంద్ర మండలంలో ఇళ్లు నిర్మించుకునే స్దాయికి చేరిన మనుషులు తమ తెలివిని రాకెట్ కంటే వేగంగా వృద్ధి చేసుకుంటున్నారు కానీ మనుషులను సాటి...
Read More..ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పుకార్లు అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.చిన్న పుకారు మొదలు అయితే దాన్ని గురించి పెద్ద పెద్దగా వార్తలు వస్తున్నాయి.సినిమాకు సంబంధించిన చిన్న విషయాన్ని యూనిట్ సభ్యులు...
Read More..ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా మానవత్వం, మంచితం, నిజాయితీ అనే లక్షణాలు అత్యంత ప్రధానమైనవి.ఇలా ఉండే వారు సమాజంలో బహుశా చాల తక్కువ మంది. ఇక ఇలా వుండే వారు నలుగురికి తెలియాలంటే అలాంటి వారిని గుర్తించి, ప్రభుత్వం సరైన గౌరవం ఇస్తే...
Read More..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా...
Read More..ఒక మనిషి మానసిక స్దితి సరిగా లేకుంటే రాక్షసుడి కంటే ఘోరంగా ప్రవర్తిస్తాడని నిరూపించాడు ఈ కిల్లర్.అతని పేరే రాములు. ఇతను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 మంది మహిళలను అతి దారుణంగా హతమార్చి సైకో కిల్లర్ గా...
Read More..టైటిల్ ఏదో వింతగా ఉందని ఆలోచిస్తున్నారా.అవునండి “చెప్పినా ఎవరూ నమ్మరు” అనేది ఒక సినిమా టైటిల్.ఇదొక మంచి కధనట. ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం పేరే ‘చెప్పినా ఎవరూ నమ్మరు’.శ్రీ...
Read More..ప్రపంచ దేశాలను చిగురుటాకుల వణికించిన కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడం, అంతే వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో ఎందరో ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ రోజు హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ రిలీజ్కు రెడీ అయ్యింది.కాగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు...
Read More..కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని రైతులు గత నెల రోజుల పైగా డిల్లీ వీధుల్లో నిరసన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై కేంద్రా వ్యవసాయ మంత్రి అధ్వర్యంలో చర్చలు జరుగుతున్న అవి నేటికి సఫలం కాకపోవడంతో...
Read More..హీరోయిన్స్ అనగానే అందం, అభినయం, ఆకట్టుకునే శరీర సౌష్టవం.వీటిలో ఏది తగ్గినా ప్రేక్షకులు ఆదరించడం కొంచెం కష్టమే. ఇక నటీమణులు పెళ్లి గనుక చేసుకుంటే వారి ఆకారంలో కాస్త మార్పు కనిపించడం, ఆ తర్వాత వ్యాయమాలు చేసి తమ అందాన్ని తెచ్చుకునే...
Read More..నేటి నాయకులు రాబంధుల్లా మారి రాజ్యం ఏలుతున్న రాజకీయాల్లో, మానవత్వం, మంచితనం ఉన్న వారు చాలా అరుదుగా కనిపిస్తారు.ఇక నిజమైన శ్రామికుడికి అర్ధం రైతు అని చెప్పవచ్చూ. సెలవులు ఉండవు.నెల జీతం ఉండదు.అన్ని షిఫ్టులు చేసే ఒకే ఒక మనిషి రైతు.తనను...
Read More..ప్రస్తుతం సమాజంలో ఏ విషయం పట్ల అయినా ఒక పుకారు అత్యంత వేగవంతంగా ప్రజల్లోకి వెళ్లుతుంది.అది నిజమా, కాదా అని నిర్ధారించుకోకుండానే దాన్ని సోషల్ మీడియాలో పదిమందికి పంచడం అలవాటు అయ్యింది. ఇలాంటి సంఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.ఇకపోతే...
Read More..నిన్నటి వరకు నిమ్మగడ్డ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.ఏపి పంచాయతీ ఎన్నికల రగడ సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో ఆ విషయంను కాస్త కోర్టు సీరియస్ గా తీసుకొని ఎస్ఈసి కి అనుకూలంగా తీర్పును...
