దేశంలో పరిస్దితులు మళ్లీ చేయి జారేదిశగా వెళ్లుతున్నాయా అంటే అర్ధం కానీ ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటాయి.కానీ కొన్ని రాష్ట్రాల పరిస్దితులను చూస్తుంటే అక్కడి ప్రజలతో కరోనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిందనిపిస్తుంది.ఇప్పటికే రెడ్ జోన్, లాక్డౌన్ వంటి పదాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో...
Read More..యంగ్ హీరో శర్వానంద్ గతకొంత కాలంగా సరైన హిట్ పడకపోవడంతో అల్లాడిపోతున్నాడు.దీంతో ఆయన నటించిన తాజా చిత్రం శ్రీకారం చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని శర్వా ప్లాన్ చేశాడు.పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన...
Read More..టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్...
Read More..మొత్తానికి ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల భేరి ముగిసింది.ఈ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.అదీగాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఓటమిని చవిచూసింది.కనీసం గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో కూడా ఈ సారీ...
Read More..రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు భగభగమంటున్నాయి.దీనికి తోడుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఇక గత సంవత్సరం అంతా ఇంటిలో గడిపిన ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా ఆ బాధలు తీరేలా లేవు. ఇలా చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటంతో, ఇంత...
Read More..గత సంవత్సరం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో ఎంతగా అల్లకల్లోలం సృష్టించిందో అందరికి తెలిసిందే.ఒక్కసారిగా మానవ జీవితాలను ఓ కుదుపు కుదిపేసి చరిత్రలో తన కంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంది.దీని దాడికి అగ్ర రాజ్యాలు కూడా గడగడలాడాయి....
Read More..ఇన్నాళ్లు కాస్త విరామం ఇచ్చిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ పంజా విప్పుతుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఖాతాను నిరభ్యంతరంగా కొనసాగిస్తుంది.ఇక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 45,664 మందికి కరోనా...
Read More..1.ఓట్ల గల్లంతుపై విచారణ : చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఓట్ల గల్లంతుపై విచారణ జరుపుతామని చీఫ్ ఎలక్షన్ కమిషన్ శశాంక్ గోయల్ తెలిపారు. 2.బిజెపి అవమానించింది :పవన్ తెలంగాణ బిజెపి జనసేన అవమానించిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు...
Read More..తెలంగాణలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.కొన్ని చోట్ల ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండగా, మల్కాజిగిరి నియోజకవర్గం, అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ పోలింగ్ బూత్లో మాత్రం ఉద్రిక్తత వాతావరణం నెలకొనేలా చేశారట ఒక కార్పోరేటర్ భర్త.అడ్డకున్న పోలీసుల పట్ల...
Read More..ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్పి జననాధన్ ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్తో మరణించారు.నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయిన ఎస్పి జననాధన్ 2003లో ‘డ్రామా ఇయార్కయి’ సినిమా ద్వారా డైరెక్టర్గా సినీ కెరియర్ ప్రారంభించి తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు...
Read More..ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమం ఎఫెక్ట్ మున్సిపల్ ఎన్నికల్లో పడుతుందని భావించారు అంతా.కానీ ఈ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ జోరు మీద పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్స్వీప్ దిశగా...
Read More..దేశం నుండి కరోనాను పూర్తిగా తరిమి కొట్టాము అనే భ్రమను ప్రజలు వీడండని అధికారులు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే కరువైయ్యారు.మరి కొందరైతే ఈ వైరస్కు వ్యాక్సిన్ వచ్చింది కదా ఇంక మాకు భయం లేదని ప్రవర్తిస్తున్నారు. ఇవన్ని పక్కన పెడితే...
Read More..గత సంవత్సరం క్రితం బీజేపీ అంటే చాల మందికి అభిమానం ఉండేది.కానీ బీజేపీ చేసిన రైతు చట్టం, నిత్యావసర ధరలు, ఇంధన ధరల వల్ల ప్రజల్లో బీజేపీ అంటే వ్యతిరేకత పెరిగిందనే వార్తలు వస్తున్నాయి.ఇక కరోనా సమయంలో పేదలు నిరుపేదలుగా మారితే...
Read More..అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే.నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ...
Read More..తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల గాలి కూడా చాలా వేడిగా వీస్తున్నట్లుంది.రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇప్పటి వరకు ప్రచారం చేసుకున్న అభ్యర్ధులు తమదే గెలుపు అంటే తామే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుని...
Read More..కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా నిబంధలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా కొన్ని చోట్ల రెడ్ జోన్ గుర్తిస్తుండగా, లాక్డౌన్ కూడా విధించవలసిన పరిస్దితులు అక్కడక్కడ తలెత్తుతున్నాయి. ఇకపోతే విమాన ప్రయాణికులకు విధించిన...
Read More..1.వాటర్ ఛాలెంజ్ రాబోయే కాలంలో నీటి ఎద్దడి సమస్యకు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు వాటర్ ఛాలెంజ్ పేరుతో ఐ ఐ ఐ టీ హెచ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.నీటి వృధా లీకేజీలు, ట్యాంకు ద్వారా సరఫరా, నీటి వృధా, నీటి...
Read More..ప్రపంచంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో ప్రజలకు సేవలందించిన వ్యక్తులకు కరోనా వారియర్లు అని పేరు పెట్టారు.కానీ కరోనా తగ్గుముఖం పట్టగానే వీరి ఊసే మరచిపోయారు.అప్పుడు దేవుళ్లుగా కనిపించిన కరోనా వారియర్లు ప్రస్తుతం కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరిని ప్రభుత్వాలైతే పట్టించుకోవడం లేదన్న...
Read More..తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.త్రిముఖ పోరుగా సాగుతున్న ఈ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టంగా తీసుకున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలైతే ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల్లా భావిస్తున్నారనే టాక్ వస్తుంది. ఇకపోతే...
Read More..ఈ మధ్యకాలంలో రోడ్దు ప్రమాదాల్లో ఎందరో విగత జీవులుగా మారుతున్నారు.కొంత నిర్లక్ష్యం, మరి కొంత బాధ్యతారాహిత్యం వల్ల పిల్లలున్న వారు అనాధలుగా మారుతున్నారు ఈ ప్రమాదాల వల్ల.అలాగే ఎన్నో కుటుంబాలు రోడ్దున పడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం...
Read More..అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోరు గురించి అందరికి తెలిసిందే.ఇప్పటికే బీజేపీ రంగం సిద్దం చేసుకుంటుండగా బరిలో నిలవనున్న ఇతర పార్టీ నేతలు కూడా ఈ పోరుకు సమయాత్తం అవుతున్నారు.ఈ క్రమంలో తమిళనాడులో కూడా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే చీఫ్...
Read More..అపరిచితుల్ని నమ్మకండని సోషల్ మీడియా, పోలీసులు ఎంతగా చెబుతున్న కొందరు మాత్రం కేటుగాళ్లను నమ్మడం మానలేదు.నమ్మి మోసపోవడం ఆగడం లేదు.తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన స్దానికంగా కలకలం రేపుతోంది.ఆ వివరాలు చూస్తే. నగరంలోని రాచకొండ ప్రాంతానికి చెందిన ఓ...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ వింజృంభిస్తుంది అన్న విషయం తెలిసిందే.ఈ దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది.ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
Read More..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీయార్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు.ఈ నేపధ్యంలో నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత కవితకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు...
Read More..దేశంలో పాలనా ఏ రీతిలో సాగుతుందో సామాన్య ప్రజలకైతే అర్ధం కావడం లేదట.ఒక వైపు కేంద్రం, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి బ్రతుకులను నిప్పుల పెనం పై పెట్టి చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికే అడ్డు లేకుండా పెరిగిపోతున్న ధరల...
Read More..దేశంలో కరోనా వ్యాప్తి కాస్త విరామం ఇవ్వగానే ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఈ రోగంతో భయం లేదని భావించారు.కానీ ఊహించని విధంగా ప్రజలతో కలసి జీవించడానికి కరోనా సిద్దపడినట్లుగా ఉంది.అందుకే జీవితంలో ఒక భాగంగా మారిపోయి వ్యాక్సిన్ తీసుకుంటున్న కూడా కొందరిని...
Read More..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు లభిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదంతో ముందుకెళ్లుతున్న ఏపీ ప్రజలకు...
Read More..లోకంలో టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది కానీ మనషుల ఆలోచనలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మూఢ నమ్మకాలనే రుగ్మతలు వీటికి అడ్దుగా ఉంటున్నాయి.ఇలాంటి వాటి వల్ల మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతుందే తప్ప...
