కొన్ని కొన్ని సమయాల్లో తెలంగాణ ప్రజలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారా అనే అనుమానాలు కొంతమంది విద్యాధికుల్లో రేకెత్తుతున్నాయట.ఆంధ్రపాలకుల నుండి విముక్తి అంటూ నినాదాలందించి, దొరల పాలనలో ఈ బ్రతుకులను బండకేసి బాదుతున్నారనే బాధ లోపల కలుగుతున్న బయటకు చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారట కొందరు....
Read More..ఇదివరకే అడవులను వదిలేసిన కౄరమృగాల గురించిన వార్తలు రోజు వింటున్నాం.కాగా తాజాగా చెట్లను, పుట్లను వదిలేసిన పాముల గురించి ఇప్పుడు వింటే.ఎండ వేడి వల్ల కావచ్చూ, లేదా పాములు ఉండడానికి ఏర్పరచుకున్న ప్రదేశాల్లో ఉన్న పుట్టలను, గుట్టలను తవ్వి నివాసాలను ఏర్పరచుకుంటున్న...
Read More..తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి వేసవిని మరిపించేలా సాగుతుంది.ఈ పొలిటికల్ హీట్ వల్ల నాయకులకు చెమటలు పడుతున్నాయట.కాగా ఇప్పటికే కారుగుర్తు టెర్లు పంక్చర్ చేయాలని కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరిగా ప్రణాళికలు రచిస్తుండగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ...
Read More..బిలీనియర్ ముకేశ్అంబానీ ఇంటి సమీపంలో గత రెండు రోజుల క్రితం గుర్తు తెలియని అగంతకులు ఓ లెటర్ తో పాటూ 20 జిలిటెన్ స్టిక్స్ ఉంచిన వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.కాగా ఆంటిల్లా సమీపంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్న...
Read More..బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(78) తరచుగా అనారోగ్యం బారినపడటం ఎన్నోసార్లు జరిగింది.అంతే కాదు గతంలో కొన్ని గాయాల వల్ల సర్జరీలు కూడా చేయించుకున్నాడు ఈ బిగ్ బీ.ఇక కరోనా వైరస్ బారినపడి కోలుకున్న అమితాబ్ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారని ప్రచారం...
Read More..దేశవ్యాప్తంగా కరోనా తన వేటను మళ్లీ మొదలెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే కొన్ని రాష్ట్రల్లో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి అధికారులు శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో కరోనా టీకా పక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తక్కువ ధరకే కోవిడ్...
Read More..తెలంగాణ ప్రభుత్వానికి బంగారు బాతులా మారిన వారు ఎవరంటే మందుబాబులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే వీరి వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ రాబడి ఉంది.అందుకే తాగండి తాగి ఊగండి అంటూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పర్మిషన్లను ఇస్తుందట. ఇకపోతే తెలంగాణ...
Read More..రామగుండంలో రెండు దశాబ్దాల క్రితం మూత పడిన ఆర్ఎఫ్సీఎల్కు మళ్లీ పునర్ వైభవం రానుంది.కాగా దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా 240 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.మిగిలిన 60 లక్షల మెట్రిక్ టన్నులను...
Read More..సూర్యాపేట మున్సిపాలిటీ కేంద్రంలోని దురాజ్ పల్లి లో మొదలైన జాతర.కాగా తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా చెప్పబడే పెద్దగట్టు జాతర యాదవుల ఆట పాటలతో మొదలవుతుందట.ఇక్కడ యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ జాతరకి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి...
Read More..ఈ మధ్యకాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే ఎక్కువగా నిర్లక్ష్యం, మరియు అతివేగం వల్ల జరుగుతున్నాయని తేలిందట.ఇక నేడు యువత చేతికి వాహనం దొరికితే చాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందం కలుగుతుంది.ఆ పట్టరాని సంతోషంలో వాహనాన్ని ఎంత వేగంలో...
Read More..ఒక స్దాయి వచ్చేదాక పడిన కష్టాన్ని మరచిపోయి నలుగురిలో పేరు రాగానే తామే తోపులమనుకుంటు రుబాబు చేసేవారు ఎందరో నిత్యం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు.అయితే పేరు ప్రతిష్టలు రావడం గొప్పకాదు.ఆ వచ్చిన వాటిని కాపాడుకోవడమే అసలైన కష్టం. ఇకపోతే నేడు సమాజంలో...
Read More..వ్యవస్దలో లోపాలుంటే అవి మనుషుల జీవితాలను శాసిస్తాయని ఎన్నో సార్లు నిరూపించబడింది.ముఖ్యంగా అవినీతి అనేది కరోనా కంటే భయంకరమైన వ్యాధిలా మారుతుంది.లోకంలో విస్తరించే వ్యాధులకు మందులు కనుగొనవచ్చునేమో గానీ అవినీతికి మాత్రం ఏ మందు లేదు. ఇలా అవినీతికి పాల్పడే వారి...
Read More..మనిషికి ప్రాణం అంటే విలువలేదు.ఒక వ్యక్తి తల్లి గర్భంలో నుండి బయటికి రావాలంటే తొమ్మిది నెలలు ఆగాలి, ఈ లోపల ఆ తల్లికి కలిగే కష్టం అంతా ఇంతా కాదు.ఇక పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మను ఇవ్వాలి. ఆ పుట్టిన...
Read More..సామాన్యునికి ట్రాఫిక్ చలాన్లు పెనుభారంగా మారిన విషయం తెలిసిందే.ఒక వైపు ధరల బాదుడు, మరో వైపు ఇందన ధరలు వెరసి ముందు ముందు మనుషులను బ్రతకనిచ్చేలా లేవని ఆవేదన పడుతున్నాడట సగటు జీవి.ఈ పరిస్దితుల్లో చాలీచాలక బ్రతికే బదులు దొంగతనాలకు ఇప్పుడున్న...
Read More..ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుందట.ఇళ్లలోని తలుపులు, కిటకీలు దడదడమని కొట్టుకోవడంతో ప్రజలు భయానికి గురైయ్యారట. కాగా అమరావతిలో ఈ తెల్లవారు జామున భూ ప్రకంపనలు జనాలను బెంబేలెత్తించి, ఆందోళనకు గురిచేసాయట.దాంతో అప్పటి వరకు నిద్ర మత్తులో...
Read More..తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి తక్కువగా ఉంది.ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉందని ప్రజల్లో అంసంతృప్తి రగులుకుంటుందట.వరుసగా ఎన్నికలంటూ తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉంటుంది.అంతే కాకుండా ఆ ఎన్నికల్లో నిలచిన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి నానా తంటాలు పడుతుందట.నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తే ఈ తిప్పలు...
Read More..దేశంలో కరోనా టీకా రెండో దశ మొదలైంది.ఇప్పటికే కోవిడ్ టీకా పట్ల అవగహన ఉన్నవారు, మరియు మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ టీకాలను వేసుకుంటున్నారు.ఇక కోవిడ్ 19 మొదటి వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో కొంత అపశృతి దొర్లిన విషయం...
Read More..ఈసారి తెలంగాణాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠంగా సాగనుందని తెలుస్తుంది.ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతోంది అంటున్నారు విశ్లేషకులు. కాగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా...
Read More..కరోనా ప్రజల నుండి పూర్తిగా పోలేదని అధికారులు హెచ్చరిస్తున్నా మనకు ఏం అవుతుందిలే అనే నిర్లక్ష్యం వల్ల ముంచుకొచ్చే ముప్పును పసిగట్టలేని స్దితిలో ప్రజలు ఉన్నారట.ఇప్పటికే దేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవలసింది పోయి గుంపులుగా ఉన్నప్పుడు కూడా...
Read More..1.ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 1209 పంచాయతీలు గెలుచుకుని, 27 శాతం ఓటింగ్ సాధించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2.‘స్కూళ్లకు సెలవులు ‘పై మంత్రి రెస్పాన్స్ మార్చి ఒకటో తేదీ...
Read More..సమాజంలో జరుగుతున్న దారుణాలకు అంతే లేదు.మనుషులు కిరాతకంగా, కౄరంగా మారి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.అయిన వారిని, కన్న వారిని అని కూడా చూడటం లేదు.ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయురాలి పై ఆమె భర్త కత్తితో దాడిచేసిన...
