ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప జిల్లాలో వైసీపీ నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల నేపధ్యంలో టీడీపీ మద్దతుదారులను, ఓటర్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని,...
Read More..రోడ్డు ప్రయాణాలు రోజు రోజుకు ప్రమాదంగా మారుతున్నాయి.మూడు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో కెనాల్ కారు ప్రమాదం ఘటన మరువక ముందే మరో కారు కెనాల్లో దూసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులకు ఎసరుపెట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో...
Read More..అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేసినా ఎందుకో సరైన బ్లాక్బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.దీంతో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’పై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నాని ప్లాన్ చేస్తు్న్నాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని నాని...
Read More..కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందనే ఉద్దేశంతో 2016లో ఫాస్టాగ్ను ప్రవేశపెట్టింది.కానీ తప్పని సరి చేయలేదు అందు వల్ల వాహన దారుడు ఈ ఫాస్టాగ్ పట్ల ఆసక్తి చూపించలేక పోతున్నారు.ఇకపోతే ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగి...
Read More..విక్రమ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ప్రముఖ దర్శకుడు బాబి వ్యక్తంచేశారు.నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది.హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది. కాగా అన్ని...
Read More..పేదల కన్నీళ్లు పెద్ద వారికేం తెలుసు.తెలంగాణాలో ప్రస్తుతం ఇవే పరిస్దితులు నెలకొన్నాయంటున్నారు కొందరు.ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు తిరగబడటం ప్రజలకు తెలుసు. ఇలా తిరగబడ్ద ప్రజల్లో కొందరు ఆత్మహత్యకు పాల్పడగా, ఒక మహిళ తహశీల్దార్ పై చేయిచేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా చోటు...
Read More..మోసం చేయడానికి కరోనా టీకాను కూడా వాడుతున్నారు మనుషులు.ఛీ ఇలాంటి సమాజంలో కలుపు మొక్కలు కాకుంటే ఇంకేం ఎదుగుతాయి.ఇక అసలు విషయానికి వస్తే కరోనా టీకా అని నమ్మించి వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడిన ఓ నర్సు...
Read More..ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను తన గుప్పిట్లోకి తీసుకుని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుందని, అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను కూడా యూటీలుగా మార్చే ప్రమాదం...
Read More..తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ రోజు మరణించారు.ఇక గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్గౌడ్ తండ్రి సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు పరిస్థితి...
Read More..కొన్ని దశాబ్దాలుగా మానవుని అన్వేషణ ఏలియన్స్ జాడ కోసం కొనసాగుతుంది.కానీ ఏ పురోగతి లేదు.ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయా? లేవా అనే ప్రశ్నకు సమాధానం లేదు.ఈ విషయంలో ఎవరి ఊహకు తగ్గట్టుగా వారు సమాధానం చెబుతున్నారు. ఇకపోతే వీరిని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న...
Read More..తమిళనాడులో ఘోరం జరిగింది.తంజాపూర్ జిల్లాలోని మేలవీధిలో, కోట్టై అగళి ప్రాంతానికి చెందిన భువనేశ్వరి తన ఇద్దరు కవల పిల్లలను నిన్న శనివారం ఇంట్లో చాప పై పడుకోబెట్టి స్నానానికి వెళ్లిందట. అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఓ కోతుల గుంపు వీరింట్లోకి...
Read More..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు రోజుల క్రితం ఏపీలో వాలంటీర్లు వేతనాలు పెంచాలంటూ చేస్తున్న ధర్నాలు, ఆందోళనలన విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమ...
Read More..కరోనా వ్యాక్యిన్ వచ్చింది మొదటి డోస్ టీకా కూడా విజయవంతంగా వేసుకున్నాం ఇంకేంది ఈ వైరస్ మమ్మల్ని ఏం చేయదని ఆనందపడుతున్నారా.అయితే ఇలాంటి వారిలో కొందరికి కరోనా వైరస్ ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకున్న 20...
Read More..న్యూఢిల్లీలో గత కొద్ది నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే వీరి సమస్యకు కేంద్రం ఇప్పటి వరకు పరిష్కారం చూపించలేదు.ఇక ఈ రైతు ఉద్యమంలో అల్లర్లు కూడా చెలరేగాయి.అంతే కాకుండా కొందరు రైతులు కూడా మరణించినా కేంద్రం మనస్సు కరగడం...
Read More..ప్రపంచం మొత్తం కరోనా నుండి ఇప్పుడిపుడే కోలుకుంటుందన్న విషయం తెలిసిందే.దాదాపుగా అన్ని దేశాల్లో ప్రజలు ఎప్పటిలా జీవించడానికి అలవాటు పడుతున్నారు.కానీ ఈ నాలుగుదేశాల్లో మాత్రం కరోనా భయం ఇంకా వీడిపోలేదట.అత్యంతమైన ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ దేశాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్...
Read More..ఎన్నికల్లో స్దానికులకే దిక్కులేదు ఎక్కడో దేశం కానీ దేశం నుండి వచ్చి పోటీచేసి అందులో గెలిస్తే మన భారతీయులు ఊరుకుంటారా ఊరుకోరు కదా! మరి ఏం చేశారో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాక్...
Read More..ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న తెలంగాణ ఉద్యమ కారులకు సరైన న్యాయం జరగలేదని ఎన్నో సార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని...
Read More..తెలంగాణాలో మూడు పార్టీల మాటల యుద్ధం నిర్విరామంగా కొనసాగుతుంది.రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ నడుం బిగించగా, తామే అధికారం లోకి వస్తామని బీజేపి ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపధ్యంలో రాబోయే పదేళ్ల వరకు నేనే తెలంగాణాకు...
Read More..దేశంలో ప్రైవేటీకరణ వద్దని ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.కాని దాదాపుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్దలన్ని మెల్ల మెల్లగా ప్రైవేటీకరణ వైపు వెళ్లుతున్నాయి.ఇప్పుడు ఈ విషయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన, ఇస్రో కూడా సంచలన నిర్ణయం తీసుకుందట....
Read More..తెలంగాణలో ఉన్న వైఎస్ అభిమానులకు శుభవార్త అంటూ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల.ఇందులో భాగంగా ఇది వరకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వైఎస్ అభిమానులతో సమావేశం అయిన విషయం తెలిసిందే. తెలంగాణాలో పార్టీని ఎలా ముందుకు...
Read More..అప్పుడప్పుడు మనిషి జీవితంలోకి కొన్ని ఆనందాలు తెలియకుండా పలకరిస్తాయి అంటారు.పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్న ఒక మహిళ జీవితంలో కూడా ఇలాగే జరిగింది.ఆ వివరాలు తెలుసుకుంటే. ఏపీలోని కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ...
Read More..పాదయాత్ర చేస్తే పదవిలోకి రావడం ఖాయమని నిరూపించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.ఎన్నో ప్రతికూల పరిస్దితుల మధ్య చేపట్టిన పాదయాత్రతో ఎన్నికల్లో విజయఢంక మోగించాడు వైఎస్సార్.ఇక అప్పటి నుండి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలంటే పాదయాత్రనే మేలని తలచిన ఎందరో నేతలు...
Read More..1.దుప్పి మాంసం అమ్మకం .అరెస్ట్ దుప్పి మాంసం అమ్మిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ డివిజన్ లోని అటవీ ప్రాంతంలో లో చోటు చేసుకుంది.చుక్కల దుప్పిని వేటాడి, మాంసం అమ్ముతున్నారు అనే సమాచారం...
Read More..మహరాష్ట్రలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.సంతోషంగా షిరిడి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం పై దొంగలు దాడికి పాల్పడినారట.ఈ ఘటన తాలూకూ వివరాలు తెలుసుకుంటే. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవేల్కిచర్ల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కె.రాములు, మరియు...
