జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి అని జ్యోతిష పండితులు చెబుతున్నారు.ఏది ఎలా ఉండాలి అనేది వాస్తు శాస్త్రం చెబుతోంది.అలా ఉంటేనే మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రంలో ఉంది.అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి...
Read More..శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరిగి ముగిసిపోయాయి.దేవస్థానం అధికారులు, సిబ్బంది ఈ 11 రోజులు భక్తులను వదిలేసి పెద్దల సేవలో ఉన్నారు.వారికి కావాల్సిన వారికి దర్శనం కల్పిస్తూ కాలం గడిపారు.పట్టించుకునే నాధుడే లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వెంకటాపురం నుంచి...
Read More..గ్రహాల న్యాయదేవత మరియు కర్మలను ఇచ్చే శని దేవుడు మార్చి 5వ తేదీన కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు.శని గ్రహం రాశిని మారడం వల్ల మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.ఇలా శని దేవుడు రాశిని మారినప్పుడు కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది.మరికొన్ని...
Read More..కలకడ సత్యవతి నది తీరాన వెలసిన కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజు అర్చకులు విజయసారధి, మహేష్ లు త్రిశూల స్నాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో శాసో్త్రక్తంగా నిర్వహించారు.ఇందులో భాగంగా త్రిశూలానికి దేవాలయం ఎదుట ఉన్న పుష్కరిణిలో జలాభిషేకం...
Read More..ప్రతిరోజు తిరుమల దేవస్థానానికి ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.రాబోయే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు టిటిడి ముఖ్య అధికారులు వెల్లడించారు.మార్చి, ఏప్రిల్,...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.42 సూర్యాస్తమయం: సాయంత్రం 06.16 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ.2.00 సా6.00 దుర్ముహూర్తం:ఉ.11.57 ల12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..యూపీలోని ప్రయాగ్రాజ్లోని గంగా యమునా సరస్వతి సంగమంలో జరిగే మాఘమేళాలో ఈసారి 9 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.ఇప్పటి వరకు ఇదే రికార్డు.మాఘమేళా మహాశివరాత్రితో ముగిస్తుంది.గతసారి కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు చేశారు.జనవరి 21న...
Read More..జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.గ్రహాల గమనం వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.రాశి చక్రంలోని గ్రహాల మార్పులు అన్ని రాశులపై శుభ లేదా అ శుభప్రభవాలను చూపుతాయి.ఇలా జరగడం వల్ల కొన్ని రాశుల...
Read More..మన దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.అలాంటి పుణ్యక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఒకటి.కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఈ రోజు నుంచి...
Read More..అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూ జెర్సీ సాయి దత్త పీఠంలో ఈ నెల 18, 19వ తేదీలలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నిర్వహించారు. శివ, విష్ణు దేవాలయం ఒక కొలువై ఉన్న పంచాముఖ పరమేశ్వరుని, అమరేశ్వర...
Read More..తిరుమలలో ఇప్పటి నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తోంది.భక్తుల కోసం ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.శ్రీవారి సర్వదర్శనం, లడ్డు ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపులు తదితర అంశాల్లో మరింత పాదర్శకతం కోసం చర్యలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.43 సూర్యాస్తమయం: సాయంత్రం 06.16 రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా 4.40 ల5.30 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00వరకు ఈ రోజు రాశి...
Read More..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మారినప్పుడు దాని ప్రభావం మానవ జీవితం పై, ప్రపంచం పై కనిపిస్తూ ఉంటుంది.ఏప్రిల్ ప్రారంభంలో బృహస్పతి మేష రాశిలోకి ప్రవహిస్తుంది బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలోకి ప్రవహిస్తాడు ఇది గజలక్ష్మి...
Read More..ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది.మహాశివరాత్రి పర్వదినంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్...
Read More..భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రపంచ దేశాల ప్రజలు చెబుతూ ఉంటారు.విశిష్ట కళలు, విభిన్న సంస్కృతులు ఎక్కడ లేనన్ని సనాతన ఆచార సంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి.ముఖ్యంగా పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో ఎన్నో...
Read More..మహాశివరాత్రి పండుగను మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.మహాశివరాత్రి రోజు పరమ శివుని కొసం భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి, జాగరణ కూడా చేశారు.ఈ జాగరణలో శివుని భక్తులు ప్రతిక్షణం పరమశివుని స్మరిస్తూ జాగరణ చేశారు.మహాశివరాత్రి రోజు శివుడి మెడలో...
Read More..ఈ ఏడాది మొదటి సోమావతి అమావాస్య ఫిబ్రవరి 20వ తేదీన సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున శివపార్వతులను పూజిస్తారు.మహాశివరాత్రి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఈ రోజున...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.44 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు. దుర్ముహూర్తం:మ.12.47 ల1.38ల3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఉత్తరాఖండ్లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ధామ్ తలుపులు 25 ఏప్రిల్ 2023న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి.ఏప్రిల్ 25 ఉదయం 6.20 గంటలకు తలుపులు తెరవనున్నారు.ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి బాబా ధామ్ పోర్టల్స్ను తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు.ప్రతి సంవత్సరం శీతాకాలంలో విపరీతమైన...
Read More..చాలా మంది కొన్ని సందర్భాలలో రెండు వేల నోటు బురదలో పడితే దాని విలువ మారదు కదా అని చెబుతూ ఉంటారు.అయితే కేవలం సందర్భానుసారం మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా విలువైన వస్తువులు మురికిలో పడి ఉంటే వాటిని వెంటనే...
Read More..జీవితంలో ప్రశాంతంగా జీవించాలంటే ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి.ఇంటికి వాస్తు ఉండడంతో పాటు ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించడం మంచిది.ఇంట్లో ఉండే అనేక వస్తువులు ఆ ఇంటి కుటుంబ సభ్యుల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి.వాస్తు...
Read More..సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వచ్చే వ్యక్తి పర్ఫెక్ట్ గా ఉండాలని, తమకు సరైన జోడిగా ఉండాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు.అయితే ఆ అవకాశం, అదృష్టం అందరికి ఉండదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ క్రింది రాశుల వారికి మాత్రం...
Read More..దక్షిణ కాశీగా పేరు ఉన్న వేములవాడ హరిహర మహాదేవ నామస్మరణంతో మారుమోగుతోంది.శివ మాలధారాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో పుణ్యక్షేత్రం రద్దీగా ఉంది.వేములవాడలోని శ్రీ రాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి.మహాజాతరకు నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్...
Read More..మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ పురాతన దేవాలయాలన్నీటికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్క ఆచారాలు,సంప్రదాయాలు ఉంటాయి.అంతే కాకుండా ఆలయం అంటే పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయడం ఇలాంటి కార్యాలు అన్ని ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి.దేవాలయాలకు భక్తులు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.44 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం:సా4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:అమావాస్య చతుర్దశి మంచి రోజు కాదు దుర్ముహూర్తం: సా.5.02 సా5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి రోజు శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు.భక్తులంతా పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తుంటారు.మనదేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి.అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ శివాలయం...