Read More..ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.10 అంశాలతో కూడిన ఈ ఎన్నికల మేనిఫెస్టో లో పేదలకు ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనం.ఆటో డ్రైవర్ల కోసం ఆటో స్టాండ్లు.ప్రతీ వీధిలో ఎల్ఈడీ...
Read More..దేశంలో జరుగుతున్న రోడ్దు ప్రమాదాలకు లెక్కే లేదు.నిత్యం ఎక్కడో ఒకచోట పొరపాటున లేక గ్రహపాటున తెలియదు గానీ ప్రమాదవశాత్తున జరిగే మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్లితే క్షేమంగా ఇల్లు చేరుకుంటామనే నమ్మకం ఉండటం లేదు.ఎంత...
Read More..దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయింది.కాగా శుక్రవారం సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించింది.ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల...
Read More..రాజకీయాల్లో గోడ దూకడాలు కామనే.ఏ పార్టీకి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందో చూసుకుని నాయకులు ముందస్తు జాగ్రత్తగా ఆ పార్టీలోకి వలస వెళ్లుతారు.అసలు ఈ వలసల విధానం అనేది లేకుంటే పార్టీలు నిలబడని దుస్దితి రాజకీయాల్లో నెలకొంది.అందుకే వలసలను ప్రతి పార్టీ ప్రోత్సాహిస్తుంది.ఈ...
Read More..క్లాస్ రూం అంటే దేవాలయ ప్రాంగణంతో సమానం అంటారు.ఇక పాఠాలు చెప్పే గురువులను దైవంతో సమానంగా భావిస్తారు.మరి ఈ మధ్యకాలంలో ఇలాంటి గురువులు పెడతోవ పడుతూ, సమాజానికి ఆదర్శంగా ఉండవలసింది పోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే విద్యార్ధినిలపై అధ్యాపకుల అత్యాచారాలు అనే వార్తలు...
Read More..తెలంగాణాలో బిజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ నేతల తప్పులను ఎండగడుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే టీఆర్ఎస్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇదే క్రమంలో మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, కీలక...
Read More..అదేంటి రుచిగా వండుకునే కోడిపుంజు హస్తం ఒక వ్యక్తి హత్యలో ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా.అందులో అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా.అయితే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.ఆ వివరాలు చూస్తే. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్ గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై...
Read More..భారతీయులకు కరోనా ముప్పు తక్కువని భావించిన మనదేశ ప్రజలు అసలు మాస్కులు ధరించకుండా పంక్షన్లకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఇక కరోనా నిబంధనలు అయితే పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా వినిపించుకునే వారే కరువు అయ్యారు. ఈ క్రమంలో కరోనా కేసుల...
Read More..ఏపీలో నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.రోజు రోజుకు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు ముదురుతున్నాయి.ఇప్పటికే ఒకరి మీద ఒకరు విపరీతంగా ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటున్న సందర్భాలున్నాయి. కాగా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో...
Read More..మహిళల కుటుంబ ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు ఎన్నో.సాధారణంగా భర్త తరపున ఆస్తికి ఆ భార్యకు హక్కు ఉంటుందని తెలిసిందే.అయితే తల్లిగారి తరపున ఆస్తికి కూడా ఒక కూతురిగా భాగం ఉందని కోర్టు తీర్పు వెలువరించింది. ఇదిలా ఉండగా ఈ ఆస్తుల...
Read More..మంచి భవిష్యత్తు ఉన్న యువతి యువకులు ప్రేమ మాయలో పడి, వాళ్ల జీవితాల్లో చీకటి వెలుగుల దారులను చూడకుండానే, కష్టసుఖాలు అనుభవించకుండానే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ప్రేమే లోకం అని భావించి కన్న వారికి కడుపుకోత పెడుతున్నారు.ఇలా ఎందరో ఏం సాధించకుండానే ఈ మట్టిలో...
Read More..మధ్యతరగతి మానవుడు ఎప్పుడు ఆశాజీవిగా మిగిలి పోతూనే ఉంటాడు.అంతెందుకు కౌలు రైతు గురించి తెలుసుకుంటే.తనది కాని భూమిలో రెక్కల కష్టం చేసి, ఫలితం కోసం ఆకాశం వైపు చూస్తాడు.విధి వెక్కిరించినా, ప్రకృతి కన్నెర చేసినా, తన కష్టం నేలపాలు అయితే రోదిస్తాడు.ప్రస్తుతం...
Read More..తెలంగాణాలోని ముఖ్యమైన ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ దందా దళారుల దందాగా మారిపోయింది.ఐదు నిమిషాలు వావనాన్ని పార్కింగ్ చేయాలన్న రుసూము వసూల్ చేస్తున్నారు.ఇలా వాహనాల పార్కింగ్ విషయంలో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుండగా, వాహనదారుల నుండి ఎటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయొద్దని...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెక్’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను దర్శకుడు చంద్రశేఖర్...
Read More..విద్యార్ధుల ఫీజుల విషయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల దోపిడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే.నేడు చదువు కొనుక్కునే పరిస్దితులు తలెత్తాయి.పోని ఇన్నేసి ఫీజులు వసూల్ చేస్తున్నా వసతులు సరిగా ఉండవు.ఈ నేపధ్యంలో ప్రైవేట్ కాలేజీల విషయంలో హైకోర్ట్ వీటికి షాకిచ్చింది....
Read More..దేశంలోని ప్రజలను కరోనా భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అడవి జంతువులు భయం రోజు రోజుకు ఎక్కువ అవుతుందట.ఇంట్లో నుండి కాలు భయటపెట్టాలన్న ఆలోచించవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయట. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లా వాసులకైతే ఈ కౄరజంతువుల భయం ఎక్కువగా ఉందన్న విషయం...
Read More..సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది.మండలం లోని బల్లూ నాయక్ తండాలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు క్రేన్ బకెట్ బావిలో కి ఒరిగి పోయిందట.దీంతో...
Read More..సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతే నష్టం కూడా ఉంది.ముఖ్యంగా సామాన్యుడి గొంతుకకు, భావ వ్యక్తీకరణ స్వేఛ్చ కు సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారాయన్న దానిలో సందేహం లేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న...
Read More..సమాజంలో మనుషుల రూపంలో రాక్షసులు కూడా ఉన్నారని అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.ఇప్పుడు చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.కానీ ఈ భయానక ఘటన ఇక్కడ కాదు లేండి అమెరికాలో. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.అమెరికాలోని ఓక్లహోమాలో...
Read More..దేశంలో ఒక వైపు కరోనా మళ్లీ విజృంభిస్తుంది.మరో వైపు వ్యాక్సిన్ పక్రియ రెండో దశ సిద్దం అవుతుంది.అంతే కాకుండా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక...
Read More..కరోనా వల్ల ఇక ప్రజలకు అంతలా ముప్పు లేదని సంబరపడుతున్న వేళ, ఊహించని షాక్ ఇస్తూ కోవిడ్ 19 సెకండ్ వేవ్ వ్యాపిస్తుంది.ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైందట. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణాలో స్కూళ్లను కూడా ఓపెన్ చేస్తున్నారు.అయితే...
Read More..1.ఆదిలాబాద్ కు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేపు అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 2.పాలిటెక్నిక్ కళాశాలలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఏపీ లోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని...
Read More..ఘట్కేసర్లో ఫార్మసీ విద్యార్థిని రెండు రోజుల క్రితం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మరో నమ్మలేని నిజం బయటకు వచ్చింది.ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించలేదని పోలీసులు జరుపుతున్న విచారణలో తేలిందట. కాగా రేప్ డ్రామా ఆడినందుకు...
Read More..భారత్, పాకిస్దాన్ మధ్య ఉన్న వివాదాల గురించి ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే.ఇప్పటికే భారత్ లో, పాక్ సృష్టించిన విధ్వంసం ఎన్ని యుగాలు గడిచిన మరపురాదు.అలాంటి పాకిస్దాన్, భారత్తో స్నేహాన్ని కోరుకోవడం అంటే ఎవరి ఊహకు అందని విషయం. కానీ తాజాగా...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన రెండు చిత్రాలను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.చెక్, రంగ్ దే చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో.అయితే గతేడాది భీష్మ చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ అందుకున్న ఈ హీరో,...
Read More..టాలీవుడ్ కామెడీ హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కేవలం కామెడీతో సక్సెస్ నెట్టుకురావడం వీలుకాదని తెలిసిన అల్లరి నరేష్, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు.అడపాదడపా సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద...