Read More..సింగరేణి సంస్దను లాభాల బాటలో నడిపించి రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మరో 14 కొత్త గనులను ప్రారంభించాలంటే ప్రస్తుతం ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని దీనికి అందరు సహకరించాలని, సంస్థ సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. ఐదేళ్లలో 100...
Read More..తప్పు ఎవరు చేసిన తప్పే అని నిరూపించారు జీహెచ్ఎంసీ అధికారులు.నగరంలో ఫ్లెక్సీలు కట్టవద్దనే నింబంధన ఉండగా దాన్ని అతిక్రమించిన ఒక వ్యక్తికి లక్ష రూపాయలు జరిమానా విధించి షాకిచ్చారు.ఆ వివరాలు చూస్తే.తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు నూతన మేయర్ గా గద్వాల...
Read More..ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక ఎన్నికలు అనగానే పోటీ చేస్తున్న కార్యకర్తల మధ్య వారి అనుచరుల మధ్య గొడవలు జరగడం మామూలే.ప్రస్తుతం ఏపీ జిల్లాలోని పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న కొమరాడ మండలం విక్రమపురంలో అధికార పార్టీ నేతలకు టీడీపీ...
Read More..గతేడాది కరోనా కారణంగా యావత్ ప్రపంచం లాక్డౌన్లోకి వెళ్లిపోయిన విషయం అందరికీ తెలిసిందే.కరోనా కారణంగా పలు రంగాలు పూర్తిగా మూతపడ్డాయి.ఈ జాబితాలో సినిమా రంగం కూడా ఒకటి.అయితే లాక్డౌన్ తరువాత సినిమా రంగానికి చెప్పుకోతగ్గ ఫలితం కనిపించడం లేదనే భావన అందరిలో...
Read More..ప్రతి మనిషి జీవితంలో ఆనందం, విషాదం అక్కచెళ్లెల్లుగా ఉంటాయంటారు.బహుశా అందుకే కావచ్చూ ఏడ్చినా, నవ్వినా కన్నీళ్లే వస్తాయి.ఇకపోతే మృత్యువు చెప్పిరాదు అన్న విషయం తెలిసిందే.అందుకే కావచ్చూ ఏకమొత్తంగా చాల మందిని తన వెంట తీసుకు వెళ్లింది.ఆ వివరాలు చూస్తే. అరకులోయ, ఘాట్రోడ్...
Read More..పార్కింగ్ పాలసీ 2.0 గురించి ఎప్పుడైనా విన్నారా! రోబో 2.0 గురించి విన్నాం గానీ పార్కింగ్ పాలసీ 2.0 గురించి ఎప్పుడు వినలేదే అని బుర్రలు గోక్కుంటున్నారా ? అయితే వినండి.ఈ పాలసీ త్వరలో కర్ణాటక రాజధాని బెంగళూరులో అమలులోకి రానున్నదట....
Read More..నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు...
Read More..అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా హిట్ కొట్టాలని నాగ్ చూస్తున్నాడు.ఈ క్రమంలో పూర్తి కాప్ థ్రిల్లర్గా ఈ సినిమా వస్తుండటంతో...
Read More..తెలంగాణ రాష్ట్రంలో నిన్న సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.ఈ కేసుకు సంబంధించి యువతిని ప్రశ్నించడంతో కొత్త కోణం వెలుగు చూసింది.అదేమంటే.నిన్న సాయంత్రం ఆటో ఎక్కిన ఈ యువతి తనను ఆటో డ్రైవర్...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనే అంశంపై తెలుగుస్టాప్.కామ్ ముందునుండీ పక్కా సమాచారాన్ని అందించే దిశగా వెళ్తూ వచ్చింది.అయితే చరణ్ నెక్ట్స్ మూవీ వెంకీ కుడుముల, గౌతమ్ తిన్నూరి వంటి దర్శకులతో ఉండొచ్చనే వార్త సోషల్...
Read More..మారుతున్న కాలంతో పాటుగా మనుషులు మారారు.అందుకే వారి ఆనందం కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు.ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలకు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేసుకునే వారు ఉన్నారు.అయితే ఇలాంటి వారందరితో పాటుగా, నేటి యువతకు కూడా ఓ...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మిత్రుడు కన్నుమూసారు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని కొండపల్కల గ్రామంలోని నివాసం ఉండే తిరుకోవెల సంపత్ కుమార్(65) గుండెపోటుతో కన్నుమూసిన ఘటన తెలిసిన కేసీయార్ విచారణ వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలిపారట. ఇకపోతే సీఎం...
Read More..దుబ్బాక ఎన్నికల్లో విజయం వరించినప్పటి నుండి బీజేపీలో వేగం మరింత పెరిగింది.ఇక బండి సంజయ్ వాగ్దాటికి ప్రతిగా కారు కూడా వేగం పెంచింది.బండి మాటలకు ఆయన చేస్తున్న ఆరోపణలకు ప్రతి దాడిగా గులాభి నేతలు విరుచుకుపడుతున్నారు.ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
Read More..సోషల్ మీడియా వల్ల లాభం ఉంది, నష్టం ఉందన్న విషయం తెలిసిందే.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోషల్ మీడియాను తమ ఆగడాలకు అడ్డగా ఉపయోగించుకుంటున్నారు.సెలబ్రీటీలకు అసభ్యకరమైన మెసేజ్లను పెడుతూ పైశాచికమైన ఆనందాన్ని పొందుతారు. ఇకపోతే నెటిజన్ల నుండి ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రముఖ...
Read More..సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే నేడు యువత ఎటువైపు ప్రయాణిస్తుందనే అనుమానం వస్తుంది.పూర్తిగా జల్సాలకు అలవాటు పడిన యువకులు ఆ మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నామన్న విషయాన్ని మరచిపోతున్నారు.ఇందులో తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా? లేక ఈనాటి పిల్లల...
Read More..ఏపీ రాజకీయాలు ప్రస్తుతం టీడీపీ.వైసీపీ చుట్టే తిరుగుతున్నాయట.ఈ ఇరుపార్టీ నేతలు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే తమకు అధికారం దక్కనివ్వలేదని కడుపు మండుతున్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందట.ఇకపోతే వైసీపీ పై టీడీపీ నేత బోండా ఉమ మండిపడుతున్నారు.వైసీపీకి రాజ్యాంగం పై గౌరవం...
Read More..ఏపీలో వైసీపీ కార్పొరేటర్ హత్య కలకలం సృష్టిస్తుంది.కాకినాడ లో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే.కాకినాడకు చెందిన తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన కంపర రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో రెవెన్యూ కాలనీ కి...
Read More..1.కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ తెలంగాణ రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ , ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.రైతులకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. 2.రైతులతో కాంగ్రెస్ కీలక...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను పూర్తి పీరియాడికల్...
Read More..కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని తలచి చారిత్రక ప్రాంతం అయినా హంపిని ఎంచుకున్నారు.తనతో సన్నిహితంగా ఉండే ప్రజాప్రతినిధులను ప్రముఖులను హంపికి ఆహ్వానించి రెండు మూడు రోజుల వరకు బర్త్డే...
Read More..ఎండిపోతున్న డొక్కకు తెలుసు ఆకలి విలువ.పరిస్థితుల వేడికి పేగులన్ని మాడిపోతుంటే వచ్చే అరుపును అడుగు ఆకలి విలువ.వేదన చితుకుల పొయ్యి చిటపటలాడుతుంటే దాని ఎదురుగా కూర్చున్న యాచకులను అడుగు ఆకలి విలువ.అందుకే కావచ్చూ దేవుడు ఆకలికి కులం, మతం పెట్టలేదు.పేద ధనిక...