Read More..ప్రపంచంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్లుతూ ఉన్నారనడంలో సందేహం లేదు.ప్రస్తుతం చూస్తే ప్రతి సంస్దల్లోనూ మహిళలు వారి సత్తా చాటుతున్నారు. ఇకపోతే ఈ రోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక అరుదైన ఘనత చోటుచేసుకుంది.ఇద్దరు మహిళా...
Read More..ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయన్న విషయం తెలిసిందే.ఇలాంటిదే మరో షాకింగ్ న్యూస్ ఫేస్బుక్ యూజర్ల కోసం రెడీగా ఉందట.ఈ తాజా సమాచారం ఏంటంటే.ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ బోట్ ద్వారా 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్...
Read More..1.ఆశా వర్కర్ కుటుంబానికి 50 లక్షలు కరోనా వాక్సిన్ తీసుకుని బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించిన గుంటూరు జిల్లాకు చెందిన ఆశా వర్కర్ బొక్క నాగలక్ష్మి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. 2.మార్కెట్లోకి విజయ డైరీ ఐస్...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.కాగా ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అప్పుడే లైన్లో పెడుతున్నాడు.దర్శకుడు...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్స్టోరి ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకునేందుకు చైతూ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి ఏడాది గడిచింది.ఆ తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో మహేష్ అభిమానుల ఆయన కొత్త సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక మహేష్...
Read More..మనిషి చనిపోతే ఆ బాధలో ఉంటారు అక్కడ వున్న వారు.ఇలా ఉన్న పరిస్దితుల్లో ఎవరు కూడా గొడవలు చేయడానికి సాహసించరు.కానీ ఓ రెండు పార్టీల వర్గాల వారు మాత్రం ఇవేమి ఆలోచించకుండా గొడవకు దిగారట. శ్రీకాకుళం జిల్లా కంచిలి (మం) అర్జునాపురంలో...
Read More..యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయ్యింది.త్వరలోనే...
Read More..మెగా స్టార్ చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది.బ్యాలన్స్ ఉన్న రామ్ చరణ్ ఎపిసోడ్ ను కూడా షూట్ చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ ఎపిసోడ్...
Read More..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి ఊహించని షాక్ తగిలింది.2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం లో జరిగిన ఘటన పై తాజాగా ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇలా జరగడానికి కారణం ఏంటంటే.2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో,...
Read More..మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో దేవ కట్టా ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా పొలిటికల్ డ్రామా కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇదే సమయంలో సినిమా లో సాయి...
Read More..సమాజంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు పెరిగి పోతున్నాయి అనడానికి లోకంలో జరిగే ఎన్నో సంఘటనలు, దారుణాలు ఉదాహరణగా చెప్పవచ్చూ.ఇక ఎవరికైన కష్టం వస్తే పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కుతారు.కానీ అక్కడున్న పోలీసులకే కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు. అందులో మహిళా పోలీసుల...
Read More..ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుందని తెలిసిన విషయమే.అయితే ఇప్పటికే 4జీ నెట్వర్క్ సేవలు ఇండియాలో ఉన్నాయి.కానీ ఇది సరిపోవడం లేదని, నెట్ చాలా స్లోగా వస్తుందని బాధపడేవారు లేకపోలేదు.అందుకే దీనికంటే వేగంగా బ్రౌజ్ అయ్యే నెట్ కావాలని కోరుకోని...
Read More..రంగుల ప్రపంచం వెనక కంటికి కనిపించని విషాదాలు ఎన్నో.తెరపై నవ్వుతూ, ప్రేమించిన వాడి కోసం ఎంతో కష్టపడే నటీమణులు నిజ జీవితంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఆ అందాల వెనక అంతులేని వేదన దాగుంటుందనే రహస్యాన్ని లోకానికి తెలియకుండా జాగ్రత్తపడి,...
Read More..ఈ సమాజంలో మంచిగా బ్రతికినా కష్టమే, చెడుగా బ్రతికిన కష్టమే.ఎందుకంటే మంచి చేయడం మరచిన మనుషుల మధ్య బ్రతుకుతున్న నేటి కాలంలో అన్యాయం చేయని వారి కోసం, నీతిని నమ్ముకున్న వారి కోసం, నిజాయితీగా బ్రతికే వారికోసం భూతద్దంలో వెతికినా కనిపించరు....