Read More..తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ మాస్టర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.సంక్రాంతి కానుకగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.ఇక...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లాస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి డిజాస్టర్ మూవీగా నిలిచిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమా పరాజయం తరువాత చరణ్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఎంతో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమా మొదలై చాలా నెలలవుతున్నా, ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని డార్లింగ్ ఫ్యాన్స్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ...
Read More..టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఒక సమయంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్...
Read More..గత సంవత్సరం ప్రజలను పీడించుకుతిన్న కరోనా మళ్లీ మొదలైందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు మరింతగా అప్రమత్తం అవుతున్నాయి. ఇక మహరాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా...
Read More..కరోనా ఇప్పటి వరకు మిగిల్చిన విషాదం జీవితంలో మరచిపోలేము.ఎందరో మేధావులను, సెలబ్రీటీలను తన పొట్టనపెట్టుకుంది.ఇప్పటికి కూడా శాంతించకుండా అదును చూసి బలి తీసుకుంటుంది. ఇక సెకండ్ వేవ్ అని వస్తుంది ఈ కరోనా.ఇది మరెంత భయభ్రాంతులకు గురిచేస్తుందో చూడాలి.ఇకపోతే ఈ కరోనా...
Read More..అధికారుల తప్పులు ప్రజల ప్రాణాల మీదికి వస్తాయన్న విషయం తెలిసిందే.అదే ప్రజలు అధికారుల పట్ల ఏదైనా తెలియక తప్పు చేస్తే మాత్రం దాన్ని నేరంగా చూస్తారు.ప్రస్తుతం ఇలాంటి ఘటనే జరిగింది.ఆ వివరాలు చూస్తే. మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలో నివసిస్తున్న 80 ఏళ్ల...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నాడు.ఔట్ అండ్ ఔట్ మ్యూజికల్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక...
Read More..1.విద్యార్థులతో షర్మిల భేటీ కొత్త పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల ఈరోజు లోటస్ పాండ్ లో విద్యార్థులతో భేటీ అయ్యారు.మీ అక్కగా ఈ సమాజాన్ని బాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ షర్మిల విద్యార్థులతో వ్యాఖ్యానించారు. 2.స్టాఫ్ నర్స్ పోస్టులకు వెబ్...
Read More..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అక్కడక్కడ మాత్రం అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయట.ప్రజల్లో నిండుకున్న ఈ అసంతృప్తి కారణంగా వైసీపీ ఎక్కువ పంచాయతీలలో ఓడిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా 108 పంచాయతీలు ఉన్న...
Read More..కరోనా నేపథ్యంలో చాలా మంది విద్యార్ధులు పరీక్షలు రాయలేక పోయిన విషయం తెలిసిందే.అదీగా సివిల్స్ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కాలేకపోయారు.మరి కొన్ని సార్లు సివిల్స్ పరీక్షలూ వాయిదా పడ్డాయి.ఈ నేపధ్యంలో కొందరికి ఇదే చివరి సివిల్స్ పరీక్షలు రాసే అవకాశమని...
Read More..ప్రమాదంలో ఉన్న వారికి కాసింత సహయం చేద్దామని ఆలోచించే రోజులు క్రమక్రమంగా మాయం అవుతున్నాయి.ఎదుటి వారు చావుబ్రతుకుల మధ్య ఉన్నా కూడా వారి దగ్గర విలువైన వస్తువులు ఉంటే వాటిని దోచుకుపోతున్నారే గానీ పాపం ప్రాణాలు కాపాడుదాం అని ఆలోచించే వారు...
Read More..ఘట్కేసర్లో బీ ఫార్మసీ విద్యార్థిని తనను ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.చివరికి పోలీసు వారిని కూడా ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరికి ఆ విద్యార్ధిని కిడ్నాప్ కాలేదని తేలగా, చట్టాన్ని కూడా...
Read More..టాలీవుడ్లో ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా తన ఇమేజ్ను అమాంతం పెంచేసుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ.ఆర్ఎక్స్ 100 చిత్రంలో తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ హీరో, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే కార్తికేయ ప్రస్తుతం...
Read More..ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.కానీ పోలీసులే ప్రజల పాలిట కీచకులుగా మారితే న్యాయదేవత కళ్లకు కట్టిన నల్ల బట్ట చాటున జరిగే అన్యాయాన్ని చూడలేక వచ్చే కన్నీరును కూడా కనబడకుండా దాచుకుంటుంది. ఇలా పోలీసు శాఖలో అందరు...
Read More..బైక్అంటే యువతకు ఉన్న మోజు అంతా ఇంతా కాదు.అందులో కొత్త మోడల్ వాహనాలు వచ్చాయంటే ఉషారులో ఉన్న యువతలో ఫుల్ జోష్ నిండి ఆ బైక్ కొనేదాగా నిద్రకూడా ఉండదు. అందుకే వీరి ఆసక్తికి తగ్గట్టుగా వాహనాల సంస్దలు కొత్త కొత్త...
Read More..సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వాళ్లకు సంబంధించిన స్టార్ డమ్ వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉంటారు.ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ ఎవరైనా సరే కష్టపడి పైకి వచ్చిన వారే కొందరు...
Read More..ఒక సినిమా సూపర్ హిట్గా నిలిచిందంటే, ప్రస్తుతం వాటికి సీక్వెల్స్ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు.ఇక ఇలాంటి సీక్వెల్ చిత్రాల్లో ఇటీవల రిలీజ్ అయిన మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినా...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని చాలా స్టైలిష్గా టక్ వేసుకుని కనిపిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా...
Read More..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టూల్కిట్ కేసులో ఎట్టకేలకు దిశా రవికి బెయిల్ లభించింది.అయితే జనవరి 26 వ తేదీన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి స్వీడిష్ పర్యావేరణ ఉద్యమకారిణి షేర్ చేసిన టూల్ కిట్ కారణమని...
Read More..1.రాందేవ్ బాబా అరెస్ట్ కు డిమాండ్ రోనా విరుగుడుకు పతాంజలి సంస్థ ‘ కొరోనిల్ ‘ అని మందులు తయారు చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఆ సందర్భంగా దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికేట్ ఉందని చెప్పి రాందేవ్...
Read More..టాలీవుడ్లో సక్సెస్ ఉన్నప్పుడే హీరోయిన్లు తమకు అందివచ్చిన పాత్రలన్నీ చేస్తూ దూసుకుపోతారు.అయితే కొంతమంది మాత్రమే ఫెయిల్యూర్లో కూడా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.తాజాగా తెలుగు సినిమాల్లో ఫేడవుట్ అవుతున్న ఓ బ్యూటీ, ఇప్పుడు అలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన నెక్ట్స్ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడి చిత్రంలో...
Read More..తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు.అటు తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ తనదైన మార్క్ వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇటీవల ఆయన నటించిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.కాగా ఇప్పుడు మరో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా యావత్ భారత ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.కాగా ఆయన నటిస్తున్న...
Read More..లోకంలో తప్పు చేసిన వారు తప్పించుకోలేరని నిరూపించిన సంఘటన.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే.మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 28 సంవత్సరాల యువతి గత మూడు సంవత్సరాలుగా దుబాయ్లో పని చేస్తున్నది.కాగా గత ఏడాది మార్చి 14 న ముంబైకి వచ్చింది. అలా ఇంటికి...
Read More..దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ వింజృంభిస్తుండటంతో మిగతా రాష్ట్రల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైందట. మరోసారి కోవిడ్ 19 వ్యాపిస్తే తట్టుకుని నిలబడే పరిస్దితులు దేశంలో లేవు.అటూ ప్రభుత్వాలు కూడా విఫలం అవడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయట.ఇదిలా...
Read More..దేశంలో కరోనా వచ్చి కొన్ని నెలలు లాక్డౌన్ ఉన్నాకూడా ధరలు పెరగలేదు.అసలే ఉన్న ఉద్యోగాలు ఊడి కొందరు.చాలీచాలని జీతాలతో మరికొందరు జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో సామాన్య జీవి నెత్తిన ఇందన ధరల పిడుగులు వరుసగా పడుతున్నాయి.అసలు దేశంలో ప్రభుత్వాలు పాడేమీద ఉన్నాయా?...
Read More..టాలీవుడ్ లేడీ స్టార్ విజయశాంతి గతంలో స్టార్ హీరోయిన్గా ఎలాంటి సత్తా చాటిందో అందరికీ తెలిసిందే.ఆ తరువాత క్రమంగా విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటుండటంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది.దీంతో విజయశాంతి తిరిగి సినిమాలకు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని అందరూ...