Read More..ఏపీ తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు.ఇందులో తెలంగాణ విషయానికి వస్తే.తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి.ఈ పదవులకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడ జరుగుతుందని...
Read More..బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ వీరి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంటుంది.కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు మమతా బెనర్జీ పై ఏదో ఒక సందర్భంలో విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.కాగా గత నెలలో కోల్కతాలో జరిగిన మోదీ పర్యటనలో...
Read More..తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుంది.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల ఇప్పటికే నూతన పార్టీ పెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటుందట.కాగా మంగళవారం షర్మిల, వైఎస్ అభిమానులతో లోటస్ పాండ్ లో సమావేశమై తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని,...
Read More..1.చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు దెందులూరు టీడీపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదయింది.పంచాయతీ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టినందుకు ఆయనపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదయింది. 2.‘ క్రాక్...
Read More..ప్రస్తుతం మనం జీవిస్తున్నది సమాజంలో అనడం కంటే జనారణ్యంలో అనుకునే పరిస్దితులు నెలకొన్నాయి.అడవిలో కౄరజంతువులు ఉంటాయంటారు.కానీ వాటికంటే ఎక్కువనే జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు ఉన్మాదంతో ఊగిపోతున్నాయి.మనషులను ఆకలేసి చంపే జంతువులను చంపుతున్న మనుషులు, జంతువుల రూపంలో వున్న...
Read More..నేటి సమాజంలో ప్రేమా దోమా అంటూ నమ్మితే వంచనకు గురికావడం ఖాయమని నిత్యం లోకంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.అమ్మాయిలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నా గుడ్డిగా ప్రేమలో పడి మోసపోతూనే ఉన్నారు యువతులు.అయినా ఎలాంటి మార్పు రావడం లేదు.ఇలాగే ఓ...
Read More..ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే వ్యతిరేకత ఎదురైన విషయం తెలిసిందే.అదీగాక కేంద్ర బడ్జెట్ పై రాజ్యసభలో చర్చ కూడా జరుగుతోంది.ఇక తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు పోరాటం...
Read More..ఎట్టకేలకు జీహెచ్ఎంసీ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారా.మేయర్గా ఎన్నికయ్యేది ఎవరా అనే ఉత్కంఠకు తెరపడింది.ఒకగానొక దశలో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన సంగతి తెలిసిందే.అదీగాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో అధిక స్థానాల్లో గెలుపొందడం, ఏ...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రం కూడా ఒకటి.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుక డార్లింగ్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏది మాట్లాడిన సంచలనమే.ఎందుకో తెలుసా? ఆయన పేదల “మనీ”షి కాబట్టి.అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇక్కడి ప్రజలందరు బంగారు తెలంగాణాను చూసి మురిసిపోతున్నారట.అవినీతి రహిత తెలంగాణ ఎందరికో ఆదర్శంగా నిలిచిందట.ఆ ఏం చెబుతున్నారండీ కాకమ్మ కబూర్లు అని...
Read More..కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్ అని ప్రపంచం మొత్తం నమ్మిందన్న సంగతి తెలిసిందే.అయితే ఇది ఎలా వ్యాప్తి చెందింది అన్న అంశం పై ఇప్పటి వరకు సృష్టత లేదు.అయితే ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. చైనాలోని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కారుకు పంక్చర్ పడేలా ఉందని భావించిన గులాభి బాస్ మెల్ల మెల్లగా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారట.ఈ క్రమంలోనే ఈ రోజు నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ ధన్యవాద సభలో నల్గొండ...
Read More..ప్రపంచంలో సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది.మనుషులు తన మేధో శక్తిని అపరిమితంగా విస్తరింప చేశారు.రోదసీలో అడుగుపెట్టి అక్కడ కూడా నివాసాలు ఏర్పరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.అయినా మన భారతదేశంలో మూఢాచారాలు, అంధవిశ్వాసాలు కొనసాగుతున్నాయి.మరి లోపం ఎక్కడుంది.మన విద్యావ్యవస్థలోనా? సమాజంలోనా? చట్టాల్లోనా? ఈ...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, మరో హీరోగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు.గతంలో వచ్చిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్గా...
Read More..టాలీవుడ్లో స్టార్ నటీనటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం రోజూవారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటారు.కాగా సినిమాకు అతి ముఖ్యమైనా పాటలను ఆలపించే గాయనీగాయకులు ఎంతమొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారా అనేది అందరిలో మెదిలే ప్రశ్నే.అయితే గతంలో...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.దీంతో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాను పూర్తిగా కాప్ థ్రిల్లర్ మూవీగా చిత్ర...
Read More..టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నా, సరైన హిట్ మాత్రం రావడం లేదు.దీంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ మ్యాచో స్టార్ రెడీ అవుతున్నాడు.తాజాగా కబడ్డీ ఆట నేపథ్యంలో సీటీమార్ అనే...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ ముగించేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను పూర్తి పూరియాడికల్...
Read More..తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల రాక సంచలనంగా మారింది.గులాభి ఇప్పటికే, హస్తం, కమళం తో వాడిపోయేలా ఉందని ఎన్నో ఎత్తులు వేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న కేసీయార్కు, షర్మిళ రాక రానున్న రోజుల్లో ఎలా మారుతుందో చూడాలి. ఇకపోతే తెలంగాణాలో వైయస్...
Read More..కరోనా సమయంలో ఎందరో పేద వారికి తనవంతుగా సహాయ సహకారాలు అందించి రాజకీయ నేతల్లో ఉత్తమ రాజకీయ ఉమెన్గా పేరు తెచ్చుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఇకపోతే రైతుల కష్టాలు...
Read More..1.బీడిఎస్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నీట్ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గింది.జనరల్ అభ్యర్ధులు 40 పర్సెంటైజ్ 113 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి కి 30 పర్సెంటైజ్ 87 మార్కులు దివ్యాంగులకు 35 పర్సెంటైజ్...
Read More..ఆకలి వేస్తే పాము తన గుడ్లను తానే మింగేస్తుందంటారు.ఇలాంటి పనే చేసిందట పాకిస్దాన్.అసలే ఉగ్రవాదాన్ని వెన్నెతో రంగరించే ఈ దేశంలో బ్రతకాలంటే, బ్రతుకు మీద ఆశ ఉన్న వారు ఆనందంగా జీవించడం చాలా కష్టం. పాకిస్దాన్లో ప్రస్తుతం ఇదే పరిస్దితి కనిపిస్తుందట.ఎందుకంటే...
Read More..తప్పు ఒకరు చేస్తే దాని ఫలితం మరొకరు అనుభవిస్తున్నారు.అందులో అభం శుభం తెలియని పసి వారు కూడా ఉండటం బాధాకరం.ఈ మధ్యకాలంలో ఒక యువతి అప్పుడే పుట్టిన పసికందును ముళ్లపొదల్లో పడేసి చంపేసింది.ఇక ఆస్పత్రుల్లో అయితే చంటిపిల్లల మరణాలకు లెక్కేలేదు. వైద్యుల...
Read More..రోడ్డు ప్రయాణంలో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా యమపురికి టికెట్ కన్ఫాం.ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం మూలంగానే జరుగుతున్నాయి.ఇలాగే వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కారు డ్రైవర్ వేగంగా వెళ్లడంతో అదుపు తప్పిన కారు ఎస్సారెస్పీ కెనాల్లో పడిపోయింది. అయితే ఈత...
Read More..తోటి వారికి సహయం చేయాలంటే ముందుగా ఉండవలసింది మంచి మనస్సు, సహయం చేయాలనే ఆరాటం.ఈ రెండు ఉంటే చాలు.ఉన్నంతలో ఇతరులకు మంచి చేయవచ్చూ.ఇక పచ్చని పొలంలో కలుపు మొక్కలున్నట్లుగా లోకంలో మంచి చెడు అనే రెండు మనస్తత్వాలుంటాయి.కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచివారు...