Read More..జనసేన, బిజేపి పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఏపి లో ప్రధాన పార్టీగా జనసేన ను తీర్చిదిద్దెందుకు పవన్ కళ్యాణ్ బాగానే శ్రమ పడుతున్నాడు.ఏపి లో త్వరలో తిరుపతి లోక్ సభ స్థానం కు ఉప ఎన్నిక జరగనున్నది.తిరుపతి ఉప ఎన్నికను...
Read More..సభ్యసమాజం తలదించుకోవలసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది.మనిషి ఉన్మాదిగా మారితే కన్న వారిని కూడా ఇంత కర్కశంగా చంపేస్తారా అని అనిపించేలా ఉన్న ఈ సంఘటన తాలూకు వివరాలు చూస్తే. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢ భక్తిలో పడిపోయిన తల్లిదండ్రులు...
Read More..ప్రేమించేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి అడ్దుగోడలు ఉండవు కానీ ఆ తర్వాతే అన్నీ గుర్తుకు వస్తాయి.అప్పటి వరకు ముసుగేసుకున్న ఇగో నిద్దురలేస్తుంది.అంత వరకు మంచివారిగా ఉన్న భార్యభర్తల మధ్య ఒక్క సారిగా అగాధాలు ఏర్పడతాయి.గొడవలు ముదురుతాయి. పెళ్లికి ముందు ఊహించుకున్న జీవితం,...
Read More..కొందరు పని లేని సన్నాసులు చేసే పనుల వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కళ్లకు కనబడుతుంది.ఇప్పటికే ఏపీ ఆలయాల్లో విగ్రహల ధ్వంసం, గత కొంత కాలంగా తీవ్ర కలకలం రేపుతుంది.చివరికి రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు...
Read More..ఇండోనేషియాలో ఈ మధ్య కాలంలో జరిగిన విమాన ప్రమాద ఘటన జనం మరచిపోక ముందే మరో ఘోర ప్రమాదం బ్రెజిల్లో చోటు చేసుకుంది.బ్రెజిల్లోని టొకాన్టిన్ రాష్ట్రంలో సంభవించిన ఈ విమాన ప్రమాదంలో పామాస్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడితో పాటు, పైలట్ కూడా...
Read More..ఏపీ పంచాయతీ ఎన్నికల కు సంబందించి నేడు నామినేషన్ ప్రక్రియ మొదలవ్వుతుంది.ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ నాయకులు నామినేషన్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు.కానీ నామినేషన్ లను స్వీకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ అందుబాటులో లేరు.ఈ విషయంపై వెంటనే నిమ్మగడ్డ...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే హిట్ అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ మరోసారి రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రం...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై...
Read More..అప్పట్లో తెలుగు సినిమా అంటే అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిలా కళకళ లాడుతూ ఉండేది.అప్పట్లో ANR, NTR, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలతో పాటు సావిత్రి, జామున, భానుమతి లాంటి హీరోయిన్స్ తెలుగుతనానికి ప్రతికలుగా ఉండేవారు.భానుమతి అయితే స్వతహాగా కవయిత్రి.అచ్చమైన...
Read More..ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకుంది నటి రోజా.అయితే ఈ మధ్య కాలంలో ఆమె మాటలే కరువయ్యాయి.ఇంత కాలం వైసీపీ మీద ఈగ వాలనివ్వని ఆమె ఈ మధ్య అస్సలు నోరే...
Read More..ప్రతి హిందువు కల అయినా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ఇప్పటికే మొదలైందన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో తమకు తోచినంత విరాళాలు సమర్పించుకుంటున్నారు. అయితే అసలు రామ మందిర నిర్మాణాని అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాకవడం...
Read More..కరోనాకు పుట్టిల్లుగా పేరుగాంచిన చైనా ఈ మాయదారి రోగానికి కూడా మందు కనుగొన్న విషయం తెలిసిందే.అయితే కోవిడ్ 19 వచ్చిందన్న విషయాన్ని దాచిన చైనా ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చడానికి కూడా పరోక్షంగా కారణం అయ్యింది.దీని పై తీవ్రమైన విమర్శలు...