Read More..చదువుకునే విద్యార్ధుల పట్ల సక్రమంగా వ్యవహరించవలసిన బాధ్యత స్కూల్ ఉపాధ్యాయులకు, అందులో పనిచేసే వారికి ఉంది.కానీ కొందరు తమ బాధ్యతను మరచి విద్యార్ధుల పట్ల కౄరంగా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని...
Read More..మానసిక సంఘర్షణ ఎంతటి వారినైన కుంగుబాటుకు గురిచేస్తుంది.ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఊహించని విధంగా ఉంటాయి.ఇక ఇలాంటి క్లిష్ట పరిస్దితులను ఎదుర్కోలేక ఎందరో ఉన్నత విధ్యావంతుల దగ్గరి నుండి, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కామన్ పీపుల్స్ అందరు కూడా ఎంచుకునే మార్గం...
Read More..ఏపీలో రాజకీయ గొడవలు ఫ్యాక్షన్ గొడవలను తలపించేలా సాగుతున్నాయి.ఏ ఎన్నికలు జరిగిన వివాదాలు చెలరేగడం కామన్గా మారిపోయింది.ఈ క్రమంలోనే మరో వివాదం శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం చిన్నపల్లి రాజాం గ్రామంలో నిన్న వెల్లడించిన పంచాయతీ ఫలితాల్లో...
Read More..మనదేశాన్ని పాలించే నేతలు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి.మన ఇండియా అభివృద్ధి పధంలో దూసుకు వెళ్లుతుందని అంటారు.కానీ అప్పుల పరంగా ముందుందని చెప్పరు.ఇక ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే ఏవేవో పిట్టకధలు చెబుతారు. ఇక ఈ మధ్య ఇండియాలో...
Read More..ఉన్నతంగా మలచుకోవలసిన జీవితాన్ని కొందరు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారుల్లో సంపాధించడానికి ఆసక్తి చూపుతూ చివరికి బజారుపాలవుతున్నారు.నలుగురి చేత ఛీ అనిపించుకుంటున్నారు.ప్రస్తుతం ఇలాంటి పని చేసిన ఓ మాజీ క్రికెటర్ జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.ఆ వివరాలు తెలుసుకుంటే. శ్రీకాకుళం...
Read More..1.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పివి కుమార్తె మహబూబ్ నగర్, రంగారెడ్డి , హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణి దేవిని టిఆర్ఎస్ తమ అభ్యర్ధిగా బరిలోకి దింపింది ఈ మేరకు...
Read More..ప్రపంచంలో ఓ కొత్త విషయానికి ఊపిరిపోయడానికి శాస్త్రవేత్తలు పడే తాపత్రయం, శ్రమ ఎంత వర్ణించినా తక్కువే.నిరంతరం వారి ధ్యాస పరిశోధనల మీదే ఉంటుందనడానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి.ఈ క్రమంలోనే క్లోనింగ్ ప్రక్రియలో ఒక జంతువును తయారుచేయడంలో శాస్త్రవేత్తలు ఘనవిజయం సాధించారు. మొదటి...
Read More..దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్దులేకుండా పెరుగుతున్న విషయం తెలిసిందే.మరి వీటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందా అంటే సోలార్ ఛార్జింగ్, లేదా ఎలక్ట్రికల్ తో ఛార్జ్ అయ్యే విధంగా వాహనాలుంటే బాగుండు అని అనుకోని వారుండరు.అంతే కాదు ఇలాంటి వాహనాల వల్ల...
Read More..లోకంలో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.కంప్యూటర్ యుగంలో కూడా వీరి పిచ్చి పీక్ స్టేజీలో వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించకుండా కన్న అయిన వారిని కూడా ఈ మూఢ నమ్మకాలకు బలిచేస్తూ సమాజాన్ని హేళన...
Read More..బీహార్లోని కతిహార్ జిల్లాలో పదో తరగతి బోర్డు పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ యువతి కన్న వారికి షాక్ ఇచ్చింది.ఆ వివరాలు తెలుసుకుంటే.మణిహరి ప్రాంతానికి చెందిన గౌరి అనే యువతికి 2016 లో మిస్ కాల్ ద్వారా నితీశ్తో పరిచయం ఏర్పడిందట.అలా...
Read More..భరతమాత రక్షణ బాధ్యతను సగర్వంగా మోయడానికి ఆర్మీలో చేరాడు శివ గంగాధర్ అనే 28 సంవత్సరాల యువకుడు.ఆ వృత్తినే దైవంగా భావిస్తూ విధినిర్వహణలో అసువులు బాసాడు.ఆ వివరాలు తెలుసుకుంటే.కశ్మీర్లోని లద్దాఖ్ జిల్లా లైలాలో ఆర్మీ వాహనం బోల్తా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...
Read More..1.కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పంపారు. 2.షీ టాక్సీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం మహిళాభివృద్ధి...
Read More..కరోనా దేశంలో మళ్లీ తిరగ బెడుతుంది.కేసుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్న తరుణం లో కోవిడ్ విజృంభించడం ఆందోళనకు గురిచేస్తుంది.ఇకపోతే మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి.ఈ క్రమం...
Read More..భారత దేశంలో వైరస్ లు కలకలం రేపుతున్నాయి.కరోనా మిగిల్చిన విషాదం మరచిపోక ముందే బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు, పక్షులు చనిపోవడం ఇది చాలదన్నట్లుగా తాజాగా కుక్కలు మృతి చెందుతున్న ఘటన వెస్ట్ బెంగాల్ లో చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే. వెస్ట్...
Read More..మనిషి బ్రతుకు ప్రమాదాల అంచున ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే.అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండేనే కొంత వరకైనా ఈ ప్రమాదాల నుండి బయటపడవచ్చు.లేదంటే ఊహించని ప్రమాదాలు కూడా ప్రాణాల మీదికి రావచ్చూ.ఇక ఇంటిలో గ్యాస్ అనేది ఎంత ముఖ్యం అయినదో తెలుసుగా.దీని వల్ల...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ డక్కిమొక్కీలు తింటు పార్టీని ఫాం లోకి తేవడానికి తెగ శ్రమపడుతుందన్న విషయం తెలిసిందే.ఇప్పటికే రేవంత్ రెడ్డి తన మాటలతో పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అదీగాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోందన్న ప్రచారం...
Read More..కరోనాను జయించడంలో భారత్ ముందంజలో ఉందని అందరికి తెలిసిందే.ప్రపంచం మొత్తం కరోనా వల్ల భయంతో వణికిపోతున్న సమయంలో కూడా మనదేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా నమోదు అయ్యింది.ఇక టీకా వచ్చాక ప్రతి వారికి అమృతం దొరికినంత ఆనందం కలిగింది. అందుకే...
Read More..మన దేశంలో అవినీతీ అంటే అయస్కాంతం లాంటిది.చటుక్కున అతుక్కుపోతుంది.అందుకే కావచ్చూ ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతుంది.ఏ పనికావాలన్న జేబులు తడప వలసిందే.ఈ అవినీతి చివరికి విద్యావ్యవస్దను కూడా వదలడం లేదు. ఇకపోతే తాజాగా ఏపీ ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవినీతి దందా...
Read More..కుటుంబ కలహాల విషయంలో చదువుకున్న వారు, చదువులేని వారు ఒకేలా ఆలోచిస్తున్నారు.ఏదైనా సమస్య ఎదురైతే చంపడమో, చావడమో పరిష్కారం అని భావిస్తున్నారు.ఈ క్రమంలో ఎందరో తమ భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టుకుంటున్నారు.ఇకపోతే ఉన్నత విద్యావంతుడైన ఒక వైద్యుడిని అతని భార్య విడాకులు కోరిందని...
Read More..తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ విషయమై చర్చలు జరుగుతున్నాయి.సోషల్ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిని ఎక్కువ మందిని సీజన్ 5 కి తీసుకునే యోచనలో షో నిర్వాహకులు ఉన్నారు.వారి పారితోషికాలు...
Read More..తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ యుద్ధానికి సిద్దం అవుతుందట.ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మంథని న్యాయవాది దంపతుల జంట హత్యపై బీజేపీ ఫోకస్ పెట్టిందని ప్రచారం.అదీగాక ఆ దంపతుల హత్యలో పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ...