Read More..తెలంగాణ నల్లగొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ సమీపంలో బుధవారం నిర్వహించనున్న కేసీయార్ సభకు అన్నీ ఏర్పాట్లు ఊపందుకున్నాయి.ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా జిల్లాలో కొత్తగా 1,04,600 ఎకరాల టేలాండ్ భూముల సాగునీరు పధకానికి రేపు అనగా బుధవారం...
Read More..మనిషి తన మేధస్సుతో ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడటం అసాధ్యమన్న విషయం ప్రతి సారి నిరూపించబడుతుంది.ఇక తాజాగా ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లాలో జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతు...
Read More..యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.గతేడాది జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా, ఆ సినిమా ఫ్లాప్గా నిలవడంతో, ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు.ఇక పూర్తి...
Read More..తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ 4 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం సోమవారం తమిళనాడులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.శశికళ జైలు నుండి బయటకు రావడంతోనే జయలలితకు తానే వారుసురాలినని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని సంచలన ప్రకటన చేసి తమిళులను...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.కాగా గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు...
Read More..ఇన్నాళ్లూ కాపురాలను కూల్చిన, మనుషుల ప్రాణాలను తీస్తున్న సెల్ ఫోన్ల గురించే విన్నాం.కానీ ఒక్క సెల్ ఫోన్ కాల్ 12మంది ప్రాణాలు కాపాడిన ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ధౌలిగంగా నది దాల్చిన ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి...
Read More..పోలీసుల్లో మంచి వారున్నారు చెడ్ద వారున్నారు అన్న విషయం విదితమే.ఈ మధ్యకాలంలో అయితే పోలీసులు చేస్తున్న మంచి పనులను చూస్తుంటే ముచ్చటేస్తుంది.అంతే కాదు వారు చేస్తున్న సహాయం గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది.అది చూసిన నెటిజన్స్ అధికారుల్లో వస్తున్న...
Read More..తాగుబోతులని చులకనగా చూసే వారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.వీరి వల్లే తెలంగాణ ప్రభుత్వ ఖజానా నిండుతుందట.మద్యం తాగే వారికి ఇది నిషా ఎక్కిస్తే.ప్రభుత్వానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందట.అందుకే కావచ్చూ మద్యం షాపులకు పిచ్చి పిచ్చిగా పర్మిషన్లు ఇస్తున్నారు అధికారులు. ఇకపోతే తెలంగాణ...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ బిగ్స్క్రీన్పై కనిపించనుండటంతో...
Read More..దుబ్బాక ఎలక్షన్ దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరచుకున్నట్లుగా ఉన్నాయి.అందుకే అప్పటి నుండి తెలంగాణ ఓటర్లను ఆకర్షించే పనిలో గులాభి బాస్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందట.ఇకపోతే హైదరాబాద్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ దానానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు ముందడుగు వేస్తున్న...
Read More..ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు కాస్త చల్లబడినటుంది.ఎందుకంటే ఏపీలో ఈ ఎన్నికలు మొదలయ్యాయి.కాగా ఈ ఎన్నికల వివరాలు తెలుసుకుంటే.ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సమాచారం. ఇక జిల్లాలో ఇప్పటి వరకు 27శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.ఈ ...
Read More..కన్నడలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్’ ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు.ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా...
Read More..ఆన్ లైన్ మోసాలు ఎవరిని వదలడం లేదు.అగంతకులు గురిపెట్టారంటే ఎంతటి వారినైన బోల్తా కొట్టిస్తున్నారు.తాజాగా ఒక సీయం కూతురినే మోసం చేశారంటే వారి తెలివి తేటలు, ధైర్యం ఎంత షార్ప్గా ఉన్నాయో అర్ధం చేసుకోండి. అయ్యో సీయం కూతురే మోసపోయిందంటే మాలాంటి...
Read More..టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన అందాల భామ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం పలు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా...
Read More..కరోనా వింజృభిస్తున్న సమయంలో ఈ వైరస్కు విరుగుడు ఉంటే బాగుండు అని ఎంతగానో ఆశపడ్దాం.కానీ కరోనాకు టీకా అందుబాటులోకి వచ్చాక ఈ టీకా వేసుకోవాలంటే చాల మంది భయపడుతున్నారు.దీని వల్ల ఈ వ్యాక్సిన్ పక్రియ ఆశించిన స్దాయిలో జరుగడం లేదు.అంతే కాదు...
Read More..స్వేచ్చ అనేది చిన్న పదమే కానీ నేడు సమాజంలో ఈ స్వేచ్చ ఎక్కువైందో, లేక తక్కువైందో అర్ధం కాని పరిస్దితి ఉంది.మితిమీరిన స్వేచ్చ ఎన్నో అనర్ధాలకు మూలం అవుతుందనిపిస్తుంది.నేడు లోకంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే. ఇకపోతే చెడపకురా చెడేవు అనే సామేత...
Read More..1.ఫ్రీ బ్రేక్ పాస్ట్ ప్రారంభం రాజ్ భవన్ అన్నం పేరుతో డైలీ ఫ్రీ బ్రేక్ పాస్ట్ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళ్ సై ప్రారంభించారు. రాజ్ భవన్ స్కూల్ లో చదివే విద్యార్థులకు ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ కల్పించనున్నారు. 2.బీజేపీ నేత...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా అందించిన...
Read More..ఈ రోజు జరిగిన బీజేపీ చలో హుజురాబాద్ యాత్రలో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి, మాజీ ఎంపీ వివేక్ పాల్గోన్నారు. ఈ నేపధ్యంలో...
Read More..బీజేపీ నేతలు ఈ రోజు తలపెట్టిన చలో హుజూర్నగర్ కార్యక్రమం లో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.ఈ రోజు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు గిరిజనుల భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపిస్తూ,...
Read More..ప్రంపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా పీడ విరగడ చేయడానికి వ్యాక్సిన్ కనుగొన్న విషయ తెలిసిందే.అయితే ఇప్పటికే సీరం ఇన్ స్టిట్యూట్ అభివృద్ది చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్లు అనే రెండు...
Read More..అమ్మ అనే పదానికే మాయని మచ్చలా మిగులుతున్నారు కొందరు ఆడవారు.అసలు అమ్మ అని పిలిపించుకోవాలని తపిస్తున్న వారెందరో ఉన్న ఈ లోకంలో అమ్మగా మారాక ఆ పిలుపును చేతులారా నాశనం చేసుకుంటున్న మహిళలను చూస్తుంటే మతి భ్రమించి చేస్తున్న పనులా ఇవి...
Read More..మనలో చాలా మంది అన్ని కష్టాలు మనకే వస్తాయి వెండి తెరపై కనిపించే హీరోలకి ఏ కష్టాలు ఉండవు, వాళ్ళ జీవితాలు ఆడి కార్లలో తిరుగుతూ హ్యాపీగా, హాయిగా సాగిపోతాయి అనుకుంటారు.కానీ వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి.అని మనలో చాలామందికి...
Read More..మనిషి మనస్సుకు ప్రకృతిని మించిన స్నేహితుడు లేదంటారు.ఎందుకంటే ఈ ప్రకృతిలో దాగున్న అందాలు బహుశా ఏ లోకంలో కనిపించవు కావచ్చూ.ఆరాధించే కనులు ఉండాలే గానీ ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యం ఒక అందమైన కాన్వాస్ అవుతుంది. అందుకే ప్రకృతి ప్రేమికులకు ప్రకృతి...