Read More..కంటికి కనిపించే శత్రువు కంటే కనిపించని శత్రు చాలా డేంజర్ అంటారు.కరోనా కూడా ఉగ్రవాదుల కంటే దారుణంగా మారుతుంది.రోజు రోజుకు తన పరిధిని పెంచుకుంటూ ప్రజల్లో తిష్టవేస్తుంది.ఇప్పటికే దేశంలో కరోనా కేసులు మళ్లీ వింజృంభిస్తుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.ప్రస్తుతం...
Read More..1.ఎస్ఆర్ఎస్పి కాలువ లో పడి 25 గేదెల మృతి ఎస్సారెస్పీ కారులో ప్రమాదవశాత్తు గేదెలు గల్లంతైన సంఘటన 25 గేదెలు మృతి చెందాయి.రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కు పిఆర్ ఇంజనీర్స్...
Read More..తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.ప్రధానంగా ఉన్న మూడు పార్టీల మధ్య జరుగుతున్న పోరు చూస్తుంటే రాజకీయమత్తు సోకితే ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది.ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపధ్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ,...
Read More..టాలీవుడ్లో కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు.అయితే కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద సినిమాలకు తగిన గుర్తింపు రాకపోయినా, అందులో నటించే నటీనటులకు మాత్రం అదిరిపోయే గుర్తింపు లభిస్తుంది.ఇలా కొత్తవారికి గుర్తింపు లభించడంలో ఎలాంటి విశేషం లేదుగానీ, ఓ...
Read More..యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మహాశివరాత్రి కానుకగా నిన్న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను కొత్త దర్శకుడు బి.కిషోర్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో...
Read More..దేశం ఏదైనా మహిళలు మాత్రం అన్ని చోట్ల మహిళలే.వారిపట్ల వివక్షత చూపించని రాష్ట్రం, దేశం ఉందా అని బూతద్దంలో పెట్టి చూసిన కనిపించదు.ఒక రకంగా మన ఇండియా బెటర్ అనిపిస్తుంది.ముస్లిం దేశాల్లో అయితే మహిళలకు ఉండే కట్టుబాట్లకంటే జైళ్లు నయం అనేలా...
Read More..టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుండి ఓ కాంబినేషన్లో సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.వారిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే, అది బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు అంటున్నారు.అదే సూపర్ స్టార్ మహేష్ బాబు,...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మహాశివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ...
Read More..పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట.అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రత్యర్ధులుగా ఉన్న బీజేపీ, టీఎమ్సీ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని ప్రచారం. ఇదే సమయంలో మమత బెనర్జీ పై జరిగిన దాడి...
Read More..మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవంతున్ని భక్తిగా పూజించే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.నిన్న జరిగిన శివ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన కొందరి భక్తుల జీవితాల్లో మరచిపోని విషాదాన్ని నింపాయి.శివ పూజ చేసుకుని, మరో గుడికి వెళ్లుతున్న నూతన జంట ప్రమాదంలో...
Read More..దేశంలో గత కొంత కాలంగా మోదీ జపం జరుగుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి నాయకుడు దేశానికి ఒక్కరుంటే చాలని పొగిడిన నోళ్లే ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నాయి.ముఖ్యంగా కేంద్ర తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలే ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.దీన్ని బట్టి రానున్న రోజుల్లో బీజేపీ గడ్డుపరిస్దితులను...
Read More..మందుబాబులకు మరొక షాకింగ్ న్యూస్.మద్యం తాగి వాహనాలు నడిపే వారితో పాటుగా వెంట ఉన్నవారు కూడా హడలిపోయే విధంగా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవడాని సన్నహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలను నడిపే వారిపైనే కేసు నమోదు...
Read More..శివరాత్రి రోజే ఒక నవజంట జీవితంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.కాళ్ల పారాణి ఆరక ముందే ఆ ఇద్దరి ప్రాణాలను తీసుకెళ్లాడు ఆ యముడు.అది శివరాత్రి రోజే కావడం యాద్రిచ్చికం ఆ వివరాలు తెలుసుకుంటే. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోరకొండకు...
Read More..ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలకలం చెలరేగింది.కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్ అవ్వగా ఘోరప్రమాదం చోటు చేసుకుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ సమీపంలో ఉన్న టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో...
Read More..విధి ఆడే ఆటలో మనుషులంతా కీలు బొమ్మలే.అందుకే కావచ్చూ మనిషి పుట్టుక, చావులకు ఎవరు బాధ్యులుకారని అంటారు.ఈ రెండు బ్రహ్మ రహస్యాలని పేర్కొంటారు. ఇక లోకంలో మరేణించే వారు మరణిస్తూనే ఉన్నారు.పుట్టే వారు పుడుతూనే ఉన్నారు.ఎవరి కోసం కాలం ఆగడం లేదు.కానీ...
Read More..ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజల్లో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్న కేసీయార్ ఆ తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎలాంటి ఎదురు లేకుండా ఐదు సంవత్సరాలు పాలించారు.ప్రతిపక్షం అన్నది లేకుండా చేసి తెలంగాణకు రారాజుగా వెలుగొందుతున్నాడు. కానీ ఎన్నాళ్లు వెలిగినా ఏదో ఒకరోజు...
Read More..1.కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినా, టీఆర్ఎస్ ఎంపీలు ముఖం చాటేశారు అంటూ...
Read More..కరోనా కొన్ని రాష్ట్రల్లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపెట్టడానికి సిద్దం అయ్యిందన్న విషయం విదితమే.కాగా ఊహించని విధంగా కొన్ని రాష్ట్రల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది.కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలను ఈ వైరస్...
Read More..తెలంగాణలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది.ఆ వివరాలను చూస్తే.గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 కరోనా కేసులు నమోదయ్యాయని, ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారని...
Read More..టెక్నాలజీలో వేగం పెరిగింది.అలాగే లోకంలో మనుషులు కూడా అప్డేట్ అయ్యారు.అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ప్రతిది శోధిస్తున్నాడు.దీని వల్ల జరిగే మంచితో పాటు చెడు కూడా అనుభవిస్తున్నాడు.ఇక సెల్ ఫోన్లో డాక్టర్ సలహాలు పాటిస్తూ డెలివరి చేయడం సినిమాల్లో మాత్రమే సాధ్యం.కానీ...
Read More..కరోనా ఒక మాయదారి మోసకారిగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే.తన చేతికి చిక్కిన వారిని మాత్రం అసలు వదిలిపెట్టడం లేదు.ఈ వైరస్ కావాలంటే ఎలాంటి నియమాలు పాటించకుండా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చాలు.పిలవకుండా వచ్చే అతిధిలా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే భారత్లో కొత్త...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే నాయకుడు ప్రస్తుతం ఎవరంటే కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అని టక్కున చెబుతారు.టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ ఎప్పటికప్పుడు అధికార పార్టీ లోటు పాట్లను ఎండగడుతూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.అదీగాక టీఆర్ఎస్...
Read More..నేటి బాలలే రేపటి పౌరులు అని బోర్డు మీద రాయడానికే పనికి వస్తున్న ఈ పదాలను ఆచరించడంలో నేటి వ్యవస్ద విఫలం అవుతుందని సృష్టంగా అర్ధం అవుతుంది.పిల్లలు పసి వయస్సు నుండి క్రమశిక్షణతో పెరిగితే దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటారు.లేదంటే...
Read More..టాలీవుడ్లో అందాల రాక్షసి చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.సొట్టబుగ్గలతో, అందాల ఆరబోతతో ప్రేక్షకులను మెప్పించడంలో ఈ బ్యూటీ అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది.ఇక ఇటీవల చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ...
Read More..ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా నేడు విడుదలైంది.ప్రముఖ దర్శకుడు నాగ్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరోశర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను కొత్త దర్శకుడు బి.కిషోర్ డైరెక్ట్...
Read More..మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెనఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పూర్తిగా సక్సెస్...
Read More..అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ నాంది, ఇటీవీల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్ సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల అద్భుతంగా తెరకెక్కించగా, ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారంమరికొద్ది గంటల్లో రిలీజ్కు రెడీ అయ్యింది.దర్శకుడు కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ కథతో శర్వానంద్ అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ప్రయత్నిస్తున్నాడు.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు,...