Read More..యంగ్ హీరో నాని హీరోగా రూపొందుతున్న సినిమాలు మూడు కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.మూడు సినిమాల్లో మూడు కూడా విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉన్నాయి.మూడు సినిమాలకు మూడు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా అన్నట్లుగా ఎదురు చూసేలా ఉన్నాయి...
Read More..ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలు ఏడాదికి అర డజనుకు పైగా సినిమాలు చేసిన సందర్బాలు ఉన్నాయి.ఒకానొక సందర్బంలో ఏడాదికి పది సినిమాలకు మించి ఈ స్టార్ హీరోలు విడుదల చేశారు.కాని కాలం మారింది, పరిస్థితులు మారాయి.దర్శకులు ఏక కాలంలో ఒక్కటే...
Read More..తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.దీనికి తగ్గట్టుగానే టీఆర్ఎస్ నేతలకు అప్పుడప్పుడు ప్రజల నుండి నిరసన సెగలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.ఆ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.చాపకింద నీరులా ఇక్కడ కోవిడ్ వ్యాపిస్తుంది.ఈ క్రమంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడించింది.అవెలా ఉన్నాయో తెలుసుకుంటే.రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 26,436...
Read More..విమాన ప్రయాణం అంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఏ చిన్న పొరపాటు జరిగినా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడటం ఖాయం.ఇలా ఎన్నో సార్లు జరుగుతుంది.ఒక్కోసారి అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడిన సందర్భాలు కూడా...
Read More..ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వారు ఎందరో ఉన్నారు.ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు కూడా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతుండగా, ఏపీ సీయం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వనని హమీ ఇస్తున్నారు.కాగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో...
Read More..తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు కాస్త దూకుడు ఎక్కువే అని ఎన్నో సంధర్బాల్లో నిరూపించారు.కొన్ని సమయాల్లో అయితే వారి మాటలు అధిష్టానానికి కూడా కోపం తెప్పించాయట. ఇది వరకే అయోద్య రామమందిరం నిర్మాణంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్...
Read More..తెలంగాణాలో న్యాయవాది వామన్ రావు ఆయన భార్యను పట్టపగలు, నడిరోడ్దు మీద హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిందన్న విషయం తెలిసిందే.అయితే ఈ విషయంలో నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.కాగా ఈ హత్య విషయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు...
Read More..కరోనా నుండి ప్రజలకు స్వేచ్చ లభించిందని ఆనందిస్తున్న సమయంలో ఇన్నాళ్లూగా దాచుకున్న కరోనా మళ్లీ పంజా విసరడం మొదలు పెట్టింది.కోవిడ్ టీకా వచ్చినా కరోనా ఇంకా భయపెడుతూనే ఉంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రల్లో ఈ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది.ముఖ్యంగా ఈ ఐదు...
Read More..ప్రేమలో పడటం తప్పు కాదు.కానీ ఆ ప్రేమ పొందలేనప్పుడు రాక్షసంగా ఆలోచించడం క్షమించరాని నేరం.అందులో తన ప్రేమ కోసం తోటి వారి ప్రాణాలు తీయడం మరీ దారుణం.ఓ యువకుడు తన వన్ సైడ్ లవ్ కోసం క్షమించరాని ఘోరం చేశాడు.తన ప్రేమను...
Read More..ఏపీ తెలంగాణాల రాష్ట్రాలకు కేంద్రం తాజాగా జీఎస్టీ పరిహారం విడుదల చేసింది.ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది ఏం లేదని వాదిస్తున్న నాయకులు, కేంద్రం నుండి తెచ్చుకుంటున్న నిధులు ఏం చేస్తున్నారో? ఎక్కడ అభివృద్ధి పనులకు ఊపయోగిస్తున్నారో? అనే తికమకలో ప్రజలు ఉన్నారట....
Read More..దేశంలో కరోనా వల్ల విధించిన లాక్డౌన్ ఫలితంగా కొన్ని రోజులుగా ప్రజలు బయట సంచరించక పోవడంతో అడవిలో ఉండే వన్యమృగాలకు స్వేచ్చ దొరికినట్లు అయ్యింది.అందుకే అడవులను వదిలి జనావాసాల బాటపట్టాయి. ఇప్పటికే ఎందరో మనుషులు, పశువులు వీటి బారినపడ్డాయి.అంతే కాకుండా గ్రామాల్లో...
Read More..ట్రాఫిక్ నిబంధనల విషయంలో పౌరులు తప్పు చేస్తే అధికారులు తెలియచేస్తారు.అంతే కాకుండా ప్రముఖ సెలబ్రీటీలతో ప్రజలకు చెప్పిస్తారు.ఎందుకంటే కనీసం అధికారుల మాట వినకున్న, అభిమాన హీరోలు అయినా చెబితే కొందరైనా వింటారనే నమ్మకం.కానీ వారే తప్పుచేసి పప్పులో కాలెస్తే.అభిమానులు ఊరుకుంటారు గానీ...
Read More..దేశంలో కరోనా విరామం తీసుకున్నట్లు ఉంది.అందుకే మెల్లమెల్లగా స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి.విధ్యార్ధుల పరీక్షా తేదీలను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ శ్రీరాం వెంకటేశ్ ఒక...
Read More..దేశంలో రోజు రోజుకు ఇంధన ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి.అయితే ఈ విషయంలో ఏ పార్టీ నాయకులు పెదవి విప్పడం లేదు.ఇక ప్రజలు కూడా ఏం మాట్లాడటం లేదు.ఒకప్పుడు ధరలు పెరిగితే ధర్నాలు చేసేవారు.ధరలు పెంచిన ప్రభుత్వం దిష్టి బొమ్మ తగలపెట్టే వారు.ప్రస్తుతం...
Read More..ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు తీవ్రంగా సాగుతుందట.ఇప్పటికే వైసీపీ పై టీడీపీ విమర్శలు చేస్తూ, అధికారపార్టీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుంది.అదీగాక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ,...
Read More..లోకంలో మనిషి బ్రతికి ఉండగానే విలువ లేదు.ఇక మరణించాక ఎవరు విలువ ఇస్తారు.అందుకే శవం అంటారు.ఎప్పుడెప్పుడు దహనసంస్కారాలు నిర్వహించాలా అని చూస్తారు.కొద్దిగా లేటైతే వెంటనే ఆ శవాన్ని దహనం చేయండని బందువులే అంటారు.ఇదే మనిషికి ఉన్న విలువ. ఇకపోతే ప్రభుత్వ ఆస్పత్రులు...
Read More..ప్రభుత్వాలు ఉన్నవి ప్రజల కష్టాలు పట్టించుకోవడానికి.జనం అన్యాయం అయిపోతుంటే చూడటానికి కాదు.కానీ నేటి ప్రభుత్వాలే ప్రజలను దోచుకుంటుంటే ప్రజలకు ఎవరు దిక్కు. ఇక పాకిస్దాన్లో అయితే జనం గోస చెప్పడానికి వీలుకానంతగా ఉంది.ఎందుకంటే పాకిస్థాన్లోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన...
Read More..కరోనా మన నుండి ఇంకా దూరం కాలేదు.ప్రతి వారు విధిగా కరోనా రక్షణ సూత్రాలు పాటిస్తూ, తప్పని సరిగ్గా మాస్క్ పెట్టుకోండని అధికారులు ఎంత అరచినా స్పందించి, ఆచరించే వారే కరువైయ్యారు.ఎవరు ఎంత మొత్తుకున్న మాకేం అవుతుందిలే అనే ధీమాతో విచ్చలవిడిగా...
Read More..కరోనా కారణంగా ఎంతో మంది స్టార్ హీరోలు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డ సందర్బాలు ఉన్నాయి.అమితాబచ్చన్ నుండి మొదలుకుని పెద్ద చిన్న హీరోలు చాలా మంది కరోనా బారిన పడ్డారు.ఇటీవలే తమిళ స్టార్ నటుడు సూర్య కూడా...
Read More..తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ వరుసగా విలక్షణ సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.హీరోయిన్ గానే కాకుండా వరుసగా విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్న వరలక్ష్మి ఈమద్య వరుసగా తెలుగు సినిమాలు చేస్తోంది.తెలుగు లో ఈమె చేస్తున్న...