Read More..పవిత్రమైన మహాశివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్నకు అలంకరించే తలపాగా అలంకరణకు ప్రత్యక్షమైన విశిష్టత ఉంది.శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైలం జ్యోతిర్లింగమూర్తికి అద్వితీయ సేవే ఈ పాగాలంకరణ.శ్రీశైలంలో కొలువు తీరని మల్లన్నకు ఎంతటి ఖ్యాతి ఉందో, పెళ్లి కుమారునిగా మల్లన్న...
Read More..ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పవిత్రమైన పండుగను ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తేదీన జరుపుకుంటారు.మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ఆరాధించడం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు...
Read More..ఇలవైకుంఠంగా పిలిచే ఏడుకొండలలో పురాణ ప్రాశస్త్యం ఉన్న తీర్థాలు ఎన్నో ఉన్నాయి.ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడి గురించి ఎంత విన్నా తనివి తీరదని భక్తులు చెబుతూ ఉంటారు.లోక కళ్యాణార్థం వైకుంఠంలో విడి భువిపై వెలసిన మహావిష్ణువు నడయాడిన పుణ్యస్థలంలో...
Read More..ఈ రోజు మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి కనుక ఈ రోజు రాత్రి 8 గంటల రెండు నిమిషములకు మొదలై, ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు ముగుస్తుంది.శివుడికి అంకితమైన ఈ రోజు...
Read More..ఈ భూమి ఆకాశము సూర్య చంద్రుల పుట్టిన నాటి నుండి ఈ ప్రపంచంలో “ఓం” అనే శబ్దం పుట్టింది అని మన మహర్షులు చెబుతుంటారు .అది కాలాంతరముగా “ఓం కారం” అయింది .ఆ ఓం కారమే’, అది దేవుడైన పరమ శివుడిని...
Read More..దేశంలో మహాశివుని ప్రతిబింబాలుగా వెలుగొందుతున్న జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని ఆధ్యాత్మికతో ముంచెత్తుతున్నాయి.వాటిలో ఒకటి మహారాష్ట్రలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం. పూణేలోని సహ్యాద్రి ప్రాంతంలో ఉన్న భీమశంకర దేవాలయం గురించిన వర్ణన శివపురాణంలో ఉంది.దీంతో పాటు, శంకరుని భీమశంకర జ్యోతిర్లింగం రామాయణ కాలం అంటే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 6.45 సూర్యాస్తమయం:సాయంత్రం 06.15 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా4.00 ల6.00 దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం: ఈరోజు మీరు...
Read More..దేశంలోని ప్రతి దిశలో స్థాపితమైన జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని ఆధ్యాత్మికత అనే తాడుతో ముడివేస్తాయి.ఎక్కడైతే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక దివ్య జ్యోతిర్లింగం ప్రతిష్టితమయ్యిందని భక్తులు నమ్ముతారు.శివుడు అధికంగా తన లింగ రూపంలో పూజలందుకుంటాడు.ఈ లింగ రూపంలో భగవంతుడు కాంతి రూపంలో ఉన్నాడని...
Read More..శివరాత్రి హిందూ సంప్రదాయంలో చాలా పెద్ద పండుగ.సాధారణంగా చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు.ఈ రోజున పరమశివుడు ప్రత్యక్షమయ్యాడని ప్రతీతి.ఈ రోజున శివుని వివాహం కూడా జరుగుతుంది.మహాదేవుని ఆరాధించడం ద్వారా మనిషి తన జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతాడు.ఉపవాసం, మంత్రోచ్ఛారణ మరియు రాత్రి...
Read More..ఈ ఏడాది మహాశివరాత్రి వ్రతాన్ని అనుసరించేవారికి ఎంతో ప్రత్యేకం కానుంది.మోక్షపురి కాశీలో కొలువైన విశ్వనాథుని కళ్యాణం ఈ ఏడాది స్వర్ణమండిత మండపంలో వైభవంగా జరగనుంది.నూతనంగా రూపుదిద్దుకున్న దివ్యమైన శ్రీకాశీ విశ్వనాథుని ధామం పూర్తిగా 60 కిలోల బంగారంతో పూతను సంతరించుకుంది.ఈ రోజు...
Read More..మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రన్ని గట్టిగా నమ్ముతారు.వాసు శాస్త్రం సానుకూల, ప్రతికూల శక్తుల పై ఆధారపడి ఉంటుంది.వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల ఆ ఇల్లు ఎలాంటి ఆటంకులు రాకుండా ఉంటుంది.ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి...
Read More..భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఎంతో చక్కగా ముస్తాబైంది.నాలుగు రోజుల పాటు సిద్దుల గుట్ట పై అంగరంగ వైభవంగా...
Read More..ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.శివరాత్రి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శివరాత్రి రోజున నిష్టగా ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని పూజిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని వేద పండితులు...
Read More..మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుంటారు.ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిధి రోజు మహా శివరాత్రి పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు.మహా శివరాత్రి రోజున పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్న రోజు.ఈ రోజున పరమశివుడిని ,పార్వతిని పూజించడం...
Read More..ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిధి రోజున మహాశివరాత్రి పండుగను ప్రజలందరూ ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం వస్తోంది.ఈ రోజున శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనం ఇస్తాడు.మహాశివరాత్రి రోజు శని ప్రదోష సర్వసిద్ధి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.45 సూర్యాస్తమయం: సాయంత్రం 06.14 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ద్వాదశి సామాన్యం సా.4.40 ల7.00 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సిద్దేశ్వరం, సోమశిల ప్రాంతాలలో నెలకొన్న ఘాట్ బోట్ల పంచాయతీ శివ స్వాముల పై తీవ్ర ప్రభావం చూపుతుంది.మహాశివరాత్రి మహోత్సవాలకు పుష్కరించుకొని తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్, పెంటవెల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలకు చెందిన శివ...
Read More..గ్రహాల రాజు సూర్య భగవానుడు. భూమి పై శక్తికి మూలవనరు.ఇక బృహస్పతి జ్ఞానం, అభివృద్ధి, అదృష్టానికి మూలంగా చెప్పవచ్చు.అయితే ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశి లోకి ప్రవేశిస్తున్నాయి.దీని వల్ల కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య...
Read More..సాధారణ శివరాత్రి అంటే ప్రతినెల వస్తూనే ఉంటుంది.కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకునే అపురూప ఘట్టాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు.ఈ రోజున శివుడు శక్తి కలయిక జరిగే రాత్రిగా ప్రజలందరూ నమ్ముతారు.ఆ తర్వాత అనంత విశ్వానికి ప్రతిరూపంగా ఉండే శివుడు అనంతంలోని...
Read More..ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి పండుగను మన దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు పండుగ రోజున ఎక్కువ మంది ప్రజలు రుద్రాక్షలు ధరిస్తారు.రుద్రాక్ష శివుడికి సంబంధించినది.అందుకే శివరాత్రి రోజున రుద్రాక్షను ధరిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు...
Read More..ఈ నెల 18వ తేదీన మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.ఈ పండుగ రోజు దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి.మహా శివరాత్రి రోజు శివయ్య కోసం అందరూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు.ప్రతి ఇంట్లో...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.14 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా4.00 ల6.00 దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 – సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన సేవలను అందించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తూ ఉంది.ఎందుకంటే...