Read More..టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మొదలుకొని స్టార్ హీరోల పక్కన సినిమాల్లో హీరోయిన్గా మొదటి ఛాన్స్ ఆమెకే ఇవ్వాలని చూస్తుంటారు చిత్ర దర్శకనిర్మాతలు.అయితే ఓ సినిమా కోసం అనుష్క చేసిన...
Read More..మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను లాస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి డిజాస్టర్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు...
Read More..ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఓటర్లు అలిగి వెళ్లిపోతున్నారట. ఇప్పటికే పలు వివాదాలకు కేరాఫ్గా మారిన నిమ్మగడ్ద ప్రస్తుతం ఓటర్ల విషయంలో ఒక తలతిక్క నియమాన్ని పెట్టడంతో...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న క్రమంలో వరంగల్ జిల్లా ఆరే...
Read More..కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనీ అంటారు ఆడవారిని.కానీ నేడు సమాజంలో వీటికి భిన్నంగా కొందరు ఆడవారు ప్రవర్తిస్తున్నారు.పురాణాల్లోని ఆడ రాక్షసులకంటే దారుణంగా మారుతున్నారు.కట్టుకున్న భర్తలను హత్యచేయడానికి ఏ మాత్రం...
Read More..రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతాయి.చేతల్లో మాత్రం సున్నాలు కనిపిస్తాయి.ఇప్పటికే తెలంగాణ తెగులుపట్టి వాడిపోతుంటే నేతలు మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారట. ఇక అభివృద్ధి గురించి తెలంగాణను చూసి నేర్చుకోవాలంటున్నారు కొందరు.ఎందుకంటే వర్షం వస్తే చెరువులను తలపిస్తాయి.ఇక డ్రైనేజీ సమస్యలైతే ప్రజల...
Read More..దేశంలో పోతున్న పరువును కాపాడుకోవడానికి కాంగ్రెస్ త్రీవంగా కృషి చేస్తుంది.ఆ పార్టీ పునాదులు పూర్తిగా కూలిపోకుండా ఉండడానికి రాహూల్ కూడా శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్కు దురదృష్టం వైఫైలా చుట్టే తిరుగుతుంది కావచ్చూ. అసలే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించని...
Read More..ప్రస్తుతం మనుషులు జీవిస్తున్నారని చెప్పుకుంటున్న ఈ సమాజం ఒక భయంకరమైన అడవి కంటే దారుణం.ఇక్కడ మనుషుల రూపంలో కౄరమైన మృగాలు సంచరిస్తున్నాయి.రాతిపలకలుగా మారిన హృదాయాలు రాబందుల్లా మారిపోయాయి. అందుకే ప్రతి అడుగులో ఆలోచన ఉండాలంటారు.ప్రతి క్షణం జాగ్రత్త పడాలంటారు.ఇకపోతే ఎవరినైతే నమ్ముతామో...
Read More..ఎన్నికల్లో గెలవాలనే తపన ఉండాలి గానీ, తప్పుడు మార్గంలో వెళ్లి అందుకునే గెలుపు, గెలుపు కాదంటారు మహానుభావులు.కానీ నేడు చెదలుపట్టిన రాజకీయాల్లో ఉన్న దాదాపు నేతలంతా గోడమీది పిల్లులే.పదవులు పొందడం కోసం ఎంతటి నీచానికైన దిగజారుతారు.ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారు.గెలిచాక...
Read More..ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కొన్ని రాజకీయ పరిణామాల మధ్య నిన్న త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ బేబీ రాణి మౌర్యకు సమర్పించారు.కాగా గత కొంత...
Read More..ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఆ వివరాలను చూస్తే.ఏపీలో గడచిన 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 118 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ...
Read More..మద్యం అంటే మందుబాబులకు అమృతం వంటిది.పెళ్లాం పిల్లలు లేకుండా అయినా ఉంటారు కావచ్చు గాని మద్యం లేకుండా ఉండలేని మనుషులు కూడా ఉన్నారు.అలాంటి మద్యానికి మన రాష్ట్రాల్లో ఉన్న విలువ గురించి తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు కూడా మద్యం పట్ల సానుకూలంగా...
Read More..ఇటీవలే ప్రకృతి సృష్టించిన విధ్వంసం నుంచి ఉత్తరాఖండ్ ప్రజలు ఇంకా తేరుకోక ముందే, ఇక్కడి రాజకీయాల్లో భారీ కుదుపు సంభవించింది.ఇప్పటి దాకా ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా పలు నాటకీయ...
Read More..ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా విశాఖ స్టీల్ ప్లాంట్ మారింది.అంతే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని, 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం వెనక ఉన్న వ్యూహాన్ని కనిపెట్టలేని నేతలు పలు విమర్శలు చేస్తున్నారు....
Read More..ఆకలిగొన్న పులుల్లా తయారు అయ్యింది దేశంలోని నిరుద్యోగుల పరిస్దితి.ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివిన ఎందరో తాము చదివిన చదువులకు సంబంధం లేని పనులతో పొట్ట పోసుకుంటున్నారు.మరి కొందరైతే ఆత్మాభిమానం చంపుకోలేక చదివిన ఉన్నత చదువుల ను గుర్తుతెచ్చుకుంటూ ఉపాధి పనులకు...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పై పలురకాలైన ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి.తెలంగాణ ప్రజలను ఉద్యమం పేరుతో నాయకులు మోసం చేశారనే అపవాదులు ఇప్పటికే మూట గట్టుకుంటున్న గులాభి పార్టీకి గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు మేకుల్లా తయారైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం...
Read More..కరోనా ఈ పేరు చెప్పగానే వణికిపోయిన జనం ప్రస్తుత పరిస్దితుల్లో ఈ వైరస్ను లెక్కే చేయడం లేదు.కరోనా కోత్తిమీర కట్టనా అంటూ ఫుల్గా పెరిగిన కాన్ఫిడెంట్స్తో ఎలాంటి భయం లేకుండా నిత్య జీవితంలో సాగిపోతున్నారు.కానీ ఈ వైరస్ ఊరుకుంటుందా మళ్లీ ఒక్క...
Read More..నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో గత మూడు రోజుల కిందట జరిగిన మతపరమైన హింసాత్మక ఘటనల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.ఈ నేపధ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భైంసా లో ఓ వర్గం వారు మరో...
Read More..సమాజంలో మనుషుల మధ్య బంధాలు బలపడటానికి ఒక పటిష్టమైన వ్యవస్దను మన పూర్వికులు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా కొన్ని కట్టుబాట్లను ఖచ్చితంగా ఆచరించమని చెప్పారు.కానీ నేడు మనుషులు ఈ కట్టుబాట్లను, ఆచారాలను కాదని విచ్చలవిడితనానికి అలవాటుపడుతున్నారు.ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ,...
Read More..దేశంలో సెకండ్ వేవ్లా చెప్పుకుంటున్న కోవిడ్ 19 తనపని తాను చేస్తుంది.క్రమక్రమంగా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు పెట్టడానికి సిద్దం అవుతుంది.ఈ క్రమంలో అక్కడక్కడ ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఇక గత సంవత్సరం ప్రతి వారిని పలకరించిన కరోనా వైరస్...
Read More..నిరంతరం బ్యాంకు లావాదేవీలతో గడిపే వారికి, ప్రతి చిన్న పనికి బ్యాంకుకు పరిగెత్తే వారికి షాకింగ్ న్యూస్.ఈ నెలలో బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్న విషయాన్ని గమనించగలరు.దీనిని ఖాతాదారులు గమనించకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.ఎందుకంటే వరుసగా బ్యాంకుకు...
Read More..జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు రూ.90 లక్షల వ్యయం తో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమి పూజ...
Read More..గత కొన్ని నెలల నుండి కరోనా అంటే తెలియనట్లుగా ప్రజలు ప్రవర్తిస్తున్నారన్న విషయం సృష్టంగా అర్ధం అవుతుంది.ముఖ్యంగా కోవిడ్ నియమాలు పాటించకుండా వ్యవహరిస్తున్న జనాన్ని చూసి కరోనాకు ముచ్చటేసినట్టుగా ఉంది కావచ్చూ.అందుకే మరొక్క సారి తన ప్రతాపాన్ని చూపించడానికి సిఉద్దం అయ్యింది....
Read More..రాజకీయ నేతలు ఏ విషయాన్ని వదిలిపెట్టరన్న విషయం తెలిసిందే.అవకాశంగా చిక్కిన ఏ అంశాన్ని అయినా రాజకీయం చేస్తూ అనర్గళంగా ప్రసంగిస్తారు.ఒక్కోసారి వారు మాట్లాడే మాటలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతాయి.ఇలా అందరు కాదు.కానీ రాజకీయ నేతల్లో చాలమటుకు ఇలాంటి వారే కనిపిస్తారు.ఇకపోతే...