Read More..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం సూపర్ హిట్ అయ్యింది.దాన్ని తెలుగులో హిందీలో ఇంకా తమిళంలో కూడా రీమేక్ చేశారు.తాజాగా ఈ సినిమా కు సీక్వెల్ రూపొందింది.మలయాళంలో రూపొందిన దృశ్యం 2 సినిమా...
Read More..సుమంత్ హీరోగా రూపొందిన కపటధారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కన్నడంలో సూపర్ హిట్ అయిన కపటదారి తమిళంలో కూడా రీమేక్ అయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ అవ్వడం పట్ల విజయం అనేది నల్లేరు మీద నడకే...
Read More..ప్రపంచాన్ని పరిగెత్తించిన కరోనా ప్రస్తుతం నెమ్మదించిన విషయం తెలిసిందే.అయితే మన దేశంలో ఈ కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి గానీ విదేశాల్లోని కొన్ని చోట్ల ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఇక యూరప్ దేశాల్లో అయితే కరోనా భయం ఇంకా తగ్గలేదట.ఇదిలా...
Read More..ఉగ్రవాదం నల్ల తోలు కప్పుకున్న రక్కసి అని చెప్పవచ్చూ.దీని బారిన పడిన ఎందరో భారతీయులు అసువులు బాసారు.అదీగాక ఈ ఉగ్రవాదం వల్ల అమెరికాలో కూడా చాలామంది మరణించారు.ఇక ఈ ఉగ్రవాదం వల్ల ఎన్నో అనర్ధాలు, మరణకాండలు దేశంలో జరిగాయి, జరుగుతున్నాయి.అంతం లేని...
Read More..అల్లరి సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు నరేష్ వచ్చిన సమయంలో ఎవరు కూడా ఇతడు హీరోగా పనికి వస్తాడని భావించలేదు.కాని అనూహ్యంగా అల్లరి నరేష్ అయ్యి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు.అల్లరోడు కాస్త యంగ్ ట్యాలెంటెడ్ హీరోగా పేరు దక్కించుకుని మినిమం...
Read More..పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ప్రయోగాత్మకంగా చేసిన అర్జున్ రెడ్డి సెన్షేషనల్ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.అర్జున్ రెడ్డి తర్వాత టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అర్జున్ రెడ్డిగా మంచి గుర్తింపును విజయ్...
Read More..కరోనా సమయంలో ఈ వైరస్కు విరుగుడు త్వరగా కనిపెడితే బాగుండునని ప్రపంచంలో ఎందరో భగవంతున్ని వేడుకున్నారు.తీరా కరోనాకు టీకా వచ్చినాక వేసుకోవడానికి భయపడుతున్నారు.మన దేశంలో అయితే ఈ పక్రియ చాలా నత్తనడకన సాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇంకా వ్యాక్సిన్ అందని దేశాల్లో...
Read More..మనదేశంలో ఉన్న స్వేచ్చ కోసం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.ఒక రకంగా మితిమీరిన స్వేచ్చ ఉంది భారత దేశంలో.అందుకే కావచ్చూ ఇక్కడ నేరాలు కూడా ఎక్కువే జరుగుతుంటాయి.కానీ నేరాలు ఎన్ని జరిగిన నేరం చేసిన వారు శిక్ష అనుభవించడం కొంత వరకు...
Read More..రోజు రోజుకు నగరంలో ట్రాఫిక్ రూల్స్ వాహనదారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి.దీనికి కారణం కొందరు వాహనాల డ్రైవింగ్ విషయంలో చేస్తున్న తప్పులేనట.హెల్మెట్ పెట్టుకోకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతూ, ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి దోహదపడుతున్నారని...
Read More..1.ప్రపంచ సుందరి కావడమే లక్ష్యం ప్రపంచ సుందరి కావడమే తన ఏకైక లక్ష్యమని మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి తెలిపారు. 2.మార్చి 28న అంబేద్కర్ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ ప్రవేశ పరీక్షలు మార్చి...
Read More..భారత్, చైనా సైనికుల మధ్య జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ సరిహద్దుల్లో ఘర్షణ చోటు చేసుకుందన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఘర్షణలో 20 మంది వరకు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే గల్వాన్ లోయలో...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే...
Read More..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.ఎందుకంటే పేరులోనే ఉందిగా కలెక్షన్ కింగ్ అని.దీంతోనే ఈయన పేరు అంతటా మోగిపోతుంది. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేకుండా బోర్డు లు...
Read More..మనుషులకు ఉండే ఆలవాటు ఒక్కొక్క సారి ప్రాణాలు తీస్తాయని నిరూపించింది ఈ ఘటన.ఆ వివరాలు తెలుసుకుంటే.ముంబై, కలినా ప్రాంతంలో వజ్రాల కార్మికుడిగా పని చేస్తున్న 25 ఏళ్ల వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఓ బిల్డింగ్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి...
Read More..తెలంగాణా రాష్ట్రంలో నిన్న పట్టపగలే నడి రోడ్డు మీద న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.కాగా దంపతులను హత్య చేసి పారిపోయిన నిందితులను పోలీసులు సెల్...
Read More..బీజేపీకీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కి అసలు పడదన్న విషయం ఎన్నో సందర్భాల్లో రుజువు అయ్యింది.అంతే కాకుండా బీజేపీ నాయకులు అవకాశం దొరికితే మమతాబెనర్జీ ని విమర్శిస్తారు.అందుకు ప్రతిగా మమత కూడా విమర్శలను సంధిస్తారు. ఇకపోతే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో...
Read More..ఏపీలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న వైఎస్సార్సీపీకి విజయనగరం జిల్లాలో షాక్ తగిలిందట.ఎన్నో సంక్షేమ పధకాలతో ప్రజలకు చేరువలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామం. ఇకపోతే వైఎస్సార్సీపీకి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర రాజు రాజీనామా...
Read More..ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మాళవిక.ఈ నటి తెలుగు తో పాటుగా, తమిళంతో కూడా హీరోయిన్ గా నటించింది.ఇక మాళవిక నటించిన సినిమాల విషయానికి వస్తే తెలుగు లో చాలా బాగుంది, దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా,...
Read More..తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యల విషయంలో ఎన్నో సంచలన విషయాలు దాగున్నాయట.ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హాత్యకు కారణం తెలంగాణ ప్రభుత్వం...
Read More..వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఘన విజయం సాధించింది.మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా ఈ సినిమా...
Read More..చిక్కుల్లోపడిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.చట్టాన్ని అతిక్రమించిందని అధికారులు దర్యాప్తు ప్రారంభించారట.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే.భారత నిబంధనలతో పాటుగా ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ను కూడా ఉల్లంఘిచిందన్న ఆరోపణల నేపథ్యం లో ఆ సంస్థ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుందట....
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది కోట్లాది మంది సినీ అభిమానుల మనసులో ఉన్న ప్రశ్న.సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎప్పుడు...
Read More..బీజేపీ పార్టీలోకి చేరెందుకు ఇంజినీరింగ్ లెజెండ్, మెట్రోమేన్ ఇ.శ్రీధరన్ (88) సిద్దం అయ్యారట.ఈయన 2011లో ఢిల్లీ మెట్రో చీఫ్ గా రిటైర్ అయ్యారు.ఇక శ్రీధరన్ ను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీతో, 2008 లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది కూడా. కాగా...
Read More..పవన్ కళ్యాణ్ చేస్తున్న పింక్ మూవీ విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చేసింది.గత ఏడాది కాలంగా పవన్ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమయం దగ్గరకు వచ్చేసింది.ఈ సమయంలోనే ఈ సినిమాలోని పాటలపై థమన్ ఆసక్తికర...
Read More..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.దృశ్యం 2 సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమాను నిర్మాతలు ఆర్థిక అవసరాల నిమిత్తం...
Read More..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ఇప్పటికే మెహబూబా సినిమా వచ్చింది.ఆ సినిమా నిరాశ పర్చింది.హీరోగా మొదటి సినిమాను తండ్రి పూరి దర్శకత్వంలో చేసిన ఆకాష్ పూరి తన తదుపరి సినిమాను రొమాంటిక్ అనే టైటిల్ తో...
Read More..ఈ ప్రపంచంలో ఫేస్ బుక్ వాడని మనిషి లేడు.అసలు ఏదైనా కొత్త యాప్ లాంచ్ అయ్యిందంటే, అది నచ్చాలే గానీ అనతికాలంలోనే ఆ సంస్దను స్దాపించిన వాడికి కోట్లల్లో బిజినెస్ ఇస్తారు ప్రజలు.దాని వల్ల లాభాలెన్ని, నష్టాలు ఎన్ని అనేదాని గురించి...