Read More..మహా శివరాత్రి పండుగ రోజు దాదాపు పరమశివుడి భక్తులందరూ పరమశివుడి కోసం జాగరణలు, ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.ఎందుకంటే మహా శివరాత్రి ఎంతో పవిత్రమైన పండుగలలోనీ ఒక పెద్ద పండుగ.ఈ రోజు జాగరణలు చేస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు.శివరాత్రి రోజున...
Read More..మన దేశ వ్యాప్తంగా మహాశివరాత్రిని ప్రజలందరూ ఎంతో సంతోషంగా, వైభవంగా జరుపుకుంటారు.మహాశివరాత్రి పండుగ రోజు దాదాపు చాలామంది ప్రజలు శివునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.అయితే మహాశివరాత్రి రోజు...
Read More..తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి వెళుతూ ఉంటారు.అందువల్ల తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది.శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుని వెళుతూ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.13 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.9.00 ల11.30 మ2.00 సా 4.40 దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..శివరాత్రి రోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పాటించడం వల్ల అన్ని కష్టాలు దూరం అయిపోతాయి.జీవితంలో సంతోషంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది.రోజు శివ పూజ చేసేవారు ఉన్నారు.ఈశ్వరుడు, పరమశివుడు, స్మశానవాసి అని పిలవబడే శివుడు భక్తులకు త్వరగా మోక్షాన్ని...
Read More..మహా శివరాత్రి పండుగ రోజు శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది.ఇలా రావడం అరిష్టమా, తొలి పూజ ఎవరికి చేయాలి.శివరాదన చేయాలా, శనీశ్వరుడికి అభిషేకించాలా ఆలోచనలో భక్తులు ఉన్నారు.ఈ నెల 18 శనివారం రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు.అదే రోజు మరో అత్యంత...
Read More..మహాశివరాత్రి రోజున పరమ శివుడి భక్తులు జాగరణ, ఉపవాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.శివుడికి నిష్టతో పూజలు కూడా భక్తులు చేస్తూ ఉంటారు.ముసలి వాళ్లు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు, గర్భవతులు ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయలేకపోయినా ఏమీ కాదు.పరమేశ్వరుడి...
Read More..శివ పురాణం ప్రకారం శివరాత్రి రోజున అగ్ని లింగ ఆవిర్భావంతో సృష్టి మొదలైంది.అగ్ని లింగం అంటే ఆ మహా దేవుడి బృహద్రూపం.ఏడాదిలో 12 శివరాత్రులు ఉన్నప్పటికీ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ శివరాత్రికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.అందుకే ఇది మహాశివరాత్రి అయింది.ఈ...
Read More..సనాతన ధర్మంలో మహా శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ రోజు పరమాశివుడిని పూజించడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి.శివయ్య భక్తులు సంవత్సరం పాటు మహా శివరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.మహాశివరాత్రి రోజున చేసే పూజలు, ఉపవాసం, జాగారం భక్తుడి కష్టాలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.47 సూర్యాస్తమయం: సాయంత్రం 06.13 రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..మహా శివరాత్రి రోజు పరమశివుడి భక్తులు మహాశివుని నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.సుఖ సంతోషాలు వస్తాయని భక్తుల గట్టి నమ్మకం.శివరాత్రి రోజున శివుడి భక్తులంతా ఉపవాసం పాటిస్తారు.రాత్రంతా జాగారం చేస్తారు.ఈ రోజున అర్ధరాత్రి శివుడికి పూజలు కూడా చేస్తూ ఉంటారు.మరి...
Read More..సనాతన హిందూ ధర్మంలో 18 మహాపురాణా ప్రస్తావన కనిపిస్తుంది.ఇందులో గరుడ పురాణానికి అరుదైన ప్రాముఖ్యత ఉంది.సాధారణంగా గరుడ పురాణం మరణానంతరం ఆత్మకు మోక్షాన్ని అందిస్తుందంటారు.బంధువు చనిపోయిన తర్వాత ఇంట్లో దీనిని వినడం ఆనవాయితీగా వస్తోంది.కానీ గరుడ పురాణంలో జీవితానికి సంబంధించిన అనేక...
Read More..ప్రసిద్ధ శైవక్షేత్రమైన అచంట రామేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ఎంతో సుందరంగా ముస్తాబయింది.ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.ఇప్పటికే దేవాలయం లోపల, వేలుపల చలువ...
Read More..ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం లోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 మహా శివరాత్రి వేడుకలు భక్తులు ఎంతో ఘనంగా, వైభవంగా జరపనున్నారు.పురాణాల ప్రకారం శని మహా శివుడి అంతిమ భక్తుడిగా...
Read More..తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఉండే డిమాండ్ ను డబ్బు చేసుకోవడానికి కొంతమంది అక్రమదారులు మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా మోసాలు చేయడానికి శ్రీవారి భక్తులను టార్గెట్ చేసుకున్నారు.తిరుమలకు రవాణతో పాటు దర్శనం, వసతి, భోజనం కల్పిస్తామంటూ ప్యాకేజీలను కొన్ని సంస్థలు ఆఫర్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు శ్రీవారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.ఇలా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.47 సూర్యాస్తమయం: సాయంత్రం 06.13 రాహుకాలం:ఉ.7.30 ల9.0 వరకు అమృత ఘడియలు:అష్టమి విశాఖ మంచిది కాదు. దుర్ముహూర్తం:మ12.47 ల1.38 ల3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది.ఈ నెల 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లను దేవాలయ ముఖ్య అధికారులు ఏర్పాటు చేశారు.ఇటు భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉండడంతో...
Read More..మన దేశంలోని చాలా మంది ప్రజలు వారి ఇళ్ళ లో కానీ, ఆఫీసులలో కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేస్తూ ఉంటారు.అంతే కాకుండా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.ఇంటి నుంచి ఆఫీసు, షాపుల వరకు వస్తువులను...
Read More..శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ మధ్యకాలంలో జరిగిన అవాంఛనీయమైన ఘటనలు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.ప్రధాన ఉత్సవాలు,రద్దీ రోజుల్లో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అధికారుల సమన్వయ లోపం దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి.మూడు నెలల క్రితం సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో శ్రీ...
Read More..యశోద జయంతి రోజున అందరూ యశోద, శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల బిడ్డకు ఎప్పుడు ఇబ్బంది కలగదని, శ్రీకృష్ణుడే బిడ్డను రక్షిస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే సంతానం కలగాలని కోరికతో చాలా మంది స్త్రీలు ఈ...
Read More..శ్రీశైల పుణ్య క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా మొదలయ్యాయి.ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని కూడా ఆవిష్కరించారు.బ్రహ్మోత్సవాల రోజు ఉదయం 8 గంటల 46 నిమిషములకు దేవ స్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.48 సూర్యాస్తమయం: సాయంత్రం 06.12 రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00 దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..శివ భక్తులు ప్రతి రోజూ పరమాశివుని పూజిస్తూ ఉంటారు.అయినప్పటికీ నెల నెల వచ్చే మాస శివరాత్రికి, మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శివునికి భక్తులు నిర్మలమైన హృదయంతో జలం, బీల్వ పత్రం సమర్పిస్తే చాలు కొలిచిన భక్తుల కోరికలు తీర్చే...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు రాశి ఫలాలను, జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.మన దేశంలో మహాశివరాత్రినీ ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుంటున్నారు.ఈ రోజున శివుడిని అన్ని మత సంప్రదాయాలతో పూజ చేస్తూ ఉంటారు.శివాలయాలలో రుద్రాభిషేకం కూడా చేస్తారు.ఈ రోజున భక్తులు ఉపవాసం కూడా...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు కచ్చితంగా వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు.ఇందులో భాగంగా వాస్తు లో లోపం ఉంటే ఇబ్బందులు వస్తాయని వారి నమ్మకం.వాటిని అధిగమించడానికి ప్రజలు చర్యలు...