Read More..1.ఆచార్య లీకులపై నిర్మాతల ఆగ్రహం చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు సంబంధిచిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంపై ఆ సినిమా నిర్మాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.దీనిపై పోలీసుల వైఖరి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు...
Read More..లోకంలో ఆడపిల్లలు అంటే చాలా అలుసు.అదీగాక అమ్మాయి పుట్టింది అనగానే ముఖం చిట్లించుకునే అత్తమామలు, భర్తలు కూడా ఉన్నారు.ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటిలా భావించే సమాజంలో బ్రతుకుతున్న, కొందరికి మాత్రం కూతురంటే వల్లమాలిన ప్రేమ కూడా ఉంది.ఇక ఆడపిల్లలను భారంగా...
Read More..ఈ ప్రపంచాన్నిరైతు అనేవారు లేకుండా ఊహించండి.అసలు రైతులు లేకపోతే ప్రపంచమే లేదన్నది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన అక్షర సత్యం.అలాంటి రైతుని అడ్దం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే దౌర్భాగ్యులు తగలడ్ద దేశం మనది. దేశానికిరైతే వెన్నుముక అన్న మాటలు పెదవుల...
Read More..ఫ్రాన్స్ బిలియనీర్, డసాల్ట్ విమాన సంస్థ కుటుంబీకుల్లో ఒకరు అయినా ఒలివర్ డసాల్ట్ ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.కాగా ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఒలివర్తో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారట. ఇక ఫ్రాన్స్లో ఒలివర్ డసాల్ట్ కుటుంబం అత్యంత...
Read More..తెలంగాణ నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, ఈ దాడిలో ప్రజలతో పాటుగా పోలిసు, మీడియా వ్యక్తులకు కూడా గాయాలు అయ్యాయన్న విషయం తెలిసిందే.ఈ అంశం పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా...
Read More..ప్రజల గురించి ఆలోచించవలసిన నేతలు ఆ ఒక్కటి తప్ప ఇతర విషయాల గురించి ఆలోచించడం లో తమకు తామే సాటి అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటారు.ఒకవైపు దేశంలో పెరుగుతున్న ధరలను గురించి ఏ ఒక్క నాయకుడు నోరెత్తడం లేదు.అమలు కానీ హమీలు గుప్పిస్తూ...
Read More..నేడు దేశంలో మధ్యతరగతి మానవుడు కడుపునిండా తిండి తినే పరిస్దితులు లేవన్న విషయం అందరికి తెలిసిందే.ఇక రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ల గురించి చెప్పుకుంటే కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం.ఎందుకంటే చాలీచాలని కూలీలతో బ్రతుకులు వెళ్ళదీస్తున్న పేదలు మంచి నీళ్లు తాగి...
Read More..తెలంగాణ నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణల నిప్పులు రాజుకున్నాయి.అల్లరి మూకల స్వైర విహారంతో భైంసా పట్టణం ఉలిక్కిపడింది.పట్టణంలోని బట్టి గళ్లీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గంపై మరొక వర్గానికి చెందిన...
Read More..రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ ఓ చిత్రాని రూపొందించనున్న సంగతి అందరికి తెలిసిందే.పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం ఉండనున్నది.ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ లు తమ సొంత బ్యానర్ అయిన...
Read More..కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది.కీర్తి తల్లి తండ్రులు కూడా సినిమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కు సంబందించిన వాళ్ళే.అందుకే కీర్తి సినిమా రంగప్రవేశం కూడా చాలా ఈజీగా జరిగింది.తెలుగులోకి నేను శైలజ చిత్రంతో అడుగు...
Read More..శేఖర్ కమ్ముల దగ్గర నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీ డేస్, ఇలా ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడు గా పనిచేశాడు.నాని తో ఎవడే సుబ్రమణ్యం అనే చిత్రాని తీశాడు.ఈ చిత్రం డివైడ్ టాక్ ను...
Read More..రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ లు నటిస్తున్నారు.పీరియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫాంటసీ మూవీ గా ఈ చిత్రం రూపొందుతుంది.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ఆర్ఆర్...
Read More..మలయాళంలో తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యి అదిరిపోయే హిట్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్తో తెలుగులో కూడా దృశ్యం సీక్వెల్ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.దీంతో ఈ...
Read More..వర్షాకాలంలో నీరు ఎక్కువై బాధపడ్ద నగర ప్రజలు, వేసవిలో నీటి ఎద్దడితో కష్టాలు అనుభవించక తప్పడం లేదు.ప్రభుత్వాల హమీలు కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి.ఇక వేసవి వచ్చిందంటే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యలు చెప్పలేని విధంగా ఉన్నాయి. ఇలా వాటర్...
Read More..దాడులు లోకంలో సర్వసాధారణంగా వింటున్న పదం.కానీ పాకిస్దాన్లో మాత్రం ఎక్కడో ఒకచోట నిత్యం జరిగే కార్యక్రమం.ఈ దేశంలో హిందువుగా పుట్టిన వారు క్షణక్షణం భయపడే ఘటనలు చోటు చేసుకుంటాయి.ఎందుకంటే పూర్తిగా మత వ్యతిరేఖ భావాలు గల దేశం పాకిస్దాన్.ఇక్కడ ముస్లింలు తప్ప...
Read More..ప్రజలను విధి ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని దారుల్లో వేదిస్తుంది.గత సంవత్సరం అంతా కరోనా మారణహోమాన్ని సృష్టించింది.ఇక ఈ సంవత్సరం కరోనాకు తోడుగా ప్రకృతి వైపరిత్యాలు, ప్రమాదాలు జత కట్టాయి. ముఖ్యంగా రోడ్దు ప్రమాదాలు ఊహించని స్దాయిలో చోటు చేసుకుంటున్నాయి.ఇకపోతే ఆంధ్రప్రదేశ్...
Read More..1.వీడని ఏ2 పులి భయం కొమరం భీం జిల్లా లోని పెంచికల్ పేట , బెజ్జూరు, దహేగాం ప్రాంతాల్లో యథేచ్ఛగా ఏ 2 పులి సంచరిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.మొత్తం ఈ ప్రాంతంలో 6 పులుల సంచరిస్తున్నట్లు అటవీశాఖ...
Read More..ఈ మధ్య కాలంలో ఆంధ్రా బ్యాంకు కస్టమర్లకు ఈ బ్యాంక్ లావాదేవీల విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఎందుకంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం అవుతున్న క్రమంలో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే...
Read More..మరో నాలుగు రోజుల్లో మహా శివరాత్రి ఉన్న విషయం ప్రజలందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా భక్తులంతా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాడానికి తగిన ప్రణాళికలతో సిద్దం అవుతుంటారు.కాగా ప్రయాణానికి సంబంధించిన అంశంలో ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ సిద్దం అవుతుండగా...
Read More..ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలి అనుకున్నారుగా అందుకే మోసాలు చేయడంలో కూడా ఆరితేరుతున్నారు.ఒక మహిళలే కాదు యువతులు కూడా ఏకంగా చట్టాలనే తప్పుతోవ పట్టించే స్దాయికి చేరుకున్నారు.ఇక ఇలాంటి ఘటనలు క్రమక్రంగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి...
Read More..దేశంలో మరోసారి వింజృంభిస్తున్న కోవిడ్ 19 ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.ఒక దశలో ఈ కరోనా మనల్ని ఏం చేయదని ఫిక్స్ అయిన వారు కూడా ప్రస్తుత పరిస్దితుల్లో తమ ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవలసిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తుంది.మాకేం కాదంటే,...
Read More..మేము మారం మా బ్రతుకులు ఇంతే అన్నవారిని చూస్తుంటే వీరికి పిచ్చిగానీ పట్టిందా అనిపిస్తుంది.ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.ఒక వైపు పోలీసులు ప్రజలను మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంటే, మరో వైపు సోషల్ మీడియాలో మోసగాళ్ల గురించి తీవ్రంగా...
Read More..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు ఇంట్లో శనివారం టాస్క్ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు జరిపారు.కాగా ఈ దాడుల్లో ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరి నుండి రూ.66 లక్షల 11వేల రూ.100 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు....
Read More..టాలీవుడ్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.కాగా ఆయన నటించిన తాజా చిత్రం ‘జాతి రత్నాలు’...