Read More..ఈ ప్రపంచంలో కుక్కని మించిన విశ్వాసం దేనికి ఉండదనే నమ్మకం మనుషుల్లో చాలా ఉంది.అది నిజమే కానీ మనిషిలా ఆలోచించేంత జ్ఞానం వాటికి లేదు.అందుకే పెంపుడు జంతువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఇప్పుడు మనం చదవబోయే సంఘటన నిరూపించింది....
Read More..1.నేడు బిజెపి ఛలో హుజూర్ నగర్ గిరిజనుల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైది రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తూ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నేడు చలో హుజూర్ నగర్ కార్యక్రమాన్ని బిజెపి...
Read More..మన భారతదేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తి చేసిన వారిలో మహత్మ గాంధీ పేరు ముఖ్యంగా వినిపిస్తుంది.అయితే ప్రస్తుతం తెలంగాణాలో మాత్రం తెలంగాణ బానిస సంకెళ్లు తెంపివేసింది మాత్రం కేసీఆర్ అని అనడం విడ్డూరంగా ఉందని కామన్ పీపుల్ అనుకుంటున్నారట. ఇంతకు...
Read More..తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతుండగా మరో వైపు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ఇకపోతే తెలంగాణా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కోవిడ్19...
Read More..ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్దితుల్లో మధ్యతరగతి మనిషి జీవితం సజావుగా సాగే వీలు లేకుండా ఉంది.తన కుటుంబంతో కలసి సంతోషంగా గడపడానికి కూడా మనస్సు ఒప్పుకోవడం లేదనే బాధ లోలోపల ఉన్నా ఏదోలా తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడట. ఇక ప్రజల కోసం...
Read More..తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో రోజు రోజుకు వేడి రాజుకుంటుంది.ఎప్పుడైతే బండి సంజయ్ ఎన్నికల్లో గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం జరిగిందో అప్పటి నుండి తెలంగాణాలో బీజేపీ జోరు పెరిగిందట. కాగా ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో...
Read More..ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఏడుకొండల వారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రతి రోజు 1000 శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో...
Read More..ఒక్క సారిగా ఉలిక్కిపడిన కోఠి.చాలా కాలం తర్వాత మరోసారు సంభవించిన అగ్నిప్రమాదం.అవును కోఠిలో ఇదివరకు ఒక సారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.మళ్లీ తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని, కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద...
Read More..ప్రస్తుత సమాజంలో అవినీతి మరక అంటుకోని నాయకుడు లేడు.డబ్బులకు అమ్ముడు పోనీ ఓటరు లేడు.ఎన్నికలప్పుడు కుక్కలకు బిస్కట్స్ వేసినట్లుగా నాయకులు మందు, మనీ, బిర్యానీలు పంచుతారు.గెలిచాక ప్రజలను కుక్కలా చూస్తారు. గెలిచిన వారితో ఏమైన పనులు చేపించు కోవాలంటే వారి చుట్టూ...
Read More..అడవిలో మాత్రమే మృగాలుంటాయి కానీ సమాజంలో మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లు మాత్రం అడుగడుగునా ఉన్నాయి.ఈ మృగాలు మాటువేసి కాటువేస్తున్నాయి.ఒక మనిషికి వయస్సు పెరిగితే బుద్ధి, జ్ఞానం పెరిగినట్టు.కానీ కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్ది కామం పాములా బుసలు కొడుతుంది.ఆ సమయంలో...
Read More..ఏమైందో ఏమో ఈ కొత్త సంవత్సరంలో చిత్రపరిశ్రమలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.మొన్నటికి మొన్న ప్రభాస్ ‘ఆదిపురుష్’.సెట్లో అగ్నిప్రమాదం.అంతలోనే ‘సలార్’ చిత్ర యూనిట్ సిబ్బంది కి యాక్సిడెంట్.ఇప్పుడు ‘పుష్ప‘ షూటింగ్లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం....
Read More..ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు.ఎందుకంటే వైసీపీ వర్సెస్ నిమ్మగడ్ద అనేలా వార్ నడుస్తుంది.ఈ విషయంలో ఏపీ సీయం జగన్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోక పోయిన, ఇతర వైసీపీ నేతలు...
Read More..సమాజంలో కొందరు తప్పు చేస్తే సహించని వ్యక్తులు ఉంటారు.వారి కళ్లముందు ఏదైన పొరపాటు జరిగితే ఏం చేయలేకపోతున్నాం అనే బాధ సృష్టంగా కనిపిస్తుంది.ముఖ్యంగా సరైన మార్గంలో బండి నడుపుతున్న వారికి కొందరు ఆకతాయిల దుశ్చర్యవల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా తప్పుచేయకున్నా ఎదుటి...
Read More..సంస్ధలను కాపాడవలసిన వారే కన్నం వేస్తున్న రోజులు.అందుకే ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉంది.ఇక మోసం చాటున ఎన్నోవేషాలు తెరమీదికి వస్తున్న నేటికాలంలో రక్షణ కలిపిస్తారని కాపలా పెట్టుకున్న సెక్యూరిటీ వారు సైతం చిక్కులు తెస్తున్నారు. కాగా దాదాపు అన్ని చోట్ల...
Read More..గత కొద్దినెలలుగా ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల విషయంలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ ఆందోళనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతులు వెనక్కి తగ్గేది లేదంటూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరికి మద్ధతుగా పలు రాష్ట్రాల...
Read More..ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వచ్చాయంటే పోటీ చేసే నాయకులకు టెన్షన్ మొదలవుతుంది.ఓటర్లకు మాత్రం పండగ వచ్చినంత ఆనందం కలుగుతుంది.ఎన్నికలు ముగిసే వరకు ఓట్లర్లకు రెస్ట్ ఉండదు.ఎన్నో ప్రలోభాలు.మరెన్నో తాయిలాలు.వీరిని బుట్టలో వేసుకోవడానికి నాయకులు చేసే జిమ్మిక్కులతో సందడి ఉంటుంది.కానీ కర్ణాటకలో...
Read More..ప్రపంచాన్ని పరిగెత్తకుండా ఆపిన కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే.అదీగాక కరోనా వ్యాక్సిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.ఇప్పటికే చాల మంది ఈ కరోనా టీకా తీసుకున్నారు.ఇంకా ఈ పక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా మొదలైంది చైనాలో అయితే ఈ...
Read More..రాను రాను లోకంలో మహిళలకు భద్రత కరువవుతుందని ఇప్పటికే ఎన్నో సంఘటనలు నిరూపించాయి.అందులో అధికారులుగా ఉన్న మహిళలు కూడా భయంతో గడపవలసిన పరిస్దితులు రోజు రోజుకు సమాజంలో తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఒకగానొకప్పుడు ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో...
Read More..టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పండగ వాతావరణం నెలకొంటుంది.ఇక ఒకేసారి పలువురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే చిన్నసైజ్ వార్ వాతావరణం క్రియేట్ అవుతుంది.దీంతో తమ అభిమాన హీరో సినిమానే వార్లో గెలుస్తుందని అభిమానులు...
Read More..యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక జాను ఫెయిల్యూర్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.ఈ సినిమాను గతేడాదే ప్రారంభించినా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా,...
Read More..ప్రపంచం ఊహకు అందని విధంగా ముందుకు వెళ్లుతుంది.అందులో మనిషి సృష్టించిన టెక్నాలజీ ఎన్నో అద్భుతాలను పరిచయం చేస్తుంది.అసలు ఈ లోకంలో మానవుడు అనే జీవి లేకుంటే ఇన్ని అధ్బుతాలు ఆవిష్కృతం అయ్యేవా.అయితే మనిషి చేత సృష్టించిన ప్రతీది తన కర్తవ్యాన్ని సక్రమంగా...
Read More..ఏపీలో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.వారి వివరాల ప్రకారం.33,876 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 97 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి...