Read More..శ్రీవారి భక్తులకు తిరుమల దేవస్థానం ముఖ్య అప్డేట్ ను ఇచ్చింది.నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రావడమే కాకుండా వేరువేరు సేవలలో పాల్గొంటూ ఉంటారు.వీరి కోసం ప్రత్యేకంగా టికెట్లను తిరుమల దేవస్థానం విడుదల చేస్తుంది.తాజాగా అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.ఫిబ్రవరి...
Read More..శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారి మోగిపోతుంటాయి.శివరాత్రికి ముందే ప్రముఖ శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.ఇంకా చెప్పాలంటే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా,...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.48 సూర్యాస్తమయం: సాయంత్రం 06.12 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా6.00 దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.3వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరిగిన పుణ్యక్షేత్రం తిరుమల లో అపచారం జరిగింది.తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చంగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండ పై అపవిత్రం చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో తరచూ...
Read More..తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తూ ఉంటారు.గురువారం రోజున దాదాపు 60 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే 22,500 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను...
Read More..కీసరగుట్టలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశామని మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ వెల్లడించారు.కీసరగుట్టలో జరిగే శివరాత్రి మహోత్సవాలకును పురస్కరించుకొని చేసుకున్నా పనులను ఆయన గురువారం పరిశీలించారు.ఆయనతో పాటు అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, నరసింహారెడ్డి కూడా ఉన్నారు.ఆ...
Read More..సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దేవాలయంలో భక్తుల సదుపాయాల కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఒకటిన్నర నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.అయినా కూడా ఈ జాతర కోసం చేసే...
Read More..ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో అద్భుత ఘటన జరిగింది.ఈ దేవాలయంలో పుష్కరిణి అభివృద్ధిలో భాగంగా పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని దృశ్యం అందరినీ ఆశ్చర్యంగా గురి చేసింది.ఇంకా చెప్పాలంటే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.48 సూర్యాస్తమయం: సాయంత్రం 06.11 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు:ఉ.9.15 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు రాశి ఫలాలను బలంగా నమ్ముతారు.అలాంటి రాశులలో కొన్ని రాశుల వారు ఉత్తమ మాస్ ప్రేమికులను అసలు మర్చిపోలేరు.కొన్నిసార్లు ప్రేమ విషయంలో తేడాలు వస్తే కొంతమంది ప్రేమికులు విడిపోతూ ఉంటారు.అలా విడిపోయిన కూడా తమ మాజీ ప్రేమికులను కొందరు...
Read More..శివరాత్రి శివ భక్తులకు ఏడాదిలో అత్యంత పవిత్రమైన పండగ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.మహాశివరాత్రి అనేది శివ మరియు శక్తి కలయిక యొక్క గొప్ప పండుగ.శివ పురాణాల ప్రకారం శివరాత్రి రోజు శివుడు మరియు పార్వతి దేవి వివాహం జరిగింది.గ్రంధాల ప్రకారం మహాశివరాత్రి...
Read More..శ్రీవైష్ణవ భక్తుడు ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతార ఉత్సవాన్ని ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలోని శ్రీవారి దేవాలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహించనుంది.ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో...
Read More..పంచరామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.ఆ రోజు ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, 16వ తేదీన ఉదయం ఆరు గంటల...
Read More..మన దేశంలో దాదాపు చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు.ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగించడంలో వాస్తు సహకారం ఖచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తారు.ఈ నిబంధనలో నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.అదే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు:ఉ.8.00 ల9.00 సా4.00 ల6.00 దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షిలో వెలసి ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు.మంగళవారం రోజు సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగాడ నుంచి లేపాక్షి దేవాలయ సందర్శనకు జి20 విదేశీ ప్రతినిధులు వచ్చారు.లేపాక్షి...
Read More..మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది ప్రజలు గట్టిగా నమ్ముతారు.ఎందుకంటే ప్రకృతిలోనీ పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలను వాస్తు రూపకల్పనను సమతుల్యం చేసే పురాతన వేద అభ్యాసం అని చెబుతూ ఉంటారు.ఇల్లు, ఆఫీసులో వంటి వాటి నిర్మాణాలను చేసే...
Read More..ముఖ్యంగా వచ్చే సంవత్సరం మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ నేపథ్యంలో రాశులకు, గ్రహాలకు, గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యత పెరిగిపోయింది.వ్యక్తిగత జాతకాల సంగతి పక్కన పెడితే గృహ సంచారం ప్రకారం ఏ రాశి వారు ఏ నక్షత్రాల వారు విజయాలు...
Read More..తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.ఈ బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ నిర్ణయించింది.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.పట్టణంలోని...
Read More..ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర రద్దీ పెరగనుంది.ఎందుకంటే ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.అయితే శ్రీవారి ఆలయంలో ఆన్లైన్ ఆర్జిత వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం,...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.49 సూర్యాస్తమయం: సాయంత్రం 06.10 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ 2.00 సా4.00 దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..వందల సంవత్సరాల పోరాటాలు త్యాగాల తర్వాత ఎట్టకేలకు శ్రీరాముడు తన జన్మస్థానంలో ఆసీనుడయ్యే రోజు వచ్చేసింది.సరిగ్గా 11 నెలల తర్వాత రాముడు తన గర్భగుడిలో కూర్చొని భక్తులకు దర్శనం ఇస్తారు.ఈ కారణంగా రాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి నేపాల్ లోని జనక్పూర్...
Read More..దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పనిచేసే ఉద్యోగి తన చేతివాటానికి పాల్పడినట్లు సోమవారం బయటపడింది.ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కి సమీపంలోని పటాన్ చెరువు ప్రాంతం నుంచి 19 మంది...
Read More..తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ప్రతి మంగళవారం స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కని పొంగలి, మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.సోమవారం రోజున స్వామి వారిని దాదాపు 72,000...
Read More..మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, రాశి ఫలాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.ఇలాంటి కొన్ని రాశుల వారు మాటలతో గారాడి చేస్తూ ఉంటారు.ఇలా చేయడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది.ఈ మాటల గారడీ చేసే వారు ఎప్పుడూ ఎదుటివారి కంటే...
Read More..శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అడ్డగోలుగా అంతరాలయ దర్శనాలు జరుగుతున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు.దర్శనం చేసుకునే భక్తులు పంచ ధరించాలని నిబంధన ఉంది.అర్చకులు ఇష్టాను రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు.అంతరాలయంలో హారతి పళ్లేలతో చిన్న...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.50 సూర్యాస్తమయం: సాయంత్రం 06.10 రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.20 సా4.40 ల6.00 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..ప్రస్తుతం మన దేశంలోని చాలా ఆలయాలలో గ్రామ ఉత్సవాలు, రథోత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి.తాజాగా తొండపాడు లో వెలసిన బోలికొండ రంగనాథ స్వామి రథోత్సవం కళ్యాణనికి ఆదివారం ఎంతో మంది భక్తులు తరలి వచ్చి ఘనంగా నిర్వహించారు.తెల్లవారు జామున శ్రీదేవి,...