Read More..తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభన మళ్లీ మొదలవుతుంది.ఇప్పటికే కోవిడ్ 19 కేసులు అక్కడక్కడ నమోదు అవుతున్నాయి.ఈ నేపధ్యం లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లో నమోదైన కరోనా వివరాలను వెల్లడించింది.ఆ వివరాలు తెలుసుకుంటే ఏపీలో...
Read More..తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాల తర్వాత అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవాలయం కొండగట్టు అంజన్న క్షేత్రం.ఈ దేవాలయానికి ప్రతి మంగళ, శనివారాల్లో సుమారుగా 20 వేల నుంచి యాభైవేల మంది వరకు భక్తులు దర్శనానికి తరలివస్తారు.ఇదీ గాక ఇక...
Read More..దేశంలో కరోనా వ్యాక్సిన్ పక్రియలో వేగం పెరిగినట్లు సమాచారం.ఇదివరకే రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులంతా కోవిడ్ టీకా ఇప్పించుకున్నారు.ఇంకా ఈ టీకా కోసం మరి కొంత మంది సిద్దం అవుతున్నారు.ఇకపోతే తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి, హేమమాలిని కొవిడ్...
Read More..కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమాలో నటించిన హీరో యశ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా...
Read More..దేశంలో ఆత్మ రక్షణ కోసం ప్రతి వారు ఆయుధం పడితే లోకం వల్లకాడు అవుతుంది.మరి ఇలాంటి చర్యలను ఆపవలసిన అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదట.కాగా ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన హత్రాస్ కేసులో నిందితుల నుంచి రక్షణ పొందేందుకు తుపాకీ కొనుగోలుకు...
Read More..డబ్బు కంటే విలువైంది ప్రాణం.కానీ నేడు లోకంలో ప్రాణం కంటే డబ్బునే విలువైనదిగా భావిస్తూ అజ్ఞానంలో బ్రతుకుతున్నారు మనుషులు.మనీ అనేది ఎప్పుడైనా సంపాధించ వచ్చూ.కానీ ప్రాణం పోతే తిరిగి తీసుకు రావడం కష్టం.ముఖ్యంగా వైద్యులు వైద్యం చేసే విషయంలో మాత్రం ఈ...
Read More..గత సంవత్సరం ప్రజలందరికి నరకం చూపించిన కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్దం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకుంటున్న విషయం తెలిసిందే.ఒకవైపు దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా, దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు...
Read More..బెలారస్ దేశస్తుడైన నికోలై స్నెసారెవ్ భారత్ రన్నింగ్ కోచ్ గా సుపరిచితమే ప్రస్తుతం 72 సంవత్సరాల వయసు ఉన్న ఈయన శుక్రవారం పంజాబ్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ హాస్టల్ గదిలో హఠాన్మరణం చెందారు. కాగా, 2005 లో భారత...
Read More..అడవిలో ఉండవలసిన జంతువులు జనంలోకి వస్తే ఎలా ఉంటుందో ఈ మధ్య కాలంలో మనుషులకు బాగా అర్ధం అవుతుంది.అయితే ఇప్పటి వరకు కౄరమృగాలు, పాములు మాత్రమే మనుషులను భయపెట్టేవి.కానీ తాజాగా వానర సైన్యం కూడా ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నాయి.మనిషికి కోపం వస్తే...
Read More..మానవత్వం, మంచితనం లోకంలో ఇంకా బ్రతికే ఉందని అక్కడక్కడ ఎప్పుడో ఒక్క సారి జరిగే ఘటనలు నిరూపిస్తున్నాయి.ప్రస్తుతం చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.కాగా ఆర్టీసీ డ్రైవర్లు ఎలా ఉంటారో అందరికి తెలిసిందే.కొందరైతే ఎవరి మాట వినని సీతయ్యల్లా ప్రవర్తిస్తారు.కానీ బస్సులో మరణించిన...
Read More..పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతు ఈ రోజు కన్నూ మూశారు.కాగా డాక్టర్ కర్రా రాజా రావు కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా నిన్న...
Read More..అధికారంలో ఉన్న నాయకుల ఫోటోలను ప్రతి చోట ఫ్లైక్సీలుగా మార్చి పెట్టడం మన నేతలకు అలవాటే.కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్రీ పబ్లిసిటికి సంబంధించి ఫోటోలను పెడతామంటే ప్రతిపక్షాలు ఊరుకోవు.ఎక్కడ వారికి ఉన్న సానుభూతి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత పవన్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తన నెక్ట్స్ చిత్రంలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా...
Read More..తెలంగాణలో ఒక ఎన్నికలు కాకుంటే మరో ఎన్నికలు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో గులాభి పార్టీకి కమళం గట్టి పోటీనివ్వాలని ప్రయత్నం చేస్తుంది.ఇందులో భాగంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి బీజేపీ.కేంద్రం ఇచ్చిన నిధుల గురించి గులాభి నేతలు...
Read More..మందు అలవాటు ఉన్న వారికి సమయానికి ఆ చుక్క గొంతులోకి దిగకుంటే మనస్సు తెగ లాగేస్తుంటుంది.అలాగని తాగి బండి నడిపితే పోలీసులతో తంటా.మరి ఈ సమస్యకు పరిష్కారంగా ఇంటికి తీసుకెళ్లి తాగుదామంటే ఇంటి వాళ్లతో గొడవ. ఇక తాగిన వారిని పట్టుకోవడానికి...
Read More..ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజకీయాల్లో నీతివంతులైన నాయకులు ఉండాలన్నది నియమం.కానీ నేటి రాజకీయాలు గుండాయిజానికి, దౌర్జన్యాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్లా మారుతున్నాయి.ప్రభుత్వ ఉద్యోగాలకు నేర చరిత్ర లేని వారిని ఎంపిక చేసుకుంటారు.కానీ ప్రభుత్వాన్ని నడిపే వారికి ఎంత నేర చరిత్ర ఉన్న ఫర్వాలేదు.పెద్ద...
Read More..ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు చిన్న వయస్సు నుండి పెళ్లీలు చేసుకునే వరకు కలిసిమెలసి కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు.కానీ పెళ్లి అయిన తర్వాత వారిలో వచ్చే మార్పులను కన్నవారు కూడా కనిపెట్టలేరు.ఇదెక్కడి విచిత్రమో.చిన్నప్పుడు చిన్న దెబ్బ తాకితే...
Read More..కేంద్రంలో బీజేపీ హవా సాగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ప్రస్తుతం ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొంత కాలం సైలంట్ అయినా రాహుల్ గాంధీ ప్రస్తుతం హస్తం లో జీవం పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనబడుతుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్ప్రెస్ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా టాలీవుడ్లో తెరకెక్కిన తొలి హాకీ ఆట చిత్రంగా చిత్ర యూనిట్ గతకొద్ది రోజులుగా...
Read More..ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం చార్జి షీట్ ను దాఖలు చేసింది.కాగా ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఎన్సీబీ అధికారులు 34 మందిని అరెస్ట్ చేయగా సుమారుగా...
Read More..లోకంలో కామంతో ఊగిపోయే వారు కుక్కలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని అక్కడక్కడ జరిగే ఘటనలు నిరూపిస్తున్నాయి.ఇక సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో ఎన్ని రకాలుగా అవగహన కల్పిస్తున్నా, చట్టం ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్న ఈ దారుణాలు ఆగడం లేదు.ఆకలి వేస్తే...
Read More..దేశంలో మొదటిసారిగా కరోనా వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభించినప్పుడు చాల మంది ఈ టీకా ఇప్పించుకోవడానికి సందేహించారు.కొన్ని అపశృతులు కూడా దొర్లాయి.కానీ ప్రస్తుతం ప్రజలందరు కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే దేశంలోని ప్రముఖులంతా కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.ఇక మార్చి...
Read More..దేశంలో కరోనాకు ముందు కరోనా తర్వాత అని పాఠాలు చెప్పుకునే పరిస్దితులు తలెత్తుతున్నాయట.కరోనా వ్యాపించక ముందు ఉన్న ధరలు పెద్దగా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు ఈ ధరల వల్ల ఎలాంటి కష్టాలు కలుగలేదు.కానీ ప్రస్తుతం పెరుగుతున్న అన్నిరకాల...
Read More..టర్కీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది.కాగా ఆర్మీ కి సంబంధించిన హెలికాప్టర్, ఆగ్నేయ టర్కీలోని బిట్లిస్ ప్రావిన్సులో కూలి పోవడంతో అందులో ఉన్న 11 మంది మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని సమాచారం.కాగా బిట్లిస్ ప్రావిన్సు లోని...