Read More..నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.ఆ రెండు కూడా బాలయ్య కెరీర్ లో నిలిచి పోయే సక్సెస్ లుగా నిలిచాయి.ముఖ్యంగా సింహా సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో ఆడింది అనడంలో సందేహం లేదు.సింహా మరియు...
Read More..యంగ్ హీరో నాని ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేయడంతో పాటు శ్యామ్ సింగరాయ్ మరియు అంటే సుందరానికి అనే సినిమాల్లో నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని...
Read More..1.లాయర్ దంపతుల హత్యపై బండి సంజయ్ కామెంట్స్ తెలంగాణలో హైకోర్టు న్యాయవాదులు దంపతుల హత్య ఉదంతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేశారు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిందితులలో ఒకరిద్దరిని ఎన్ కౌంటర్ చేస్తారేమో అనే అభిప్రాయం వ్యక్తం చేశారు....
Read More..తెలంగాణాలో రాజకీయపోరు మంచి జోరుమీద ఉన్నట్లుగా ఉంది.టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు శృతి మించుతుంది.ఈ నేపధ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీని బొంద...
Read More..ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం వచ్చిన చత్రపతి సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా ను ఇప్పుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేయబోతున్నాడు.ఈ రీమేక్ కు వి వి వినాయక్...
Read More..ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.వాటిని పరిశీలిస్తే.ఏపీలో గత 24 గంటల్లో 26,474 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా, అందులో 51 మందికి పాజిటివ్ గా...
Read More..పెద్దపెల్లి జిలాల్లో ఈ రోజు జరిగిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య విషయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే హత్య చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అంటూ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు....
Read More..కొందరి మరణాలు జాలి కలిగేలా చేస్తాయి.చెప్పిరాని మృత్యువు చటుక్కున కళ్లముందే మనిషి ప్రాణం తీస్తుంటే, చూడటం తప్ప ఏం చేయలేని దుస్దితి.ఇలాగే పాపం ఓ ఉపాధ్యాయురాలు మరణించింది.అది విధి నిర్వహణలో మరణించడం విషాదం.ఆ వివరాలు తెలుసుకుంటే. ఏపీ లోని తూర్పు గోదావరి...
Read More..లోకంలో కొత్త కొత్త మాయదారి రోగాలు వచ్చినట్లుగా, సోషల్ మీడియా వస్తున్న కొత్త కొత్త ఆటలు జనాన్ని ప్రమాదంలో పడవేస్తున్నాయి.ఈ క్రమంలోనే మరో కొత్త ఆటకు వేదిక అయ్యిందట టిక్టాక్.ఈ ప్రమాదకరమైన ఛాలెంజ్ గురించి తెలుసుకుంటే. దీని పేరు ‘ఫుట్ పీలింగ్’...
Read More..తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే.ఇక ఆయన చేసే విమర్శలు తప్పుచేసిన వారి గుండెల్లోకి సూటిగా దిగుతాయనడంలో సందేహం లేదు.ఇక టీడీపీని వదిలి కాంగ్రెస్లోకి అడుగుపెట్టినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ నేతలపై, వారి అవినీతి పై తన...
Read More..నేరస్వభావం ఉన్న వారు ఎలాగైనా నేరం చేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వారు సమాజంలో ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయం.అదీగాక మనుషుల ప్రాణాలు అంటే సులువుగా చింపే కాగితాలుగా మారిపోయాయి.ఏదైన కక్ష ఉంటే దానికి చంపడం ఒక్కటే మార్గం...
Read More..సంగారెడ్డి జిల్లాలో ఒక బస్సుకు పెను ప్రమాదం తప్పింది.ఆ సమయంలో ఆ బస్సులో సుమారుగా 110 మంది వరకు ఉన్నారట.ఇక వీరందరిని ప్రాణాపాయం నుండి కాపాడింది ఓవర్ లోడ్ అని తెలుస్తుంది. ఇక అసలు విషయం తెలుసుకుంటే.సంగారెడ్డి జిల్లా ముని పల్లి...
Read More..గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఆ సిలిండర్ పై మనకు ఎంత సబ్సిడి వస్తుందో అని అమోమయం చెందవలసిన అవసరం లేదట.దీనికి కోసం ఆ ఏజెన్సీకి ఫోన్ చేయాలన్న టెన్షన్ కూడా లేకుండా ఇంట్లో కూర్చుని సబ్సిడీ వివరాలు పొందవచ్చట....
Read More..టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ నిర్మాతలు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు మైత్రి మూవీ మేకర్స్.ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబిత గురించి గతంలో నే చర్చించుకున్నాం.ఇప్పుడు ఈ నిర్మాతల గురించి కొత్తగా ఒక వార్త సోషల్...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ మొన్నటి వరకు జరిగింది.ముగింపు దశకు వచ్చిందని ఆమద్య దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు.కనుక చివరి షెడ్యూల్ పూర్తి...
Read More..ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమా ను హిందీలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరు...
Read More..సినిమా పరిశ్రమలో లాభాలు నష్టాలు అనేవి కామన్.ఒక సినిమాకు నష్టం వస్తే మరో సినిమాతో లాభాలు వస్తాయి అనే ఉద్దేశ్యంతో నిర్మాతలు సినిమాల్లో నష్టాలు వచ్చినా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు.కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే నిర్మాతలుకు లాభాలు రాకుంటే వారు...
Read More..ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమాన్నే పట్టించుకోని కేంద్రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కఠినంగా వ్యవహరించదనే నమ్మకం లేదు.అయినా గానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మిక సంఘాలు పూర్తి భారాన్ని జగన్ మీద వేసినట్లున్నాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్...
Read More..డబ్బులు లేక వచ్చే బాధను తీర్చుకోవడానికి ప్రైవేట్ ఫైనాన్స్ లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది.అయితే ఫైనాన్స్లో డబ్బులు తీసుక్నేటప్పుడు బాగానే ఉంటుంది.కానీ కట్టే సమయంలోనే ఎన్నో కష్టాలు చుట్టుముడుతున్నాయి.ఇలా ఈ ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులకు ఎందరో ప్రాణాలు...
Read More..కేంద్రంలో తిరుగులేని పార్టీగా చలామని అవుతున్న బీజేపీ ఇంతకాలం ఎలాంటి అడ్డులేకుంటా దూసుకుపోతుంది.అయితే తాజాగా పంజాబ్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుందట. మోడీ పధకాలు దేశంలో లక్ష్మి బాంబుల్లా పేలుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో గత కొన్ని...
Read More..సమాజంలో మనుషుల ఆలోచనలు అతుకుల బొంతలుగా మారిపోతున్నాయి.వారి జీవన విధానం అస్తవ్యస్తంగా మారి చీడపురుగుల్లా జీవిస్తున్నారు కొందరు మనుషులు అని చెప్పుకునే కామాంధులు.తల్లిదండ్రుల పెంపకంలో లోపమో, లేక వారి ఆలోచనల ఫలితమో తెలియదు గానీ ఈ నికృష్టుల చేష్టలు అసభ్యంగా మారి...
Read More..మరణం ఈ లోకం నుండి మనుషులకు ఉన్న బంధాలను శాశ్వతంగా తెంపేసె చివరి ప్రయాణం.అందుకే చచ్చేలోపల ఏదో ఒకటి చేయాలి అని ఆరాటపడుతుంటారు జనం.అయితే ఇలా ఆలోచించే వారు లోకంలో ఎక్కువే ఉన్నారు కానీ ఆచరించే వారు తక్కువే.ఇలాగే ఆలోచించిన ఓ...
Read More..తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీయార్ జన్మదిన వేడుకలు అట్టహసంగా నిర్వహిస్తున్నారు.ఈ సంధర్భంగా పార్టీలో పండుగ సందడి నెలకొంది.ఈ నేపధ్యంలో మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ ఆయన గురించి చేసిన వర్ణన గులాభి నాయకుల్లో...
Read More..కోకాకోలా కంపెనీ తన కూల్డ్రింక్స్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందట.ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ ను బాటిళ్లల్లో అందిస్తున్న ఈ కంపెనీ ఇకనుండి ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించమని వెల్లడిస్తుంది. ఇకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలపై ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ అనే...