Read More..స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం దంపతులతో సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ దేవాలయ పూజారి గౌరీ పెద్ది హరిశర్మలు ఈ...
Read More..ప్రకృతి ఒడిలో పరమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం హిమాలయ పర్వతం కల్పిస్తూ ఉంది.అత్యంత సహస్రపేతమైన యాత్ర ఇది.అందుకే సంసారబంధాల నుంచి విముక్తి కావాలనుకునే వారికి హిమాలయాల్లో కొలువుతీరిన శంకరుడిని దర్శించుకోవాలని కోరిక ఉంటుంది.అలాంటి ఆలయాలలోనే ఒకటి తుంగనాథ్ ఆలయం.హిమాలయాల్లోని తుంగనాథ్ పర్వతశ్రేణులలో భాగంగా...
Read More..మహాశివరాత్రి ప్రతినెల వచ్చినప్పటికీ ఫాల్గుణ కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకమైనది.ఆ రోజు విశేషమేమిటంటే పరమ పితామహదేవుడు లోకమాత అయిన పార్వతి దేవి వివాహం జరిగిన పవిత్రమైన రోజు అని చెబుతూ ఉంటారు.ఏకాంతంగా ఉన్నప్పటికీ బ్రహ్మాజీ అభ్యర్థన పై...
Read More..మన దేశంలో దాదాపు చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు.వారి ఇంట్లను కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.ఇంటి నిర్మాణంలో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ఉండే వ్యక్తుల పై ప్రభావం ఎలా పడుతుందో, ఇంట్లో ఉండే వస్తువులు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.50 సూర్యాస్తమయం: సాయంత్రం 06.09 రాహుకాలం:సా.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:ఆశ్లేష మంచిది కాదు దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..మన తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి దేవాలయానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.అంతే కాకుండా తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్ర నలుమూలల నుంచి...
Read More..మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.హిందూ గ్రంధాల ప్రకారం రోజువారి జీవితానికి ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి.వీటిలో మహాభారతం, విష్ణు పురాణం, వామన పురాణం, స్కంద పురాణం, వశిష్ట వంటి అనేక గ్రంథాలలో పేర్కొన్న ఆహార...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.50 సూర్యాస్తమయం: సాయంత్రం 06.09 రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00. దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..శ్రీశైలం డ్యాం వెనుక జలాల నుంచి పూర్తిగా బయటపడ్డ కోవెల ఆరు నెలల తర్వాత తొలి పూజ అందుకున్న స్వామి సంగమేశ్వరుడు.నందికొట్కూరు తాలూకా కొత్తపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయంలో భక్తులు బురదను శుభ్రం చేశారు.ధర్మరాజు ప్రతిష్టించిన వేపదారు లింగం...
Read More..కొన్ని సంవత్సరాల క్రితం బాత్రూంలు ఇంటి బయట ఉండేవి.దీంతో ఇంటి కుటుంబ సభ్యులకు కాస్త సౌకరంగా ఉండేది.ప్రస్తుతం అటాచ్డు బాత్రూం లు వచ్చాయి.ఇంట్లోనే టాయిలెట్ బాత్రూం ఉండడంతో కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్న అందరూ దాని వైపే మొగ్గు చూపుతున్నారు.ఈ నేపథ్యంలో వీటితో...
Read More..ప్రతి నెలకు హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక ప్రత్యేక ఉంటుంది.మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి తిధిని మాఘ పూర్ణిమ అని అంటారు.ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 5వ తేదీన వచ్చింది.అంతేకాకుండా ఫిబ్రవరి 5వ తేదీన రవి పుష్ప యోగం ఏర్పడింది.ఈ...
Read More..తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదనికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో అస్సలు చెప్పలేరు.తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తారు.307 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదానికి కోట్లాదిమంది భక్తులు ఎంతో భక్తితో స్వీకరిస్తూ...
Read More..దక్షిణ కాశీగా పేరు ఉన్న శ్రీ ముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోక శతాబ్దాల నాటి చరిత్ర శిథిలావస్థకు చేరుకుంది.దేవాలయ నిర్వహణ పై అధికారులు నిర్లక్ష్యం చూపడంతో శిల్ప సంపద శిథిలమైపోతుంది.వందల సంవత్సరాల పురాతన శాసనాలు కింద పడిపోవడంతో అధికారుల తీరు పట్ల...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.51 సూర్యాస్తమయం: సాయంత్రం 06.08 రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00. దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం: ఈరోజు మీరు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఇంటికి వెళుతూ ఉంటారు.అంతే కాకుండా భక్తులు వారి మొక్కులను చెల్లించుకుని శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు.తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ నా పౌర్ణమి గరుడ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఇంటికి వెళుతూ ఉంటారు అంతేకాకుండా భక్తులు వారి మొక్కలను చెల్లించుకుని శ్రీవారికి తలనీలాలను సమర్థిస్తూ ఉంటారు సమర్పిస్తూ ఉంటారు తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ...
Read More..మనిషి ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్క పని డబ్బు కోసమే చేస్తున్నాడు.దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే సిరి సంపదలకు ప్రతి రూపమైన లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తున్నాడు.అయితే ఐశ్వర్యానికి ఆదిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరి జీవితమైనా...
Read More..సాధారణంగా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి.కానీ కొందరిని మాత్రం ఈ కష్టాలు జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి.అలాంటి వారు ఏం పని చేసినా అసలు కలిసి రాదు.ఇలాంటి వారికి శని దోషం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైల పుణ్య క్షేత్రనికి ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.శ్రీశైలంలో జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవ రోజులలో దేవాలయ దర్శన విధానాలలో చాలా మార్పులు చేసినట్లు ఈవో లావన్న తెలిపారు.ఈ నెల 13వ...
Read More..శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని చాలామంది పెద్దవారు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎంతో మంచిది.అంతే కాకుండా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీ స్తోత్రాన్ని పఠించిన ఇంట్లో ఐశ్వర్యం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.51 సూర్యాస్తమయం: సాయంత్రం 06.08 రాహుకాలం:మ.10.30 ల3.00 వరకు అమృత ఘడియలు:ఉ.9.15 ల10.15 సా4.40 ల6.00. దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..మహాశివరాత్రి మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి జరుపుకుంటారు.పరమశివుడి అనుగ్రహం కోసం ఉపవాసలు, జాగరణలు పాటిస్తూ ఉంటారు.దానివల్ల స్వామి వారి ఆశీస్సులు లభిస్తాయని అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు.ఈ సంవత్సరము మహా శివరాత్రి ఫిబ్రవరి 18న...
Read More..కోరినా కోరికలు తీర్చే దేవతలు ఆదివాసుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర బుధవారం రోజు మండ మెలిగే ప్రతెక్య పూజలతో మొదలైంది.సంవత్సరం తర్వాత మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మండ మెలిగే పండుగ నిర్వహిస్తూ ఉంటారు.మండ మెలిగే...