Read More..తెలంగాణలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది.ఇప్పటికే కరీంనగర్లో ఒకేసారి ముప్పై మంది ఈ వైరస్ బారిన పడ్ద విషయం తెలిసిందే.ఇదే గాక అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో మరోసారి బ్రిటన్ స్ట్రెయిన్ కలకలం రేపుతుంది.ఆ...
Read More..1.న్యూజిలాండ్ లో భూకంపం సునామీ హెచ్చరిక జారీ న్యూజిలాండ్ లో భారి భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.2 గా నమోదైంది.న్యూజిలాండ్ తీరప్రాంతం నగరం గిస్ బార్న్ కు ఈశాన్యాన 180 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం...
Read More..లోకంలో మనుషులు ఒక వస్తువు విషయంలో తీసుకునే జాగ్రత్త తమ ప్రాణాల విషయంలో తీసుకోవడం లేదు.అసలు జీవితం అంటే లెక్కలేనట్లుగా బ్రతుకుతున్నారు.పదివేలు పెట్టి కొనుకున్న సెల్ పట్ల ఉన్న శ్రద్ధ, మళ్ళీ మనిషిగా పుడతామో లేదో తెలియని బ్రతుకు పట్ల ఉండటం...
Read More..దేశంలో పెట్రోల్ రేటు పెరిగినా ఫర్వాలేదు.రెండు రోజులు కరెంట్ లేకున్నా బాధలేదు.అంతెందుకు సమయానికి తిండి లేకున్నా ఏం కాదు.కానీ ఒక్క గంట వైన్ షాపులు బంద్ ఉంటే మాత్రం అస్సలు ఆగలేరు.కట్టుకున్న పెళ్లాం పోయినా బాధపడరు కానీ మందు దొరకకుంటే మాత్రం...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్ప్రెస్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి...
Read More..టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నటిస్తున్న అరణ్య చిత్రం ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు రానా రెడీ...
Read More..ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం పై రగులుతున్న చిచ్చు క్రమక్రమంగా రాజుకుంటుంది. ఏపీ బీజేపీ నేతల మాటలు కూడా పట్టించుకోని కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికే మొగ్గుచూపుతుందట.ఈ నేపధ్యంలో ఏపీలోని అధికార పార్టీ కూడా ఈ అంశంపై ఆలోచించాలని...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా...
Read More..మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కరోనా విశ్వరూపం పార్ట్ సెకండ్ మొదలైనట్లుగా ఉంది.ఇప్పటికే కొన్ని దేశాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలైతే మళ్లీ కర్ఫ్యూ కూడా విధించడానికి సిద్దం అవుతున్నాయి.ఇలాంటి...
Read More..తెలంగాణలో ఇప్పటికే అవినీతి అందంగా అలంకరించుకుని నేతల ఇళ్లలో తిష్టవేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది.అదీగాక ఇదివరకు పలుసార్లు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ అక్షింతలు వేసిందన్న విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ కమిషనర్లకు కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది.ఇష్టానుసారంగా...
Read More..ప్రపంచంలో ఉన్న కుబేరుల ఇళ్లను చూస్తే ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా సామాన్యులు ఫీలవుతారు.ఇక వేలల్లో అద్దలు కట్టే వారికి ఆ ఇంటి అద్దె అసలు నిదురే లేకుండా చేస్తుంది.అంటే ఉన్న వాళ్లూ లగ్జరీ లైఫ్ కోసం సంపాదిస్తున్న డబ్బును ఖర్చు చేస్తుంటే,...
Read More..ఏపీలో తిరుగులేని పార్టీగా వైసీపీని నిలబెట్టాలని జగన్తో పాటుగా ఆ పార్టీనాయకులు శ్రమిస్తున్న విషయం తెలిసిందే.పాదయాత్రతో ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్ జగన్ ఎన్నో పధకాలను ప్రవేశపెడుతూ జనంలోని జగన్ అనే పేరును నిలబెట్టుకుంటున్నారట.ఈ క్రమంలో అధికారం చేజారిపోయిన టీడీపీ అధ్యక్షుడు...
Read More..టాలీవుడ్లో ఎవరైనా కొత్తగా ఓ సినిమాలో నటించి, ఆ సినిమా హిట్ అయితే, వారికి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతుండటం మనం చూశాం.కానీ ఈ మధ్యకాలంలో కొత్తవారు తమ తొలి సినిమాలో నటిస్తుండగానే, వరుసబెట్టి ఆఫర్లు వచ్చి వారి ముందు వాలుతున్నాయి.తాజాగా...
Read More..లోకంలో మనిషికి తెలియకుండా సంభవించే మరణం కలిగించే బాధ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.కానీ మరణించడం ఖాయం అని తెలిసి ఆ మరణం కోసం ఎదురుచూస్తూ బ్రతకడం మాత్రం నరకమే అవుతుంది.అందులో నయం కానీ జబ్బులతో పడే వేదన మరి...
Read More..మానసిక ఒత్తిడి వల్లనో లేదా చేసిన తప్పులు బయటకు వస్తే పరువు పోతుందనే భయం కారణంగానో తెలియదు గానీ ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువగా అవుతుంది.ప్రతి రంగంలోను ఇలాంటి వ్యక్తులు తారస పడుతున్నారు.క్షణికం అయిన ఆవేశం లో...
Read More..తెలంగాణలో కారు గుర్తుకు ఈ మధ్య కాలంలో చాలానే బ్రేకులు పడుతున్న విషయం తెలిసిందే.ఏమంటే దుబ్బాక ఎలక్షన్లో ఓటమి ఎదురైందో అప్పటి నుండి గులాభి నేతల గుండెల్లో నాటు బాంబులు పేలుతున్నాయట.ఎందుకంటే కేటీయార్ ఒకవైపు, కేసీయార్ ఒకవైపు దూసుకువస్తున్న బిజేపీ హవాను...
Read More..1.తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ స్ట్రెయిన్ కలకలం తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ మండలం తేటగుంట గ్రామంలో గురువారం స్ట్రెయిన్ కలకలం రేపింది.ఇటీవల హాస్టల్ నుంచి వ్యక్తికి విశాఖ ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.మళ్లీ మార్చి 1 న...
Read More..ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరుగా రాయలసీమ ఉండేది.కాగా గత కొన్ని సంవత్సరాల నుండి ఫ్యాక్షన్ గొడవలు తగ్గాయనుకుంటే రాజకీయ హత్యలు మొదలైయ్యాయి.ఈ క్రమంలో చంపుకోవడాలు, బాంబులు పెట్టే సంప్రదాయలకు కొందరు శ్రీకారం చుడుతున్నారట.ప్రశాంతంగా ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు గొడవలతో ఉలిక్కి...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి పర్యటనలో ఉన్నారు.కాగా త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న నేపధ్యంలో సీఎం కేసీయార్ నరసింహ స్వామివారిని దర్శించుకోవడం, ఈ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్ధులు గెలిచేలా చూడమని నరసింహ స్వామివారిని కోరుకుంటున్నారు కావచ్చని అనుకుంటున్నారట కొందరు...
Read More..ఏపీ తెలుగుదేశం పార్టీ లో ఏలూరు మాజీ ఎంపీ, మాగంటి బాబు కుమారుడు, రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది.రాత్రి రాంజీ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించగా, విషయాన్ని పసిగట్టిన రాంజీ కుటుంబీకులు, అతన్ని హుటాహుటిన విజయవాడ లోని...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప’కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుని తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ...
Read More..రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇక్కడున్న నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ ని పడవేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.కాగా ఈ ఘటన ప్రదేశంలో చెలరేగుతున్న మంటలు భారీగా ఎగిసి...
Read More..టాలీవుడ్లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే స్టార్ హీరోల సరసన వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, అటు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది.అయితే కేవలం టాలీవుడ్లోనే కాకుండా తమిళ,...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గురించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా చూస్తున్నారు.ఇక ఈ...
Read More..మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ మరియు రానా లు కలిసి నటిస్తున్నారు.వీరిద్దరి కాంబోలో మొదటి మూవీ అవ్వడం తో పాటు సూపర్ హిట్ మూవీకి రీమేక్ అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా...
Read More..అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ తమిళనాడులోని అటవి ప్రాంతంలో జరుగుతున్న విషయం తెల్సిందే.దాదాపు మూడు నాలుగు వారాలుగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప ఎట్టకేలకు ముగించేశారు.ఇటీవల అల్లు అర్జున్ దుబాయి వెళ్లి వచ్చారు.వెంటనే పుష్ప...