Read More..అందమైన ఆడది హలో అంటే చాలు చొంగ కార్చుకుంటూ ఇంట్లో పెళ్లాం, పిల్లలు ఉన్నా కూడా చాటుమాటుగా వ్యవహారాలు నడిపిస్తారు మగవారు.ఆ మాట్లాడే వారి గురించి నిజాలు తెలుసుకోకుండానే వలలో పడతారు. ఇలా మగవారి బలహీనతలను ఆసరగా చేసుకున్న కిలాడీ లేడీలు...
Read More..మనిషికి క్యారెక్టర్ ముఖ్యం అంటారు దీని విలువ తెలిసిన వారు.క్యారెక్టర్ లేని వారు కూడా ఈ క్యారెక్టర్ మీద గంటకు గంట క్లాసులు పీకుతారు.అందుకే చెప్పుకోవడానికి తప్పా ఫ్రూఫ్ చేసుకోవడానికి పనికిరాని దానిలా మిగిలిపోయింది ఈ క్యారెక్టర్. ఇక క్యారెక్టర్ అంటే...
Read More..ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న నేపధ్యంలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.అంతే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు రంగంలోకి ఈ పంచాయితీ ఎన్నికల్లో గెలవడానికి తమ బుర్రలకు పదును పెడుతున్నారట.అంటే ఓటర్లను ఎలా లొంగదీసు కోవాలనే ఆలోచనలో భాగంగా...
Read More..అందంగా కనిపించి నలుగురి మెప్పు పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి.అయితే ఆ అందం మీద ఉన్న మోజు ఒక్కోసారి చిక్కులు తెచ్చిపెడుతుంది.అందంగా కనిపించాలనే ఆరాటం వల్ల ఉన్న అందానికే ఎసరు వస్తుంది.ఇలా చైనా నటి, సింగర్ గావో లియూ విషయంలో జరిగింది....
Read More..దుర్మార్గులకు పాపభీతి ఉండదంటారు ఎందుకంటే వారు చేసే నికృష్టమైన పనుల్లో తనపర బేధం కూడా ఉండదు.కోపం వస్తే, బుద్ధి మందగిస్తే ఎంతటి దారుణానికైన తెగబడతారు.ఇలాంటి ఒక దుర్మార్గుడు కన్నబిడ్దనే కౄరంగా చంపాడు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో జరిగిన ఈ ఘటన తల్లిగా...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆతృత అందరిలో నెలకొంది.ఇక ఈ సినిమాను...
Read More..టాలీవుడ్లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, చాలా రోజుల తరువాత హీరోగా బంగారు బుల్లోడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా కథలో పస లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్...
Read More..మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్తో వస్తుందా అని అందరూ...
Read More..ఆకలి రుచి ఎరుగదు.నిద్ర సుఖమెరుగదు అంటారు మహానుభావులు.అది నిజమే.మరి దొంగలకు కూడా చేతులు దురదపెట్టాయంటే దోచుకోవడానికి అగ్గిపుల్ల చాలు. ఇక లోకంలో పని చేతకాని వారంత దొంగలుగా మారుతున్న విషయం తెలిసిందే.మితిమీరిన ఖర్చులు చేస్తూ, జల్సాలకు అలవాటుపడి వాటికి సరిపడా డబ్బు...
Read More..ఏం ప్రభుత్వాలో ఏమో సామాన్యుడి నడ్ది విరిచేలా ప్రవర్తిస్తున్నాయని అనుకోని కామన్ పీపుల్ ఉండరు.ఎందుకంటే వరసగా నిత్యావసరాల ధరలు గుండెలను దడదడలాడిస్తున్నాయి.పెరుగుతున్న ధరల గురించి వింటే సామాన్యుడికి దిక్కుతోచడం లేదట.వచ్చే ఆవేశాన్ని అణుచుకుంటూ, తనను తానే తిట్టుకుంటున్నాడట.ఎందుకంటే ప్రస్తుతం అన్ని ధరలు...
Read More..తిరుపతికి వెళ్లగానే వీలైనంత త్వరగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మీ మనస్సు ఆరాట పడుతుందా.ఇంకా దర్శనానికి టికిట్స్ బుక్ చేయలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు.ఎందుకంటే మీరు త్వరగా శ్రీవారి దర్శనం పొందాలంటే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు. అవునండి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.దీంతో ఆయన తన నెక్ట్స్ చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టాడు.ఎలాగైనా ఈసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని విష్ణు భావిస్తున్నాడు.అందుకే పక్కా ప్లానింగ్తో ఓ బహుభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ...
Read More..సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన స్దానికులను కలచివేస్తుంది.ఆ వివరాలు చూస్తే. చాట్లపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేష్ (35 ), శ్రీశైలం (26...
Read More..మద్యంతాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వినే వారు ఎవరు.తాగి వాహనం నడుపుతుండగా పట్టుబడితే చలానాలు అయిన కడుతున్నారు గానీ ఈ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు.ఇకపోతే మద్యం మత్తులో బైక్ నడిపిన ఓ వ్యక్తి కన్న తల్లి ఆయువును...
Read More..జీవితాన్ని ఎగ్జైటింగ్గా గడపాలనుకునే వారు ఎలాంటి సాహసాలు చేయడానికైనా వెనుకాడరు.మరి అలాంటి వారికి జంగిల్ సఫారీ చిరునామగా చెప్పవచ్చూ.ఇకపోతే కరోనా వల్ల చాలా మంది ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, జంగిల్ సఫారి వంటి వాటికి దూరం అవవలసి వచ్చింది.ఇక కరోనా తగ్గుముఖం...
Read More..తాజాగా ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికులు వెంటనే స్పందించడంతో సకాలంలో అందరి పిల్లలను రక్షించగలిగారు.ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో ఒక ప్రైవేట్ స్కూల్లో చోటుచేసుకుంది.అందుతున్న సమాచారం ప్రకారం పాతబస్తీ గౌలీపురాలోని శ్రీనివాస హైస్కూలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.షార్ట్...
Read More..తెలంగాణ, మంచిర్యాల జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు, మరియు మత్స్య ఔత్సాహికులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం కింద 2020-21 వ సంవత్సరానికి గాను ఋణాలు మంజూరు చేయడానికి ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అధికారులు.ఈ...
Read More..ఆడవాళ్లకు తమ అందం మీద ఉండే శ్రద్ధ అంతా ఇంతా కాదు.అందంగా తయరవడానికి ఎంత టైం కెటాయిస్తారో అందరికి తెలిసిందే. ఇకపోతే చాల మంది ఏదైనా అకేషన్స్కు వెళ్లుతున్న సమయంలో గానీ, ఇంట్లో పార్టీలు ఉన్న సమయంలో గానీ మరింత అందంగా...
Read More..లోకంలో అన్ని సమస్యలకు మందు ఒక్క మరణం అని భావిస్తున్నారు నేటి కాలపు మనషులు.జీవితంలో ఎదురురయ్యే ఒడిదుడుకులను వివేకంతో జయించుకోలేక మానసిక వేదనకు లోనై వారితో పాటు కన్న పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక్కచోట...
Read More..మనదేశంలో ప్రజల రోజువారి జీవితం ఎప్పటిలా మారిపోయింది.రోడ్లు నిత్యం రద్దీతో నిండి పోతున్నాయి.ఇక మాస్కులు ధరించే వారు తక్కువగానే కనబడుతున్నారు.అసలు కరోనా అంటే ఏంటో తెలియని మాదిరిగా జనం సంచరిస్తున్నారు.దీనివల్ల తెలియకుండానే కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇకపోతే గడచిన 24 గంటల్లో...
Read More..యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన సెకెండ్ ఇన్నింగ్స్లో చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటించిన గరుడవేగ, కల్కి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబట్టాయి.అయితే తన నెక్ట్స్ చిత్రం కోసం కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్...