Read More..గత రెండు నెలలుగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.పలుమార్లు కేంద్ర పెద్దలతో చర్చలు జరుగుతున్న కూడా అవి ఒక కొలిక్కి రావడం లేదు.ఇక ఈ విషయంలో రైతులకు ఇప్పటికే ఎందరో నాయకులు అండగా...
Read More..1.చిరుత కలకలం కొమరం భీమ్ జిల్లా లో చిరుతపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా సిర్పూర్ అడవి ప్రాంతంలో చిరుత పులి కదలికలపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో...
Read More..సినిమా ప్రపంచం ప్రతి వారికి అందమైన రంగుల లోకం.ఇక్కడ నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు.అందులో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోతో నటించే అవకాశం ఉందంటే క్యూ కడతారు.అది నిజమా, అబద్దమా అని అసలు పట్టించుకోరు.అందుకే ఇక్కడ మోసాలు కూడా...
Read More..కరోనా నుండి ప్రజలను రక్షిస్తుందని ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకుంటున్న వారిలో కొందరికి ఈ వ్యాక్సిన్ శాపంలా మారి పోతుంది.ఇక నాలుగు రోజుల క్రితం గుంటూరులో కరోనా టీకా తీసుకున్న ఓ ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్ కావడం కలకలం రేపింది.తాడేపల్లి పీహెచ్సీ...
Read More..ఈ మధ్యకాలంలో ప్రాణం తీసుకోవడానికి సరైన కారణం అవసరం లేదనేలా పరిస్దితులు మారిపోయాయి.చిన్న మాటకు కూడా జీవితాన్ని చీకటి మయం చేసుకుంటున్నారు.తమ ఊపిరిని అర్ధాంతరంగా ఆపేసుకుంటూ కన్న వారికి కడుపుకోత పెడుతున్నారు యువత.ఇలాంటి సంఘటనే మియాపూర్ లో చోటుచేసుకుంది.దీనికి కారణం భయం.ఇక...
Read More..ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక ప్రమాదం తరచుగా సంభవిస్తూనే ఉంటుంది.ఈ ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.ఇక తాజాగా రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇంకా కొత్తగా కోవిడ్ కేసులు అక్కడక్కడ నమోదు అవుతూనే ఉన్నాయి.అదీగాక ఈ వ్యాక్సిన్ వల్ల కొందరు అస్వస్దకు గురవుతున్నారట.ఇకపోతే తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం దేశంలో కొత్తగా...
Read More..మనిషి తన సౌకర్యాల కోసం ప్రకృతిని ఎంతలా నాశనం చేస్తున్నాడో ప్రపంచానికి తెలిసిందే.తాను సుఖంగా బ్రతకడం కోసం ప్రశాంతంగా ఉన్న పంచభూతాలను అల్లోకల్లోలంగా మార్చేశాడు.దీని ఫలితాన్ని క్రమక్రమంగా అనుభవిస్తున్నాడు.ఇకపోతే రానున్న రోజుల్లో ఇండియాకు పెద్ద ప్రమాద ముప్పు ఉందని ఐక్యరాజ సమితి...
Read More..యంగ్ హీరో శర్వానంద్ గతేడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.దీంతో శర్వా తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.కాగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు...
Read More..ఆనంద్ మహేంద్ర వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు.ఫన్నీ వీడియో లను సోషల్ సర్వీస్ వీడియో లను ఇలా ఎన్నో వాటిని ఆయన పోస్ట్ చేస్తూ ఉంటాడు.ఈ వేధిక గా ఎంతో మందికి...
Read More..తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత సూర్య తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఈ...
Read More..ఈ ప్రపంచంలో ఎప్పటికి ఎవరికి అర్ధం కానిది ప్రేమ.ప్రేమే అర్ధం కాదంటే ఆ ప్రేమికులు చేసే పనులు కూడా అంతు చిక్కవు.కొందరికి ఆనందాన్ని, మరి కొందరిలో విషాదాన్ని నింపి నవ్వుకునే ఈ ప్రేమ మాయ ఎప్పటికి మిస్టరీనే. ఈ విషయం చెప్పడం...