Read More..పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను ముగించేశారు.వచ్చే నెల ఆరంభంలోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమా నుండి ఏడాది క్రితం వచ్చిన మగువ పాట మంచి హిట్ అయ్యింది.అందుకే ఈ...
Read More..ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబయిలోని ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్టింగ్ కాలి బూడిద అయిన విషయం తెల్సిందే.షూటింగ్ ప్రారంభించిన రోజే ఆ సంఘటన జరగడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.ప్రస్తుతం కొత్త సెట్టింగ్ నిర్మానం జరుగుతోంది.ఈ సమయంలోనే...
Read More..ఏదైనా పోరులో వెనబడుతున్న సమయంలో ఎక్కడలేని బలాన్ని పుంజుకుని గెలవడానికి ప్రయత్నిస్తాడు మనిషి.ఈ సూత్రాన్నే రాజకీయాల్లో పాటిస్తుంటారు నేతలు.ఇన్నాళ్లూగా జర్నలిస్టుల ఊసెత్తని తెలంగాణ ప్రభుత్వానికి సడెన్గా వీరి పై ప్రేమ పుట్టింది కావచ్చనే గుసగుసలు మొదలయ్యాయట.దీనికి కారణం బుధవారం జర్నలిస్టుల సమస్యలపై...
Read More..కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని విన్నాం.అలాగే చదువుకోవాలనే తపన కష్టాన్ని కూడా మరిపిస్తుంది.ఇక కష్టపడాలంటే వయస్సును చూస్తారు కొందరు.కానీ ఇప్పుడు మనం చదివే వార్త అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.ఇక వివరాల్లోకి వెళ్లితే.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మర్రిగూడ లోని...
Read More..గత కొద్దిరోజులుగా సైలంట్గా ఉన్న కరోనా మనుషుల్లో భయం తగ్గిపోయేసరికి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది.అందులో ప్రజలు గుంపులు గుంపులుగా కలవడం, స్కూళ్లూకూడా ప్రారంభించడం, ఇలా అన్ని సంస్దలు, హోటళ్లూ ప్రారంభం అవడంతో ఎవరి నుండి, ఎటు వైపు నుండి ఈ వైరస్...
Read More..దేశంలో రోజు రోజుకు రోడ్దు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే గాని తగ్గడం లేదు.ఇంట్లో నుండి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇళ్లు చేరతారనే నమ్మకం ఉండటం లేదు.నిత్యం ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడుతు ప్రాణాలను ఫలహారంగా తీసుకు వెళ్లుతుంది. ఇకపోతే...
Read More..సినిమా చిత్రీకరణ అనగానే హాడావుడితో పాటుగా అపాయాలు కూడా ఉంటాయని ఎన్నో సందర్భాల్లో జరిగిన ప్రమాదాలను గమనిస్తే అర్ధం అవుతుంది.తెరమీద హీరోలా వెలిగే వారి కష్టాలు షూటింగ్ సమయంలో చూస్తే తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం మలయన్ కుంజ్ అనే చిత్రంలో నటిస్తున్న...
Read More..దేశంలో కరోనా వ్యాక్సిన్ మొదట ప్రారంభించినప్పుడు చాలా మందిలో ఈ వ్యాక్సిన్ పట్ల భయం ఉండేది.కానీ ప్రస్తుతం దేశంలోని ప్రముఖులంతా ఈ టీకా తీసుకుంటున్న నేపధ్యంలో ప్రజల్లో క్రమక్రమంగా నమ్మకం ఏర్పడుతుంది.ఇక ఈనెల 1వ తారీఖు నుండి వ్యాక్సిన్ పక్రియ వేగవంతంగా...
Read More..చిత్రసీమలో జరిగే సిత్రాలు ఎన్నో కానీ అప్పుడప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి.కాగా ప్రస్తుతం టాలీవుడ్లో గత కొంతకాలం నుండి ప్రముఖ కెమెరామన్ శ్యామ్ కె నాయుడుపై వివాదం నడుస్తున్న సంగతి విదితమే.ఇది వరకే నటి శ్రీ సుధ హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్...
Read More..ఏపీలో ప్రస్తుతం వైసీపీ హవా జోరుగా కొనసాగుతుందని అర్ధం అవుతుంది.వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పధకాలకు ఆకర్షితులు అవుతున్న ప్రజలు మరోసారి కూడా వైసీపీకి అధికారం కట్టబెట్టినా ఆశ్చర పోవలసిన అవసరం లేదు.ఇకపోతే ఏపీలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం...
Read More..ఏపీలో టీడీపీ పరిస్దితి దయనీయంగా మారుతుందట.పార్టీ శ్రేణులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఇతర కొన్ని కారణాలతో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అవుతుండగా, పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తన ఇష్టారీతిగా ప్రవర్తిస్తుండం కొంతమందికి నచ్చడం లేదనే ప్రచారం...
Read More..ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ట్విస్ట్లు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య వర్గపోరుల మారిన ఇక్కడి రాజకీయాల్లో ఊహించని విధంగా పరిణామాలు సంభవిస్తున్నాయి.తన పట్టు నిలుపుకోవాలని వైసీపీ శ్రేణుల ఆరాటం, ఎలాగైనా వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ...
Read More..ముంబైలో పలువురు సినీ నటులు, డైరెక్టర్ల ఇళ్లపై ఐటీ బృందాలు బుధవారం ఆకస్మిక దాడులు జరపడంతో ఒక్క సారిగా బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఉలిక్కి పడిందట.కాగా ఫాంటోమ్ ఫిల్మ్స్ అనే సంస్థ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ సంస్థతో సంబంధం ఉన్న...
Read More..1.తాప్సి , అనురాగ్ కశ్యప్ ఇళ్లల్లో ఐటీ సోదాలు బాలీవుడ్ హీరో అనురాగ్ కశ్యప్ హీరోయిన్ తాప్సీ కి చెందిన ఆస్తుల పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముంబై లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2.ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.దేశద్రోహం అనలేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో...
Read More..కర్ణాటకలోని ఓ పెండ్లి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఆనందంగా అత్తారింటికి చేరవలసిన పెళ్లి కూతురూ శ్మశానానికి చేరింది.వైవాహిక జీవితంలోని ఆనందాలను ఆస్వాధించక ముందే యమపాశానికి బలి అయ్యింది.ఆ వివరాలు చూస్తే. కర్ణాటకలోని అడ్యార్ పట్టణంలోని మసీదులో లైలా అఫియా అనే యువతికి, ముబారక్...
Read More..ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతున్న టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.ఇప్పటికే టీడీపీ ఏపీలో అనాధపార్టీగా మారుతున్న క్రమంలో సైకిల్ను శ్రమనంతా కూడగట్టుకుని, చిన్న బాబు, పెద్దబాబు చెమట్చోడ్చుతూ ముందుకు తీసుకెళ్లుతున్నారు.అయినా గానీ పార్టీ శ్రేణులు అర్ధం చేసుకోకుండా వలసబాట పట్టారు.ఈ...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్ప్రెస్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలని సందీప్ కిషన్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు డెన్నిస్ జీవన్...
Read More..దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కోవిడ్ 19 వ్యాక్సిన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతున్న వేళ కేసులు ఇలా వ్యాపించడంతో అధికారుల్లో కొంత ఆందోళన మొదలవుతుందట. ఇకపోతే ఏపీలో గడచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు చేపట్టగా, 106 మందికి...
Read More..హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన వెలుగు చూపింది.భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలుడిని అతని మేనత్త దారుణంగా హతమార్చింది.కాగా ఆయేషాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందట.కానీ ఇప్పటి వరకు సంతానం కలగపోవడంతో డిప్రేషన్లో ఉన్న ఆయేషా తన...
Read More..దేశంలో ధరలు పెరిగితే విన్నూత రీతిలో నిరసన ప్రదర్శించడంలో మన వారు ముందుంటారు.ఈ క్రమంలో వరుసగా పెరుగుతున్న ఇందన ధరల విషయంలో కూడా ఇదే నియమాన్ని పాటిస్తున్నారు.అందుకే ఒక వ్యక్తి పెళ్లిలో ఉల్లిగడ్దలు, పెట్రోల్ గిఫ్ట్గా ఇచ్చారు.ఇప్పుడు ఏకంగా 5 లీటర్ల...