Read More..బుల్లితెర నుండి వెండితెరకు వెళ్లి అక్కడ కూడా అదిరిపోయే సక్సెస్ అందుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది.బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇతర షోలు కూడా చేస్తోన్న ఈ బ్యూటీ, వెండితెరపై వరుసబెట్టి సినిమాలు చేస్తూ...
Read More..నిద్రలో సైతం మనుషులను కలవరించేలా చేసిన కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో చెడుగుడు ఆడిన విషయం తెలిసిందే.అయిన వారిని ఎందరినో దూరం చేసి తాను మాత్రం ఏం తెలియని నంగనాచిలా ఇంకా లోకంలో పాతుకుపోయి ఉంది. మరి ఈ మాయదారి రోగాన్ని...
Read More..ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న విద్యావంతుల కోసం ఇటీవల ఒక ప్రకటనలో సింగరేణి సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎండీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ నోటిఫికేషన్లో ఆయా పోస్టులకు జనవరి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా పేర్కొంది. ఇకపోతే ఈ...
Read More..నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ గురించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఇక తాజాగా ఆయన మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా...
Read More..అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కోసం ప్రేక్షకులు ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్నారు.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వీకల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన పవన్, ఆ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి...
Read More..నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్లీడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో టాలీవుడ్కు ప్రియాంక ఆరుల్ మోహన్ అనే హీరోయిన్ పరిచయమైంది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో అమ్మడికి వరుసబెట్టి ఆఫర్లు...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా ప్రస్తుతం ఈ షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల షూటింగ్ను మొదలెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పూర్తి కమర్షియల్...
Read More..ప్రపంచం నుండి కరోనా ఇంకా పారిపోలేదని తెలిసినా, అందులో కోవిడ్ టీకా వచ్చిందనే ధైర్యంతో ప్రజలంతా కరోనాకు ముందు జీవించినట్లుగా ప్రస్తుతం జీవిస్తున్నారు.ఏ మాత్రం కరోనా నివారణకు పాటించ వలసిన సూత్రాలు అమలు చేయకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే కరోనా మాత్రం...
Read More..తప్పు చేసిన వారిపట్ల చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్లుతుంది.ఎటుతిరిగి తప్పుచేసిన వారు తాము పొరబాటు చేశామని ఒప్పుకోవడమే తరువాయి. కానీ సమాజంలో నూటికి 99% జనం ఆ తప్పును ఒప్పుకోరు.పైగా చేసిన పొరబాటును కప్పిపుచ్చడానికి ఎన్నో పనికిమాలిన పనులు చేస్తారు.ప్రస్తుతం...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఎఫ్3 తనకంటూ ప్రత్యేక క్రేజ్ను ఏర్పాటు చేసుకుంది.గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరింత కామెడీ మూవీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఈ సినిమా...
Read More..మనలో చాలా మంది ఏదైన కొత్త వాహనం కనుగోలు చేసినప్పుడు ఇదివరకు వాడిన వాహనాన్ని అమ్ముతుంటారు.ఇంత వరకు బాగానే ఉన్నా ఆ పాత వెహికిల్ అమ్మినాక కూడా ఆ బండి ఆర్సీ పాత ఓనర్ పేరు మీదే ఉండటం జరుగుతుంది. ఇక...
Read More..ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికల పై జరుగుతున్న వైసీపీ నేతల కీలక సమావేశంలో వర్గపోరు భగ్గుమందట. కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరుగుతున్న వైసీపీ పంచాయితీ గురించి తెలుసుకుంటే.వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో ఈ...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా...
Read More..మనిషికి ఎలాగో మని విలువ తెలియదు.కనీసం ప్రాణం విలువ అయినా తెలుసుకుంటే బాగుండేది.ఎందుకంటే ఎదురయ్యే సమస్యల ముందు ధైర్యంగా నిలబడ లేక చావు అనే మార్గాన్ని వెతుక్కుంటున్నాడు. నేడు సమాజంలో అన్ని సమస్యలకు మరణం పరిష్కార మార్గంగా భావిస్తున్నాడు.చిన్న చిన్న తగాదలకు...
Read More..గత సంవత్సరంలో చూసిన దారుణమైన సంఘటనలనే మరచిపోలేక పోతున్నాం.ఒక పీడ కలగా వచ్చిన కరోనా ఈ జీవితానికి సరిపడ అనుభవాలను, భయాన్ని నింపింది. ఇంకా ఈ వైరస్ను ఎదుర్కోవడానికి పూర్తి స్దాయిలో రక్షణ చర్యలు లేకపోయినా, శాస్త్రజ్ఞుల నిరంతర శ్రమతో ఒక...
Read More..ప్రమాదాలు ఎవరికి చెప్పిరావు.అందులో రోడ్దు మీద ప్రయాణించే వారి వెంట ఎప్పుడు మృత్యువు నీడలా ఉంటుంది.అందుకే అంటారు బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చే వరకు నమ్మకం తక్కువ అని.ఇకపోతే రహదారులు ఎక్కువగా దాహంతో అల్లాడిపోతుంటాయి కావచ్చూ.అందుకే ప్రమాదాల రూపంలో రక్తాన్ని...
Read More..న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అల్లర్లను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇక్కడ చెలరేగిన అల్లర్లలో పలువురు పోలీసులు గాయపడ్ద విషయం తెలిసిందే. అదీగాక అప్పటి వరకు శాంతియుతంగా జరుగుతున్న రైతు ఉద్యమం ఒక్కసారిగా తీవ్రరూపందాల్చి ఏం జరుగుతుందో ఊహించే...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో ఏవేవో కొత్త రోగాలు ప్రవేశిస్తున్నాయి.వీటి వల్ల మనుషులకే కాదు.జంతువులకు, పక్షులకు కూడా హాని జరుగుతుండటం బాధాకరం. ఇకపోతే వికారాబాద్ లో మరోసారి వింత రోగం కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే బర్డ్ఫ్లూ పక్షులకు వ్యాపిస్తున్న తరుణంలో ఈ వార్త ప్రజలను మరింత...
Read More..మంచిర్యాల జిల్లాలో గిరిజన అభివృద్ధి ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత గిరిజనులకు 2020-21 నంవత్సరానికి గాను ఆర్థిక సహాయ పథకం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గిరిజన అభివృద్ధి అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే...
Read More..టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ను అదిరిపోయే రీతిలో ప్రారంభించాడని చెప్పాలి.ఆ సినిమా అందుకున్న సక్సె్స్తో వరుసగా సెలెక్టివ్ చిత్రాలను చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీగా ‘కల్కి’ని తెరకెక్కించగా, అది కూడా హిట్ మూవీగా...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘సలార్’.ఈ చిత్రానికి నిర్మాత విజయ్ కిరంగందూర్.ఇక ఈ మూవీ షూటింగ్ పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ ప్రాంతంలో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర...
Read More..గోవులు ఎంత పవిత్రమైనవో, వాటి మూత్రాన్ని కూడా అంతే పవిత్రంగా చూస్తారు.అందుకే ఉదయాన్నే గోమూత్రం తాగే వారు ఉన్నారు.అపవిత్రమైన ప్రదేశాలను పవిత్రం చేయడానికి ఈ గోమూత్రాన్ని వాడతారు కూడ.ఇకపోతే ఈ గోమూత్రం విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
Read More..టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్యపాత్రలో రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’.ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్ భూషణ్...
Read More..గొల్లలగుంట సర్పంచి అభ్యర్థిగా పోటీకి దిగిన సబ్బెళ్ళ పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ షెడ్యూల్ ని ప్రకటించిన తర్వాత ఆయన వైసీపీ నుండి టిడిపి లోకి చేరాడు.ఈ...