Read More..మన భారతదేశంలో దాదాపు చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శంఖం శబ్దం వస్తే ఇంట్లో పెద్ద మార్పులను గమనించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.రోజు రెండు నుంచి నాలుగు సార్లు శంఖం ఊదడం వల్ల...
Read More..తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీగా ఉంది.ఫిబ్రవరి ఒకటో తేదీన దాదాపు 61 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.దాదాపు 26,000 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.ఒకటవ తేదీన స్వామి వారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల...
Read More..హిందూమతంలో మహాశివరాత్రినీ గొప్ప పండుగగా అందరూ భావిస్తారు.ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోనీ కృష్ణ పక్ష చతుర్దశి తిధి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు.ఫిబ్రవరి 18వ తేదీ శనివారం రోజున పరమశివుడు, పార్వతి అమ్మవారి కళ్యాణం జరిగినట్లు పురాణాలలో ఉంది.మహాశివరాత్రి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.51 సూర్యాస్తమయం: సాయంత్రం 06.07 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు:ఆరుద్ర శివ పూజలు మంచిది. దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21సా 4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.అయితే ఇలా భారీగా భక్తులు ప్రతి రోజూ తరలి వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.తిరుమల శ్రీవారి దేవాలయంలో ఫిబ్రవరిలో జరగనున్న విశేష ఉత్సవాలను టీటీడీ...
Read More..శ్రీవారి భక్తులు తిరుపతి, తిరుమల లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆదిభట్ల శ్రీ కళా పీఠం వ్యవస్థాపకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి వెల్లడించారు.బుధవారం మీడియాతో మాట్లాడుతూ లడ్డు నాణ్యత తగ్గిందని, లడ్డు రేటును తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.తాగు నీటి...
Read More..ఆసియాలో అతి పెద్ద ఆదివాసుల పండుగలో ఒకటైన మెగా మేడారం జాతర యొక్క చిన్న జాతర ఈరోజు ఎంతో వైభవంగా మొదలైంది.రాష్ట్ర ప్రభుత్వం ద్వైవార్షిక జాతరను అధికారికంగా నిర్వహిస్తూ ఉంది.అయితే దేవాలయ పూజారులు ఈ మధ్య సంవత్సరంలో భక్తుల అభ్యర్థన మేరకు...
Read More..భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహా విజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు.అష్ట వాసుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో ఆసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మచార్యుడు.భీష్మచార్యుడు తన తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాకుండా తన సంసార సుఖాన్ని కూడా త్యాగం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.తిరుమల దేవస్థానానికి ప్రతిరోజు భక్తులు తరలివచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 06.07 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.40 ల11.30 మ2.00 సా6.00 దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ప్రతి రోజు వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదని మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు నమ్ముతారు.అందుకే చాలా మంది వాస్తు ప్రకారం ఇంటి నీ నిర్మించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా ఇంట్లోనే ఏ వస్తువునైనా వాస్తు ప్రకారమే...
Read More..చదువుల తల్లి సరస్వతి దేవి కొలువై ఉన్న బాసర పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు భక్తులు వచ్చి సరస్వతి దేవి దర్శనం చేసుకుంటూ ఉంటారు.అంతే కాకుండా చదువుల తల్లి బాసర సరస్వతి దేవి ఆలయానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది...
Read More..ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పంచకర్మ చికిత్సను ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే చేస్తూ ఉంటారు.హిమాలయాలలో లభించే మూలికలతో కాలుష్య రహిత వాతావరణం లో ఈ చికిత్సను అందిస్తారు.పంచకర్మ అనే పేరు రెండు సంస్కృత పదాల నుంచి వచ్చిందని వేద పండితులు చెబుతున్నారు.పంచా...
Read More..తిరుచానూరు పద్మావతి అమ్మవారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు.సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి దేవాలయం లో వరద సప్తమి వేడుకలు ఎంతో ఘనంగా, వైభవంగా జరిగాయి. ఒకే రోజు ఏడు వాహనాలపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.బ్రహ్మోత్సవాలను తల్పించే విధంగా...
Read More..మన భారతదేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, చేతి గీతలను బాగా నమ్ముతారు.మాఘ పూర్ణిమ ఉపవాసం ఫిబ్రవరి 5వ తేదీ 2023న ఆచరిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. అమావాస్య పౌర్ణమి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 06.06 రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 ల11.15 సా4.00 ల6.00 దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రకాల పక్షులకు చాలా ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో కాకికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శనీశ్వరుడి వాహనమైన కాకి మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందే సంకేతాలను ఇస్తూ ఉంటుంది.అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులు కాకి...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన కొత్త యాప్ కు అనూహ్య స్పందన వచ్చింది.ఈ నెల 27న TTDevasthanam యాప్ ను టీటీడీ ఆవిష్కరించింది.ఈ యాప్ ద్వారా తిరుమల కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండనుంది.తిరుమల కు సంబంధించి శ్రీవారి దర్శనం...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇంటి నిర్మాణాన్ని కచ్చితంగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా ఇంటి లోపల, ఇంటి బయట ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.ఇల్లు ఎంత వాస్తు ప్రకారం...
Read More..మల్లన్న స్వామి నన్నేలు స్వామి,కొర మీసాల స్వామి కోటి దండాలు స్వామి అంటూ కొమురవెల్లి పుణ్యక్షేత్రం మార్మోగిపోతుంది.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం లష్కర్ వారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు...
Read More..ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మినీ మేడారం జాతరకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు.స్థానిక పోలీసులతో కలిసి మేడారంలోని సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్నారు.ఎండోమెంట్ అధికారులు, పూజారులు డోలు, వాయిద్యాలతో దేవాలయ సాంప్రదాయాల ప్రకారం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 06.06 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:కృత్తిక నక్షత్రం మంచిది కాదు. దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..మాఘ మాసంలో వచ్చే పండుగల్లో మహా శివరాత్రి కూడా ఒకటి.హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ ఏదని అడిగితే మహాశివరాత్రి అని వెంటనే చెప్పేస్తారు.ఈరోజు లింగోద్భవం జరిగిందని పురాణాలలో ఉంది.అంతే కాకుండా శివపార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి అని చెబుతూ...
Read More..రథసప్తమిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు కిటకిటలాడాయి.అయితే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలను దర్శించుకున్నారు.నిజామాబాద్ నగరంలోని నీలకంఠ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.సాయంత్రం నీల కంఠుడి రథోత్సవం అంగరంగ వైభవంగా చేశారు.అంతేకాకుండా ఈ దేవాలయంలో...
Read More..2023 నూతన సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదట వారంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంది.కొత్త సంవత్సరంలో జనవరి 17న శని దేవుడు మకరం నుంచి కుంభరాశిలోకి సంకమిస్తాడు.దీని ఫిబ్రవరి 13న గ్రహాల రాజు సూర్యుడు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 05.05 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు:భరణి నక్షత్రం మంచిది కాదు. దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానానికి రథసప్తమి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు దేశ నలమూలాల నుంచి తరలివచ్చి స్వామి వారినీ దర్శించుకుంటూ ఉంటారు.ఎందుకంటే మాఘ శుద్ధ రథసప్తమి రోజు శ్రీ వారు ఎన్నో రకాల వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.రథసప్తమి రోజు ఈ...