Read More..తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పలని ఓ కుర్రాడు వేసిన ప్లాన్ బెడిసికొట్టగా చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.ఆనందంగా జీవితాని గడపవలసిన వయస్సులో ఇలాంటి పని చేయడం చెడిపోయిన నేటి సమాజానికి నిదర్శనం. ఇక...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఊపిరి తీసుకున్న కరోనా ప్రస్తుతం తగ్గిపోతుందని దాదాపుగా ప్రజలందరు హాయిగా తమపనులు తాము చేసుకుంటున్నారు.కానీ కరోనా ఎక్కడికి వెళ్లలేదని, అది మనమధ్యే దొంగలా తిరుగుతుందని గ్రహించలేక పోతున్నారు. కోవిడ్ లాంటి వైరస్ లోకంలోకి అడుగు పెట్టడమే కానీ...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ దర్శకడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి పాత్రలో...
Read More..చేసిన తప్పుకు ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదని పెద్దలు అంటుంటారు.ఈ మాట నిజమని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.ఇక ప్రతి రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ రాజకీయ నాయకులు దురుసుగా ప్రవర్తించడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.తమను ఎవరు...
Read More..నేడు లోకంలో ఏమాత్రం అమాయకంగా కనిపించినా, అపరిచితులను నమ్మినా నిలువునా మునిగి పోవడం ఖాయం.నిత్యం ఎన్నో మోసాలు బయటపడుతున్నా కూడా ఇంకా మోసపోతునే ఉన్నారు అమాయకులు. నలుగురి మధ్యకు వెళ్లినప్పుడు మన నీడను కూడా నమ్మకపోవడం ఉత్తమం అని ఎప్పుడు తెలుసుకుంటారో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ గురించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో అని...
Read More..రాజకీయాల్లో పదవి దక్కించుకోవడానికి ఎన్ని హమీలు అయినా ఇస్తారు, ఓటర్ల మనసులో ఆశలు పుట్టిస్తారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలకు అంతే ఉండదు.పాపం పిచ్చి జనం గెలిచాక వారేదో చేస్తారని ఆశించి ఓట్లు వేస్తారు.తర్వాత భంగపడతారు....
Read More..1.ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఏపీలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ మేరకు ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు.నాలుగు విడుతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 2.సంపూర్ణేష్ బాబు క్షేమం ఓ సినిమా షూటింగ్...
Read More..టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ చిత్రం సంక్రాంతి బరిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయంత్న చేసింది.దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటరర్టైనర్ మూవీలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించగా, అందాల భామలు నభా నటేష్, అను...
Read More..రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశాడు.వచ్చే నెల నుండి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఏపి ప్రతిపక్ష పార్టీ టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా...
Read More..ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్, దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.గురువారం సాయంత్రం లాలూ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో రాంచీలోని ఓ హస్పిటల్కు పంపించారు. కాగా ఇక్కడ కూడా లాలు...
Read More..మెగా ఇంటి కోడలు, మహిళా వ్యాపారవేత్త అయినా ఉపాసన కొణిదెల తన స్నేహితురాలు, కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటిస్తోన్న తొలి సినిమా నాట్యం ఫస్ట్లుక్ను విడుదల చేశారు.ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా ఆమె...
Read More..అక్రమ ఆస్తుల కేసులో కర్నాటక జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ వచ్చే నెల 27 న విడుదల కానున్నది.ఈ నేపథ్యంలో ఆమె న్యుమోనియా, జ్వరం తో బాదపడుతూ కర్నాటక జైల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.ఈ క్రమంలో ఆమె కు దగ్గు,జ్వరం అధిక...
Read More..రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెస్తున్నా అమ్మాయిలపై దాడులు ఆగడం లేదు.ఇలాంటి విషయాల్లో కేంద్రం కూడా సీరీయస్గానే ఉంది.ఇక ఆడపిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించినా అది చూసిన వారిలో ఏమాత్రం భయం కలగడం లేదు.కాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో...
Read More..మంత్రాలకు చింతకాయలను రాల్చవచ్చూ.మాయలు వస్తే రోగాలు కూడా తగ్గించవచ్చూ.మోసం చేయడం వస్తే ఎవరినైనా ముంచేసి లక్షలు కొల్లగొట్టవచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి.లోకంలో ఏదైనా ఒక విషయాన్ని గుడ్దిగా నమ్మేవారు ఉంటే వారికి మంచికంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. ఇకపోతే ఇసుకను వేడి...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్.ఈ సినిమాతో బన్నీతో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు సుకుమార్ పక్కా ప్లానింగ్తో బరిలోకి...