Read More..దేశంలో అధికారులు క్రిమినల్స్ యాక్టివిటీస్ తగ్గించడం కోసం ఎంతగా శ్రమిస్తున్నా అనుకున్నంత ఫలితాలు రావడం లేదు.అందుకే ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి పూనుకున్నారు.మనదగ్గర కాదులేండి నొయిడాలో. ఇకపోతే యూపీలోని నొయిడా సిటీలో చట్టవిరుద్ధమైన పనులు, క్రిమినల్స్ యాక్టివిటీస్ లలో ఇటీవల కాలంలో...
Read More..లోకంలో నాటికి మనుషుల్లో పెరిగిపోతున్న కౄరత్వాన్ని చూస్తుంటే జంతువుల కంటే దారుణంగా కనిపిస్తుంది.హింసను ఇష్టంగా చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వారు ఎందరో ఉన్నారు.ఇలా మనిషి ప్రాణాలను సులువుగా తీస్తున్నాడు.ఇకపోతే 77 ఏండ్ల వృద్దురాలిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన దేశ...
Read More..మోసం ప్రస్తుతం లోకంలో వేగంగా విస్తరిస్తున్న నెట్వర్క్.మోసానికి చెక్ పెట్టడానికి కష్టపడి దారులను కనిపెడితే, సులువుగా మరో కొత్తదారిని వెతుక్కోని మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లూ.ఇలా అనేక మంది ఆన్లైన్ కేటుగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.ఈ విషయంలో ప్రభుత్వాలు, బ్యాంకులు...
Read More..దుబ్బాక ఎన్నికల దగ్గరి నుండి వ్యతిరేక పవనాలను అందుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ, జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కుడా కాస్త తడబడ్ద విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో ఎలాంటి ఫలాలను అందుకుంటుందో తెలియదు గానీ, తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం...
Read More..దేశంలో మొదలైనా కరోనా టీకాను ఎందరో తీసుకుంటున్నారు.కాగా నిన్న ప్రధాని మోదీతో పాటు పలువురు సీఎంలు కూడా టీకాలు తీసుకున్నారు.ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులు కోవిడ్ టీకాలు తీసుకుంటున్నారు.అయితే దాదాపుగా కోవిడ్ వ్యాక్సిన్ మొదటి దశ గత నెలలో ప్రారంభించిన విషయం...
Read More..మనుషుల మనస్తత్వాలను గుర్తించడం ఎంత కష్టమో, ప్రస్తుతం కరోనాలో వస్తున్న మార్పులు కూడా కనిపెట్టడం అంతే కష్టంగా రోజు రోజుకు మారుతున్నాయట.అందువల్ల ప్రజలకు ముప్పు ఎలా పొంచి ఉందో ఊహించడం అంత సులువైన పనికాదట.ఇప్పటికే రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి పై...
Read More..యావత్ ప్రపంచంలోని ప్రజలకు, దేశాలకు గత సంవత్సరం మిగిల్చిన విషాదచాయలు మనసులో నుండి ఇంకా చెరిగిపోక ముందే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందనే వార్త గుండెల్లో అణు బాంబులను పేల్చుతుందట.ఈ రక్కసిని తరిమివేయడానికి కోవిడ్ టీకా తయారు అయినా...
Read More..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు జరిగిన ఉద్యమం గురించి, దానికోసం పడ్ద కష్టం గురించి యావత్ ప్రజానికానికి తెలుసు.స్వరాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకుని ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల గురించి తెలుసు.తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయని కన్న బిడ్దల ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన...
Read More..దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజలే కాకుండా రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ టీకాను వేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాక్సిన్ అంటే ఉన్న భయం తగ్గిపోతున్న కారణంగా వీరంతా టీకా కోసం...
Read More..ప్రమాదాలు చెప్పిరావని చాలా సందర్భాల్లో నిరూపించబడుతున్నాయి.ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలైతే ఊహించని విధంగా చోటుచేసుకుంటున్నాయి ఇకపోతే ఆ మధ్యకాలంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.కాగా కొంతకాలం నుండి రైలు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు రాకపోయే సరికి ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్న...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఆగస్టు 13న రిలీజ్కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బన్నీ ఊరమాస్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.ఈ...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాకు బంగార్రాజు అనే...
Read More..తప్పు ఎవరు చేసిన తప్పే ఎంతటి వారైన చట్టం ముందు సమానులే అని చెప్పుకోవడానికి బాగుంటుంది.కానీ ఆచరనకు వచ్చే సరికి పరపతి, పలుకుబడి చూసి నోరు మెదపరు అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారట.తప్పుచేసిన వారిని తన మాటలతో కోత కోసే విజయసాయిరెడ్ది,...
Read More..ఉపాయం ఉంటే అపాయం నుండి తేలికగా తప్పించుకోవచ్చనే సామేత అందరికి తెలిసిందే.అలాగే లక్షల్లో జీతాలు తీసుకోవాలంటే పీజీలు, డాక్టర్లు వగైరా వగైరా చదువులు చదవ వలసిన అవసరం లేదు.అలాగని రాజకీయాల్లోకి ప్రవేశించవలసిన అవసరం కూడా లేదు.మరి ప్రస్తుత రోజుల్లో తక్కువ చదువులు...
Read More..నేడు సమాజంలో మహిళల పై అత్యాచారాలు ఎక్కువగా అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇలాగే స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన ఒక ప్రబుద్దుడికి సుప్రీంకోర్టు చెమటలు పట్టించింది.ఆ వివరాలు తెలుసుకుంటే.మహారాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగి, మోహిత్ సుభాష్ చవాన్ తన మీద...
Read More..రాజకీయాల్లోకి అందాల తారలు రావడం కొత్తేమి కాదు.ఇలా వారి అందంతో పార్టీకి ప్రత్యేక ఆకర్షణ తెస్తూ ఓటర్లను ఆకట్టుకున్న వారెందరో ఉన్నారు రాజకీయాల్లో.ఇదిలా ఉండగా ఫెమీనా అందాల పోటీల్లో 2019 వ సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న ఢిల్లీకి చెందిన...
Read More..నేటి కాలంలో వ్యాపారం ఏదైతే ఏంది సంపాదన ముఖ్యం అని భావించే వారు అధికం అవుతున్నారు.ఇలా ఆలోచించే వారికి ఇదొక మంచి అవకాశం అంట.అదేంటో తెలుసుకుంటే.సేంద్రియ విధానంలో లాభాదాయకమైన చేపల సాగు అట.రీసర్కులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టంను వ్యవసాయ క్షేత్రంలో నిర్మించి,...
Read More..ఈ రోజు కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ రెండోదశ దేశంలో మొదలైన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 60 ఏళ్లు దాటిన వారికి ఉచిత కోవిడ్ టీకాను వేస్తున్నారు.ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో...
Read More..ఒక వ్యక్తిలో పగ అనే భూతం ప్రవేశించిందంటే దాని పంతం నెరవేర్చుకునే వరకు వదిలి పెట్టదు.ఈ పగ పాముకంటే దారుణంగా ఉంటుంది.రాక్షసుని కంటే కౄరంగా ఉంటుంది.చివరికి చావడమా, చంపడమా అనేంత వరకు వెళ్లుతుంది.ప్రస్తుతం ఇలాంటి ఘటనే బెంగళూర్లో వెలుగుచూసింది.ఇక వివరాల్లోకి వెళ్లితే....
Read More..సమాజంలో బాగా డబ్బున్న వాడు బ్రకవచ్చూ, లేదా పూర్తిగా బాధ్యతలు లేకుండా ఏకాకిగా ఉన్న బికారి ఆనందంగా బ్రతకవచ్చూ.కానీ మధ్య తరగతి మనిషి మాత్రం కన్నీళ్లతో కడుపు నింపుకునే పరిస్దితులు తలెత్తుతున్నాయి.ఇది ప్రజల తప్పా? పాలకుల తప్పా? వీరి విజ్ఞతకే వదిలేస్తే.గత...
Read More..నేటి కాలం అమ్మాయిల్లో చాలమంది హద్దులు దాటి ప్రవర్తిస్తుండటం తరచుగా చూస్తునే ఉన్నాం.అదీగాక చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇలాగే ఘట్కేసర్లో ఒక విద్యార్ధిని పొరపాటు చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరొక విద్యార్ధిని హోం వర్క్ నుంచి...
Read More..మొట్టమొదటి సారిగా ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది.కాగా ఆదివారం ఉదయం 10.23 గంటలకు పీఎస్ఎల్వీ ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపిందట. ఇకపోతే పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 53...
Read More..