Read More..తెలంగాణ బిజేపి నేత మోత్కుపల్లి నరసింహులు టిఆర్ఎస్ ఎంఎల్ఏ ధర్మారెడ్డి పైన, కేసిఆర్ పైన విమర్శలు చేశాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మారెడ్డి ని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు.కేసిఆర్ తెలంగాణ ద్రోహి అని...
Read More..మంచిర్యాల్ జిల్లాలో విద్యుత్ టవర్ పై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.తాండూరు మండలం అచలపూర్ గంపల పల్లి శివారులో ఈ రోజున విద్యుత్ టవర్ పై నుంచి పడిన రాహుల్ ఇస్లాం( 21) అనే యువకుడు...
Read More..కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని నెలలుగా రైతులు నిరసన తెలియజేస్తుంటే.కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదు.దేశం నలుమూలల నుండి విమర్శలు వస్తున్న గాని ఏమాత్రం లెక్క చెయ్యడంలేదు.ఈ నేపథ్యంలో మరోసారి రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి...
Read More..కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా అది పూర్తి స్దాయిలో ప్రజలకు ఇంకా చేరలేదన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో మనదేశంలో ఇంకా అక్కడక్కడ కొత్తగా కరోన కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపోతే గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో కొత్తగా 104 కరోనా పాజిటివ్...
Read More..ఏపీ లో పంచాయతీ ఎన్నికల కు సంబందించి తొలి విడుత నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.మొత్తం 19,491 నామినేషన్ లు రాగా అందులో 2,386 నామినేషన్స్ తిరస్కరణకు గురైనట్లు గా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.ఇక వార్డ్ సభ్యుల నామినేషన్ ల...
Read More..ప్రేమ కొందరి పాలిట వరమైతే, మరి కొందరికి శాపమై వెంటాడి వేటాడుతుంది.అసలు ఎందుకు ప్రేమించామురా దేవుడా అనేలా చేస్తుంది.ఒకప్పటి ప్రేమలు ప్రాణం పోసేలా నిజాయితీగా ఉండేవి.కానీ నేటి సమాజంలో ప్రేమలు, ప్రేమించిన పాపానికి కుటుంబ పరువుతో పాటు ప్రాణాలు కూడా తీస్తున్నాయి.ఇలాంటి...
Read More..నోటి దురద మనిషి చుట్టూ వివాదాలను అల్లేస్తుందని ఈ ఎమ్మెల్యేను చూస్తే తెలుస్తుంది.ఇక ఈ మధ్య కాలంలో అయోధ్య రామ మందిర విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నోటి దురుసును ప్రదర్శిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా మొన్నటికి...
Read More..1.పసుపు రైతుల పై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రజలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పసుపు సమస్యలపై ధర్నా చేసే హక్కు రైతులకు లేదని చెప్పారు.బాండ్ పేపర్ రాయించుకుని మరి బీజేపీ ఎంపీ అరవింద్ కు ఓట్లు వేయించారు సంజయ్ మండిపడ్డారు....
Read More..నేటి సమాజంలో వివాహ వ్యవస్ద అనేది ఎంగిలాకులా మారిపోయింది.ప్రేమకు ముందు ఉన్న అవగాహన, పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఆత్రుత.వివాహం అయ్యాక వచ్చే అపార్దాలు ఇవన్నీ కూడా నేటి మనుషుల్లో కామన్ అయ్యాయి.ఆడ మగ ఇద్దరికి ఒకరికి ఒకరు కావాలి అంతే తప్పా...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియా కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ వ్యాక్సిన్ పట్ల కొందరిలో నెలకొన్న భయాల వల్ల మిగతా వారు కూడా ఈ టీకా అంటే భయపడుతున్నారట. ఇకపోతే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ మందికి ఎలాంటి...
Read More..అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ను రిలీజ్కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కాప్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సోలోమాన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.అయితే గతకొంత కాలంగా సరైన...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతేడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా, అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్...
Read More..విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇటీవల షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.కాగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘సలార్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను దడదడలాడించేందుకు అటు ప్రభాస్, ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతూ స్పీడుమీదున్నాడు.ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనలు జరుపుకుంటోంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు నాని రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో అదిరిపోయే హిట్...
Read More..తమిళ యంగ్ హీరో విశాల్ తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు.ఆయన నటించే సినిమాలకు ఇక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.కాగా గతకొంత కాలంగా విశాల్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాడు.ఈ క్రమంలో ఆయన...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.ఇక...
Read More..తమిళ హీరో కార్తీ నటించే సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా అదిరిపోయే హిట్ను సొంతం చేసుకుంటున్నాడు ఈ హీరో.గతంలో కార్తీ నటించిన ఖైదీ చిత్రం తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాకు తెలుగులో...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ జోరుమీదున్నాడు.ఇప్పటికే వరసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పవన్, తన తాజా చిత్రం వకీల్ సాబ్ను రిలీజ్కు రెడీ చేశాడు.ఇక దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించాడు పవన్.అయితే...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ వేసవి కానుకగా రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మల్టీస్టారర్ మూవీ ఎఫ్3 గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష, వరుణ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని...
Read More..హాస్టల్లో గానీ, క్యాంటీన్లో తినే ఆహారం గానీ అందరికి పడాలని రూల్ లేదు.అందులో ప్రస్తుతం కరోనా సమయం వల్ల కూడా బయటి ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.కానీ కొందరికి మాత్రం తినక తప్పని పరిస్దితులు. ఇకపోతే ఈ...
Read More..కరోనా కారణంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ సందర్శనకు అధికారులు అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న ప్రజలకు, రాష్ట్రపతి భవన్ సందర్శించే అవకాశాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయించారట. కాగా కరోనా రాక ముందు ప్రతి ఏటా...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో...
Read More..అదృష్టం అనేది అందరి తలుపు తట్టదు.కానీ అదృష్టానికి చిరునామగా కొందరుంటారు.వారిని ఎంత పొగిడిన తక్కువే అనిపిస్తుంది.అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతను ఒక్కరు. ఎందుకంటే ఎవరికైన ఒక్కసారో, రెండో సారో లాటరీ తగులుతుంది.కానీ ఈ వ్యక్తికి ఏకంగా ఆరుసార్లు లాటరీ...
Read More..యూత్లో యమ క్రేజీ ఉన్న నాయకుడు ఎవరంటే రేవంత్రెడ్డి అని టక్కున గుర్తుకు వస్తుంది.ప్రస్తుతం ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.అంతే కాకుండా అభిమానులకు, ప్రజలకు ఎక్కువగా దగ్గరగా ఉంటే రేవంత్ రెడ్డి అంటే విశేషమైన అభిమానం ఉన్న...
Read More..ఎక్కువగా నేరస్దులను చూసి చూసి ఖాకీల హృదయం కఠినంగా మారిందని అనుకోని వారుండరు.కానీ ఒక్కో సమయంలో వారి హృదయం కూడా కరిగిపోతుందని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని నిరూపించే సంఘటన ఇప్పుడు చూడబోయేది.ఆ వివరాలు చూస్తే. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఎస్ఐగా...
Read More..ఎవరికి ఎవరు ఈ లోకంలో అన్నట్లుగా సాగుతుంది ఈ సమాజంలో మానవ బంధాల మధ్య సంబంధాలు.కన్నవారు, కట్టుకున్న వారు, ఆదుకున్న వారు అనే బేధాలు ఏవి లేవు. ఇక్కడున్నది ఒక్కటే దొంగ దొరై తిరుగడం.విచక్షణ రహితంగా ప్రవర్తించడం.మార్పు మంచికే కానీ భయం...
Read More..