Read More..హిందూమతం లో కొబ్బరి కాయను కచ్చితంగా ఏదో ఒక పూజ లో ఉపయోగిస్తూ ఉంటారు.ఏదైనా పండుగ లేదా గృహ ప్రవేశం, ప్రత్యేక పెద్ద షాపింగ్ లేదా వివాహ వేడుకల పూజ అయిన కొబ్బరికాయను ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అయితే మగవారు లేదా అబ్బాయిలు...
Read More..ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయంలో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించనున్నట్లు ఉత్సవాలను భక్తులు మెచ్చుకునేలా నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆది...
Read More..తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి.సూర్యప్రభ వాహనం పై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజు ప్రత్యక్ష దైవం సూర్య నారాయణడి జన్మదినాన్ని పురస్కరించుకొని...
Read More..మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నాటి ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.తాజాగా మరో ప్రాచీన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది.పుంగనూరు మండలం నెక్కుంది సమీపంలో అగస్త్యేశ్వరస్వామి కొండ పై రెండు ముక్కలైన దశలో ఉన్న ఈ రాతి మీద అక్షరాలు క్రీస్తు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.52 సూర్యాస్తమయం: సాయంత్రం 06.05 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 ల11.30 సా4.00 ల6.00 దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తుని కచ్చితంగా పాటిస్తున్నారు.వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ప్రతి విషయంలో వాస్తును ఫాలో అవుతూ ఉంటారు.అయితే వాస్తును కచ్చితంగా పాటించేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే.ఈ రోజు వాస్తు పండితులు మనతో...
Read More..సాధారణంగా చాలామంది ప్రజలు వారి ఇంటికి వాస్తు నియమాలలో ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా,ఇలాంటి దోషాలు లేకున్నా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.ఇలాంటి వారు నర దృష్టితో బాధపడుతున్నారని చాలా సందర్భాలలో చాలామంది చెబుతూ ఉంటారు.అసలు ఈ నర దృష్టి అంటే...
Read More..ప్రపంచంలో ఒక మనిషి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు.ఒకప్పుడు సమస్యలతో ఉండే వారికి కూడా ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది.ఒక వ్యక్తి ఎప్పుడు పేదరికంలో ఉండడు.కొంతకాలం తర్వాత ఆ పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంది.అయితే మన జీవితంలోకి...
Read More..మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు.వారు నిర్మించుకునే ఇళ్లు కూడా వాస్తు ప్రకారం పద్ధతిగా నిర్మిస్తూ ఉంటారు.ఇంట్లో ఏది ఎక్కడ ఉంచాలో కూడా స్పష్టంగా తెలుసుకొని మరి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఇంట్లో వాస్తు నియమాలకు విరుద్ధంగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళుతుంటారు.అంతే కాకుండా భక్తులు వారి మొక్కులను తీర్చుకొని శ్రీవారికి తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే తాజాగా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.53 సూర్యాస్తమయం: సాయంత్రం 06.04 రాహుకాలం:ఉ.10.30 మ12.00వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా5.00 ల6.00 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా రాశి చక్రాలను మారుస్తూ ఉంటాయి.దీని ప్రభావం మానవ జీవితం లో కనిపిస్తూ ఉంటుంది.దీనితో పాటు బదిలీ గ్రహాలు కూడా ఇతర గ్రహాలతో పొత్తులు చేసుకుంటూ ఉంటాయి.ఏప్రిల్ మొదటి వారంలో బృహస్పతి మరియు...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు జనవరి 26 తేదీన వసంత పంచమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు.వసంత పంచమి పర్వదినం రోజు మనలో విజ్ఞానానికి, కళలకు, జ్ఞానానికి సంబంధించిన దేవత సరస్వతీ దేవికి అంకితం చేయబడి ఉంది.ముఖ్యంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో...
Read More..మాఘమాసము చాలా విశిష్టమైన మాసము.ఉత్తరాయానంలో మాఘమాసం, దక్షిణ యానంలో కార్తీకమాసం రెండు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నవే.మాఘమాసం సూర్యరాదనకు, విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రత్యేకమైనది.అలాంటి మాఘమాసంలో రథసప్తమి రావడమే ఈ మాసము ప్రాధాన్యతను తెలియజేస్తుందని ప్రముఖ వేద పండితులు చెబుతున్నారు.మాఘ మాసంలో ఆదివారాలు...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.కొద్ది రోజులుగా తిరుమల డ్రోన్ విజువల్స్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది.దీనిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విచారణ మొదలైంది.ఇప్పుడు ఈ వివాదం పై ఈవో ధర్మారెడ్డి కూడా స్పందించారు.డ్రోన్ కి సంబంధించి...
Read More..భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయం గురు వాయురు కృష్ణ దేవాలయం ఈ దేవాలయంలో దాదాపు 264 కిలోల బంగారం, 6605 కిలోల వెండి ఉన్నట్లు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.1737 కోట్లు ఇటీవల దేవస్థానం ద్వారా బ్యాంకులో డిపాజిట్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 6.53 సూర్యాస్తమయం:సాయంత్రం 06.04 రాహుకాలం:మ.1.30 మ3.00 వరకు అమృత ఘడియలు:ఉ.7.50 ల9.50 మ3.30 సా4.40 దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం:...
Read More..సాధారణంగా కొంత మంది జాతకంలో కుజ దోషం ఉంటే వివాహ జీవితంలో ఎన్నో రకాల అడ్డంకులు కచ్చితంగా వస్తూ ఉంటాయని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా వారి వివాహం కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు.జాతకంలో రెండో ఇంట్లో కుజుడు ఉంటే కుజదోషం...
Read More..శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది.శ్రీవారికి ప్రతి రోజు ఒక్క రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా అర్చకులు సమర్పిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే బుధవారం రోజు బెల్లం తో తయారు చేసిన పాయసమును స్వామి వారికి అర్చకులు నైవేద్యంగా సమర్పిస్తారు.మంగళవారం రోజున...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు.అందుకోసమే ఈ ధర్మానికి ఎంతో ప్రత్యేకత ఉంది.అంతేకాకుండా వాస్తు నియమాలకు కూడా మన సంప్రదాయాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.అయితే సాధారణంగా చెప్పాలంటే మనదేశంలోని చాలామంది తల్లులు చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా నల్లటి...
Read More..సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఇంటి పైకప్పు ప్రాంతంలో ఎన్నో రకాల పక్షి జాతులు వచ్చి వాలుతు ఉంటాయి.అయితే కొందరు ప్రజలు పక్షులు ఇంటి దగ్గరకు రాగానే వాటిని తరిమేస్తూ ఉంటారు.మరికొందరు మాత్రం పక్షులను ప్రేమగా గింజలు పెడుతూ ఉంటారు.అయితే కొన్ని...