Read More..నందమూరి బాలకృష్ణ అంటే భయపడే వారున్నారు.అభిమానించే వారు ఉన్నారు.ఇక ఆయన రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.అభిమానులను కసురుకుని, చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.మరి ఈ మధ్యకాలంలో తన కోపాన్ని భస్మం చేసినట్టు ఉన్నాడు.అదీగాక...
Read More..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు నమోదు అయినప్పటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అయినా ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.రబ్బరు సాగుతున్నట్లు సాగుతూనే ఉంది.అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై...
Read More..ఇకనుండి మద్యం తాగి ఉద్యోగాలు చేస్తే మీ ఉద్యోగాలు ఊడటం ఖాయమట.ముఖ్యంగా పోలీసు శాఖవారిని మరీ మరి హెచ్చరిస్తున్నారు.ఇంతకు ఎవరా హెచ్చరికలు చేసేవారని అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుందట బీహార్...
Read More..మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఉప్పెన’ ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను పూర్తి...
Read More..ప్రస్తుతం దేశంలో ధరలు వేసవిలా మండిపోతున్నాయి.ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, నిత్యవసరాల ధరలైతే ఉక్కబట్టి ఏడ్చేలా, పేదలు తమ కడుపులను మాడ్చుకునేలా అందకుండా పెరుగుతున్నాయి. ఇకపోతే మనిషికి అత్యంత అవసరమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి...
Read More..మనదేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని సంబరపడుతున్నాం.అందులో పగలు వేడి కూడా ఎక్కువగా ఉంది.ఇక కరోనా మనల్ని ఏం చేస్తుందనే ధీమాతో మాస్కులు కూడా పెట్టుకోకుండా బయట తిరగడం చేస్తున్నాం.కానీ కరోనా మన మధ్యనే ఉందన్న విషయాన్ని విస్మరించకండని హెచ్చరిస్తుంది....
Read More..నిత్యం వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే ఓ మాజీ మంత్రికి పంచాయతీ ఫలితాలు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి.ఆయన సొంత నియోజక వర్గంలోనే పరువును పోగొట్టాయి.ఇదంతా అధికారపక్ష ఆర్థిక విజయం అని సర్ది చెప్పుకొంటున్నా నాలుగు గోడల మధ్య వ్యథ మరోలా ఉందట.ఆయన...
Read More..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మెగా...
Read More..రైతు కంట కన్నీరు దేశానికి మంచిది కాదని ఎందరో గళమెత్తుతున్న, ఆ రైతుకు మాత్రం ఎప్పుడు కష్టాలే.నిత్య శ్రామికుడైనా కర్షకుడు శ్రమకు తగ్గట్టుగా ఫలితాన్ని అనుభవిస్తున్నాడా? అంటే అదీ లేదు.అన్ని చోట్ల అన్యాయం అవుతున్న వాడు రైతన్న మాత్రమే.ప్రస్తుత కాలంలో జై...
Read More..కరోనా వల్ల ఎందరో జీవితాలు అస్తవ్యస్తంగా, ఆగమ్యగోచరంగా మారాయి.అందులో విద్యార్ధులు కూడా ఉన్నారు.గత సంవత్సరం అన్ని తరగతుల వారిని పై తరగతులకు ప్రమోట్ చేసిన ప్రభుత్వం మరి ఈ సంవత్సరపు విద్యార్ధుల భవిష్యత్తు పై ఇంకా నోరు మెదపడం లేదు.అందువల్ల ఈ...
Read More..ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అంశం పై వైసీపీ నోరెత్తడం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.అదీకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు పలకాలని, ఉక్కు ఫ్యాక్టరీ...
Read More..బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ రిలీజ్కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆశించారు.కానీ ఈ సినిమా రిలీజ్ తరువాత...
Read More..గత సంవత్సరం కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే, ఈ సంవత్సరం రోడ్దు ప్రమాదాల రూపంలో ఎందరో విగత జీవులుగా మారుతున్నారు.దేశంలో ప్రతి రోజు ఈ రోడ్దు ప్రమాదల వల్ల మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.ఇకపోతే తాజాగా మధ్యప్రదేశ్ లో...
Read More..ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ మహిళ చేసిన ఆరోపణలు కలకలాన్ని రేపుతున్నాయి.సోమవారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోరిసన్ కు మాజీ రాజకీయ సలహాదారు అయిన బ్రిటానీ హిగిన్స్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా తాను రక్షణ శాఖ మంత్రి...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న రవితేజ, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘ఖిలాడి’ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.దర్శకుడు...
Read More..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న వకీల్ సాబ్ చిత్రం రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్, స్టార్...
Read More..తెలంగాణ కారు పార్టీలోని చాలా నియోజకవర్గాలలో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయట.చిన్న జిల్లాలు ఏర్పాటు కావడం, ఒకరిద్దరిదే ఆధిపత్యం ఉండటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు వస్తున్నాయంటున్నారు.ఇక యాలాల మండలంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే...
Read More..రాజకీయాల్లో మార్పులు వస్తున్న కొద్ది ప్రజల జీవితాల్లో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటాయి.గెలిచిన పార్టీ ప్రజలకు సేవ చేస్తామని ఓట్లు వేయించుకుని, పదవిని అలంకరించిన తర్వాత పంగనామాలు పెట్టడం సర్వసాధారణమే. ఇకపోతే పేదల రేషన్ కార్డ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక...
Read More..ప్రస్తుత సమాజంలో నేరం చేయడం అంటే మరీ సులువుగా మారిపోయింది.ఒక జంతువు ప్రాణం ఎలా తీస్తారో మనుషుల ప్రాణాలు కూడా అంతకంటే సులువుగా, మనసులో ఎలాంటి బాధ లేకుండా తీస్తున్నారు.అది కన్న వారు కానీ బయటి వారు కానీ వెనకా ముందు...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు ఆచార్య చిత్రంలో కూడా చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత చరణ్ సోలోగా నటిస్తున్న...
Read More..సాధారణంగా నైట్ పార్టీలు అనగానే పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్స్, అరుపులు, కేకలు ఉంటాయి.ఇక ప్రజలు నివసించే ఏరియాలో అయితే ఈ సౌండ్స్కు చిన్న పిల్లలు ఉలిక్కిపడటం.వయస్సు మళ్లిన వారికి నిదురపట్టక గుండె వేగం పెరగడం జరుగుతుంటాయి.ఈ సమయంలో వద్దని చెబితే...
Read More..ఓ దేశ స్పేస్ ఏజెన్సీ నాసా మంచి ఐడియా ఇచ్చిన వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఆలోచన ఉన్న వారు నాసా వారికి తమ ఐడియాను పంచితే 5 లక్షల డాలర్లు ఇస్తా అని ప్రకటింది. ఇకపోతే మార్స్ పైకి ఆస్ట్రోనాట్లను పంపించాలని...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్...
Read More..అత్యాశ అన్ని అనర్ధాలకు మూలం అంటారు.అతిగా ఆశపడ్దవారు ఏదో ఒక ఉచ్చులో చిక్కుకుని ఉన్నదంతా ఊడ్చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు చదవబోయే విషయం కూడా ఇలాంటిదే.అదేంటో చూస్తే. బాధితుడి అన్న తెలిపిన వివరాల ప్రకారం 2017, నవంబర్7న తన సోదరుడిపై దాడి చేసి...
Read More..తెలంగాణ అభివృద్ధి పధంలో ముందు ఉందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.కానీ ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణ దోపిడికి గురవుతుందని అంటున్నారు.ఇలా కాంగ్రెస్, బీజేపీ కారును చెరోపక్క నుండి ఢీ కొడుతుంటే మధ్యలో మరో తలనొప్పి. గులాభి రెమ్మలు తెంచడానికి షర్మిళ సిద్దం అవుతున్న...
Read More..మోసం చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే.అందులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురిని మోసం చేసినవాడు తప్పించుకోవడం అసాధ్యం.దేని గురించి ఈ మ్యాటర్ అని ఆలోచిస్తున్నారా! అదేనండీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను ఛీటింగ్ చేసిన...
Read More..తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతుందా అంటే అవుననే అంటున్నారట విశ్లేషకులు.బండి సంజయ్ ఎంపిగా గెలిచినప్పటి నుండి తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు.దీనికి తగ్గట్టుగానే దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కారుకు పంక్చర్ చేసిన బండి త్వరలో నాగార్జున సాగర్ లో జరగనున్న...
Read More..