Read More..యంగ్ హీరో నితిన్ గతేడాది భీష్మ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా అందించిన సక్సెస్తో తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన నితిన్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ...
Read More..తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో విలన్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ విలక్షణ నటుడు, ప్రస్తుతం లీడ్ రోల్లో పలు...
Read More..టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే సక్సె్స్ కొట్టాలని రామ్ ఆశించాడు.కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్ తెచ్చుకోవడంతో,...
Read More..సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్తో కలిసి భారతీయుడు చిత్ర సీక్వెల్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఇండియన్-2 అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్...
Read More..కామం కళ్లను ఆవహిస్తే తల్లి అయితే ఏంటి, చెల్లి అయితే ఏంటి.అవునండి నేటి కాలంలో కొందరు దరిద్రులు ఎన్ని వెధవ పనులు చేస్తున్నారంటే.వావివరసలు మరచి కన్నుమిన్ను కానరాక బంధాలకు ఘోరీలు కడుతూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఆడది కనిపిస్తే చాలు ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసి అదిరిపోయే హిట్ అందుకునేందుకు బెల్లంకొండ బాబు ప్లాన్ చేశాడు.ఇక ఈ...
Read More..ఎన్నో ఏండ్లుగా సుప్రీం కోర్టు లో పెండిగ్ లో ఉన్న కేసులను మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆద్వర్యంలో పరిస్కారం అయ్యాయి.అయోధ్య రామ జన్మ భూమి కేసు కూడా ఈయనే తీర్పును వెల్లడించాడు.ఆయన పదవి విరమణ అనంతరం భారత రాష్ట్రపతి...
Read More..కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ కూడా అస్థవ్యస్థం అయింది.గత ఏడాది పరీక్షలు లేకుండానే దేశ వ్యాప్తంగ చాలా రాష్ట్రలోని విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.ఇక ఏపి లోనూ ఇదే పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు ఉంటాయా...
Read More..భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిల ప్రియ కు సికింద్రాబాద్ లోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బోయిన్ పల్లికి చెందిన భూ వ్యవహారంలో ప్రవీణ్ సోదరులను అపహరణ కేసులో ఆమె నూ చంచల్ గూడ జైల్లో గత 16 రోజులుగా...
Read More..మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ తాండూర్ సర్కిల్ కన్నెపల్లి పరిధిలోని మెట్పల్లి, ముత్తాపూర్ మార్గ మధ్యలో ఈ నెల 20వ తారీఖున మద్యం మత్తులో లారీ నడిపి మోటార్ బైక్ ని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...
Read More..ఏపీ పంచాయతీ ఎన్నికలు నిమ్మగడ్డ వర్సెస్ అధికార ప్రభుత్వం అనే విదంగా ప్రస్తుతం పరిస్థితి నెలకొన్నది.రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మ గడ్డ రమేశ్ కుమార్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశాడు.దీనిపై నోటిఫికేషన్ విడుదల చెయ్యాలిసిన అవసరం ఉన్నది.ఈ...
Read More..తాము ఎంతగానో అభిమానించే హీరోల కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ఫ్యాన్స్ అవకాశం వస్తే తమ హీరో కోసం సాహాసాలు, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు.ఇదే విషయం మరోసారి నిరూపించబడింది.అది జూనియర్ ఎన్టీయార్ విషయంలో. ఇంతకు ఎన్టీయార్ వీరాభిమాని చేసిన...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే కరోనా కారణంగా సగం...
Read More..జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులు అవుతున్న ఇంత వరకు నూతన మేయర్ ఎవరనేది ప్రకటించలేదు తెలంగాణ ప్రభుత్వం.ఇప్పటికే ఈ విషయంలో ఇతర పార్టీ వర్గాల వారు విమర్శలు కూడా చేశారు.అయితే తాజాగా జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైందని...
Read More..చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఎన్నో దేశాలను గడగడలాడించి, ఆర్ధికమాంధ్యాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.అంతే కాకుండా అనేక విధాలుగా రూపాంతరం చెందింది.ఇప్పటికి పలుదేశాల్లో విజృంభిస్తుంది.కొన్ని దేశాలైతే లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అదీగాక ఇటీవల బ్రిటన్, దక్షిణాఫ్రికా...