Read More..తిరుమల భక్తులకు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.శ్రీవారి లడ్డు ప్రసాదం మరింత త్వరగా భక్తులకు అందేలా చర్యలు మొదలుపెట్టింది.ఇప్పటికే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుపతి తిరుమల దేవస్థానం ఇప్పటినుంచి బ్రేక్ దర్శనాలతో...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.53 సూర్యాస్తమయం: సాయంత్రం 06.03 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:ఉ.9.30 ల10.30 మ2.00 సా4.00 దుర్ముహూర్తం:ఉ.11.57 మ 12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ముందుగా గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి గర్భ గుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు.బాల భోగం నివేదించారు.ఆ తర్వాత కళ్యాణమూర్తులను బేడ మండపానికి తీసుకొచ్చి కళ్యాణం మొదలుపెట్టారు.విశ్వక్షేన పూజ, పుణ్య హవాచనం, ఆరాధన తర్వాత...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.వారి ఇంట్లో అమర్చుకునే వస్తువుల విషయంలో వాస్తు ప్రకారం ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు.ఎందుకంటే వారి ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉంటే...
Read More..శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశ నలమూలల నుంచి వస్తూ ఉంటారు వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్న ప్రసాదాలను విజయవంతంగా అందిస్తుంది.అయితే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాలకు భక్తులు పెరిగిపోతూ...
Read More..చాలామంది ప్రజలు ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగిలాడం లేదని బాధపడుతూ ఉంటారు.కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవడం వల్ల ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు.అయితే డబ్బు సంపాదించడం ఒక్కటే కాకుండా మనిషికి...
Read More..వసంత పంచమి పండుగ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలోని ఐదవ రోజున వస్తుంది.ఆ రోజు వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తుంది.హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ వసంత పంచమి ఈ సంవత్సరం జనవరి 26 న వచ్చింది.ఈ పండుగను భారత...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.అలా దర్శించుకుని వెళ్లే తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.శ్రీవారి అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 24వ తేదీన విడుదల చేస్తున్నారు.మంగళవారం మధ్యాహ్నం 3...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.53 సూర్యాస్తమయం: సాయంత్రం 06.02 రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు: ఉ.10.40 ల11.40 సా4.40 ల6.00 దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..సాధారణంగా ఇంట్లో పెద్దవారు కొన్ని పద్ధతులను, నియమాలను చాలా సంప్రదాయంగా పాటిస్తూ ఉంటారు.అందులో భాగంగానే సూర్యస్తమయం తర్వాత కొన్ని పనులు చేయరాదని చెబుతూ ఉంటారు.వాటికి కారణాలు తెలియకపోయినా పెద్దవాళ్ళు చెబుతారు కదా అని చాలామంది వీటిని పాటిస్తూ ఉంటారు.ఇవి కేవలం వాళ్ళు...
Read More..అరికాళ్ళు మరియు అరచేతులు నేరుగా సంపద మరియు శక్తిని శక్తికి సంబంధించినవి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రయాణాలను అరికాళ్ళ నుంచి కూడా తెలుసుకోవచ్చు.అరికాళ్ళ ను సక్రమంగా ఉంచుకోవడం ద్వారా సంపద ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు.అయితే...
Read More..భీముడు ప్రతిష్టించిన ఆలయంగా ప్రకృతి ఒడిలో దట్టమైన అడవి కొండల మధ్య బండరాళ్లపైన కొలువు దీరిన ఆలయంగా సంతాయిపేట భీమేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.అందుకే ఈ దేవాలయాన్ని భీమేశ్వరాలయం అని అంటారు.మండలంలోని సంతాయిపేట గ్రామ పరిధిలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన...
Read More..సనాతన ధర్మంలో మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడి ఉంది.మంగళవారం రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో కష్ట, నష్టాలు దూరమై సుఖసంతోషాలు దక్కుతాయని చాలామంది ప్రజలు భావిస్తారు.ఈ నేపథ్యంలో మంగళవారానికి రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన ఈ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.53 సూర్యాస్తమయం: సాయంత్రం 05.02 రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు: ఉ.9.40 ల సా.4.00 దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 మ3.20 సా4.11వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.53 సూర్యాస్తమయం: సాయంత్రం 06.01 రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల10.00 మ2.00 సా4.00 దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):...
Read More..మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ ఈ జాతర.ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది.ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు...
Read More..మన భారత దేశ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాస్తు శాస్త్రాన్ని కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రం ఫోటో విజయం, శక్తి, పురోగతి, శాంతి, శ్రేయస్సుకు చిహ్నం.దానిని ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో ఇవన్నీ లభిస్తాయి అని చాలామంది...
Read More..సాధారణంగా కొంత మంది ప్రజలకు ఏ పని మొదలు పెట్టిన ఆ పనిలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి.దీని వల్ల విసిగిపోయి తమ పై శని ప్రభావం ఉందని చాలామంది ప్రజలు బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో...
Read More..కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు.నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనేలా ఉంటాయి.ఇలా మాటలు అనుకోవుడు.అలా కలసి పోవుడు షరా మామూలే.మొన్నటి దాకా రేవంత్ రెడ్డీ పై విరుచుకు పడే జగ్గా రెడ్డీ సడెన్ గా రూటు మార్చి.ములాఖాత్ అన్నాడు.ఇక మిగిలిన...
Read More..కన్నడ నటుడు రిషబ్ శెట్టి గత ఏడాది కాంతార సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.కాంతార సినిమా సాధించిన వసూళ్లు అందరిని ఆశ్చర్య పరిచాయి.బాబోయ్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో...
Read More..ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఘనంగా ముగిసింది అనే చెప్పాలి.సంక్రాంతి పండుగ కానుకగా ఎప్పటి లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.2023 సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి.టాక్ పరంగా నాలుగు సినిమాలు బాగానే...
Read More..మన తెలంగాణ రాష్ట్రంలోని రెండవ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత పుణ్యక్షేత్రంలో మాఘ మాస అమావాస్య స్నానాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈరోజు మొదలుకానున్న మాఘ జాతరకు పాలకమండలి సభ్యులు అధికారులు ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేశారు.దేవి క్షేత్రంలో...
Read More..చాలామంది ప్రజలకు నిద్రలో కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి.కానీ నిద్రలో వచ్చే ప్రతి కలకి ఒక అర్థం అనేది ఉంటుంది.నిద్రలో వచ్చే కలలు భవిష్యత్తులో మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా అనేవి చెబుతున్నాయి.కొంతమందికి ఈ రోజు కలలు వస్తూ ఉంటాయి.అయితే...
Read More..మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య అని పిలుస్తూ ఉంటారు.ఈరోజు నా అన్నదానం, స్నానం చేయడానికి ప్రత్యేక విశిష్టత ఉంది.పురాతన గ్రంథాల ప్రకారం మౌఖికంగా దేవుని నామాన్ని జపించి పుణ్యం కంటే మౌనంగా జపం...
Read More..కడప జిల్లా లోని దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు.ఉత్సవాల సందర్భంగా ఆయన...
Read More..హిందూ మత సంప్రదాయాలలో మౌని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈసారి జనవరి 21వ తేదీన మౌని అమావాస్య వచ్చింది.అమావాస్య శనివారమే ఉండడంతో మౌని అమావాస్య కూడా శనివారమే జరుపుకుంటారు.మాఘ మాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య రోజు దానం చేయడం వల్ల...
Read More..