Read More..1.సిద్దిపేటకు రైలు. హరీష్ హామీ మరో ఏడాది లోనే సిద్దిపేటకు రైలు సౌకర్యం అందే విధంగా ప్రయత్నిస్తున్నామని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 2.తెలంగాణలో కరోనా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
Read More..సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సై అంటే సై అంటూ ఢీ కొట్టడానికి సిద్దం అవుతుందట.దీనికి కారణం ఆస్ట్రేలియా న్యూస్ మీడియా చట్టాన్ని ప్రతిపాదించి త్వరలో దీని అమలుకు రంగం సిద్దం చేస్తుందట. అయితే ఈ ప్రతిపాదన చట్ట...
Read More..అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం త్వరలో పూర్తవనున్న నేపధ్యంలో ఆ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి.ప్రముఖ సెలబ్రెటీల నుండి అన్ని రంగాల వారు తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం...
Read More..ఆర్.నారాయణమూర్తి సినిమాలు అనగా పేద ప్రజల కష్టాలు, రైతన్నల గోసలు, కూలీల తిప్పలు ఇలా సామాన్య మానవుడి నుండి నిరుపేద వాడి వరకు అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటాయన్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సామాజిక అంశాలనే తన కధకు బలంగా నమ్మి ఇలా...
Read More..మెట్పల్లి ఎంఎల్ఏ విద్యాసాగర్ రావు శ్రీ రాముడి ఆలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై రాష్ట్ర బిజేపి నేతలు, కార్యకర్తలు ఆయన పై మండి పడుతున్నారు.ఈ సందర్భంగా మెట్ పల్లి లోని ఆయన నివాసం ను ముట్టడించాలని...
Read More..దేశ ప్రధాని నరేంద్ర మోడి తేజ్ పూర్ యునివర్సిటి స్నాతకోత్సవం సందర్భంగా యువత లో స్పూర్తి కలిగించే మాటలను చెప్పారు.ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను ఉదాహరణగా వివరించాడు.నేటి యువత ఎలా ఉన్నారు అంటే...
Read More..విజవాడలోని రాజ్ భవన్ లో నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యాడు.ఈ సందర్భంగా ఆయనతో ఓ అరగంట పాటుగా చర్చించినట్లుగా తెలుస్తుంది.పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హై కోర్టు స్టే ఇచ్చిన...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించాడు.త్వరలో అక్కడ లోక్ సభ ఉప ఎన్నిక జరగనున్నది.ఈ నేపథ్యంలో పవన్ అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో బిజేపి ,జనసేన నుండి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిందని చెప్పాలి.ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ఈ సినిమా టైటిల్...
Read More..విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘గని’ అనే పవర్ఫుల్ టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.పూర్తి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ ఆటగాడిగా కనిపిస్తాడు.కిరణ్ కొర్రపాటి అనే...
Read More..సినిమా ఎంత శ్రమతో కూడుకున్న పనో తెలియాలంటే ఆ షూటింగ్లను దగ్గరగా మనసు పెట్టి చూస్తే మాత్రమే అర్ధం అవుతుంది.ఇంతలా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని నిర్మించే చిత్రం వివాదాల్లో చిక్కుకుంటే జరిగే నష్టం ఏంతో మాటల్లో చెప్పలేం.కాని ఆ చిత్రాన్ని నిర్మించిన...
Read More..కోవిడ్ మహమ్మరిని నిర్మూలించడానికి వందల మంది శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి ఎట్టకేలకు వ్యాక్సిన్ కనుగొన్నారు.అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు అస్వస్దతకు గురై మరణిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ వ్యాక్సిన్ వేసుకోవాలంటే వణికిపోతున్న...
Read More..అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల అందరి కల.ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రామ మందిర నిర్మాణ వివాదం ఎట్టకేలకు సమసిపోగా యావత్ భారతదేశ హిందువులు అక్కడ అద్భుతమైన రామాలయం నిర్మించాలనే సంకల్పంతో ఉవ్విళ్లూరుతుండగా రామ జన్మభూమి తీర్థ...
Read More..